inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: విజయవాడలో ఫొటోగ్రఫీ కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్ పో కార్యక్రమంలో మంత్రి రోజా సందడి చేశారు. 3 వేల మంది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను ఫొటో తీశారు. ఈ అరుదైన ఘట్టం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఇంతమంది ఫొటోగ్రాఫర్లు ఒకే వేదిక పైకి రావడం సంతోషం కలిగించిందని, వాళ్లందరూ ఒకసారి ఫొటో తీయడం మరుపురాని అనుభూతి కలిగించిందని మంత్రి రోజా మీడియాతో అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ ''వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో మంత్రి రోజా'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: గద్వాల్ జిల్లాలో ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శాంతినగర్ పోలీసులు గురువారం పట్టుకుని కేసులు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే. తుంగ భద్ర నది నుంచి బుడమొర్సు మీదుగా పైపాడు స్టేజి వైపు వెళ్తున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనుమతి పత్రాలు చూపాలని కోరారు. ఎలాంటి ప్రభుత్వ అనుమ తులు లేవని తెలియడంతో రెండు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసనాయక్ తెలిపారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక '2 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: జనసేనలోకి కొణతాల రామకృష్ణ?
విశాఖలో జనసేన జోరు పెంచింది. ఒక్కక్కరుగా సీనియర్ నేతలు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 20న జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇక తాజాగా ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనకాపల్లికి చెందిన కొణతాల రామకృష్ణ కూడా ఈ నెల 20న జనసేన చేరుతారని సోమవారం ఆయన వర్గీలు స్పష్టం చేశారు.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: అన్నదాతలు తాము పండించిన పంటలను తామే కాల్చవలసిన పరిస్థితులు వస్తున్నాయని, ప్రభుత్వం తన వ్యవసాయ విధానాలపై పునరాలోచించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కొనేవారు లేకపోవడంతో సమోధ్ సింగ్ అనే రైతన్న తాను పండించిన ధాన్యానికి తానే నిప్పు పెట్టినట్లు కనిపిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. రైతన్నల దుస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉత్తర ప్రదేశ్లోని ఫిలిబిత్ లోక్సభ సభ్యుడు వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా శనివారం ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతన్నలను ఈ వ్యవస్థ ఎక్కడికి తీసుకెళ్ళిందని ప్రశ్నించారు. సమోధ్ సింగ్ అనే రైతు తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఒక మండీ నుంచి మరొక మండీకి 15 రోజుల నుంచి తిరుగుతున్నారని, ఎవరూ ఆ ధాన్యాన్ని కొనకపోవడంతో, తీవ్ర నైరాశ్యంతో ఆ ధాన్యానికి నిప్పు పెట్టారని పేర్కొన్నారు. ఆయన సమీపంలో ఉన్నవారు ఆయనను ఎంతగా వారించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. వ్యవసాయ విధానాలను ప్రభుత్వం పునరాలోచించడం ప్రస్తుత అవసరమని తెలిపారు. వరుణ్ గాంధీ ఇటీవల బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. లఖింపూర్ ఖేరీ ఘటనను హిందూ వర్సెస్ సిక్కు యుద్ధంగా మలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న రైతులను ఖలిస్థానీలని ఆరోపించడం సరికాదని చెప్పారు. దీనివల్ల దేశ సమైక్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఈ నెల 3న కొందరు రైతులు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ రైతులపై నుంచి ఓ కారు దూసుకెళ్ళడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేశారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన వరుణ్ గాంధీ'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్పై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి అమర్నాథ్కు ఆదివారం హరిరామ జోగయ్య లేఖ రాశారు. ‘‘డియర్ అమర్నాథ్. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా.’’ అని హరిరామజోగయ్య పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ఒంటి కాలిపై లేచే రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్పై జనసైనికులు ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను ‘కాపు’ కులంతో ముడిపెడుతూ అమర్నాథ్ ఓ రేంజ్లో విమర్శలు చేస్తుంటారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టుపెడుతున్నారని దుయ్యబడుతుంటారు. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్పై జనసేన నాయకులు, కార్యకర్తలు, కాపు సంఘం నేతలు విరుచుకుపడుతున్నారు. ఇదిలావుంటే చంద్రబాబు, లోకేష్ భుజాలను మోయడానికి పవన్ సిద్ధమయ్యారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్ధమయ్యారన్నారు. వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్పై అమర్నాథ్ తీవ్ర కామెంట్స్ చేశారు. మంత్రి కామెంట్స్పై జనసేన కౌంటర్ అటాక్ చేసింది. కాపు భవన్లో సౌకర్యాలపై నిరసనలు వ్యక్తం చేసింది. మరోవైపు జనసేన నేతలు కూడా మంత్రి అమర్నాథ్పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి అమర్నాథ్ బానిసగా మారారని జనసేన రాష్ట్ర నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్ దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ఇంత కంటే తీవ్రంగా స్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'డియర్ అమర్నాథ్... నువ్వు రాజకీయాల్లో బచ్చావి...హరిరామ జోగయ్య'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: తెలంగాణలో కొత్తగా 13 మండలాలు
తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్ , జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, నిజామాబాద్ జిల్లాలో ఆలూరు,సాలూర,డొంకేశ్వర్, మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లీ, నారాయణపేట జిల్లాలో కొత్తపల్లె, గుండుమల్, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల, వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్ కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయి.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: '3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం పడిపోతుంది'
దేశంలోనే అనంతపురం పేద జిల్లా అని. తాను నీళ్లు ఇచ్చిన తర్వాతే జిల్లా బాగుపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా అనంతపురంలో పర్యటించిన ఆయన. 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం పడిపోతుందన్నారు.ఇక జీవితంలో అధికారంలోకి రాదన్నారు. తమ హయాంలో హంద్రీనీవా సుజల స్రవంతికి రూ.4,182 కోట్లు ఖర్చు చేస్తే. వైసీపీ ప్రభుత్వం రూ.515 కోట్లే వెచ్చించిందని అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి వరుసగా మూడో ఏడాది స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు వైయస్ఆర్ సున్నావడ్డీ నగదు రూ.1261 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. దీని వల్ల అక్షరాల 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుందన్నారు. మూడేళ్లలో అక్షరాల రూ.3,615 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ నగదు అందజేశామని చెప్పారు. ‘‘ఇంటింటి దీపాలకు, సాధికారత సారధులకు, బాధ్యతలకు ప్రతిరూపాలకు, తమ రెక్కల కష్టాలతో పిల్లలను పెంచుకుంటూ. కుటుంబాలను నిలబెడుతున్న మణిమాణిక్యాలకు, రాష్ట్రంలోని ప్రతి ఇంటి చరిత్రను సువర్ణ అక్షరాలతో తిరిగి రాస్తున్న అక్కచెల్లెమ్మలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'రూ.1261 కోట్లను అక్కచెల్లెమ్మలకు విడుదల చేసిన జగన్'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: విశాఖ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వినయ్
గిరిజనుల సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన వుంది…ఇపుడు నాలక్ష్యం ఒక్కటే విశాఖజిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను అభివ్రుద్ధి చేయడమే అన్నారు విశాఖజిల్లా నూతన కలెక్టర్ ఓడరేవు వినయ్ చంద్, ఆదివారం ఆయన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చిన వినయ్ చంద్ తొలి శుభాకాంక్షలు తన కూతురు దగ్గర నుంచే తీసుకున్నారు. అనంతరం ఆయనకి కలెక్టరేట్ అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చిని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినయ్ చంద్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంపై నాకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది, నేను బాధ్యతలు తీసుకుంటూనే విధినిర్వహన చేపడతున్నాను అన్నారు. విశాఖజిల్లాలో ప్రధానంగా గిరిజన ప్రాంతాల అభివ్రుద్ధితోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడమేనన్నారు. జిల్లా అభివ్రుద్ధికి జిల్లా యంత్రాంగంతో పాటు, అధికారులు కూడా కలిసిరావాలని కోరారు. తాను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని చెప్పారు, ఎక్కువ సమయం ప్రజలకు చేరువగా ఉండే కార్యక్రమాల్లోనే పాల్గొంటానని కూడా వివరించారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మరణానికి దగ్గరా ఉన్నానని తెలిసినా బాధపడలేదు... కానీ...
తను చనిపోతానని తెలిసినా ఏనాడు బాధ పడలేదని కానీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో బిజెపి గెలవటమే తనని బాధిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. బుధవారం ఆయన కరీంనగర్లో మజ్లిస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ తాను ఎంతకాలం బతుకుతానో తెలియదని, ఎప్పుడైనా చనిపోవచ్చని డాక్టర్లు చెప్పినట్లు అక్బరుద్దీన్ తెలిపారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్గా గతంలో ముస్లిం ఉండేవారని, ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా బీజేపీ కార్పొరేటర్ ఉన్నారని ముస్లిం సమాజం ఏకం కావాల్సిన తరుణం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలలో ఎంఐఎంకు ఓటు వేయనందుకు బాధలేదని, నేను భయపడేది నా గురించి కాదు. రాబోయే తరాల గురించే నా భయం. బీజేపీ గెలిస్తే సహించమని అన్నారు. ‘ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. అంటూ అక్బరుద్దీన్ తన ప్రసంగంలో చెపుతున్నప్పుడు సభకు హాజరైన వారిలో ఒకింత భావోద్వేగం, ఆవేశం కనిపించాయి.
