inputs stringlengths 53 5.97k | targets stringlengths 51 5.93k | template_id int64 1 2 | template_lang stringclasses 1
value |
|---|---|---|---|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
ఈ నెల 10న వారందరి ఖాతాల్లో రూ.24వేలు | ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో పథకం కింద అర్హులందరికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఈ నెల 10న నేత... | 1 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
నీటి సంపులో పడి మరో చిన్నారి మృతి | గుంతకల్లు పట్టణంలోని మస్తాన్ పేటకు చెందిన అశ్వని (3)అను మరో చిన్నారి శుక్రవారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఆ కాలనీకి చెందిన భారతి, పెద్దయ్య అను దంపతులు అద్దె ఇంటిలో నుంచి మరో ఇంటికి సామానులు తరలించే పనిలో ఉండగా వారి చిన్నారి కూతురు అక్కడ ఉన్న నీటి సంపులో పడింది. ఐతే కొంతసేపటికి చూసుకున్న ఆ దంపతులకు నీట... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
కన్యాదానం సినిమా చూశారా. అందులో హీరో శ్రీకాంత్ తన భార్యను ఆమె ప్రియుడైన ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అచ్చం ఇదే స్టోరీ మళ్లీ రిపీట్ అయ్యింది. ఓ వ్యక్తి తొలుత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అప్పటికే ఇంకో వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం భర్త వద్ద దాచి పెట్టింద... | ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'పెళ్లయిన తర్వాత మరో వ్యక్తిని ప్రేమించిన భార్య,భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త'. | 2 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
పాకిస్థాన్ తో మరింత సద్భావన, ఇరు దేశాల నావికా దళ సిబ్బంది మధ్య అవగాహన కల్పించాలన్న నిమిత్తంతో చైనా తలపెట్టిన నాకాయాత్ర, విన్యాసాల్లో భాగంగా మూడు అత్యాధునిక యుద్ధ నౌకలు పాక్ తీరాన్ని చేరుకున్నాయి. చైనా వార్ షిప్ లు చాంగ్ చున్, జింగ్ ఝౌ, చ్యౌ హులు కరాచీ తీరానికి చేరుకోగా, మరో న... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'పాకిస్థాన్ చేరుకున్న చైనా యుద్ధనౌకలు'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు | నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య సమక్షంలో వీరంతా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోరులో ఎమ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ | ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూల కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల సమాధాన పత్రాలు, పిటిషనర్ల మార్కుల జాబితాను సీల్డ్ కవర్ లో కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. | 1 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
టీవీ యాంకర్కు లైవ్లో చేదు అనుభవం | జెరూసలెం : ఆమె ఒక టీవీ యాంకర్. లైవ్లో వార్తలు చదువుతోంది. అంతలో ఆమెకు ఒక షాకింగ్ న్యూస్ అందింది. తప్పనిసరి పరిస్థితుల్లో కన్నీళ్లు ఆపుకుంటూ దాన్ని చదవాల్సి వచ్చింది. ఆ రోజుతో. ఇంకా మాట్లాడితే ఆ బులెటిన్తోనే ఆ టీవీ చానల్ మూతపడింది. ‘చానల్ వన్’ అనే ఆ టీవీ చానల్ను ఉన్నట్టుండి మూసేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు గెల... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కబడ్డీ కోచ్ దారుణ హత్య | పంజాబ్ లోని మోగాకు చెందిన కబడ్డీ కోచ్ గురుప్రీత్ సింగ్ (43) గురుప్రీత్ సింగ్ మనీలాలో దారుణ హత్యకు గురయ్యాడు. గురుప్రీత్. నాలుగేళ్ల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అతను ఇంట్లో ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించిన కొందరు దుండగులు అతడిపై కాల్పులు జరిపి, హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురుప్రీత్ స్వగ్రామమైన... | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
తిరుమలలో సురక్షిత త్రాగు నీటిని వినియోగించాలి – భక్తులకు టీటీడీ వినతి | ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలను ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను దశలవారీగా నిషేధించేందుకు భక్తులు సహకరించాలని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని సి.ఆర్.వో వద్ద గల తిరుమల ప్రత్యేకాధికారి కార్యాలయంలో మంగ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
శారదా కుంభకోణం కేసులో మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసులో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం లేదని తెల్చి చెప్పింది. వివాదస్పద కోల్కత్తా పోలీసు కమిషనర్ రాజీవ్కుమార్, టీఎంసీ మ... | ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'శారదా స్కాం పర్యవేక్షణకు సుప్రీం తిరస్కరణ'. | 2 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
పెందుర్తి ఘటనను ఖండిస్తున్నాం: బొత్స సత్యనారాయణ | విశాఖ జిల్లా పెందుర్తి ఘటనను ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ నేతలు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారని ఆరోపించారు. పెందుర్తి ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య విలు... | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
కొత్త వైరస్ ల నిరోధానికి పరిశోధనలు వేగవంతం చేయాలి | కరోనా వంటి కొత్త వైరస్ ల నిరోధానికి అవసరమైన పరిశోధనలు వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆధ్వర్యంలో స్థానిక నోవాటెల్ హోటల్ లో మూడు రోజులు పాటు జరిగే 16వ యాన్యువల్ గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. సమ్మిట్ లో ... | 1 | ['tel'] |
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
