inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక దృష్టి వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గారిని కలిసేందుకు వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద ఉన్న కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెనువెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి...'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయి ఒకరి మృతి
|
న్యూఢిల్లి : ఢిల్లిలోని స్వరూప్ నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోవడంతో ఒక కార్మికుడు మృతి చెందాడు. మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఎర్రగడ్డ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే
|
ఈ రోజు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ ఎర్రగడ్డ డివిజన్ కల్పతేరు రెసిడెన్సీ లో శనివారం అన్ని ప్రభుత్వ శాఖ అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. కల్పతేరు రెసిడెన్సీ వాసులు అక్కడ ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గోపినాథ్ దృష్టికి తీసుకురావడం తో స్పందించిన ఎమ్మెల్యే గోపినాథ్ తక్షణమే సమస్యలను పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జి ఎం హరిశంకర్, మేనేజర్ శ్రీనివాస్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్ రమేష్, ఈ ఈ రాజకుమార్, టౌన్ ప్లానింగ్ ఏ సి పి శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ సబ్ ఇంజనీర్ తానీల్, కల్పతేరు రెసిడెన్సీ చైర్మన్ హనుమంతు నాయుడు, మాణిక్ రెడ్డి, శ్రీలక్ష్మి, సాయి ప్రసాద్, రమణ రెడ్డి, పరంజ్యోతి, స్రవంతి, డివిజన్ అధ్యక్షులు సంజీవ తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
|
టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రోజూ ఫోన్లు వస్తున్నాయని, అయితే పార్టీ చర్చించి ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా టచ్లోకి రాలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది రహస్య ఓటింగ్ అని. ఓటింగ్ వివరాలు ఎలా తెలిశాయో సజ్జల చెప్పాలని ప్రశ్నించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్
|
కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీతో ఏపీలోనూ పెట్రోల్, డీజిల్పై జగన్ సర్కార్ వ్యాట్ తగ్గించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్ పై రూ.1.51, డీజిల్పై రూ.2.22 మేర వ్యాట్ తగ్గింది. ఈ నిర్ణయంతో డీజిల్పై ఏడాదికి రూ.888 కోట్లు, పెట్రోల్పై రూ.226 కోట్ల మేర వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలుపై రూ. 4.85 కు వ్యాట్ తగ్గింది. ఏడాదికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతోంది. దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగుతుందని పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం అవుతోంది. ఇక తాజా వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా ఏడాదికి రూ.1114 కోట్ల మేర ఏపీ సర్కార్ కు నష్టం వాటిల్లనుంది.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఏలూరు అంతర్జాతీయ మహిళలు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 31వరకు ఏలూరులోని తమ ఆశ్రం ఆసుపత్రిలో మహిళలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నామని ఆశ్రం ఆసుపత్రి డైరక్టర్ జి. రతీదేవి తెలిపారు నల్లజర్ల విచ్చేసిన ఆమె బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఆర్ బి ఎస్. సీరం క్రియేటైన్ హేచ్ బి. టిసి. డిసి. ఇ ఎస్ ర్ ఆల్రటా సౌండ్ స్కానింగ్. పాప్ స్మియర్ తదితర రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'ఆశ్రం ఆసుపత్రిలో మహిళలకు ఉచిత వైద్య సేవలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
అది గుంటూరు. పైగా ఎన్నికల సీజన్ వాడి వేడిగా మారింది. పైకి కనిపించని ఎన్నో సమీకరణలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. పక్కనే ఉంటూ. అదను చూసి దెబ్బకొట్టే నాయకులూ సదా సిద్ధంగా ఉంటారు.ఇప్పుడిప్పుడే ఈ సెగలు. అధికార టీడీపీ. విపక్షపార్టీ వైసీపీలను తాకుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా. ఏ పార్టీ విపక్షంలో కూర్చున్నా. చక్రం తిప్పటంలో గుంటూరు నేతల తీరే వేరు. డెల్టా నుంచి పల్నాడు వరకూ ఎన్నికల వేడి మొదలైంది. మంగళగిరి చినబాబుకు కేటాయించటంతో కాంగ్రెస్ను వదిలి టీడీపీలోకి చేరిన కాండ్రు కమల గుర్రుగా ఉన్నారు. 2009లో ఎమ్మెల్యేగా నెగ్గిన ఆమె గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. తెలుగుదేశం తరపున పోటీపడిన గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 12 ఓట్ల తేడాలో ఓడారు. ఈ సారి గంజికి సీటు అంటూ ప్రకటించారు. అనంతరం మైనార్టీ నేత పేరు తెరమీదకు తెచ్చారు. ఇంతలో కాండ్రు కమల సైకిల్ ఎక్కటంతో ఆమెకూ మాటిచ్చారు. ఇప్పుడు ముగ్గురినీ కాదని లోకేష్కు సీటు కేటాయించటంతో అంతర్గతంగా రచ్చ మొదలైంది. అందుకే చినబాబు అందర్నీ ప్రసన్నం చేసుకునేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. బీసీ నేతల మనసు గెలవాలనుకుం టున్నారు. లోకేష్ గెలవటం ఆయనకే కాదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడుకూ సవాల్గా మారింది. రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట నాకొద్దంటూ మొండిపట్టుపట్టారు. అసెంబ్లీకు వెళ్లాలనే ఆశను వ్యక్తంచేశారు. సత్తెనపల్లి అయితే తేలికగా బయటపడవచ్చని భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్కు ఎర్త్ పెట్టారు. ఇదే అదనుగా అక్కడ కోడెల వ్యతిరేక వర్గం అవకాశంగా మలచుకుంది. కోడెల వద్దు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి మరీ ర్యాలీలు చేయటం. పైగా. కోడెల తిరిగిన ప్రాంతం అప్రతిష్ఠపాలైందంటూ. పసుపునీళ్లతో శుద్ధిచేయటం కూడా కోడెలకు మింగుడు పడకుండా చేశాయి. సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో కే ట్యాక్స్ పేరిట. కోడెల కొడుకు, కూతుళ్లు సాగించిన దందాపై జనం విసుగెత్తారు. దాని ప్రతిఫలమే. కోడెలకు ఇంతటి గడ్డుకాలం. పోనీ రాయపాటి అంటే అభిమానం ఉందా అంటే అదీ లేదనే చెప్పాలి. తరచూ టీడీపీను విమర్శిస్తూ చంద్రబాబుకు పలుమార్లు చికాకు పుట్టించాడు. టీటీడీ ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న రాయపాటికి చుక్కెదురైంది. దీంతో పార్టీకు దూరంగానే ఉంటున్నారు. నర్సరావుపేటలో టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే పేరు తెచ్చుకున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ కు సీటు ఇవ్వవద్దంటూ తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. మరో వర్గం ఆయనే ఉత్తమం అంటూ వంతపాడుతున్నారు. డొక్కాకు టికెట్ కేటాయిస్తే ఓడిస్తామంటూ ఓ వర్గం అల్టిమేటం జారీ చేసింది. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై కూడా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుంటూరు పశ్చిమం మన్నవ మోహన్కృష్ణ, సుబ్బారావు, చందు సాంబశివరావు వంటి సీనియర్లు ఆశపడుతున్నారు. బ్రాహ్మణ వర్గానికి ఇవ్వాలంటూ ఆ వర్గ నేతలు ఒత్తిడి కూడా తెస్తున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్పై అంతర్గతంగా వ్యతిరేకత ఉంది. దాన్నుంచి ఆయన్ను బయటపడేసేందుకు మంగళగిరి సీటు చినబాబుకు కేటాయించారనే విమర్శలూ లేకపోలేదు. విజయడైరీ నిర్వహణలో పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రచౌదరిపై వ్యతిరేకత కూడా ఇబ్బంది పెడుతోంది. వేమూరు, తెనాలి వంటి చోట్ల కూడా ఇబ్బందు ఇరుకున పెడతాయన ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'గుంటూరులో ఎన్నికల సీజన్ వాడి వేడిగా ...!'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
వేగంగా కారు నడుపుతున్న వ్యక్తికి ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి ప్రహరీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ మున్సిపల్ పరిధి డీపోచంపల్లికి చెందిన అక్బర్ ఖాన్(38) ఎలక్ట్రీషియన్. శనివారం రాత్రి ఔటర్ నుంచి దుండిగల్ వైపు వర్నా కారులో వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిట్స్ రావడంతో కారు పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్ గోడను ఢీకొంది. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'డ్రైవింగ్లో ఉండగా ఫిట్స్...దుర్మరణం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
ఏపీలో తాడికొండ నియోజకవర్గం వైసీపీ అదనపు కన్వీనర్గా డొక్కా మాణిక్యవరప్రసాద్ను ఆ పార్టీ నియమించింది. దీనిపై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫైర్ అయ్యారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటి వద్ద అనుచరులతో కలిసి అర్ధరాత్రి నిరసన చేపట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి పార్టీ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధిష్టానంతో మాట్లాడదామని ఆమెను సుచరిత సముదాయించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి నిరసన'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా. అదే ఆహారం తిన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం బాధితులిద్దరిని హైదరాబాద్కు తరలించారు. సోమవారం రాత్రి ఐదుగురు కుటుంబ సభ్యులు జొన్నరొట్టెలు తిన్నారు. ఇందులో ముగ్గురు మృతి చెందగా. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదే కుటుంబానికి చెందిన మహిళ 15 రోజుల కిందట మృతి చెందింది. చనిపోయిన మహిళ వినియోగించి పిండిని వినియోగించి కుటుంబ సభ్యులు రొట్టెలు చేసుకొని తిన్నారు. అయితే జొన్నపిండిలో విష పదార్థం కలిసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'సంగారెడ్డి జిల్లాలో విషాదం...'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
12 స్థానాలలో తెలంగాణ జనసమతి పోటీ
|
హైదరాబాద్ : తెలంగాణ ప్రజకూటమిలో పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో గందరగోళం కొనసాగుతుంది. కోదండరాం పార్టీ జనసమితి పార్టీకి 8 స్థానాలు కేటాయిస్తారని అనుకుంటుండగా ఆ పార్టీ మాత్రం 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీడీపీకి కేటాయించిన మహబూబ్ నగర్, కాంగ్రెస్ ఖాతాలో ఉన్న స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్ లకు కూడా టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పటికే స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ కూడా మహబూబ్ నగర్ ను ఎర్రశేఖర్ కు ప్రకటించింది. కాగా టీజేఎస్ దుబ్బాక, మెదక్, మల్కాజగిరి, అంబర్ పేట్, సిద్దిపేట, వర్ధన్నపేట, ఆసిఫాబాద్, మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, స్టేషన్ ఘనపూర్, జనగామ, మహబూబ్ నగర్ స్థానాలు తమవేనని ప్రకటించింది. అయితే కూటమి కొనసాగుతుందంటూనే అభ్యర్థులను ప్రకటించడం ట్విస్ట్ గా మారింది.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
లలితా దేవికి మహిళలచే కుంకుమార్చన పూజలు
|
రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీ నవదుర్గా మండపం వద్ద శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి తల్లి కి సామూహిక కుంకుమార్చనలు మహిళలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పురోహితులు బొంత సీతారామ స్వామి, హరికృష్ణ ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ తో ప్రారంభించి కలశ పూజలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