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ప్రకాశం జిల్లా కంభంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సకల సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో ఉచిత విద్యతో బాటు ఉచిత వసతిని కల్పిస్తూ బాలికల విద్యాభివృద్ధికి పట్టుకొమ్మలుగా నిలిచాయని కంభం గురుకుల పాఠశాల అధ్యాపకులు ఉమాదేవి, వరలక్ష్మి లు తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికలకు ఉన్నత విద్య ఆవశ్యకత, అవకాశాలను వివరిస్తూ విద్యాభ్యాసం కొనసాగించేలా ప్రేరణ కలిగించారు. 2022-23 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాల/ కళాశాలలో ప్రవేశాలకు ప్రకటన వెలువడిందనీ, మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించబడతాయనీ అర్హులైన విద్యార్థులు అందరూ ప్రవేశానికి దరఖాస్తు చేసి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. మాల్యాద్రి మాట్లాడుతూ పలువురు విద్యార్థులు పదవ తరగతి పూర్తి కాగానే చదువు నిలిపి వేస్తున్నారనీ , బాలికలు తప్పనిసరిగా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి. మురళీమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'గురుకులాల బాలికా విద్యకు వరాలు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కోల్కతా హిట్టర్ క్రిస్లిన్ మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు
ఐపీఎల్ పదో సీజన్లో గుజరాత్ లయన్స్ బౌలర్లపై విరుచుకుపడి 19 బంతుల్లోనే వేగవంతమైన అర్ధశతకం బాదిన కోల్కతా హిట్టర్ క్రిస్లిన్ మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు. టోర్నీ ఆరంభవారంలో జరిగిన ఈ మ్యాచ్లో 184 పరుగుల లక్ష్య ఛేదన కోసం కెప్టెన్ గంభీర్తో కలిసి ఓపెనర్గా దిగిన క్రిస్ లిన్ విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు కకావికలమయ్యారు. పేసర్, స్పిన్నర్ అనే తారతమ్యం లేకుండా భారీ షాట్లతో బెంబేలెత్తించిన లిన్ (93 నాటౌట్: 41 బంతుల్లో 6x4, 8x6) శతకానికి చేరువయ్యాడు కానీ. అప్పటికే కోల్కతా వికెట్ నష్టపోకుండా 14.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. గంభీర్ 76 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్తో క్రిస్లిన్ పేరు మారుమ్మోగిపోయింది. అతనికి ఇక సీజన్లో తిరుగులేదని అంతా భావించారు. కానీ దురదృష్టం ఈ హిట్టర్ని వెంటాడింది. తర్వాత మ్యాచ్లో క్యాచ్ కోసం ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ ఐపీఎల్కి దూరంగా ఉంటున్న లిన్. త్వరలోనే మళ్లీ మైదానంలోకి రానున్నట్లు ప్రకటించాడు. ‘భుజం నొప్పి దాదాపు తగ్గిపోయింది. మూడు వారాల తర్వాత నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేశాను. భుజం సాధారణంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. భారత్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లేలోపు కనీసం కొన్ని ఐపీఎల్ మ్యాచ్లైనా ఆడాలని కోరుకుంటున్నా’ అని క్రిస్లిన్ వివరించాడు. మే 9న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగనున్న మ్యాచ్కి క్రిస్లిన్ కోల్కతా జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టోర్నీలో పది మ్యాచ్లాడిన కోల్కతా ఏడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం ఒకటి గెలిచినా. ఆ జట్టు ప్లేఆఫ్ చేరిపోతుంది. ప్లేఆఫ్లో తీవ్ర పోటీ ఉండనున్న నేపథ్యంలో అప్పటికే మళ్లీ ఫామ్ అందుకోవాలని లిన్ ఆశిస్తున్నాడు. క్రిస్లిన్ స్థానంలో ప్రస్తుతం జట్టు ఓపెనర్గా సునీల్ నరైన్ ఆడుతున్నాడు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: స్వలాభాల కోసం రాజకీయాలను భ్రష్టు పట్టించకండి: కిషన్ రెడ్డి
దేశమంతా తిరిగి విప్లవం తీసుకొని రండని సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆ హక్కును మీకు రాజ్యాంగం హక్కు కలిపించిందని, మీకు స్వేచ్ఛగా తిరిగే అధికారం ఉందని ఆయన అన్నారు. పార్లమెంట్లో బడ్జిట్ ప్రవేశ పెట్టిన అనంతరం ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భంగా ఆయన ప్రతిస్పందించారు. తెలంగాణ కోసం అమరవీరులు చనిపోతే వారికి న్యాయం కూడా చేయలేకపోయారన్నారు.బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మద్యం తెలంగాణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏడు ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేవన్నారు. రాష్ట్రంలో సచివాలయం లేదని, సచివాలయానికి సీఎం రారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలని, మంత్రులను సీఎం కలవరన్నారు. రాజ్యాంగానికి మీరు ఏమైనా అతీతమైన శక్తా అని ఆయన దుయ్యబట్టారు.శత్రువైన పాకిస్థాన్ ప్రధాని కూడా ప్రధాని మోడీని విమర్శించలేదని, కానీ కేసీఆర్ మాటలు వింటే బాధేస్తోందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదని ఆయన ప్రశ్నించారు. పుత్ర మమకారం, కుటుంబ మమకారం కోసం కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో మనం ఉన్న లేకపోయినా(బీజేపీ, టీఆర్ఎస్, పార్టీలు) తెలంగాణ శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టించకండని, అది మంచిది కాదని కేసీఆర్కు ఆయన హితవు పలికారు. ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ మీ కుటుంబ సొత్తు కాదని, దానిపై అందరికి హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: కడప నగరాభివృద్ధిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పొలిటిబ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్ది ఒక్క సెల్ఫీ పెడితేనే వైసిపి నేతలు గిల గిల కొ ట్టుకుంటున్నారని టిడిపి క్రిష్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంపీ సురేష్ ఎద్దేవా చేశారు. టిడిపి జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ మీడియా కో ఆర్డినేటర్ జనార్దన్, టిడిపి నేతలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిలో భాగంగా శ్రీనివాస్ రెడ్ది పాత బస్టాండ్ వద్ద నున్న బ్రిడ్జి పూర్తి చేశామని సెల్ఫీ పెడితే వైసిపి నేతలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారని విమర్శించారు. డిప్యూటీ మేయర్ నిత్యనంద రెడ్ది, వైసిపి నేతలు వారి హయాంలో అభివృద్ధి చేశామని చెప్పుకునే ధైర్యం లేక కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేసిన పనుల గురించి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముందు మీరు కాంగ్రెస్ పార్టీ నా లేక వైసిపి పార్టీ నా క్లారిటీ తెచ్చుకోవాలని సూచించారు. ఈ నాలుగు సంవత్సరాల వైసిపి పాలనలో కడప నగరంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేక కాంగ్రెస్
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'వైసిపి నేతలకు టిడిపి సవాల్'.
2
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పురవీధుల్లో పంచమూర్తుల శోభ
శ్రీకాళహస్తిలో మఘ పూర్ణిమను పురస్కరించుకొని ఆదివారం పంచమూర్తులు పురవీధుల్లో ఊరేగారు. మూషికం పై వినాయక స్వామి, మయూరంపై శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, నందీశ్వరునిపై సోమస్కంధ మూర్తి, సింహ వాహనంపై జ్ఞానాంబికలతో పాటు చండీకేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పుర వీధుల్లో ఊరేగించారు. మేళ తాళాలు, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య ఊరేగింపు ఉత్సవం ఘనంగా సాగింది.
1
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. అక్కడి నుంచి దుబాయ్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి 4,97,000డాలర్ల (రూ.4.1కోట్ల) నగదును కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో ఒకే కుటుంబానికి చెందిన ఆ ముగ్గురిని అడ్డగించి వారి బ్యాగులు పరిశీలించగా చెప్పులు, చీరల్లో నగదు బయటపడింది. దీంతో వారు అరెస్టయ్యారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'చీరలు, చెప్పుల్లో రూ.4 కోట్లు!'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: లండన్ :చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్బాస్టన్లో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కు ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హాజరు కావడం జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యింది. దాదాపు అన్ని చానళ్లు దీన్ని విపరీతంగా ప్రచారం చేశాయి. దానిపై విజయ్ మాల్యా కూడా స్పందించాడు. ఎడ్జ్బాస్టన్లో జరిగిన మ్యాచ్కు తాను రావడంపై మీడియా కవరేజి సెన్సేషనల్గా ఉందని, అయితే తాను మొత్తం అన్ని మ్యాచ్లకు వచ్చి భారత జట్టును అలరిస్తానని చెప్పాడు. ఇక మొట్టమొదటి మ్యాచ్లోనే పాకిస్తాన్ జట్టును చావుదెబ్బ కొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మాల్యా ప్రశంసల్లో ముంచెత్తాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ కెప్టెన్, వరల్డ్ క్లాస్ జెంటిల్మన్ అంటూ పొగిడేశాడు. బ్రేవో విరాట్ అంటూ అభినందించాడు. స్వదేశంలో వివిధ బ్యాంకులకు దాదాపు రూ. 3వేల కోట్ల వరకు బాకీపడి, వాటిని తీర్చాలని గట్టిగా ఒత్తిడి వస్తుండగానే ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో రాత్రికి రాత్రే చెప్పాపెట్టకుండా విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు వేదికలపై ఆయన లండన్లో దర్శనమిస్తూనే ఉన్నాడు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'పరారీలో ఉన్నా... వస్తూనే ఉంటా: మాల్యా'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లపై చర్చించినట్లు సమాచారం. బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీలో పొన్నాల పోరాడాలన్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'పొన్నాలతో ఆర్.కృష్ణయ్య భేటీ'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి దుర్మరణం
ఆత్మకూరు: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ప్రసన్నాయపల్లి రైల్వేగేట్ వద్ద శనివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు భ్యాగరాజు (35) జేఎన్టీయూలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వ హిస్తున్నాడు. జాతీయ రహదారిలోని రెస్టారెంట్ వద్ద భోజనం తెచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలో ప్రసన్నాయపల్లి రైల్వేగేట్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వేగంగా వెళ్లి రైల్వే గేట్ ని ఢీకొంది. గాయపడిన అతడిని స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిది రొద్దం మండలం సానిపల్లి గ్రామం. అనంతపురం శారదానగర్ లో నివాసం ఉంటున్నాడు. భార్య గౌతమి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి నట్లు ఎస్సై రాఘవరెడ్డి తెలిపారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: మంగళగిరిలో వాలంటీర్ పోస్టులకు ఆహ్వానం
మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 38 వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగ యువతీ యువకులకు వాటికి దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి శనివారం తెలిపారు. ఈనెల మూడో తేదీ నుండి ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 7, 8 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన, 12, 13 తేదీల్లో మౌఖిక పరీక్ష జరుగుతాయని తెలిపారు. ఎంపికైన వారి వివరాలను 15వ తేదీన తెలియజేస్తామని ఆమె పేర్కొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: 9 వ వార్డ్ లో గడపగడపకు మన ప్రభుత్వం
బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డ్ ఆంజనేయ నగర్ లో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ సుధా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి ఆరా తీశారు. జగనన్నను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, బంగారు సీనయ్య, తదితర పార్టీనాయకులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే క్రమంలో చైనా కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో ఓ పోర్టును నిర్మిస్తున్న చైనా. తాజాగా ఓ యుద్ధనౌకను ఆ దేశానికి బహుమతిగా అందించింది. అలాగే, త్వరలోనే 9 కొత్త రకం రైళ్లను కూడా అందించనున్నట్టు చైనా ప్రకటించింది. పీ 625గా పిలిచే ఈ నౌక గత వారమే కొలంబో చేరుకుంది. శ్రీలంక దీనిని తీరప్రాంత గస్తీకి, సముద్ర దొంగలపై పోరాటానికి వినియోగించే అవకాశం ఉందని సమాచారం. యుద్ధ నౌకను తమకు బహుమానంగా ఇచ్చిన చైనాకు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'శ్రీలంకకు యుద్ధ నౌకను గిఫ్ట్గా ఇచ్చిన చైనా'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: లబ్ధిదారులకు చెక్కులు అందించనున్న మంత్రి
జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్ర మైన పాలకుర్తి మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాధిముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై చెక్కులు అందిస్తారని తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉందని, ఏ ఒక్క సంక్షేమ వసతి గృహాల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఆహార పట్టికకు సంబంధించిన మెనూ ఎక్కడా సరిగా అమలుచేయడం లేదని ఎస్ఎఫ్ఎస్ఐ. నాయకులు వరుణ్ అన్నారు. ఈ మేరకు కిడ్స్ కేవ్ స్పోర్ట్స్ అకాడమీలో నేషనల్ బిసి కమిషన్ మెంబర్ తల్లోజు అచారిని శనివారం తాడిపత్రి పట్టణంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం నాడు - నేడు కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కూడా నాడు - నేడు. కార్యక్రమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలుచేసి అభివృద్ధి చేయాలని, కాలానికి అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'హాస్టళ్లలో కనీస వసతులు కల్పించండి: ఎస్ఎఫ్ఐ నాయకులు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: చంద్రబాబు ఉన్న జైల్లో కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారని. అక్కడ బాబుకి సేఫ్టీ లేదని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వాపోయారు. బాబుకు ఏమైనా జరిగితే. ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. మొద్దు శ్రీనును జైల్లోనే చంపేశారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ, ఇండియా కూటమి, జాతీయ నేతలు ఖండిస్తున్నారన్నారు. బాబు అరెస్టును సినిమా రంగానికి చెందిన వారు కూడా చాలా మంది ఖండిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టు చేసినప్పటి నుంచి టీడీపీ నేతలను వేధిస్తున్నారన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'చంద్రబాబుకి జైలులో సేఫ్టీ లేదు'.
2
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: ఇంటర్ వెబ్ సైట్ లో మెమోలు
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కనీస మార్కులు ఇచ్చేలా మెమోలను సవరించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుంచి పాస్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు. వాటిని రద్దు చేసి ఫీజులను ఉపసంహరించుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను రద్దు చేసుకోవచ్చు. రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ దరఖాస్తులను ఉపసంహరించుకున్న విద్యార్థుల కోసం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వారు చదువుతున్న కళాశాలల నుంచి నగదు తీసుకోనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చెల్లించాల్సిన వార్షిక పరీక్ష ఫీజు వివరాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి సంవత్సరం విద్యార్థులు రూ. 490 బోర్డు చెల్లించాలి. 490 ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులకు రూ. 690, రూ. 490 ప్రథమ, ద్వితీయ సంవత్సరం బ్యాక్లాగ్ పరీక్షలకు రూ. మెరుగుదల కోసం ఒక్కో సబ్జెక్టుకు 490 మరియు అదనంగా రూ. 150. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేసే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ హెచ్చరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి బోర్డు వెబ్సైట్లో మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: కొవిడ్ నేపథ్యంలో వెనుకబడ్డ క్రీడారంగాన్ని మళ్లీ అభివృద్ధి బాటపట్టించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి కిరెన్ రిజిజు దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయన మంగళవారం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా మంత్రులు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా క్రీడలు, యువతకు సంబంధించిన కార్యకలాపాల ప్రారంభానికి రోడ్మ్యాప్ను తయారుచేయాలని ఆదేశించారు. జూలై 14, 15వ తేదీల్లో రెండు రోజుల వీడియో కాన్ఫరెన్స్లో రిజిజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రులతో సమావేశమవుతారని గతంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా అట్టడుగుస్థాయి నుంచి క్రీడా అభివృద్ధికి, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకేఎస్), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కార్యకలాపాలకు రోడ్మ్యాప్ను రూపొందించాలని ఈ సమావేశ లక్ష్యంగా నిర్వహించారు. అలాగే, కొవిడ్ 19 సమయంలో తీసుకున్న చర్యలపై సమీక్షించడంతోపాటు రాష్ట్రస్థాయిలో క్రీడా కార్యకలాపాలను పునఃప్రారంభించడం, రాష్ట్రాలు, యూటీల్లో బ్లాక్, జిల్లా స్థాయిల్లో పోటీల ద్వారా వర్ధమాన క్రీడా ప్రతిభను గుర్తించడంపై చర్చించనున్నారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాల్లో భాగంగా ఫిట్నెస్, క్రీడలను చేర్చడంపై ఇందులో నిర్ణయం తీసుకుంటారు. 2028లో ఒలింపిక్ పోడియంలో టాప్ 10 దేశాల్లో చోటు దక్కించుకోవాలంటే దేశంలో క్రీడలను అట్టడుగుస్థాయిలో బలోపేతం చేయడం చాలా కీలకమని రిజిజు నొక్కిచెప్పారు. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (కేఐఎస్సీఈ)ని అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని రిజిజు పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'క్రీడారంగాభివృద్ధిపై కేంద్ర మంత్రి దృష్టి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: -గృహ నిర్మాణాలకు కావాల్సిన భూమిని ఈ నెలాఖరు నాటికి సేకరించాలి -మునిసిపల్ కమీషనర్లను కలెక్టర్ ఆదేశం విజయవాడ, సూర్య బ్యూరో : కృష్ణా జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ప్రధానమంత్రి అవాజ్ యోజన క్రింద నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణాలకు కావాల్సిన భూమిని ఈ నెలాఖరు నాటికి సేకరించాలని జిల్లా కలెక్టరు బాబు.ఎ. మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరు తన ఛాంబరులో ఆంధ్రప్రదేశ్ టౌన ్షిప్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు దీవాన్ మైదిన్, మున్సిపల్ కమీషనర్లు, కన్స ల్టెన్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ. మాట్లా డుతూ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పట్టణ ప్రాంతాల్లో గహనిర్మాణాలకు ప్రాధా న్యత నిస్తున్న దృష్ట్యా మున్సిపల్ కమీషనర్లు ఆ దిశగా ఆలోచన చేసి కావలసిన భూమికి రెవిన్యూ అధికారులతో సమన్వయంతో సేకరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు సంబంధించి పద్ధ్దతి ప్రకారం జరగు తుందని ఆ దిశగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. లబి ్దదారుల గుర్తింపులో ఇళ్ళు లేనివారికి ప్రాధాన్యత ఉండాలన్నారు. ఇందుకు ప్రజాసాధికార సర్వే ను ప్రావూణికంగా తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి డాక్యుమెంటేషన్ పూర్తి అయిన వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు వేగవంతంగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. లబ్దిదారుల జాబితాను సిద్ధం చేసి జిల్లా స్థాయి కమీటీ ఆమోదంతో రాష్ర్ట ప్రభుత్వం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాబితా ఆమోదంతో గృహ నిర్మాణాలు చేపట్ట డం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో తొమ్మిది మునిసిపాలిటీల్లో డిమాండ్ సర్వే చేపట్టి అర్హత ఉన్నవారిని గుర్తించడంతోపాటు సంబంధిత ధరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్ళు లక్ష్యసాధనలో భాగంగా కార్యచరణ ప్రణాళికను సిద్దం చేసుకొని ఆమోదం పొందాలన్నారు. అర్బన్ ప్రాంతంలో భూసేరణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టరు పర్య వేక్షణ చేస్తారన్నారు. అదేవిదంగా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టరు మున్సిపల్ కమీషనర్లతో సమన్వయం చేసుకొని గృహ నిర్మాణాలకు కావలసిన ప్రక్రియను వేగ వంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు దీవాన్ మైదిన్ వూట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు కావలసిన అనువుతుల తోపాటు అంచనాలు, పర్యవేక్షణ ఉంటుం దన్నారు. గృహ నిర్మాణ పనులకు జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి కావలసిన నిధులు దశలవారీకా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా జాయింట్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టరు డి.బాలాజీ, హౌసింగ్ పీడీ వి.శరత్బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'ప్రధానమంత్రి పథకం కింద నిర్మించే గృహ నిర్మాణాలకు భూసేకరణ'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: చైనీయులకు వీసాలు అక్రమంగా అమ్ముకున్నారనే కేసులో కాంగ్రెస్ నేత కార్తీ పి చిదంబరం సన్నిహితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం అరెస్టు చేసింది. చెన్నై, ఢిల్లీలోని చిదంబరం నివాసాలతో సహా దేశంలోని పలు నగరాల్లోని 10 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సమన్వయంతో సోదాలు నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం, వీసా అవినీతి కేసులో కాంగ్రెస్ నాయకుడు కార్తీ పి చిదంబరం సన్నిహితుడు ఎస్ భాస్కర్ రామన్ను మంగళవారం అర్థరాత్రి సీబీఐ ప్రశ్నించింది. రూ.50 లక్షలు లంచంగా స్వీకరించి విద్యుత్ కంపెనీకి అని పేర్కొంటూ 263 మంది చైనా పౌరులకు వీసాలు కల్పించారనే ఆరోపణలపై ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. 