ఆ కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం | ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్న విషయం తెలిసిందే. సమ్మె జరిగిన కాలం 2011 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు కార్మికులు విధులు బహిష్కరించారు. ఈ కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుం... | 1 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ విజయం కోసం మొహం వాచిపోతున్న పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తానికి ఓ విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన పంజాబ్ ఐదు విజయాలు నమోదు చేసి... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'కోల్కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ గెలుపు'. | 2 | ['tel'] |
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
పేరం గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు | అమరావతి : తిరుపతి, విశాఖ, హైదరాబాద్లోని పేరం గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 9 బృందాలు సోదాలు చేస్తున్నాయి. హైదరాబాద్లోని పేరం గ్రూప్ ప్రధాన కార్యాలయంలో, హైదరాబాద్ మంజీరా మెజిస్టిక్ మాల్లోని ప్రధాన కార్యాలయంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. పేరం గ్రూప్కు చెందిన జీజీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవే... | 1 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమానికి కార్యచరణ రూపొందిస్తామని ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులందరికీ ప్రత... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1న జీతాలు రావలసిందే'. | 2 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ అవార్డులు: హరీశ్ రావు | తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అవార్డులు అందుకుంటోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్లో సీఐఐ నిర్వహించిన ‘సీఎఫ్ వో కాంక్లెవ్ 2019’ కు హాజరైన హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారని ప... | 1 | ['tel'] |
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
కుంగిన భవనం కనిపించకుండా పోయిన వాచ్మెన్ | వరంగల్: కాజీపేటలో ఉన్న డీజిల్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం భూమిలోపలికి కుంగిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి భూమి కుంగడంతో భవనం కూడా కుంగిపోయింది. భవనం బరువుకు సెల్లార్, మొదటి అంతస్తు భూమిలోకి కూరుకు పోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఏసీపీ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది భవనంలోని వారిని, చుట్టుపక్కల ఇళ్లలోని వారిని... | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
తొలి పరాజయానికి గురైన తెలుగు టైటాన్స్ | ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్కు తొలి ఓటమిని చవిచూసింది. రెండు వరుస విజయాల తర్వాత జోన్ 'బి'లో భాగంగా మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 25-30తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో మనీందర్ సింగ్ 11 పాయింట్లతో వారియర్స్ విజయంలో కీలక ప... | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కేంద్ర ఇంధన శాఖ మంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ సీఎం | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ను కలిశారు మరియు రాష్ట్రానికి 400-450 మెగావాట్ల విద్యుత్తును కేటాయించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ఇంధన భద్రత దృష్ట్యా బేస్ లోడ్ను పొందేందుకు, విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మార్చేందుకు బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి 400-450 మె... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
అమ్రాబాద్ లోతట్టు ప్రాంతంలోని సలేశ్వరం జాతరలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అచ్చంపేట ఒకటో వార్డు కౌన్సిలర్ గౌరీ శంకర్ ఆదివారం డిమాండ్ చేశారు. భక్తుల నుండి డబ్బులను వసూలు చేయడంలో చూపించిన శ్రద్ధ భక్తులకు వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అటవీ... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి : గౌరీ శంకర్'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
రాజేంద్రనగర్ లో వరుస దొంగతనాలతో దుండగులు హడలెత్తిస్తున్నారు. 12 గంటల వ్యవధిలో రాజేంద్రనగర్ లో రెండు దొంగతనాలు జరిగాయి. తాళం వేసిన ఇండ్లను దొంగల ముఠా టార్గెట్ చేస్తున్నారు. హిమాయత్ సాగర్ లో రాములు అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, 5 తులాల వెండి... | ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రాజేంద్రనగర్ లో వరుస దొంగతనాలు'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం | శ్రీరావనవమిని పురస్కరించుకుని గురువారం మంథని మండలం చిల్లపల్లిలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకస్వాములు కల్యాణోత్సవ విశేషాలను భక్తుల కళ్లకు కట్టారు. సమస్తలోకాలకే సీతారాముల కల్యాణం కడు కమనీయం, రమణీయం, మనోహరం, ముక్తిదాయకమంటూ అభివర్ణించారు. జిలకర్ర బెల్లంతో పరిణయ ప్రక్రియ తరువాత మాంగల్యధారణతో కళ్యా... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