లక్ష్యాన్ని మించి రవాణా శాఖ తనిఖీ వసూళ్లు
|
గుంటూరు జిల్లా రవాణశాఖకు అక్టోబరు నెలలో రూ. కోటీ 53 లక్షల ఆదాయాన్ని సాధించి 169. 25 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు జిల్లా ఉపరవాణ కమిషనర్ షేక్ కరీం మంగళవారం తెలిపారు. నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనాలపై అక్టోబరు నెలలో మొత్తం 2281 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పన్నులు, పెనాల్టీల రూపంలో రూ. 20, 88, 650, జరిమానాల కింద రూ. 1, 30, 61, 352, ఇతర ఆదాయం ద్వారా రూ. 1,50,000 వసూలు చేసినట్టు పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
|
ఢిల్లీలోని చాందినీ చౌక్ భగీరథ ప్యాలెస్ మార్కెట్ లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ తో పని చేసే 32 అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చాందినీ చౌక్ లోని ప్రధాన భవనం దెబ్బతిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. గురువారం రాత్రి ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ఎల్ఓసి చెక్ అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
|
వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గం గోపాలపేట మండలం పోలికేపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల షన్ముక్ తండ్రి మద్దిలేటి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గ్రామ బిఆర్ఎస్ నాయకులు శివకుమార్ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా మంత్రి వెంటనే స్పందించి రూ. 2, 00, 000/-లక్షల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించిన అనంతరం బుధవారం వనపర్తిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఆపదలో ఆదుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రజనీ రాజు, తెరాస సోషల్ మీడియా మండల కన్వీనర్ శివకుమార్ , బదగం ఎల్లయ్య, నల్లబోతుల మల్లయ్య , తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
వారి మధ్య యుద్దం భారత్ ను కష్టాల్లో పడేయనున్నదా
|
ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చింది అంటూంటే వినడానికి వింతంగా ఉన్నా నిశితంగా పరిశీలిస్తే వీటిలో ఓ లాజిక్ కనిపిస్తుంది. సరిగ్గా అదే తరహా లాజిక్ చింత భారత్ కు తలెత్తుతోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న యుద్దవాతావరణం భారతదేశంలో అలజడిరేపుతోంది. ఉక్రెయిన్ - రష్యా మధ్య నెలకొన్న సంక్షోభంతో మన దేశంలో సామాన్యులకు సమస్యలు ఎదురుకానున్నాయి. ఉక్రెయిన్ కు మన దేశం నుంచి ఔషధాలు ఎగుమతి అవుతుంటే, ఆ దేశం నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. మరోవైపు ఇంధన మార్కెట్లో రష్యా పాత్ర కీలకం. చమురు, గ్యాస్ ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంటుంది. ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్ష చర్యలను ఖండిస్తూ అమెరికా, బ్రిటన్ ఇప్పటికే ఆంక్షలను ప్రకటించాయి. ఐరోపా యూనియన్ కూడా ఆంక్షలు విధించనుంది. దీంతో ఇంధన సరఫరాపై ప్రభావం పడుతుంది. చమురు బ్యారెల్ ధర ఇప్పటికే 96.7 డాలర్లకు చేరుకుంది. ఇది 105-110 డాలర్లకు వెళుతుందన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ లీటర్ ధర రూ.108 స్థాయిలో ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా చమురు కంపెనీలు ధరలను పెంచడం లేదు. మార్చి 10 తర్వాత ఎప్పుడైనా ధరలను పెంచొచ్చు. చివరిగా బ్యారెల్ 83 డాలర్ల వద్ద ఉన్నప్పుడు రేట్ల సవరణ జరిగింది. అంటే ఏ మేరకు పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జేపీ మోర్గాన్ అయితే బ్యారెల్ చమురు 150 డాలర్లకు పెరిగిపోవచ్చని చెబుతోంది. ఇదే జరిగితే మన దేశ జీడీపీపై గణనీయమైన ప్రభావం పడుతుంది. కేంద్రం కొంత భరించినా, ధరలు మరింత పెరిగిపోతాయి. ఇళ్లల్లో వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే రూ.1,000కు సమీపించగా, ఇది మరో రూ.100 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే సీఎన్జీ, పీఎన్జీ ధరలకూ రెక్కలు వస్తాయి. అలాగే గోధుమ ధరలు కూడా పెరుగుతాయి. రష్యా ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుగా ఉంటే, ఉక్రెయిన్ నాలుగో అతిపెద్ద గోధుమ ఎగుమతి దేశంగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం గోధుమ సరఫరాలపై పడి, ధరలు పెరిగేందుకు దారితీస్తుంది. ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. కనుక వంట నూనెలు కూడా ప్రభావితమవుతాయి. ఇంకా అల్యూమినియం, మెటల్స్ ధరలు కూడా పెరగొచ్చన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా బంగారం ధర కూడా కొండెక్కనుంది. యుద్ధం వంటి అనిశ్చిత పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ ఏర్పడడం సహజమే!
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైలు
|
ప్రయాణికుల రద్దీ నివారణకు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 8:25గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి,సోమవారం ఉదయం 5:55 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూర్, తెనాలి,ఒంగోలు,నెల్లూరు,గుడూర్, రెణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక రైళ్ల నందు ఏసిటూ,త్రిటైర్, సెకండ్ క్లాస్,జనరల్ బోగీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
గ్రహాల రాజైన సూర్యుడు ఈ నెల 15 నుంచి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావంతో వృషభ రాశి వారికి పెట్టిన పెట్టుబడి లాభిస్తుందని, వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశముందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృశ్చిక రాశి వారికి అనుకూలం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు. కుంభ రాశి వారికి వివాహ యోగం, మీన రాశి వారికి కీర్తి పెరుగుతుందంటున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కారాకొల్లు పంచాయతీ శ్రీకృష్ణాపురం గ్రామస్తుల నిర్మిస్తున్న శ్రీ సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆలయ పనులను మాజీ సర్పంచి, పారిశ్రామికవేత్త బొల్లినేని జగన్నాథం నాయుడు సోమవారం పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేయాలని కోరారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఆలయ పనుల పరిశీలన'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఆ మెసేజ్ లకు స్పందిస్తే...మీ డబ్బులు గల్లంతే
|
మీ ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందిస్తే మీ డబ్బులు గల్లంతే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. సైబర్ నేరగాళ్ల ఆదాయం కోసం పలు మార్గాలను ఎంచుకొంటున్నారు. ఇందులో భాగంగానే టెక్నాలజీని వాడుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కొత్త తరహా ఆన్ లైన్ మోసం బయటపడింది. విద్యుత్ బోర్డు ఉద్యోగుల పేరుతో ప్రజలకు ఫోన్ చేస్తూ కరెంటు బిల్లులు కట్టాలంటూ అందిన కాడికి దోచుకుకుంటున్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామనే సాకుతో మోసగాళ్లు విద్యుత్ బోర్డ్ ఉద్యోగులుగా నటిస్తూ వినియోగదారులను సంప్రదించిన ఘటనలు ఇటీవల నగరంలో వెలుగు చూశాయి. వాళ్ల మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దాంతో, సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసు అధికారుల వివరాల ప్రకారం. మొదట మోసగాడు తాను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉందని ఎస్ఎం ఎస్ లేదా వాట్సాప్ ద్వారా సందేశం పంపుతాడు. బాధితుడు స్పందించిన వెంటనే తమను తాము ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని తక్షణమే కరెంటు బిల్లు చెల్లించాలని, లేదంటే పవర్ కట్ చేస్తామని హెచ్చరిస్తారు. వాళ్ల మాటలు నిజమని నమ్మిన బాధితులు భయపడితే సైబర్ నేరగాళ్లు తదుపరి ముందుకెళ్తారు.
బాధితుడికి లింక్ను పంపి, ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ముందుగా రూ. 30 లేదా 50 చెల్లించమని అడుగుతాడు. చెల్లించిన తర్వాత తిరిగి కాల్ చేస్తామని బాధితుడికి చెబుతారు. బాధితుడికి అనుమానం వచ్చే లోపే బ్యాంక్ ఖాతా లాగిన్ ఆధారాలను సేకరించి ఖాతాలో డబ్బు మొత్తాన్ని విత్ డ్రా చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ తరహాలో మోసగాళ్ల చేతిలో రూ.8.5 లక్షలు పోగొట్టుకున్నాడు. మరో బాధితుడు రూ.1.5 లక్షలు పోగొట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కరెంట్ బిల్లులు కట్టమని విద్యుత్ బోర్డు నుంచి ఎవ్వరూ ఫోన్లు చేయరని ప్రజలకు సూచిస్తున్నారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
నారా లోకేష్ తో నందమూరి తారక రత్న భేటీ... రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారా
|
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఆయన నివాసంలో నందమూరి తారకరత్న మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబపరమైన అంశాలతో పాటు రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. తారకరత్న గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అప్పుడప్పుడు అగ్రనేతలకు మద్దతుగా తన గళం వినిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో, ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇవాళ లోకేశ్ తో సమావేశంలోనూ తారకరత్న పోటీ చేసే నియోజకవర్గం అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కూడా లోకేశ్ తో తారకరత్న చెప్పినట్టు సమాచారం.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రోడ్లను మూడు నెలల్లో బాగుచేస్తాం: సిఎం కెసిఆర్
|
రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ… భేటీలో రెండు విషయాలపై ప్రధానంగా చర్చించామని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల వర్షాలు బాగా కురిసినయి. వర్షాలకు రోడ్లు బాబా దెబ్బతిన్నాయి. అర్ అండ్ బీ అధికారులు, చీఫ్ ఇంజినీర్లను పిలిచి రోడ్లు గురించి మాట్లాడినం. పాడైన జాతీయరహదారులను పట్టించుకునే నాథుడే ఉండరు. నేషనల్ హైవేలపై కనీస నిర్వహణ కూడా ఉండదు. రాష్ట్రంలోని హైవేలు, ఇతర రోడ్లను రెండు మూడు నెలల్లో మరమత్తులు చేస్తాం. రోడ్ల మరమత్తులకు రూ. 571 కోట్లు వెంటనే మంజూరు చేసినం. వీలైనంత తొందరలో టెండర్లు పిలుస్తాం. ధాన్యం కొనుగోలుపై రకరకాల చర్చలు జరిగినయి. ధాన్యం కొనుగోలు పటిష్ట కార్యచరణ రూపొందించినం. పాలమూరు జిల్లాలో 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినయి. దాదాపు 1500 నుంచి 1800 చెరువులను నింపుకున్నం. చెరువులను నింపడం వల్ల భూగర్భజలాలు పెరిగినయి. రాజరాజేశ్వర ప్రాజెక్టు (మిడ్ మానేరు) వరకు కాళేశ్వరం విజయంవంతంగా నడుస్తోందని కెసిఆర్ పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ కు మరో ఓటమి. సోమవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 29–37తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. సిద్దార్థ్ దేశాయ్ 12 పాయింట్లతో రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ మాత్రం మరో సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు) సాధించాడు. సీజన్లో టైటాన్స్కు మరో ఏడు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 38–22తో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'ఢిల్లీ చేతిలో ఓడినా తెలుగు టైటాన్స్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ప్రయివేట్ భోజన షాప్ లన్ని రద్దు చెయ్యడం ఇటీవల కాలంలో విన్నాం. దానికి సమాధానంగా ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ సమానంగా ఉండేలా అందరికి ఒకే రకమైన భోజనం అందుబాటులోకి తీసుకు రావాలనేదే కారణం అని తెలియ చేసారు. అలానే ఉచితంగా భోజన సదుపాయం చేస్తున్నట్లు కూడా తెలియ చేసారు. ఈ క్రమంలోనే తిరుమలలో సర్వదర్శనం క్యూ లైన్లు, భక్తుల వసతి సముదాయం తనిఖీ చేసిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి. వసతి సౌకర్యాలు, ఆహారం, రూములు తదితరుల సదుపాయాలపై భక్తులను నేరుగా ఆడిగితెలుసుకున్న టీటీడీ చైర్మన్. క్యూ లైన్లలో భక్తులకు పాలు, ఆహారం అందించాలని అధికారులకు ఆదేశం.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'తిరుమలలో భక్తులకు పాలు, ఆహారం అందించాలని అధికారులకు ఆదేశం.'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
