inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
|---|---|---|---|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఏపీలో రేపటి నుంచే పాలిసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు
|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ రేపటి(ఆగస్టు 11) నుంచి ప్రారంభంకానుంది. తేదీల వివరాలు ఇలా. వెబ్ ఆప్షన్ల నమోదుకు చివరితేది: ఆగస్టు 14, ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం: ఆగస్టు 16, పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు: ఆగస్టు 18, కళాశాలలో రిపోర్టింగ్: ఆగస్టు 19 నుంచి 23 మధ్య, తరగతులు ప్రారంభం: ఆగస్టు 23 నుంచి.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కంటే వైద్యసేవలు అందజేస్తుందని బొండపల్లి ఎంపీపీ చల్లా చలంనాయుడు అన్నారు. శనివారం బొండపల్లి మండలం లోని కనిమెరక గ్రామ సచివాలయం వద్ద ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా 71 మందికి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్. పి. టి. సి రాపాక సూర్యప్రకాశరావు గ్రామ సర్పంచ్ సిరిపురపు ఆదినారాయణ, ఎంపీడీవో వేదవతి, తాసిల్దారు శ్రీనివాస్ మిశ్ర, వైద్యాధికారులు డాక్టర్ జె. ఝాన్సీలక్ష్మి, డాక్టర్ సత్యవతి, 145 డాక్టర్ రవిచంద్ర, డి. ఈ. వో జ్యోతి, ఎం. పి. హెచ్ వివో నాయుడు, ఎం. ఎల్. హెచ్. పి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ప్రజల వద్దకే వైద్యసేవలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఐపీఎల్ను మించేలా సౌదీ లీగ్...!
|
సౌదీ అరేబియా IPLను మించిన క్రికెట్ లీగ్ను తీసుకురావాలని చూస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న ఆ దేశం జట్లను కొనే దిశగా మన IPL ఫ్రాంఛైజీల యజమానులతోనే సంప్రదింపులు జరుపుతుంది. ఇప్పటిదాకా రిటైరవ్వని భారత క్రికెటర్లు ఏ విదేశీ లీగ్లోనూ పాల్గొనట్లేదు. కానీ సౌదీ లీగ్లో మాత్రం వారిని ఆడింపజేసేలా బీసీసీఐని ఒప్పించాలని సౌదీ చూస్తున్నట్లు సమాచారం.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
బీరువాలో నగదు చోరీ
|
వేమూరునియోజకవర్గం, కొల్లూరు మండల పరిధిలోని తిప్పలకట్ట గ్రామంలో ఇంట్లో దాచుకున్న నగదు చోరీ జరిగిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, తిప్పలకట్ట గ్రామానికి చెందిన దంత గాని శ్రీలక్ష్మి అనే మహిళ ఆస్తి కొనుగోలు విషయం గత నెల మూడో తేదీన 15 లక్షల 50 వేల నగదు తన ఇంటి బీరువాలో దాచుకుంది.
రెండు రోజులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి బీరువాలో దాచిన నగదు చూసుకోగా అందులో 2 లక్షల 50 వేలు తగ్గడం గమనించి ఆందోళన చెందింది. దాంతో శ్రీలక్ష్మి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కొల్లూరు ఎస్ ఐ శామ్యూల్ రాజీవ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
మరికాసేపట్లో టెట్ షెడ్యూల్ విడుదల చేయనున్న మంత్రి గంటా
|
అమరావతి: మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ షెడ్యూల్ విడుదల చేయనుంది. మంత్రి గంటా శ్రీనివాస్రావు టెట్ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. షెడ్యూల్ అనంతరం నోటిఫికేషన్, సిలబస్ను విడుదల చేయనుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
అమరచింత మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సభలో అధికారులు తాము తీసుకొచ్చిన ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. నందిమల్ల సత్యసాయి సంపుహౌస్ వద్ద బోరు మోటరు మరమ్మతుకు గురై అక్కడి ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మిషన్ భగీరథ డీఈని ఉద్దేశించి నందిమల్ల సర్పంచ్ విజయలక్ష్మి మిషన్ భగీరథ పథకం ఎత్తివేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కల్పించుకుని సీఎం కేసీ ఆర్ ఎంతో ముందు చూపుతో కోట్ల నిధులు ఖర్చు చేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నారని మరమ్మతుకు గురైన మోటర్లకు తక్షణమే రూ. 15లక్షల నిధులు మంజూరు చేస్తానన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా చూడాలని ఎమ్మెల్యే అన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'మరమ్మతుకు గురైన మోటర్లకు రూ.15లక్షల నిధులు మంజూరు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి శాంతినగర్లో బర్త్ డే పేరుతో యువకులు రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు. పది మంది యువకులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ చేసుకున్న విద్యార్థులంతా ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఇంటర్మీడియట్ లోనే గంజా కి బానిసలవుతున్న యువత'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదుల ప్లాన్ విఫలం!
|
చంచల్ గూడా జైలులో సిబ్బంది కొరత, కొరవడిన నిఘా, భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహమ్మద్ అతుల్లా రహమాన్, మహమ్మద్ అతుల్లా యజ్దానీలు తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. వారి ప్రణాళిక కొద్ది క్షణాల్లో సక్సెస్ అయి, వారు గేటు దాటతారనగా, అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించగలిగారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ముగ్గురు ఖైదీలూ శనివారం నాడు ములాఖత్ లో భాగంగా తమ కుటుంబీకులను కలుసుకున్నారు. వారిచ్చిన వస్తువులను జైలు రెండో ప్రహరీ గోడకు ఉండే గేటు వద్ద సిబ్బంది తనిఖీలు చేస్తుండగా, వారిపై దాడికి దిగి, అక్కడి నుంచి మెయిన్ గేటు వరకూ పరుగందుకున్నారు.
అప్పటికి ప్రధాన ద్వారం తెరచే ఉండగా, ఉగ్రవాదుల పరుగును చూసిన సిబ్బంది, వెంటనే దాన్ని మూసి వేయడంతో వారి పన్నాగం పారలేదు. కరుడుగట్టిన ఉగ్రవాదులు తప్పించుకోవాలని చూడగా, దాన్ని పోలీసులు నిలువరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. రెండో గేటు, మొదటి గేటు మధ్య ఉన్న సిబ్బంది వారిని సమర్థవంతంగా నిలువరించారని, ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కు గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. గడచిన 14 నెలలుగా ఈ ముగ్గురూ చంచల్ గూడ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈ ముగ్గురిపై తప్పించుకునే ప్రయత్నం చేశారన్న మరో కేసును నమోదు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు కేంద్రం రూ.820 కోట్ల సాయం ప్రకటించింది. తపాలా శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే కొత్తగా బ్యాంకింగ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు కొత్త జవసత్వాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం మేరకు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు కేంద్రం రూ.820 కోట్లను సాయంగా అందించనుంది.
ఇటీవలే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన తపాలా శాఖ ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయించడంలో రికార్డులు నమోదు చేసింది. ఇదే ఊపుతో సాగితే. ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజాలతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు కూడా గట్టి పోటీదారు ఎదురైనట్లే. ఇదే అంశాన్ని అవగతం చేసుకున్న కేంద్రం పోస్టల్ పేమెంట్స్ బ్యాంకును మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రూ.820 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు మరింత సత్తాతో పనిచేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు కేంద్రం రూ.820 కోట్ల సాయం'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
గత కొన్నిరోజులుగా మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గాయి. దీంతో ఇప్పటికే ధరలు పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు మళ్లీ ధరలు పెరుగుతాయన్న ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ లోని మార్కెట్లు, రైతుబజార్లకు ప్రతి నిత్యం వచ్చే కూరగాయల్లో దాదాపు 30శాతానికి పైగా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే టమాటా మార్కెట్లో చాలా తక్కువ లభిస్తోంది. ఽరిటైల్ మార్కెట్లో కిలోకు 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. నగరానికి రోజుకు 150 నుంచి 180 లారీల టమాటా డిమాండ్ ఉంటే ప్రస్తుతం 120 లారీలు కూడా రావడం లేదని సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని వ్యాపారి వెంకటేశం పేర్కొన్నారు. గత కొన్నిరోజులు క్రితం కురిసిన వర్షాలకు టమాటా పంట పాడైపోవడం వల్ల కూడా దిగుమతి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
కొత్త పంట మార్కెట్కు రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని తెలిపారు. ఇక మహా రాష్ట్ర నుంచి హైదరాబాద్కు దిగుమి అయ్యే ఆలుగడ్డ కూడా సరఫరాలో 25 శాతం మేరకు తగ్గిందని గుడిమల్కాపూర్కు మార్కెట్కు చెందిన రాజారెడ్డి తెలిపారు. నగరానికి రోజుకు 100 నుంచి 150 లారీల ఆలు వస్తుండగా ప్రస్తుతం 100 లారీలు కూడా సరిగ్గా రావడం లేదని తెలిపారు. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన వర్షాలే కారణమని వ్యాపారులుచెబుతున్నారు. కూరగాయల్లో ముఖ్యమైన వంకాయలు, బెండకాయ, చిక్కుడు, బిన్నీసు వంటివి కూడా సరాఫరా కూడా తక్కువగానే ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా చిక్కుడు, గోకరకాయ వంటివి డిమాండ్లో 50శాతం కూడా మార్కెట్కు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా గత కొన్నిరోజులుగా మార్కెట్కు వచ్చే కూరగాయలు తగ్గడం వల్ల వాటి ధరులు పెరుగుతున్నాయని వ్యాపారులుచెబుతున్నారు. మరో రెండు వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'మార్కెట్కు తగ్గిన కూరగాయల దిగుమతులు... ఆకాశాన్ని అంటుతున్న ధరలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
వేతనాలు అమలు చేయాలంటూ ఆలయాల్లో క్షురకుల ఆందోళన
|
అమరావతి : కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోని క్షురకులు ఆందోళన చేస్తున్నారు. విజయవాడ దుర్గ గుడిలో క్షురకులు విధులు బహిష్కరించారు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కేశఖండన శాలలో క్షురకులు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం కళ్యాణకట్టలో క్షురకులు విధులు బహిష్కించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో క్షురకులు ఆందోళన చేస్తున్నారు. భక్తులకు తల నీలాలు తీయకుండా నిరసన తెలపుతున్నారు. రెండు వారాల క్రితం దుర్గ గుడిలో క్షురకునిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దాడి చేశారు. దాడి విషయంలో పెంచలయ్యపై చర్యలు తీసుకోకపోవడాన్ని క్షురకులు తప్పుపడుతున్నారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఔరంగజేబు ఇంటికి వెళ్లిన సీతారామన్
|
ఉగ్రవాదుల చేతుల్లో హతమైన ఆర్మీ జవాను ఔరంగజేబు కుటుంబసభ్యులను ఇవాళ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలకు ఆమె వెళ్లారు. ఆమెతో పాటు భారతీయ ఆర్మీకి చెందిన హై ర్యాంక్ అధికారులు, పోలీసులు కూడా ఔరంగజేబు ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులకు జవాను మృతి పట్ల సీతారామన్ సంతాపం తెలిపారు. హంతకులను శిక్షిస్తామని ఆమె కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. వారం క్రితం ఔరంగజేబును ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు ఆ తర్వాత అతన్ని చంపేశారు. గుస్సు గ్రామంలో అతని మృతదేహం లభించింది. హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది సమీర్ టైగర్ను చంపిన ఎన్కౌంటర్లో ఔరంగజేబు సభ్యుడిగా ఉన్నాడు. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ ఈ హత్యకు ప్రేరేపించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జమ్మూకశ్మీర్ పరిస్థితిపై ఐఎస్ఐ ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఔరంగజేబు హత్య తర్వాత భారతీయ ఆర్మీ పట్ల మద్దతు పెరిగింది. దీంతో పాక్ ఆ రాష్ట్ర కదలికలపై కన్నేసింది. ఓ అమరుడి ఇంటికి వెళ్లాను, ఓ కుటుంబాన్ని కలిశాను, ఆ కుటుంబం దేశానికి ప్రేరణగా నిలుస్తోందని మంత్రి సీతారామన్ అన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
మెదక్ జిల్లా పాతూరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన 22 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడపడచులకు ఆర్ధికం సాయాన్ని అందజేస్తూ చేయూతగా నిలిస్తోందని అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'పేదింటి ఆడపడచులకు చేయూత'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
సీఎం జగన్ తో అసదుద్దీన్ ఓవైసీ అత్యవసర సమావేశం?
|
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ చట్టాన్ని దేశంలో చాలా పార్టీలు మరియు కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి నిర్ణయాల వల్ల దేశం ముక్కలు అయిపోయే చాన్స్ ఉందని ప్రజల మధ్య విద్వేషాలు రేగే అవకాశం ఉందని ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తీవ్రంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై విభేదిస్తున్నారు. అలా విభేదిస్తున్న పార్టీలలో ఒక పార్టీ మజ్లిస్. పౌరసత్వ చట్టాన్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు అమలు కాకుండా చూస్తామని మజ్లిస్ అధినేత ఓవైసీ అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.