దిగ్విజయ్సింగ్పై మండిపడ్డ మంత్రి కేటీఆర్ | హైదరాబాద్: తెలంగాణపై విషం చిమ్మిన కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దిగ్విజయ్ విచక్షణ కోల్పోయారు. వారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వయస్సుకు తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇప్పటికైనా తెలంగాణ పదం సరిగా రాయడం నేర్చుకోవడం సంతోషమన్నారు. తెలం... | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు | న్యూ హోప్ అసోసియేషన్ ఐఆర్సిఏ చిట్యాల వారి ఆధ్వర్యంలో బుధవారం రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం గ్రామంలో మత్తు పదార్థాలు వాటి పర్యవసనాలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సిఏ చిట్యాల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి సుదర్శన్ మాట్లాడుతూ ఆల్కహాల్, సిగరెట్, ఖైని, గుట్కా వంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల క్య... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
అక్టోబర్ 17 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ | విజయనగరం కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్ 17 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆమె మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారుచేయలని అధికారులకు ఆదేశించారు. అందుకోసం ముందస్తుగా ఐ. అర్. ఓ, ఏఐఆర్. ఓ, బి. ఎల్. ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదంటూ ఆయన జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం ... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'విధుల్లోకి వారి సేవలు వినియోగించుకోవద్దు...రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ'. | 2 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ప్రభుత్వ ఉద్యోగి కంటే రైతుకే ఇపుడు డిమాండ్: మంత్రి హరీష్ రావు | ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి డిమాండ్ ఉండేదని, ఇప్పుడు దానికి దీటుగా వ్యవసాయం చేసే రైతులకు డిమాండ్ ఏర్పడిందని హరీశ్ రావు అన్నారు. దేశంలో అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని వెల్లడించారు. గజ్వేల్లో వ్యవసాయ అధికారులతో జరిగిన సమావేశంలోనూ ప్రతిపక్ష పార్టీలపై... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఈవీఎంలను ఎవరూ తాకకుండా చూడండి : ఉత్తమ్ | తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మహాకూటమి నేతలకు సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ఎవరూ తాకకుండా, వాటిలో మార్పులు చేర్పులు జరగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ఈవీఎంల రవాణాతో పాటు దాచిపెట్టిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈవీఎం... | 1 | ['tel'] |
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
మీ న్యాయమైన డిమాండ్లకు బీజేపీ పూర్తి మద్దతు: బండి సంజయ్ | న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్రంలో గ్రామ సర్పంచులు చేసే ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు సర్పంచ్లకు ఆయన మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, సర్పంచ్ల హక్కుల పరిరక్షణ కోసం త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపడతామన్నార... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
విజయవాడ: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలతో జగన్ తన నేర ప్రవృత్తిని బయటపెట్టుకున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబుపై జగన్ బాధ్యత మరిచి మాట్లాడారని. ఓ వ్యక్తిని కాల్చి చంపండని బహిరంగ సభలో చెప్పడం చట్టరీత్... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలి'. | 2 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
డ్వాక్రా మహిళలు సంఘాల్లో చేరాలి: నాగేశ్వరావు | నరసరావుపేట మండల పరిధిలోని పెద్ద రెడ్డిపాలెం గ్రామంలో బుధవారం సోషల్ మొబలైజేషన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట గ్రామ సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరావు మాట్లాడుతూ ఎటువంటి సంఘాల్లో చేరకుండా విడిగా ఉన్నాడు డ్వాక్రా మహిళలు సంఘాలలో చేరాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల వారు పుస్తకాలను రాయడానికి బుక్ కీపర్ ను ఎంపిక చేసు... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
కొన్నేళ్లుగా ఫిట్నెస్ పై అవగాహనా పెరిగి అందరూ జిమ్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిమ్ లో వివిధ రకాల వర్కౌట్స్ చేసి ఫిట్ గా ఉంటున్నారు. జిమ్ కు వెళ్లేప్పుడు వేసుకునే దుస్తులు కూడా సౌకర్యవంతంగా ఉండాలి. ఈ నేపథ్యంలో జిమ్ కు వెళ్లేప్పుడు మహిళలు ధరించకూడని దుస్తులేంటో చూద్దాం... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'జిమ్ చేసేటప్పుడు అవి మాత్రం వేసుకోకండి...'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఫైనల్కు దూసుకెళ్లిన కారోలిన్ | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్లో డెన్మార్క్ టెన్నిస్ స్టార్ కారోలిన్ వోజ్నియాకీ ఫైనల్కి దూసుకెళ్లింది. బెల్జియం క్రీడాకారిని మెర్టెన్స్తో జరిగిన మ్యాచ్లో 6-3,7-6 తేడాతో కారోలిన్ గెలిచింది. తన కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు చేరుకుంది. హెలప్-కెర్బర్ల మధ్య జరిగే సెమీఫైనల్ విజేతతో కారోలిన్ తుది సమరంలో తలప... | 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. కాగా ఇవాళ ఉదయమే స్పీకర్ ఫార్మాట్లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు.... | ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఈటల రాజీనామా ఆమోదించిన స్పీకర్ పోచారం'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