చెట్టు కూలి విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి కాలు విరిగిన ఘటన ఇవాళ విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తవలస మండలం, ఎంఆర్.పురంలోని పాఠశాల వద్ద చెట్టు కూలి విద్యార్థి పవన్ కుమార్ మృతి చెందగా, మరో విద్యార్థి బాలాజీకి కాలు విరిగింది. బాలాజీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'చెట్టు కూలి విద్యార్థి మృతి'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
యువత భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర యువజన సర్వీసులు, టూరిజం శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయం 3వ బ్లాకులోని మంత్రి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉండగా అందులో 60 శాతం మంది యువత ఉండటం విశేషమన్నారు. మన రాష్ట్రంలో కూడా యువత 60 శాతం మంది ఉన్నారని గుర్తు చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతో ఈ వెబ్సైట్ను రూపొందించినట్లు తెలిపారు. యువతలో నైపుణ్యాలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఉపాధి, శిక్షణలతో పాటు యువజనోత్సవాలను డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 18 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా శాస్త్రీయ గానం, నృత్యం, సంగీత వాయిద్యం, జానపదం, జానపద గ్రూప్ సంగీతం, ఏకపాత్రాభినయం, ఉచ్ఛారణ మరియు మిమిక్రీ, మ్యాజిక్, వెంట్రిలాక్విజం, మోనో యాక్షన్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. అంతర్గత జిల్లా యువజన పరస్పర సహకార కార్యక్రమాలు కూడా ఈ పోటీల కిందకు వస్తాయన్నారు. పలు జిల్లాల నుంచి యువతీ యువకులు వారి సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను వేదికగా మలుచుకొని అందిస్తున్న సేవలను అత్యధికంగా సమాజంలో అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతలో సంస్కృతీ సంప్రదాయాలు పెంపొందించే సమైక్యతా కార్యక్రమాలను 5 రోజుల పాటు నిర్వహించి వారిలో ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను పెంపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా యువతలో మార్పును తీసుకువస్తామన్నారు. గతంలో జరిగిన కొన్ని సమాజ వ్యతిరేక కార్యక్రమాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువజన పార్లమెంట్ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేందుకు ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు శిక్షణ అందిస్తామన్నారు. వ్యవస్థాపక దినోత్సవాలు, దేశాన్ని పునరుద్ధరించే కార్యక్రమాలతో పాటు యువజన క్లబ్ లు, సంఘాలను బలోపేతం చేయనున్నామన్నారు. మహిళా శక్తిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు పోలీసు, న్యాయ, మహిళా సంఘాల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. దేశ రక్షణ వ్యవస్థలో యువతకు తగిన తర్పీదునిచ్చి ఉద్యోగ కల్పన శిక్షణా కార్యక్రమాలను వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నామన్నారు. రక్తదానం, అవయవదానం వంటి కార్యక్రమాల్లో యువతలో చైతన్యం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్కుమార్, డైరెక్టర్ సి.నాగరాణి, డా.ఇనియా నెహ్రూ, స్టేట్ ఇన్ఫర్మేషన్ అధికారి డా.వి.వి.వి.రమణ. సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ ఎస్వీడీఎస్ రామకృష్ణ, జాయింట్ డైరెక్టర్ ఎంజి. చంద్రశేఖర్,టెక్నికల్ డైరెక్టర్, ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి: మంత్రి ముత్తంశెట్టి'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఆసియా కప్ ఫైనల్లో వాషింగ్టన్ సుందర్ ఆడేనా?
|
కొలంబో వేదికగా ఈ నెల 17న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది. అయితే సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో అక్షర్ ఫైనల్ మ్యాచ్ ఆడకపోవచ్చు.దీంతో అక్షర్ స్థానంలో మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
తిరుపతిలోని టిటిడి రవాణా విభాగంలో గురువారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మెన్ మాట్లాడుతూ దసరా, దీపావళి పర్వదినాల మధ్యలో టిటిడిలో ముఖ్యమైన రవాణా విభాగంలో ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులకు విశేష సేవలు అందిస్తున్న టిటిడి రవాణా విభాగం అధికారులు, సిబ్బంది, డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమలలో 12 ధర్మరథాలు రోజుకు 300 ట్రిప్పలతో దాదాపు 70 వేల మంది భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేస్తున్నాయన్నారు. టిటిడిలో 300 వాహనాలు, 500 మంది కార్మికులు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. ఆయా విభాగాలు భక్తులకు మెరుగైన సేవలు అందించడం వెనక రవాణా విభాగం పాత్ర కీలకమన్నారు. టిటిడిలో పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుగా తిరుమలలో ధర్మరథాల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను వినియోగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తదుపరి టిటిడి ఉద్యోగస్తులు వినియోగిస్తున్న వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిత్యం వందలాది వాహనాలను నడుపుతున్న ఈ విభాగానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. జిఎం, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మెకానిక్లు ఇతర సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
అంతకుముందు రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి ఆధ్వర్యంలో టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, తుడా ఛైర్మెన్ మరియు టిటిడి ఎక్స్ అఫిషియో సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు శ్రీవారి విగ్రహానికి, సంచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వివిధ టిటిడి వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు.
కాగా, 1948వ సంవత్సరంలో రెండు వాహనాలతో టిటిడి రవాణా విభాగం ప్రారంభమైంది. అంచెలంచలుగా ఎదిగి 1975లో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఎపిఎస్ఆర్టిసికి టిటిడి బస్సులను అప్పగించారు. ప్రస్తుతం దాదాపు 300 వాహనాలు గల ఈ శాఖ ఇటు తిరుమల, అటు తిరుపతిలో శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు విశేషసేవలు అందిస్తూ స్వామివారి భక్తి వైభవవ్యాప్తికి క షి చేస్తోంది. తిరుపతిలోనడక దారి భక్తులకు 3 ధర్మరథాలు తిరుపతి రైల్వేస్టేషన్ నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం వరకు విశేష సేవలందిస్తున్నాయి. 12 అంబులెన్స్లు, రెండు ఘాట్ రోడ్లలో ఆటోక్లినిక్ వాహనాలు, క్రేన్లు తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నాయి. తిరుమలలో బ్యాటరీ కార్లు వ ద్ధులకు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉన్నాయి.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'టిటిడి రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
జపాన్ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్త కొత్త ఆవిష్కరణలతో ఆ దేశం సాంకేతిక రంగంలో రోజురోజుకీ దూసుకెళ్తోంది. అక్కడి ప్రజలు సైతం క్రమశిక్షణతో ఉంటారు. ఎంతో మంది మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేసేలా ఉంటారు. ఓ వ్యక్తి లగేజీతో వెళ్తుండగా అదుపు తప్పి కింద పడతాడు. అతని చేతిలో కరెన్సీ కింద పడగా అక్కడి వారు ఆ డబ్బు సేకరించి అతనికి అందిస్తారు. ఈ వీడియో వైరల్ కాగా, నెటిజన్లు వారిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'జపాన్ ప్రజలు మనసులు గెలిచారు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
పెద్దకడుబూరు: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన కురువ మహాదేవా ( 36 ) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఈనెల 24 న తన సొంత పొలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పత్తి , వేరుశెనగ వంటి పంటలు చేతికందకపోవడంతో అప్పులు తీర్చలేక పురుగుల మందు సేవించినట్లు సమాచారం. అయితే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న కురువ మహాదేవను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా , చికిత్స పొందుతూ , కోలుకోలేక మృతి చెందాడు. మృతుని భార్య కురువ లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. మృతునికి కుమార్తె , ఇద్దరు కుమారులు ఉన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'అప్పుల బాధతో రైతు ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
అజాదికా గౌరవ్ పాదయాత్ర ప్రారంభం
|
దేశానికి స్వాతంత్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అజాదికి గౌరవ్ పాదయాత్రను అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి జాతీయజెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు. పాన్ గల్ మండలం మాందాపూర్ గ్రామం నుండి పాదయాత్రను ప్రారంభించిన అఖిల భారత కాంగ్రెస్ జాతీయ ఓ బి సి కోఆర్డినేటర్, తమిళనాడు ఇంచార్జి డాక్టర్ కేతూరి వెంకటేష్, వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు తైలం శంకర్ ప్రసాద్, కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు, టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరుడు, టీపీసీసీ రాష్ట్ర మహిళ సెక్రటరీ కాటామోని తిరుపతమ్మ గౌడ్, కొల్లాపూర్ బిబ్లాక్ అధ్యక్షులు కాటామోని కృష్ణయ్య గౌడ్, కొల్లాపూర్ ఎ బ్లాక్ అధ్యక్షులు ఆకునామోని రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా, ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్, ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్కు రంగం సిద్ధం!'