11 ఏళ్ల క్రితం ఆయన తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఇది జరిగిందని సీబీఐ తెలిపింది. అయితే సీబీఐ అరెస్టులపై కార్తీ చిదంబరం సెటైరికల్ ట్వీట్ పెట్టారు. "నాకు కౌంట్ పోయింది, ఎన్ని సార్లు అయ్యింది. తప్పక రికార్డ్ అయి ఉండాలి" అని సీబీఐ దాడులు జరిగిన వెంటనే కార్తీ ట్వీట్ చేశాడు. తన కార్యాలయంలో 2015లో రెండుసార్లు, 2017లో ఒకసారి, 2018లో రెండుసార్లు, తాజాగా ఈరోజు రెండుసార్లు సీబీఐ తనిఖీలు చేసిందని ఆయన చెప్పారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'కార్తీ చిదంబరం కేసులో కీలక పరిణామం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఇంకొల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అందుకనే తన మనసులోని మాటను ఇక్కడ బయటపెట్టినట్టు చెప్పారు. ఒకప్పటి రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్న వెంకటేశ్వరరావు డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. అందుకనే రాజకీయాలకు తాము పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు వివరించారు. ఎన్టీఆర్ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, లోక్సభ, రాజ్యసభకు కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమాజీ మంత్రి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ఇక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా: దగ్గుబాటి వెంకటేశ్వరరావు'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: వేదికపైనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు వీహెచ్, నగేశ్
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షా కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సభలో ఓ కుర్చీ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, నగేశ్ ల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఈ నేతలిద్దరూ ఒకరినొకరు తోసుకోగా, నగేశ్ కిందపడిపోయారు. దీక్షాస్థలిలో వీహెచ్ కు కేటాయించిన కుర్చీని నగేశ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియాకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సహనం కోల్పోయిన వీహెచ్. నగేశ్ పైకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత నగేశ్ వీహెచ్ ను నెట్టివేయగా వెనకనుంచి కొందరు కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన వీహెచ్ నగేశ్ ను గట్టిగా తోసేయడంతో ఆయన కింద పడిపోయారు. దీంతో ఇద్దరు నేతలను కాంగ్రెస్ శ్రేణులు విడదీశాయి. అంతకుముందు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ వీహెచ్. సభ నుంచి బయటకు వచ్చేశారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ పార్టీ కార్యలయంలో మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి సమక్షంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి తార్నాక మాజీ కార్పొరేటర్ బండారి లలిత గారు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు కార్యక్రమంలో మహాకూటమి లోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బండారి లలిత'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: తమిళనాడులోని ఆర్.కె నగర్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రధానంగా అన్నాడీఎంకే, డీఎంకే, శశివర్గం అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమ్మ వారసులం తామేనంటూ ఆయన గల్లీ గల్లీ లో క్యాంపెయిన్ చేపట్టారు. ఈ నెల 21 న ఆర్.కె నగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'జోరుగా ఆర్.కె నగర్ ఎన్నికల ప్రచారం'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్ ఎన్టిపీసి పొల్యూషన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కలపాక పంచాయతీ మూల స్వయంబువరం గ్రామం సందర్శించి నివేదికలు అందచెయ్యమని అధికారులు ను ఆదేశించిన విషయం గురించి గురువారం ప్రస్తావించి నివేదిక లు సమర్పించమని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ మరియు గ్రామీణ త్రాగు నీటి సరఫరా శాఖ , పంచాయతీ రాజ్ మరియు హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ఎంపీడీఓ గారి ద్వారా తయారు చేసిన నివేదికలను స్థానిక ఎమ్మెల్యేకి సమర్పించారు.నివేదిక లో ఎన్టిఫిసి పొల్యూషన్ మరియు కూలింగ్ టవర్స్ నుంచి వస్తున్న వ్యర్థ నీటి తుంపర్లు మరియు విషవాయువులు వలన గ్రామం లో ఉన్న 168 ఇల్లులు పాక్షికంగా మరియు పూర్తిగా ధ్వంసం అయినట్టు మరియు ప్రజలు ప్రాణాంతక వ్యాధులు తో బాధపడుతున్నట్టు , గ్రామంలో చర్మ వ్యాధులు మరియు కిడ్నీ వ్యాధి గ్రస్తులు మరియు క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు మరియు కండరాల బలహీనత మరియు ఎముకల వ్యాధి తో బాధపడుతున్నట్టుగా నివేదిక లో అధికారులు ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లారు. దీని పై ఎమ్మెల్యేకలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కరనికి 12 వ తేదీన విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి కి , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి రిపోర్ట్ చేస్తామని తద్వారా పొల్యూషన్ పై నియంత్రణ కు చట్టపర్యమైన చర్యలు తీసుకోవాలని కొరతమని పొల్యూషన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారికి తగిన న్యాయం చేస్తాం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు పి. ఎస్. రాజు, రాష్ట్ర సి ఇ సి సభ్యులు పైల శ్రీనివాసరావు, ఎంపీడీఓ హేమ సుందర రావు, పరవాడ వైస్ ఎంపీపీ లు బంధం నాగేశ్వరరావు, బుస అప్పలరాజు, అన్ని శాఖల అధికారులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పంచాయతీ కార్యదర్శి లు, పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఎన్టిఫిసి సమస్యపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం'.
2
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: టేకు కలప అక్రమ రవాణా
మంచిర్యాల: టేకు కలప అక్రమ రవాణాను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రంలో చోటుచేసుకుంది. కారులో టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తుండగా అటవీశాఖ సిబ్బంది రైడ్ చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ కలప విలువ రూ. 50 వేలుగా సమాచారం.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం దండుపాళ్యం గ్రామానికి చెందిన శశికుమార్ ( 22 ) పై కేసు నమోదు చేసినట్లు పుంగనూరు రూరల్ మండల ఎస్సై మోహన్ కుమార్ తెలిపారు. పుంగనూరు రూరల్ మండలం కొత్త ఇండ్లుకు చెందిన ఓ యువతిని కొన్ని రోజులుగా తనను ప్రేమించాలని వెంటపడుతూ వేధిస్తున్నాడని ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ప్రేమించాలని వేధింపులు... యువకుడిపై కేసు నమోదు'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 643 కేసులు నమోదు అయ్యాయి. మరో 4 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,40,012 కు, మరణాల సంఖ్య 3,778 కు చేరింది. ప్రస్తుతం 9,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని మక్త వెంకటాపూర్ తండా కు చెందిన వెంకటయ్య గత కొన్ని రోజుల క్రితం మృతి చెందడం జరిగింది. అట్ట విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఆర్థిక సహాయం అందజేత'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: జూలై 13వ తేది జాతీయ లోక్ అదాలత్ ను ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి. లక్ష్మిరాజ్యం తెలిపారు. గురువారం ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, విజయనగరంజిల్లా కోర్ట్ కాంప్లెక్స్ లో ఉన్న న్యాయ సేవ సదన్ భవనంలో ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ అదాలత్లో బ్యాంకులకు సంబంధించినవి, సెక్షన్ 138 ఎన్ఐ ఆక్ట్, రికవరీ సూట్స్, క్రిమినల్ కాంపౌండ్ బుల్ ఆఫేన్సుస్, ఎక్ష్ప్లైజ్, ఎంఎసిటి కేసులు, మెట్రిమొనియల్ , లేబర్ వివాదాలు, ల్యాండ్ ఎక్విజిసన్, విద్యుత్, నీరు, రెవిన్యూ, ఇతర సివిల్ కేసులు లోక్ అదాలత్ ముందుకు వచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'జూలై 13వ తేదిన విజయనగరంలో జాతీయ లోక్ అదాలత్…'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: గ్యాస్ తో నడిచే కార్లలో ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ లో చోటుచేసుకుంది. ఓమ్ని కారులో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్నవారు అప్రమత్తమై బయటికి వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే కారు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'గ్యాస్ ఫిల్ చేస్తుండగా ప్రమాదం... కాలిబూడిదైన కారు'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: తిరుపతి : తిరుపతి బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దుతామని నాడు చెప్పిన మాటను నేడు నిజం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడుతూౌ.దేశంలోనే స్మార్ట్ సిటీలలో తిరుపతి 9వ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ లో నంబర్ వన్ స్థానానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'స్మార్ట్ సిటీలలో తిరుపతి నంబర్ 9: బాబు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: పండగకి వచ్చి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
అనంతపురం జిల్లా, ముదిగుబ్బ మండలంలోని దొరిగిల్లు గ్రామంలో విషాదం నెలకొంది. పండుగకు బంధువుల ఇంటికి వచ్చిన ఓ యువకుడు నీట మునిగి ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే. . కదిరిరూరల్ మండలం పట్నం గ్రామానికి చెందిన మహేష్ (25) పీర్లపండుగకు బంధువుల ఊరైన దొరిగిల్లుకు ఆదివారం వచ్చాడు. అయితే మధ్యాహ్నం పీర్లను ఎత్తుకోవడానికి ముందు నీట మునిగేందుకు సమీప వాగులోకి దిగాడు. ఆ సమయంలో మూర్చవ్యాధి రావడంతో మునిగిపోయి ఊపిరాడక మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కమల్ హసన్ పార్టీకి పెద్దగా ఆదరణ ఉండదు : వీరప్పమొయిలీ
న్యూఢిల్లీ : సినీ నటుడు కమల్ హసన్ కొత్త రాజకీయ పార్టీకి తమిళనాడులో అవకాశాలు చాలా స్వల్పమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.వీరప్ప మొయిలీ అన్నారు. తమిళ రాజకీయాలలో కమల్ హసన్ పార్టీకి పెద్దగా ఆదరణ ఉండదని పేర్కొన్నారు. సొంతంగా రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఆ పార్టీకి లేవని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చాలా బలమైన ప్రాంతీయ పార్టీలని ఆయన అభిప్రాయపడ్డారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: ప్రముఖులను కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే మరోసారి కరోనా బారినపడ్డారు. ఆయన ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా కరోనాకు గురయ్యారు. అప్పట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి కోలుకున్నారు. కొన్నినెలల వ్యవధిలోనే ఆయనకు రెండోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన నిన్న రాజ్యసభలో వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కాగా, తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'మల్లికార్జున ఖర్గే మరోమారు కరోనా'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పీవీ సింధు, సైనా నెహ్వాల్లను సన్మానించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్