రొమాన్స్ స్కామ్... వలవేసింది చిక్కాడు... ఆపై ఎంతకొట్టేసిందో తెలుసా? | ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో చాటింగ్లు, డేటింగ్లు చేసి కొంపకు ఎసరు పెట్టుకుంటున్నారు చాలామంది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఆన్లైన్ చాటింగ్లు డేటింగ్లతో యువత చెలరేగిపోతోంది. అయితే తద్వారా తమకువచ్చే నష్టాన్ని ఊహించలేకపోతోంది. సోషల్ మీడియా విస్తరించిన తర్వాత ఎక్కువగా నమోదు అవుతున్న కేసులు ఇవే కావడం విశేషం. అపరిచిత వ్యక్తుల వలకు చ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఆ యువతి తన జీవితం పై ఎన్నో కలలు కన్నది. అబ్బాయికి అమెరికాలో ఉద్యోగమని,మంచి సంబంధమని చెప్పడంతో యువతి తల్లిదండ్రులు ఆ అమెరికా సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం చేయించారు. కోటి కలలతో ఆ యువతి దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టింది. కానీ పెళ్లైన 3 రోజులకే ఆ యువతిక... | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'పెళ్లైన 3 రోజులకే విషయం తెలిసి షాక్'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సర్కార్ను కోరారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి ... | ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ముఖ్యమంత్రికి బండి సంజయ్ లేఖ'. | 2 | ['tel'] |
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో. రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్కు ఏర్పాటు చేయాలనుకుంటోన్న ప్రభుత్వం. ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా చర్యల... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'జగన్ సర్కార్ కీలక నిర్ణయం... రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
ములుగు ఎమ్మెల్యే సీతక్క బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. రేవంత్రెడ్డికి భద్రత తగ్గించడంపై ఘాటుగా స్పందించిన సీతక్క. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇది అప్రజాస్వామిక చర్య. రేవంత్కు తక్షణమే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిల... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'బీఆర్ఎస్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీతక్క'. | 2 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
కవిత కు శుభాకాంక్షలు చెప్పిన హరీష్ రావు... | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు టీఆర్ఎస్ నేతలు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
'నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ వ... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
విదేశాల్లో ఉంటున్న భర్త డబ్బులు బాగా సంపాధించి భార్యకు పంపిస్తూ కుమార్తెను బాగా చూసుకోవాలని చెప్పాడు. సిటీలో ఉంటున్న ఫేమస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు ఆంటీని తగులుకున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో ప్రియుడిని ఇంటికే పిలిపించుకుంటున్న భార్య విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది. ఆంటీకి ... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'విదేశాల్లో మొగుడు...ఆంటీతో ఎంజాయ్'. | 2 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. పీఎంఎల్ఏ యాక్ట్ కింద సత్యేంద్రజైన్కు సమన్లు జారీ చేశామని.దర్యాప్తు అధికారితో జైన్ వాంగ్మూలం రికార్డు చేస్తామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. మంత్రి సత్యేంద్రజైన్ షేర్ హోల్డ... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ను ప్రశ్నించిన ఈడీ'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
తెలంగాణలో 952 కొత్త కేసులు... | తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 952 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828 కు చేరింది. 24 గంటల్లో ముగ్గురు కరోనా బారిన పడి మరణించగా. మృతుల సంఖ్య 1,410కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,602 మంది డిశ్చార్జ్ కాగా. కోలుకున్న వారి సంఖ్య 2,43,686కు చేరింది. ప్ర... | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
భూసేకరణ బాధితలతో జెసి సమావేశం | జాతీయ రహదార్ల విస్తరణలో భూములు కోల్పోనున్న రైతులతో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ బుధవారం గురజాల ఆర్డిఒ కార్యాలయంలో సమావేశమయ్యారు. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి వెల్దుర్తి మండలం దావుపల్లి వరకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి నెం. 565, మాచర్ల నుండి దాచేపల్లి మండలంలోని నడికుడి వరకు ఏర్పాటు చేశారు. | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
టీకా తీసుకొన్నా బెంగ మాత్రం తప్పడంలేదు...వారిలోనూ కరోనా | టీకాయే కరోనా నుంచి విముక్తి కలిగించే ఏకైక మార్గం అని అందరూ నమ్మినా అది ఆచరణలో వాస్తవంకాదని తెలుతోంది. కరోనా టీకా తీసుకున్నా. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నా. ఇక మీదట తమకు కరోనా రిస్క్ ఉండదనుకుంటే అది పొరపాటు అవుతుంది. కరోనా టీకా తీసుకున్నా సరే వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడే రిస్క్ పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కాకపోతే ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
రైతు భరోసా నిధులు ఖాతాల్లోకి రాలేదా? అయితే ఇలా చేయండి | ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతుభరోసా - పీఎం కిసాన్ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద మూడో విడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లును వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. కాగా, నగదు జమ విషయంలో ఏ సమస్య వచ్చినా ట... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