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారు లోటస్ పాండ్లో విజయసాయిరెడ్డి స్క్రిప్ట్ చదువుతున్నారు. గుంటూరు తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టికెట్స్ లేవని తెలిసి వైసీపీలో చేరి కులాలు, అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరం అన్నారు. ప్రజా ప్రయోజనాలను కాంక్షిన మీరు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదన్నారు. అవినీతికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అలాంటి అవినీతి పరుల పంచన చేరిన మీకు అవినీతి మకిలి పట్టిందన్నారు. మీ రాజకీయ జీవితంలో చెరగని మచ్చను వేసుకున్నారని విమర్శించారు. టిడిపిలో ఉన్నప్పుడు అవినీతి పరుడుగా కనిపించినా జగన్ మీకు ఇప్పుడు నీతిపరుడుగా కన్పిస్తున్నారా? రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బీజేపీ, కేసీఆర్లతో చేతులు కలిపిన చిన్న మోడీతో మీ స్వార్ధ రాజకీయాల కోసం జగన్తో కలవడం చారిత్రక తప్పిదమన్నారు. రాష్ట్ర ప్రజలకు వైకాపా నేతలు తీరని ద్రోహం చేస్తున్నారని, వైకాపా నేతల బీఫాంలు ఇచ్చేది టిఆర్ఎస్ని తెలిపారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ అసభ్యకరమైన మాటలతో కించపరిస్తే నేడు జగన్ ఆయనతోనే పొత్తు పెట్టుకోని రాష్ట్ర ప్రజలను అవహేళన చేశారని అన్నారు. మీకు ప్రజల మనోభావాలు పట్టవా? రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే కేసీఆర్ అడ్డుపడుతున్నారని చెప్పినా అవంతి, పండుల రవీంద్ర నేడు కేసీఆర్తో లాలూచీ పడి హోదాను ఏ విధంగా సాధిస్తారో చెప్పాలన్నారు. స్థానికంగా ప్రజల ఆదరణ పొందలేక స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుస్తూ ప్రజలు మీపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేస్తూ మీరు చేసే రాజకీయం దీర్ఘకాలం మనలేదని తెలిపారు. టిడిపిని విమర్శించే అర్హత జగన్కు లేదని ఆ నోటితోనే తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా మీరు వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు త్వరలనో బుద్ధి చెబుతారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానికి చెందిదని చెబుతున్న మీరు నాలుగున్నరేళ్లుగా చేసిన పెత్తనం గుర్తుకు రాకపోవడం దౌర్బాగ్యమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని తెలంగాణ సభలోనే కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పి చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తుచేశారు. సిద్ధాంతాలు, విలువలు లేని రాజకీయాలు చేయాలనుకోవడం సమంజసం కాదని మీ రాజకీయ ప్రయోజనం కోసం అవినీతి పరుల పంచన చేరడం మీ స్థాయిని దిగజార్చిందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికి వైసీపీ, టిఆర్ఎస్ లాలుచీ గురించి అర్ధమైతోందని అన్నారు. దమ్ముంటే కేసీిఆర్, కేటీఅర్ ఆంధ్రాకి వచ్చి వైసీపీ తరుపున ప్రచారం చేయాలనీ సవాలు విసిరారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ప్రజల ఆదరణ లేకే పార్టీలు మారుతున్నారు- మంత్రి నక్కా'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
బీసీలకు సర్కారు పెద్దపీట: ఎమ్మెల్యే
|
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యంకు గురైన బీసీల సంక్షేమం కోసం తెలంగాణ సర్కారు పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం గాంధీ నగర్ లో తెలంగాణ బీసీ సంక్షేమ జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంఘ ప్రతినిధులు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం, నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రమిచ్చారు. సానుకూలంగా స్పందించి సాయపడుతానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే ఎ ప్రధాని, ముఖ్యమంత్రులు చేయని రీతిలో 12 బీసీ ఆత్మ గౌరవ భవనాలకు కోకాపేట, ఉప్పల్ భగయత్ లో 87 ఎకరాల భూమితో పాటు రూ. 95 కోట్లు నిధులను మంజూరు చేయడం కేసీఆర్ విజన్ కు నిదర్శనమన్నారు. టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవతో అత్యధిక కుటుంబాలకు ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, వివిధ సంక్షేమ పథకాలు గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విదంగా అందిస్తున్నారని అన్నారు. పలు కులాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మాణం కు నిధులు మంజూరు చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హయాంలో నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయ, విద్యుత్, నీటి పారుదల రంగాల్లో పదేండ్లలో నూరేళ్ళ ప్రగతి కనపడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీ బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. సతీష్ రాజు, కార్యదర్శి బండారి విజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి. యాకూబ్, యువజన జిల్లా అధ్యక్షుడు కూసరి అనిల్ కుమార్, కార్యదర్శి పంబాల రాం కుమార్, మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, విద్యార్థి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధోనూరి భూమాచారి, మున్సిపల్ కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, కూతురు రాజేష్, నాయకులు సమి0డ్ల శ్రీనివాస్, నారాయణ, దేవేందర్, జిల్లా బీసీ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఉద్యోగులకు షాకిచ్చిన 'మీషో'
|
ఈ-కామర్స్ యూనికార్న్ మీషో మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 15 శాతానికి సమానం అని తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందజేసింది. కాగా, మీషో ఏడాది వ్యవధిలో రెండోసారి ఉద్యోగులను తొలగించింది. గతంలోనూ 250 మందిని తీసివేసింది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ముందు నుండీ మిస్టరీగా మార్చింది. ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత, బ్లాక్ లో అమ్మిన ఆక్సిజన్, రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్న ఆసుపత్రులు, అరకొర వసతులు, చెత్త భోజనం, తగ్గించి చూపబడిన కేసులు-మరణాలపై పౌరులు ఎవరు ప్రశ్నించినా డిజాస్టర్ యాక్ట్ పేరుతో కేసులు పెట్టి వేధించారు. ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కేసారు అని టీడీపీ రాష్ట్ర నాయకులూ అచ్చేమ్ నాయుడు ఆరోపించారు.
అయన మాట్లాడుతూ. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాధానంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాలు ఇన్నాళ్ళుగా ఈ అమానవీయ ప్రభుత్వం చెబుతున్నట్లు కేవలం 14,733 కావనీ, రాష్ట్రంలో మొత్తం 47,228 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారని అర్థమవుతుంది.
ఈ ప్రభుత్వం, తన అనుకూల పెయిడ్ మీడియా ఇన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తూ వచ్చాయి. నిజంగానే కేవలం 14,733 మంది మాత్రమే కోవిడ్ వల్ల మృతి చెందినట్లయిటే మరి 47,228 మంది మృతి చెందారు అని కేంద్రానికి అబద్ధం చెప్పి కేంద్రం పంపిన నిధులన్నీ మీ బులుగు పార్టీ వాళ్ళు స్వాహా చేశారా? ఈ పేరుతో ఎన్ని వందల కోట్లు నొక్కేశారు? లేదు, నిజంగానే 47,228మంది మృతి చెందితే కేవలం 14,733 మంది మాత్రమే మృతి చెందారు అని చెప్పి ఇన్నాళ్ళూ రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేశారు? అనేది ఇప్పుడు ఈ దుష్ట పాలకులు ప్రజలకు చెప్పాలి అని ప్రశ్నించారు.
ఆఖరుకి ప్రజల మరణాల్లో కూడా దొంగ లెక్కలు చెప్పారు అంటే మీరసలు నిజంగా మనుష్యులేనా? ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ. అటువంటిది మీ నేతృత్వంలో ప్రజలనే ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు కనుకనే మిమ్మల్ని ప్రజలు జగన్ మోసపు రెడ్డి అని పిలుస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రకటించిన మరణాలకు, కేంద్రం ప్రకటించిన మరణాలు దాదాపూ మూడు రెట్లు ఎందుకు అధికంగా ఉన్నాయో ప్రజలకు వివరణ ఇవ్వండి.
పోలవరం పూర్తి చేసే తేదీపై తొడలు కొట్టి, మీసాలు తిప్పిన జలవనరుల శాఖ మాజీ మంత్రి పోయి కొత్తగా వచ్చిన మంత్రి "నాకు ఏమీ తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలీదు." అని పూటకో కహానీ చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నట్లు, కొవిడ్ మరణాల గురించి కూడా మాకేమీ తెలియదు అని సమాధానం దాటవేస్తారా? మౌనంగా ఉండి వందల కోట్ల నిధులు మీరే తినేసారని ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'వందల కోట్లు కోవిడ్ నిధులు మింగేసారా? లేదా మరణాలు తక్కువ చేసి చూపించారా?'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
జనవరి 27న ఏపీ కేబినేట్ భేటి సమావేశం కానుంది. సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు మంత్రి మండలి భేటిలో శాసనమండలి రద్దు పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేబినేట్ సమావేశంలో చర్చించి మండలిని ఉంచాలా రద్దు చేయాలా అనే దాని పై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. శాసనమండలి రద్దుకు అధికారం పక్షం మొగ్గు చూపుతున్నప్పటికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'జనవరి 27న ఏపీ కేబినేట్ సమావేశం'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం
|
హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఈరోజు సాయంత్రం సుమారు గంటకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. కూకట్ పల్లి, మోతీ నగర్ రాజీవ్ నగర్, ఎర్రగడ్డ,ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న గుజ్జులవారి పల్లె గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 2700లు విలు వ చేసే 270 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొ న్నట్లు అట్లూరు ఎస్ఐ నాగచిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగచిరంజీవి మాట్లాడుతూ గుజ్జులవారిపల్లె గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నిషేదిత గుట్కా ప్యాకెట్లు రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బందితో వెళ్లి వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, రమణ, నాగేంద్ర పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ '270 గుట్కా ప్యాకెట్లు పట్టివేత'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై మంత్రి రోజా మరోసారి స్పందించారు. వీడియో మార్ఫింగ్ టీడీపీ చేసిన కుట్ర అని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని, వైసీపీ మీద బురద జల్లడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంత దిగజారిపోయారో దీని ద్వారా తెలుస్తోందని అన్నారు. ఐటీడీపీ అంటే లోకేష్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగమని అన్నారు. టీడీపీ అంటే తెలుగు దుష్పచారాల పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ముంబయిలో 'ట్రంప్' టవర్
|
'ట్రంప్' టవర్ న్యూయార్క్లో కదా ఉంది. ముంబయిలో ఏంటి అనుకుంటున్నారా. అవునండీ. ఇది నిజం. ముంబయిలో కూడా ట్రంప్ టవర్ నిర్మాణం జరుపుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయుడు డోనాల్డ్ జాన్ ట్రంప్కు చెందిన కంపెనీ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ టవర్లో మొత్తం 78 అంతస్తులు ఉంటాయి. ఇందులో. 400 విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కోదాని ధర రూ.16 కోట్ల పైగా ఉంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ భవనం 2019 జూన్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.ఈ భవనం స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ పూర్తయినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ ఫిబ్రవరి 22న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును డోనాల్డ్ జాన్ ట్రంప్ కంపెనీ 2014లోనే ప్రారంభించింది.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
విద్యార్ధులకు ఐరెన్ టాబ్లెట్స్ పంపిణీ
|
పల్నాడు: చిలకలూరిపేట పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు గురువారం విద్యార్థులకు వైద్యశాఖ వారిచే ఐరెన్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు.
