inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తన వద్ద మేనేజర్ గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని గత సెప్టెంబర్ 16న పీవీపీ కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీవీపీని ఏ1 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.అనంతరం బంజారాహిల్స్ లో ఓ విల్లాకు సంబంధించిన గొడవలో ఆ విల్లా యజమాని పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసులపై పీవీపీ కుటుంబసభ్యులు కుక్కలను వదిలారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఈ నేపథ్యంలో పీవీపీ హైదరాబాదును వీడి విజయవాడకు వెళ్లిపోయారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో బెయిల్ పొందారు. అయితే, ఈ రెండు కేసుల విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో. ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరైన పీవీపీ'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో టాలీవుడ్ సినీ పెద్దల భేటీ ...
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగులతో పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణల కోసం నిర్మాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. టూరిజం ప్రదేశాల్లో సినిమా షూటింగులపై వారంలోగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రణాళిక రూపొందించాక సీఎం కేసీఆర్ ను కలుస్తామని, వివరించారు. లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘకాలం పాటు సినిమా, టీవీ షూటింగ్ లు నిలిచిపోగా, నిన్న కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. షూటింగులు జరుపుకునేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు టాలీవుడ్ సినీ పెద్దలు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిలిం చాంబర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: తోటి ఖైదీలతో చెస్ ఆడుతున్న ఆఫ్తాబ్
శ్రద్ధావాకర్ ను హత్య చేసి ముక్కలు చేసిన నిందితుడు ఆప్తాబ్ తీహార్ జైలులో తన తోటి ఖైదీలతో చెస్ ఆడుతూ గడుపుతున్నాడని జైలు అధికారులు తెలిపారు. 4వ నెంబర్ సెల్ లో ఉన్న ఆఫ్తాబ్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటూ దొంగతనం కేసులో జైలుకు వచ్చిన ఇద్దరు ఖైదీలతో కలిసి చెస్ ఆడుతున్నట్లు చెప్పారు. ఆఫ్తాబ్ కు పాలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షలు ముగియడంతో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. అయితే పరీక్షల సమయంలో నిందితుడు అధికారుల సూచనలన్నింటినీ పాటించాడని పోలీసులు తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ నేత
సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిశారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో 2900 ఎకరాల అటవీ భూములను ఇండియన్ నేవీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. నేవీ ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రంతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని విన్నవించారు. కేంద్రం మనకు కొన్ని ఇబ్బందులు పెడుతోందని. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే భూములు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: నిజామాబాద్ అర్బన్ పై వైఎస్సార్ టీపీ జెండాను ఎగురవేయాలి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డ మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా ఎగరవేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మంగళవారం తెలిపారు.నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ. నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్లో డివిజన్ అధ్యక్షులు పార్టీని బలోపేతం చేయాలని , తమ తమ డివిజన్లలో ఉన్న సమస్యల మీద పార్టీ పోరాటం చేస్తుందన్నారు.ఇప్పటికే నగరంలోని 60 డివిజన్లలో కమిటీలు వేశామని , ఇప్పటి నుంచి నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే ముందుకెళ్తామన్నారు.నగరంలో ఉన్న ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాడుతుందని తెలిపారుఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ టీ విభాగం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ , మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు అరిఫ్ మహమ్మద్ , బీసీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు హనుమయ్యా , నగర పార్టీ అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్ , నగర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ , నగర యువజన విభాగం అధ్యక్షులు సంతోష్ , నగర పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షులు ఇస్మాయిల్ , నగర బీసీ విభాగం అధ్యక్షులు కారంపూరి రవి , నగర మహిళ విభాగం అధ్యక్షురాలు బుడిగే హరిని , పార్టీ సీనియర్ నాయకులు గోనె ఎలైజర్ , దినేష్ నాయక్ , రేఖ , అబ్దుల్ సలీమ్ , తాల్ల సాగర్ , బగ్గీలి కృష్ణ , ఇంతియాజ్ , ఇషాక్ అలీ తదితరులు పాల్గొన్నారు
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: పాదయాత్రలో తెలుసుకున్న మహిళల కష్టనష్టాల గురించి ఆలోచన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా పథంకం తీసుకువచ్చారని, రాష్ట్రంలో మహిళలను అక్క చెల్లెళ్ళు అంటూ సభోదించే ముఖ్యమంత్రి వేరే ఎవరు ఉండరు, లేరని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన 3వ విడత వైఎస్సార్ ఆసరా విడుదల కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ , డి ఆర్ డి ఎ పిడి సాంబశివారెడ్డి లతో కలిసి మంత్రి కాకాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వెలుగు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పొదుపు మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. వైయస్సార్ ఆసరా ద్వారా పొదుపు మహిళలకు ఇచ్చిన గొర్రెలు, పలు రకాల యంత్రాల స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం, డిఆర్డిఏ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమయిన జీవనోపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. భారత దేశ చరిత్రలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పారు. వైఎస్సార్ ఆసరా పధకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పంతొమ్మిది వేల నూట డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని. ఒక్క ముత్తుకూరు మండలానికి 91. 52కోట్లు ఖర్చు చేశారని కాకాణి చెప్పారు. అనంతరం వైఎస్సార్ ఆశరా జంబో చెక్కును లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్యం గౌడ్, ముత్తుకూరు సర్పంచ్ భూదురు లక్ష్మి, గ్రామ సర్పంచ్ లు కాకి మస్తానమ్మ, అన్నాబత్తిన కృష్ణవేణి, ఎంపిటిసి సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'మహిళల కష్టనష్టాల గురించి ఆలోచన చేసిన సీఎం జగన్'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: ఢిల్లీలో NSUI వినూత్న కార్యక్రమం
ఢిల్లీ యూనివర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో NSUI వినూత్న కార్యక్రమం చేపట్టింది. శాంతిని కోరుతూ రాంజస్ కాలేజీ విద్యార్ధులకు గులాబీలు అందించారు NSUI కార్యకర్తలు. గత కొద్ది రోజులుగా ABNP, AISA విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణ కారణంగా క్లాసులు జరగడం లేదని, విద్యార్ధులు తమ విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని వారు కోరుతున్నారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: తగ్గేదే లే పుష్పా డైలాగ్ అన్ని రంగాల వారిని ఆకట్టుకొంటోంది. దీంతో పుష్ప సినిమాలోని ‘పుష్పరాజ్’ క్యారెక్టర్ మానియా ఇంకా చల్లారలేదన్నది మరోసారి తేలిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుష్ప హావభావాలను అనుకరించే ప్రయత్నం చేయడాన్ని సామాజిక మాధ్యమాలపై చూస్తూనే ఉన్నాం. తాజాగా శీలంకతో మొదటి టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా మరోసారి పుష్ప రాజ్ క్యారెక్టర్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. గురువారం లక్నోలోని ఏక్ నా స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 200 లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక జట్టును బౌలింగ్ తో టీమిండియా కట్డడి చేసింది. రెండు నెలల విరామం తర్వాత జట్టులోకి తిరిగి అడుగుపెట్టిన జడేజా బ్యాట్ తో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ కీలకమైన ఒక వికెట్ తీసి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు. 10వ ఓవర్లో శ్రీలంక బ్యాట్స్ మ్యాన్ దినేష్ చండిమల్ ను అవుట్ చేశాడు. అంతే. పట్టరాని ఆనందం వచ్చేసింది. పుష్పరాజ్ మాదిరిగా గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అన్న సంకేతం ఇచ్చాడు. అనంతరం సంతోషంతో రోహిత్ శర్మను హత్తుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ తిరిగేస్తోంది. మాజీ క్రికెటర్ మురళి కార్తీక్ స్పందిస్తూ రవీంద్ర పుష్పగా కామెంట్ చేశాడు. జడేజా గతంలోనూ శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ చేసిన మాదిరే డ్యాన్స్ తో అలరించడం గమనార్హం.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రవీంద్ర జడేజా...తగ్గేదే లే అని పుష్పా స్టయిల్ సంకేతాలు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: ఏపీలోని కొన్ని జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర మధ్య మహారాష్ట్రలో ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విదర్భ, మరఠ్వాడ మీదుగా కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఎంపీటీసీకి తెరాస నేతల పరామర్శ
ఇటీవల తండ్రిని కోల్పోయిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​ ఎంపీటీసీ ఆది వేణును తెరాస నాయకులు పరామర్శించారు.సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణు తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.అనంతరం వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, గణేశ్​, అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హైటెక్ సిటీ నుంచి ఎయిర్ పోర్టు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణకాలంలో కారు మంటల్లో కాలిపోయింది. అయితే అదృష్ట వశాత్తు అందులో ప్రయాణిస్తున్న రవి శంకర్ అనే వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: మధ్యప్రదేశ్ లో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారు చేసే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించి 23 మంది సజీవదహనం అయ్యారు. మరో 10 మంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బాలాఘాట్ లో ఉన్న బాణాసంచా కర్మాగారంలో బుధవారం ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని నాగ్ పూర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం కుప్పకూలి పోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రం అయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు సహాయక సిబ్బంది. ఇంతలా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణాలేంటీ అన్న దానిపై దర్యాప్తు సాగుతోంది. అక్కడ పనిచేసే వారిలో ఒకరు తాగి పడేసి బీడీ వల్లే బాణాసంచా అంటుకుందని భావిస్తున్నారు. గాయపడిన వారికి అయ్యే ఆసుపత్రి ఖర్చులు భరించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'బాణసంచా పరిశ్రమలో ఘోర ప్రమాదం'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం. తెలంగాణ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ. తెలంగాణ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. అఖండ విజయాన్ని సాధించిన జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ సంపూర్ణ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఉభయ రాష్ట్రాల ప్రజలు ప్రేమతో, ఐక్యతతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజమవుతుందని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వయస్సు చిన్నది. బాధ్యత పెద్దది అన్నారు. బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగల శక్తి, సామర్థ్యం, ధైర్యం జగన్ కు ఉన్నాయని, గత 9 సంవత్సరాలలో ప్రస్ఫుటంగా నిరూపించారన్నారు. తండ్రి నుండి వచ్చిన వారసత్వం జగన్ ను అద్భుతంగా ముందుకు నడిపిస్తుందన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు. ప్రభుత్వాలు చేయాల్సింది ఖడ్గ చాలనం కాదు. కరచాలనం అని కెసిఆర్ పేర్కొన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ.అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని ఆశించారు. జగన్ ముందున్న కర్తవ్యం. వంద శాతం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం అని చెప్పారు. కృష్ణా జలాలలను వినియోగించుకుంటూనే. గోదావరి జలాలలతో ఉభయ రాష్ట్రాలను సస్యశ్యామలం చేయాలని కోరారు. కర్తవ్య నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా జగన్కు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. చరిత్రలో నిలిచేలా కీర్తి, పేరు గడించాలని, జగన్ పరిపాలన కొనసాగాలని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'జగన్ వయస్సు చిన్నది... బాధ్యత పెద్దది... : కెసిఆర్'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: జేపీకి కటీఫ్ చెప్పిన శివసేన ఇప్పుడు ఆ పార్టీపై సెటైర్లు వేస్తున్నది. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికలను ప్రస్తావిస్తూ బీజేపీకి అసలు సినిమా ముందుందని అంటున్నది. గుజరాత్లో అత్తెసరు మెజార్టీతో పరువు దక్కించుకున్న బీజేపీ. రాజస్థాన్లో రెండు లోక్సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికలు ఓ ట్రైలర్ అయితే రాజస్థాన్ ఎన్నికలు ఇంటర్వెల్. 2019లో బీజేపీకి అసలు సినిమా కనిపిస్తుంది. మా తీర్మానంపై వెనుకడుగు వేసేదే లేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. జైట్లీ బడ్జెట్ కేవలం పేపర్పై అద్భుతంగా ఉన్నదని, ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వేళ బడ్జెట్ అమలుపై మాట్లాడటం దండగ అని ఆయన చెప్పారు. రాజస్థాన్లోని అజ్మేర్, అల్వార్ లోక్సభ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వసుంధర రాజె ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'బీజేపీకి అసలు సినిమా ముందుందిః శివసేన'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దేశ చరిత్రలో ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు విస్మయానికి గురి చేస్తుందన్నారు .అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ జరుగుతుంది. కొచ్చిన్ అవర్ జరుగుతున్నప్పుడు సభలో వంశీకి ఎలా అవకాశం ఇస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మంగళవారం నాడు అసెంబ్లీ గేటు ఎదుట మీడియాతో టిడిపి ఎమ్మెల్యేలు మాట్లాడారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సభలో మంత్రులు పచ్చి భూతులు తిడుతున్నారు. సభను అపహాస్యం చేస్తు స్పీకర్ వ్యవహరిస్తున్నారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు అయి 6నెలలు అవుతున్న ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాటని తప్పి సీఎం టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవలని చూస్తున్నారు. 151మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇంకా టీడీపీ సభ్యులను చేర్చుకోవాలని చూస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన తీర్పును సమీక్ష చెయ్యమని స్పీకర్ ని కోరుతున్నామని అన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ వంశీకి సభలో సీటు ఇవ్వమని అడగడానికి క్వశ్చన్ అవర్ లో అడగడం ఏంటని ప్రశ్నించారు. వంశీకి క్వశ్చన్ అవర్ లో సభలో చర్చ జరగకూడదని స్పీకర్ గతంలో చెప్పారు. వంశీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ఉన్న భూములు,ఆస్తులు కాపాడుకోవడానికి టీడీపీ నుంచి వెళ్లారు. ఎన్టీఆర్, చంద్రబాబు,దయతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు.ఎమ్మేల్యేగా ఒడిపోతాననే భయంతో వంశీ రాజీనామా చేయడం లేదు. దమ్ము ఉంటే వంశీ రాజీనామా చెయ్యాలని అయన డిమాండ్ చేసారు. టీడీపీ ఎమ్మేల్యేల ఆస్తులపైన,బిజినెస్ లపైన ప్రభుత్వం దాడులు చేస్తున్నది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రోజా ఎందుకు నోరు మెదపడం లేదు. గతంలో ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శలు చేసిన రోజా ఇప్పుడు నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం అవడంపై మాట్లాడాలి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని అయన అరోపించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'సాంప్రదాయాలకు విరుద్ధంగా శాసనసభ!గోరంట్ల'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రష్యాతో భారత డీల్ పై అమెరికా తీవ్ర ఆగ్రహం!
రష్యా నుంచి లాంగ్ రేంజ్ ఎస్-400 మిసైళ్లను కొనుగోలు చేసేందుకు ఇండియా కుదుర్చుకున్న డీల్ తో తమతో కొనసాగుతున్న రక్షణ బంధం ప్రమాదంలో పడిందని అమెరికా హెచ్చరికలు పంపింది. రష్యా తయారు చేసిన అత్యాధునిక సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ గా ఎస్-400 పేరు తెచ్చుకోగా, చైనా ఇప్పటికే వీటిని కొనుగోలు చేసింది. దీంతో ఓ మిత్రదేశంగా ఉన్న రష్యా నుంచి వీటిని సమీకరించేందుకు నిర్ణయించుకున్న ఇండియా, ఈ క్షిపణుల కొనుగోలుకు ఐదేళ్ల క్రితమే తొలి అడుగులు పడగా, గత సంవత్సరం అక్టోబర్ లో డీల్ కుదిరింది. అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్న అమెరికా, మిసైళ్లు ఇండియాకు చేరే సమయం దగ్గర పడటంతో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కాగా, దాదాపు రూ. 3,500 కోట్లు ( 5 బిలియన్ డాలర్లు) విలువైన ఈ డీల్ లో భాగంగా, త్వరలోనే మిసైళ్లు ఇండియాకు రానున్నాయి. సరిహద్దు సమస్యల పేరిట వీటిని సమకూర్చుకుంటున్నట్టు ఇండియా చెబుతుండగా, సరిహద్దుల రక్షణకు ఇంతటి లాంగ్ రేంజ్ మిసైళ్లు అవసరం లేదన్నది అమెరికా వాదన. ఈ డీల్ కొనసాగితే ఇండియాపై ఆంక్షలు విధించక తప్పదని కూడా ట్రంప్ సర్కారు అంటోంది.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గడం లేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నాయి.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: ఇంటి స్థలం తనకే అమ్మాలంటూ వేధింపులకు గురి చేయడంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఏలూరు ప్రభు త్వాసుపత్రికిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘంటా అరుణ కేసులో వైసీపీ నాయకులు గేదెల సూర్యప్రకాష్ను, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే. పోణంగికి చెందిన అరుణకు ఇంటి స్థలం ఉంది. అది తనకే అమ్మాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడని, వేధింపులు భరించలేక 5వ తేదీ పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె వాం సూర్యప్రకాష్పైపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సూర్యప్రకాష్పై 306, 354 బి, 324, 34, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'అధికారనేతల వేధింపులు, మహిళా ఆత్మహత్య'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి, మోరపల్లి, చల్గల్ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 8 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అయా గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ తో కలిసి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, రైతు బంధు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కట్ట రాజేందర్, సర్పంచులు నాడెం రత్నమాల శంకర్, సత్తమ్మ గంగారాం, ఎల్ల గంగ నర్సు రాజన్న, ఉప సర్పంచ్ లు బక్కషెట్టి గణేష్, రామ్మోహన్, పద్మ తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజీ రెడ్డి, యూత్ అధ్యక్షులు తిరుపతి, గిరి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఏపీలో బలీయమైన శక్తిగా బీజేపీ :పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. బీజేపీకి పోటీనివ్వగలిగే పార్టీగా కాంగ్రెస్ ఉండేదని, కానీ ఆ పార్టీ సంక్షోభంలో పడిందని ఎద్దేవా చేశారు. రాహుల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే. వయోఃభారంతో బాధపడుతున్న సోనియాను పార్టీ అధ్యక్షురాలిగా సీడబ్ల్యూసీ నియమించిందని చురకలంటించారు. ఐఎంఐ హాలులో శుక్రవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు.హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగకూడదని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని చెబుతున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇచ్చామని చెప్పారు. కానీ, టీడీపీ ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణం అంశం రాష్ట్ర ప్రభుత్వానిదేనని. నిధులు ఖర్చు చేశాక రాజధాని మార్పు చేయాలనుకోవడం భావ్యం కాదన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి భాను ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్డొన్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: పొట్టి శ్రీరాములుకి ఘన నివాళి
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ రాజకుమార్, డిపిఓ నిర్మలాదేవి, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఉచిత మెడికల్ క్యాప్ ను సద్వినియోగం చేసుకోండి: సర్పంచ్ సంధ్య
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలిమత్తూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని చిలమత్తూరు సర్పంచ్ సంధ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణ హృదయం, షుగర్ క్లినిక్ హిందూపురం వారి సౌజన్యంతో ఈ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోందని ఇందులో డాక్టర్ నరసింహారెడ్డి గుండె జబ్బు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితరవాటికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సీపీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు...మంత్రి హరీశ్ రావు
సీపీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామని చెప్పారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు. సంగారెడ్డి కలెక్టరేట్లో సీపీఆర్ పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ ఒకటే అని చాలా మంది అనుకుంటారుని. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అవి రెండూ వేర్వేరు అని హరీశ్ రావు వెల్లడించారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్. అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్ షాక్కు గురవుతాడని చెప్పారు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుందని. గుండె లయ తప్పి ఆగిపోతుందని చెప్పారు. మనిషి స్పందించక. శ్వాస ఆగిపోతుందని చెప్పారు. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయి. దీన్నే సీపీఆర్ అంటారని చెప్పారు. ఇంత చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదని. ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డెఫిబ్రిలేటర్స్ అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుందని అన్నారు. సీపీఆర్ తెలిసిన వారు ఉంటే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. "దేశ వ్యాప్తంగా ప్రతి రోజు దాదాపు 4 వేల సడెన్ కార్డియాక్ అరెస్టులు జరుగుతుండగా., ఇందులో 90శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 75 శాతం ఆసుపత్రుల బయట జరుగుతుండగా, 15 శాతం పబ్లిక్ ప్లేసుల్లో జరుగుతున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసేందుకు చదువు అవసరం లేదు. మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదు. వయస్సుతో సంబంధం లేదు. ఎవరైనా సిపిఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. దీని మీద సమాజంలో అవగాహన లేదు. ఎవరూ దృష్టి సారించడం లేదు. ఇది కూడా ప్రాథమిక చికిత్సలో భాగమే. ఇందులో భాగంగా, పారామెడికల్ సిబ్బందితో పాటు, వైద్యు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సీపీఆర్ మీద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఇందుకు గాను ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. వీరు జిల్లాల్లో మిగతా సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. దీని కోసం రూ. 15 కోట్లతోఅవసరమైన 1262 ఏఈడి మిషన్లు ప్రొక్యూర్ చేసుకోని, అన్ని సీహెచ్సీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నాం." అని హరీశ్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనతో సీపీఆర్ ట్రైనింగ్ ప్రారంభించారని హరీశ్ రావు అన్నారు. అపార్ట్మెంట్లు, మాల్స్, జనాలు ఎక్కువగా ఉండే నిర్మాణాల్లో ఏఈడీ మిషన్లు తప్పనిసరి చేసేలా జీవో తెస్తున్నామని చెప్పారు. ఇక నుంచి సీపీఆర్ వారియర్స్. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వారికి తక్షణ ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతారన్నారు. మీలో ఒకరిగా, మీ మధ్యలో ఉంటూనే, ఆపద సమయంలో తక్షణం స్పందించి ఆదుకుంటారని హరీశ్ రావు వెల్లడించారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: వైద్యం నిమిత్తం రూ. 15 లక్షలు విరాళం