ఈ చట్టంతో దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న కుట్ర వెనకాల దాగి ఉందని సీఏఏ. ఎన్ ఆర్ సీ. ఎన్ పీఆర్ లకు వ్యతిరేకంగా ఆయన కర్నూలులో గళం విప్పారు. ఎన్ ఆర్ సీ. ఎన్ పీఆర్ లకు సంబంధం లేదని కేంద్రం చెబుతోందని. కానీ రెండింటికి సంబంధం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. రాబోయే తరాల కోసమే పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ చట్టాల వల్ల దేశంలో ముస్లింలకు మరియు ఇతర వర్గాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇదే తరుణంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అవడానికి త్వరలో సిద్ధం కాబోతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు.
ఈ రిజర్వేషన్లు అంశాలకు సంబంధించి త్వరలోనే సుప్రీం కోర్టు ముందుకు విచారణకు రానుందని, ముస్లింల అభ్యున్నతికి ఉపకరించే ఆ బిల్లుపై మంచి న్యాయవాదులను పెట్టి వాదించాలని తాను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించానని మజ్లిస్ అదినేత అసదుద్దీన్ ఒవైసి అన్నారు. వైసిపి పార్టీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని కుదిరితే ఈ విషయంపై మాట్లాడే ఆలోచనలో ఉన్నట్లు అసదుద్దీన్ అన్నారు. అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కేరళ తరహాలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని కోరతానన్నారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
వైభవంగా గోవిందుడి రథోత్సవం
|
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 3.30 నుండి 4 గంటల వరకు మీన లగ్నంలో స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీవారికి, నమ్మాళ్వార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారికి ఊంజల్సేవ జరగనుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
హైదరాబాద్ : పోచంపల్లి పీఎస్ ఎస్ఐగా పని చేస్తున్న మధుసూదన్ నల్లగొండకు పోలీసు రిక్రూట్మెంట్ ఈవెంట్స్ బందోబస్తుకు వెళ్తూ నార్కెట్పల్లి వద్ద వాహనం అదుపు తప్పి కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. అతని కుటుంబానికి భరోసా కల్పించేందుకు 2012 బ్యాచ్లో అతడితో కలిసి శిక్షణ పొందిన సిబ్బంది ముందుకు వచ్చారు. శనివారం మధుసుదన్ తల్లిదండ్రులు కొడయ్య, అంజమ్మలకు నాలుగు లక్షలు, అదేవిధంగా కూతురు శ్రీ వైష్ణవి పేరు మీద రూ. 6 లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేశారు. దీనికి సంబంధించి పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, సభ్యులు ప్రభాకర్రెడ్డి, 2012 బ్యాచ్ ఎస్సైలు డి.విజయ్, కే.సంజీవరెడ్డి, బీ. జగన్రెడ్డి, అనిల్ సీపీ మహేష్ భగవత్ చేతుల మీదుగా చెక్కులు, డిపాజిట్ పత్రాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
2018 సంవత్సరపు పొలిటికల్ మ్యాచ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫసర్ కే.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తుందని ముందే ప్రకటించిన కేసీఆర్.90 సీట్ల వరకు గెల్చుకోవడం గొప్ప విషయమని అన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీచినా.తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ హవాను కేసీఆర్ అడ్డుకోగలిగారని, తెలంగాణకు సంబంధించినంత వరకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు నాకౌట్ అయ్యాయని అన్నారు.
అలాగే 2018 సంవత్సరపు పొలిటికల్ మ్యాచ్లో రాహుల్ గాంధీని మ్యాచ్ ఆఫ్ ది సిరీస్గా అభివర్ణిస్తూ, ఐదేళ్లుగా ఎన్నో పరాజయాలు, అవమానాలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ.మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడపడంతో పాటు కర్ణాటకలోనూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్నారు. 2018 సంవత్సరం బీజేపీకి బ్యాడ్ ఇయర్గా పేర్కొన్న ప్రొ.నాగేశ్వర్.ఈ సంవత్సరంలోనే నరేంద్ర మోదీ అజేయుడన్న భావనకు తూట్లు పడ్డాయని వ్యాఖ్యానించారు. 2019లో జరిగే ఫైనల్ మ్యాచ్ ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక '2018 పొలిటికల్ మ్యాచ్...కేసీఆరే ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
|
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చంద్రబాబు ఒక పిచ్చోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల తీరు చూస్తుంటే రౌడీలు, గుండాలను తలపిస్తోందన్నారు. రాజకీయాల్లో ప్రజలు పూలు చల్లినా, రాళ్లు విసిరినా స్వీకరించాలి, అంతే తప్ప రండి కొట్టుకుందాం అనడం కరెక్ట్ కాదన్నారు. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని విమర్శించారు. విద్యా వ్యవస్థలో జగన్ పెను మార్పులు తీసుకువచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
జన్మభూమిలో ప్రజలకు ఓపికగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు, ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నారు. ఫిర్యాదుదారుల్లో బాధ ఉంటుందన్నారు. వాళ్ల బాధను మనం అర్ధం చేసుకోవాలన్నారు. సత్వరమే పరిష్కరిస్తే ప్రజల్లో సంతృప్తి మరింత పెరుగుతుందన్నారు. ప్రజ బాధలు వింటే, వాటిని పరిష్కరిస్తే, ఆ సంతృప్తి వేరుగా ఉంటుందన్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. రాష్ట్రాన్ని మన కష్టంతో ఒక స్థాయికి తెచ్చాం. తరువాత దశకు తీసుకెళ్లాలన్నారు. ఫిర్యాదు సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. నాుగున్నరేళ్లలో చేసిన పనులే అందుకు నిదర్శనం. పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేపట్టామన్నారు. కేంద్రం జాప్యం వల్లే ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందన్న విషయం గ్రామసభల్లో వివరించాలని అధికారులు చెప్పారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'జన్మభూమిలో ప్రజలకు ఓపికగా సమాధానం చెప్పాలి...'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
|
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం (సబ్ స్టేషన్) బసవేశ్వర చౌక్ వద్ద శ్రీ వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో. సుభాష్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద కర్ణ భక్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా విశ్వగురువు శ్రీ బసవేశ్వర జయంతి వేడుకల్లో ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బసవేశ్వర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
అనాథ శవానికి అంత్యక్రియలు జరిపిన యువకులు
|
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో ఓ అనాథ శవానికి అంత్యక్రియలు జరిపి యువకులు మానవత్వాన్ని చాటుకున్నారు. కొన్నేళ్లుగా ఓ వ్యక్తి గ్రామంలోనే సంచరిస్తూ గ్రామస్తులు పెట్టిన భోజనాన్ని తింటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అనారోగ్యం బారిన పడి ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువ స్పందన స్వచ్ఛంద సంస్థ సభ్యులు రమేష్, ఆ గ్రామ సర్పంచ్, యువకులు నాగప్పతోపాటు మరికొంతమంది స్పందించి అనాథ శవానికి సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు జరిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రుషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
|
రుషికొండపై నిర్మానాలను అడ్డుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడ నిర్మాణాలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జగన్ సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రుషికొండపై టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటి విధించిన స్టే ఎత్తివేయాలని ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం. రుషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపింది. తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయొద్దన్న సుప్రీం కోర్టు. కేసులోని మెరిట్స్పై తామెలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదంది.
రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చిన సుప్రీంకోర్టు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగం గందరగోళంలో ఉందని. హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి, హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది.
ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచన చేసింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు కల్పించడంతో ప్రభుత్వానికి రిలీఫ్ దక్కింది.
నర్సాపురం ఎంపీ రఘురామ గతేడాది దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 6న ఎన్జీటీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అలాగే రుషికొండపై తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక అందించాలని ఎన్జీటీ కమిటీని ఆదేశించి. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ప్రభుత్వానికి చెప్పింది.
