inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
|---|---|---|---|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ వైరస్ పుట్టినిల్లు చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ దేశానికి చెందిన టిక్టాక్పై తీసుకుంటోన్న చర్యలను సవాలు చేస్తూ ఆ యాప్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ సంస్థతో ఒప్పందం కుదరకపోతే వచ్చేనెల 15లోగా అమెరికాలో దాని కార్యకలాపాలను మూసివేయాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వును సవాలు చేసింది.
ట్రంప్ నిర్ణయంపై తమ వాదనను వినేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటంతో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో తాము పిటిషన్ దాఖలు చేసినట్లు టిక్టాక్ తెలిపింది. అమెరికా భద్రతకు సంబంధించి ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, రాజకీయ ఉద్దేశాలతోనే తీసుకున్నారని ఆరోపణలు గుప్పించింది.
తమ మాతృ సంస్థ బైట్డాన్స్ అమెరికాలో ఆస్తులను వదులుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం పక్షపాత ధోరణితో ఉందని ఆరోపించింది. ట్రంప్తో పాటు కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్, అమెరికా వాణిజ్య శాఖలపై టిక్టాక్ ఫిర్యాదు చేసింది. తమ యాప్ అమెరికాలో అత్యంత భద్రత మధ్య కొనసాగుతోందని పేర్కొంది. టిక్టాక్ కోర్టును ఆశ్రయించడం. అమెరికా సంస్థలు జరుపుతోన్న కొనుగోలు చర్చల్లో ధర పెరిగేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టిక్టాక్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అంటారు. కళ్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కళ్లను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. కంప్యూటర్ పై పని చేస్తుంటే ప్రతి గంటకు 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. మొబైల్ స్క్రీన్స్ 20-24 అంగుళాల దూరంలో ఉంచి వాడుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పౌష్టికాహహారం తీసుకోవాలి. తగినంత నిద్ర పోవాలని సూచిస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఈ జాగ్రత్తలతో మీ కళ్లు సేఫ్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సిఎస్ఆర్) నిధుల నుండి రు. 5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ ఉన్నత పాఠశాల సముదాయాల భవనానికి వేములవాడలో బుధవారం స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతిలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్య నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి రాధకిషన్, జడ్పీటిసిలు, ఎంపీపీలు, కౌన్సిలర్స్, సెస్ డైరెక్టర్లు, పాక్స్ చైర్మన్లు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
కేసీఆర్ని ఢీకొట్టేందుకు డీకే అరుణ వంటి నాయకురాలే కరెక్ట్
|
తెలంగాణ బీజేపీలో గత కొద్ది రోజులుగా అధ్యక్ష పదవిని మార్చబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్నికలు అయిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఆకర్ష్ మొదలు పెట్టిన బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే తెలంగాణ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు కూడా చేపట్టింది. అయితే ఈ పదవి మాజీమంత్రి డీకే అరుణకు ఖాయమైందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం మళ్ళీ లక్ష్మణ్నే కొనసాగించాలని కోరుతున్నారు. అయితే బీజేపీ చీఫ్ పదవి ఈ సారి తనకే దక్కుతుందని మాజీ మంత్రి డీకే అరుణ ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి చేరిన డీకే అరుణ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఏపీ, తెలంగాణ బీజేపీ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించే నేత రామ్మాధవ్ కూడా ఈ విషయంలో అధిష్టానం ముందు డీకే అరుణ పేరునే ప్రతిపాదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ని ఢీకొట్టేందుకు ఒక మహిళగా డీకే అరుణ వంటి నాయకురాలే కరెక్ట్ అని రామ్మాధవ్ చెప్పారట. అంతేకాదు ఆమెకు బీజేపీ చీఫ్ పదవి అప్పగిస్తే రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా బీజేపీ వైపు ఆకర్షించవచ్చు అని అధిష్టానానికి సూచించారట.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజల ఓట్లను రూ.2 వేలకు అమ్ముకున్నారని ఆరోపించారు. మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోవడంతో బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. ఆ డబ్బును ఎన్ని రోజులు ఉపయోగిస్తారని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కర్ణాటక ఎన్నికల్లపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
చెరువులో దూకి మహిళా ఆత్మహత్య
|
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన కుర్రి అనసూయ గత పది సంవత్సరాల నుండి పంటి నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు శస్త్ర చికిత్సలు చేయించినప్పటికీ నయం కాలేదన్నారు. రోజురోజుకు నొప్పి తీవ్రం కావడంతో జీవితం పై విరక్తి చెంది గ్రామ శివారులో గల చెరువులో పడి మృతి చెందినట్లు ఆయన వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఇకనుండి ఐటీ కారిడార్లో లేడీస్ కి స్పెషల్ బస్సు
|
హైదరాబాద్ ఐటీ కారిడార్లో లేడీస్ స్పెషల్ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. జేఎన్టీయూ-వేవ్ రాక్ మార్గంలో ఈ ప్రత్యేక బస్సు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది అని ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ తెలియజేసారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ఈ ఉదయం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఢిల్లీ ఆశోక్ విహార్ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'కుప్పకూలిన మూడంతస్తుల భవనం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
అమరుల కుటుంబాలకు ఇన్ఫోసిన్ రూ.10 లక్షల సాయం
|
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు చాలా మంది కదిలి వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేసి సహృదయతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు తమవంతుగా సాయం చేయడానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. జవాన్ల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి అన్నారు. గత గురువారం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం యావత్తు అమరులు కుటుంబాలకు అండగా వుండేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వారి పిల్లల చదువు బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. నటి సుమలత ఓ జవాన్ కుటుంబానికి అర ఎకరం భూమి ఇస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తన సొంతంగా రూ.25 లక్షలు ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సైతం ముందుకు వచ్చింది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఆంధ్ర ప్రజలను నేను అలా అనలేదు... ఆంధ్ర పాలకులను ఉద్దేశించే అన్నాను: తెలంగాణ మంత్రి
|
ఆంధ్రప్రదేశ్ కడుతోన్న నీటి ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఏపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగు వారంతా ఒక్కటేనని ప్రశాంత్రెడ్డి గుర్తించాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డితో పాటు ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హితవు పలికారు. ఏపీ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.మహబూబ్నగర్లో నిన్న తాను చేసిన ఆ వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి చేసినవి కాదని, ఆంధ్రపాలకులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏడేళ్లుగా తెలుగు ప్రజల మధ్య సోదరభావం ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలంతా బాగుపడాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని, ఏపీ అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నష్టపోతుందనేదే తమ బాధ అని చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ అడ్డుపడలేదా? అని ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ నీళ్లను ఆయన ఆంధ్రాకు తరలించుకుపోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వైఎస్సార్ను మించి ఏపీ సీఎం జగన్ జగన్ ఎక్కువ నీరు తరలిస్తున్నారని మరోసారి విరుచుకుపడ్డారు. కృష్ణాపై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులు నష్టపోతారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అలాగే, నీటివాట తేల్చకుండా జాప్యం చేస్తున్న కేంద్ర సర్కారు తీరు సరికాదన్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పట్ల తాము నిరసన తెలుపుతామని అన్నారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