పార్టీ నుంచి సస్పెండ్ చేయడమంటే ఇదేనా,;? వైసీపీ తీరుపై మండిపడ్డ గోరంట్ల బుచ్చయ్య చౌదరి | వైసీపీ తీరుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. దళితుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంత బాబును ఎమ్మెల్యేల మీటింగ్ లో కూర్చోబెట్టడమేంటని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశామంటూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చిన వైసీపీ. ఇప్పుడు ఎమ్మెల్యేల మీటింగ్ లో అన... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
శ్రీకాళహస్తిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి | శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆర్య వాసవీ నిత్యఅన్నసత్రం ట్రస్ట్ సన్నిధి వీధిలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా, ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. పొట్టి శ్రీరాములు అనే త్యాగాలు చేశారని కొనియాడారు. తన త్యాగాల ఫలితంగా తెలుగు రాష్ట్రం సాధించిన మహ... | 1 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : ఎమ్మెల్యే | సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను ఆదివారం సాయంత్రం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటితరం యువత ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని, తప్పనిసరిగా ప్రతి రోజు వ్యాయామం చేయాలని కోరారు. ఈ కార... | 1 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మీటింగ్పై మంత్రి కేటీఆర్కు బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత అందరినీ కలిసి వందలాది మందితో మాట్లాడారు. సీపీఎం, సీపీఐతోనూ కలిసి మాట్లాడినట్టు తెలిపారు. అందులో భాగం... | ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'నాకు ఆ దమ్ము ఉంది... అందుకే రేవంత్ రెడ్డిని కలిశాను: ఈటల'. | 2 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ప్రపంచ రికార్డు 250 కిలోమీటర్లు స్కేటింగ్ | చిత్తూరు: ఆడపిల్లల ను బతికించుకుందాం నినాదంతో పుత్తూరు చెందిన వెన్నికాశ్రీ 250 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రయాణం శ్రీకారం చుట్టింది. సరిత మురళి దంపతుల కుమార్తె వెనకాశ్రీ మూడవతరగతిచదువుతోంది. కర్ణాటక సరిహద్దు నంగిలి టోల్ గేట్ వద్ద శనివారం పలమనేర్ డిఎస్పి గంగయ్య శ్రీ రామకృష్ణ జెండా ఊపి స్కేటింగ్ ప్రారంభించారు పలమనేరు తిరుపతి ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
అండమాన్ దీవుల్లో భూకంపం... తీవ్రత 4.1గా నమోదు | పోర్ట్బ్లెయిర్: కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్బ్లెయిర్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదు. గత ఫిబ్రవరి15న పోర్ట్బ్లెయిర్లో భూకంపం సం... | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఇచ్చి ఓటు అడుగుతానని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంక టేశ్వరరావు (నాని) అన్నారు. మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21కి స్థానిక బొమ్ములూరు రోడ్డులోని 8, 900 టిడ్కో ఇళ్లను లబ్ధి... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'అర్హులందరికీ పక్కా ఇళ్లు: కొడాలి నాని'. | 2 | ['tel'] |
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
అందులో నా తప్పు ఏమైనా ఉందా...? | పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనను చెప్పుకోలేని విధంగా దూషించారని, ఎంపీ వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆ ఎంపీ తనపై చాలా అసభ్య పదజాలం వాడారన్నారు. తనను చంపేస్తానని కడప భాషలో మాట్లాడారన్నారు. గతంలో... | 1 | ['tel'] |
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
కెసిఆర్ నోట... కొత్త జాతీయ నినాదం | జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టిన కేసీఆర్ కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. గతంలో తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందామంటూ కేసీఆర్ నినదించిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ నోట బంగారు భారత దేశం నినాదం వినిపించింది. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన కేసీఆ... | 1 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
ఆర్టీసీ యాజమాన్యంతో తాము జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతటి నిర్బంధ చర్చలు తాను చూడలేదని చెప్పారు. ఆర్టీసీ సమ్మె ఆగదని కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము డిమాండ్ చేసిన అన్ని అంశాలను యా... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఆర్టీసీ నేతల అసంతృప్తి... సమ్మె కొనసాగుతుందన్న జేఏసీ'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందుకు మాధ్యమంగా ట్విట్టర్ ను ఎంచుకున్నారు. ‘మీ మొహం చూసి ఒక్క కంపెనీ అయిన... | ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించిన బుద్ధా వెంకన్న'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
హైదరాబాద్లో భారీ వర్షం...ఆదివారంనాడు అంతగా కురిసింది | హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటివరకు భనుడు తన ప్రతాపాన్ని చూపగా. ఆ తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వటంతో మబ్బులు కమ్మేసి వాతావరణమంతా చల్లబడిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్పల్లి, బాలానగర్, చ... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
జిల్లాలో జరిగిన నేరాలని వివరించిన పోలీస్ శాఖ | ఆగష్టు 01 నుండి 20 వార్తకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్డు ప్రమాదాలు, జూదం, కోడి, గొర్రె పందాలు నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత గుట్కాలు, గంజాయి, ఇసుక, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టారు.
