inputs stringlengths 53 5.97k | targets stringlengths 51 5.93k | template_id int64 1 2 | template_lang stringclasses 1
value |
|---|---|---|---|
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
బ్రిజ్ భూషణ్ కు కేంద్రం అల్టిమేటం | మహిళా రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లోగా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంది. నిరసనకారులతో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం భేటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అంతకు ముం... | 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
గులాబి జెండా ప్రజలకు అండ కార్యకర్తలే పార్టీ కి పట్టు కొమ్మలు అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు ఆదివారం రేగొడలో పంచాయితీ నిధులతో ప్రధాన కూడలిలా వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ లను ప్రారంబోసవం చేశారు , సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు రైతు శంకరయ్య స్వచ్చందంగా ముందుకు వచ... | ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'గులాబీ జెండా ప్రజలకు అండ : ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు సర్కారీ మనస్తత్వాన్నీ మానుకొని ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడి పనిచేయాలన్నారు. సరిగ్గా పనిచేయడం ఇష్టం లేని వారు వీఆర్ఎస్ తీసుకుని ఇంటికి పోవాలని, లేదంటే తామే వారిని గుర్తించి 56జే నిబం... | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి వార్నింగ్'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
వేసవికాలం వచ్చేస్తోంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ గురై అలసట పెరుగుతుంది. రోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది. రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుక... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'వేసవి కాలం వచ్చేస్తోంది... ఇవి మీ కోసమే?'. | 2 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కౌకుంట్ల మండలం లోని పదవ తరగతి 87 మంది విద్యార్థి విద్యార్థునులకు ఉచితంగా మారుతి ల్యాబ్ ఆధ్వర్యంలో రక్త నమూనా పరీక్షలు నిర్వహించి , బ్లడ్ గ్రూప్ నిర్ధారించడం జరిగిందీ. వారికి సర్టిఫికెట్ జారీ చేయడం జరిగిం... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూపుల సర్టిఫికెట్ల పంపిణీ'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
'పవన్ పర్యటనను విజయవంతం చేయండి' | ఈనెల 16వ తేదీ అనగా రేపు మండపేటలో జరిగే జనసేన కౌలు రైతుల భరోసా యాత్రను విజయవంతం చేయాలని ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామా జనసేన కార్యకర్త సతీష్ చంద్ర పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సమస్యల కోసం పోరాడడానికి మండపేటకు శనివారం వస్తున్నారని ఈ కార్యక్రమాన్ని జనసైనికులు వ... | 1 | ['tel'] |
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
దుమారం రేపిన బీహార్ మంత్రి వ్యాఖ్యలు
మోడీ చి్తప్రటాన్ని బూట్లతో కొట్టాలని పిలుపు | పాట్నా : ప్రధాని నరేంద్ర మోడీపై బీహార్ ఎకై్సజ్ శాఖ మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించినా, కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసినా బీజేపీ సభ్యులు శాంతించడం లేదు. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దేశద్రోహం కేసు పెట్టాలని కోరుతూ అసెంబ్లీలో ఆందోళనకు ది... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
అమలాపురం : రైతులకు అండగా ఉండాలనే రైతు రుణమాఫీ చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమలాపురంలో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రైతు కుటుంబం నుంచే వచ్చిన తాను రైతు కష్టాలను అర్ధం చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయని విధంగా రైతు రు... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'రైతుకు అండగా ఉండాలనే రైతు రుణమాఫీ చేశా : చంద్రబాబు'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
రోజ్వాటర్ చర్మానికి చాలా రకంగా మేలు చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి మంచి నిగారింపుని తెస్తుంది. ఈ రోజ్వాటర్ క్రిమిసంహారిణిగా కూడా పని చేస్తుంది. రోజ్వాటర్ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అధిక సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'రోజ్వాటర్తో అదిరిపోయే అందం'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
దేశంలో నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా చెప్పుకొస్తున్న ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నిరుద్యోగులకు ఉపాది కల్పించే లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. దీనికి బుధవారం కేంద్ర కేబినే... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'గుడ్ న్యూస్... నిరుద్యోగుల కోసం కేంద్రం కొత్త పథకం'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
కేరళలో శుక్రవారం 3,581 కొత్త కోవిడ్-19 కేసులు మరియు 177 మరణాలు నమోదయ్యాయి మరియు ఇప్పటివరకు మొత్తం వరుసగా 64,91,418 మరియు 64,980కి చేరుకుంది. గత 24 గంటల్లో ఆరు మరణాలు నివేదించబడ్డాయి, గత 24 గంటల్లో మొత్తం 44,054 నమూనాలను పరీక్షించినట్లు ఆ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కరోనా ... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కేరళ కరోనా అప్డేట్'. | 2 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
కుటుంబ పేదరికం చదవుకు అడ్డుకారాదు: వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి | కుటుంబ పేదరికం వల్ల పిల్లలు చదువుకు దూరం కాకూడదన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమని ఆంధ్రప్రదేశ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప... | 1 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇది రెండవసారి. ఇదే సమయంలో పెట్రోల్ ధరలలో పెరుగుదల చోటుచేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో డీజిల్ ధర ఐదుసార్లు తగ్గిం... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'మళ్లీ తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు!'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