బాయ్ఫ్రెండ్తో ఇంట్లో ఉండగా తల్లి వచ్చిందన్న భయంతో మొదటి అంతస్థు నుంచి దూకిన బాలికకు ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక(17) ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాయ్ఫ్రెండ్తో కలిసి ఉంది. ఈ క్రమంలో వారిద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉండగా అకస్మాత్తుగా తల్లి రావడాన్ని బాలిక గమనించింది. దీంతో దొరికిపోతామేమో అనే భయంతో మొదటి అంతస్థులో ఉన్న ఇంటి బెడ్రూమ్ కిటికీలోంచి బయటకు దూకింది. ఈ క్రమంలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం యువకుడు(20) అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. బాలికలపై లైంగిక వేధింపుల చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో ...'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
అన్నారం బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
|
అన్నారం బ్యారేజీ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీ వద్ద రెండో ఆనకట్ట నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆనకట్ట నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి సీఎం తెలుసుకున్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
కర్నూల్ సమీపంలో కారులో మంటలు ముగ్గురు సజీవ దహనం.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామం దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు మట్టి కుప్పను ఢీకొని కారు దగ్ధం. కారులో ప్రయాణిస్తున్నతల్లి వనితాబాయి, పిల్లలు ప్రేమ్ కుమార్ (5),
ఉమేశ్ (2) సజీవ దహనం. తండ్రి రాజా ప్రసాద్ కు తీవ్ర గాయాలు, నంద్యాల ఆస్పత్రికి తరలింపు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వెళ్తుండగా ఘటన.విచారణ చేపట్టిన పోలీసులు
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'కర్నూల్ సమీపంలో కారులో మంటలు ముగ్గురు సజీవ దహనం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
అల్లం నారాయణ పదవీ కాలం పొడిగింపు
|
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో వరుసగా మూడోసారి ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో ఆయన ఎంతో చొరవ చూపారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి అకాడమీ చైర్మన్ బాధ్యతలు లభించాయి.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
జగన్ పై దాడి కేసులో ముగిసిన ఎన్ఐఏ విచారణ
|
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారించింది. ఆ తర్వాత కేసు విచారణ ఎన్ఐఏకు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో, నిందితుడు శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. హైదరాబాదులో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారణ జరిగింది. ఈరోజు విచారణ ముగిసింది. రేపు ఉదయం శ్రీనివాస్ ను విశాఖపట్నం కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరుపరచనున్నారు. మరోవైపు, సంచలనం కోసమే దాడి చేసినట్టు విచారణలో శ్రీనివాస్ తెలిపినట్టు తెలుస్తోంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
కేఎల్ రాహుల్ పెళ్లి వేడుకలు షురూ
|
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. మహారాష్ట్ర ఖండాలలోని సునీల్ శెట్టి ఫామ్ హౌజ్లో జనవరి 21నే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పెళ్లి తర్వాత బెంగళూరు, ముంబయిలో రిసెప్షన్ పార్టీలు జరుపుకోనున్నట్లు సమాచారం. దీనికి టీమిండియా ప్లేయర్స్, బాలీవుడ్ నటులతో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
ఆకాశ్ అంబానీ పెళ్లి... అతిథులుగా అంతర్జాతీయ ప్రముఖులు
|
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుక ముంబైలో అంగరంగవైభవంగా జరుగుతోంది. ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెళ్లివేడుక పరిసరాలు. బంధుమిత్రులతో, అతిథులతో కళకళలాడుతున్నాయి. ఇక, వీఐపీలు, వీవీఐపీల కేటగిరీలో అతిరథులు ఆకాశ్, శ్లోకాల వివాహ వేడుకకు హాజరుకాబోతున్నారు. అలాంటి కీలక అతిథుల లిస్టు పెద్దగానే ఉంది. ఇందులో అంతర్జాతీయ అతిథులు కూడా ఉండడం విశేషం. దీంతో ఆ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్. భార్య అమృతతో కలిసి ఆకాశ్ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు, మాజీ మంత్రి అనంద్ శర్మ తదితరులు పెళ్లివేడుకకు హాజరవనున్నారు. ముంబైలో జరుగుతున్న ఆకాశ్, శ్లోకాల వివాహ మహోత్సవానికి. అంబానీ కూతురు ఈశా తన భర్త ఆనంద్తో కలిసి విచ్చేయనున్నారు. వీరితో పాటు పిరామిల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరమల్ ఆయన భార్య స్వాతి కూడా హాజరు కానున్నారు. ముఖేష్ అంబానీ దంపతులతో టోనీబ్లేయర్ దంపతులు ముఖేష్ అంబానీ దంపతులతో టోనీబ్లేయర్ దంపతులు హాజరు కానున్నారు. ఈ వివాహ వేడుకలో పాల్గొనేందుకు అంతర్జాతీయ అతిథులు సైతం తరలివచ్చారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్. భార్య చెరీ బ్లేయర్తో కలిసి ఈ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు. అంబానీ దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, భార్య అంజలీ పిచాయ్తో కలిసి హాజరయ్యారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు కూడా ఈ విశిష్ట అతిథుల లిస్టులో ఉన్నారు. తాత ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి ఆకాశ్ పూజలు తాత ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి ఆకాశ్ పూజలు .ఇప్పటికే ప్రిన్సెస్ దియాకుమారి, క్రికెటర్లు హార్థిక ప్యాండా, మాజీ క్రికెటర్ రాబిన్సింగ్, శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్దనే, బాలీవుడ్ సెలబ్రిటీలు జూహి చావ్లా, రణ్భీర్ కపూర్, కరణ్ జోహర్. ఎన్సీపీ నేత ప్రఫూల్ పటేల్ తదితరులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆకాశ్ పెళ్లిలో అనిల్ అంబానీ ఫ్యామిలీ, గెస్ట్ లిస్టులో మరికొందరు కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులూ ఉన్నారు. శ్యాంసంగ్ వైఎస్ ప్రెసిడెంట్ జే వాయిలీ, అంతర్జాతీయ ఒలింపిక్ సమితి సభ్యుడు క్రిస్టోఫ్ డీ కేపర్, సౌదీ ప్రభుత్వ మంత్రి ఖలిద్ ఫలీహ్, బెల్జియం రాజనీతిజ్ఞులు, యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు వెరోనిక్ డీ పెపర్ తదితరులు ఉన్నారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్ అంబానీ శ్లోకాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
‘కేసీఆర్ అంటే. నీళ్లు. కేసీఆర్ అంటే. అమ్మ తీరు అలోచించడం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్డ్యాములు, రిజర్వాయర్లని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పేరుకు కొత్త అర్థం చెప్పారు. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు. కాళేశ్వర చంద్రశేఖర్ రావు. శివుని నెత్తిన గంగమ్మ ఉంటే. తెలంగాణ నెత్తి మీద కాళేశ్వర గంగను తీసుకొచ్చారు కేసీఆర్’ అంటూ కీర్తించారు కవిత. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో జరిగిన ‘సాగునీటి దినోత్సవం’లో పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