విద్యార్దులు క్రమం తప్పకుండా ప్రతీ నెలలో ఈ టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఐరెన్ అందుతుందన్నారు. వర్షాకాలం వచ్చిందంటే అనేక వ్యాధులు రావడానికి అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటించి నివారణా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో దారుణం
|
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 4 నెలల వయసున్న శిశువు మృతదేహాన్ని రోడ్డు పక్కన చెత్తలో పడేసి వెళ్లారు. మృతదేహాం వద్ద కుక్కలు సంచరిస్తుండటంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
|
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం నుంచి ఉత్తరప్రదేశ్కు అక్రమంగా తరిస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి కారు, 12 మిక్సీలు, రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
అసని తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి. కర్నూలు, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి.అలాగే విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్, ముంబై, చెన్నై నుంచి వచ్చే ఇండిగో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో మంగళవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన ఇద్దరు మహిళా వ్యోమగాములు స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన తొలి పూర్తి స్థాయి మహిళా బృందం ఇదే కావడం విశేషం. క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్ అనే ఇద్దరు మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో నడిచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని పవర్ కంట్రోలర్లో తలెత్తిన లోపాల్ని సవరించారు. పాడైన బ్యాటరీ కంట్రోలర్ల స్థానంలో కొత్తవాటిని అమర్చడానికి క్రిస్టినా కోచ్, జస్సికా మెయిర్ స్పేస్ వాక్ చేశారు అని నాసా అధికారులు తెలిపారు. నాసా ఆడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్ట్సైన్ మాట్లాడుతూ అంతరిక్షంలో అందరికీ సమాన అవకాశాలుంటాయని నిరూపించే క్రమంలో ఈ ఘటన మైలురాయి లాంటిది. నాకు 11 ఏండ్ల కూతురు ఉన్నది. ఎదుగుతున్నప్పుడు నేను అందుకున్న అన్ని అవకాశాలు తనకూ లభించాలని కోరుకుంటున్నా అని అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'స్పేస్ వాక్ తో చరిత్ర'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 31,657 శాంపిల్స్ ని పరీక్షించగా1,941 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424, చిత్తూరు జిల్లాలో 232, విశాఖపట్నం జిల్లాలో 2285, కృష్ణాజిల్లాలో 212 కేసులు నమోదవగా. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,08,048 కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 8,88,9888 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో 835 మంది డిశ్చార్జ్ అవగా. ప్రస్తుతం రాష్ట్రంలో 11,809 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో ఏడుగురు మృతి చెందగా., మొత్తం మరణాల సంఖ్య 7,251కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,52,70,771 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఏపీలో కరోనా టెన్షన్...ఆ 5 జిల్లాల్లో డేంజర్ బెల్స్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
దళిత బంధు అంటూ అన్ని బంద్ చేయించి ప్రజల వెన్ను విరగ్గొడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్కు ఇలాంటివి వెన్నతో పెట్టిన విద్యలని, పొమ్మనకుండా పొగ పెట్టడంలో ఆయనకు ఎవరూ సాటిరారని ఆమె విమర్శించారు. మంగళవారం సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందిస్తూ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత బంధు పథకంతో దళిత సామాజికవర్గానికి ఏదో గొప్ప మేలు చేయబోతున్నట్టు వారి జీవితాల్ని ఉద్ధరించబోతున్నట్టు గొప్పలు చెప్పుకోవడానికి కేసీఆర్ పడుతున్న తిప్పలు ఆయన అసలు రంగును బయటపెడుతున్నాయి. గడచిన ఏడేళ్ళ టీఆరెస్ పాలనలో దళితులకు కన్నీరు తప్ప మిగిలిందేమీ లేదని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్నపిల్లాడికి సైతం ఇట్టే అర్థమవుతుందని అన్నారు. అసలు కేసీఆర్ అధికార పీఠాన్ని అధిరోహించడానికి ముందుగా మోసం చేసింది దళితులనే, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనంటూ ముందుగా ఈ సామాజిక వర్గాన్నే పావుగా వాడుకున్నారు. ఆ తర్వాత దళితులకు మూడెకరాల ముచ్చట చెప్పి వారిని మూడు చెరువుల నీరు తాగించి ఆనందించారు తప్ప ఒరిగిందేమీ లేదని ఇక తాజాగా ఆయన ప్రయోగించిన అస్త్రం దళిత బంధు అంటూ విమర్శించారు. ఏడాది క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా టీఆరెస్ సరిగ్గా ఇదే కుట్రకు పాల్పడి భంగపడింది. ఆ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగరంలోని వరద బాధితులకు 10 వేల సహాయాన్ని ప్రకటించిన అధికార పార్టీ ఆ మాట నిలుపుకోలేక తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పేరుతో దొంగ లేఖను పుట్టించి, బిజెపి నేతలే వరద సహాయం రాకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. కానీ, భాగ్యనగర ప్రజలు కేసీఆర్కు షాక్ ఇస్తూ ఊహించని సంఖ్యలో బీజేపీ ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీకి పంపించారు. అదే రీతిలో హుజురాబాద్లోనూ అధికార పార్టీకి షాక్ తప్పదు అని విజయశాంతి తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'సీఎం కేసీఆర్పై విజయశాంతి ఫైర్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని సోమవారం ప్రజాప్రతినిధులు, యువకులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికి ఒకరు రంగురంగుల కలర్ లను పూసుకుని సంబరాలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండారం శంకర్, పిఎసిఎస్ చైర్మన్ రాజారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సాయిబాబా, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు పోతారెడ్డి, రామయ్య, నాగరాజు, రాములు, పోశెట్టి, శివారెడ్డి, సుదర్శన్, సంజీవ్, గణేష్ గౌడ్, సాయిలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'పెగడపల్లిలో హోలీ సంబరాలు'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
టొమాటోతో మొటిమలకు చెక్
|
ముఖంపై మొటిమలు పోవాలంటే ఓ టొమాటోను గుజ్జుగా చేసి దానిలో 2 చెంచాల కీరదోస రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మొటిమలు తగ్గుతాయి.సమ్మర్ లో చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తే 2 చెంచాల టొమాటో రసంలో 4 చెంచాల మజ్జిగ, చెంచా పెసర పిండి, కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక ముఖం కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే సమస్య పోతుంది.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటిసులు ఇచ్చింది. ఎన్నికల అపిడవిట్ లో ఇచ్చిన సమాచారం పై ఐటీ నోటిసులిచ్చింది. 4 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తుంది. దీని పై ఐటీ ఆరా తీస్తుంది. ఎన్సీపీ శివసేనకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐటీ నోటిసులు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ కక్ష పూరితంగానే నోటిసులు జారీ చేసిందని ఎన్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటిసులు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఈ-సువిధ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. దీంతో ముందుగానే ఆన్లైన్లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. 23న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ పరిధిలోని రెండు లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి 22న తుది శిక్షణ ఇవ్వనున్నారు. 23న ఉదయం 6 నుంచి 24 గంటల పాటు నగరంలో 144సెక్షన్ అమల్లో ఉంటుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు.కౌంటింగ్ ప్రారంభమైన మొదటి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని, అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారని చెప్పారు. రౌండ్లవారీగా ఎన్నికల ఫలితాలను ఈ-సువిధ యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నట్లు, ఆ తరువాతే ఫలితం వెల్లడిస్తామన్నారు. దీనివల్ల తాము ప్రకటించడానికి ముందుగానే ప్రజలు ఆన్లైన్లో చూసుకునే వీలు కలుగుతుందన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఈ-సువిధ యాప్లో ఎన్నికల ఫలితాలు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
న్యూఢిల్లీ : 17వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా భారతీయ జనతా పార్టీ ఎంపీ వీరేంద్ర కుమార్ నియామకం అయ్యారు. 17వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభకు ఎన్నికైన ఎంపీలతో వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నెల 19న లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు ప్రొటెం స్పీకర్. వీరేంద్ర కుమార్ లోక్సభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్లోని తికమ్గర్హ్ నియోజకవర్గం నుంచి వీరేంద్ర కుమార్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ '17వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
ఎస్కలేటర్ ఎక్కుతూ ప్రేమ మైకంలో మునిగిన ఓ జంటకు ఊహించని షాక్ తగిలింది. ముద్దు పెట్టుకుంటూ చుట్టూ పరిస్థితులను పట్టించుకోకపోవడంతో ఎస్కలేటర్ ఎక్కుతూ పల్టీలు కొట్టారు. పడిపోయిన తర్వాత దెబ్బలు తగలడంతో బాధపడ్డారు. తమను ఎవరూ చూడలేదని నిర్ధారించుకుని, అక్కడి నుంచి జారుకున్నారు. ట్విట్టర్లో ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'రొమాన్స్లో ఉన్న ప్రేమజంటకు ఊహించని షాక్'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. సతీసమేతంగా ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు గవర్నర్ నరసింహన్ దంపతులు, మండలి ఛైర్మన్ స్వామిగౌైడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమ్మద్ ఆలీతోపాటు మంత్రులు ఘన స్వాగతం పలికారు. నేడు హరితహారంలో భాగంగా బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో కోవింద్ మొక్కలు నాటుతారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
అనంతరం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శిస్తారు. ఆ తర్వాత 6న కేరళలోని తిరువనంతపురంలో ప్రజాస్వామ్య వేడుక (ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ)ను ప్రారంభిస్తారు. అదే రోజు కేరళ శాసనసభ డైమండ్ జూబ్లీ ముగింపు వేడుకలకు హాజరవుతారు. 7న త్రిస్సూర్లో సెయింట్ థామస్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారని రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాలుగు రోజుల దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'హైదరాబాద్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
మహారాష్ట్ర: ఎవరూ లేని ఇంట్లోకి ఓ చిరుతపులి వెళ్లింది. 4 గంటలపాటు ఆ ఇంట్లోనే అటూ ఇటూ తిరిగింది. ఇంట్లో వాళ్లు, గ్రామస్తులు దుర్గాదేవి నిమజ్జనాల్లో ఉండగా, చిరుత ఇలా ఇంట్లోకి చొరబడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారాలోని కోయా నగర్ లో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులిని బోనులో బంధించి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఇంట్లోకి చొరబడ్డ చిరుతపులి'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
హయత్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
|
హాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే బావార్చి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోలు డివిజన్ పరి ధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నాగోలు డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ జలమం డలి అధికారులను కోరారు. నాగోలు వార్డు కార్యాలయంలో జలమండలి అధికారులు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీవాసులతో కార్పొరేటర్ సమావేశమయ్యారు. కాలనీల్లో మంచి నీటి సరఫరా, లోప్రెషర్ సమస్యపై చర్చించారు. తమ కాలనీలకు నీరు సక్రమంగా సరఫరా కావడంలేదని ఈ సందర్భంగా జలమండలి సీజీఎం సుజాత, జీఎం వినోద్ కుమార్, డీజీఎం శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీల్లోని నీటి సమస్యను త్వరలోనే పరిష్కరి స్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు ప్రేమ్ కుమార్, అలేఖ్య రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'తాగునీటి సమస్య రానీయొద్దు'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగం
|
అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించిసౌందరరాజన్ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరు మిగిలిన అన్ని రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గవర్నర్ ప్రస్తావించారు. 30 రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమం అని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు లాంటి అద్భుత పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశారని తెలిపారు.రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం పటిష్టపునాదులు వేస్తూ ముందుకు సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఐటీ సెక్టార్ లో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెగుసరాయ్లోని 31వ జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి మత్కోడ్కు వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'బీహార్లో ఘోర రోడ్డు... ఆరుగురికి గాయాలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్ఎక్స్100 దర్శకుడు