మద్యం, నాటుసారా అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు, SEB వారు ర... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కేసీఆర్ కాన్వాయ్ వాహనానికి పోలీస్ చలాన్లు... | సీఎం కేసీఆర్ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేటలో కేసీఆర్ కాన్వాయ్ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. అతివేగం కారణంగా నాలుగు సార్లు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. పెండింగ్ చలాన్లు రూ.4,140 చెల్లించినట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విశాఖ పర్యటనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇంకా తాము ఉన్నామని ఉనికి చాటుకునేందుకే లోకేశ్ విశాఖ పర్యటనకు వచ్చారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రోడ్డుపై మీడియా సమావేశాలు పెట్టి సినిమా డైలాగ్స్ చె... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఉనికి చాటుకొనేందుకు లోకేష్ విశాఖ పర్యటన: విజయసాయిరెడ్డి'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవడంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానిక... | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'పోలవరానికి వైసీపీ సాధించింది ఏమిటి ...? ప్రశ్నించిన జనసేనాని'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
మూడో స్థానానికి పడిపోయిన భారత్... | ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్ లో టీమిండియా 115 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని నిలుపుకుంది. కానీ వన్డే ర్యాంకింగ్స్ లో మాత్రం టీమిండియా మూడో ర్యాంకుకు పడిపోయింది. వన్డేల్లో 121 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ టాప్ లోకి దూసుకెళ్లింది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో ర్యాంకులో కొనసాగుతోంది. టీ20ల్లో 277 పాయింట... | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా రాకెట్ గుట్టురట్టు చేసిన పోలీసులు. ఎల్బీ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్ లోటస్ అపార్ట్ మెంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతొందన్న విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
గాంధీ ర్యాగింగ్ ఇష్యూ ఎఫెక్ట్... సర్కారు కీలక నిర్ణయం | రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్ టీమ్స్న ఏర్పాటు చేయాలని బుధవారం హైదరాబాద్లో మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు ప్రొఫెసర్లు. విద్యార్థులతోనే సీక్రేట్ మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నది. ర్యాగింగ్పై ఫిర్యాదు చేసేందుకు ఓ టోల్ ఫ్రీ నంబరు. ప్రత్యేక మెయిల్ ఐడీని కూడా ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
ఫుటా బాల్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్ లను స్టేడియంలో చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే యూకేకి చెందిన ఓ అభిమాని మ్యాచ్ లు చూసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వృత్తిరీత్యా యూట్యూబర్ అయిన థియో, ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ... | ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'రికార్డు నెలకొల్పిన ఫుట్ బాల్ అభిమాని'. | 2 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొనున్న చంద్రబాబు | సీఎం చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు బయల్దేరారు. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు రెండ్రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మారాల జలాశయానికి కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. కప్పలబండ గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు. అలాగే జిల్లాలో జరుగుతున్న ఆ... | 1 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖను రాశారు. గోదావరి డీఆర్పీలపై జీఆర్ఎంబీ తన పరిధికి మంచి స్క్రూటినీ పేరుతో చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ లేఖ రాసిన ఆయన. డీపీఆర్లను సీడబ్ల్యూసీకి కంపాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం క్లాజ్ 85(8)(డీ) లో ప... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ లేఖ'. | 2 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
వ్యర్ధాలను క్రమం తప్పకుండా సేకరించాలి: జిల్లా కలెక్టర్ | ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో పోగయ్యే వ్యర్ధాలను క్రమం తప్పకుండా సేకరించాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్ లో జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, , అనుమతి లేని హాస్పిటల్ ను గుర్తించి వాటికి తగు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఒ కి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పోగయ్యే వ్యర్ధాలు తప్పకుం... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
కడప: కడప నగరంలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు, వీధులు, కాలనీలు నీట మునిగాయి. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం, కోర్డు రోడ్డు, అంబేడ్కర్ కూడలి, ఓంశాంతినగర్, రోడ్డపై మోకాలి లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది.మురుగు కాలువ... | ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కడపలో భారీ వర్షం'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
మద్యం మత్తులో లారీడ్రైవర్ హల్ చల్ | దమ్మపేటలో మద్యం మత్తులోతాగిన ఓ లారీ డ్రైవర్ లారీతో సోమవారం రాత్రి హల్చల్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం మీననగరానికి చెందిన జట్టుక వీరబాబు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పాల్వంచ నుంచి పెద్దాపురానికి లారీతో బయలుదేరాడు. మార్గంమధ్యలోని దమ్మపేట వద్దకు వచ్చేసరికి పూల... | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