‘కేసీఆర్ అంటే. నీళ్లు. కేసీఆర్ అంటే. అమ్మ తీరు అలోచించడం. మన బిడ్డలకు ఏమైనా సుస్తి చేస్తే వాళ్లు మంచిగయ్యేదాక వదిలిపెట్టం మనం. అమ్మ ప్రేమ అలాంటిది. కేసీఆర్ది కూడా తెలంగాణ పట్ల, రైతుల పట్ల తల్లి ప్రేమ. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఇచ్చారు. ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసే సమయంలోనే రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల తవ్వకం లాంటి ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం - ఒక భగీరథ ప్రయత్నం’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి కేసీఆర్ దు:ఖించిన తీరును నేను చూశా. నాడు ఎండిపోయిన పాలమూరు ఇవాళ పచ్చని పైట కప్పుకుంది. సీఎం కేసీఆర్ సంతోషిస్తున్నారు’ అని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోనే కాదు. భారతదేశంలోనే, ఆసియా ఖండంలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. 81 మీటర్ల నుంచి 613 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే అతిగొప్ప ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలి. కానీ, దేశానికి గర్వకారణంగా ఉండే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను కూడా కల్పించకపోవడం సిగ్గుచేటు’ అని కవిత ధ్వజమెత్తారు. కేంద్రం ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పరోక్షంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు సవాల్ విసిరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కువ లబ్ది పొందింది నిజామాబాద్ జిల్లానేనని కల్వకుంట్ల కవిత చెప్పారు. ‘రాష్ట్రంలో ప్రాజెక్టులు లేని కాలంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు ఉండేది. ఆ ప్రాజెక్టు కాలువల ద్వారానూ నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులను చూశాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్సీని పునరుజ్జీవనం చేసుకున్నాం. హల్దీవాగుతో నిజాం సాగర్ను నింపుకున్నాం. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా చెరువులన్నీ నిండుకుండలా ఉండాలని, మత్తడి దుంకాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందు కోసం సాగునీటి రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు’ అని కవిత కొనియాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ భేటీ అయ్యి వారిని సీఎం కేసీఆర్ ఒప్పించారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడు నిజమైన రాజకీయ నాయకుడు. నాడు మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ, ఆ రోజు ఒప్పందం చేసుకోవడం వల్లనే నిజామాబాద్ జిల్లా నిండుకుండగా మారింది, అన్నపూర్ణగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో లక్షా 81 వేల ఎకరాలు కాళేశ్వరం జలాలతో సాగవుతున్నాయి. చెక్ డ్యాముల నిర్మాణం వల్ల జిల్లాలో నీటి మట్టం 15 మీటర్లు పెరిగింది’ అంటూ కవిత చెప్పుకొచ్చారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో గతంలో జరిగినదాని కంటే మంచి ఇప్పుడే జరుగుతోందని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘నాటి ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధుల కేటాయింపులు జరపలేదు. ఏనాడూ నిబద్ధత చూపించలేదు. నీటి వనరులు లేకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువలు తవ్వి వేల కోట్లు దోపిడీ చేశారు. నాటి కాంగ్రెస్ పాలనలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా నిజామాబాద్ జిల్లాకే చెందిన సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ ఘోరాలు జరిగాయి. నాటి పాలకుల చేతిలో సుదర్శన్ రెడ్డి కీలు బొమ్మగా ఉండేవారు’ అని కవిత విమర్శించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక '‘కేసీఆర్ అంటే... నీళ్లు. కేసీఆర్ అంటే... అమ్మ తీరు అలోచించడం: కవితా'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
పంట యాజమాన్య పద్ధతుల పై రైతులకు అవగాహన
|
వ్యవసాయ కళాశాల నైరా వారి ఆద్వర్యంలో జాతీయ సేవా పథకం క్రింద ఏడవ రోజు కార్యక్రమంలో బాగంగా వ్యవసాయ కళాశాల డీన్ డా. డి. శ్రీనివాస్ గఅధ్యక్షతన ఉద్యాన పంటలలో అధిక దిగుబడులకు మేలైన యాజమాన్య పద్ధతులు పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. జిల్లా ఉద్యాన అధికారి ఆర్. వి. వి ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యాన శాఖలో అందుబాటులో ఉన్న వివిధ పథకాలు గురుంచి రైతులకు వివరించారు. కళాశాల ఉద్యాన విభాగం నుండి డా. యం. లక్ష్మీదుర్గ వివిధ తీగజాతి కూరగాయలు యాజమాన్య పద్ధతులు, పోషకాహారoలో కూరగాయల ప్రాముఖ్యత గురుంచి వివరించారు. ఈ కార్యక్రమం లో ఎన్. యస్. యస్ ఆఫీసర్స్ డా. జి. యస్ రాయ్, డా. శ్రీ సంధ్య గారు, వ్యవసాయ కళాశాల ఆచార్యులు కళాశాల విద్యార్ధులు , సర్పంచ్ రంధి అప్పలస్వామి యం. పి. టి. సీ నాగేశ్వరరావు, వి. ఏ. ఏ లావణ్య, రైతుల పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
మహిళలకు రైల్వేశాఖ శుభవార్త
|
రైల్వేశాఖ మహిళలకు శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ పెద్ద ఎత్తున చొరవ తీసుకుంది. ఇప్పుడు మహిళలు రైలు సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బస్సులు మరియు మెట్రో రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లు రిజర్వ్ చేయబడిన విధంగానే, భారతీయ రైల్వేలో ఇప్పుడు మహిళలకు సీట్లు రిజర్వ్ చేయబడతాయి. (ఇండియన్ రైల్వేస్ - ఇప్పుడు రైలులో సీటు పొందడంలో మహిళలకు ఎలాంటి సమస్య ఉండదు, రిజర్వ్ చేయబడిన బెర్త్ లభిస్తుంది)
ఇప్పుడు భారతీయ రైల్వే సుదూర రైళ్లలో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్లను నిర్మించింది. ఈ విషయాన్ని ఈరోజు ఇక్కడ వెల్లడించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సుదూర రైళ్లలో మహిళల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం భారతీయ రైల్వే రిజర్వ్ చేయబడిన బెర్త్లతో సహా అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
సుదూర మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్లీపర్ క్లాస్లో ఆరు బెర్త్లను రిజర్వ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గరీబ్ రథ్, రాజధాని, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లలోని థర్డ్ ఏసీ కోచ్లలో (క్లాస్ 3ఏసీ) ఆరు బెర్త్లు మహిళా ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఆర్టీసీ బస్సు ఢీ... గుర్తుతెలియని వ్యక్తి మృతి
|
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి పటాన్ చెరు పట్టణంలోని సాకీ చెరువు ఎదురుగా రోడ్డు దాటుతుండగా పటాన్ చెరు నుండి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
ఈ నెల ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో 20న హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో ‘యోగాథాన్’ జరగనున్నది. సూర్య నమస్కారాల ఛాలెంజ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నిరంతరం యోగా చేయడాన్ని అలవాటుగా మార్చే నిమిత్తం ఈ ప్రత్యేకమైన పోటీ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ యోగా ఛాలెంజ్లో పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా, వారందరికీ షర్టులు, యోగా మ్యాట్లు ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్తో పాటు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, కళాశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉస్మానియా వైద్య కళాశాలతో పాటు ఎంజీఐటీ, నేషనల్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, వి.ఎన్.ఆర్. విజ్ఞాన జ్యోతి కళాశాల, సీబీఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, జాతీయ పౌష్టికాహార సంస్థ (NIN), మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల, ఏకం ఐ.ఎ.ఎస్. అకాడమీ తదితర సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు సింక్రొనీ, భారతీయ స్టేట్ బ్యాంకు, సుఖి గ్రూప్ సంస్థలు, రెయిన్ బో హాస్పిటల్స్, యశోదా హాస్పిటల్స్, శ్రీశ్రీ టాటూ, వే2 న్యూస్, అనేక ఇతర కార్పొరేట్ సంస్థల నుంచి ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఈ యోగా పోటీలో పాల్గొనే వారు గోల్డ్ ఛాలెంజ్ విభాగంలో 108 సార్లు, సిల్వర్ ఛాలెంజ్ విభాగంలో 54 సార్లు సూర్య నమస్కారాలు చేయవలసి ఉంటుంది. వీరితో పాటు ఇతర ఔత్సాహికులు కూడా ఇందులో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రి-ఈవెంట్ పేరిట 7 నుంచి 10 రోజుల పాటు ఆన్లైన్లో యోగా తరగతులను నిర్వహించారు. నగరంలోని యోగా శిక్షకులు, యోగా ప్రేమికుల సహాయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చామని నిర్వాహకులు వెల్లడించారు. తద్వారా వారందరూ యోగాథాన్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వీలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ప్రతి వారమూ యోగా శిక్షణ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. సూర్య నమస్కారాల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వచ్చి, నిరంతర యోగా సాధన ఒక అలవాటుగా మార్చేందుకు వీలవుతుందని అన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఈ నెల 20వ తేదీన... హైటెక్స్ ప్రాంగణంలో ‘యోగాథాన్’'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
ధర్మవరంలో వేదం పాఠశాల సీజ్!