న్యూఢిల్లి : కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ను సన్మానించారు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో రజతం సాధించిన పీవీ సింధు, కాంస్యం పొందిన సైనా నెహ్వాల్ను ఆయన అభినందించారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఇప్పటికిప్పుడు మరో పార్టీలో చేరే ఆలోచన లేదు : మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్
చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. తన నియోజకవర్గంలో పార్టీకి, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకాలమూ తన కోసం పనిచేసిన పార్టీ నేతలకు కృతజ్ఞతలని అన్నారు. తన రాజీనామా వెనుక రాజకీయ ప్రమేయాలు లేవని, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతానన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాను టీడీపీకి దూరమైనట్టేనని, ఇప్పటికిప్పుడు మరో పార్టీలో చేరే ఆలోచన లేదని, తన అనుచరులను, మద్దతుదారులకు టీడీపీకి దూరం చేయాలన్న ఆలోచన కూడా లేదని ఆయన అన్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: చెరువులో పడి యువకుడు మృతి
ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న మనోహర్ అనే విద్యార్థి నిన్న మధ్యాహ్నం భువనగిరి చెరువులో అనుమానాస్పద మృతి చెందాడు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను తోట మండలంలోని పల్లెపహాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం విరు కుటుంబం గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో నివసిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఈనెల 22వ తేదీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మినీ మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. పెద అమిరం లిబర్టీ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న స్థలంలో జరుగుతున్న మినీ మహనాడు ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ. మినీ మహానాడు సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, టీడీపీ జోన్–2 ఇన్ చార్జి ప్రత్తిపాటి పుల్లారావులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారన్నారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'పండుగ ల మహానాడు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఏఐసిసి కార్యదర్శులతో రాహుల్ సమావేశం
లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ పోకస్ పెట్టింది. వార్ రూమ్లో ఏఐసిసి కార్యదర్శులతో రాహుల్ సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రానున్న లోకసభ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక కోసం మార్గదర్శకాల ఖరారు పై సమాలోచనలు చేయనున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: కరీంనగర్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మరియు పుస్తక ప్రదర్శన సందర్భంగా అంతర్జాతీయంగా ప్రచురించబడిన కవయిత్రి ప్రీతి రిచర్డ్స్ రచించిన "ది బర్డ్ " పుస్తకాన్ని కరీంనగర్ కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్లు పలువురు అధికారులతో కలిసి విజయవంతంగా బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ , అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్ , గరిమా అగర్వాల్ , ఎస్. ఆర్. ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ మరియు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'యువ కవయిత్రి ప్రీతి రిచర్డ్స్ పుస్తక ఆవిష్కరణ'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు కేరళ తీరానికి జూన్ 4న రావొచ్చని మేలో భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రుతు పవనాల జాడ లేకపోవడంతో ఐఎండీ స్పందించింది. ‘అరేబియా సముద్రంపై పశ్చిమ గాలుల ఉధృతి పెరిగింది. దాదాపు 2.1 కి.మీ ఎత్తున సముద్రంపై మేఘాలు విస్తరించాయి. మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకొచ్చు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక '‘నైరుతి’ ఆలస్యం అయ్యే అవకాశం'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: జూన్ 22న ప్రత్యేక లోక్ అదాలత్
జాతీయ, రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్ 22న ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా జడ్జి నాగేశ్వరావు శనివారం తెలిపారు. అదాలత్ లో మోటారు వాహన ప్రమాద కేసులు, భూసేకరణ తదితరు కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఉదయం 10: 30 నుంచి సాయంత్రం ఐదు వరకు జరుగుతుందన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఈ పోరాటంలో సత్యమే తన ఆయుధమని అన్నారు.అంతకుముందు రాహుల్ గాంధీ సూరత్ చేరుకున్నారు, సోదరి మరియు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి వివిధ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు సూరత్ నగరానికి చేరుకున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ పోరాటంలో సత్యమే నా ఆయుధం: రాహుల్ గాంధీ'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ముందస్తు ఎన్నికలు రావావు: సీబీఐ మాజీ జే.డీ. లక్ష్మీనారాయణ
దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీబీఐ మాజీ జే.డీ.లక్ష్మీనారాయణ నారాయణ. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలన్నారు. 2024 ఎన్నికల్లో మార్పు తెచ్చేందుకు తనవంతు పనిచేస్తున్నాను అని లక్ష్మీనారాయణ అన్నారు. సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నానని. రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని. ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రజల్లోనే ఉందని. పార్టీల్లో కాదన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్లీనరీ తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందన్నారు. వైఎస్సార్సీపీకి ఇది సరైన సమయమని. రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీకి లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీకి వైసీపీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ను నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయమన్నారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు లక్ష్మీనారాయణ.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: రాష్ట్రంలో జిల్లా అకడమిక్ టాస్క్ఫోర్స్ (డీఏటీఎఫ్)ల ఏర్పాటును నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. డీఈవోతో పాటు టీచర్లు, రిసోర్స్పర్సన్స్, ఎన్జీవోల సభ్యులకు టాస్క్ఫోర్స్ లో భాగస్వామ్యం కల్పించగా, ఎన్జీవోలకు భాగస్వామ్యం కల్పించి టాస్క్ఫోర్స్ అని పేరు పెట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో పాఠశాల విద్యాశాఖ టాస్క్ఫోర్స్ ఏర్పాటు ఉత్తర్వులను నిలిపివేసింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై విజిలెన్స్ విచారణ
ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్కు చెందిన భూమి వ్యవహారంపై విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (విఎసిబి) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. అవినీతి నిరోధక చట్టం కింద వీఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు. విచారణ జరుగుతున్నది స్వతహాగా విచారణ కాదని, ఫిర్యాదులోని అంశాల ప్రాథమిక పరిశీలన అని విజిలెన్స్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై స్పందించిన మాథ్యూ కుజల్నాథన్ గురువారం నాడు ల్యాండ్ అసైన్మెంట్ నిబంధనలను ఉల్లంఘించారనే ఫిర్యాదుపై బహిరంగ చర్చకు సిపిఎంను ఆహ్వానించారు. ఆయన కుటుంబ ఇంటి రెవెన్యూ తనిఖీని స్వాగతించిన కుజల్నాదన్. ముఖ్యమంత్రి కుమార్తె వీణ కంపెనీకి సంబంధించిన రికార్డులు బయటపెడతారా, వీణ ఖాతా వివరాలను పరిశీలించే అవకాశం కల్పిస్తారా అని సీపీఎం నేతలను ప్రశ్నించారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అనుబ్రతా మోండల్ను గత ఆగస్టులో పశువుల అక్రమ రవాణా కేసులో విచారణకు సంబంధించి అరెస్టు చేసిన కేంద్ర ఏజెన్సీ ప్రార్థనపై అసన్సోల్లోని ప్రత్యేక సీబీఐ కోర్టు గురువారం ఫిబ్రవరి 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ను పొడిగించింది.కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన దానిపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడికి జ్యుడీషియల్ రిమాండ్ను ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు.దీనికి సంబంధించి పలు బ్యాంకు ఖాతాలపై సోదాలు జరుగుతున్నాయని పేర్కొంటూ దర్యాప్తు పురోగతిని సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టుకు తెలియజేశారు.ఈ విచారణకు సంబంధించి బీర్భూమ్ జిల్లా సహకార బ్యాంకు సూరి శాఖలోని పలు ఖాతాలను ఏజెన్సీ ఇప్పటికే సీజ్ చేసింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'అనుబ్రత మోండల్ రిమాండ్ ఫిబ్రవరి 3 వరకు పొడిగింపు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కొడగులో వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించనున్నారు. కుమారస్వామి నేడు కొడగులో పర్యించనున్నారు. సహాయ పునారావాస కార్యక్రమాలు జరుగుతున్న తీరును ఆయన పరిశీలిస్తారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కొడగులో వరదపై కుమారస్వామి సిఎం సమీక్ష'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఏపీలో కరోనా వైరస్ కేసులు ఊహించని విధంగా పెరిగాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87కి చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. 'ఆంధ్రప్రదేశ్ లో 43 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 87కు చేరాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని విన్నవిస్తున్నా. కరోనా విస్తరించకుండా అందరూ సామాజిక దూరాన్ని పాటించండి. అందరి సహకారంతోనే కరోనాను కట్టడి చేయగలం' అని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. కంటికి కనిపించని శత్రువుతో మనం యుద్దం చేస్తున్నామని. ప్రమాదకరమైన దశ మొదలైందని చెప్పారు. ఈ 7 రోజులు చాలా కీలకమైనవని తెలిపారు. అందరూ ఇంట్లోనే ఉండాలని. బయటి నుంచి ఎవరినీ రానివ్వొద్దని సూచించారు. కుటుంబసభ్యులైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. మన మనుగడ మన చేతుల్లోనే ఉందని చెప్పారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కరోనా పై సూచనలను చేసిన గల్లా జయదేవ్'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: రోడ్డు ప్రమాదం... భర్త ముందే భార్య మృతి...
మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ చక్రాలు కింద పడటంతో భర్త ఎదుటే భార్య మృతి చెందింది. ఓల్డ్ బోయినపల్లిలో ఉండే మృతురాలు మంజుల ఆమె భర్త శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై వారి సొంత ఊరు మానేపల్లి ఆదివారం వెళ్లి. బుధవారం తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో మేడ్చల్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద తూప్రాన్ నుండి వస్తున్న లారీ శామీర్పేట్ మాజీడ్ పూర్ వైపుకు వెళ్లేందుకు లారీ మరలుతుండటంతో ఇంతలో లారీకి ఎడమ వైపునున్న దంపతుల ద్వి చక్ర వాహనం అదుపు తప్పడంతో మంజుల ఒక్కసారిగా లారీ వైపునకు పడటంతో లారీ వెనకచక్రాలు మంజుల పై నుండి వెళ్లాయి. ఈ ఘటనలో మంజుల తన భర్త ముందే మృతి చెందింది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కు చేరనుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కొత్త జిల్లాల పేర్లు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. కొత్తగా ప్రతిపాదించిన 13 జిల్లాలు: అరకు(2 జిల్లాలు), అనకాపల్లి, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేట, అమలాపురం, నరసాపురం, బాపట్ల, నంద్యాల, హిందూపురం, రాజంపేట.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ఏపీలో కొత్త జిల్లాలు...?'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పాముకాటుకి వ్యక్తి మృతి
పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలం కమటాన చిరంజీవి (36) పొలంలో గుండ జల్లుతుండగా గుర్తుతెలియని విషపు పాము కాటు వేసింది. పామును చేతితో లాగి విసిరివేసి ఇంటికి నడుచుకుంటూ వచ్చి విషయాన్ని కుటుంబీకులకు తెలియపరిచాడు. వెంటనే అప్రమత్తమై 108 ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్ష చేసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసినట్లు గరుగుబిల్లి స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: రాఖీ పండుగ సందర్భంగా మంత్రి హరీశ్ రావు నానకరామ్ గూడ లోని తన నివాసంలో గురువారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వచ్చిన మహిళలు మంత్రికి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్లకు మంత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'రాఖీ వేడుకల్లో మంత్రి హరీష్ రావు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల పరిశీలించారు . ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు , ఆర్ . డి . ఓ . ఐ . కిశోర్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు . అలానే కృష్ణానదికి భారీ వరద వస్తోందని , నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా కోరారు . ఆయన అధికారులతో వరద పరిస్థుతులపై టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు .
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చెయ్యండి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: కందుకూరులో వ్యక్తి దారుణ హత్య
కందుకూరు పట్టణం పోతురాజుమిట్ట సమీపంలో బుధవారం రాత్రి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన జాకీర్ (33) పంచారు షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఖాదర్ హుస్సేన్ తో బుధవారం గొడవ జరిగింది. గొడవలో భాగంగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో మృతుడి గుండెలపై దాడి చేయడంతో అక్కడిక్కడే కుప్పకులాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హటాహుటిన మృతుడికి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. తమ సెనేట్లో ఈ నెల 29న జరిగే ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021’సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఫ్రాన్స్ ప్రభుత్వం కేటీఆర్ను ఆహ్వానించింది. తమ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ నేతృత్వంలో జరిగే ఈ సదస్సుతో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేటీఆర్కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. కరోనా తదనంతరం భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో అభివృద్ధి, భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ప్రసంగించాలని కేటీఆర్ ను కోరింది. ఈ సదస్సులో గతంలో కంటే ఎక్కువ కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఈ సదస్సులో ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించింది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: బాచుపల్లి నుండి గండిమైసమ్మ, బహదూర్ పల్లి నుండి కొంపల్లి వరకు ఆర్&బి పరిధిలోని రోడ్లను హెచ్ఎండిఏకి అప్పగించాలని మంత్రి కేటీఆర్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి నుండి గండిమైసమ్మ వరకు ఉన్న ఇంటర్ మీడియట్ రింగ్ రోడ్డు మరియు బహదూర్ పల్లి నుండి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు ఆర్&బి పరిధిలోని రోడ్డును హెచ్ఎండిఏకి బదలాయించి అభివృద్ధి పర్చాలని కోరుతూ ఈరోజు గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తూ, ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఆర్&బి పరిధిలోని ఈ రోడ్లను హెచ్ఎండిఏకు అప్పగించి వేగంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ గారు ఆయా రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఆర్&బి పరిధిలోని రోడ్లను హెచ్ఎండిఏకి అప్పగించాలని మంత్రి కేటీఆర్ కు వినతి'.
2
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఒడిశాలోని కటక్ జిల్లాలో పాదయాత్ర చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్
2024లో రాష్ట్రంలో జరగనున్న తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఒడిశాలోని కటక్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం వద్ద పాదయాత్రకి నాయకత్వం వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆరోగ్య సంరక్షణలో ఒక నమూనా మార్పును చవిచూసిందని ఆయన అన్నారు.శుక్రవారం భువనేశ్వర్లోని డెలాయిట్కు చెందిన 55,000 చదరపు అడుగుల ఆధునిక సౌకర్యాల ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పాల్గొన్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: కోట్ల రూపాయల నగదు, పదవుల ఆశ చూపి టిఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలకు ఖండిస్తూ. కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన చెన్నూరు నియోజకవర్గం, కొమ్మెర గ్రామ టిఆర్ఎస్ నాయకులు. అలానే మునుగోడు లోని చౌటుప్పల్ మున్సిపాలిటీ మూడో వార్డు లింగోజిగూడెంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి కుట్ర చేయడాన్ని నిరసిస్తూ శ్రీనివాస్ గౌడ్ నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి కుట్ర'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: ఈనెల 7, 8 తేదీలలో దివ్యాంగులకు ఎంత శాతం వైకల్యం ఉందో నిర్ధారించే స్కానింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల సమన్వయకర్త రాధమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7, 8 తేదీలలో కోస్గి మార్కెట్ యార్డులో నిర్వహించే క్యాంపునకు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫోటోతో హాజరు కావాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ఈ నెల 7,8 తేదీలలో వైకల్య నిర్ధారణ పరీక్షలు'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలపై డేగ కన్ను
గత అనుభవాలను పరిగణనలోనికి ఏపీ ప్రభుత్వం తాజాగా జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలపై డేగ కన్ను పెట్టనున్నది. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎల్లుండి (మే 6) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 దాకా జరగనున్న ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం వెల్లడించారు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో. ఇంటర్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇంటర్ పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన బొత్స. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు విద్యార్థులకు స్కానింగ్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇక పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే 60 మందిపై చర్యలు తీసుకోగా. వారిలో 35 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారని బొత్స తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, శుభకార్యాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: ఏపీలో 525కు చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కి చేరింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలలోపు 23 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా వ్యాప్తి నివారణ కోసం సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 21, చిత్తూరు 23, తూర్పుగోదావరి 17, గుంటూరు 122,కడప 36, కృష్ణా 45, కర్నూలు 110, నెల్లూరు 58,ప్రకాశం 42, విశాఖ పట్నం 20, పశ్చిమ గోదావరి 31,విజయనగరం,శ్రీకాకుళంలో 0 కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కర్నూల్ లో 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపూర్ లో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 23 కేసుల తో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 525 కి పెరిగింది. చిత్తూరు,నెల్లూరు,ప్రకాశం నుంచి ఒక్కొక్కరు, తూర్పు గోదావరి 3, కృష్ణా 4, విశాఖపట్నం నుంచి 10 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 20కు చేరింది. అదే విధంగా కరోనాతో అనంతపూర్ లో 2, కృష్ణా జిల్లాలో 4,గుంటూరులో 4, కర్నూల్ లో 2, నెల్లూరులో 2 చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది కరోనాతో చనిపోయారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: విద్యార్థుల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్ : కడియం
వరంగల్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా హరిత పాఠశాల - హరిత తెలంగాణ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇవాళ ప్రారంభించారు. సంగెం మండలం గవిచెర్ల మోడల్ స్కూల్లో కడియం శ్రీహరి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థినులకు బాలికా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, మోడల్ స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ. విద్యార్థుల్ని ఈ ప్రభుత్వం తల్లిదండ్రుల వలె చూసుకుంటుందన్నారు. నాణ్యమైన విద్య, పోషక విలువలు కలిగిన భోజనం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థుల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్ ఉందని కడియం స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదగాలని సీఎం కేసీఆర్ సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని కడుపునిండా పెడుతున్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా రంగాన్ని పటిష్టం చేస్తున్నారు. ఇప్పుడు బాలికా ఆరోగ్య రక్ష కిట్లు ఇస్తున్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5, 6వ తరగతి విద్యార్థినులకు కూడా ఆరోగ్య రక్ష కిట్లను అందజేస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: ఐపీఎల్ పదో సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్పై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. గత ఏడాది హైదరాబాద్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ తాజా సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరమైన నేపథ్యంలో. అతని బాధ్యతలను అందరం పంచుకుంటామని నెహ్రా వివరించాడు. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం హైదరాబాద్ జట్టు సీజన్ తొలి మ్యాచ్లో ఢీకొంటోంది. ‘ ఈ సీజన్లో మేము డిఫెండింగ్ ఛాంపియన్. కాబట్టి మా జట్టుపై ఒత్తిడి ఉంటుంది. అందుకే అభిమానుల అంచనాలను అందుకుని మళ్లీ ఈ ఏడాది కూడా విజేతగా నిలవడం మా బాధ్యత. అంతకంటే ముందు పాయింట్ల పట్టికలో తొలినాలుగు స్థానాల్లో నిలవడమే మా లక్ష్యం’ అని నెహ్రా వివరించాడు. కెరీర్లో ఇప్పటికే చాలా సార్లు గాయాలబారిన పడిన 38 ఏళ్ల నెహ్రా. మళ్లీ నూతనుత్తేజంతో మైదానంలోకి అడుగుపెడుతూ కుర్రాళ్లకి పోటీనిస్తున్నాడు. గత ఏడాది గాయం కారణంగా టోర్నీలోని 8 మ్యాచ్లు మాత్రమే నెహ్రా ఆడాడు. అయితే ఈ ఏడాది ముస్తాఫిజుర్ జట్టుకు దూరమవడంతో సీనియరైన నెహ్రాపై ఒత్తిడి పెరగనుంది. ‘ముస్తాఫిజుర్ జట్టులో ఉన్నప్పుడు కూడా బౌలర్లందరూ బాధ్యతలను పంచుకునేవాళ్లం. బరిందర్ శరణ్, మహ్మద్ షిరాజ్, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లాంటి వారు రిజర్వ్ బెంచ్లో ఉండటం మాకు కలిసొచ్చే అంశం. అందుకే ఒక క్రికెటర్ దూరమైనంత మాత్రనా మేము కంగారుపడం. ప్రధాన ఆటగాళ్లు ఉన్నా లేకపోయినా. వారి స్థానాల్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారు’ అని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'బౌలర్లందరూ బాధ్యతలను పంచుకునేవాళ్లం : నెహ్రా'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అనంతపురం జిల్లా కదిరిలో దారుణం