అవనిగడ్డ మండల టీడీపీ నేత గాజుల మురళీకృష్ణ కుమార్తె లాస్య చికిత్స కోసం టీడీపీ ఎన్. ఆర్. ఐ విభాగం నుంచి రూ. 15 లక్షలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతులమీదుగా గాజుల మురళీకృష్ణకు శుక్రవారం అందించామన్నారు. రెండు కిడ్నీలు పాడై విజయవాడలో చికిత్స పొందుతున్న లాస్యకు ఎన్నారై విభాగం 15 లక్షల అందించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, మండలి వెంకట్రామ్, అవనిగడ్డ నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: టీడీపీ ఎన్ని ఫిర్యాదులను పట్టించుకోని ఈసీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేసిన ఆరోపణలపై మాత్రం అతిగా స్పందిస్తోందని,కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఎన్నికల నియమావళిని ఎన్నికల కమిషన్ విస్మరిస్తోందని విమర్శించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'వైసీపీ ఆరోపణలపై ఈసీ అతిగా స్పందిస్తోంది-లోకేశ్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు మనమందరం కృషి చేయాలి : మంత్రి సీతారామన్
కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు మనమందరం కృషి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ, మణిపూర్ ప్రస్తుత సమస్యలను అధిగమించాలని అన్నారు. రాష్ట్రంలో శాంతిని తిరిగి తీసుకురావడానికి మనమందరం కృషి చేయవలసి ఉంటుంది అని కేంద్ర మంత్రి అన్నారు. నిందితులను తప్పనిసరిగా అరెస్టు చేయాలని, గురువారం కూడా కొందరిని అరెస్టు చేశామని ఆమె అన్నారు. దోషులను శిక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానన్న నమ్మకం నాకు ఉందని మంత్రి అన్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: తన సోదరుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా తాను మాత్రం చిన్న టీ కొట్టు నడుపుకుంటూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఆమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి పాయల్. సోదరుడు సీఎం అంటే వేరే లెవెల్లో ఉంటుంది. కానీ, శశి సింగ్ పాయల్ మాత్రం అందుకు భిన్నంగా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్లోని ఫౌరీ గర్వాల్లోని మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో శశి పాయల్ టీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిపి. అక్కడ నుంచి కాలినడకన చేరుకోవాలి. అటువంటి ప్రాంతంలో ఆమె ఓ చిన్న టీ దుకాణం నడుపుతుండటం గమనార్హం. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి. శశి పాయల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. తమ్ముడు ముఖ్యమంత్రి అయినా ఆమెలో ఏమాత్రం గర్వం కనిపించలేదని ఆయన రాసుకొచ్చారు. చాలా మంది పర్యాటకులకు ఇక్కడకు వచ్చే వరకూ ఈ విషయం తెలియదని చెప్పారు. సీఎం యోగి గురించి తనతో చాలా విషయాలను పంచుకున్నారని వివరించారు. ‘మారుమాల ప్రాంతంలోని దేవీ ఆలయానికి వెళ్లిన భక్తులు. దేశంలో శక్తివంతమైన నేతల్లో ఒకరైన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి అక్కడ టీ దుకాణం నడుపుతున్నట్టు తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె సింప్లిసిటీకి సెల్యూట్ చేస్తున్నారు. ఆదిత్యనాథ్ జీ వ్యక్తి ముఖ్యమంత్రిగా లభించడం ఉత్తరప్రదేశ్ ప్రజలు, మనందరం చేసుకున్న అదృష్టం. ’ అని మాజీ ఎమ్మెల్యే ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక, యోగి ఆదిత్యనాథ్ తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం. వీరిలో శశి పాయల్ అందరికంటే పెద్ద. యోగి ఐదో సంతానం. అయితే, యోగి సన్యాసం తీసుకునే వరకూ కుటుంబంతోనే ఉన్నారు. 1994లో సన్యసించిన ఆయన. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నారు. కొఠార్ గ్రామానికి చెందిన పురాన్సింగ్ను శశి వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. రక్షాబంధన్ రోజున ప్రతి ఏటా తన సోదరుడికి రాఖీ పంపిస్తుంటానని శశి తెలిపారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి పాయల్,ఓ మారుమూల ప్రాంతంలో టీ కొట్టు నిర్వహణ'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో 10 రోజుల క్రితం పురుగు మందు తాగి ఎల్లం అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. కాగా మంగళవారం అతని భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ లోపే ఎల్లం పరిస్థితి విషమించడంతో అతను కూడా బుధవారం చనిపోయాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'మెదక్ జిల్లాలో ఘోరం... ఒకే కుటుంబంలో నలుగురు మృతి'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: గోవా సీఎంగా ప్రమోద్ ప్రమాణం
గోవా మాజీ స్పీకర్ ప్రమోద్ సావంత్. ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం అర్థరాత్రి 2 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కూటమి పార్టీలను ఒక్క దగ్గరకు తీసుకువచ్చేందుకు సోమవారం బీజేపీ పార్టీ శ్రేణులు తెగ కష్టపడ్డారు. మాజీ సీఎం మనోహర్ పారికర్ మృతిచెందడంతో. గోవాలో ఈ పరిణామం చోటుచేసుకున్నది. సోమవారం సాయంత్రమే పారికర్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 45 ఏళ్ల ప్రమోద్ సావంత్కే సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు నిన్న ఉదయం నుంచే ఊహాగానాలు వినిపించాయి. వాస్తవానికి రాత్రి 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. కానీ ఆ కార్యక్రమాన్ని అర్థరాత్రి 2 గంటలకు మార్చేశారు. గోవా ఫార్వర్డ్ చీఫ్ విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ దవలికర్లు ప్రస్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. గోవా క్యాబినెట్లో మరో 9 మంది మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో . ఇప్పుడు స్పీకర్గా వ్యవహరించనున్నారు. పారికర్ అంత్యక్రియలు జరిగిన తర్వాత జరిగిన బీజేపీ సమావేశంలో సావంత్ను సభా నేతగా ఎన్నుకున్నారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: బాలికపై కామాంధుడి అత్యాచారయత్నం...!
మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం బోడ్రాయి తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్(55) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక వివరాలు ప్రకారం. మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుండగా ఈ దారుణానికి ప్రయత్నించాడు. బాలిక తన ఇంటి ముందు నుంచి వెళుతున్న క్రమంలో బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళిన కామాంధుడు బలత్కారానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకుని బయటపడింది. సీసీ కెమెరాలో కామాంధుడు ఇంటి నుంచి బాలిక ఏడుస్తూ బయటికొస్తున్న వీడియో ఆధారంగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కామాంధుడికి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: అనంతపురం లో ఆగని ఆడపిల్లల మిస్సింగ్
కాలేజీకి వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగి రాదు. ఇంటర్ వరకు చదివి ఇంట్లో ఉంటున్న అమ్మాయి బయటకెళ్లి రాత్రయినా ఇంటికి చేరలేదు. ‘మా అమ్మాయి మీ ఇంటికొచ్చిందా.?’ అని తల్లిదండ్రులు తెలిసినవారందరినీ ఆరాతీస్తారు. ఊరికి దూరంగా. నగరంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న అమ్మాయి ఉన్నట్లుండి అదృశ్యమౌతుంది. ‘మీ అమ్మాయి హాస్టల్కు రాలేదు. ఇంటికేమైనా వచ్చిందా.?’ అని హాస్టల్ నిర్వాహకుల నుంచి ఫోన కాల్. ఇదీ. ఇటీవల అనంతపురం జిల్లాలో పరిస్థితి. ఆడపిల్లల తల్లిదండ్రుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో యువతులు అదృశ్యం అవుతున్నారు. కొందరిని పోలీసులు వెదికి పట్టుకుంటున్నారు. మిగిలినవారు ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో? తెలియక బాధిత కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. అదృశ్యమవుతున్న వారిలో చదువు పూర్తి చేసిన వారు తక్కువే. ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువుతున్నవారే ఎక్కువ. చాలామంది మైనర్లు. మిస్సింగ్స్కు ప్రేమ వ్యవహారాలే ఎక్కువ కారణమని పోలీసుల దర్యాప్తులో బయట పడుతోంది. ఈ కారణంగా పోలీసులు కూడా దర్యాప్తు నెమ్మదిగా మొదలు పెడుతున్నారు. కానీ. మరో కారణం ఏదైనా ఉంటే. పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్కు ప్రజలను దోచుకోవాలనే తప్ప. మేలు చేయాలనే ఆలోచనే లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా జమ్మలమడుగు సర్కిల్లో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడుతూ. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చికెన్ కొట్టులోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ కొత్తగా ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'చికెన్ షాప్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే వసూళ్లు: చంద్రబాబు'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఈ ఉదయం ఇరాన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇరాన్ అణుకేంద్రం వద్ద ఈ ఉదయం భూకంపం సంభవించింది. బుష్ హర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కు సమీపంలో ఇది చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టెహ్రాన్ సమీపంలో విమానం కూలిపోయిన సమయంలోనే భూకంపం కూడా సంభవించడంతో. ఏం జరుగుతోందో అర్థంకాక అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు దీనిపై అమెరికా భూభౌతిక విజ్ఞాన సంస్థ స్పందిస్తూ, ఇది ప్రకృతి సహజంగా వచ్చిన భూకంపమేనని తెలిపింది.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'టెహ్రాన్ విమానం కూలిపోయిన సమయంలోనే భూకంపం...!'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: తాగిన మైకంలో డెలివరీ భాయ్ పై యువకుల దాడి...ఆరా తీస్తున్న పోలీసులు
మద్యం మత్తులో కొందరు యువకులు రెచ్చిపోయారు. అటుగా వెళ్లుతున్న ఓ డెలివరీ భాయ్ పై దాడికి దిగారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై మద్యం మత్తులో స్విగ్గి డెలివరీ బాయ్పై దాడికి పాల్పడ్డారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్డు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దగ్గర ఈ ఘటన జరిగింది. డెలివరీ బాయ్పై యువకులు దాడి చేస్తున్న సమయంలో. అటుగా వెళ్తున్న వారు వీడియో తీస్తూ దాడి చేస్తున్న వారిని వారించడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. యువకులు అతడిపై దాడి ఎందుకు చేశారు, అతడి వివరాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం తన సొంత జాగీర్దారులా భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతున్నట్లుందని, అందుకే ఆయన నోట ఫాంహౌస్ మాటలు వస్తున్నాయని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. జగిత్యాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గెలిపిస్తే పాలిస్తానని, లేదంటే ఫాంహౌస్కు పరిమితమవుతానని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అధికారంకోసం కేసీఆర్ కుటుంబం తాపత్రయం ఏ స్థాయిలో ఉందో ఈ మాటలు వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొడుకు కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాననడం, కేసీఆర్ ఫాం హౌస్కు వెళ్లిపోతానని చెప్పడం చూస్తుంటే ఓడిపోతే కనీసం విపక్షంలో కూర్చునే ధైర్యం కూడా వారికి లేదనిపిస్తోందని విమర్శించారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతున్నట్టుంది : జీవన్రెడ్డి'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: శంషాబాద్ విమానాశ్రయంలోకస్టమ్స్ అధికారులుఅక్రమంగా తీసుకువచ్చిన 26 బంగారు బిస్కెట్లని స్వాధీనం చేసుకు న్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడినికస్టమ్స్ అధికారులుతనిఖీ చేయగా అతని వద్ద అధికారులు సుమారు మూడు కిలోల బరువుండే 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.1.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'శంషాబాద్ విమానాశ్రయంలో 26 బంగారు బిస్కెట్లు స్వాధీనం'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: వచ్చే నెలలో మేఘాలయలో పర్యటించనున్న అభిషేక్ బెనర్జీ