తిరుపతి ప్రసాదంతో వ్యాపారమా…? | ‘దర్శనం బాగా జరిగిందా! లడ్డూలు దొరికాయా!’’… తిరుమలకు వెళ్లి వచ్చిన వారిని తప్పనిసరిగా అడిగే ప్రశ్నలివి! వెంకన్న దర్శనం ఎంత ముఖ్యమో… లడ్డూ ప్రసాదమూ అంతే ముఖ్యం! ఇప్పుడు… టీటీడీ అదే లడ్డూ ప్రసాదంలో లాభ నష్టాల లెక్కలేస్తూ, భక్తులపై భారం మోపాలని భావిస్తోంది. ‘ప్రతి భక్తుడికీ ఒక లడ్డు ఉచితం’ అంటూ… రాయితీలకు పూర్తిగా మంగళం ప... | 1 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండలం దేవరాంజల్ గ్రామంలో నివాసముంటున్న వాసు (34) అనే వ్యక్తి మద్యం మత్తులో నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యా... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'మద్యం మత్తులో నీటి కుంటలో పడి మృతి'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఒకే ప్రాంగణంలోనే బాల బాలికలకు విద్యనందించే సంకల్పం నెరవేరుతోంది | అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఒకేప్రాంగణంనందు బాలబాలికలకు మూడవ తరగతి నుంచి డిగ్రీ వరకు అధునాతన వసతులు, సాంకేతికతతో కూడిన విద్యను అందించే సంకల్పం నెరవేరబోతోందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులుకు తరగతి గదులు సరిపోకపోవడం నేపథ్యంలో శుక్రవారం శ్రీ... | 1 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
నారాయణపేట జిల్లాలో వర్షపాతం వివరాలు | నారాయణపేట జిల్లాలో వ్యాప్తంగా గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను రెవెన్యూ అధికారులు మంగళవారం వెల్లడించారు. మండలాల వారిగా వర్షపాతం వివరాలు. దామరగిద్ద 14. 8 మీమీ, నారాయణపేట 10. 6 మీమీ, ఉట్కూర్ 4. 8 మీమీ, మాగనూరు 3. 2 మీమీ, కృష్ణ 4. 0 మీమీ, మక్తల్ 3. 0 మీమీ, నర్వ 4. 2 మీమీ, మరికల్ 1. 5 మీమీ, ధన్వాడ 8. 0 మీమీ, మద్దూరు... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నుండి కర్ణాటక, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్లలో మూడు రోజుల పర్యటనలో దక్షిణాది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో డ్రగ్స్పై ప్రాంతీయ సదస్సులో పాల్గొననున్నారు. శుక్రవారం కర్ణాటకలో తన మొదటి రోజు పర్యటనలో, హోం మంత్రి ఉదయం మాదకద్రవ్యాల అక... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'మార్చి 24 నుంచి ఆ రాష్ట్రాలలో పర్యటించనున్న అమిత్ షా'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
రాజాం డోలపేటలో కలకలం సృష్టించారు. టెన్త్ విద్యార్థినిపై బ్లేడుతో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశారు. విద్యార్థిని చేతికి స్వల్పగాయమైంది. శ్రీ రవీంద్రభారతి విద్యవికాస్ స్కూల్లో ఘట్టన సంభవించింది. స్కూల్ యాజమాన్యం గోప్యాంగా ఉంచింది. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'రాజాం డోలపేటలో కలకలం'. | 2 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఎమ్మార్పీ పాటించని కంపెనీలపై కేసులు నమోదు చేశాం : అకున్ సబర్వాల్ | హైదరాబాద్ : లక్డీకాపూల్లోని ఫ్యాప్సీ భవన్లో సీడ్స్మెన్ అసోసియేషన్ సమావేశమయ్యింది. ఈ సమావేశానికి లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ అకున్ సబర్వాల్, అధికారులు, సీడ్స్మెన్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్వాంటిటీ, ఎమ్మార్పీ పాటించని పలు కంపె... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
జగన్రెడ్డి భస్మాసుర పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం నాడు ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. 'బాబు షూరిటీ-భవిష్యత్కు గ్యారెంటీ' కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కోరుతూ ఈ లేఖ రాశారు. రేపటి న... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ప్రజలారా నా మనవి ఆలకించండి అంటున్న చంద్రబాబు'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పేరు మార్చుకున్న ఆపిల్ సీఈఓ | ట్రంప్ చర్యతో ఈ ప్రముఖ వ్యక్తి తన పేరును మార్చుకున్నాడు. నేటి కాలంలో ఆ వ్యక్తి పేరు తెలియని వారుండరు. అతనే ఆపిల్ సీఆఓ టిమ్ కుక్. నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో పాల్గోన్న టిమ్ కుక్ కు ఈ సంఘటన ఎదురైంది. ఆ కార్యక్రమంలో ట్రంప్ కూడా పాల్గోన్నారు. అయితే ఈ సమావేశంలో ట్రంప్ పలుమార్లు టిమ్ కుక్ పేరును తప్పుగా పలికారు. ట... | 1 | ['tel'] |
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
త్వరలో గడ్డిఅన్నారం మార్కెట్ పునఃప్రారంభం | కరోనా నేపథ్యంలో గత నెల 12 నుంచి మూసివేసిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ఎట్టకేళకు సెప్టెంబర్ 1 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. కొవిడ్-19 కారణంగా మూసివేయడం వల్ల గత 45 రోజులుగా వస్తున్న విమర్శలకు తావీయకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తప... | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై ‘గేర్’ మార్చిన సీఎం జగన్ | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ తరఫున పిలిచిన ఎలక్ట్రికల్ బస్సుల టెండర్లను రద్దు చేసినట్టు తెలిసింది. ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయడానికి కొన్ని రోజుల ముందే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1000 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తొలుత నిర్ణయించా... | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
2న ఇడుపులపాయకు సీఎం జగన్ | ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 2న కడప జిల్లా ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలో జరిగే వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
గోదావరి వరద నష్టంపై కేంద్రానికి కిషన్ రెడ్డి వివరణ | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఆస్తినష్టంతో పాటుగా, సామాన్యుల జీవనోపాధి దెబ్బతింది. కాగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను స్వయంగా కలిసి వరదలతో తెలుగు రాష్ట్రాల్లో కలిగిన నష్టాన్ని స్వయంగా వివరించారు. స్పందించిన అమిత్ షా, అన్... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల పరిధిలోని గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ యువకుడు ట్రాక్టర్ ట్రాలీ ఢీకొని మృతి చెందాడు. గ్రామానికి చెందిన సురేంద్రబాబు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా చౌడేపల్లి - పరికినదోన మార్గంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్ట... | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి'. | 2 | ['tel'] |
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