అంతేకాదు రఘురామ గతేడాది ఎన్జీటీ చైర్మన్ ఆదర్శకుమార్ గోయల్కు దీనిపై లేఖ రాశారు. రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన జరుగుతోందని. అక్కడ అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. పర్యాటక శాఖ, పట్టణ మున్సిపల్ శాఖ అమలులో ఉన్న పర్యావరణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖ రుషికొండ తవ్వకాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం ఇచ్చిన స్టేను కోర్టులో సవాల్ చేసి. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే రుషికొండలో తవ్వకాలను చేపట్టినట్లు తెలిపింది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్లో ప్రస్తావించింది. ఇప్పుడు కోర్టు విచారణ జరిపి తీర్పును వెల్లడించింది.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధిని సాజియా సీఇసీ (962/1000)లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నే టాపర్ గా నిలిచింది. దీంతో బుధవారం భీమా గ్రూప్ మెరిట్ వారు ఉరవకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డుతో పాటు రూ. 5 వేలు నగదును బహుకరించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'హిందూపురం బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినికి పురస్కారం'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
ఛత్తీస్గఢ్లో శుక్రవారం 18 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇది రాష్ట్రాన్ని 11,52,038కి తీసుకువెళ్లగా, మరణాల సంఖ్య 14,034 వద్ద మారిందని అధికారి తెలిపారు.రికవరీ సంఖ్య 11,37,864కి పెరిగిందని, రాష్ట్రంలో 140 మంది క్రియాశీలకంగా ఉన్నారని ఆయన చెప్పారు.పగటిపూట 12,191 నమూనాలను పరిశీలించగా, ఛత్తీస్గఢ్లో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 1,74,59,435కి చేరుకుందని ఆయన తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఛత్తీస్గఢ్ కరోనా అప్డేట్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
తమ ప్లాట్ఫామ్ దుర్వినియోగం చేసిన వారిపై వాట్సాప్ వేటు వేసింది. భారత్ లో పెద్ద సంఖ్యలో యూజర్ల ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. 2021 నవంబర్ నెలకు సంబంధించి యూజర్ల భద్రతా నివేదికను విడుదల చేసింది. నవంబర్ లో 17,59,000 ఖాతాలను నిషేధించినట్టు అందులో పేర్కొంది. యూజర్ల ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను ఈ నివేదికలో వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాాదుల ఆధారంగానే కాకుండా. వాట్సాప్ టీమ్ స్వయంగా ప్లాట్ ఫామ్ సేవలను దుర్వినియోగం చేస్తున్న వారిని గుర్తించేందుకు పర్యవేక్షణ కొనసాగిస్తుంటుంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. దుర్వినియోగాన్ని గుర్తించేందుకు వాట్సాప్ లో మూడంచెల వ్యవస్థ ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో, మెస్సేజ్ చేస్తున్న సమయంలో, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ లకు స్పందించడం ఆధారంగా ఖాతాలను గుర్తించి చర్యలు చేపడుతుంది.స్పామ్ లేదా దుర్వినియోగం, మోసపూరిత ఖాతాలని భావిస్తే తమకు తెలియజేయాలని యూజర్లను వాట్సాప్ కోరుతుంటుంది. గుర్తు తెలియని నంబర్ నుంచి సందేశం అందుకున్న సమయంలో రిపోర్ట్ చేయమని అడుగుతుంది. అంతేకాకుండా ఆయా ఖాతాలను బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది. వాట్సాప్ ను ఉపయోగించుకొని అపరిచిత నంబర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో పేట్రేగిపోతుండడం తెలిసిందే.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'దుర్వినియోగం చేసిన వారిపై వేటు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
హాజీపూర్ బాధితులను ఆదుకోకపోతే రోజంతా దీక్ష: వీహెచ్
|
హైదరాబాద్: హాజీపూర్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో హాజీపూర్ వెళ్లి రోజంతా దీక్ష చేస్తానని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ హాజీపూర్ హంతకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హాజీపూర్ బాధితుల కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించలేదన్నారు. వారంలోపు కేసీఆర్ హాజీపూర్కు వెళ్లి బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులను ఆదుకోకపోతే హాజీపూర్లో రోజంతా దీక్ష చేస్తానని వీహెచ్ పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
రోడ్డు పైనే పరిటాల సునీత,పరిటాల శ్రీరామ్ నిరసన
|
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసిపి అల్లరి మూకల దాడికి నిరసనగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, పరిటాల శ్రీరామ్ మరియు తెదేపా శ్రేణులతో కలసి నిరసన కార్యక్రమానికి బయలుదేరగా, వెంకటాపురం నుంచి బయటకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసిన పోలీసులు. పోలీస్ వలయాన్ని దాటుకొని వెంకటాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైకి రాగానే మరొక్కసారి పోలీసులు అడ్డుకోగా, ప్రధాన రహదారిపైనే నిరసన.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో 850 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సిద్ధిపేటలో రూ.1.58 కోట్లతో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. సీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ వ్యవస్థ బలోపేతంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతున్నదని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే 9వేల మంది కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణలో ఉన్నారు. మరో 10 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందన్నారు. పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ శివశంకర్రెడ్డి, సీపీ శివకుమార్ పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ '850 కెమెరాలతో సిద్ధిపేట పట్టణంలో నిఘా'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
గూడూరులో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ప్రతినెలా 9వ తేదీన నిర్వహించు రోటరీ చేయూత కార్యక్రమానికి గూడూరు డీఎన్ఆర్ కమ్యూనిటీ హల్ లో క్లబ్ ప్రెసిడెంట్ బండి రెడ్డి అధ్యక్షతన ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రొటేరియన్ ప్రజేంద్ర రెడ్డి తన పెళ్లి రోజుని పురస్కరించుకుని చేయూత కార్యకమానికి దాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్స్ ఎల్లసిరి గోపాలరెడ్డి, శ్రీకంటి రామ్మోహన్, పూర్వ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, వాసు, రొటేరియన్స్ హరనాథ్ రెడ్డి, సుబ్రమణ్యం, శివప్రసాద్, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
నిరుద్యోగ భృతి పై ప్రకటన లేకపోవడం విడ్డూరo:రేవంత్ రెడ్డి
|
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మభ్య పెడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 1,91,000 ఖాళీలుంటే కేవలం 80 వేల ఉద్యోగాల ప్రకటన చేసి చేతులు దులుపుకున్నాడని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో ప్లాన్ లో భాగంగానే ఉద్యోగాల ప్రకటన చేశారని, కానీ జీవో విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. అది వస్తదో రాదో తెలియదన్నారు. టీఎస్పీఎస్సీ వద్ద 25 లక్షల మంది నిరుద్యోగులు రిజిష్టర్ చేసుకున్నారని, మిగతా వారికి నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలన్నారు. నిరుద్యోగ భృతి పై ప్రకటన లేకపోవడం విడ్డూరమన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
నిత్యవసర వస్తువుల్లో బాగం టామాట. ఇటీవల టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పది రోజుల క్రితం వరకు కిలో రూ.30లోపే ఉన్న టమాటా ధరలు ఇప్పుడు సెంచరీ దాటేశాయి. కొన్ని చోట్లయితే రూ.200కి కిలో టమాటా అమ్ముతున్నారనే వార్తలొస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కిలో టమాటా రూ.120కిపైనే పలుకుతోంది. కొన్న ధరకే అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతుండగా. అంత ధర పెట్టి ఎలా కొనాలని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిన టమాటా ధరల నేపథ్యంలో. సామాన్య ప్రజానీకంపై భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని. రూ.50కే కిలో చొప్పున టమాటా విక్రయిస్తోంది. ఆధార్ కార్డ్ తెచ్చిన వారికి సబ్సిడీకి టమాటా అమ్ముతూ. ప్రజలకు ధరాభారం నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వమే నేరుగా టమాటాలను కొనుగోలు చేస్తోంది.
ఏపీతోపాటు తమిళనాడులోనూ సబ్సిడీ ధరలకు టమాటా విక్రయిస్తుండగా. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. రైతు బజార్లలో కిలో టమాటా రూ.100కే విక్రయిస్తున్నారని చెప్పడం మినహా. ప్రత్యేకంగా చర్యలేవీ తీసుకోవడం లేదు. 2019లో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటిన సమయంలో కేసీఆర్ సర్కారు రైతు బజార్లలో కిలో రూ.40 చొప్పున విక్రయించింది. దీని వల్ల పేదలు, మధ్యతరగతికి ఊరట లభించింది. ఇప్పుడు టమాటాలను కూడా అలాగే విక్రయించాలని జనం కోరుకుంటున్నారు.
ప్రస్తుతం టమాటాతోపాటు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. పచ్చిమిర్చి ధరలు కూడా ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి. వారానికి సరిపడా కూరగాయలు కొనడానికి భార్యాభర్తతోపాటు ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబానికి కొద్ది రోజుల క్రితం వరకు రూ.200-250 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు రూ.500-600 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా సతమతం అవుతున్నారు.
తెలంగాణలో కోటి 30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతుండగా. అందులో కూరగాయలను సాగు చేస్తోంది 3.10 లక్షల ఎకరాల్లో మాత్రమే. తెలంగాణలో ఉన్న నాలుగున్నర కోట్ల మందికి ఏడాదికి దాదాపు 40 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా. ఇక్కడ పండిస్తోంది 20 లక్షల టన్నులలోపే ఉంటోంది. దీంతో తెలంగాణ ప్రజలకు అవసరమైన కూరగాయల్లో సగానికిపైగా పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
కోటి మందికిపైగా నివసించే హైదరాబాద్ నగరంలో కూరగాయలకు నిత్యం డిమాండ్ ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా నగరానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో కూరగాయల సాగు లేదు. గతంలో తెలంగాణ సర్కారు పంట కాలనీల పేరిట కూరగాయల సాగును ప్రోత్సహించింది. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలకు చేరువగా ఉండే ప్రాంతాల్లో కూరగాయల సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రైతులకు సబ్సిడీ మీద విత్తనాలతోపాటు ఎరువులను అందించింది. రెండేళ్ల తర్వాత సబ్సిడీలను ప్రభుత్వం నిలిపేసింది. పంట కాలనీల ప్రయోగం విఫలం కావడంతో. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరించలేదు.
తెలంగాణ అవసరాలకు సరిపడా కూరగాయాలను ఇక్కడే పండిస్తే. రైతులకు ఆర్థికం ప్రయోజకరంగా ఉండటంతోపాటు ప్రజలకు సైతం ధరలు అందుబాటులో ఉంటాయి. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఛార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయి. దళారీల పాత్ర కూడా పెరుగుతుంది. దీని వల్ల ప్రజలు కూరగాయల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక్కడ టమాట సాగు పెద్దగా లేకపోవడంతోనే. సబ్సిడీ మీద తెప్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వరితో పోలిస్తే కూరగాయల సాగులో శ్రమతోపాటు. కలుపు, చీడపీడల బెడద ఎక్కువ. కానీ తక్కువ నీటితోనే కూరగాయలను సాగు చేయొచ్చు. వరితో పోలిస్తే కూరగాయలు చేతికొచ్చే సమయం తక్కువ కాగా. లాభం ఎక్కువ. కానీ గతంతో పోలిస్తే తెలంగాణలో నీటి లభ్యత పెరిగింది. అదే సమయంలో కూలీల కొరత పెరిగింది. అందుబాటులో ఉన్న కూలీలు సైతం ఎక్కువ డబ్బులు ఆశిస్తున్నారు. దీంతో రైతులు శ్రామికుల అవసరం తక్కువగా ఉండే వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
పదేళ్ల క్రితం రైతులు రోజువారీ కూలీకి రూ.100-120 ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు కనీసం రూ.300కుపైగానే ఇవ్వాల్సి వస్తోంది. కొన్నిసార్లు రూ.500 కూడా ఇవ్వాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే. ఎరువులు, దున్నుడు ఖర్చులు, పురుగు మందుల ధరలు, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో రైతులు కూరగాయలను విక్రయిస్తే వచ్చే లాభంలో మాత్రం అప్పటికి, ఇప్పటికీ పెద్ద తేడా లేదు. కూరగాయల సాగు పట్ల రైతులు ఆసక్తి చూపకపోవడానికి ఇది కూడా ఓ కారణం. వీటన్నింటిని అధిగమించి. రైతులను కూరగాయల సాగు దిశగా మళ్లించగలిగితేనే అటు ప్రజలకు, ఇటు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'టామాట నుంచి ఊరాటనిస్తున్న తెలుగు ప్రభుత్వాలు'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
8 దేశాలకు సునామీ హెచ్చరిక
|
మెక్సికోలో భూ ఉపరితలానికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం ప్రభావం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. దీని ప్రభావంతో సునామీ వచ్చే ప్రభావం అధికంగా ఉండటంతో ఎనిమిది దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దేశాల్లోని తీర ప్రాంత ప్రజలు తక్షణం ఖాళీ చేసి సాధ్యమైనంత దూరంగా వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. మెక్సికోతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, కోస్టారికా, నికరాగ్వా, పనామా, హోండూరస్, ఈక్వెడార్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం ప్రభావంతో మెక్సికోలో వందలాది భవనాలు బీటలు వారాయి. తొలి చిత్రాలను బట్టి పలు రహదార్లపై బీటలు వారాయి. భూకంపం ప్రాణనష్టంపై వివరాలు అందాల్సి వుంది. అమెరికాలోని తీర ప్రాంతాలకూ సునామీ ముప్పు ఉందని హెచ్చరికలు అందడంతో, యూఎస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
తెలంగాణలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, ప్రశ్నాపత్రాన్ని కాపీ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. తన స్నేహితులకు ఇవ్వాలని క్వశ్చన్ పేపర్ ను బాలుడు ఫొటో తీసుకున్నాడని వెల్లడించారు. కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి ఆ బాలుడు క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడని సీపీ వివరించారు.