అనంతపురం జిల్లా కదిరిలో దారుణం.ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన సెక్యూరిటి గార్డు. ఫోక్సా చట్టంపై కేసు నమోదు చేసిన పోలీసులు.పరారీలో నిందితుడు జగధీష్ గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా హసన్పూర్ గ్రామంలో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. స్థానికంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ల వివాహాలను ఒకేసారి చేశారు. బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పిలవని వారు కూడా వచ్చారేమో అని పెళ్లింటి వారు కంగారు పడ్డారు. ఆధార్ కార్డులు చూపిస్తేనే అతిథులను భోజనాలకు అనుమతించారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ అతిథులు ఆశ్చర్యపోయారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'పెళ్లిలో విచిత్రం... ఆధార్ చూపిస్తేనే భోజనం!'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బలహీనవర్గాలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీల ఓట్లు కావాలి కానీ, వాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని ఫైరయ్యారు. ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ. సీఎం వైయస్ జగన్లా ఈ దేశంలో ఎవరూ బీసీలకు మేలు చేయలేదని, 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. బలహీనవర్గాల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని తనకు సీఎం వైయస్ జగన్ అవకాశం కల్పించారని ఆర్.కృష్ణయ్య చెప్పారు. సీఎం వైయస్ జగన్ తన కేబినెట్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రులుగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చాడా.? అని ప్రశ్నించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు స్పందించలేదని గుర్తుచేశారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం వైయస్ జగన్ వెంటే ఉంటారన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు స్పందించలేదు'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం బుధవారం స్పల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గడంతో రూ.45,230కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.49,010కు దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.700లు పెరిగింది. దీంతో వెండి ధర రూ.48,700కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.46,000 వద్దనే ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. దీంతో ధర రూ.47,810 వద్ద స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.700 పెరుగుదలతో రూ.48,700కు చేరింది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: తిరువనంతపురం: వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ భారీ నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేరళకు కొన్నేళ్లు పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరదల కారణంగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇడుక్కి, మలప్పురం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. లక్షకుపైగా ఇండ్లు ధ్వంసమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంట నేలమట్టమైంది. ప్రస్తుతం జరుగుతున్న సహాయక కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కచ్చితమైన నష్టాన్ని లెక్క వేయనున్నారు. ఇప్పటికీ పది లక్షల మందికిపైగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నట్లు సీఎం పినరయి విజయన్ చెప్పారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం పూర్తిగా కోలుకోవాలంటే కనీసం పదేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వరదల తర్వాత సాధారణంగా సహాయక, పునరావాస పనులు సగటున రెండేళ్లు జరుగుతాయని, పర్యావరణం కోలుకోవడానికి ఐదేళ్లకుపైగా పడుతుందని 2015లో ప్రకాశ్ త్రిపాఠి అనే ప్రొఫెసర్ చేసిన అధ్యయనం తేల్చింది. ఇక భవిష్యత్తులో వరదల వల్ల నష్టాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హిమాంషు థక్కర్ అనే మరో నిపుణుడు చెప్పారు. దీనికి చాలా సమయంల పడుతుందని ఆయన తెలిపారు. గతంలో ఇలాంటి వరదల కారణంగా ఉత్తరాఖండ్, బీహార్, అస్సాంలాంటి రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కేరళ వరదల కారణంగా రూ.20 వేల కోట్ల నష్టం'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పరీక్షలు సజావుగా నిర్వహించలేని సీఎం మూడు రాజధానులు కడతాడంట: చంద్రబాబు
టెన్త్ క్లాస్ పరీక్షలు సజావుగా నిర్వహించలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అని వై.ఎస్.జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఆయన శుక్రవారంనాడు కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేశారు. కాకినాడ పట్టణంలో ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. టెన్త్ క్లాస్ పరీక్షలు సజావుగా నిర్వహించలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట! అంటూ ఎద్దేవా చేశారు. తాను ఐటీ ఉద్యోగాల ద్వారా కోట్లు సంపాదించుకునే అవకాశాలు కల్పించానని, కానీ సీఎం జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు విసిరేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. క్విట్ జగన్. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదం చేశారు. దేశంలోనే పెట్రో ధరలు మండిపోతున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ నుంచి విదేశాలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పంపే పరిస్థితి నెలకొందని, రాష్ట్ర భవిష్యత్ ను జగన్ అంధకారంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి మారాలంటే ఓ ప్రజా ఉద్యమం తప్పనిసరి అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని టీడీపీ ముందుండి నడిపిస్తుందని తెలిపారు. అయితే, తానేమీ అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కానని, ముఖ్యమంత్రి పదవి తనకేమీ కొత్త కాదని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేతలే ముందుండి నడిపించాలని, ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు. వైసీపీ వాళ్లు కూడా బాదుడుకు గురవుతున్నారని, ఏపీ పునర్ నిర్మాణానికి వారు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: హైదరాబాద్ గమ్యస్థానంలో విమానయాన సంస్థలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. బోయింగ్, ఎయిర్బస్, యూటీసీ, సీఎఫ్ఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏరోస్పేస్ కంపెనీ ఏర్పాటుకు సహకరించిన రతన్టాటాకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'హైదరాబాద్ గమ్యస్థానంలో విమానయాన సంస్థలు వస్తున్నాయి: కేటీఆర్'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: తృటిలో తప్పిన పెను ప్రమాదం
విజయనగరం జిల్లా ఒడిశా దాబాకు సమీపా న జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితం గా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా. విశాఖ నుంచి సాలూ రు వెళ్తున్న త్రీస్టాఫ్ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పిం చే క్రమంలో ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జును జ్జయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు దిగేందుకు కూడా అవకాశం లేకపోవడం తో. డ్రైవర్ సీట్ వైపు డోర్ నుంచి క్షేమంగా దిగారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బీజేపీ. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ. మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి తెలంగాణలో మరింతగా ఎదగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అంశంపై ఆ పార్టీ అధినాయక త్వం దృష్టి పెట్టినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన బీజేపీ. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటింది. అయితే ఆయనకు మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం కష్టమే అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఆ పార్టీలోని పలువురు నాయకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు మాజీమంత్రి డీకే అరుణ కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై కన్నేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెను కవితను ఓడించిన వ్యక్తిగా అరవింద్కు బీజేపీలో మంచి గుర్తింపు వచ్చింది. దీనికి తోడు బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కూడా కావడం ఆయనకు కలిసొచ్చే విషయం. మరోవైపు తెలంగాణలో కీలకమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించవచ్చనే భావనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకోసం ఈ ఇరువురు నాయకులు మధ్య పోటీ ఎక్కువైతే మాత్రం. మధ్యేమార్గంగా మరో నాయకుడికి బీజేపీ నాయకత్వం రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్న ఆ పార్టీ పెద్దలు. ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: వరకట్న వేధింపులు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కేరళ మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ముందు పెళ్లి పీటలు ఎక్కేముందే ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.అంటే పెళ్లి చేసుకోవాలనుకునేవారికి పెళ్లికి ముందే కౌన్సిలింగ్ ఇస్తారు.పెళ్లి తరువాత వచ్చే ఒత్తిడిలు, సమస్యలపై వధూవరులకు అవగాహన కల్పించి వివాహబంధం తరువాత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ ఉంటేనే. అధికారక వివాహ గుర్తింపు లభిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'కీలక నిర్ణయం తీసుకున్న కేరళ మహిళా కమిషన్'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్గా అని తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.ప్రస్తుతం మల్లు భట్టి విక్రమార్క హోం క్వారంటైన్ లో ఉన్నారు.ఈ మధ్య తనను కలిసిన వారికి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: నారాయణపేట మండలం శాసన్ పల్లి గ్రామ శివారులో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తిని మహారాష్ట్రలోని షోలాపూర్ పట్టణానికి చెందిన పరుశురాంగా పోలీసులు గుర్తించారు. అయితే ఎలా మృతి చెందాడు అనే విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై జయప్రసాద్ తెలిపారు. మద్యం సేవించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, ఎంత మంది కలిసి మద్యం సేవించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'మృతి చెందిన వ్యక్తి గుర్తింపు'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మిషన్ భగీరథ పనులపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: సచివాలయంలో మిషన్ భగీరథ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో రూ.2004 కోట్ల నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. 3525 కి.మీ. పైప్లైన్తో 15 లక్షల 35 వేల మంది ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించే పథకాన్ని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిషన్ భగీరథ పనుల నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: దివ్యాoగులకు మందుల పంపిణి
నంద్యాల డివిజన్ వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఆదివారం సంఘం కార్యాలయంలో, సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్. రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు వారి దీర్ఘకాలిక జబ్బులకు ఒక నెలకు సరిపడే పన్నెండు వేల రూపాయల ఖరీదు చేసే మందులను, రోటరీ జోన్ చైర్మన్ చాటకొండ సురేంద్రనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా దివ్యాంగులకు ఉచితంగా మందులను ప్రతి నెలా అందజేస్తున్నామని, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న దివ్యాంగులు డాక్టర్ రాసిన మందుల జాబితా తీసుకుని దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదిస్తే వారికి నిరంతరం మందులు ఉచితంగా అందజేస్తామని, ఈ అవకాశాన్ని అవసరమున్న దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చాట కొండ సురేంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ప్రశంసనీయమన్నారు. తన వంతు సహకారం నిరంతరం అందజేస్తామన్నారు.దివ్యాంగుల కి అనేక సంవత్సరాలుగా సహకరిస్తున్న సురేంద్ర నాథ్ ను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున శాలువా జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం,కోఆర్డినేటర్లు ఎం.పి.వి.రమణయ్య, రామకృష్ణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తెలంగాణా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి?