|
ధర్మవరం పట్టణం లోని వేదం పాఠశాలను సీజ్ చేసినట్లు ఎంఈఓ సుధాకర్ నాయక్ తెలిపారు. సకాలంలో రెన్యువల్ చేసుకోకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు మూసివేసినట్లు చెప్పారు. ఈసందర్భంగా సిబ్బంది ఆర్డర్ కాపీ పాఠశాల గేట్ కు అతికించడం జరిగింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. ఉత్తరాదిపై మంచు దుప్పటి పరచుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో. చలిగాలులు ప్రజల్ని వణికిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు అతి దారుణంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చలికాల్చుకు తింటోంది. ముఖ్యంగా విశాఖ మన్యం చలికి గజగజ వణుకుతోంది. ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తోంది. గిరిజన గ్రామాల్లో ఉదయం పది గంటల వరకు మంచు వదలడం లేదు. ప్రధానంగా లంబసింగి, అరకు ప్రాంతాల్లో. ప్రతి ఇంటా చలి మంటలు వెలుగుతున్నాయి.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'తెలుగు రాష్టాల్లో చలి పంజా'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం చేసి స్వయం ఉపాధి పొందాలని చాలా మంది భావిస్తారు. తక్కువ పెట్టుబడితో చేయగలిగే స్వయం ఉపాధి మార్గాన్ని తీసుకువచ్చింది. అదే "టౌన్ కార్ట్" ఫ్రాంచైజీ బిజినెస్.పెరుగుతున్న అధునాతన టెక్నాలజీతో పాటుగా అదే రీతిన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ లలో అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జోమాటో, స్విగ్గి, బిగ్ బాస్కెట్ వంటి ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థల ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద పెద్ద పట్టణాల్లోనే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది "టౌన్ కార్ట్" ఫ్రాంచైజీ బిజినెస్. ప్రస్తుతం ఈ టౌన్ కార్ట్ యాప్ ద్వారా ఆన్లైన్లోనే కిరాణా వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. చిన్న పట్టణాల్లో ఇటీవల వేగంగా పెరుగుతున్న సంస్థ ఇది. కాబట్టి ఈ టౌన్ కార్ట్ ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా మనం చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు.ఈ రోజు ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన అన్ని వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఇక ఈ టౌన్ కార్ట్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి మనకి 25 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మనకి వచ్చిన లాభాల్లో ఈ సంస్థ వారు 2% రాయల్టీ ఫీజును వసూలు చేస్తారు. ముందుగా మనం ఒక చిన్న షాపు అద్దెకు తీసుకుని మన ఊర్లో ఉన్న హోల్సేల్ సప్లయర్స్ వద్ద కిరాణా సరుకులు కొనుగోలు చేసి షాపులో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇద్దరు డెలివరీ బాయ్స్ ను కూడా నియమించుకోవాలి. ఇక మనకు వచ్చే ఆర్డర్ల ద్వారా కిరాణా సరుకులను డెలివరీ చేయాలి. మనకు ఆర్డర్లు అనేవి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా వస్తాయి అంటే యాప్ ద్వారా కానీ, వాట్సప్ ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని మన పట్టణంలో ఉన్న ప్రజలు మనకు ఆర్డర్లు ఇస్తారు.ముందుగా ఇలా అర్దర్లు రావడానికి మనం పట్టణంలో మార్కెటింగ్ అనేది చాలా చేయాలి. అంటే ఇంటింటికీ వెళ్లి మన సర్వీస్ గురించి వివరించడం, పట్టణంలో పెద్దపెద్ద హోర్డింగ్స్ పెట్టడం, పాంప్లెట్స్ పంచిపెట్టడం, సిటీ కేబుల్ లో యాడ్స్ ఇవ్వడం చేయాలి. ఇలా చేయడం ద్వారా అందరికీ మన సర్వీస్ గురించి తెలుస్తుంది. దీంతో మనకి ఆర్డర్లనేవి వస్తాయి. ఇక ఈ బిజినెస్ ను ప్రారంభించిన తర్వాత బిజినెస్ ఎలా నిర్వహించాలి అనేది సంస్థ వారు మనకి పూర్తిగా తెలియజేస్తారు. ఈ బిజినెస్ ద్వారా మనం మన పట్టణంలో ఉంటూ సుమారు 40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే లాభాలు అనేవి మన పట్టణంలో ఉన్న జనాభా మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా మనం మరికొంత మందికి ఉపాధి కల్పించిన వారమవుతాం.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'టౌన్ కార్ట్ ఫ్రాంచైజీ బిజినెస్... స్వయం ఉపాధికి వినూత్న ఆలోచన'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం: కేటీఆర్
|
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల శివారులోని పి అండ్ జి పరిశ్రమలో ముందుగా రూ. 2వందల కోట్ల విలువైన లిక్విడ్ డిటర్జెంట్ తయారీ కంపెనీని ప్రారంభించారు. మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తో పాటు పెంజర్ల గ్రామ సర్పంచ్ వసుందరమ్మ, ఎంపిపి మధు సుధన్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీలత, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
రేపు యల్లారమ్మ అమ్మవారి కి శాకాంబరీ ఉత్సవం
|
తణుకు మండలం మండపాక గ్రామంలో వెంచేసిన శ్రీ చక్రరాజ సహిత శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి దేవాలయం నందు ఆషాడ మాసం సందర్భంగా వారికి రేపు శాకాంబరి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించాలని ఆలయ అధికారులు మరియు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సంయుక్తంగా మీడియాకు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
చర్మంపై జిడ్డు పేరుకుపోవడం, మురికి కారణంగా మొటిమలు రావడం వంటి సమస్యలకు పొద్దు తిరుగుడు గింజలతో చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.- పొద్దు తిరుగుడు గింజలతో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగిస్తే చర్మం, చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. దీంతో చర్మానికి కొత్త కళ వస్తుంది. ఇందుకోసం అరకప్పు సన్ ఫ్లవర్ గింజలను మిక్సీలో వేసి పొడిలా చేయాలి. దీనికి కొద్దిగా నీరు కలిపి చిక్కటి మిశ్రమంలా చేసుకొని గాజు సీసాలో వేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో రోజూ ముఖాన్ని, మెడను రుద్దుకుంటూ ఉంటే చర్మం శుభ్రపడటంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది.- సన్ ఫ్లవర్ గింజలను రెండు నుంచి మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త గరుకుగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని ఒక టీస్పూన్ తీసుకొని, దీనికి మరో టీస్పూన్ వెన్న తొలగించని పాలు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ ముఖంపై పేరుకొన్న మురికిని తొలగిస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. పొడి చర్మం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ ప్యాక్ని వారానికోసారి వేసుకోవడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది.- చర్మంపై ప్యాచెస్ మాదిరిగా అక్కడక్కడా పొడిగా ఉన్న వారికి సన్ ఫ్లవర్ గింజలతో తయారు చేసిన ఫేస్ప్యాక్ చక్కగా నప్పుతుంది. దీనికోసం పై పద్ధతిలో మనం తయారుచేసి పెట్టుకొన్న సన్ఫ్లవర్ గింజల పొడిని టీస్పూన్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా గంధం పొడి, రోజ్వాటర్ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత తడివస్త్రంతో ముఖం తుడుచుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై డ్రై ప్యాచెస్ పోయి, చర్మం అందంగా కనిపిస్తుంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'పొద్దు తిరుగుడు గింజలతో ఈ సమస్యలకు చెక్'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
విశాఖ: ప్రేమించి పెళ్లి చేసుకుని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య నిలదీసింది. తనను వదిలి మరో మహిళతో ఉంటుండగా పట్టుకుంది. ఆ ఇంటికి తాళం వేసి ఆందోళనకు దిగింది. పోలీసులు వచ్చి ఆ మహిళను, భర్తను బయటకు తీసుకురాగా. ఆగ్రహంతో ఆమెను చితకబాదింది. వివరాల్లోకి వెళితే.విశాఖ జిల్లా కొత్తూరుకు చెందిన పుష్పలత, గంగాధర రెడ్డి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గంగాధర్ రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని విడిగా కాపురం పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు తన సమస్యను విన్నవించుకున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆదివారం వారు ఉంటున్న ఇంటికి తాళం వేసి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గంగాధర రెడ్డిని, ఆ మహిళను బయటకు తీసుకొచ్చారు. సహనం కోల్పోయిన పుష్పలత ఆ మహిళపై దాడికి దిగింది. దీంతో ఘటనాస్థలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పుష్పలత నుంచి ఆ మహిళను కాపాడారు. అనంతరం గంగాధర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'భర్తతో ఉన్న మహిళను చితకబాదిన భార్య'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఐపీఎల్ నిస్సందేహంగా అద్భుతమైన లీగ్... కేన్ విలియమ్సన్
|
ఐపీఎల్ నిస్సందేహంగా అద్భుతమైన లీగ్ అని క్రికెటర్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. ఇదిలావుంటే న్యూజిలాండ్ జట్టును అత్యంత సమర్థంగా నడిపిస్తున్న కేన్ విలియమ్సన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మాత్రం విజయాల బాట పట్టించలేకపోయాడు. ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ యాజమాన్యం నిన్న కేన్ విలియమ్సన్ ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ నిర్ణయం కారణంగా టీ20 కెరీర్ పై పునరాలోచన చేస్తారా? అన్న ప్రశ్నకు విలియమ్సన్ స్పందించాడు.