ఆ ప్రశ్నాపత్రం ఫొటోను బాలుడు. శివగణేశ్ కు పంపాడని తెలిపారు. శివగణేశ్ ఆ పేపర్ ను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడని వెల్లడించారు. ఈ ప్రశ్నాపత్రం కాపీయింగ్ లో ఓ టీవీ చానల్ మాజీ ఉద్యోగి పాత్ర కూడా ఉందని సీపీ రంగనాథ్ చెప్పారు. ప్రశ్నాపత్రం కాపీయింగ్ ఘటనపై సెక్షన్-5 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రశ్నాపత్రం ఇంకెవరికి వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'ప్రశ్నాపత్రం లీక్ కాలేదు... కాపీ మాత్రమే చేశారు: వరంగల్ సీపీ'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
పాఠశాల విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అందజేత
|
పొన్నూరు పట్టణంలోని శ్రీరామ పురపాలక ఉన్నత పాఠశాలలో శనివారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలో2023 పదవ తరగతిలో ప్రధమ స్థానం నిలిచిన బట్టు నిహారిక, రెండో స్థానం నిలిచిన సయ్యద్ రిక్షానా, మూడో స్థానం నిలిచిన ప్రియాలకు పాఠశాల అధ్యాపకులు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు శ్రీను, బాషా , తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
-గాడిదలు, పక్షులు, కసబ్లు -యూపీ ఐదో దశ ప్రచారంలో-హీనస్థితికి నేతల నోటి మాటలు -నేడు యూపీలో ఐదో దశ ఎన్నికలు-రాహుల్ నియోజకవర్గంలోనూ పోలింగ్ ఏర్పాట్లు పూర్తిలక్నో : ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్లో ఎలాగైనా అధికా రంలోకి రావాలని బీజేపీ, అధికారాన్ని నిలుపుకోవాలని సమాజ్వాదీ, తిరిగి సత్తా చాటాలని బీఎస్పీ గట్టిపట్టుతో ఉండడంతో, త్రిముఖ పోటీ జరుగుతున్న వేళ, నేతల విమర్శల తూటాలు హద్దులు దాటి మరింత హీన స్థితికి చేరాయి. ఎన్నికల ప్రచారంలో నేతలు తమ నోటికి అడ్డూ అదుపు లేనట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు మొత్తం 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఎన్ని కలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. బహరైచ్ ప్రాంతంలోజరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను గాడిదతో పోలుస్తూ ప్రధాని విమర్శించిన తరువాత, ప్రచారంలో విమర్శల వేడి మరింతగా పెరిగింది. అంతకు ముందు గుజరాత్ గాడిదల కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన వద్దని బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు అఖిలేష్ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మాటల తూటాలు అక్కడితో ఆగలేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అమిత్ షాను ముంబయి ఉగ్ర దాడుల్లో పాల్గొని ఉరి వేయబడ్డ కసబ్తో పోల్చారు. అమిత్ షా ఓ టెరర్రిస్టు వంటి వాడని అన్నారు. ఇక అఖిలేష్ అయితే అమిత్ను పావురంతో పోల్చారు. యూపీ నుంచి బీజేపీ పావురం ఎగిరిపోనుందని అన్నారు. ఇక తమ నేతలే ఈ తరహా విమర్శలకు దిగడంతో, కింది స్థాయి నేతలు ప్రత్యర్థులపై మరింతగా విరుచుకుపడుతున్నారు. కాగా, మలి దశలో గోండా, ఫజియాబాద్, బలరామ్పూర్, అంబేద్కర్ నగర్, బహరైచ్, శ్రావస్తి, సిద్ధార్థ నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, అమేథి, సుల్తాన్పూర్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో (సమాజ్వాదీ అభ్యర్థి మరణించిన కారణంగా అలాపూర్ నియోజకవర్గం పోలింగ్ మార్చి 9కి మార్చడమైంది) సమాజ్వాదీ 37 సీట్లను గెలుచుకోగా, బీజేపీ, కాంగ్రెస్ చెరి 5, బీఎస్పీ మూడు సీట్లను, పీస్ పార్టీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. ఈ దఫా ఎన్నికలు జరగనున్న పలు జిల్లాల్లో సమాజ్వాదీ బలంగా కనిపిస్తోంది. అత్యధికంగా 24 మంది అమేథిలో పోటీ పడుతుండగా, కపిల్వస్తు, ఎత్వా నియోజకవర్గాల్లో కేవలం ఆరుగురు చొప్పున బరిలో ఉన్నారు.అమిత్ షాను టార్గెట్ చేసిన అఖిలేశ్ భార్యలక్నో : ఉగ్రవాది కసాయి కసబ్ చనిపోయి చాలా రోజులవుతున్నా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పుణ్యానా, నేతల దయ వల్ల మరోసారి అతడి పేరు విరివిగా వినిపిస్తోంది. జనాలకు చిరాకు వచ్చే స్థాయిలో కసబ్ పేరును తలుస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోట వచ్చిన ఈ మాటను ఒక నేత త
రువాత మరో నేత మోస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసేందుకు అమిత్ షా ఈ మాటను ఉపయోగించగా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా తిరిగి బీజేపీపై దాడి చేసేందుకు అదే పేరును తలుస్తూ దానికి కొత్త అర్థాన్ని, నిర్వచనాలను, విస్తృతిని కల్పిస్తున్నాయి. తాజాగా, కసబ్ అనే పేరుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కొత్త నిర్వచనం చెప్పారు. కసబ్ అనే పేరులో క అంటే హిందీలో కంప్యూటర్ అని, స అంటే స్మార్ట ఫోన్ అని, ఇక బీ అంటే బచ్చే (చిన్నారులు) అని ఆమె కొత్త అర్థం చెప్పారు. ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుండా ఉండలేమని, ఇక స్మార్టఫోన్తో ప్రభుత్వ విధానాలన్నీ కూడా తెలుసుకోవచ్చని, పిల్లల సంరక్షణే తమ ధ్యేయంగా ముందుకు వెళతామని వివరించారు. అమిత్ షా చెప్పినంత చెడు అర్థం తమకు వర్తించదని ఆమె ఎదురుదాడికి దిగారు. తొలుత కసబ్ అనే పేరులో క అంటే కాంగ్రెస్ అని, స అంటే సమాజ్వాది పార్టీ అని బీ అంటే బీ అంటే బీఎస్పీ అని, ఈ కసబ్ పీడ త్వరలోనే వదులుతుందని అంటూ అమిత్ షా విమర్శించగా ఆ సమయంలో స్పందించిన అఖిలేశ్ క అంటే పావురం అని చెప్పారు. ఇక మాయావతి అయితే, అమిత్ షా అయితే కసబ్ను మించినవారని, అసలు అమిత్ షా ఒక టెరర్రిస్టు అని తీవ్రంగా ఆరోపించారు. ఇలా, కసబ్ పేరుతో పెద్ద దుమారం రేపుతున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'పేలుతున్న మాల తూటాలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
దూర ప్రాంతాలకు నడిపే ఉద్దేశంతో TSRTC మంగళవారం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ‘ఈ - గరుడ’ పేరుతో పిలవనున్నారు. మొత్తం 10 ఈ-గరుడ బస్సులను మియాపూర్లోని పుష్పక్ ఎయిర్ పోర్ట్ లైనర్ బస్సుల ప్రాంతంలో ప్రారంభించారు. ఈ బస్సులను హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిప్పనున్నారు. ఈ మార్గంలో 20 నిమిషాలకు ఓ బస్సు నడుపనున్నారు. ఈ-గరుడ బస్సు ఛార్జీని రూ.780గా నిర్ణయించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'టీఎస్ఆర్టీసీ ఈ-గరుడ బస్సులు ప్రారంభం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
|
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ అన్నారు. పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఓటిపి, జాబ్ ఫ్రాడ్స్, కేవైసి పేరిటి వచ్చే లింకులు, ఈ-మెయిల్స్, మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటిని గురించి పూర్తిగా తెలియకుండా క్లిక్ చేయవద్దని, అవగాహనతోనే సైబరు నేరాలను నియంత్రించ వచ్చునన్నారు. సైబరు నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను, కర పత్రాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరించి, మహిళా పోలీసులకు, ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో భోగాపురం సిఐ కేకేవి విజయనాధ్, ఎస్ఐలు జయంతి, పద్మావతి, మహేష్, ప్రశాంత్ కుమార్, నర్సింగరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
భీమిలి మండలంలోని తగరపువలస సమీపంలో వివాహిత పై అత్యాచారం చేసి అతి క్రూరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయనగరం జిల్లా బొగాపురం మండలానికి చెందిన వివాహిత మృతిపై భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. వారు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండడంతో లైంగిక దాడికి పాల్పడిన. తర్వాత క్రూరంగా హింసించి హత్య చేసినట్లు తెలిపారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'వివాహిత పై అత్యాచారం... అపై హత్య?'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
సెప్టెంబర్ 1న సీపీఎస్ విధానం రద్దు కోసం ర్యాలీ
|
ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీపీఎస్ విధానం రద్దు కోసం సెప్టెంబర్ ఒకటవ తేదీన విజయవాడలో మహా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అసోషియేషన్ నాయకులు చలో విజయవాడ అనే ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను స్థానిక కలెక్టరేట్ లో విడుదల చేశారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
జై భారత్ సత్యాగ్రహ సభను జయప్రదం చేయండి
|
బిజెపి నిరంకుశ పాలనకు నిరసనగా ఈనెల 24న విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగే జై భారత్ సత్యాగ్రహ సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి షేక్ సలీం పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఎదుట జై భారత్ సత్యాగ్రహ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సలీం మాట్లాడుతూ పార్లమెంటులో అధికార పార్టీ బిజెపి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఉందని అన్నారు.
పార్లమెంటులో నిలదీస్తున్నందుకే రాహుల్ గాంధీ పై కక్షతో కుట్రపూరితంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని అన్నారు. ఈనెల 24న విజయవాడలో జరిగే జై భారత్ సత్యాగ్రహ సభ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి తాడికొండ వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి రెమణి శెట్టి హనుమంతరావు, జిల్లా కార్యదర్శి కొప్పాకుల కృష్ణారావు చౌదరి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు శామ్యూల్, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు గండికోట వెంకయ్య, సీనియర్ నాయకులు దామర్ల వీరప్రసాద్, గోలి సాంబశివరావు, గూడూరు సాంబశివరావు, ఉద్దంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
పులివెందుల నూతన బస్టాండ్ పనులు పరిశీలించిన ఆర్టీసీ ఛైర్మన్
|
పులివెందుల నూతన బస్టాండ్ పనులు పరిశీలించిన ఆర్టీసీ ఛైర్మన్ ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్ గా నిర్మాణం చేపడుతున్న పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ ను ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ ఏ. మల్లిఖార్జున రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్ గా పులివెందులలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైనది. దాదాపు రూ. 37 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టామని త్వరలో ఈ బస్టాండ్ సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన పనులు చివరి దశకు వచ్చాయన్నారు. అనంతరం బస్టాండ్లలో ఏర్పాట్లు పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈడీ కె. గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కేవలం ఇసుక ద్వారానే రూ. 5 వేల కోట్లు సంపాదిస్తున్నాడు జగన్
|
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా ముఖ్యమంత్రి జగన్కు రోజుకు రూ.3 కోట్ల రాబడి వస్తోందని, ఏడాదికి వెయ్యి కోట్లు వెనకేసుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. కేవలం ఇసుక ద్వారానే రూ. 5 వేల కోట్లు సంపాదిస్తున్నారని జగన్ను విమర్శించారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలున్న ట్రాక్టర్ ఇసుక జగన్ పాలనలో రూ.5 వేలకు చేరిందన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
10 లక్షల రూపాయల చెక్కు అందజేత
|
రాజంపేట మండలం వెంకట రాజంపేట గ్రామ నివాసి రిజిస్టర్ శ్యామలమ్మ భర్త శేఖర్ రెండు రోజుల క్రితం రెడ్డిపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆయన పార్ధవదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి , శాసన సభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి సోమవారం నివాళులర్పించారు. 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
పాకిస్థాన్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సింధ్ ప్రావిన్స్లోని కాష్మోరే ప్రాంతంలో గల హిందూ దేవాలయంపై కొందరు దుండగులు రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. అయితే రాకెట్లేవి పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఆలయంపై కాల్పులు జరిపిన వారు పోలీసుల రాకతో పారిపోయారు. సుమారు తొమ్మిది మంది ఈ దాడికి పాల్పడి ఉంటారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'హిందూ దేవాలయంపై రాకెట్ లాంచర్లతో దాడి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శానికి టోకెన్ లేని భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 54,469 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 25,484 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'తిరుమల అప్ డేట్స్'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
దేశ, విదేశాల్లోని కార్తీ చిదంబరం ఆస్తులు సీజ్!