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే . అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తెలంగాణా కాంగ్రెస్ కమిటి చీఫ్ లను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది . ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో అధిష్టానం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం . తెలంగాణా పీసీసీ చీఫ్ పదవికి చాలా మంది పేర్లు వినిపించాయి . అందులో ఎంపీలు రేవంత్ రెడ్డి , కొమిటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి . కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది . యూత్ లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపారని సమాచారం . ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు . తాజాగా అయన నల్గొండ నుండి ఎంపీగా గెలిచినా సంగతి విధితమే
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: నిజామాబాద్ జిల్లా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా … ప్రొఫెసర్ నసీం …
జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ నసీం నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులను అందుకున్న ఆమె, ఆ వెంటనే పూర్వ రిజిస్ట్రార్ డీ.బలరాములు నుండి బాధ్యతలు చేపట్టారు. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్గా సుదీర్ఘకాలం బోధనా అనుభవం కలిగిన ప్రొఫెసర్ నసీం ఇదివరకు తె.యూలో పరిపాలనా బాధ్యతలు సైతం నిర్వర్తించారు. పరీక్షల నియంత్రణ అధికారిగా, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ సెల్ విభాగానికి సంచాలకులుగా, సీడీసీ డీన్గా పలు పదవుల్లో కొనసాగారు.తెయూకు నాక్ అక్రిడిటేషన్ రావడంలో, 2ఎఫ్, 12బీ సాధించంలో ప్రొఫెసర్ నసీం కీలకపాత్ర పోషించారు. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగానికి అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా సంఘ చైర్పర్సన్గా కూడా కొనసాగారు. ఆమె పనితీరును గుర్తించి రిజిస్ట్రార్గా నియమిస్తూ ఇన్చార్జ్ వీ.సీ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వీ.సీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నియమితులైన రిజిస్ట్రార్ను బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సీఎంకు కృతజ్ఞతలతో భారీ ర్యాలీ…
కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన ఈ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, సతీష్ బాబు, మేయర్ సునీల్ రావులు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పంజాబ్లో రెండు వేర్వేరు ఆపరేషన్లలో 27 కిలోల హెరాయిన్ స్వాధీనం
పంజాబ్ పోలీసులు రెండు వేర్వేరు ఆపరేషన్లలో 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు మరియు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫాజిల్కాలోని మోహర్ జంషర్ గ్రామానికి చెందిన ప్రీతమ్ సింగ్ అనే వ్యక్తి 15 కిలోల హెరాయిన్తో అరెస్టయ్యాడు మరియు అతను ట్రాక్టర్-ట్రాలీలో రవాణా చేస్తున్న గోధుమల కుప్పల క్రింద మాదకద్రవ్యాలను దాచిపెట్టినట్లు వారు తెలిపారు. గత 45 రోజుల్లో 147 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్ (ఎస్ఎస్ఓసి), ఫజిల్కా అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) గౌరవ్ తెలిపారు.మరో ఆపరేషన్లో జలంధర్ రూరల్ పోలీసులు 12 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.గోరాయ పోలీస్ స్టేషన్లో ఎన్డిపిఎస్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్ఎస్ఓసి-ఫాజిల్కా అరెస్టు మరియు స్వాధీనం గురించి వివరాలను తెలియజేస్తూ, యాదవ్, తరువాత ఒక ప్రకటనలో, 15 కిలోల బరువున్న 10 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే కాకుండా. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. అనంతరం, తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక, తాజాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ. కోమటిరెడ్డి వ్యాఖ్యలు అర్థం లేనివి. కోమటిరెడ్డి పూటకోమాట మాట్లాడతారు. కోమటిరెడ్డి మాటల్లో విశ్వసనీయత లేదు. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. బీఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీపైనా ఆధారపడదు. వచ్చే ఎన్నికల్లో మాకు పూర్తి మెజార్టీ వస్తుంది. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ సాధిస్తాం. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సవాల్పై మంత్రి తలసాని స్పందించారు. కిషన్ రెడ్డి అంబర్పేట్, సికింద్రాబాద్కు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలన్నారు. అంబర్పేట్లో చేసిన అభివృద్ధిపై చర్చకు మా పార్టీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు. తాడు బొంగురం లేకుండా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలి. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'కాంగ్రెస్ ఎంపీ పై తలసాని కౌంటర్'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: మెట్రో పిల్లర్లో పగుళ్లంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఐఎస్బీ గచ్చబౌలి మార్గంలో మెట్రో పిల్లర్లో పగుళ్లంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అసలు ఐఎస్బీ గచ్చిబౌలి మార్గంలో మెట్రో లైనే లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై మంత్రి కేటీఆర్ ఇదివరకే వివరణ ఇచ్చారన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఫోటో పెషావర్లోని మెట్రో పిల్లర్దని, హైదరాబాద్ మెట్రో పిల్లర్ కాదని వివరించారు. మన మెట్రో పిల్లర్లు వేల టన్నుల బరువు, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మించామని ఎండీ తెలిపారు. హైదరాబాద్ మెట్రోకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'హైదరాబాద్ మెట్రో ఆదరణ ఓర్వలేకే దుష్ప్రచారం: మెట్రో ఎండీ'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: హైదరాబాద్ : ప్రజల ఆశలు, ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ లేదని టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ప్రతిపాదించిన బడ్జెట్ పొంతన లేకుండా ఉందన్నారు. గతంలో ఇరిగేషన్ బడ్జెట్ లో పూర్తి బడ్జెట్ ఖర్చు చేయలేదన్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు అనుకున్న స్థాయిలో నిధుల్లేవన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ప్రజల ఆశలు, ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ లేదు : రావుల'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: తిరుపతిని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది: అశ్వినీ దత్
తిరుపతిని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సినీ నిర్మాత అశ్వినీ దత్ విమర్శించారు. జగన్ సర్కార్, చిన జీయర్ స్వామిలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరగని పాపమంటూ లేదని. మూడేళ్ల జగన్ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. తిరుపతి పరపతి దిగజారిందని. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన జీయర్ స్వామి ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్ని కలియుగ దైవమంటూ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ మాటలు వినగానే తన కడుపు మండిపోయింది అన్నారు. సమ్మక్క-సారక్క అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసమని. పొరుగు రాష్ట్రాల ప్రజలూ సమ్మక్క-సారక్కను దేవతలుగా నమ్ముతారన్నారు. వారిని ఆయన దేవతలు కాదనడం బాధ కలిగించింది అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందన్నారు. వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చినజీయర్ స్వామి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారని. ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు ఆ మండపాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మతమార్పిడులు జరుగుతున్నా చిన జీయర్ స్వామి ఎందుకు స్పందించలేదన్నారు. హిమాలయాల్లో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని. 150 కిలోమీటర్ల స్పీడులో కారు నడిపిన వ్యక్తి. స్వామిజీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: టీ20 ప్రపంచకప్కు ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో చేరేందుకు భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బ్రిస్బేన్ చేరుకున్నాడు. వెన్నుగాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో స్టాండ్ బై జాబితాలోని మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. మరో స్టాండ్ బై ప్లేయర్ దీపక్ చహర్ కూడా గాయపడ్డాడు. దాంతో, ఖాళీ అయిన స్టాండ్బై ఆటగాళ్ల జాబితాలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లను చేర్చారు. ఈ క్రమంలో సిరాజ్ బ్రిస్బేన్ చేరుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం గెలుచుకున్నాడు. దాంతో, ప్రపంచ కప్ జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిరాజ్ ఫేవరెట్గా కనిపించాడు. కానీ, అనుభవానికి మొగ్గు చూపిన సెలెక్టర్లు షమీకే ఓటేశారు. ఈ క్రమంలో స్టాండ్ బై జాబితాలో సిరాజ్ కు అవకాశం దక్కింది. కాగా, 16 జట్లు బరిలో నిలిచిన టీ20 ప్రపంచకప్ ఆదివారం మొదలవుతోంది. ఈ నెల 23న మెల్బోర్న్లో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ తో భారత్ తన టీ20 ప్రపంచకప్ ప్రస్థానాన్ని మొదలు పెట్టనుంది. అంతకుముందు 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్ తో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనుంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'బ్రిస్బేన్ చేరుకు హైదరాబాది క్రికెటర్'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: హైదరాబాద్ : ఐటీసీ కాకతీయ హోటల్లో టీ యాప్ ఫోలియోను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీజీపీ మహేందర్రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్, మీసేవ కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా సామాన్యులకు ఉపయోగపడకపోతే లాభముండదని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. IT Minister @KTRTRS @TelanganaDGP Mahender Reddy, IT Secretary @jayesh_ranjan Commissioner ESD GT Venkateshwar Rao and Bhuvanagiri MP Boora @narsaiah Goud lighting the lamp at T App Folio launch event. pic.twitter.com/M6wJfZFpTg Another important milestone in our journey towards #DigitalTelanganaIT Minister @KTRTRS will launch the “T App Folio”, a comprehensive m-Governance solution to enable any mode, anytime, anywhere delivery of citizen services, at 11 AM today. pic.twitter.com/wP0ZjT0bFT
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'టీ యాప్ ఫోలియోను ఆవిష్కరించిన కేటీఆర్'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో గోవాలోని దూద్సాగర్ వాటర్ఫాల్స్ వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు వరద పెరగడంతో పర్యాటకులు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వంతెన కూలిపోయింది. దీంతో 40 మంది అక్కడ చిక్కుకుపోయారు. అధికారులు స్పందించి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'కూలిన వంతెన... 40 మంది సురక్షితం'.
2
['tel']