ప్రపంచంలోనే అనేక లీగ్ పోటీలు జరుగుతున్నాయని, తన ముందు అనేక ఆప్షన్లు ఉన్నాయని తెలిపాడు. ఐపీఎల్ నిస్సందేహంగా అద్భుతమైన లీగ్ అని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లు ప్రపంచవ్యాప్త లీగ్ ల్లో పాల్గొంటూ వేర్వేరు జట్లకు ఆడుతుండడాన్ని చూడొచ్చని, ఈ నేపథ్యంలో తనకు అనేక అవకాశాలున్నాయని, తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఇదిలావుంటే విలియమ్సన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే. ఐపీఎల్ ఆడనంత మాత్రాన తన కెరీర్ కు వచ్చిన నష్టమేమీ లేదని, ఈ లీగ్ కాకపోతే మరో లీగ్ లో ఆడుకోవచ్చు అనే ధోరణి కనిపిస్తోంది.
అటు, చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ధోనీ ఇంకెంతో కాలం జట్టును నడిపించకపోవచ్చని, రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగిస్తే ఆ నిర్ణయం బెడిసికొట్టినందున ఇకపై మరో ప్రత్యామ్నాయం దిశగా చెన్నై యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు సన్ రైజర్స్ కేన్ విలియమ్సన్ ను విడుదల చేసినందున, అతడిని వేలంలో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేయొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది చూడాలి.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
రాయల్ ఎన్ ఫీల్డ్ డ్రైవింగ్ ఓ రాజాదర్పంగా కనిపిస్తుంది. ఇదిలావుంటే మోటార్ సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ కరోనా సంక్షోభం కలిగించిన నష్టాల నుంచి పుంజుకుంటోంది. ఇటీవల కొత్త మోడళ్లతో సందడి చేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ జోరుగా అమ్మకాలు సాగిస్తోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ మే నెలలో 22 శాతం అమ్మకాల వృద్ధి నమోదు చేసింది. గత నెలలో 77,461 బైకులు విక్రయించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 2022 మే నెలలో 53,525 యూనిట్లు విక్రయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ తో పోల్చితే తాజా అమ్మకాల్లో 5.9 వృద్ధి సాధించినట్టు వివరించింది. ఏప్రిల్ లో 73,136 బైకులు విక్రయించినట్టు తెలిపింది. ఇక, ఏప్రిల్ నెలలో 4,225 బైకులు ఇతర దేశాలకు ఎగుమతి చేయగా, మే నెలలో ఆ సంఖ్య 6,666కి పెరిగింది. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈవో బి.గోవిందరాజన్ మాట్లాడుతూ. తమ సంస్థ ఉత్పత్తి చేసే అన్ని బైకుల్లో హంటర్ మోడల్ ఒక్క నెలలోనే అత్యధిక అమ్మకాలు నమోదు చేసుకుందని తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'లాభాల బాటలో... దూసుకెళ్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఈ నెల 26 న హైదరాబాద్ రానున్న రాంనాథ్ కోవింద్
|
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా 2019, డిసెంబర్ 26న హైదరాబాద్కు రాబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్కు విచ్చేయనున్నారు. రాష్ట్రపతి విడిదికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్రపతి రాకపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మల్కాజిగిరి ఆర్డీవో మధుసూదన్ను నోడల్ అధికారిగా నియమించారు. రాష్ట్రపతి 26వ తేదీన హకీంపేట ఎయిర్పోర్ట్కు వస్తారని, ఆయన ప్రయాణించనున్న ప్రాంతాలను అందంగా తీర్చిదిద్ది, విద్యుత్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. రోడ్డు కు ఇరువైపులా మొక్కలను అందంగా అలంకరించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరంతోపాటు 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, భోజన వసతి ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. పాసుల కోసం అధికారులు ఎంప్లాయ్ ఐడీ, ఆధార్ కార్డు, ఫొటోలను నార్త్ జోన్ డీసీపీ, బేగంపేట ఏసీపీకి అందచేయాలన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ కూటమిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని దీదీ జోస్యం పలికారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం అనైతిక, అప్రజాస్వామిక సర్కారని విమర్శించారు. వారు ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేశారు కానీ, ప్రజల హృదయాలను మాత్రం గెలవలేరన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'మహారాష్ట్ర సర్కారుపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
14 బంతుల్లోనే అర్ధశతకం
|
మేఘాలయా క్రికెటర్ అభయ్ నేగి ముస్తాక్ అలీ టోర్నీలో రికార్డు బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఆదివారం మిజోరంతో జరిగిన మ్యాచ్లో అభయ్ 14 బంతుల్లోనే అర్ధశతకం బాది ఈ దేశవాళీ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలోనే రాబిన్ ఊతప్ప పేరిటనున్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును నేగి అధిగమించాడు. ఈ మ్యాచ్లో అభయ్ ( 50 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)కు తోడు రవితేజ (53 నాటౌట్) అదరగొట్టడంతో మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన మిజోరం 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. మిజోరం ఆటగాడు తరువార్ కోహ్లి(90; 59 బంతుల్లో(90; 59 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కాగా, ఆ తర్వాత కేబీ పవన్(72 నాటౌట్; 46 బంతుల్లో 6 పోర్లు, 3 సిక్సర్లు) చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ప్లాట్ల అమ్మకాల జోరు...టీఎస్ సర్కార్ ఖాజానకు కాసులే కాసులు
|
భూమిని నమ్ముకొంటే నష్టపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్లాట్ల అమ్మకం తెలంగాణ సర్కారుకు కాసుల వర్షం కురిపించింది. గ్రేటర్ హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్. ఐటీ కారిడార్లోని కోకాపేట భూములే కాకుండా హైదరాబాద్ శివార్లు, జిల్లాల్లోనూ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ప్రభుత్వానికి అంచనాలకు మించి భారీగా ఆదాయం సమకూరింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ప్లాట్ల వేలాలు గురువారంతో ముగియగా మొత్తంగా రూ. 567.25 కోట్ల మేర ఆదాయం సమకూరింది. జిల్లాల్లో ప్లాట్ల వేలానికి మధ్యతరగతి వర్గాల నుంచి కూడా భారీగా స్పందన వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని కుత్భుల్లాపూర్ మండలం బహదూర్పల్లి, హయత్నగర్ మండలం తొర్రుర్తో పాటు. నల్గొండ, మహబూబ్నగర్, జోగులాంబ-గద్వాల, కామారెడ్డి, వికారాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లోని రాజీవ్ స్వగృహ లే-అవుట్లలో 1,356 ప్లాట్లను వేలానికి పెట్టగా. 1,227 ప్లాట్లు అమ్ముడుపోయాయి. మొత్తం 1,356 ప్లాట్ల విక్రయాల ద్వారా రూ. 399 కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా. 129 ప్లాట్లు మిగిలి ఉండగానే. రూ. 567.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ. 332.72 కోట్లు బహదూర్పల్లి, తొర్రూర్ లే-అవుట్లలో వచ్చిందే కావడం విశేషం. ఈ రెండుచోట్ల 324 ప్లాట్లను వేలానికి పెట్టగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
నామినేటెడ్ పదవులు ఇచ్చేది కేసీఆర్, కేటీఆర్ తప్ప తాను కాదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. వీరిలో అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. వీరంతా హైదరాబాద్ శివారులోని మైనంపల్లి నివాసంలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులను తన నియోజకవర్గం మేడ్చల్ నాయకులకే మల్లారెడ్డి కట్టబెడుతున్నారని వారు విమర్శించారు. ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో మల్లారెడ్డి స్పందిస్తూ. పదవులు ఇచ్చేది కేసీఆర్, కేటీఆర్ తప్ప తాను కాదని అన్నారు. తాను గాంధేయవాదినని, ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని చెప్పారు. జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడతానని అన్నారు. అవసరమైతే వారందరినీ తన ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పారు. కావాలనే కొందరు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇంటి సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకుంటామని చెప్పారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'నేను గాంధేయవాదిని...ఎవరితోనూ గొడవ పడను: మల్లారెడ్డి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
రాశి-మేషం
భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒడిదుడుకులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. రియల్ ఎస్టేట్ల వారి కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
రాశి- వృషభం
అందరి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు.గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.