|
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. అతనికి సంబంధించిన దేశ, విదేశాల్లో ఉన్న రూ. 54 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇండియా, యునైటెడ్ కింగ్ డమ్, స్పెయిన్ లలో ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు కాసేపట్లో అప్ డేట్ చేయబడతాయి.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
|
చేబ్రోలు: కొత్త రెడ్డిపాలెంకి చెందిన గార్లపాటి మల్లికకు గుంటూరు స్తంభాల గురు ప్రాంతానికి చెందిన గార్లపాటి విజయ్ కు వివాహమైంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మల్లిక పుట్టింటికి వచ్చేసి ఉంటుంది. ఆదివారం భార్య కోసం అత్త ఇంటికి వచ్చిన విజయ్ ఆవేశంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమెను వెంటనే స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ. 2,637 కోట్ల లాభాన్ని గడించింది. ఆటోమోటివ్, వ్యవసాయ ఉత్పత్తులు, ఆర్థిక సేవల విభాగాలు రాణించడం వల్లే లాభాల్లో 18 శాతం వృద్ధి నమోదైందని సంస్థ వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,21,269 కోట్ల ఆదాయంపై రూ.10,282 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'మహీంద్రా లాభం రూ.2,637 కోట్లు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
వైసీపీ పాలనలో సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ సర్పంచ్లు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు సమస్యల పుట్టిన రోజు నిర్వహించారు. నంద్యాల జిల్లా, మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ సర్పంచులు సమావేశంలో కేక్ కట్ చేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా. ఏడాది కాలంగా అవి పరిష్కారం కావడంలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమ గ్రామాల్లో వాలంటీర్ల పెత్తనం ఎక్కువగా ఉందని ఆరోపించారు. వాలంటీర్లు గౌరవించనప్పుడు ఎందుకు సర్పంచ్ పదవిలో ఉండాలని అధికారులను నిలదీశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సర్పంచులే డిమాండ్ చేయడంతో అధికారులు అవాక్కయ్యారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ సర్పంచుల నిరసన'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ వస్తోంది. స్పేస్ టెక్నాలజీకి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్సీని అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కెనడాకు చెందిన ప్రభుత్వేతర సంస్థ కేనస్ ఇంటర్నేషనల్తో ఏపీ ప్రభుత్వం బెంగళూరులో ఒప్పందం చేసుకుంది. ఇదే సంస్థ నాగపూర్లో చిన్న శాటిలైట్ల తయారీని చేపడుతుంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం దగ్గరలో ఉన్న టేకులేడు గ్రామంలో ఏర్పాటయ్యే సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో అనేక పరిశోధనలకు ఆస్కారం ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పీజీ దివాకర్ చెప్పారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
మీ దాంపత్య జీవితంలో సమస్యలా ... ?
|
పెరుగుతున్న టెక్నాలజీ మనిషి జీవితంలో చాల బిజీ లైఫ్ గడిపేలా చేస్తుంది . దేని వల్ల కొంత మంది జీవితాలలో ఆర్థికంగా మెరుగైనప్పటికీ , సంసార విషయంలో కొంత వెనకపాటు కలిగివుండటం అనేది ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఉంది . పూర్వం మనుషులు ఎక్కువ సంసార జీవితానికే ప్రాధాన్యత ఇచ్చేవారు అందుకే వారు ఎక్కువ పిల్లలని కనే వారు . కానీ ఎప్పుడు సమాజంలో సంసారం మీద కొంత అవగాహన లోపం వలన కానీ , ఆసక్తి తక్కువ వల్ల కానీ , అన్ని ఉన్న గడపడానికి సమయం లేకపోవడం వలన కానీ ఈ విషయం లో ఎక్కువగా శ్రద్ధ చూపలేకపోతున్నారు . స్త్రీ విషయంలో కానీ పురుషుని విషయంలో కానీ కొంత అనాశక్తి చూపటం వలన ఎదుటి వారిలో కొత్త భాధ అనేది ఏర్పడుతుంది . దీని వలన ఇద్దరి మధ్య కొన్ని అసమానతలు , అనుమానాలు కలగడం , ద్వేషపూరితంగా మాట్లాడటం లాంటివి జరుగుతాయి , ఇవే పెరిగి పెద్దవై మీ సంసారంలో ఇబ్బందులకు దారి తీస్తుంటాయి . పెళ్లైన కొత్తలో ఇద్దరికి కొత్తగా జీవితం ప్రారంభించడం కాబట్టి ఎవరికి ఎవరి గురించి పూర్తిగా అవగాహన ఉండదు . కాబట్టి ఎదుట మనిషిని గమనించడం మంచిది . ఇద్దరు సమానం కాబట్టి ఎవరు ఎవరిపైన అధమాషి చెయ్యకూడదు . నేను చెప్పిందే జరగాలి అనే నియంత భావన పక్కన పెట్టి ఎదుట వారు కూడా ఏమి చెపుతున్నారు అది కరెక్ట్ నా లేక మనం చెప్పేది కరెక్ట్ నా అని ఆలోచించాలి , ఎవరి ఆలోచన వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది గ్రహించాలి . ఒకవేళ మన భాగస్వామి చెప్పేది సరిఐనది కాకపోతే వారికీ సున్నితంగా దాని వలన కలిగే నష్టాలను తెలియచేయాలి. అది ఆడ ఐనా మగ ఐనా ఇద్దరు సమానమే అనే భావన ప్రతి ఒక్కరిలో అలవరచుకోవాలి . నేను మగవాడిని కాబట్టి నేను గొప్ప లేదా నేను చెప్పిందే అందరూ వినాలి ,చెయ్యాలి అనే మూర్ఖపు ధోరణి మగవారు తీసివేయాలి. ఆడవారు కూడా మగవారికి ఏ విషయంలో తీసిపోరు అని గుర్చించాలి . ఎందుకంటే ఆడవారు తక్కువ ఐతే ఇందిరా గాంధీ దేశ ప్రధాని అవుతుంతా,మదర్ థెరిస్సా ప్రపంచం మొత్తం కీర్తించబడుతుందా , ఝన్సీ లక్షిమిభాయ్ వీటి పోరాటం చెయ్యగలుగుతుందా .? కాబట్టి మగ వారు ఆలోచనతో ఇద్దరు సమానమే అని గుర్తించాలి .దీని వలన చాల సమస్యలు తగ్గుతాయి . అలాగే ఒకరికి ఇష్టం లేని పనులు ఇంకొకరు చెయ్యడం , ఇష్టం లేని అలవాట్లకు బానిసలూ కావడం లాంటివి తగ్గించుకుంటే మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైనది సంసార విషయం . ఈ విషయంలో భాగస్వామికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకుండా ఎదుటి వారి మనసుని కష్టపెట్టకుండా వారి మనసు తెలుసుకొని మీరు రతిలో పాల్గొనడం చెయ్యాలి . దీని వలన ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ అధికం అవుతుంది , ఆ ప్రేమే మీ దాంపత్య జీవితానికిసుఖాన్ని ఇస్తుంది .
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
మతపరమైన అంశాల చుట్టూ కర్ణాటక రాజకీయం సాగుతున్న తరుణంలో అక్కడి ప్రజా సమస్యలు మాత్రం గాలికి కొట్టుకుపోతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ రాయచూర్ నగరంలో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందారు. 23 మంది చిన్నారులతో సహా 62 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ 62 మంది ఆస్పత్రిలో చేరినట్టు రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ మంగళవారం తెలిపారు. వారంతా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
మే 29న ఇందిరానగర్కు చెందిన 40 ఏళ్ల మల్లమ్మతో పాటు మరో 31 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఖ్య మంగళవారం నాటికి 62కి చేరింది. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు రాంపూరు రిజర్వాయర్ నుంచి నీరు సరఫరా అయ్యే వార్డుల్లోని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు తెలిపారు. మంచినీటి సరఫరాలో అధికారులు విఫలమయ్యారని రాయచూరు నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి సరఫరా కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కార్పొరేషన్ మాత్రం కలుషిత తాగునీటిని సరఫరా చేస్తుందని ఆరోపించారు. తాము ఎంత చెప్పినా జిల్లా అధికారులు కూడా తమ అభ్యర్థనలను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక నుంచైనా మంచి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మరోవైపు ఢిల్లీలో నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండే ఎండల్లో తాగునీరు అందకం విలవిల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఒక్క బోరుపైనే స్థానికులు ఆధారపడుతున్నారు. దాంతో నీటి కోసం గొడవలు పడుతున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'కలుషిత నీరుతో ఒకరి మరణం...పలువురి అస్వస్థత'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం కందుకూరు మండలం కాకి బంగారుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గడప గడపకు వెళ్ళి ప్రజలందరిని అప్యాయంగా పలకరిస్తూ, సంక్షేమ పథకాల అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బాంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశ చరిత్రలో ఎన్నడూ, ఎక్కడా లేని రీతిలో మూడున్నర ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'గడప గడపకు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
మే 3 వరకు రైళ్లు బంద్
|
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తునట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మే 3 వరకు రైళ్లను రద్దు చేస్తునట్టుగా రైల్వే శాఖ ట్విట్టర్ లో తెలిపింది. భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ 2020 మే 3 వరకు రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే ట్విట్టర్లో వెల్లడించింది. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుండటంతో గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయి. ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దయ్యాయి. లాక్ డౌన్ కు ముందే ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆటోమేటిక్ గా టికెట్లు క్యాన్సిల్ అవుతాయి. వారికి రీఫండ్ ద్వారా తిరిగి నగదు చెల్లించడం జరుగుతుందని సమాచారం.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఇరానీ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
|
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఆట కట్టించారు. సోమవారం ఇరానీ గ్యాంగ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సంక్రాంతి పండుగకు ముందు నుండి హైదరాబాద్లో తిరుగుతుంది. ఈ రోజు పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
సత్తెనపల్లి: సీనియర్ టీడీపీ నాయకులు గంగూరు వెంకటరావుని మాజీ ఎమ్మెల్యే వై వి ఆంజనేయులు పరామర్శించారు. ఇటీవల మోకీలు శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ నాయకులు సమాచారంతో గురువారం సాయంత్రం ఆయన స్వగృహంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకటరావుతో కొద్దీ సేపు సరదాగా ముచ్చటించి ఆరోగ్యవంతగా త్వరగా కోలుకొని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. వై వి గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'వెంకటరావును పరామర్శించిన వై వి ఆంజనేయులు'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఈ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు!
|
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచితే ఆర్ధికపరమైన సమస్యలు వస్తాయట. కాక్టస్ (ముళ్ల మొక్కలు) మొక్కను ఇంట్లో ఉంచకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉంటే జీవితంలో సమస్యలు పెరుగుతాయట. పాత న్యూస్ పేపర్లు, తుప్పు పట్టిన తాళాలు కూడా ఇంట్లో ఉంచకూడదు. పాత వార్తాపత్రికలు ఇంట్లో ఉంటే కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. తుప్పు పట్టి పోయిన తాళాలు ఇంట్లో ఉంటే ఆర్థిక ప్రగతి ఉండదని చెబుతున్నారు. పాత, పనిచేయని గడియారాలు, విరిగిపోయిన బొమ్మలు ఇంట్లో ఉంచకూడదని చెబుతున్నారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
|
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న గద్దెల నిర్మాణం పనులను ఆయన పర్యవేక్షించారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, వచ్చి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ కుమార్ పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఎమ్మెల్యేపై దాడి బాధాకరం
|
ఎమ్మెల్యేపై దాడి బాధాకరమని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని ఆమె అన్నారు. . టీడీపీ ఉన్మాదులే దాడి చేశారు. రైతుల ముసుగులో దాడి చేయడం హేయమైన చర్య అని ఆమె అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రజిని అన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటని తప్పాడని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేస్తానని చెప్పి అధికారం చేపట్టాక వాగ్దానము నిలుపుకోలేదని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీఎం దాస్ అన్నారు. జీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉయ్యూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ విధానాన్ని బలవంతంగా అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం చూస్తున్నదన్నారు. జీపీఎస్ పేరుతో మోసం చేస్తే ఓట్ఫర్ ఓపీఎ్సతో తిప్పికొడతామని హెచ్చరించారు. యూటీఎఫ్ నేత జీవీ రమణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇద్దరు జేఏసీ నాయకుల అండచూసుకుని ఉద్యోగుల హక్కులు కాలరాస్తే ఆ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో కాలగర్భంలో కలసి పోయిందని, ఇప్పుడు నలుగురు జేఏసీల అండచూసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'మమ్మల్ని మోసం చేస్తే కాలగర్భంలో కలిసిపోవడమే'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
|
బంగారుపాళ్యం మండలం, టేకుమంద వద్ద. సోమవారం కర్ణాటక మద్యం తర లిస్తున్న రుద్రయ్య (52) అనే వ్యక్తిని ఎస్ఈబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రుద్రయ్య మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 47 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో ఎస్ఐ మోహన్బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ధాన్యం కొనుగోళ్ళను జగన్ ప్రభుత్వం నిలిపివేయడంతో కోనసీమ రైతులు కన్నీరు పెడుతున్నారు. ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ను ముట్టడించారు. కోనసీమ జిల్లాలో రైతులకు సంక్రాంతి కళ లేకుండా పోయింది. ప్రతి ఒక్క రైతు పండిన ధాన్యం అమ్ముకుని సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఈసారి కోనసీమ జిల్లా అన్నదాతల్లో విషాదం అలుముకుంది. కోనసీమ జిల్లాలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే కేవలం రెండు లక్షల 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి. ఇక ధాన్యం కొనమని చెప్పింది. కోనసీమ జిల్లాలో అనేక మండలాల నుంచి రైతులు ట్రాక్టర్లతో ధాన్యం తీసుకువచ్చి రైతు భరోసా కేంద్రాల వద్ద ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక ధాన్యం కొనమని, తమ లక్ష్యం పూర్తి అయిందని, ప్రభుత్వం కూడా ధాన్యం కొనవద్దని చెప్పిందని అధికారులు చెబుతున్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'దయచేసి ధాన్యం కొనుగోలు చెయ్యండి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఖమ్మం స్థానిక అధికారుల నియోజకవర్గం (ఎల్ఏసీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రెండు కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.కమీషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) విష్ణు ఎస్ వారియర్తో కలిసి బుధవారం పోటీలో ఉన్న అభ్యర్థులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అభ్యర్థులతో పాటు, వారి పోలింగ్ మరియు కౌంటింగ్ ఏజెంట్లు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ రుజువును సమర్పించాలని ఆయన అన్నారు. రెండు డోస్ల కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారిని పోలింగ్, కౌంటింగ్ అధికారులు, సిబ్బందిగా నియమించామని, పోలింగ్, కౌంటింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని గౌతమ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని కోరారు. పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెట్ పేపర్లు, బాక్సుల వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు అందించినట్లు తెలిపారు.అడిషనల్ కలెక్టర్ ఎన్ మధుసూధన్, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థి కె శ్రీనివాసరావు, టీఆర్ ఎస్ అభ్యర్థి టి మధుసూధన్ ప్రతినిధి ఎన్ వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు సూర్యలతపై వేటు
|
విజయవాడ :విజయవాడలోని కనకదుర్గ గుడిలో చీర మాయమైన ఉదంతంలో పాలక మండలి సభ్యురాలు కోడెల సూర్యలతపై వేటు పడింది. సిసి ఫుటేజి లేకపోయినా, ట్రస్టు బోర్డు సభ్యురాలు తీసినట్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేశామని ఇ.ఒకు పోలీసులు చెప్పారు. చీర మాయం ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో దుర్గ గుడి ఇఒ 24 గంటల్లోనే నివేదిక సిద్ధం చేశారు. వాంగ్మూలం ప్రతిని తమకు ఇవ్వాలని ఇ.ఒ. పోలీసులను కోరారు.