రవాణా రంగ కార్మికులకు జీవో 21 ను రద్దు చేయాలి | రవాణా రంగ కార్మికులకు ప్రమాదకరమైన జీవో 21 ను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భారీగా పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జీపు జాతా పర్యటించింది. గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన జాతా పెదనందిపాడు మండలంలో కొనసాగింది. బిజెపి ప్రభుత్వం వచ్చి... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
అంబాజీపేట మండల బిజెపి నూతన కార్యవర్గ వర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక అయ్యింది. పుల్లేటికుర్రుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి కృష్ణ సుందర్ స్వగృహంలో మండల ఉపాధ్యక్షుడు కొల్లూరి చంటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బి.జె.పి.రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ ప్రత్... | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'బిజెపి నూతన కార్యవర్గం…'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
బాసర అమ్మవారి సన్నిధిలో కేంద్రమంత్రి సుజనా | ఆదిలాబాద్: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని కేంద్రమంత్రి సుజనా చౌదరి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి మనుమడు అర్జున్ ప్రసాద్కు అక్షరభ్యాసం నిర్వహించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాసరకు విచ్చేశారు. కాగా. అమ్మవారి సన్నిధికి కేంద్రమంత్రి విచ్చేయడంతో ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పల... | 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఏపీలోని 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట కిట్ బ్యాగులు అందించే కార్యాచరణను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజాన... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న జగన్...'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. అష్టలక్ష్మి అమ్మవారిని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంత... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పి వాటికి చెందిన నోటిఫికేషన్లు ఎందుకు జారీ చేయలేదని రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎపుడు: బండి సంజయ్ ప్రశ్న'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్ ఇ... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'టీడీపీ కీలక నిర్ణయం'. | 2 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
మోదీకి అప్పుడే ఇబ్బందొస్తుంది: ఖర్గే | ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఏమైనా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే ప్రధాని మోదీకి ఇబ్బందులొస్తాయన్నారు. ‘‘దేశంలోని బడా బడా పారిశ్రామికవేత్తలకు పీఎం మోదీ ఎన్నైనా రాయితీలు, ఇతర ప్రయోజనాలను అందించొచ్చు. కానీ పేదల కోసం ఏమైనా చేస్తామని మేము హామీ ఇస్తే ఆయన ఇబ్బంది పడతారు’’ అని ఖర్గే చ... | 1 | ['tel'] |
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
హుజూర్ నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి : వీహెచ్ | హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హుజూర్ నగర్ అభ్యర్థిపై కోర్ కమిటీలో చర్చ జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి కోర్ కమిటీలో ఎందుకు సైలెంట్ అయ్యారని అన్నారు. ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి మూడుసార్లు గెలిచారన్నారు. హుజూర్ నగర్ అభ్యర... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఆస్ట్రేలియాతో ఇవాళ తొలి వన్డే | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు సిద్ధమైంది. ఇవాళ మొహాలీ వేదికగా మ.1.30 గం.కు తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్ కు తొలి 2 వన్డేలకు రెస్ట్ ఇవ్వగా. కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నారు. సీనియర్ల స్థానంలో టీంలో చోటు పొందిన యువ ప్లేయర్లు. వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యేందుకు ఈ సిర... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
జూబ్లీహిల్స్లో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతియేటా అషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆల యాన్ని అనేక రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,పూలతో శోభా యమానంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున పెద్దమ్మతల్లికి అ... | ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'పెద్దమ్మతల్లి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
భారీ ఎన్కౌంటర్... ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం | ఉగ్రవాద చర్యలకు జమ్మూ కాశ్మీర్ పెట్టింది పేరు. అలాంటి జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో త... | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
‘‘జగన్రెడ్డి అరాచకాన్ని ఎలుగెత్తి చాటే ప్రతి బీసీ గొంతుకకు టీడీపీ అండగా నిలిచిపోరాడుతుంది. చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మేలు జరుగుతుంది’’ అని టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో బీసీ సా... | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు మేలు జరుగుతుంది'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
హెరాయిన్ తరలిస్తున్న జవాన్ల అరెస్ట్ | సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్ను తరలిస్తున్న రాజు షేక్, పూల్సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మంజు రెహమాన్ కూడ అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దరు జవాన్లు హెరాయిన్ను ఎవరికీ అనుమానం రాకుండా కారులో తరలిస్తున్నారు. డెహ్రడూన్ దాటిన తర్వాత రెగ్యులర్ పోలీస్ చెకింగ్లో భాగంగా ఈ కారును... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
నగరంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 30న యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల భవనం మాడల్ కెరియర్ సెంటర్లో మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు గైడెన్స్ బ్యూరో అనంతరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కార్వీ సంస్ద 100 ఖాళీలు, ఆరెంజ ... | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'రేపు ఓయూ ఆర్ట్స్ కళాశాలలో మినీ జాబ్ మేళా'. | 2 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