|
ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ పేరుతో వాట్సాప్ నంబర్ను సృష్టించి కథానాయికలు కావాలంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం నిజం అనుకోని ముగ్గురు యువతులు నేరుగా దర్శకుడు అజయ్ ని సంప్రదించగా. ఇదంతా మోసమని తెలిసింది. దీనిపై దర్శకుడు అజయ్ భూపతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు పండరీపురం పాండురంగస్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనంపై ఊరేగుతారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కల్యాణప్రదులై, సుఖశాంతులతో ఆనందజీవులతారు. వాహన సేవ అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబరి నీళ్ళతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'శేషవాహనంపై పండరీపురం పాండురంగస్వామివారి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
బాపట్ల పట్టణంలోని 30 వ వార్డులో శనివారం గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం 10 వ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో, ప్రతీ గడపకు వెళ్లి ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించారు ఉపసభాపతి కోన రఘుపతి. ఆయనతో పాటు వార్డు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'బాపట్లలో 10 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
-తొలి విడత 10 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం -పార్టీ కోసం పని చేసిన వారికే పెద్దపీట -ఇక జిల్లాస్థాయి పదవుల నియామకానికి కసరత్తు -జిల్లా గ్రంథాలయ సంస్థ, దేవాలయ కమిటీల నియామకం -దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంహైదరాబాద్, మేజర్న్యూస్ : గత రెండున్నర ఏళ్లుగా ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టులను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేశారు. ఏకంగా 10 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఇప్పటి వరకూ అదిగో, ఇదిగో అంటూ దాటవేసుకుంటు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే తొలివిడుత 10 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడుతగా రాష్టస్థ్రాయి కార్పొరేషన్లకు చైర్మన్ల నియమించిన ఆయన, మలివిడుత జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులను భర్తీ ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగువేల నామినేటెడ్ పదవులున్నట్లు, వాటిని భర్తీ చేయడం ద్వారా ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలకు పదవులు దక్కుతాయని కేసీఆర్ భావిస్తున్నారు. మలివిడత జిల్లాల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి, ఆయా జిల్లాల మంత్రులను ఆదేశించారు. మార్చి మొదటివారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన యోచిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో గత రెండున్నర ఏళ్లుగా టీఆర్ఎస్ నేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించనుండడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జూన్ 2 వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తవుతుందని, ఈలోగానే నామినేటెడ్ పోసులన్నీ భర్తీ చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేయాలని కేసీఆర్ నిర్ణయించి, బుధవారం తొలి విడుత పెద్దసంఖ్యలో నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకు దాదాపు ఇప్పటికే అన్నింటికి చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు ఇక జిల్లా స్థాయి నామినేడెట్ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయి పోస్టులను భర్తీ చేయడం ద్వారా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి పదవులు కల్పించాలని గులాబీదళపతి నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాన్ని నియమించేందుకు కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రుల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు. అదే సమయంలో జిల్లా గ్రంథాయల సంస్థల చైర్మన్లను నియమించాలని నిర్ణయించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని దేవాలయాలకు కమిటీలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంధాలయసంస్థల చైర్మన్లు, దేవాలయకమిటీ పాలక మండళ్లను నియమించే సమయంలో పార్టీ కోసం పని చేసిన వారిలో సమర్ధులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణలను కూడా పరిశీలించాలని మంత్రులకు సూచించారు. ఎవరినీ నిరుత్సాహపరచకుండా అందరి నుంచి ప్రతిపాదనదలు తీసుకుంటే, పరిశీలించి ఎంపిక చేయవచ్చని మంత్రులకు కేసీఆర్ సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ జిల్లాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ భాగం బడ్జెట్ సమావేశాలలోపు భర్తీ చేయాలని భావిస్తున్న కేసీఆర్, మలివిడతగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్లను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని పదవులు మాత్రంరాషా్టవ్రతరణ దినోత్సవం జూన్ 2 లోగా పూర్తి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ షూరూ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
హైదరాబాద్ : ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడమే కాక పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన హైదరాబాద్ అమీర్పేటలో చోటుచేసుకుంది. అమీర్పేటలో రాంగ్ రూట్లో వస్తున్న కారు ఫోటో తీసినందుకు ముగ్గురు యువకులు ట్రాఫిక్ హోంగార్డుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అడ్డుచెప్పిన ఎస్ఐతో సదరు యువకులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'రాంగ్ రూట్లో వచ్చి పోలీసులతో వాగ్వాదం'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
అక్రమంగా తరలిస్తున్న 127 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
|
నూజండ్ల మండలంలోని పలు రేషన్ షాపు ల నుంచి రెండు ఆటోలలో తరలిస్తున్న రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఒక ఆటో లో 47బస్తాలు, మరొక ఆటో లో 80 బస్తాలు మొత్తం 127 బస్తాల రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు ఆటోలను పట్టుకొని విజిలెన్స్ అధికారులు ఐనవోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
హోటల్లో వ్యభిచారం... ముగ్గురి అరెస్ట్
|
మాదాపూర్: మాదాపూర్లోని హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. మాదాపూర్ ఎన్ఆర్ఎస్ రాయల్ క్లబ్ హోటల్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో పోలీస్ బృందం దాడి చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడిపత్రికి చెందిన బాధితురాలిని గుర్తించి రెస్క్యూహోమ్కు తరలించారు. చింతల్ రోడామిస్త్రీనగర్కు చెందిన సహ నిర్వాహకుడు ఎండీ హనీఫ్తోపాటు తమిళనాడుకు చెందిన హోటల్ మేనేజర్ కాళిదాస్ను అరెస్ట్ చేశారు. నిర్వాహకురాలు సోని అలియాస్ లక్కీతోపాటు మరో సహ నిర్వాహకుడు అరుణ్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
ప్రోటోకాల్ పక్కన పెటిన ప్రధాని
|
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత పర్యటన భాగంగా ఇవాల ఢిల్లీకి వచ్చారు. అయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడి ప్రోటోకాల్ ప్రక్కన పెటెశారు. ప్రధాని కాన్వయ్ వెళ్లె మార్గంలో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయి. కాన్వాయ్ వేళ్లే మార్గంలో దాదాపు మూడు కిలో మీటర్ల మేర ట్రాఫీక్ అపేస్తారు. కానీ అలా నియంత్రణలు ఏవీ లేని మార్గంలోనే ప్రధానమంత్రి ప్రయాణించి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఒకరు భారతదేశంలో పర్యటిస్తున్నారు. షేక్ హసీనా నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నారు. శనివారం నాడు ఆమె ప్రధాని మోదీతో విస్తౄఎతస్థాయి చర్చలలో పాలొ్గంటారు. సైనిక సాయం కోసం బంగ్లాదేశ్కు భారతదేశం దాదాపు 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
పొరపాటు జరిగింది, క్షమించండి
|
కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిన్నపాటి పొరపాటున పార్టీకి దూరమై, తాను చేసిన తప్పును తెలుసుకొని పార్టీలో తమతో కలిసి పనిచేసెందుకు నిర్ణయం తీసుకొని వైయస్ఆర్సీపీలోకి వచ్చిన నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, మెట్టుకూరు ధనంజయరెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిల సమక్షంలో నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ దంపతులు తమ సొంత పార్టీ అయినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నెల్లూరు ఎంపీ, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ. గతంలో చేసిన చిన్నపాటి పొరపాటున నగర మేయర్ పొట్లూరి స్రవంతిజయవర్ధన్ దంపతులు సరిదిద్దుకొని తిరిగి పార్టీలకి రావడం సంతోషంగా ఉందన్నారు. వారిని మనస్పూర్తిగా వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. అంతకు ముందు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి అక్కడే నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ లను వైయస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీలో తిరిగి చేరిన మేయర్ స్రవంతి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లోని పార్టీ కార్పొరేటర్ల అందరితోనూ సమన్వయంగా పనిచేయాలన్నారు. అందర్నీ కలుపుకొని ఐకమత్యంగా 2024లో రూరల్, సిటీ నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు సంపూర్ణ సహకారం అందించి, సిటీ కార్పొరేటర్లను సమన్వయంతో కలుపుకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
వైసిపి ఎమ్మెల్యేను దూషించిన టీడీపీ ఎమ్మెల్సీ
|
వైసీపీ ఎమ్మెల్యేను అధికార టీడీపీ ఎమ్మెల్సీ దూషించిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగునీటిపై వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి బ్రోకర్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర దూషించడంతో ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అధికారుల తీరుపై ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆరోపణలు సరికాదంటూ ఇరిగేషన్ అధికారులు ఎదురుతిరిగారు.
నీటి పంపిణీలో వివక్షత చూపుతున్నారన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
యురేనియం తవ్వకాలను వెంటనే ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలు జరుపుతుంటే. ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. యురేనియంపై తవ్వకాలకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి వైసీపీ నేతలు డుమ్మా కొట్టారని, ఆదివారం ఓబుళపల్లెలో జరిగే అఖిలపక్ష పోరాటానికి ప్రభుత్వ మద్దతు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి నల్లమలకు ముప్పు తెచ్చారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం జగన్ రైతులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'జగన్ రైతులకు అన్యాయం చేస్తున్నారు : చంద్రబాబు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కుమార్తెలు వచ్చాకే చలపతిరావు అంత:క్రియలు
|
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు కన్ను మూశారు. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు కూడా కాకముందే చలపతిరావు కన్నుమూయడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఈ తెల్లవారుజామున తన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు నివాసంలో ఆయన మృతి చెందారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. వారు వచ్చేంత వరకు భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు నివాసంలోనే ఉంచనున్నారు. మధ్నాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచుతారు. బుధవారంనాడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు చలపతిరావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
కర్ణాటక సీఎంగా సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యకే అదిష్ఠానం ఓటు వేసింది. ఆ పదవిని ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఎట్టకేలకు బెట్టు వీడారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అంగీకరించినట్లు గురువారం ధ్రువీకరించారు.
‘కర్ణాటక పట్ల మాకు నిబద్ధత ఉంది. పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం నేను ఈ ఫార్ములాను అంగీకరించాను. రాష్ట్రానికి సేవ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. మేమంతా ఐకమత్యంగా మంచి పాలన అందించాలి’ అని ఆయన చెప్పారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల మే 20న బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. కాగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించడం పట్ల తాను పూర్తిగా సంతోషంగా లేనని కాంగ్రెస్ ఎంపీ, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ అన్నారు.