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, TMC జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మే 3న మేఘాలయలో రెండు రోజుల పర్యటనకు రానున్నారు.మేఘాలయలో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మే 3, మే 4 తేదీల్లో అభిషేక్ అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.మూడవసారి బెంగాల్ను తిరిగి గెలుచుకున్న తర్వాత, TMC ఇప్పుడు అనేక ఇతర రాష్ట్రాలపై విజయం సాధించాలని చూస్తోంది మరియు ఇప్పటికే ఈ సంవత్సరం గోవాలో అసెంబ్లీ ఎన్నికలలో మరియు త్రిపురలోని అగర్తలాలో జరిగిన పౌర ఎన్నికల్లో పోటీ చేసింది.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: దర్గా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కమిషనర్
గుంతకల్లు పట్టణంలోని హాజరత్ మస్తాన్ వలి స్వామి దర్గాలో వ్యాపారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ లోనే వేయలను సూచించారు. శుక్రవారం ఆయన దర్గా ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఉరుసు ఉత్సవాలు సందర్భంగా దర్గాను వేలాది మంది భక్తులు వస్తుంటారని కావున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అందుకు వ్యాపా రులు సహకారాన్ని అందించాలన్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సమైక్యతా స్ఫూర్తిని చాటుతూ ప్రదర్శన
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశ సమైక్యతను చాటుతూ జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన కళాకారులు, విద్యార్థులు విజయనగరంలో సోమవారం ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. నా భూమి -నా దేశం కార్యక్రమంలో భాగంగా మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల -సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. జాతీయ స్ఫూర్తిని చాటుతూ దేశభక్తి నినాదాలు చేస్తూ కళాకారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా కేంద్రం రైతుల ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ. 6 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, 14వ విడత పీఎం కిసాన్ నిధులను కేంద్రం ఈనెలాఖరున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నెలాఖరులోగా రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా, వెరిఫికేషన్ కారణంగా 13వ విడత రూ. 2 వేలు రాని రైతుల ఖాతాల్లో ఈసారి రూ. 4 వేలు జమకానున్నాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'రైతుల అకౌంట్లలోకి డబ్బులు ఎప్పుడంటే?'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఉబర్ కంపెనీ తన ఉద్యోగులకు షాకిచ్చింది. 200 మంది ఉద్యోగులను పదవుల నుంచి తొలగించబోతున్నట్లు ప్రకటించింది. రిక్రూటింగ్ విభాగంలో 35 శాతం అంటే 200 మందిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. 32,700 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో ఈ ఏడాది ప్రారంభంలోనే రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించింది. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక మందగమనం కారణంగా ఖర్చులను తగ్గించుకోవడానికి పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఉబర్లో ఉద్యోగాల తొలిగింపు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మైలవరం వాహనాల వేలం
మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు శనివారం వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించనున్న వ మైలవరం ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, జమ్మలమడుగు రూరల్ సీఐ కొండారెడ్డి అధ్వర్యంలో వాహనాల వేలం పాటను నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఏ బ్యాంకు ఖాతాదారులైన సరే పరిమితి ఏటీఎం లావాదేవీలు ఉండేవి. కొన్ని కొన్ని సార్లు ఏటీఎం లో డబ్బులు లేకపోయినా, బాలన్స్ చెక్ చేసుకున్న, ఏటీఎం మిషన్ లో సమస్యలతో లావాదేవీ నిలిచిపోయిన ఓ లావాదేవీ రుసుము వర్తించేది. అయితే ఇలాంటి కొన్ని లావాదేవీలకు ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులు సహా అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. ఆ లావాదేవీలు ఏమిటంటే. హార్డ్వేర్ వైఫల్యం: వినియోగదారుడు ఏటీఎంను ఉపయోగిస్తున్నప్పుడు యంత్రంలోని హార్డ్వేర్ విఫలమైలావాదేవీ నిలిచిపోతే. దాన్ని లావాదేవీగా పరిగణించరాదు. సాఫ్ట్వేర్ వైఫల్యం: ఏటీఎం సాఫ్ట్వేర్లో ఏదైనా సమస్య తలెత్తి లావాదేవీ విఫలమైతే. దానికి ఎలాంటి చార్జీ విధించరాదు. సమాచార వైఫల్యం: కొన్నిసార్లు సమాచార వైఫల్యం కారణంగా లావాదేవీ నిలిచిపోతుంది. వాటిని కూడా లావాదేవీగా పరిగణించరాదు. ఏటీఎంలో నోట్ల లేకపోవడం: వినియోగదారుడు కోరిన మేరకు ఏటీఎం కరెన్సీ నోట్లను అందించకపోతే. లావాదేవీ వైఫల్యంగా పరిగణించాల్సిందే. దానికి ఎటువంటి చార్జీని విధించరాదు. తప్పు ఏటీఎం పిన్: వినియోగదారుడు ఏటీఎం పిన్ను తప్పుగా ఇస్తే. దాన్ని కూడా లావాదేవీగా పరిగణించరాదు. కార్డు యాక్టివేషన్: డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను యాక్టివేట్ చేసేందుకు ఒక్కోసారి ఏటీఎంల ద్వారా తొలి లావాదేవీ జరపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి చార్జీని విధించరాదు. బ్యాలెన్స్: ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉందో పరిశీలించుకోవడానికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదు. ఆ సేవలను ఖాతాదారులకు పూర్తిగా ఉచితంగా అందించాలి. చెక్ బుక్ విజ్ఞప్తి: ఏటీఎం ద్వారా కొత్త చెక్ బుక్ కోసం ఖాతాదారుడు చేసే విజ్ఞప్తిని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి. పన్నుల చెల్లింపులు: ఏటీఎం ద్వారా ఖాతాదారుడు తన పన్నులను చెల్లిస్తే. ఆ లావాదేవీని ఉచితంగానే పరిగణించాలి. నిధుల బదిలీ: ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న మొత్తాన్ని వేరే అకౌంట్లోకి పంపించేందుకు వినియోగదారుడు ఏటీఎంను వినియోగిస్తే. దాన్ని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఇకపై ఈ లావాదేవీలకు ఏటీఎం లలో ఛార్జీలు లేవు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: రైల్వేకోడూరులో పోలీసు కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్న మునెల్లి విజయ్ కుమార్పై గురువారం వరకట్న వేదింపు కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రమణ తెలిపారు. ఏఎస్ఐ వివరాల మేరకు. మండలంలోని గొంటువారిపల్లెకు చెందిన మునెల్ల్లి ఆనందరావు ఆరోగ్యమ్మ దంపతుల కుమారుడు విజయ్ కుమార్ అదే గ్రామానికి చెందిన పౌలయ్య వేదవతి దంపతుల కుమార్తె నవితను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవల విజయ్కుమార్ అదనపు కట్నం తీసుకురావాలని భార్య నవితను వేధిస్తూ కాపురానికి తీసుకుపోలేదు. ఈ మేరకు ఆమె పోలీసులకు తెలపడంతో విజయ్ కుమార్ పై వరకట్న వేదింపు కింద కేసు నమోదు చేశామని ఏఎస్ఐ తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'అదనపు కట్నం కోసం భార్యని వేధిస్తున్న పోలీసు కానిస్టేబుల్'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: భారత్ స్పందన బాగుంది : పాక్ విదేశాంగ మంత్రి
పాకిస్తాన్లో కర్తార్పూర్ కారిడార్ విషయంలో భారత్ స్పందన బాగుందని పాక్ విదేశాంగ మంత్రి షా మంత్రి షా మహ్మూద్ ఖరేషీ అన్నారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు పంపినప్పటికీ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ భారత్ స్పందన బాగుందంటూ ఖురేషీ పేర్కొన్నట్లు పాక్లోని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్త ప్రచురించింది. ఇరు దేశాల సిక్కులను మరింత చేరువ చేయడానికి పాకిస్తాన్ చేపట్టిన చర్యలపట్ల భారత్ సానుకూలంగా స్పందించిందని ఖురేషీ అన్నారు. లక్షలాది సిక్కుల హృదయాలను పాక్ గెలుచుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి జగదీష్రెడ్డి
గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిలను సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాలతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేలా చర్యలు తీసుకునేలా విద్యుత్ శాఖను అలర్ట్ చేయాలని కలెక్టర్లను ఆదేశంచారు. అదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ తో పాటు రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: నాని సినిమాలో హీరోయిన్ భూమిక చావ్లా
మూడేళ్ల క్రితం 'ఏప్రిల్ ఫూల్' అనే సినిమాలో మెరిసిన హీరోయిన్ భూమికా చావ్లా ఆ తర్వాత మరే ఇతర తెలుగు సినిమాల్లోనూ నటించలేదు. కానీ తాజాగా ఆమె న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తోంది. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న 'ఎంసీఏ' సినిమాలో హీరోయిన్ భూమిక ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం. భూమికతోపాటు సీనియర్ నటి ఆమని కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం సెట్స్పై వున్న ఈ సినిమాకి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' అనే క్యాప్షన్ పెట్టారు. తాజాగా అందుతున్న మరో సమాచారం ఏంటంటే. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేమ్ సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు హీరోయిన్స్ రాకతో ఈ ఫ్యామిలీకి మరింత గ్లామర్ వచ్చిందంటున్నాయి యూనిట్ వర్గాలు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 7 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'జమ్మలమడుగు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: నిజామాబాద్లో భారీ చోరీ ...
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పిట్లంలోని బాలాజీ ట్రేడర్స్లో భారీ చోరీ జరిగింది. బాలాజీ ట్రేడర్స్లోకి చొరబడ్డ దుండగులు కాపలాదారుడిని కట్టేసి చోరీకి పాల్పడ్డారు. దుండగులు లాకర్ను బయటకు తీసుకువచ్చి ధ్వంసం చేసి రూ.15.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: వరంగల్ అర్బన్: కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీసీ గురుకుల పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ గురుకుల పాఠశాల కేటాయించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించారని. విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకుల పాఠశాలలు: ఎర్రబెల్లి'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: తిరుమల శ్రీవారిని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అలయాధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'శ్రీవారి సేవలో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొహంగంజ్ గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఇంట్లో ఉన్న వస్తువులు కాలిబూడిదవ్వడంతో కుటుంబం రోడ్డున పడింది. అయితే, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటికి నిప్పింటించాడని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'అగ్నిప్రమాదం... మహిళ సజీవ దహనం'.