విజయవాడ వన్టౌన్లోని శ్రీకన్యకాపరమేశ్వరి విస్పంశెట్టి వెంకటరత్నం హిందూ హైస్కూల్ (ఎస్కెపీవీవీహెచ్హెచ్ఎస్)వద్ద గురువారం జనసేన, వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన రభస రభసగా మారింది. అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారంటూ పోలీసులు విద్యార్థి సంఘాల నాయ... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'విజయవాడ వన్టౌన్లో రభస రభస... ఎయిడెడ్ విషయం పై విద్యార్థుల ఆందోళన'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఢిల్లీలో అగ్ని ప్రమాదం... | హైదరాబాద్ : ఢిల్లీలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనంలో పై ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక దళాలు. మంటలను ఆర్పేశాయి. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. మూడో ఫ్లోర్ లో మంటలు చేలరేగగా మృతి చెందిన వారందరూ ఒకే గదిలో ... | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం కుమడ గ్రామంలో గిరిజనులు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల కింద పెదబయలు మండలం కొండూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ల్యాండ్ మైన్లు పేలి ఇద్దరు గిరిజన పశువుల కాపర్లు మృతి చెందారు.ఈ ఘటనను వ్యతిరేకిస్తూ గిరి... | ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'మావోలు మన్యాన్ని విడిచి వెళ్లిపోవాలని గిరిజనుల నిరసన'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
కందుకూరు ఘటన మృతులకు ఘన నివాళులు | జిల్లా పార్టీ కార్యాలయంలో కందుకూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తలుకు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన నివాళులు అర్పించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో 8 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాక... | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
హైదరాబాద్ లో 13 డిగ్రీలకు ఉష్ణోగ్రత | తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదు డిగ్రీల వరకూ పడిపోయాయి. పెథాయ్ తుఫాను ప్రభావంతో గడచిన నాలుగు రోజులుగా సూర్యుని దర్శనం లేకపోవడం, ఆకాశం మేఘాలు నిండివుండటంతోనే వాతావరణం మరింతగా చల్లబడిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో రాత్రిపూట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజన్స... | 1 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
తిరుపతి నగరంలో బుధవారం ఉదయం నుండి జోరు వాన కురిసింది. చాలా రోజులుగా ఎండ వేడితో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం లభించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా వర్షాలు కురుస్తాయని, అది శుభ సూచికమని మరికొందరు అంటున్నారు. వర్షం కారణంగా రోడ్లు అన్ని ... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'తిరుపతి నగరంలో భారీ వర్షం'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఖానాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బేడిలమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ దేవతల విగ్రహ ... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'పోచమ్మ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమం'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త డైరెక్టర్గా యశ్పాల్ సింగ్ తోమర్ నియమికం | మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (RCIL) కొత్త డైరెక్టర్ (నెట్వర్క్ ప్లానింగ్ అండ్ మార్కెటింగ్-NPM) గా యశ్పాల్ సింగ్ తోమర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టింగ్కు ముందు, తోమర్ భారతీయ రైల్వేలోని దక్షిణ రైల్వే జోన్లోని పాలక్కాడ్ డివిజన్లో డివిజనల్ రైల్వే మేన... | 1 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
కర్నూలు జిల్లాలో దారుణం... | ఎన్నిచట్టాలు వచ్చినా అక్రమాలు, మహిళలపై దాడులు ఆగడం లేదు. ఏపీలో దిశ చట్టం వచ్చినా నేరాల తీవ్రత తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ పాఠశాల బాలికల వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం రేపింది. ఆన్లైన్ క్లాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో విద్యార్థినులు షాక్ తిన... | 1 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
అది నా సొంత పార్టీ | ‘పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం.వైయస్ఆర్సీపీ నా సొంత పార్టీలా భావిస్తాను. ఇటీవల కొన్ని పత్రికలు, చానల్స్లో నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నేను వైఎస్సార్సీపీని వీడేది లేదు.’ అని వైయస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్... | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
బాన్సువాడలో మంత్రి పోచారం అఖిలపక్ష సమావేశం | బాన్సువాడలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన స్వగృహం లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రతిపక్షాలతో పాటు, స్థానిక విద్యావంతులు, అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడకు రైల్వే లైన్ ఏర్పాటు కు కృషి చేయాలనీ మంత్రిని కోరారు. పట్టణాభివృద్ధికి రాజకీయలకు అతీతంగా సహాయకారం అందించాలని మంత్రి స్థానికులకు విజ్... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
ఇటీవల ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వీడియో సందేశం వెలువరించారు. జనసేన ప్రస్థానం ఒక ఎమ్మెల్యేతో మొదలై నేడు అనేకమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకునే స్థాయికి చేరిందని అన్నారు. 25.2 శాతం ఓట్లను పొందగలిగామని తెలిపా... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దిక్కుమాలిన పాలన: పవన్ కల్యాణ్'. | 2 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు | సోమవారం మధ్యాహ్నం 2. 00 గంటల సమయంలో జిల్లా యస్పి ఆదేశాల మేరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెళ్ళవాయి గ్రామ శివారు పంట పొలాలలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ఆరుగురు నిందితులను పట్టుబడి చేయగా ఇద్దరు పరార్ కావడం జరిగింది, వీరిని విచారించగా వీరిలో సత్యనారాయణ, స్వామి ఆధ్వర్యంలో ఈ ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మాణం ఇచ్చింది. ఈడీ దుర్వినియోగం పై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మాణం ఇచ్చింది. వాయిదా తీర్మాణాన్ని ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పీకర్ కు అందించారు. దీని పై చర్చించాలని ఆయన పట్టు పడుతున్నారు. పార్లమెంట్ ప్రారంభమయ్యాక దీని పై చర్చిస్తారా లేదా అన... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మాణం'. | 2 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని మెదక్ శాసనసభ్యురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.
మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన శృతి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతుంది, మెరుగైన వైద్యం కోసం గంగా... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
నాగ్పూర్ టెస్టు: శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది | నాగ్పూర్: భారత్-శ్రీలంక మధ్య నాగ్పూర్లో జరుగుతోన్న రెండో టెస్టులో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 21/1 ఓవర్నైట్ స్కోరుతో శ్రీలంక నాలుగో రోజు ఆట ప్రారంభించింది. 15.2వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని ఎదుర్కొన్న కరుణరత్నే(18). మురళీ విజయ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.ఇప్పటి వరకు 17 ఓవర్లు ఆడిన లంక రెండు వికెట్... | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి | ఇబ్రహీంపట్నం మంగళవారం రాయపొల్ రోడ్డులో గర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
సిదిపేట: తెలంగాణకు గుండెకాయలాంటి జిల్లా సిద్దిపేట అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనర్గళ గళమిచ్చింది.పోరాట బలమిచ్చింది సిద్దిపేటని సీఎం స్పష్టం చేశారు. కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపే... | ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'నాకు జన్మనిచ్చింది సిద్దిపేట: సీఎం కేసీఆర్'. | 2 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
14న జనసేన అభ్యర్థుల తొలి జాబితా | సార్వత్రిక ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ టికెట్లపై స్పష్టత వచ్చినవారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టికెట్ ఎటూ తేలని నాయకులలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి జనసేన రంగంలోకి దిగుతోంది. టీడీపీ, వైసీపీలతో పొత్తు ఉండదు. వామపక్ష పార్టీలతో కలసి నడుస్తామని జనసేన అధినేత పవ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు ఇదే | మొదటి టీ20 కోసం జట్టు: రోహిత్(c), ఇషాన్, రుతురాజ్, సంజు, సూర్య, హుడా, త్రిపాఠి, డీకే, హార్దిక్, వెంకటేష్, చాహల్, అక్షర్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్, అవేష్, అర్షదీప్, ఉమ్రాన్.
2, 3వ టీ20 కోసం జట్టు: రోహిత్(c), ఇషాన్, విరాట్, సూర్య, హుడా, శ్రేయాస్, డీకే, పంత్, హార్దిక్, జడేజా, చహల్, అక్షర్, రవి బిష్ణోయ్, బుమ్రా, భ... | 1 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
సీఎం గారు మా యందు దయ చూపండి | ముఖ్యమంత్రి గారు మా యందు దయచూపండి. మా భూములుపై పెట్టిన యూ - 1 రిజర్వ్ జోన్ ను రద్దు చేయండి. అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామలకు చెందిన 128 మంది సన్నా , చిన్నకారు రైతులకు చెందిన 178 ఎకరాల సాగు భూమిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యూ - 1 రిజర్వ్ జోన్ గా ప్రక... | 1 | ['tel'] |
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
పుష్పయాగంతో పులకించిన తిరుమల | పవిత్ర కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. ... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
అక్టోబర్ నెలకు రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్దం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈరోజు ఉదయం ఆన్ లైన్ లో విడుదల చేసింది. టైం స్లాట్ ప్రకారం భక్తులు గోవింద యాప్ లోనే కాక టీటీడీ వెబ్ సైట్ లో కుడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
మరోవైపు రేపటినుంచి రోజుకు 8... | 1 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
ఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టు సారథి విరాట్కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. 2016 ఏడాదికి గాను విజ్డెన్ ప్రపంచ లీడింగ్ క్రికెటర్గా ఎంపియ్యాడు. ఇంతకు ముందే విజ్డెన్ 2017 ఎడిషన్ కవర్పేజీపై కోహ్లీ ముఖచిత్రం ప్రచురించిన సంగతి తెలిసిందే. విరాట్ 2016లో పరుగుల సునామీ సృష్టిం... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'కోహ్లీకి మరో అరుదైన ఘనత'. | 2 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త ఆర్టీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ పెద్దగా ఉంది. అశోకుడి స్థూపం ఉన్నాయి. RBI, BHARAT(హిందీలో), INDIA, 20లను మెక్ర... | ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'కొత్త 20 రూపాయల నోటు విడుదల'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
వినుకొండలో పర్యటించనున్న విద్యాశాఖమంత్రి | గుంటూరు: వినుకొండలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని బాలుర పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించనున్నారు. | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన లక్ష్మణ్ | హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్వీకరించారు. హైదరాబాద్ లో దానిమ్మ, వాటర్ యాపిల్, లక్ష్మణ ఫలం మొక్కలు నాటారు. ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సి... | 1 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