‘ఈ నిర్ణయం పట్ల నేను పూర్తిగా సంతోషంగా లేను. కర్ణాటక ప్రయోజనాల దృష్ట్యా డీకే శివకుమార్ అంగీకరించవలసి వచ్చింది. మేం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. చాలా దూరం వెళ్లాలి. ప్రస్తుతానికి మేం కోరుకున్నది (డీకే శివకుమార్కు సీఎం పదవి) అయితే జరగలేదు’ అని డీకే సురేశ్ అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 66 సీట్లకే పరిమితమైంది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'బెట్టువీటిన డీకే శివకుమార్... సీఎంగా సిద్ధరామయ్య'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్తో ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేకమంది ఇతర పార్టీల్లో లేదా ఇండిపెండెంట్గా గెలిచిన ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజా ప్రతినిధులను తమవైపుకు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్'ను టీఆర్ఎస్ నిరంతరం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటివల హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతోపాటు పలువురు నేతలు పార్టీలో చేరారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ట్రెండ్ నడుస్తుంటే.దుబ్బాకలో మాత్రం ఆ పార్టీకి చుక్కెదురైంది. అధికార పార్టీని కాదని స్థానిక కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రోద్బలంతో ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో అధికారికంగా చేరిపోయారు. దీంతో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కాస్తా.వికర్ష్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.గత ఎన్నికల్లో దుబ్బాక మున్సిపాటీలోని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి(3వ వార్డు), కనకయ్య(7వ వార్డు), దుబ్బాక బాలకిషన్(8వ వార్డు) ఎన్నికల అనంతరం అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రోద్బలంతో టీఆర్ఎస్లో చేరారు. అయితే ఇటివల వారికి తగిన ప్రాధాన్యత లభించలేదని కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి ప్రకటించారు, గత ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి టీఆర్ఎస్ పార్టీ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కౌన్సిలర్లు వాపోయారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. .మరోవైపు నెలరోజుల క్రితం ఒక మహిళపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డిపై కేసు కూడా నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్రావు సున్నితంగా హెచ్చరించారు. ఈ పరిణామాలతో తమను టీఆర్ఎస్ నాయకత్వం ఇబ్బందులకు గురిచేస్తుందనే నిర్ణయానికి వచ్చిన కౌన్సిలర్స్ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, బీజేపీ నాయకులు విజయశాంతి, డీకే అరుణ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాక లో అభివృద్ధి కోసం కృషి చేస్తామని పార్టీ మారిన కౌన్సిలర్లు అన్నారు. దుబ్బాకనే కాదు తెలంగాణ సమాజం మొత్తం బీజేపీ వైపు చూస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సంధర్బంగా పేర్కొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు...!'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
శ్రీశైల జలాశయంలో 43. 8885 టీఎంసీల నీటి నిల్వలు
|
శ్రీశైల జలాశయంలో గురువారం ఉదయం 6 గంటల సమయానికి 43. 8885 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. ప్రస్తుతం జలాశయానికి ఎటువంటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్ధ్యం 215. 807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 43. 8885 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. అదేవిధంగా గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గానూ 823. 90అడుగుల నీటిమట్టం నమోదైనట్టు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ఒడిశాలో రూ. 1.32 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్ స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
|
ఖోర్ధా జిల్లాలో రూ. 1.32 కోట్ల విలువైన 1.32 కిలోల బ్రౌన్ షుగర్ను స్వాధీనం చేసుకున్నట్లు మరియు అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఎస్టీఎఫ్ బృందం ఖోర్ధా జిల్లా పరిధిలోని జట్నీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాబజార్లో దాడులు నిర్వహించి ముగ్గురు డ్రగ్స్ వ్యాపారుల నుంచి రూ.1.65 లక్షల నగదు, ఒక మోటార్సైకిల్తో పాటు మత్తుమందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్కె సమీర్, సయ్యద్ ఇంతియాజ్, రతిరంజన్ రౌత్రాయ్గా గుర్తించి అరెస్టు చేశామని, వారిని కోర్టుకు తరలించనున్నట్లు ఎస్టిఎఫ్ తెలిపింది.దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
సెమీస్ లో మొరాకో ఓటమి... అభిమానుల వీరంగం
|
ఎలాంటి అంచనాలు లేకుండా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అడుగు పెట్టిన ఆఫ్రికా జట్టు మొరాకో హేమాహేమీలను ఓడించి సెమీస్ కు దూసుకొచ్చింది. అయితే బుధవారం సెమీస్ లో ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ అనంతరం మొరాకో అభిమానులు బ్రస్సెల్స్ వీధుల్లో వీరంగం సృష్టించారు. మొరాకో జెండాలు చేతబట్టి సుమారు వంద మంది సౌత్ స్టేషన్ సమీపంలో చెత్త డబ్బాలు, కార్డ్ బోర్డులను తగలబెట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లతో అభిమానులను చెదరగొట్టారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
నల్గొండ జిల్లా: మిర్యాలగూడ మండలం యాద్గారపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేష్ (32) మోటార్ సైకిల్ అదుపు తప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. యాద్గారపల్లి గ్రామానికి చెందిన నరేష్ గ్రామ సమీపంలోని ఓమిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదేరోజు రాత్రి 8.30 గంటలకు ఇంటికి వెళుతుండగా ఐలాపురం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమవైపున ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద స్పీడ్ బ్రేకర్లను దాటుతుండగా స్కూటీ అదుపు తప్పింది. అదే దారిలో కొందరు వ్యక్తులు వెళ్తున్న విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారిని మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నరేష్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి కుమార్తె ఉండగా ప్రస్తుతం భార్య గర్భిణి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
|
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని 5వేల రూపాయలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని 1000 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ. ఆస్పత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో వ్యవసాయ రంగంలో సమస్యలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) ధర్నా నిర్వహించింది. ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఎస్పి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'వ్యవసాయ సమస్యలపై సమాజ్వాదీ పార్టీ ధర్నా'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
|
అభిషేక ప్రియుడు అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవం కనుల పండువగా జరిగింది. మధురానగర్ లో దీపక్ కన్నె స్వామి ఇంట్లో మహా పడిపూజ మురళీధర్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం మురళీధర్ గురుస్వామి భజన భక్త బృందంచే భక్తి పాటలతో అలరించారు. అనంతరం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని దంపతులు. శనివారం వారి పెళ్లి రోజు సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు. అనంతరం ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని దంపతులు ప్రత్యేక పూజలు'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
జూన్లోగా దేవాదుల మూడోదశ పనులు పూర్తి: కడియం
|
వచ్చే జూన్లోగా దేవాదుల ప్రాజెక్టు మూడోదశ పనులు పూర్తికావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథపై మంత్రి హరీశ్రావు నిర్వహించిన సమీక్షకు కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ దేవాదుల పనులు పూర్తి చేసేందుకు శ్రద్ధ వహించాలని అధికారులకు నిర్దేశించారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేస్తే వరంగల్ జిల్లాకు అంత లబ్ధి చేకూరుతుందన్నారు. వచ్చే ఏడాదిలోగా జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. కాళేశ్వరం తొలి ఫలాలు వరంగల్కే దక్కుతాయన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
నదిపరీవాహక ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా జూరాలకు వరద పెరుగుతోంది. జలాశయంలోకి 82 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 8 గేట్ల ద్వారా 33 వేల క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా 43 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 77 వేల క్యూసెక్కుల వరద బయటకు విడుదల చేస్తున్నామన్నారు. నీటినిల్వ 9. 33 టీఎంసీల మేర గరిష్ఠస్థాయిలో ఉంది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'జూరాలకు 82 వేల క్యూసెక్కుల వరద'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
ఎంపీ అవినాశ్ రెడ్డికి వివేకా హత్యతో సంబంధం లేదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి హస్తమున్నట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు. దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ, చంద్రబాబు కోరుకుంటున్న లైన్ లోనే సీబీఐ కింది స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'సీబీఐ దర్యాప్తుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
1989 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబుకు ఈ సారి జలక్ ఇవ్వాలనే పట్టుదలతో వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా తమిళ స్టార్ విశాల్ బరిలోకో దించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
విశాల్ తండ్రి కృష్ణారెడ్డి తెలుగువారు కావడంతో విశాల్ కు ఏపీ లో మంచి సంబంధాలున్నాయి. తనకు జగన్ పైన ఉన్న అభిమానాన్ని పలు సందర్భాల్లో బయట పెట్టారు. దీనిపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'చంద్రబాబు కు పోటీగా విశాల్?'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
టిటిడి ఇంటర్, డిగ్రీ విద్యాసంస్థలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రవేశాలను మరింత సరళతరం చేసేందుకు టిటిడి ''కాలేజీ అడ్మిషన్ సిస్టమ్'' ను ఏప్రిల్ 25వ తేదీ నుండి అందుబాటులోఉంచాలని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈవో, ఐటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆయా కళాశాలలో ఆన్లైన్లోనే పూర్తిస్థాయిలో పారదర్శకంగా ప్రవేశం పొందేలా అప్లికేషన్ రూపొందించాలని ఆదేశించారు. ప్రవేశాలకు aసఎఱరరఱశీఅ.్ఱతీబఎaశ్రీa.శీతీస్త్ర వెబ్సైట్లో విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా తమ పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్ బాషలలో అప్లికేషన్ రూపొందించాలన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో వచ్చే సందేహలు నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంలో గదుల కేటాయింపుకు నూతన అప్లికేషన్ రూపొందించాలని ఐటి అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుండి టిటిడి స్థానిక ఆలయాలను సందర్శించే యాత్రికులకు సులభతరంగా రవాణా సౌకర్యాం ఉండేల ఆంధ్రప్రదేశ్ టూరిజం అధికారులతో టిటిడి రవాణా విభాగం జనరల్ మేనేజర్ సంప్రదించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వెబ్సైట్ ఎక్కువ మంది వీక్షించేందుకు ఆకర్షణీయంగా రూపొందించాలన్నారు. వెబ్సైట్లో కార్యక్రమాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్క్రోలింగ్ ద్వారా భక్తులకు చేరవేయాలన్నారు. ఈ వెబ్సైట్లో టిటిడి, హెడిపిపి కార్యక్రమాలను పూర్తి సమాచారంతో పొందుపర్చాలన్నారు. తిరుమలలో శ్రీవారి సేవకులు పరకామణి, లడ్డూ ప్రసాదం, శ్రీవారి ఆలయ పరిశుభ్రత, తదితర సేవలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అభిప్రాయ సేకరణ తీసుకుని పారదర్శకంగా సేవలు కేటాయించాలన్నారు. తిరుమలలో శ్రీవారి సేవకులు తమకు ఆశక్తి గల విభాగాలను ఎంచుకుని సేవలందించేందుకు సులభతరంగా అప్లికేషన్ ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి శ్రీవారి సేవకులు సేవలందించేందుకు వస్తుంటారని, అందుకు అనుగుణంగా వివిధ బాషాలలో మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. శ్రీవారిసేవకులు దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి సంబంధిత సమాచారంపై ఎస్ఎమ్ఎస్ పంపించాలని అధికారులను ఆదేశించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'టిటిడి విద్యా సంస్థలలో ప్రవేశం సరళతరం : ఈవో సింఘాల్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ప్రకాశం జిల్లాలో దారుణం మహిళపై నాటువైద్యుడి అత్యాచారం !