రాశి- మిధునం
దగ్గరి ప్రయాణాలకు కూడా అవరోధం ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.రుణ ఒత్తిడులు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. నిర్ణయాలలో తొందర పాటు వద్దు. రియల్ ఎస్టేట్ల వారికి భూవివాదాలు. వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. ఉద్యోగాలలో ఒత్తిడులు మరింత పెరుగుతాయి.
రాశి- కర్కాటకం
రుచికరమైన భోజనం ఉంటుంది. పనుల్లో అనుకూలత. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదురుతుంది. నిరుద్యోగులు కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. ఉద్యోగవర్గాలు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
రాశి- సింహం
విందులు వినోదాలకై కాలం, ధనం, వెచ్చించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో లేనిపోని చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు నెలకొంటాయి. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలనెప్పిగా మారవచ్చు. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి ఒత్తిడులు తప్పవు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.
రాశి- కన్య
ఉద్యోగస్తులకు ఒత్తిడులు తగ్గుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. వ్యవహారాలలో విజయం. రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు చాలావరకూ పరిష్కారం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ,కళారంగాల వారికి అంచనాలు నిజమవుతాయి. విద్యార్థుల పరిశోధనలు ఫలిస్తాయి.
రాశి - తుల
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గడ్డుకాలం. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకువస్తాయి. ఆలోచనలు కలసివస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. రియల్ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు కోర్టు వివాదాలు తీరతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు.
రాశి- వృశ్చికం
ఇంటిలో కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. వ్యయప్రయాసలు.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు కొంత పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంతృప్తికరంగా సాగవు. రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలలో మార్పులు.
రాశి- ధనస్సు
చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. రుణ బాధలు తప్పవు. సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు.అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. కోపతాపాలకు, వివాదాలకు దూరంగా మెలగండి. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ల వారికి ఇబ్బందికరమైన కాలమే. వ్యాపారాలు మందగిస్తాయి.
రాశి - మకరం
వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు అందుకోలేరు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటిలో విందువినోదాలు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్ల యత్నాలు అనుకూలించే సమయం. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి.
రాశి - కుంభం
సినీ రాజకీయ రంగాల వారు నిదానం పాటించాలి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం పొందుతారు. అదనపు రాబడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయ,పారిశ్రామికవర్గాలకు విదేశీయానం.
రాశి -మీనం
పెట్టుబడులు, వృత్తి, వ్యాపారాలు, ప్రయాణాలపై ఈ వారం దృష్టి పెడతారు. ప్రయాణాలలో అవరోధాలు. బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. ఔషధసేవనం. పనుల్లో అవాంతరాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు. రియల్ ఎస్టేట్ల వారు ఒప్పందాల విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలి.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'రాశి ఫలితాలు (31-07-2020)'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఉత్సవాలకు అనుమతి కోరిన కోటంరెడ్డి
|
ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ వ్రాసారు. గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరిదేవి ఆలయం ఉత్సవాలని నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. అయితే గత నలభై ఏళ్లగా అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు జరగడం లేదు. ఈక్రమంలో ఉత్సవాలకు అనుమతి ఇస్తే కోటంరెడ్డి కి రాజకీయంగా ప్రయోజనమని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అనుమతి నిరాకరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే ఆందోళన నెలకొంది. దీంతో గ్రామదేవత ఉత్సవాలకు అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వ పెద్దలు, దేవాదాయ శాఖ రాష్ట్ర అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
హిజాబ్ వివాదంపై కొనసాగుతున్న రగడ
|
హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అయితే హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హిజాబ్ వివాదాన్ని జాతీయ అంశంగా మార్చే ప్రయత్నం చేయొద్దని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. ఇప్పటికిప్పుడు అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, కర్ణాటక హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతనే విచారిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో దాఖలైన అత్యవసర పిటిషన్ను ఆయన తోసిపుచ్చారు. ఇక తదుపరి విచారనను ఫిబ్రవరి 14కు వాయిదా వేశారు.మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణను కొనసాగిస్తున్నందున, ఈనెల 16 వరకు ఉన్నత విద్యా శాఖ పరిధిలోని కళాశాలలు మూసివేయబడతాయని ప్రకటించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, డిప్లొమా, ఇంజినీరింగ్ కాలేజీలకు సెలవురు వర్తిస్తాయి. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రజలంతా శాంతియూత వాతావరణానికి సహకరించాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇవాళ హిజాబ్ వివాదంపై హైకోర్టులో విచారణ జరగనుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
రాజధాని పై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
|
స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆయన ఏమన్నారంటే… “మాతృభాషకు ప్రాధాన్యత విషయంలో నాది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో ప్రాధమిక బోధన ఉండాలనేదే నా అభిప్రాయం. ప్రధాని సైతం మాతృ భాష కు ప్రాధాన్యం పై అనేక సార్లు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు నేను మొదటి నుంచి కట్టుబడి ఉన్నాను. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థ లను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశాము. కేంద్ర మంత్రి గా నాడు ప్రత్యేకం గా చొరవ తీసుకుని జిల్లాకో కేంద్ర సంస్థ ఏర్పాటు అయ్యేలా చూశాను. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలి.
పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలి. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. నా 42 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెపుతున్నా. వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో నా అభిప్రాయం చూడవద్దు. కేంద్రం నన్ను అడిగితే నేను ఇదే అభిప్రాయం చెబుతాను.” అని వెంకయ్య నాయుడు అన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
పుత్రుడి హఠాన్మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయను ప్రధాని నరేంద్రమోడీ పరామర్శించారు. ఈ ఉదయం ఆయనకు ఫోన్ చేసిన దత్తాత్రేయను ఓదార్చారు. ధైర్యం తెచ్చుకోవలసిందిగా పేర్కొన్నారు. దత్తాత్రేయ కుమారుడి అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిథిగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను పంపుతున్నట్లుగా పేర్కొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'దత్తాత్రేయకు ప్రధాని మోడీ పరామర్శ'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
లోక్సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై కొనసాగుతున్న చర్చ
|
జమ్ముకశ్మీర్కు సంబంధించిన పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్షా నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ ఎంపి ఆధిర్ రంజన్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య ఐక్యరాజ్యసమితిలో ఉందని, అది అంతర్గత సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. కాంగ్రెస్ ఎంపి ఆధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతున్నప్పుడు బిజెపి ఎంపిలు గందరగోళం సృష్టించారు.
మరోవైపు ఇప్పటికే ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్ను విభజించారు. దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయానికే తమ మద్దతును ప్రకటించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని మండిపడ్డారు. పేదలు రూపాయి. రుపాయి పోగేసి కొన్న ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ చేయమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రమబదీకరించాలి కానీ ఆస్తుల్లో వాటా కొల్లగొట్టడం సబబు కాదన్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్నది ప్రభుత్వం కదా.మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఫీజు ఎందుకని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు తీర్చడానికి ప్రజలపై భారం వేస్తోందన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని. ఎవరూ భయపడొద్దు, ఎల్ఆర్ఎస్ కట్టోద్దని సూచించారు.మేము అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని.రీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ శాశ్వతం కాదు.ఆస్తుల ఆన్లైన్ పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాలో అన్యాయం జరిగితే కేసీఆర్ బాధ్యత వహించాలని. అపెక్స్ కమిటీ సమావేశాలు వాయిదా వేసుకుంటూ వచ్చింది కేసీఆరేనని తెలిపారు. మేము తెలంగాణకు అన్యాయం జరుగుతుందటే. కాంగ్రెస్ వాళ్లకు ఏమి తెలియదని మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని కాదు.నదినే మళ్లించుకు పోతుందని. ఇన్నాళ్లు తత్సరం చేసి.ఇప్పుడు కేంద్రంపై కేసీఆర్ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'తెలంగాణ ప్రభుత్వం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్...'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
మహిళల్లో ఈ సమస్యలకు ఇలా చెక్...!
|
మహిళలకు మెనోపాజ్ దశలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. బరువు పెరగడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, చర్మం పొడిబారడం, మొటిమలు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. దీంతో ఆడవాళ్లు అందంపై కూడా ఈ ప్రభావం పడుతుంది. అయితే ఇదంతా హార్మోన్ల అసమతుల్యత వల్లే జరుగుతుంది. అయితే చక్కటి స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తే సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
పాడైపోయిన చర్మ కణాల్ని రిపేర్ చేయడం, కొత్త కణాల్ని ఉత్పత్తి చేయడం కొలాజెన్ పని. అలాంటి ప్రొటీన్ పనితీరు మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో తగ్గిపోతుంటుంది. తద్వారా చర్మం సాగిపోవడం, ముడతలు, గీతలు రావడం. వంటి వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందుకే కొలాజెన్ పని తీరును పెంచుకోవడానికి ఏ, సీ విటమిన్లతో తయారైన సీరమ్, క్రీమ్స్ నిపుణుల సలహా మేరకు వాడడంతో పాటు ఈ విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్ని కూడా రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.
మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గిపోయి, పురుష హార్మోన్లైన ఆండ్రోజెన్ స్థాయులు పెరగడం వల్ల అవాంఛిత రోమాల సమస్య అధికమవుతుంది. ఈ క్రమంలో గడ్డం, పైపెదవిపై అవాంఛిత రోమాలు వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చక్కెరలు, కార్బోహైడ్రేట్లుండే ఆహారానికి దూరంగా ఉండడం, బరువును అదుపులో ఉంచుకోవాలి.
వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు చర్మంలోకి చేరి బ్లాక్హెడ్స్, మొటిమలు, మచ్చలు. వంటి సౌందర్య సమస్యలకు కారణమవుతాయి. దీనికి మెనోపాజ్ దశ, వయసు పెరగడం. వంటి అంశాలతో సంబంధం ఉండదు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి స్కిన్ ఎక్స్ఫోలియేషన్ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో చర్మాన్ని స్క్రబ్ చేస్తూ బ్లాక్హెడ్స్, జిడ్డుదనం, చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించుకోవాల్సి ఉంటుంది.
ఇక వీటితో పాటు బయటికి వెళ్లినప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, కంటి నిండా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. వంటివి తప్పనిసరి.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
గొడవపై ఎలాంటి కామెంట్ చేయని మంచు మనోజ్
|
ఇటీవల మంచు మోహన్ బాబు ఇద్దరు కుమారులు గొడవకు దిగిన అంశము సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇది ఇలా ఉంటే రియల్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాన్ష్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో మంచు మనోజ్ సందడి చేశారు. ఈ సందర్భంగా తన బుజ్జి తమ్ముడి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని మనోజ్ చెప్పారు. ‘వాట్ ద ఫిష్’ అనే చిత్రంతోపాటు త్వరలోనే తాను ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మాకొక సంతోషకరమైన జీవితాన్నిఇస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘నాకు సినిమానే లైఫ్. మీరే (ప్రేక్షకులే) నా జీవితం. సినిమా లేకపోతే నాకేమీ లేదు. మళ్లీ సినిమాకే వస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే మంచు విష్ణుకు, తనకు మధ్య జరిగిన వివాదంపై మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం అన్నదమ్ములను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే విష్ణు గురించి మనోజ్ మాట్లాడలేదని తెలుస్తోంది.
మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఇటీవల బయటపడిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేశారు. వివాదంపై స్పందించిన విష్ణు. తమ మధ్య ఉన్నది పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని చెప్పుకొచ్చారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
వేడుకగా ఆంజనేయస్వామి ప్రతిష్ట మహోత్సవాలు
|
పోలాకి మండలం సంతలక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం స్వామి ఉత్సవమూర్తులకు తిరువీధి నిర్వహించారు. మంగళవాయిద్యాలు, మహిళలు ముర్రాటలు, బాలికల కోలాట నృత్య ప్రదర్శనల నడుమ ఊరేగింపు చేపట్టారు. సర్పంచ్ యారబాటి నీలవేణి, వెంకట రమణమూర్తి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్, నేతలు ముద్దాడ బైరాగి నాయుడు, కణితి కృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. రాళ్లపాడు పంచాయతీ ముప్పిడి గ్రామదేవతను కృష్ణదాస్ దర్శించుకున్నారు. ఉత్సవ నిర్వాహకులు చిట్టి పావనీ సింహాచలం తదితరులున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
శ్రీలంకతో మ్యాచ్...భారత్ జట్టులో మార్పులు
|
ప్రపంచకప్లో శనివారం భారత్, శ్రీలంక మధ్య ఆసక్తికర సమరం ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాండర్సే స్థానంలో తిసార పెరీరాను తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు కరుణరత్నె చెప్పాడు. మరోవైపు భారత్ జట్టులో కూడా రెండు మార్పులు చేసినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు అవకాశమిచ్చినట్లు వివరించాడు.