విజయసాయిరెడ్డికి కన్నా స్ట్రాంగ్ వార్నింగ్ | వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి పై బీజేపీ ఎంపీ కన్నా లక్ష్మీ నారాయణ ఫైర్ అయ్యారు. 20 కోట్లకు అమ్ముడుపోయానని విజయసాయిరెడ్డి విమర్శించడం సిగ్గు చేటన్నారు. తనను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవరికి లేదనీ, నీకు దమ్ముంటే.మగాడివైతే నిరూపిస్తావా అంటూ కన్నా లక్ష్మీ నారాయణ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. అధికారమదం తలకెక్కి విజయసాయిరెడ్డి మ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
మెజారిటీ సీట్లు గెలిచేది కాంగ్రెస్ పార్టీనే! లగడపాటి రాజగోపాల్ | తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని 23 నియోజకవర్గాల్లో ఎన్నికలపై సర్వే నిర్వహించాల్సిందిగా తనను కోరారని మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. తన మిత్రుడి ద్వారా ఈ విషయాన్ని చేరవేశారన్నారు. ఇందుకోసం తాను డబ్బు, నగదు, రాజకీయ లబ్ధిని కోరుకోలేదని స్పష్టం చేశారు. తన ప్రత్యర్థులు వచ్చి సాయం కోరినా చేస్తానని... | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులు పాల్పడుతున్న అధికారి | హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లోని బాలికలపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న సదరు కీచక అధికారి. అర్ధరాత్రి దాటిన తర్వాత వారి గదుల్లోకి అక్రమంగా చొరబడుతున్నాడు. సాయంతంరం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడు. బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ... | 1 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సిఎం వైయస్.జగన్ ! | ప్రధాని నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ లేఖ రాసారు. ఒడిశా తాల్చేరులో మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 5010 మెగావాట్లు. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ల నుం... | 1 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
నా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడంలేదు : రఘురామకృష్ణ | తన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు అంటూ ప్రచారం జరుగుతోందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడంలేదని స్పష్టం చేశారు. సోదాలు అన్న వార్త మీడియా ద్వారానే తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో కానీ, హైదరాబాద్ లో కానీ, తన నియోజకవర్గంలో కానీ ఎక్కడా తన నివాసాలపైనా, తన కార్యాలయాలపైనా సీబ... | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు సీరియస్ | ఓటుకు నోటు కేసు విచారణలో తరుచూ వాయిదాలు అడగటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా అడగొద్దని స్పష్టం చేసింది. తాజాగా ఓటుకు నోటు కేసు విచారణను మరోసారి వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కొన్ని అనివార్య కారణాల రీత్యా విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ... | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
అమరావతి: ఏప్రిల్ 15 నుంచి జులై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా జల సంరక్షణ ఉద్యమాలు చేపడతామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రాయలసీమలో ప్రారంభిస్తారని చెప్పారు. చంద్రబాబు నివాసంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఆ ఇంటికి అన్ని అనుమతులున్నాయని స్పష... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక '15 నుంచి ఏపీలో జల సంరక్షణ ఉద్యమాలు'. | 2 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
కస్టమర్లకు అలర్ట్...ఆ బ్యాంక్ రూల్స్ మార్పు | దేశంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు తన రూల్స్ ను మార్పు చేసింది. ఈ బ్యాంకు పలు రకాల ఛార్జీలను పెంచింది. ఉచిత లావాదేవీల లిమిట్లో కూడా మార్పులు చేయడంతో కస్లమర్లకు షాక్ తగిలినట్లైయ్యింది. ఈ కొత్త రూల్స్ మే 29వ తేది నుంచి అమలులోకి రానున్నాయి. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 0.40 శాతం పె... | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
బీజేపీకి కొత్త టెన్షన్...! | హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ తన సొంత ఇమేజ్ను నమ్ముకుని బరిలోకి దిగుతుండగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి హరీశ్ రావు మంత్రాంగం తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ నమ్ముతోంది. టీఆర్ఎస... | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శిక్షణ కల్పించి ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మరో 135 పోస్టుల భర్తీకి APSSDC ప్రకటన విడుదల చేసింది. CCL Products Limited కంపెనీలో పలు పోస్టుల భర్తీకి ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త...'. | 2 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
హోటల్ గదికెళ్లిన మహిళ...భర్తే కాలయముడై ఘోరం | ప్రియాంక అనే మహిళకు అర్జున్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నర తరువాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరిగిపోయాయి. దీంతో భర్త నుంచి వేరుగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రియాంక. ఢిల్లీలోని తన సమీప బంధువులు దగ్గర నివాసం ఉంటో... | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