విచారణ పూర్తయ్యే వరకూ పాలకమండలికి దూరంగా ఉండాలని సూర్యలతను ఆదేశించారు. ట్రస్టు బోర్డు సభ్యురాలే తీశారని ఆలయ స్థానాచార్యులు సందీప్ శాండిల్య పోలీసులకు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఇ.ఒ. ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
హైదరాబాద్ లో కొత్తగా రెండు స్కైవే ఫ్లైఓవర్లు
|
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంతటి నరకం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనఖర్లేదు. దీన్ని అరికట్టేందుకు నగరంలో అనేక చోట్ల ఫ్లై ఓవర్ లు నిర్మించారు. అయినా ఇంకా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ లు, హెవీ ట్రాఫిక్ రూట్స్ ఉన్నాయి. అలాంటి సమస్యలను తగ్గించేందుకు GHMC, HMDA ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇకపై సిటీలో స్కైవే ఫ్లై ఓవర్లను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.హైదరాబాద్ నగరంలో రెండు భారీ ఫ్లై ఓవర్ లు నిర్మాణం జరగనున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జీ ప్లస్ టూ పద్దతిలో రోడ్డు, ఫ్లై ఓవర్ కమ్ మెట్రో కారిడర్ డబుల్ డెక్కర్ స్కైవేల నిర్మాణానికి HMDA ప్రణాళికలు రూపొందించింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట వరకు అలాగే ప్యారడైజ్ నుంచి కొంపల్లి ఆర్వోబీ వరకూ స్కైవే నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. జేబీఎస్ శామీర్ పేట స్కైవేకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కాగా మరో స్కైవే నిర్మాణానికి కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ ను తయారు చేయిస్తోంది. సుమారు 5 వేల కోట్ల వ్యయం కానున్న ఈ ప్రాజెక్లులను సొంతంగా HMDA చేపట్టనుంది.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అనంతబాబును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'వైసీపీ నుండి అనంతబాబు తొలగింపు'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
భారత మహిళా హాకీ అద్భుత ప్రదర్శనకు... ఒక్కొక్కరికి 50 లక్షల నజరానా : హర్యానా సీఎం
|
కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శనను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్ ఆడిన జట్టులో భాగమైన తమ రాష్ట్ర హాకీ క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. మొత్తం తొమ్మిది మందికి ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోరాట పటిమ కనబరిచారంటూ హాకీ జట్టుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు సీఎం మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా భారత మహిళా హాకీ ఒలింపిక్ చరిత్రలో రాణి సేన తొలిసారి సెమీస్కు చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్లో ఓడిన అమ్మాయిలు. శుక్రవారం కాంస్యం కోసం జరిగిన పోరులో బ్రిటన్తో హోరాహోరీగా పోరాడారు. కానీ, చివరి క్వార్టర్లో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించడంతో 4-3 తేడాతో ఓటమి పాలయ్యారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
మేజర్న్యూస్ తెలంగాణ ప్రతినిధిః వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీలో నేతల మద్య సమన్వయం కొరవడింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్, దేవాదాయ కమిటీల పాలక వర్గాల ప్రక్రియ మొదలైన వరంగల్ జిల్లాలో మాత్రం ఇప్పటివరకు రెండో దఫా నామినేటెడ్ పదవుల ప్రక్రియను ప్రారంభించలేదు. నామినేటెడ్ పదవుల భర్తీకి సంబందించి సిఎం కెసిఆర్ సీరియస్గానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి ఊతమిచ్చిన వరంగల్ ఖిల్లాలో టిఆర్ఎస్ కార్యకర్తలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యమంతో సంబందం లేకుండానే పలువురు నేతలకు ఉన్నత పదవులు వరించాయి. ఇపుడున్న క్యాడర్ అంతా కూడ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమకెపుడు పదవులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి వరంగల్ జిల్లాలో మొత్తం పదమూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి పెద్దగా వివాదాలు కూడ లేవు. అయినప్పటికి స్థానిక క్యాడర్ను సముదాయించి పదవుల భర్తీని చేపట్టాల్సి ఉన్నప్పటకి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ పని చేయడంలో విఫలమయ్యారని పార్టీ క్యాడర్ ఆరోపిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అయిన వారు కొందరుంటే, ఎన్నికల అనంతరం పార్టీ మారి అధికార గూటకి చేరుకున్న వారు మరో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. స్థానిక మార్కెట్, దేవాదాయ కమిటీలలో ఎమ్మెల్యేలకు పెత్తనమిస్తే పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పాత, కొత్త వారిని సమన్వయం చేసే వారు లేక పోవడమే సమస్యకు మూల కారణమని మరికొంతమంది సీనియర్ నేతలు అంటున్నారు. రాష్ట్ర స్థాయి నామినెటెడ్ పదవులను ఆశించే వారి సంఖ్య అరడజను దాటి ఉంది. వీరిలో ఇప్పటికే ముగ్గురికి పదవులు గ్యారెంటీ అని ప్రచారం జరుగుతున్నప్పటకి అధికారికంగా మాత్రం పార్టీ అధిష్ఠానం వెల్లడించలేదు. ఇంకా జిల్లాలోని పలు మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులకు విపరీతంగా పోటీ ఉంది. ముఖ్యంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్, పరకాల, కొమురవెల్లి దేవస్థానం, కురవి, మహబూబాబాద్, నర్సంపేట తదితర మార్కెట్ కమిటీల పదవులను దక్కించుకునేందుకు పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఏనుమాముల మార్కెట్ కమిటీ విషయంలో బహిర్గతమైన విభేదాలు
ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు పేరుంది. ప్రతి ఏటా ఇక్కడ 1000 కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతాయి. దీంతో ఈ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా పోటీపడ్డారు. ప్రభుత్వం దీనిని బిసి జనరల్కు రిజర్వు చేసింది. పార్టీ సీనియర్ నేత కెసి ఆర్ ఆమరణ దీక్ష సమయంలో ఆయనతో పాటు జైలుకెళ్లిన రాజయ్య కు ఈ పదవిని అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆయన మాత్రం దీనిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఆయన కాదంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన అచ్చ విద్యాసాగర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత అయిన నాగుర్ల వెంకటేశ్వర్లు కూడ మార్కెట్ కమిటీ రేసులో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే పార్టీ అధిష్ఠానం నాగుర్లకు హమీ ఇచ్చిందని ఆయన అనుచరులు అంటున్నారు. ఈయనతో పాటు పరకాల నియోజకవర్గానికి కొంపల్లి ధర్మరాజు కూడ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కూడ ఈ పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు.
జిల్లా ఎమ్మెల్యేల మద్య కుదరని సమన్వయం
వరంగల్ జిల్లాలోని నామినేటెడ్ పదవుల భర్తీ కోసం పార్టీ నేతలంతా హైదరాబాద్లో రెండు సార్లు సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా ఏనుమాముల, పరకాల మార్కెట్ కమిటీల పైనే చర్చించారని సమాచారం. పరకాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని పార్టీ సీనియర్నేత కరీంనగర్ ఎంపి వినోద్కుమార్ ప్రధాన అనుచరుడు మేడిపల్లి శోభన్బాబుకు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. కానీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు డిప్యూటి సిఎం కడియం శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించారని తె లిసింది. వీరు కొంపల్లి ధర్మరాజుతో పాటు పరకాల మండలానికి చెందిన మరో నాయకుడి పేరు ప్రతిపాదించారని ప్రచారం జరుగుతుంది. దీంతో ముగ్గురి మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పాటు తొర్రూర్, మహబూబాబాద్, స్టే ఘన్పూర్ మార్కెట్ కమిటీల విషయంలోను ఈ విధమైన విభేదాలే ఏర్పడ్డాయని తెలిసింది. దీంతో పదవుల భర్తీకి సంబందించి పార్టీ అధిష్టానానికి ఎలాంటి విషయాలు చెప్పకుండానే సమన్వయ కమిటీ సమావేశం రెండు సార్లు అర్దాంతరంగానే ముగిసిందని పార్టీ నేతలు అంటున్నారు. జిల్లాకు సంబందించిన ఎమ్మెల్యేలను నేతలకు ఒక్క తాటిపై నిలిపి సమన్వయం సాదించాల్సిన మంత్రులు కడియం శ్రీహరి, చందులాల్ల తీరుపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కూడ విభేదాలు పక్కన పెట్టి క్యాడర్ మద్య ఐక్యత కోసం కృషి చేయాలని ఆయన ఒకింత గట్టిగానే హెచ్చరించారని సమాచారం. నేతల తీరుతో పదవుల భర్తీలో తమకు అన్యాయం జరుగుతుందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఓరుగల్లు టిఆర్ఎస్లో తార స్థారుుకి చేరిన విభేదాలు !'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంత్రి జార్జి
|
బెంగళూరు :కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడిన మాట వాస్తవమని రాష్ట్రమంత్రి కెజె జార్జి చెప్పారు. దీనికి కారణాలు తెలుసుకుంటామని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ పూర్తిగా ఓడిపోయినట్లు కాదని, అనేకమంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారని ఆయన అన్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
వరంగల్ : భక్తుల అవసరాలు ప్రాతిపదికగా మేడారం మహా జాతర ఏర్పాట్లు ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. అతిపెద్ద వన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర ఏర్పాట్లలో అడవులకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. శాశ్వత ప్రాతిపదికన భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్ల ప్రతిపాదనల ప్రాథమిక ప్రణాళికను ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో చక్రధర్ రావు గురువారం హన్మకొండ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు వివరించారు. ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి దయాకర్ రావు అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ మేడారం దేశంలోనే పెద్ద గిరిజన జాతర. జాతరకు ఎన్నో రాష్ర్టాల నుంచి భక్తులు వస్తారు. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు వస్తారు. గత జాతరల గణాంకాలను చూస్తే ఈసారి భక్తుల సంఖ్య కోటి మంది కంటే ఎక్కువే ఉంటుంది.