2
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: మహాధర్నా విజయవంతం చేయండి
ఉపాధిహామి పథకంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈనెల 22న విజయవాడలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ తాడిపత్రి నియోజవర్గ కార్యదర్శి రంగయ్య కోరారు. పెద్దపప్పూరు మండలంలోని నామనాంకపల్లి గ్రామంలో శుక్రవారం ధర్నాకు తరలి రావాలని ప్రచారం చేశారు. గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డితో పాటు పలువురు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పార్టీలోకి చేరారు. సీపీఐ మండల కార్యదర్శి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చిత్తూరు జిల్లా రేణిగుంటకు చేరుకున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ హరిచందన్ రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో బసంత్కుమార్లు గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు పయనమయ్యారు. మరికాసేపట్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గవర్నర్ దర్శించుకోనున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'రేణిగుంటకు చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ హరిచందన్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తొలి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్కు వచ్చిన లాభమెంతో తెలుసా?
తేజస్ ఎక్స్ప్రెస్. ఇండియన్ రైల్వేస్ నడుపుతున్న తొలి ప్రైవేట్ రైలు ఇది. భారతీయ రైల్వే మొదటి ప్రైవేట్ రైలును నడిపే బాధ్యతను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC తీసుకుంది. అక్టోబర్ 5న ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అంటే నెల రోజులుగా తేజస్ ఎక్స్ప్రెస్ సేవలు అందిస్తోంది. అక్టోబర్ నెలలో తేజస్ ఎక్స్ప్రెస్ టికెట్ల అమ్మకం ద్వారా ఐఆర్సీటీసీకి రూ.3.70 కోట్ల ఆదాయం రాగా రూ.70 లక్షల లాభం వచ్చింది. తొలి ప్రైవేట్ రైలు శుభారంభాన్ని ఇచ్చినట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. లక్నో-ఢిల్లీ మధ్య తేజస్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 5 నుంచి ప్రయాణికులకు సేవల్ని అందిస్తోంది. సుమారు 80-85 శాతం యావరేజ్ ఆక్యుపెన్సీ రేషియోతో రైలు నడుస్తోంది. అంటే. రైలులో సగటును 80-85 శాతం టికెట్లు బుక్ అవుతున్నాయి. వారానికి 6 రోజులు మాత్రమే నడిచే ఈ రైలుకు అక్టోబర్ 5 నుంచి 28 వరకు ఐఆర్సీటీసీకి అయిన ఖర్చు రూ.3 కోట్లు. అంటే సగటున రోజుకు రూ.14 లక్షలు ఖర్చు పెట్టింది. టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.17.50 లక్షలు ఆర్జించింది. ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించేలా రైలును తీర్చిదిద్దారు. రైలులో అత్యాధునికమైన సేవలు, టీ, కాఫీ, స్నాక్స్, భోజనం, ఇతర ప్రీమియం సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా రూ.25 లక్షల ప్రమాద బీమాతో పాటు ఇంట్లోని వస్తువులకు కూడా రూ.1 లక్ష బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు పికప్ సర్వీస్తో పాటు రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్ బ్యాక్, నామినల్ క్యాన్సలేషన్ ఛార్జెస్ లాంటి సేవలు ఉన్నాయి. సాధారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నవే. అయితే తేజస్ ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా నడిస్తే రూ.100, రెండు గంటలు ఆలస్యంగా నడిస్తే రూ.250 నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది ఐఆర్సీటీసీ.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: చిరు వ్యాపారులకు చిరు సాయం అందేనా...?
చిరు వ్యాపారులు అంటే. చిన్న చిన్న బంకులు లేదా రోడ్డు పక్కన పండ్లు, కూరగాయలు, తోపుడు బండ్లపై అమ్మకాలు జరుపుకునే వారిని చిరువ్యాపారులు అంటారు. కరోనా నేపథ్యంలో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని. ప్రభుత్వం భావించి వడ్డీలేని రుణం ఇవ్వాలని జగన్ అన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు పదివేల రూపాయలు వడ్డీ లేని ఆర్థిక సహాయం చేయాలని. ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా వారికి గుర్తింపు కార్డులు కూడా అందించింది.అంతవరకు బాగానే ఉంది. మరి చిరు వ్యాపారులకు, చిరు సాయం అందేనా అంటే అది అనుమానం గానే మిగిలిందని అంటున్నారు. విశ్లేషకులు మామూలుగా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించాలంటే. వాలంటరీలు, చిరు వ్యాపారుల చేస్తున్న ప్రదేశానికి వెళ్లి. వారు ఏ వ్యాపారం చేస్తున్నారో గుర్తించి. గ్రామ సచివాలయంలో వారి పూర్తి వివరాలు వెల్లడించి నమోదు చేసిన అనంతరం. వారికి గుర్తింపు కార్డు లభిస్తుంది ఆ దిశగా వాలంటరీలు గ్రామ సచివాలయ అధికారులు చిరు వ్యాపారుల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.కానీ చాలా చోట్ల. ఈ పథకానికి కూడా గండికొట్టారు అనే అనుమానాలు. చిరు వ్యాపారులకు న్యాయం జరగలేదని ఆరోపణలు వినపడుతూనే ఉన్నాయి. ఈ గుర్తింపు కార్డులు లభించిన అనంతరం చిరు వ్యాపారులు వెళ్లి. బ్యాంకులోను అప్లై చేసుకుని వడ్డీ లేని రుణం పొందవచ్చు. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. చిరువ్యాపారులు కాని వారికి కూడా గుర్తింపు కార్డులు వచ్చాయని. వారికి మాత్రమే లోన్ లు వస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. చిరువ్యాపారులు మామూలుగా చిరు వ్యాపారులపై సర్వే చేసేటప్పుడు నిజాయితీగా సర్వే జరగలేదని రాజకీయ పలుకుబడితో. ఎవరికీ కావాలంటే వారికి చిరువ్యాపారులుగా గుర్తింపు కార్డులు వచ్చేలాగా కొంతమంది రాజకీయ పలుకుబడి దారులు చేసుకున్నారని గట్టిగా విమర్శలు వినబడుతున్నాయి. అంతేకాదు వాడికే బ్యాంకులో కూడా రుణాలు ఇస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపణలు చేస్తున్నారు.మరి ఇలా అయితే చిరు వ్యాపారులకు ఎలా న్యాయం జరుగుతుందని చిరువ్యాపారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతోపాటు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరోసారి చిత్తశుద్ధి తో చిరు వ్యాపారులపై సర్వే చేసి. నిజాయితీగా చిరు వ్యాపారులకు మాత్రమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా రాజకీయ పలుకుబడితో ప్రతి పథకానికి గండి కొట్టి అర్హులకు అందనీయకుండా రాజకీయ నాయకులు అడ్డుకుంటూ. ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం అది గుర్తించాలని అంటున్నారు. పేదలు నిజంగా అర్హులైన అందరికీ చిరు వ్యాపారుల గుర్తింపు కార్డులు లభించాయని భావిస్తున్నారా.? ప్రభుత్వం ఇస్తున్న పథకాలు రాజకీయ పలుకుబడితో రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రమే అందుతున్నాయా.? లేదా నిజాయితీగా అందరికీ అందుతున్నాయా.?
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పెదకూరపాడులో ఉచిత వైద్య శిబిరం
నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు రెండు సచివాలయం వద్ద శనివారం ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 104 వైద్యులు కట్టా లిఖిత తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యే వారందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని వైద్యులు లిఖిత కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ పరుచుకోవాలని ఆమె కోరారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం రామ్ లల్లాకు ప్రార్థనలు చేసి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులను చూశారు. హనుమాన్ గర్హి ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేశారు. చాలా కాలంగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఆ కోరిక నెరవేరడం నా అదృష్టం. భగవంతుడు కోరుకుంటే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ వస్తానని రజనీకాంత్ అన్నారు. రామజన్మభూమి వద్ద ఆయనకు అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ సహా సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ రజనీకాంత్కు రామమందిరం నమూనాను, దానిపై రాముడి పేరు నేసిన స్టోల్ను బహుకరించారు.అంతకుముందు లక్నోలోని ఆయన నివాసంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో రజనీకాంత్ భేటీ అయ్యారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించిన రజనీకాంత్'.