|
ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో దారుణం జరిగింది. వ్యవసాయ పనులకు కూలీలను పిలిచేందుకు వెళ్లిన మహిళను కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు ఓ నాటు వైద్యుడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అతడ్ని కర్రలతో కొట్టి చంపారు. అడ్డుకున్న పోలీసులను కూడా గాయపరిచారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్ విజయ వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలిచేందుకు రాత్రి సమయంలో వుడ్డెపాలెం వెళ్లారు. ఉదయం పని కోసం కూలీలను పిలుస్తుండగా అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య ఈ విషయాన్ని గమనించాడు. ఆమెను పలకరించి మాటలు కలిపాడు. అనంతరం మోకాళ్ల నొప్పులకు మందులిస్తాను రమ్మంటూ ఆమెను ఇంటికి పిలిచాడు.అతన్ని నమ్మి లోపలకు వెళ్లిన విజయను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఊహించని ఈ పరిణామంతో విజయలక్ష్మి తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసింది. విషయం బయటకు చెబితే తనకు ఇబ్బందులొస్తాయని భావించిన ఓబయ్య ఆమెపై దాడి చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి ఆపై గొడ్డలితో నరికి చంపాడు.అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చి. విజయలక్ష్మిని హత్యచేసిన విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పాడు. వెంటనే జరుగుమల్లి పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. ఎస్సై రజియా సుల్తానా బేగం హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.అక్కడే ఉన్న నిందితుడు ఓబయ్యను తన వాహనంలో ఎక్కించుకుని స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్థులు ఒక్కసారిగా ఓబయ్యపై దాడి చేశారు. పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్యను స్థానికులు కర్రలతో కొట్టిచంపారు. అడ్డుకోబోయిన ఎస్సై పైనా దాడి చేశారు. స్థానికులు విచక్షణారహితంగా దాడి చేయటంతో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ విషయం తెలియడంతో కామేపల్లి గ్రామంలో పోలీసులు పెద్దఎత్తున మొహరించారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
వైద్య రంగంలో నూతన ఒరవడి తెచ్చింది వైఎస్ఆర్
|
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వైద్యరంగంలో ఎంతో మేలు చేస్తున్నా. చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. ఆమె కడప రిమ్స్లో ప్రాంతీయ జిల్లాల వైద్యాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వైద్య రంగంలో నూతన ఒరవడి తీసుకొచ్చారన్నారు. తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వైద్యరంగంలో సమూలంగా మార్పులను తీసుకొచ్చి ఎన్నడూ లేనివిధంగా వైద్యరంగంలో విశేష అభివృద్ధి చేపడుతున్నారని చెప్పారు. కొత్త జిల్లాల్లో ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రారంభించి, వేగంగా పనులను చేయిస్తున్న ఘనత జగనన్న ప్రభుత్వానిదేనన్నారు. వైద్యరంగంలో గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా వైద్యుల దగ్గరి నుంచి వివిధ స్థాయి ఉద్యోగుల వరకు కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మొత్తం 44,760 మందిని నియమించారని చెప్పారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఫెడరలిజాన్ని బీజేపీ దెబ్బతీస్తోంది: ఉద్దమ్ థాక్రే
|
బీజేపీ దేశంలోని ఫెడరలిజాన్ని దెబ్బతీస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. ముంబైలో తెలంగాణ సీఎం, ఉద్ధవ్ థాక్రేల బేటీ ముగిసింది. అనంతరం దేశంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఉద్ధవ్ థాక్రే మద్దతు పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర రెండు సోదర రాష్ట్రాలని, రెండు రాష్ట్రాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “హిందూత్వ అంటే హింస లేదా ప్రతీకారం కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమిటి.?" అని థాక్రే ప్రశ్నించారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఉండాల్సిన వాతావరణం కనిపించడం లేదు అన్నారు. కేంద్రం ప్రభుత్వం వివిధ మార్గాల్లో కొన్ని రాష్ట్రాలు, కొంతమంది వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తోందని ఆరోపించారు. దేశాన్ని ఏకం చేయడం కోసం కలసి పనిచేయడం అవసరమని థాక్రే అభిప్రాయపడ్డారు. తమతో కలసి వచ్చే నాయకులతో పోరాడతాం అన్నారు. చర్చల్లో ఎటువంటి రహస్యం లేదని, దేశంలో మార్పు కోసం ప్రయత్నిస్తామని అన్నారు. దేశంలో ప్రస్తుతం కక్ష, ప్రతికార రాజకీయాలు నడుస్తున్నాయని, ఇవి దేశానికి మంచిది కాదని ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఇదలావుంటే అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దీనిపై మాట్లాడారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందని ఆయన అన్నారు. త్వరలో మిగతా ప్రాంతీయ పార్టీలను కలసి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
జనగాం జిల్లా పాలకుర్తి లో సోమవారం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రప్రారంభం అయ్యింది. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కేంద్రం నుండి ఈ ఆయాత్ర ప్రారంభమైంది. బండి సంజయ్ కి పెద్దయేత్తున బీజేపీ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని ప్రశాంతి హై స్కూల్లో జాతీయ జెండాను బండి సంజయ్ ఎగురవేశారు. నేడు బొడతండా , దేవరుప్పుల తండా, దర్మపురం, మైలారం, గ్రామాల మీదుగా యాత్ర కొనసాగనున్నదని బీజేపీ శ్రేణులు తెలిపాయి. సాయంత్రనికి విస్నూర్ గ్రామానికీ చేరుకొని దుర్గమ్మ తల్లిని దర్శించుకుని రాత్రికి ఇక్కడే భస చేయనున్నారు. నేటి నుండి మూడు రోజులపాటు పాలకుర్తి నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజ సంగ్రామ యాత్ర కొనసాగనుంది.
జనగాం జిల్లా పాలకుర్తి లో సోమవారం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రప్రారంభం అయ్యింది. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కేంద్రం నుండి ఈ ఆయాత్ర ప్రారంభమైంది. బండి సంజయ్ కి పెద్దయేత్తున బీజేపీ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని ప్రశాంతి హై స్కూల్లో జాతీయ జెండాను బండి సంజయ్ ఎగురవేశారు. నేడు బొడతండా , దేవరుప్పుల తండా, దర్మపురం, మైలారం, గ్రామాల మీదుగా యాత్ర కొనసాగనున్నదని బీజేపీ శ్రేణులు తెలిపాయి. సాయంత్రనికి విస్నూర్ గ్రామానికీ చేరుకొని దుర్గమ్మ తల్లిని దర్శించుకుని రాత్రికి ఇక్కడే భస చేయనున్నారు. నేటి నుండి మూడు రోజులపాటు పాలకుర్తి నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజ సంగ్రామ యాత్ర కొనసాగనుంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'జెండా ఎగురవేసిన బండి సంజయ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ప్రాణాలు పోతున్నా 40మంది స్కూల్ విద్యార్థుల్ని కాపాడి మృతి... ఈ బస్సు డ్రైవర్ రియల్ హీరో
|
బాపట్ల జిల్లాలో ఓ ష్కూల్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న సమయంలోనూ బస్సులోని స్కూల్ విద్యార్థుల్ని ప్రమాదం నుంచి తప్పించారు. చివరి క్షణాల్లోనూ చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదం నుంచి అందర్నీ బయటపడేశారు. అద్దంకి మండలం ఉప్పలపాడు దగ్గర ఈ ఘటనజరిగింది. అద్దంకికి ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ ఏడుకొండలు. మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుంచి 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వస్తున్నాడు.
ఈ క్రమంలో ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ గుండెపోటు వచ్చింది. అతడు బస్సును పక్కకు పెట్టి సీటులోనే కుప్పకూలాడు. ఆ సమయంలో బస్సు రోడ్డు మధ్యలో ఆగింది. స్థానికులు గమనించి డ్రైవర్ను కిందికి దించి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. అధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ సహాయంతో అద్దంకికి చేర్చారు.
డ్రైవర్ గుండెపోటు వచ్చిన చాకచక్యంగా వ్యవహరించాడు. బస్సు పక్కకు పెట్టి కుప్ప కూలిపోయాడు. దీంతో విద్యార్థులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడరు. ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. తన ప్రాణాలు పోతున్నా సరే బస్సును కంట్రోల్ చేసి విద్యార్థుల్ని ప్రమాదం నుంచి కాపాడిని ఏడుకొండల్ని అందరూ ప్రశంసిస్తున్నారు. స్కూలు యాజామాన్యం. అధికారులు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
మీడియా పై రెచ్చిపోయిన ఆర్ఎంవో
|
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో కన్న తండ్రే కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. అర్ధారాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనను చిత్రీకరించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మీడియాపై ఆర్ఎంవో చిందులు తొక్కాడు. జగన్ ప్రభుత్వాన్ని కుల మీడియా జబ్బు పట్టిస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఆస్పత్రి గేటు వద్దే మీడియాను అడ్డగిస్తూ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు. తొడ కొడుతూ మీడియా ప్రతినిధులను ఆర్ఎంవో శంకర్ రావు బెదిరింపులకు దిగాడు. మీడియా సంస్థలపై బూతు పురాణం అందుకున్నాడు. గతంలో ఈ ఆర్ఎంవోపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. మీడియా పట్ల ఆర్ఎంవో అనుచిత ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
స్థానికంగలో బోణీ...తమిళనాడులో బీజేపీకి కలిసొస్తుందా
|
జయలలిత మరణం తరువాత తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నంచేస్తోంది. ఉత్తరాదిన సత్తా చాటుతున్న భారతీయ జనతా పార్టీ. దక్షిణాదిన మాత్రం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా. ప్రాంతీయ అభిమానం మెండుగా కలిగిన తమిళనాడులో మాత్రం బీజేపీకి పట్టే చిక్కడం లేదు. అయితే తాజాగా ఆ రాష్ట్రంలోనూ బీజేపీ పాదం మోపిందనే చెప్పాలి. మంగళవారం నాడు వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కొన్ని స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. చెన్నైలోని ఓ వార్డును కైవసం చేసుకున్న బీజేపీ. మరో నాలుగైదు వార్డులను గెలుచుకునే దిశగా సాగుతోంది. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే ఘన విజయం సాధించగా. విపక్ష అన్నాడీఎంకే మాత్రం చతికిలబడిపోయింది. అంతేకాకుండా బీజేపీ సత్తా చాటిన ప్రాంతాల్లో అన్నాడీఎంకే ఏకంగా మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. చెన్నైలోని చాలా వార్డుల్లో డీఎంకే తొలి స్థానంలో నిలవగా. రెండో స్థానంలో అన్నాడీఎంకేకు బదులుగా బీజేపీ నిలిచింది. బీజేపీ రెండో స్థానానికి చేరుకోవడంతో అన్నాడీఎంకే మూడో స్థానానికి పడిపోయింది. ఈ తరహా పరిస్థితి ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపుతోంది.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
భూ రికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెన్నాలజీ: కేటీఆర్
|
హైదరాబాద్ : టీయాప్ ఫోలియోను మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రాంతాలలో కూడా భూప్రక్షాళన చేపడతామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెన్నాలజీ ఎంతగానో దోహదపడుతుందన్నారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
తండ్రి కొడుకులు ఆంధ్రాలో దోచుకున్నది సింగపూర్ లో దాచుకుంటున్నారు: రోజా
|
ఒంగోలు: తండ్రి కొడుకులు ఆంధ్రాలో దోచుకున్నది సింగపూర్ లో దాచుకుంటున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఒంగోలులో జరిగిన వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా సమావేశంలో ఆమె మాట్లాడారు. పైకి కాంగ్రెస్ తో, లోపల బిజెపి తో చంద్రబాబు పొత్తు పెట్టుకుని ప్రజలను మోసగిస్తున్నారన్నారు. వైయస్ భారతి పై అర్థం లేని కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
గాల్వాన్ లోయలో జరిగిన భారత, చైనా పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా. కేంద్రంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గాల్వాన్లో భారతీయ జవాన్లపై చైనా ‘ముందస్తు వ్యూహంగానే దాడి చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని, జవాన్లు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. ‘‘చైనా ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేసిందని ఇప్పుడు నిర్ధారణ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంది. దాని మూల్యాన్ని మన అమర జవాన్లు చెల్లించాల్సి వచ్చింది.’’ అని ట్విట్టర్ వేదికగా కేంద్రంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'కేంద్రంపై విమర్శలు చేసిన రాహుల్...'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
గణపతి నమూనాను ఆవిష్కరించిన మాధవానంద
|
సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామం పరిధిలో శ్రీ విద్యా గణపతి యాగ మహోత్సవంలో భాగంగా శ్రీ విద్యా గణపతి, దేవాలయం నమూనా చిత్రాలను బుధవారం మాధవనంద సరస్వతీ స్వామి ఆవిష్కరించారు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన మరియు షాద్నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద నూతన్ చెక్ పోస్ట్ కేంద్రాన్ని ప్రారంభించినా సైబరాబాద్ సిపి సజ్జనర్, డిసిపి ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్,ఏసీపీ కుశల్కర్, ట్రాఫిక్ SI రఘుకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'నూతన పోలీస్ స్టేషన్ ను శంకుస్థాపన చేసిన సీపీ సజ్జనార్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
టైర్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
|
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న జై జై టైర్స్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాగర్ హైవేపై భారీ అగ్నిప్రమాదం జరగడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
| 1 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.