రంజీ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదు | రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ విజేతగా నిలిచి మధ్యప్రదేశ్ జట్టు రికార్డు సృష్టించింది. ఇదే ఆ జట్టుకు తొలి టైటిల్. ఇప్పటివరకూ ఆ జట్టు రంజీట్రోఫీని గెలవలేదు. ఫైనల్ మ్యాచ్ లో ముంబైపై మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 41 సార్లు రంజీ ట్రోఫీని గెలిచిన ముంబై జట్టును ఓడించి మధ్యప్రదేశ్ తొలిసారి టైటిల్ ను గెలవడం దేశవాళీ... | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కొనసాలాగుతున్న బుద్దా వెంకన్న నిరాహార దీక్ష | ఉత్తరాంధ్ర ప్రజా సమస్యల పై టిడిపి పోరాటం అంటూ టీడీపీ నాయకులూ బుద్దా వెంకన్నబయలుదేరగా పోలీస్ వారు అడ్డుగించిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ. ఉత్తరాంధ్ర లో టిడిపి నాయకులు పోరాడితే వైసిపి నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో వైసిపి నేతలు కార్యక్రమాన్ని అడ... | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆశావహులు | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే భిన్నభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అధ్యక్షులుగా కొనసాగుతున్న ఆవుల శ్రీనివాస్ 2014 నుంచి పని చేస్తున్నారు. ప్రస్తుత ఆశావాహుల్లో పత్తిపాక ఎంపీటీసీగా ఉన్న బద్ధం అజయ్ పాల్ రెడ్డి, బొమ్మరెడ్డిపల్లి నుంచి గాగిరెడ్డి... | 1 | ['tel'] |
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ | పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఎస్సీబీ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీలలో తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 120 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించ... | 1 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
భర్త లేకుండా కూలీకి వెళ్లి నలుగురు కూతుళ్లను పెళ్లి చేసుకున్న ఓ మహిళ అల్లుడి రూపంలో కష్టాల్లో పడింది. ఐదవ కుమార్తెకు కూడా పెళ్లి చేయకూడదని అడ్డుకున్నారు. మరదలిని స్వయంగా ఇచ్చి పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. ఆఖరికి అక్క చెల్లెలు కన్నుమూసింది. అతడి వేధింపులు భరించలేక చివరి కూతుర... | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'అక్క భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య'. | 2 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
కుల్భూషణ్ నేరాలకు పాల్పడ్డాడు: ఇమ్రాన్ఖాన్ | కుల్భూషణ్ జాదవ్పై అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఐసీజే తీర్పును అభినందిస్తున్నాను అంటూ ఇమ్రాన్ ఇవాళ ట్వీట్ చేశారు. అయితే జాదవ్ను నిర్దోషిగా తేల్చనందుకు, రిలీజ్ చేయమని ఆదేశించనందుకు, తిరిగి అప్పగించాలని తీర్పులో చెప్పనందుకు హర్షిస్తున్నట్లు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. పాకిస్... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
చాలా మంది ప్రస్తుత కాలంలో 'టీ'కి బాగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా 'బ్లాక్ టీ'పై మక్కువ చూపేవారే కోకొల్లలు. దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో ఇందులో టానిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. తరచూ బ్లాక్ టీ తాగే వారికి ఇందులోన... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ ''బ్లాక్ టీ' వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు'. | 2 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
గుంటూరు: యాజలి హై స్కూల్ సమీపంలో ద్విచక్ర వాహనంను లారీ ఢీ కొనడంతో ద్విచక్ర వాహన దారునికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. దమన్న వారి పాలెం గ్రామానికి వెళ్లే రహదారి ఉన్నా అక్కడ భద్రత సూచికలు కూడా లేవు. ఇలా రహదారి భద్రత సూచికలు లేకపోవటం కూడా ప్రమాదానికి ఒక... | ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఘోర ప్రమాదం... ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ'. | 2 | ['tel'] |
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
చేబ్రోలు మండలంలోని గుండవరం గ్రామంలో గల గంగమ్మ రేణుకమ్మ అంకమ్మ తల్లుల ఉత్సవాల బుధవారం ఘనంగా జరిగాయి. అమ్మవార్లను కృష్ణా నదికి స్నానానికి తీసుకెళ్లడం మాతా కళ్యాణం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపులో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన... | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'ఘనంగా గంగమ్మ తల్లి ఉత్సవాలు'. | 2 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
రోశయ్య మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం | మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు.నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరు అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు. ... | 1 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
రంజాన్ పండుగను ముస్లిం సోదరా సోదరీమణులు ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా నెల రోజుల పాటు చేసే ఈ ఉపవాస దీక్ష చాలా గొప్పది అని ఐన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసం... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మల్లారెడ్డి'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