2
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: జూన్ 27న తెలంగాణ టెట్ ఫలితాలు
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా సాగింది. జూన్ 27న ఫలితాలు విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 90.62 శాతం మంది అభ్యర్థులు, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 90.35 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు అని తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కెప్టెన్ పృథ్వీ షా సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు మొత్తం 4 సెంచరీలు చేశాడు. ఆ 4 సెంచరీల్లో 3 సార్లు 150కి పైగా స్కోరు చేశాడు. ఇందులో 2 మ్యాచ్ల్లో 227 నాటౌట్, 185 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. తాజాగా కర్ణాటకతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో కేవలం 122 బంతుల్లో 165 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో దారుణమైన ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయిన షా. విజయ్ హజారే ట్రోపీలో మాత్రం అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో అతడు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే టోర్నీలో 725 పరుగులు చేసిన పృథ్వీ. 723 పరుగులతో మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును బద్ధలుకొట్టాడు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'సెంచరీలతో అదరగొడుతున్న పృథ్వీ షా'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: మిరుదొడ్డిలో దారుణం... భార్యని చంపేసిన భర్త
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో దారుణం జరిగింది. కనకరాజు అనే ఓ వ్యక్తి తన భార్య భవాని ముఖంపై తలగడ పెట్టి ఊపిరి అడకుండా చేసి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కనకరాజు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: గతంలో జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు చేపట్టినప్పుడు ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి ఆయనకు ఊరటనిచ్చింది. కాగా, ఈ కేసులో సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా పినరయితోపాటు మరో ఇద్దరు నిందితులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశించింది. 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో పినరయి విజయన్ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కెనడా కంపెనీ ఎస్ఎన్సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: చైనాలోని వుహాన్లో యాంగ్జే నదిపై ఉన్న బ్రిడ్జిపై ఓ కుక్క నాలుగు రోజులుగా అలాగే ఉండటాన్ని జు అనే వ్యక్తి చూశాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయ్యాయి. ఆ కుక్కపై జాలి పడిన జు. దాన్ని తనతో తీసుకెళ్దామని ప్రయత్నిస్తే అది తప్పించుకుని పారిపోయింది. కాసేపటి తర్వాత మళ్లీ అక్కడికే వచ్చి కూర్చుంది. మే 30న ఆ కుక్క తన ఓనర్ని ఫాలో అవుతూ బ్రిడ్జిపైకి వచ్చినట్లు తెలిసింది. అది రాత్రి వేళ కావడంతో సీసీ ఫుటేజ్లో ఏం జరిగిందో స్పష్టంగా తెలియలేదు. కుక్క యజమాని నదిలో దూకినట్లు మాత్రం అర్థమైంది. అంటే అతను సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆ విషయం తెలియక ఆ కుక్క తన యజమాని కోసం ఎదురుచూడటం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'నదిలో దూకిన ఓనర్... 4 రోజులుగా ఎదురుచూస్తున్న కుక్క'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఆదిలాబాద్ : టీఆర్ఎస్ను వీడే ఆలోచనలో రాథోడ్ రమేష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఖనాపూర్ టికెట్ను ఆశించి భంగపడ్డారు. మంత్రి తుమ్మల ఇప్పటికే రాథోడ్ను బుజ్జగించే యత్నాలు ప్రారంభించారు. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేపు ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'టీఆర్ఎస్ను వీడే ఆలోచనలో రాథోడ్ రమేష్'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా...మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరించబోతున్నారు. కోల్ కతాలోని గంగూలీ నివాసంలో ఆయనతో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం గంగూలీ మాట్లాడుతూ. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు గంగూలీని టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు ఇప్పటికే త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకోవైపు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందిస్తూ. తమ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే తమ ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. గంగూలీ భాగస్వామ్యం కచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని అన్నారు. ఈరోజు గంగూలీతో ఫోన్ ద్వారా మాట్లాడానని చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ఎస్సారెస్పీ నుంచి 17 టీఎంసీలు ఖాళీ
ఎస్సారెస్పీ నుంచి జనవరిలో 17 టీఎంసీల నీటిని ఖాళీ చేశారు. డిసెంబర్ 31 నుంచి ఆయకట్టుకు కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేయగా. డిసెంబర్ లో 87 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం 70 టీఎంసీలుగా ఉంది. 1091 అడుగులకు 1085 అడుగులు ఉన్నట్లు ఏఈఈ వంశీ తెలిపారు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: రేపు చండీగఢ్లో నిలిచిపోనున్న నీటి సరఫరా
కజౌలి వాటర్ వర్క్స్ వద్ద దెబ్బతిన్న కారణంగా మరమ్మతు పనుల కారణంగా రేపు చండీగఢ్లోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఒక అధికారి తెలిపారు.మున్సిపల్ సహకార ప్రకటన ప్రకారం, "చండీగఢ్లో జూలై 10వ తేదీన నీటి సరఫరా సమయాలు ఉదయం 4.00 నుండి ఉదయం 9.00 గంటల వరకు ఉంటాయి." సాయంత్రం వేళల్లో నీటి సరఫరా ఉండదని ప్రకటన పేర్కొంది.పౌరులు తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించవద్దని, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించాలని పత్రికా ప్రకటన అభ్యర్థించింది.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: ముస్లిం బాలికతో దుర్గమ్మకు ఖుతీ పూజ
పశ్చిమ బెంగాల్ మత సామరస్యం వెల్లివెరిసింది. సింథి సర్కస్ మైదాన్ సమీపంలోని కాశీశ్వర్ శివాలయంలో ఖుతీ పూజ జరిగింది. హిందువులు పవిత్రంగా భావించే దుర్గమ్మ ఖుతీ పూజను ఓ ముస్లిం బాలికతో నిర్వహించారు. ఆ సమయంలోనే బాలిక తల్లి కూడా బురఖా ధరించుకుని పూజా మండపంలో కూర్చొంది. దీనిపై బారానగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ. ‘పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన హింస తమను కలిచివేసిందన్నారు. హిందూ, ముస్లిం కలిసి ఉండాలనే బక్రీద్ రోజున ఖుతీ పూజ జరిపామన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
విజయనగరం: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచరపాలెం సమీపం తుమ్మడపాలెం రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొట్లాం గ్రామానికి చెందిన మహంతి సతీష్ (21) నగరంలోని హోటల్ లో వంట మాస్టారుగా పని చేస్తున్నాడు. ప్రేమ వ్యవహారం వల్ల ఇతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అతని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. కూలి పనులు చేసుకుంటున్న మృతుడు తండ్రి నారాయణకు ఇద్దరు కుమారులు. చనిపోయిన సతీష్ రెండో కుమారుడని, ఇంకా వివాహం కాలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. రైల్వే సీఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: బంపరాఫర్...రూ.1,640 ఈఎంఐతో ల్యాప్ టాప్!
ప్రస్తుతం మార్కెట్లో మంచి ల్యాప్టాప్ కొనాలంటే కనీసం 40 వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే యుఎస్ టెక్ దిగ్గజం ఐలైఫ్ టెక్నాలజీస్ ఇంక్. ఈ సంస్థ తన జెడ్ ఎయిర్ సిఎక్స్ 3 ల్యాప్టాప్ను భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర కేవలం రూ .19,999 మాత్రమే. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ ల్యాప్టాప్కు అత్యాధునిక ఫీచర్లు ఇచ్చారు. ఈ ఐలైఫ్ ల్యాప్టాప్ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ZED AIR CX3 ల్యాప్టాప్ 20 వేల రూపాయల కన్నా తక్కువ విభాగంలో ఉన్నప్పటికీ, ఈ ల్యాప్టాప్ చాలా పెద్దదిగా ఉంది.ల్యాప్టాప్లో 15.6 అంగుళాల ఐపిఎస్ డిస్ప్లే ఉంది. ఐపిఎస్ డిస్ ప్లే కారణంగా రంగులు మరియు చిత్రాలు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. పూర్తి HD మరియు 4K వీడియోలను చూడవచ్చు. గేమింగ్ అనుభవాన్ని కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత. పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ, ఈ ల్యాప్టాప్ చాలా పోర్టబుల్ అనిపిస్తుంది. మీరు దానిని మీతో ఎక్కడైనా హాయిగా తీసుకెళ్లవచ్చు. దీని మందం 22 మిమీ మరియు బరువు 1.8 కిలోలు.ఇంటెల్ కోర్ ఐ 3 ప్రాసెసర్తో వస్తున్న ఈ ల్యాప్టాప్ను 4 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ అనే రెండు వేరియంట్లలో కంపెనీ ప్రవేశపెట్టింది. ల్యాప్టాప్లో ఇంటెల్ యొక్క స్వంత HD గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్ను చాలా సులభం చేస్తుంది. ల్యాప్టాప్ 1 టిబి హెచ్డిడి స్టోరేజ్తో వస్తుంది. శక్తివంతమైన బ్యాటరీ మంచి బ్యాకప్ ఉంది. ల్యాప్టాప్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది సుమారు ఒకటిన్నర గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ చేసిన తర్వాత ఈ ల్యాప్టాప్ సుమారు 2.5 గంటల బ్యాకప్ ఇస్తుంది. సాధారణ వాడుకలో, ఈ బ్యాటరీ 4 గంటల వరకు సౌకర్యవంతంగా బ్యాకప్ చేయగలదు. ల్యాప్టాప్ ఆడియో నాణ్యత బాగుంది. శక్తివంతమైన స్పీకర్లు సంగీతం వినడం, సినిమాలు లేదా వీడియోలు చూడటం సులభం చేస్తుంది.కనెక్టివిటీ కోసం, ఇది HDMI, టైప్-సి, RJ-45, మైక్రో-ఎస్డి మరియు హెడ్ఫోన్ జాక్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ల్యాప్టాప్ ముందు భాగంలో ఫ్రంట్ కెమెరా ఉంది. ముందు కెమెరాను వీడియో కాలింగ్ కోసం ఉపయోగించవచ్చు. అయితే, 0.3 మెగాపిక్సెల్ కెమెరా కావడం వల్ల దీనికి పెద్ద స్పష్టత రాదు, కాని పని కొనసాగుతుంది. బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఈ ల్యాప్టాప్ లభిస్తోంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంస్థ దేశవ్యాప్తంగా 4200 ప్రదేశాలలో ఉన్న ఎఫ్ 1 ఇన్ఫో సొల్యూషన్ అండ్ సర్వీసెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. మీ బడ్జెట్ 20 వేల కన్నా తక్కువ పరిధిలో కలిగి ఉంటే, అప్పుడు దీన్ని ఆర్డర్ చేయవచ్చు. రూ.19,999 ధర బెస్ట్-ఇన్-క్లాస్ విభాగంలో సరిపోతుంది. నో కాస్ట్ ఈఎంఐ కింద నెలకు రూ.1,640 కింద ఆన్ లైన్ లో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎక్స్ చేంజ్ కింద రూ.8400 తగ్గింపును కూడా పొందవచ్చు.
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ సోమవారం విశాఖలోని ఓ హోటల్లో క్రైస్తవ, బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని క్రైస్తవ సంఘాలు, బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బ్రదర్ అనిల్ అన్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు వైసీపీకి వారంతా సాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి బాధలు పట్టించుకునేవారే లేరని అన్నారు. సమయం కుదిరినప్పుడు సీఎం జగన్ ను కలిసి సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తానన్నారు. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందని, వారు ప్రత్యామ్నాయ పార్టీ పెడతామంటున్నారని అన్నారు. వారికి మద్దతుగా ఉంటానని చెప్పారు. ఎన్నికల ముందు తనను నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారని, ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించే బాధ్యత తనకు ఉందని అన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'ప్రత్యమ్నాయ పార్టీ ఏర్పాటుపై బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: 354 మంది విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ
చాపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో మంగళవారం విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీచేయు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి హాజరై 354 మంది ట్యాబ్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పిల్లలకు నాణ్యమైన చదువులు ఇవ్వడమే సీఎం జగన్ లక్ష్యం అని, ఏ. పీ లో విద్యార్థుల కోసం సీ. ఎం జగన్ అందిస్తున్న సౌకర్యాలు ఏ ఇతర రాష్ట్రాలలో ఎవ్వరు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు గ్లోబల్ సిటిజన్ లుగా తీర్చిదిద్దేలా, పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా బైజుస్ కంటెంట్ తో ట్యాబ్ లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపామని మంత్రి కేటీఆర్ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సౌకర్యంతోపాటు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. వెంకట్రావుపల్లెలో విరాసత్ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'పల్లె ప్రగతితో దేశానికే ఆదర్శంగా మన గ్రామాలు: మంత్రి కేటీఆర్'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: నేను ప్రభుత్వాలకు కాదు.ప్రజలకు సేవ చేస్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపాడు. విశాఖపట్టణంలో జరిగిన సింపోజియంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని అన్నాడు. సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేసుకుంటుండడం హాస్యాస్పదమని చెప్పాడు. ఉద్దానం ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించాడు. ఇలాంటి సమస్యల పరిష్కారంలో తాను నిపుణుడ్ని కాదని చెప్పాడు. అయితే మనిషిగా, తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తినని అన్నాడు. ఎంతో మంది నిపుణులు, మేధావులు, పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా? అని ప్రశ్నించాడు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని అన్నాడు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని భావించి ఈ విషయంలో స్పందించానని అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ప్రభుత్వాలకు కాదు, ప్రజలకు సేవ చేస్తాను: పవన్ కల్యాణ్'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఏపీలో మే 9 నుంచి సమ్మర్ హాలిడేస్...
ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై 4 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు శనివారం ఏపీ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏపీలోని జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ జగిత్యాలలోని మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే మంగళవారం మూలరాంపూర్, గోదూరు, బర్తీపూర్, చిట్టాపూర్లో ఎంపీ పర్యటించాల్సి ఉంది.అరవింద్ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు గో బ్యాక్ అరవింద్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంపీ విఫలమయ్యారని ఆందోళనకారులు ఆరోపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో, అరవింద్ తాను ఎన్నికైతే ఐదు రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని మరియు 100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.ఎన్నికల తర్వాత ఎంపీ హామీని మరిచిపోయారని, జిల్లాలో పర్యటించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. జిల్లా పర్యటనకు వచ్చేలోపు రైతులకు ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ. లేని పక్షంలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: రాజేంద్రనగర్లో ఏటీఎం చోరీకి యత్నించిన నిందితుడి అరెస్టు
హైదరాబాద్: రాజేంద్రనగర్లోని ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి మంగళవారం చొరబడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.అకస్మాత్తుగా అలారం మోగడంతో నిందితుడు కేంద్రంలోకి చొరబడి నగదు పంపిణీ యంత్రాన్ని తెరిచి నగదు దొంగిలించడానికి ప్రయత్నించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బృందం అలారం విని అతన్ని పట్టుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: బ్రిడ్జిపై వేలాడిన భారీ ట్రక్కు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆజాద్ వంతెనపై 2 ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో ఒక ట్రక్కు వంతెన రెయిలింగ్ను బద్దలు కొట్టుకుంటూ వెళ్లి గంగా నదిలో పడింది. మరొక ట్రక్కు వంతెన రెయిలింగ్ నుంచి వేలాడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లతో పాటు ఓ బైకర్ కూడా మృతి చెందాడు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: ఘోర ప్రమాదం... 10 మంది స్పాట్డెడ్
గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రాజ్కోట్-అహ్మదాబాద్ హైవేపై బగోదర గ్రామం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మినీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: పేదలను పెద్దలకు పంచుతున్న బీజేపీ ప్రభుత్వం: ఎమ్మెల్సీ కవిత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను దోచి, బ్యాంకులను దోచిన పెద్దలకు పంచుతున్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం బేగంపేట లోని సివిల్ సప్లై కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సబ్సీడి డబ్బును పక్కదారి పట్టిస్తున్న బీజేపీ విధానాలను ప్రతి ఒక్కరికీ చేరవేయాలని యువతకు పిలుపునిచ్చారు. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చి దేశ జీడీపిని పెంచుతామని చెప్పి ఇప్పుడు గ్యాస్(జీ), డీజిల్(డీ), పెట్రోల్(పీ) ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.2014 లో రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర, ప్రస్తుతం రూ. 1000 కి చేరిందని, పెరిగిన రూ. 600 సబ్సీడి ఇవ్వాలని, తెలంగాణకు ప్రత్యేక సబ్సీడి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని ఆమె డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్డు మీద ఆందోళనలు చేసే పరిస్థితి వస్తుందనుకోలేదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.రైతులు, గిరిజనుల రిజర్వేషన్లు, గ్యాస్ ధరల పెంపు విషయంలో, మొత్తం తెలంగాణను రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించేందుకు తెలంగాణ ఆడబిడ్డల పక్షాన ఢిల్లీలో కొట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను కవిత డిమాండ్ చేశారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ప్రసిద్ధ పేరుగాంచిన కలియుగ వైకుంఠ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 16 గంటలు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం 10 కంపార్ట్మెంటులో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు మాట్లాడుతూ. బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 64, 754 మంది దర్శించుకున్నట్లు తెలియజేశారు. అనంతరం శ్రీ స్వామి వారిని 24, 144 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం హుండీకి 4. 76 కోట్లు ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గురువారం శ్రీరామనవమి సందర్భంగా అధిక భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి రానున్న నేపద్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రాజు డెడ్బాడీని ఎంజీఎంకు తరలిస్తాం : వరంగల్ సీపీ
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. పంచనామా అనంతరం వరంగల్ ఎంజీఎంకు రాజు డెడ్బాడీని తరలిస్తామన్నారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. గురువారం ఉదయం 9:58 గంటలకు కీమెన్ సారంగపాణి 100కు డయల్ చేశారు.రాజారాం బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని తెలుపడంతో. ఎస్ఐ రమేశ్ బృందం అక్కడికి చేరుకున్నారు. డెడ్బాడీపై ఉన్న పచ్చబొట్టు, ధరించిన దుస్తులను బట్టి రాజుగా నిర్ధారించారు అని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి స్టేషన్ ఘన్పూర్కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ మార్గానికి వచ్చే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని సీపీ తరుణ్ జోపీ చెప్పారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మంగపేటలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు చిన్నారుల మృతి
ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లిదండ్రుల ముందే కొడుకులిద్దరూ కన్నుమూశారు. తన ఇద్దరు కుమారులతో కలిసి మాడవి సురేశ్ దంపతులు బైక్ పై మంగపేటకు బయలుదేరారు. తెలంగాణ సెంటర్ వద్ద బస్టాండ్ నుండి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరి బైక్ ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ సూచించారు. ఈ మేరకు సజ్జనార్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా డ్రైవింగ్ చేసే వారికి సూచనలు చేశారు. 'ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ టి ఎస్ ఆర్ టి సి బస్సును ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ను విధిగా పాటించాలి. ఇలా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.' అంటూ రాసుకొచ్చారు. బస్సు నేరుగా వెళ్తుండగా. మరో మార్గంలో వచ్చిన బైకర్ రోడ్డు మధ్యకు రాగానే బస్సు ఢీకొట్టింది. సజ్జనార్ ట్వీట్ పై నెటిజన్లు కూడా స్పందించారు. బైకర్ ది తప్పేనని కొందరు చెబుతుండగా. మరికొందరు అసలు ఆర్టీసీ డ్రైవర్ కు జంక్షన్ వద్ద బస్సును స్లో చేయాలని తెలియదా? అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నించారు. రోడ్డు పైన ట్రాఫిక్ గుర్తులు ఏవని, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ అని ప్రశ్నించాడు. బైక్ డ్రైవర్ కు స్కీల్ లేనప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఏజెంట్ ఇప్పించాడని ఓ నెటిజన్ ప్రశ్నల వర్షం కురిపించాడు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: అమరావతి : ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ సమ్మిట్ ఆన్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్-2018 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అవార్డు అందుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివఅద్ధి శాఖల్లో టెక్నాలజీ అనుసంధానంతో గ్రామాల అభివఅద్ధికి తీసుకుంటున్న చర్యలు, అధునాతన సాంకేతికతతో పంచాయతీ రాజ్ శాఖకు రూపొందించిన డ్యాష్ బోర్డ్కు గాను లోకేష్కు డాక్టర్ కలామ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డ్-2018 అవార్డు దక్కింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'మంత్రి లోకేష్కు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ సెంటర్ అవార్డు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: మన చుట్టూ ఉన్నవారినే నమ్మలేని ఈ రోజుల్లో యువత సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమకు బలవుతున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి ప్రాణాలు తీసింది. తొలుత పరిచయం, ఆపై ప్రేమ, తర్వాత విభేదాలు. వెరసి ఓ యువతి నిండుప్రాణం బలైంది. తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు యువతి చెప్పడమే ఆలస్యం. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్తో ఆమె గొంతుకోసి హతమార్చాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగిందీ ఘటన. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వికి, అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తపస్వి విజయవాడలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. జ్ఞానేశ్వర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో జ్ఞానేశ్వర్పై తపస్వి కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా, అతడి నుంచి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో తక్కెళ్లపాడులో ఉంటున్న తన స్నేహితురాలికి విషయం చెప్పి తపస్వి బాధపడింది. అంతా విన్న ఆమె ఏం జరిగిందో తెలుసుకుని, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తన ఇంటికి రమ్మని ఇద్దరినీ పిలిచింది. గత రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడు తీసి తపస్విపై దాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన స్నేహితురాలు కేకలు వేస్తూ కిందికి వచ్చి ఇంటి యజమానికి చెప్పి పైకి తీసుకెళ్లింది. అప్పటికే తలుపులు బిగించిన నిందితుడు బాధితురాలి గొంతు కోశాడు. తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లిన స్థానికులు నిందితుడిని బంధించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తపస్విని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన ప్రదేశానికి, ప్రేమికులకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. తపస్వి తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నట్టు చెప్పారు. మాటల మధ్యలో తపస్వి తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పడంతో నిందితుడు కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. అనంతరం బ్లేడుతో చేతిపై గాయం చేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ...ఆమె ప్రాణాలను తీసింది'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: దొంగతనం రికార్డు అయ్యాక సిసి కెమెరాలు ధ్వంసం చేసిన దొంగ
జగిత్యాల జిల్లాలో ఓ దొంగ తన అతితెలివి ప్రదర్శించాడు. దుకాణంలో చొరబడి దొంగతనం చేసి అనంతరం సిసి కెమెరాలు ధ్వంసం చేసి వెళ్ళాడు. ఆ దృశ్యాలు పోలీసులకు చిక్కడంతో వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులోని నరసింహ స్వామి దేవస్థానం సమీపంలో ఉమ్మారెడ్డి బాపురెడ్డికి చెందిన బిర్యానీ సెంటర్ లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి షట్టర్ తాళం పగులగొట్టి దుకాణంలో ఉన్న రూ 38000 ఎత్తుకెళ్లాడు. అనంతరం అక్కడ ఉన్న రెండు సిసి కెమెరాలను పగులగొట్టాడు. బాధితుని ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న మూసి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి సోమవారం ఉదయం 9, 237. 37 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 5 గేట్లు పైకెత్తి 7, 360. 89 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎడమ కాలువ కు 189. 94, కుడి కాలువ కు 277 క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642. 10 అడుగుల నీరు ఉంది
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'మూసి ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తెలంగాణలో బీజేపీ పనైపోయింది,బీఆర్ఎస్ ఎదురించటం కాంగ్రెస్ వల్లే అవుతుంది: ఏ చంద్రశేఖర్