ఏర్పాట్లు సైతం అదే స్థాయిలో జరగాలి. మేడారం అంటేనే వన జాతర. వన జాతరలో అటవీ సంరక్షణ కూడా ముఖ్యమే. అడవులకు నష్టం జరగకుండా జాతర ఏర్పాట్లు ఉండాలి. తాగునీరు, పారిశుధ్యం చాలా ముఖ్యమైనవి. వీటితోపాటు మహిళా భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతపదికన ఏర్పాట్లు ఉండాలి. మేడారం, ఆ చుట్టుపక్కల గ్రామాల శాశ్వత అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తుది ప్రతిపాదనలు రూపొందించాలి. జాతర ఏర్పాట్లలో భాగస్వాములు అయ్యే శాఖల అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహించుకుందాం. కొత్తగా మంజూరు అవసరం లేని… జాతరకు సంబంధించిన ఇతర ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలి. వచ్చే ఏడాది జనవరి 1 లోపు అన్ని పనులు పూర్తి కావాలి. తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ చాలా ముఖ్యం. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉండాలి. మేడారం జాతర పూర్తిగా ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం జరగాలి. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేయాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశించారు. భూపాలపల్లి జెడ్పీ చై ర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని సమావేశంలో పాల్గొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'భక్తుల అవసరాలు తీర్చేలా మేడారం జాతర ఏర్పాట్లు : మంత్రి ఎర్రబెల్లి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
|
పుట్టపర్తి లో అల్లర్లకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పుట్టపర్తి సత్తెమ్మ దేవాలయం దగ్గర జరిగిన అల్లర్లలో 30 యాక్ట్ నిబంధనలు అతిక్రమించారని పోలీసులు అభియోగాలు మోపారు. టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు అతని అనుచరులు, అలాగే వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అతని అనుచరులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. పుట్టపర్తిలో నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ, నిబంధనలు బేఖాతరు చేసి సత్తెమ్మ దేవాలయానికి ఇరుపార్టీల నేతలు చేరుకుని ఘర్షణలకు పాల్పడ్డారని, ఇరువర్గాలు రాళ్లు, చెప్పులతో దాడులకు పాల్పడ్డారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పుట్టపర్తిలో శాంతిభద్రతలు భంగంవాటిల్లితే ఎవరినీ ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీకి చెందిన ఇద్దరి ఎంపీలపై వేటు వేసింది. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఒక ఎంపీ, సన్నిహితంగా మెలుగుతున్న మరో ఎంపీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బిష్ణుపూర్ ఎంపీ సుమిత్రా ఖాన్ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బోలాపూర్ ఎంపీ అనుపమ్ హజారే బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ ముఖ్యులతో సన్నిహితంగా మెలుగుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో బహిష్కరిస్తున్నట్లు మమత తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఇద్దరు టీఎంసీ ఎంపీల బహిష్కరణ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
మర్యాదపూర్వకంగానే కలిశా : రేవంత్ రెడ్డి
|
కాంగ్రెస్ నేత, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. మంగళవారం ఢిల్లీ టెన్ జన్పథ్లోని సోనియా నివాసానికి కుటుంబసభ్యులతో చేరుకున్నారు.ఆమెను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు రేవంత్ వెల్లడించారు. అయితే రేవంత్కు టీపీసీసీ పగ్గాలు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సోనియా అధికారికంగా ప్రకటించనున్నారని. అందుకే రేవంత్ తన కుటుంబసభ్యులతో కలిసి సోనియాను కలిశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రేవంత్ స్పందించాల్సి వుంది.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్
|
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గంఇల్లంతకుంట మండలంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సహాకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పెద్దలింగాపూర్ గ్రామ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ సోమవారం లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి, నాయకులు మీసరగండ్ల అనిల్ కుమార్, గన్నేరపు నర్సయ్య, పసుల నర్సయ్య, బొప్ప శ్రీనివాస్, ల్యాగల తిరుపతి, ల్యాగల బాగయ్య, బాలయ్య, శంకర్, బాబాలయ్య తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
వైఎస్సార్ పశు సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
|
శ్రీకాకుళం: వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలాకి మండలం మబుగాంలో వైయస్సార్ పశు యంత్ర సేవా కేంద్రాన్ని (అద్దెకు పాడి యంత్ర సేవలు), వైఎస్సార్ పశు సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.అభ్యుదయ పాడి రైతులకు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేత. రైతులకు పశువు సంజీవని కిట్ల పంపిణీ.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
విశాఖలో 2 నెలల్లోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు
|
విశాఖ నగరంలో మరో రెండు నెలల్లో ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏటీసీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇంతకు ముందురాష్ట్రం వైపు చూడని వారుమీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని చెప్పారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
కోర్టు తీర్పును సీఎం గౌరవించాలి
|
తెలుగు మహిళ ఆధ్వర్యంలో మహిళా రైతులను సన్మానించారు. ఉద్యమానికి సంఘీభావం తెలిపిన వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు పువ్వాడ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ వికేంద్రీకరణ బిల్లు పెట్టిన, సుప్రీం కోర్టుకు వెళ్ళినా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి ఉద్యమంలో మహిళా తెగువ స్ఫూర్తిదాయకమని సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమ అభినందించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరికీ అమరావతి అందుబాటులో ఉంటుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గుర్తుచేశారు. కమ్యూనిస్టులు కూడా తిరుపతి వెంకన్నకు టెంకాయలు కొట్టారని సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. పోలవరం, అమరావతి , ప్రత్యేక హోదా తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్సేనని ఆ పార్టీ మాజీ ఎంపీ జెడి శీలం అన్నారు. వై పాకాల నుంచి 11 మంది ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వారితో టచ్ లో ఉన్నారు. దసరా తరువాత వైపా కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్తానని సినీ నటుడు శివాజీ అన్నారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
బార్బేక్యూ నేషన్ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు
|
నగరంలో యూత్ తెగ ఇష్టపడే బార్బేక్యూ నేషన్ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉంచిన చేపలు, మాంసాన్ని గుర్తించి వాటిని సీజ్ చేసి ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపి. కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో నాలుగు నెలలు హోటల్స్ మూతపడ్డాయని. తిరిగి ప్రారంభమైన తర్వాత అన్ని రెస్టారెంట్లలో సోదాలు చేస్తున్నామని చెప్పారు. ఇవాళ విశాఖలోని పాండురంగాపురంలో ఉన్న బార్బేక్యూ నేషన్ రెస్టారెంట్లో సోదాలు చేపట్టామన్నారు. డీ ఫ్రెజ్లో ఉన్న మటన్, చికెన్ కర్రీ, చికెన్ జాయింట్స్ బయటకు తీశామని. అవి నిన్న తయారు చేసిన ఆహారపదార్థాలని చెప్పారు. వాటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపామన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. రాజధాని అంశంలో కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కులాల పేరు చెప్పి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నాశనానికి జగన్ సర్కారు కంకణం కట్టుకుందని అన్నారు.
అమరావతి ప్రాంతంలో 14 కులాలు ఉన్నాయని. వారిలో రెడ్లు 17 శాతం, కమ్మ 14 శాతం మంది ఉన్నారని అనురాధ తెలిపారు. జగన్ పిచ్చి పీక్స్ కు చేరిందని చెప్పడానికి ఆయన వ్యాఖ్యలే కారణమని చెప్పారు. వైసీపీకి కుల రాజకీయాలు చేయడం తప్ప. రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కనీస జ్ఞానం కూడా లేకుండా కులాల ప్రస్తావన చేశారని అన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన అనురాధ'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
మహారాష్ట్ర కరోనా అప్డేట్
|
మహారాష్ట్రలో సోమవారం 180 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి : దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,22,432కి చేరుకోగా, మరణాల సంఖ్య 1,48,347గా మారిందని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.గత 24 గంటల్లో రికవరీ కౌంట్ 357 పెరిగింది మరియు 79,71,346కి చేరుకుంది, దీనితో రాష్ట్రంలో 2,739 యాక్టివ్ కాసేలోడ్ ఉంది.గత 24 గంటల్లో 8,511 సహా మొత్తం 8,48,50,798 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
చిత్తూరు: ఆడపిల్లల ను బతికించుకుందాం నినాదంతో పుత్తూరు చెందిన వెన్నికాశ్రీ 250 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రయాణం శ్రీకారం చుట్టింది. సరిత మురళి దంపతుల కుమార్తె వెనకాశ్రీ మూడవతరగతిచదువుతోంది. కర్ణాటక సరిహద్దు నంగిలి టోల్ గేట్ వద్ద శనివారం పలమనేర్ డిఎస్పి గంగయ్య శ్రీ రామకృష్ణ జెండా ఊపి స్కేటింగ్ ప్రారంభించారు పలమనేరు తిరుపతి మీదగా నగరి వరకు సాగిన స్కేటింగ్, ప్రపంచ రికార్డు సాధించింది
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ప్రపంచ రికార్డు 250 కిలోమీటర్లు స్కేటింగ్'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని షిర్డీ హిల్స్ బ్లాక్-ఏ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు మారయ్య, కాలనీ ప్రెసిడెంట్ సీహెచ్ దాసు, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, క్యాషియర్ శేషు తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు: ఎమ్మెల్యే'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు థాయిలాండ్ కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మల్యాల మండల కేంద్రానికి చెందిన గసికంటి హరీష్ దుబాయిలోని షార్జాలోని ఓ కంపెనీలో స్టోర్ కీపర్గా పనిచేశాడు. ఆ సమయంలో అదే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న థాయిలాండ్కు చెందిన కవినత్తో ప్రేమలో పడ్డాడు. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని గత నెల 14న మల్యాలకు చేరుకున్నారు. హరీష్ నిర్ణయానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో ఈ నెల 5న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. గురువారం మల్యాల మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో హిందూ సాంప్రదాయం ప్రకారం హరీశ్-కవినత్ లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ వివాహానికి యువతి కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'థాయిలాండ్ యువతితో తెలంగాణ యువకుడి పెళ్లి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
డ్రోన్ల ద్వారా సరుకుల డెలివరీ... వాల్ మార్ట్ పైలట్ ప్రాజెక్టు
|
ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక అడుగు వేసింది. ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా నిత్యావసర సరుకులను ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. నార్త్ కరోలినాలోని బెంటర్ విల్లేలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టింది.డెలివరీ సంస్థ ఫ్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా వినియోగదారులకు నిన్నటి నుంచి సరుకులు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. ఈ సందర్బంగా వాల్ మార్క్ ఓ ప్రకటన విడుదల చేసింది. రానున్న రోజుల్లో మిలియన్ల ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయడాన్ని చూస్తామని చెప్పింది. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ లా ఉంటుందని తెలిపింది.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఉపాధి పేరిట మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
|
ఉపాధి పేరిట మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40 పాస్పోర్టులు, రూ.6 వేలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మలక్పేట్లోని గూడ్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో పోలీసులు తనిఖీలు చేయగా. ముఠా గుట్టురట్టైంది. ఉపాధి పేరిట మహిళలను ఒమన్, మస్కట్కు నిందితులు రవాణా చేస్తున్నారని సీపీ వెల్లడించారు. తరలించిన మహిళలను విదేశాల్లో వేధిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
వాహన రంగంలో మారుతి సుజుకి ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మారుతి సుజుకి ఒక ప్రత్యేకమైన డిజైన్ తో ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. దీన్ని ఆటో ఎక్స్ పో 2023 (వాహనాల ఎగ్జిబిషన్) కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించింది. పోటీ సంస్థలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ తదితర సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించగా. కార్ల మార్కెట్ లో సగానికి పైగా వాటా ఉన్న దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కారును తీసుకురాలేదు.
ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగిన తర్వాత ఈ విభాగంలో మోడళ్లను తీసుకొస్తామని మారుతి సుజుకీ లోగడే ప్రకటించింది. అందులో భాగంగా తొలి ఎలక్ట్రిక్ కారును వాహనాల ఎగ్జిబిషన్ లో ఆవిష్కరించింది. ఈ కారు డిజైన్ మిగతా వాటికి భిన్నమైన లుక్స్ తో ఉండడాన్ని గమనించొచ్చు. కాకపోతే ఈ కారుకు సంబంధించి పూర్తి వివరాలను మారుతి సుజుకీ వెల్లడించలేదు.
4,300 మిల్లీమీటర్ల పొడవు, 1,800 ఎంఎం వెడల్పు, 1,600 ఎంఎం ఎత్తుతో ఇది ఉంది. దీని పేరు ఈవీఎక్స్ ఎలక్ట్రిక్. ఈ కారులో 60 కిలోవాట్స్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఒక్కసారి చార్జ్ తో 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. రెండేళ్లలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడ్డానికి ప్రీమియం ఎస్ యూవీ మాదిరిగా ఉంది.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'లుక్ అదుర్స్...మారుతి సుజుకి కొత్త ఎలక్ట్రికల్ కారు'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
కేదార్నాథ్ ఆలయం పరిసరాల్లో భారీ హిమపాతం,ప్రతికూల వాతావరణంతో అధికారులు ముందస్తు చర్యలు
|
ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కాగా. షెడ్యూల్ ప్రకారం కేదార్నాథ్ ఆలయంలో మంగళవారం పూజలు ప్రారంభించి భక్తులను అనుమతించాల్సి ఉంది. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్ 30 వరకూ కేదార్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కేదార్నాథ్ యాత్రకు రిషికేశ్, హరిద్వార్లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్టు గర్వాల్ అడిషనల్ కమిషనర్, చార్ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ సీఈఓ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు. గర్వాల్ హిమాలయ సానువుల్లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రభుత్వం వాతావరణ పరిస్థితులను సమీక్షించి భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం నుంచి కేదార్నాథ్ ధామ్ తెరుచుకోనుండగా. భక్తులు తగిన జాగ్రత్తలతో చార్ధామ్ యాత్రకు రావాలని, వెచ్చగా ఉండే దుస్తుల్ని తప్పనిసరిగా తెచ్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏడాదిలో ఆరు నెలల పాటు సాగే చార్ధామ్ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తరాఖండ్లోని హిమగిరుల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు.
మరోవైపు, దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, హిమాలయ ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పుష్కర్ ధామీ సర్కారు ఆరోగ్య సూచనలు జారీ చేసింది. అన్ని పుణ్యక్షేత్రాలు ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్నాయని, సముద్ర మట్టానికి 2,700 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయని అందులో పేర్కొంది. విపరీతమైన చలి, గాలిలో పీడనం, తేమ, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయని హెచ్చరించింది. యాత్రికులందరికీ సాఫీగా, సురక్షితమైన ప్రయాణం కోసం మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది.
సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో వాతావరణం క్షణాల్లో మారిపోతుంటుంది. రెండు రోజులుగా అక్కడ విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో యాత్రికుల భద్రత దృష్ట్యా దర్శనాల రిజిస్ట్రేషన్కు తాత్కాలికంగా అధికారులు విరామం ప్రకటించారు. ఇక, సెల్ఫీ పిచ్చి కేదార్నాథ్లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణం తీసింది. కేదార్నాథ్ దామ్ హెలిప్యాడ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థలో ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేస్తున్న జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం హెలికాప్టర్తో సెల్ఫీ తీసుకునేందుకు దానికి దగ్గరగా వెళ్లారు. అనంతరం హెలికాప్టర్ తోక భాగంలోని రెక్కలు తగిలి మరణించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
బెంగళూరు : కర్నాటకలోని జయనగర్లో సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించగా, ఉదయం 11.00 గంటలకు 22.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జయనగర్ నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే బి.ఎన్.విజరుకుమార్ మృతి చెందడంతో ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. బిజెపి తరపున బి.ఎన్. ప్రహ్లాద్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి అభ్యర్థులుగా పోటీలో పడ్డారు. కాగా, మొత్తం 2.03 లక్షల ఓటర్లు వున్న ఈ నియోజక వర్గంలో ఏడు వార్డులలో 213 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మహిళా సిబ్బందితో నిర్వహించే ఐదు గులాబి రంగు పోలీంగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'కర్నాటకలో ముగిసిన ఉప ఎన్నికలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
ప్రమాణస్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం కుదరలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హాల్ పూర్తిగా నిండిపోయిందని. కార్యక్రమం పూర్తి కాగానే కేసీఆర్ వెళ్లిపోయారని చెప్పారు. సీఎంతో టైమ్ తీసుకుని, పర్సనల్ గా కలిసి శుభాకాంక్షలు తెలుపుతానని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినట్టే. రానున్న ఐదేళ్లపాటు తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున కేవలం రాజాసింగ్ మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. గోషామహల్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కేసీఆర్ ను పర్సనల్ గా కలుస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఆగష్టు 1న జెరూసలేం పర్యటనకు సీఎం జగన్
|
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగష్టు 1న జెరూసలేం పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనుండగా సీఎం వెంట ఎస్ఎస్జి ఎస్పీ సెంథిల్ కుమార్, వ్యక్తిగత భద్రతాధికారి జోషి కూడా వెంట వెళ్లనున్నారు. సీఎం తిరిగి మళ్ళీ ఆగష్టు 4న స్వదేశానికి రానున్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
చిలకలూరిపేట మండలం రాజపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశేష కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు నాడు నేడు లో భాగంగా పాఠశాలల రూపు రేఖలు మార్చి వేశాడన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటు గా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే కాకుండా విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలను ముఖ్యమంత్రి ఖర్చు చేస్తున్నాడని మంత్రి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి సురేష్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 40 అడుగుల లోతులో గుర్తించిన పడవను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 300 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. లాంచీ ప్రమాదం ఘటనపై పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, సీఎంవో అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు గాలింపు, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మరిన్ని క్రేన్ల సహాయంతో వెంటనే లాంచీని బయటకు తీయాలని, మృతదేహాలను పోస్టమార్టం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలు దొరికితే పోస్ట్మార్టం చేసేందుకు పోలవరంలో ఏర్పాట్లు చేశారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'పడవ ప్రమాద ఘటన వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
హుజూరాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ను హైదరాబాదులోని ఆయన నివాసంలో శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గ నాయకులు బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి, పలు కీలక అంశాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ జేఏసీ నాయకులు బోళ్ళ కరుణాకర్, రామ్మూర్తి గౌడ్, బైరు శేఖర్, బడేసాబ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'ఈటలను కలిసిన పొలిటికల్ జిఎసి చైర్మన్'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
అనంతపురం: పుట్లూరు మండలం మడుగుపల్లి నుండి మడ్డిపల్లికి వెళ్లే రహదారిలో సిమెంట్ ట్రాక్టర్ బోల్తా పడడంతో యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడును తరలిస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడటంతో సాంబశివ(20) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'సిమెంట్ ట్రాక్టర్ బోల్తా యువకుడి మృతి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
న్యూఢిల్లి : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) పరీక్ష పేపర్ల లీక్ అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఎస్ఎస్సి అభ్యర్థులు తమ ఆందోళనను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఎస్ఎస్సి పేపర్ల లీక్ అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించాం : రాజ్నాథ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు నీళ్లపప్పు, అన్నం అందించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ చిత్రకోట్లోని ఒక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్న ఫోటోలను ఈ సందర్భంగా ట్విట్టర్లో షేర్ చేశారు. అనంతరం యోగి సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ పాఠశాలలు, వార్డుల పట్ల బిజెపి ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని దుయ్యబట్టారు. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని చిన్నారులకు అందివ్వడమే మధ్యాహ్న భోజనం ప్రధాన లక్ష్యం. కానీ యుపిలో కొన్నిసార్లు విద్యార్థులకు ఉప్పు, రోటీ, మరి కొన్ని సార్లు నీళ్ల పప్పు, నీళ్ల పాలు అందిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు. గత నెలలో రాష్ట్రంలోని సోన్భద్ర జిల్లాలోని స్థానిక పాఠశాల్లో లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందించిన సంగతి తెలిసిందే.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'యుపి సర్కార్ ఉదాసీనతకు నిదర్శనం : ప్రియాంక గాంధీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
టైటిల్ గెలిస్తే బాబర్ 2048లో ప్రధాని అవుతాడు: గవాస్కర్
|
టీ20 వరల్డ్కప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్ గెలిస్తే, ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పాకిస్థాన్ ప్రధాని అవుతాడని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. పాక్ 1992 సెంటిమెంట్ పై స్పందించిన గవాస్కర్ సెటైర్లు పేల్చాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగడం, ఆపై కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి సెమీఫైనల్కు చేరకుండా వెనుదిరగడం. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ చేరుకోవడం అభిమానుల్లో ఆశలు రేకెత్తించాయి. సెమీఫైనల్ కోసం టోర్నమెంట్ జట్టు. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందు పాక్ అభిమానులు 1992 నాటి సెంటిమెంట్ పునరావృతమవుతుందని, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. గవాస్కర్ ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందు తోటి వ్యాఖ్యాతలతో 1992 సెంటిమెంట్ ప్రస్తావించాడు.
pic.twitter.com/42Kf0RF6Sj
దీని పై గవాస్కర్ స్పందిస్తూ. ‘‘పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే, 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడు’’ అని అన్నారు. ఈ సెంటిమెంట్లు పనికిరావనే ఉద్దేశ్యంతో గవాస్కర్ ఈ సెటైర్లు పేల్చాడు. 1992 ప్రపంచకప్లో పాక్ జట్టును టైటిల్ పైకి తెచ్చిన ఇమ్రాన్ ఖాన్. 2018లో పాక్ ప్రధాని అయ్యాడు.పాకిస్థాన్ టైటిల్ గెలిస్తే 2048లో బాబర్ ప్రధాని అవుతాడని చెప్పాడు. దీని పై గవాస్కర్ స్పందిస్తూ. ‘‘పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే, 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడు’’ అని అన్నారు. ఈ సెంటిమెంట్లు పనికిరావనే ఉద్దేశ్యంతో గవాస్కర్ ఈ సెటైర్లు పేల్చాడు. 1992 ప్రపంచకప్లో పాక్ జట్టును టైటిల్ పైకి తెచ్చిన ఇమ్రాన్ ఖాన్. 2018లో పాక్ ప్రధాని అయ్యాడు.పాకిస్థాన్ టైటిల్ గెలిస్తే 2048లో బాబర్ ప్రధాని అవుతాడని చెప్పాడు. టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించే స్థాయి నుంచి పాకిస్థాన్ ఏకంగా ఇప్పుడు ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి. ఫైనల్కు బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇంగ్లండ్తో జరిగే చివరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: సిఐటియు
|
మునిసిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చలో సిడిఎంఏ హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికులు తరలి వెళ్లిరు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మాటలు గారితో కార్మికులను మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
పరమ శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అందులోనూ సిద్ధాసనంలో కూర్చొని ఉన్న శివుడు కొలువై ఉన్న క్షేత్రం అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలోని సిద్ధేశ్వరాలయం.కుడిచేతిలో బ్రహ్మకపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామివారు ధరించి సగం మూసిన కనులతో కనిపిస్తారు. ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం దర్శించవచ్చు. ప్రతి శివరాత్రికి సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటిమీద ఖచ్చితంగా పడతాయి.సృష్టి స్థితి లయకారుడైన శివుడి తలమీద చంద్రుడితో పాటు సూర్యుడు ఉండటం వలనే ఈ అద్భుతం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక ఆలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టుగా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. అన్ని ఆలయాల్లా కాకుండా పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి. హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'సిద్ధాసనంలో కూర్చొని ఉన్న శివుడు కొలువై ఉన్న క్షేత్రం!'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామం అనంతరం గవర్నర్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు గవర్నర్ నరసింహన్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు గవర్నర్ నరసింహన్ దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజు గవర్నర్ దంపతులకు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్ట్రాంతో సత్కరించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్'.
| 2 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.