హైదరాబాద్, మేజర్న్యూస్ః తెలంగాణలో బీసీ ఫెడరేషన్లు ఎత్తివేసే ప్రయత్నాలు మానుకో వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం బీసీ ఫెడరేషన్ల సంక్షేమ సంఘం కన్వీనర్ మొగిలిచర్ల వీరన్న అధ్యక్షతన బీసీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కృ... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'బీసీ ఫెడరేషన్ల జోలికి వస్తే ఖబడ్దార్'. | 2 | ['tel'] |
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
జనసేనకు విరాళమిచ్చిన నాగబాబు | నటుడు పవన్కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీకి తమవంతుగా అండగా నిలిచేందుకు విరాళం అందించారు సినీ నటుడు నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్. నాగబాబు రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ ఒక కోటి రూపాయలు చొప్పున జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ మీద అభిమ... | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
నంద్యాల పట్టణంలోని స్థానిక సాయి బాబానగర్కు చెందిన వెంకటేశ్వర్లు (52) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు. వెంకటేశ్వర్లు రోజు వారి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడుకి ఈమధ్యే వివాహం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని... | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య'. | 2 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
అదనపు కట్నం కావాలంటూ భార్యని చిత్రహింసలు | అదనపు కట్నం కోసం భర్త వినోద్కుమార్ రెడ్డి, అత్త లక్ష్మీదేవి, మరిది రామకిషోర్ రెడ్డి నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నారని కర్నూల్ జిల్లా, ఆస్పరికి చెందిన కొత్తింటి మమత గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వరప్రసాద్ శుక్రవారం తెలిపారు. పెళ్లి సమయంలో రూ.15 లక్షల నగదు, 80 ... | 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మహారాష్ట్రలో గురువారం 3,640 కొత్త కరోనా కేసులు మరియు మూడు మరణాలు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో, రాష్ట్రంలో 4,432 రికవరీలు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,490కి చేరుకుందని డేటా తెలిపింది. | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'మహారాష్ట్ర కరోనా అప్డేట్'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
సోలిపేట హఠాన్మరణం పై మంత్రుల సంతాపం | దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై పలువురు మంత్రులు, నాయకులు సంతాపం తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోలిపేట మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుం... | 1 | ['tel'] |
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
జకార్తా : ఉగ్రవాదంపై పోరాటం చేయడంలో ఇండోనేషియాకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. భారత్, ఇండోనేషియా దేశాలు రెండూ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియాలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. నైపుణ్యం అభివృద్ధికి కలిసి పని చేస... | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఉగ్రవాదంపై పోరులో ఇండోనేషియాకు మద్దతు : మోడీ'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
హైదరాబాద్: నియోజకవర్గ ప్రజలు వద్దంటే ఆయా ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే ఆలోచనలో టీఆర్ఎస్ కనిపిస్తోంది. విజయం దక్కాలంటే జనం మాటే పార్టీ పాటగా ముందుకెళ్లాలన్న యోచనతో అడుగులేస్తోంది. ఈ ప్రాతిపదికన దాదాపు 20 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మ... | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'సర్వేలో అనుకూలత వ్యక్తమైతేనే మళ్లీ అవకాశాలు ఉంటాయి'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన | బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యతపైనే దృష్టి సారించామన్నారు. యూపీలోని పుల్పూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఈ సమయంలో ఆ... | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
గాలానికి చిక్కిన అరుదైన తంబు చేప | యువకుల చేతిలో కనిపిస్తున్నది పాము అనుకుంటే పొరపాటే. ఇంతకీ అది పాములా పోలి ఉన్న అరుదైన చేప. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మండల కేంద్రమైన కంగ్టి కి చెందిన యువకులు అమీరుద్దీన్, ఆసిఫ్, రజాక్ కంగ్టి మండలానికి పక్కనే ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని కౌలస్ నాలా ప్రాజెక్ట్ కు మంగళవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లా... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై శుక్రవారం జరిగిన దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. టీఆర్ఎస్ నేతల దాడిని ఆమె ఖండించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరుతున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. దీనిపై టీఆర్ఎస్ శ... | ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు'. | 2 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