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై స్పష్టత వచ్చింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారని. తాను త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవాలంటే కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ను బీజేపీ కాపాడుతోందని. ఆపార్టీ విధానాలు నచ్చకనే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఊపు తెచ్చిన బండి సంజయ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించటం సరైంది కాదని అన్నారు. బండి సంజయ్ను తప్పించటంతోనే తెలంగాణలో బీజేపీ పనైపోయిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలో ఉందని. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని గ్రామస్థాయిలోనూ చర్చ జరుగుతుందని వెల్లడించారు. ఇటీవల బీజేపీలో చేరిన చాలా మంది పార్టీని వీడబోతున్నారని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో పనిచేసేవారిని ప్రోత్సహించడం లేదంటూ చంద్రశేఖర్ ఆ పార్టీకి శనివారం రాత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కేంద్రం అడ్డుకోలేకపోతుందని లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరై పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో ప్రజల మేలు కోసం ఇన్నా్ళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని బీజేపీ సర్కార్కు అన్నీ తెలిసినా. తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 12 ఏళ్లు పని చేశానన్న చంద్రశేఖర్. ఉద్యమ సమయంలో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, రైతుల పొలాలకు నీళ్లొస్తాయని అనుకుంటే అది కలగానే మిగిలిందని లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఉంటుందని ఉద్యమ నాయకులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని అన్నారు. పార్టీకి పనిచేసే నాయకులను ప్రోత్సహించకపోవడం శోచనీయమని కిషన్ రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో చంద్రశేఖర్ పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: వ్యవసాయం కోసం బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా,నాలుగు సార్లు ఉత్తయ రైతుగా జాతీయ అవార్డు
అందివచ్చిన ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగం కూడా వినియోగించుకుంటోంది. పొలాల్లో ఎరువులు, పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్లను వినియోగించే రైతుల సంఖ్య క్రమంగా పెరుతోంది. కొంత మంది సొంతంగానే వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఛత్తీస్గఢ్కు చెందిన ఓ రైతు మాత్రం ఏకంగా ఇందుకోసం ఏకంగా ఓ హెలికాప్టర్ కొనాలని నిర్ణయించుకున్నారు. కొండగావ్ జిల్లాకు చెందిన రాజారాం త్రిపాఠి తన వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు రూ.7 కోట్లతో ఈ హెలికాప్టర్ కొనుగోలు చేయనున్నారు. హాలెండ్కు చెందిన రాబిన్సన్ కంపెనీ ఆర్-44 మోడల్ (నాలుగు సీట్లు) హెలికాప్టర్ను బుక్ చేశారు. తనకున్న 1,000 ఎకరాల పొలంలో ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర వ్యవసాయ పనులకు అనుగుణంగా దీనిని రాజారాం తయారుచేయిస్తున్నారు. ఇంగ్లండ్, జర్మనీలో ఆయన పర్యటించినప్పుడు ఎరువుల పిచికారీకి హెలికాప్టర్ల వినియోగించడం చూసి ఆశ్చర్యపోయారు. మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అక్కడ వారి ద్వారా తెలుసుకున్న ఆయన. తాను కూడా హెలికాప్టర్ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిని నడపటానికి తన కుమారుడు, సోదరుడ్ని ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీకి పంపి పైలెట్ శిక్షణ ఇప్పించనున్నారు. బస్తర్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజారాం. గతంలో బ్యాంకు ఉద్యోగం చేశారు. అయితే, వ్యవసాయంపై ప్రేమతో 1998లో ఉద్యోగం వదిలేసి రైతుగా మారారు. ప్రస్తుతం బస్తర్, కొండగావ్, జగదల్పూర్ జిల్లాల్లో అత్యధికంగా తెల్లముస్లి (తెల్ల నేలతాడి), నల్ల మిరియాలు పండిస్తున్నారు. ఓ హెర్బల్ సంస్థను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. వెయ్యి ఎకరాల్లో 400 మంది గిరిజన కుటుంబాల సాయంతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. ఏడాదికి రూ.25 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న రాజారాం. ఐరోపా, అమెరికా దేశాలకు నల్ల మిరియాలను ఎగుమతి చేస్తున్నారు. మిరియాల పంట సాగులో ఆస్ట్రేలియా విధానాలను అవలంభిస్తున్నారు. చేతులతో రసాయనాలను పిచికారీ చేయడం వల్ల విస్తృతంగా చెల్లాచెదురుగా ఉంటాయని, చీడపీడల వ్యాప్తికి దోహదం చేస్తాయని అంటున్నారు. అదే, హెలికాప్టర్ నుంచి స్ప్రే చేయడం ద్వారా తగినంత మోతాదును జోడించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే, రాజారాం త్రిపాఠీ తాత శుభ్నాథ్ త్రిపాఠీ ఉత్తర్ ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ నుంచి 70 ఏళ్ల కిందట ఛత్తీస్గడ్లోకి బస్తర్ ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. రాజారాం తండ్రి జగదీశ్ ప్రసాద్ మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీవిరమణ చేశారు. జగదల్పూర్లో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఎస్బీఐలో పీఓగా చేరిన రాజారాం. చివరకు వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: పరవాడ; సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు,zxబల్లాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పరవాడ సిఐ పెద్దిరెడ్ల ఈశ్వరారావు హెచ్చరించారు. దీనికి సంబంధించి గురువారం అయిన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోడి పందాలు నిర్వహించడం, స్థలాలు ఇవ్వడం, పేకాట, బల్లాట నేరమన్నారు. అలాగే అసాంఘిక నృత్యాలు, రికార్డింగ్ డాన్స్ ల ఏర్పాటు కూడా నేరమన్నారు. జూద క్రీడలతో కాకుండా సంప్రదాయ ఆట పాటలతో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపు కోవాలన్నారు. ఒక వేళ మండల పరిధిలోని ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తమ ఫోన్ నెంబర్ 9440796038 కు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
కరోనా మహమ్మారి నుండి ఊపిరి పీల్చుకున్నందున కొత్త వేరియంట్ ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ఓమిక్రాన్ వేరియంట్ దూసుకుపోతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం కొత్తగా 12 ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 12 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్కు విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ప్రధాని, కేంద్రమంత్రులతో కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన వెళ్లారు. అక్కడ అధికారిక కార్యక్రమాలతో పాటు. ఓ నాయకుడి ఇంట పెళ్లికి కూడా హాజరయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నారు. అయితే. కేసీఆర్పై నేషనల్ మీడియా మండిపడుతోంది. దిశా హత్యాచార ఘటనపై సీఎం స్పందించిన తీరుపై ఇప్పటికే పలు ఆరోపణలు వినిపంచాయి. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించాన్ని నేషనల్ మీడియా మండిపడింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్కు ఇదే విషయమై నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఢిల్లీలో పెళ్లికి వచ్చిన మీకు. దిశా ఇంటికి పరామర్శకు వెళ్లే టైం లేదా అని ప్రశ్నించారు. దీంతో మీడియా అడిగిన ప్రశ్నలకు ఖంగు తిన్న కేసీఆర్ అక్కడ నుంచ ఏమాట్లాడకుండానే సైలెంట్గా వెళ్లిపోయారు. తెలంగాణలో దిశా హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశరాజధాని ఢిల్లీలో సైతం నిరసనలు మిన్నంటాయి. నేషనల్ మీడియా సైతం దీనిపై గళమెత్తింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ ఘటనపై చర్చించారు. దిశ కుటుంబానికి న్యాయం జరగాలని పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'సీఎం కేసీఆర్కు ఢిల్లీలో షాక్... మీడియా అడిగిన ప్రశ్నలకు సైలెంట్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ఢిల్లీ చేరుకున్నారు.మే 18న కర్ణాటకలో ఘనవిజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన సీఎం అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత మే 18న కర్ణాటకలో సీఎల్పీ నేతగా సీఎం సిద్ధరామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కాంగ్రెస్ నేతలు ఆర్వీ దేశ్పాండే, హెచ్కే పాటిల్, ఎంబీ పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్ సిద్ధరామయ్య పేరును ప్రతిపాదించారు.సిద్ధరామయ్యను కొత్త CLP నేతగా ఎన్నుకోవాలని శివకుమార్ తీర్మానం చేశారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.మే 20న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకుంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీకి చేరుకున్నా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: యురేనియం తవ్వకాలపై జనసేన రౌండ్ టేబుల్ సమావేశం
నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై చర్చించేందుకు సోమవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకనటలో తెలిపింది. హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే సమావేశానికి జనసేన అధినేత పవన్కల్యాణ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రేవంత్రెడ్డి, వి.హన్మంతరావు, అసదుద్దీన్ ఒవైసీ, రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కోదండరాం, చెరుకు సుధాకర్, తదితరులు హాజరవుతారని పేర్కొంది. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్, వీహెచ్ ఆదివారం పరిశీలించారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అతని మాజీ డ్రైవర్ అయన దస్తగిరి పేరుతో సీబీఐ అప్రూవర్ కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. నేడు న్యాయవాదులకు సీబీఐ అధికారులు దస్తగిరి వాంగ్మూల పత్రాలను అప్పగించారు. అయితే దస్తగిరి వాంగ్మూలం ప్రకారం ఆ హత్యా లో ఉమాశంకర్ సునీల్, ఎర్ర గంగిరెడ్డితో అతను ఉన్నట్టు తెలిపాడు. ఆర్థిక విబేధాలువల్ల హత్య జరిగినట్టు దస్తగిరి చెప్పాడు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తాసిల్దార్ అందించిన సేవలు ఆదర్శం
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల తాసిల్దారుగా నరసింహులు అందించిన సేవలు మండలానికి ఆదర్శంగా నిలుస్తాయని ప్రజాప్రతినిధులు మంగళవారం అన్నారు. మండల తాసిల్దారుగా పని చేసిన నర్సింలు బిబిపేట మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో పలువురు సత్కరించారు. రైతులకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. బిబిపేట మండల ప్రజలకు ఇదే తరహాలో సేవలు అందించాలని నాయకులు తెలిపారు. సన్మానించిన వారిలో పట్టణ మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, అధికార పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: కృష్ణా కలెక్టర్ కుమార్తె వివాహనికి హాజరైన సిఎం జగన్
విజయవాడ నగరంలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ కుమార్తె వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని కూడా ఉన్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుంతుండడంతో ఫేక్ న్యూస్ లు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎలైన్ స్మిత్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన ఒక న్యూస్ వైరల్ అయ్యింది. దాని సారంశమేంటంటే వాట్సాప్ నుండి మార్టినెల్లి అనే వీడియో వస్తుందని దాన్ని ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుందని. దీన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేయడంతో ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. అది స్పెయిన్ పోలీసులు 2017లో పోస్టు చేసిన దాని సంబంధించిందని, దానికి వాట్సాప్ తో సంబంధం లేదని తేల్చింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'వాట్సాప్ నుండి మీ ఫోన్లను హ్యాక్ చేసే వీడియో అంటూ ఫేక్ న్యూస్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఈ ఏడాది సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పదాలివే!
మరికొద్ది రోజుల్లో నూతన ఏడాదికి స్వాగతం పలుకుతాం. సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో అంతా కొత్త కొత్త అబ్రివేషన్స్ తో పోస్టులు, మెసేజ్ లు చేసుకున్నారు. ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ట్రెండ్ అయిన్ అబ్రివేషన్స్ ఓసారి చూస్తే. LOL (laughing out loud) అంటే గట్టిగా నవ్వడం అని అర్థం, ఆ తర్వాత ASAP (As soon As possible), FYI (For your information), G2G (good to go), TTYL(Talk to you later), IKR (I Know, Right) పదాలు బాగా ట్రెండ్ అయినట్లు వెల్లడైంది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతున్నది. ప్రతి నెల రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు తీసుకున్న బియ్యంను దళారులు కిలో రూ. 10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లుత్తు బియ్యంను కొనుగోలు చేసి అధిక ధరలకు మహారాష్ట్ర, రైస్ మిల్లులకు అమ్మకాలు చేస్తున్నారు. ఇటీవల భీమ్గల్ మండలంలో పోలీసులు దాడులు చేయగా రేషన్ బియ్యం లభించాయి. వాహనాలలో మహారాష్ట్ర కు తరలిస్తున్న బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ ఈ తంతు కొనసాగుతుంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'రేషన్ బియ్యం దందా'.
2
['tel']