'త్వరలో పశువులకూ ఆధార్' | ప్రస్తుతం దేశంలో ఆధార్ ఎంత ముఖ్యమైన పత్రమో తెలిసిందే. అయితే త్వరలో మనుషుల మాదిరిగానే పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. వాటి వివరాలను డిజిటలైజ్ చేస్తామని, ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఎలాంటి వ్యాధి పుట్టుక గురించి అయినా త్వరగా తెలుసుకుంటేనే దాని నివారణకు వ్యాక్సి... | 1 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖలు చేసిన మంత్రి రోజా | జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయితే సన్యాసం తీసుకుంటానని. మరి రాష్ట్రమంతా ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయాలకు తగదని. వీకెండ్ పొలిటీషియన్ అని. పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాలని అన్నారు. పార్టీ పెట్టిన అధ్యక్షుడు మీరే రెండు చోట్ల పోటీ చేస్... | 1 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
పహాడ్ మెట్రోకు క్యూ | శంషాబాద్ మండల పరిధిలో ని గగన్ పహాడ్ మెట్రో లో కొనుగోలు దారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రతి రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో సామాన్లు కొనుక్కోవడానికి మెట్రో కు వస్తున్నారు. | 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
మాచర్ల: సత్రశాల టైయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు వరద ప్రభావం కొనసాగుతుంది. ఎగువనున్న నాగార్జునసాగర్ నది పరివాహ ప్రాంతం నుండి బుధవారం 3, 33, 931 కృష్ణ జలల దిగువనున్న టెయిల్ పాండ్ రిజర్వాయర్ కు చేరుతున్నాయని జెన్ కో ఏఈ నరసింహారావు తెలిపారు. టెయిల్ పాండ్ లో17 గేట్లు నాలుగు మీటర్ల... | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'టెయిల్ పాండ్ డ్యాంకు కొనసాగుతున్న వరద'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఘనంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం | అనంతపురంలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో గురువారం ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా మరియు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ఏ కోరి హాజరయ్యారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనధికారిక సంస్కృత విద్యా కేంద్రం అధ్యాపకులు ఆచార్య విశాల్ ప్... | 1 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
రైతు భరోసాపై మాటతప్పిన జగన్ : బుద్దా వెంకన్న | ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాపై మాటతప్పారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రలో రూ.12,500 ఇస్తానని.ఇప్పుడు రూ.7,500 మాత్రమే ఇస్తానంటున్నారన్నారు. వైసీపీ వాలంటీర్లకు రూ.8వేల వేతనం. రైతుకు రూ.625 మాత్రమేనా? అని ప్రశ్నించారు. కులాలు, మతాల వారీగా రైతులను విడ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
ఇసుక కొరతను నివారించేందుకు ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన ధరలను సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు పట్టాదారులకు క్యూబిక్ మీటరు ఇసుకకు చెల్లించే ధరను ప్రభుత్వం పెంచింది. గతంలో క్యూబిక్ మీటరు... | ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఇసుక కొరత పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
విజయవాడ వాంబే కాలనీలో విషాదం | విజయవాడ: విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందడం కలకలం రేపింది. వాంబే కాలనీ డీ బ్లాక్లో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటంతో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న నున్న గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ద... | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
కుప్పం లో కరోనా విజృంభణ | చిత్తూరుజిల్లా కుప్పం నియోజక వర్గంలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయంపై కరోనా పంజా విసిరిందనే చెప్పాలి. ఈ విద్యాలయంలో తాజాగా 20 మంది ఉపాధ్యాయులు,45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ ఐనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ద్రావిడ విశ్వద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు,సిబ్బందికి అందరికి కరోనా పరీక్షలు చెయ్యడం ప్రా... | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
సుప్రీంకోర్ట్ లో జగన్ కేసు... న్యాయవాది ట్విస్ట్ ఇదే...? | ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను తాను విచారించలేనని ఆ కేసు విచారణకు వచ్చిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తెలిపారు. ఒకప్పుడు న్యాయవాదిగా ఓ కేసులో జగన్మోహన్ రెడ్డి తరఫున తాను వాదించానని కాబట్టి, ఇప్పుడీ కేసును తాను ... | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో విపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని మంత్రి హరీశ్ గురువారం హైదరాబాద్లో అన్నారు. రుణమాఫీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పోడు పట్టాల పంపిణీతో ఏం చేయాలో ప్రతిపక్ష నాయకులకు అర్థం కావడం లేదని సెటైర్ వేశారు. వారికి ఇప్పుడు వాయిస్ లేకుండా పో... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'విపక్షాలకు మైండ్ బ్లాక్ అయింది: మంత్రి హరీశ్'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
తిరుమల: తిరుమలలోని రెండో ఘాట్రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘాట్రోడ్డులోని లింక్ రోడ్డు దగ్గర గురువారం వాహనం బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్రత్రికి తరలించారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'తిరుమల రెండో ఘాట్రోడ్డులో ప్రమాదం'. | 2 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మృతి | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్(73) కన్నుమూశారు. శుక్రవారం ఆయన మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్ ఖలీఫా 2014, నవంబర్ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ నుంచి వారసత్వంగా పదవీ బా... | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు అవసరం అవుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఆధార్ కార్డు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ లో క్రోమ్ లోకి వెళ్ళి క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేస్తే ఆధార్ అఫిషియల్ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. పైన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేసి డెస్క్టాప్ వెర్షన్ క్లిక్ చేసి, ... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే క్షణాల్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్!'. | 2 | ['tel'] |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.