గొప్ప పనికి ముక్రంజా పేరు పెట్టాలె | 8వ నిజాం ముకురం ఝాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే వారు మానసిక వైకల్యం కలవారని విమర్శించారు. నిజాంల సంపదను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటోందని రేవంత్ ఆరోపించారు. అందరు గర్వించే ఓ గొప్ప పనికి ప్రభుత్వ... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినొచ్చా! | రక్తహీనత ఉన్న వారికి ఖర్జూరం మంచి ఆహారం. కానీ ఇందులో తీపి ఎక్కువ ఉండడంతో మధుమేహం ఉన్న వారు తినొచ్చా? అనే సందేహం కలుగుతుంది. రోజులో రెండు నుంచి మూడు ఖర్జూరాలు తినొచ్చని, వీటిని తినడం వల్ల రక్తంలో స్వల్ప స్థాయిలోనే గ్లూకోజ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ తక్కువగా ఉండి బాధపడేవారికి ఖర్జూరం మంచి ఆహారం. ఖ... | 1 | ['tel'] |
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
దేశంలో 300 బ్యాంకు ఖాతాలు... సైబర్ దొంగలకు బ్యాంకు ఖాతాలు అద్దెకిచ్చిన వ్యక్తి అరెస్టు | దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 300కు పైగా ఖాతాలు తెరిచాడు. వాటిని జంతారాకు చెందిన సైబర్ దొంగలకు అద్దెకిచ్చుకున్నాడు. ఆ దొంగల నుంచి కమీషన్ తీసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి రామ్ పర్వేశ్ అనే 24 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సౌత్ వెస్ట్ డీసీపీ గౌరవ్ శర్మ ... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి | హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో కేసులను దాచి పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నారు. చంద్రబాబు ఇంట్లో నుంచి బయటకొచ్చి మాట్లాడాలి అని అన్నారు. లాక్ డౌన్ లో కొవ్వు బాగా పెరిగి టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దీక్ష చేస్తే కొవ్వే తగ్గుతుంది. | 1 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
ఝార్ఖండ్లోని డుమ్కా జిల్లా బాల్కీ గ్రామంలో దారుణం జరిగింది. రాజేశ్, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రాజేష్ ఇటీవలే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీనికి ప్రియురాలు ఒప్పుకోలేదని శుక్రవారం ఆమెను కొట్టి, ... | ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు'. | 2 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. రూ. 117.17 కోట్లతో ఉప్పల్ స్టేడియం రూపురేఖలు మారనున్నాయి. భారత్ వేదికగా అక్టోబర్–నవంబర్ లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో రూ. 500 కోట్లతో దేశంలోని కనీసం ఐదు ప్రధాన స్టేడియాల్లో సౌకర్యాలను మె... | ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కోట్లాది రూపాయలతో ఉప్పల్ స్టేడియంకు నూతన హంగులు'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూల్ విడుదల... | ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టీకల్స్ కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబ సకు అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఆ నేతలకు జనసేన ఘన సత్కారం | నేతలకు, కార్యకర్తలకు ఏదైనా జరిగితే పార్టీ ఉందన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం జనసేన అధినాయకత్వం చేపట్టింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం మధ్యాహ్నానికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి హజరయ్యేందుకు విజయవాడ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విశాఖకు చెందిన ... | 1 | ['tel'] |
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
కర్నూల్ కి చేరుకున్న సీఎం జగన్ | జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కర్నూల్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఓర్వకల్లు విమానాశ్రయంలో పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి,... | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
పేటీఎం నుండి భారీ క్యాష్బ్యాక్ ఆఫర్లు! | పేటీఎం సంస్థ తన కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. డిజిటల్ ఇండియా ఆరేండ్ల సెలబ్రేషన్స్ లో భాగంగా వినియోగదారులకు, వ్యాపారులకు రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. పేటీయం ద్వారా జరిపే ప్రతి లావాదేవీకి ఈ ఆఫర్ వర్తిస్తించేలా దేశవ్యాప్తంగా 20 జిల్లాలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తెలంగాణ, ఏపీలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళ... | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్ | హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఆల్రౌండర్ డేవిడ్ విల్లే ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా ఐపీఎల్ పన్నెండో సీజన్కు దూరమమవుతున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ విల్లే 2018లో చెన్నై తరఫున మూడు మ్యాచ్లు ఆడాడు. కుటుంబ కారణాల రీత్యా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున... | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
చైనాలో కరోనా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తుంది. కరోనా బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధాన నగరాల్లో శ్మశానవాటికలు మృతదేహాలతో కిక్కిరిపోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.అటు చైనా ఈ వార్తలను కొట్టి పారేస్తోంది. కరనా కేసులను, మరణాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోం... | ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'చైనాలో కిక్కిరిన స్మశానాలు'. | 2 | ['tel'] |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.