నాకౌట్ పోరుకు ముందు మిడిలార్డర్ సమస్యను అధిగమించాలని కోహ్లీసేన ఆశిస్తోంది. నేటి మ్యాచ్లో అందరి దృష్టి మహేంద్ర సింగ్ ధోనీపైనే ఉంది. అతని ఆటపై విమర్శలు రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ధోనీ బ్యాట్తో సత్తాచాటాల్సి ఉంది. వరుసగా రెండో విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాలని శ్రీలంక భావిస్తోంది. ప్రపంచకప్లో ఇరు జట్లు 8 మ్యాచ్లు ఆడగా. భారత్ మూడింటిలో గెలువగా. శ్రీలంక నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్ రైద్దెంది.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందారు. అతను స్థానికంగా యాచిస్తూ జీవించేవారు. అనాథ కావడంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసుల సూచన మేరకు మేము సైతం సేవా సంస్థ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో రవి, అయ్యవారయ్య, రామలోకం, దామో దరం, విజయ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'గుర్తు తెలియని వ్యక్తి మృతి'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఆప్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుశీల్ రింకూ
|
కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన కొన్ని గంటల తర్వాత, సుశీల్ రింకు బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని పంజాబ్ కౌంటర్ భగవంత్ మాన్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ, "పార్టీ వ్యతిరేక" కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ, జలంధర్ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుశీల్ రింకూను పార్టీ నుండి బహిష్కరించింది. అయితే, రాబోయే జలంధర్ లోక్సభ ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ ఈ పరిణామాన్ని పార్టీకి బూస్ట్గా పరిగణిస్తోంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
టీడీపీలో నన్ను తీవ్రంగా అవమానించారు: శిల్పా చక్రపాణిరెడ్డి
|
కర్నూలు: తెలుగుదేశం పార్టీ తనను తీవ్రంగా అవమానపరిచిందని శిల్పా చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం టీడీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు చక్రపాణిరెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.‘ రేపు నంద్యాల బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతా. సాయంత్రంలోగా వైఎస్ జగన్ను కలుస్తా. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం కృషి చేశాను. అలాగే రెండేళ్లుగా టీడీపీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించా. మంత్రి అఖిలప్రియ సహా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు. చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా సోదరుడు. డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడా మామీద విమర్శలు చేస్తున్నారు. రాజీనామాను జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. దమ్ముంటే రండి అందరం రాజీనామా చేద్దాం. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా మేమేంటో చూపిస్తాం. నంద్యాల గెలుపును జగన్కు బహుమతిగా ఇస్తాం.’ అని అన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
కారంచేడు మండలం నూతలపాడు గ్రామంలో కళ్యాణ మండప నిర్మాణానికి టీటీడీ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నూతలపాడు, పరిసర గ్రామ ప్రజలు తమ వంతుగా అంచనా వ్యయంలో 25 శాతం అనగా 50 లక్షల రూపాయలు సమకూర్చారు. కళ్యాణ మండప నిర్మాణానికి బహిరంగ మార్కెట్లో కోటి 50 లక్షలు విలువ గలిగిన ఎకరం పొలాన్ని టీటీడీకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలను కూడా అందజేశారు. దీంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పర్చూరు వైసిపి ఇంచార్జ్ రావి రామనాథం బాబు, కురి బాపిరెడ్డి, పొలూరి, మనుబోతు వెంకటరెడ్డి, వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి, భవనం రాజగోపాలరెడ్డి వనుకూరి ప్రభాకరరెడ్డి, యర్రo లక్ష్మారెడ్డి, యర్రం వెంకటరెడ్డి తదితరులు మంగళవారం టీటీడీ చైర్మన్ ని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'నూతలపాడు కు టీటీడీ కల్యాణ మండపం మంజూరు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
మే 31న పీఎం కిసాన్ డబ్బులు విడుదలైన విషయం తెలిసిందే. అర్హత ఉండి కూడా రానివారు పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆధార్, మీ అకౌంట్ లింక్ కాకున్నా, ఈకేవైసీ పూర్తి కాకున్నా నగదు రాదు. కావున వీటిని ముందుగా చేశారో లేదో చూసుకోండి.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'పీఎం కిసాన్ రాలేదా...ఫిర్యాదు ఇలా'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో బాధిత మహిళ పన్ను నొప్పి అని గతనెల 16న స్థానిక డెంటల్ క్లీనిక్కు వెళ్లింది. పన్ను తొలగించాలని వైద్యుడు చెప్పాడు. అనంతరం బాధితురాలికి అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమె పన్ను తొలగించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత వైద్యుడు వీడియో చూపించి బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని, వీడియో బయటపెడతానని హెచ్చరించాడు. కొద్ది రోజుల తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. దాంతో ఆమె భర్త ఈనెల 3న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఒక మహిళపై వైద్యుడి లైంగికదాడి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర
|
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. చాలా రోజులనుంచి వరసగా పెరుగుతున్న పసిడి ధరలు ఈరోజు దిగివచ్చాయి. బంగారం ధరలు కాస్త తగ్గిపోయాయి.హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 53,440 గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 48,990 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.20 తగ్గి రూ. 71,5800 గా నమోదు అయ్యింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని ఇంధన శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి అన్నారు.పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్ఈడీసీఓ) నిర్వహించిన ‘గో ఎలక్ట్రిక్’ ప్రచారం, ఎలక్ట్రిక్ వాహనాల రోడ్షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ-వాహనాలను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు.పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు కూడా ఈ-వాహనాలు, బ్యాటరీల తయారీకి అనేక కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షిస్తున్నారని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఇ-వాహనాలను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించడం ప్రారంభించాలని తెలిపారని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, కార్ల కొనుగోలుకు ప్రభుత్వ శాఖలకు అవసరమైన మినహాయింపు ఇస్తారని అన్నారు. ఈ-వాహనాలు ఆర్థిక సమస్యలను తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్న మంత్రి, తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ-వాహనాల వినియోగం, ఛార్జింగ్ స్టేషన్ల లభ్యతపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. డిమాండ్కు సరిపడా ఈ-వాహనాలు సరఫరా కావడం లేదని మంత్రికి అధికారులు తెలిపారు. ఇ-వాహనాన్ని బుక్ చేసిన తర్వాత డెలివరీ కోసం తయారీదారులు మూడు నెలలకు పైగా వేచి ఉండాల్సివస్తుoదని, ఇ-వాహనాలపై ప్రజల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు మరిన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. వాహనం పాడైపోయినప్పుడు మరమ్మతు పనులకు చేయడానికి తగిన ఛార్జింగ్ యూనిట్లు మరియు సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండటం గురించి చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టే బాధ్యతను టీఎస్ఆర్ఈడీసీఓ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర సంస్థలు చేపట్టాలి అని మంత్రి తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఈ-వాహనాల ప్రచారంలో ముందంజలో తెలంగాణ'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ నిధి
|
గంపలగూడెం మండలం చింతలనర్వ గ్రామంలోశనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
అవినీతి, అక్రమాలకు పాల్పడిన విశాఖ, రాజమండ్రి ఐటీఓలతోపాటు 85 మంది ఆదాయపుపన్ను శాఖ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అవినీతికి పాల్పడిన ఇద్దరు ఏపీ ఆదాయపుపన్ను శాఖ అధికారులకు నిర్బంధ పదవీ విరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి ఆదాయపన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణిని సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఆమె వద్ద రూ.1.50 లక్షల లంచం డబ్బు లభించింది. విశాఖపట్టణానికి చెందిన మరో ఐటీఓ అధికారి వద్ద రూ.75 వేల లంచం సొమ్ము దొరికింది. దీంతో వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. రాజమండ్రి, విశాఖ ఐటీఓలతో పాటు 21 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారులను నిర్బంధ పదవీవిరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యేడాది ఐదు విడతలుగా 85 మంది ఆదాయపు పన్నుశాఖ అవినీతి అధికారులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వేటు వేసింది. ఇందులో 64 మంది సెంట్రల్ బోర్డు, కస్టమ్స్, సీబీడీటీ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖలో అవినీతి అధికారులపై వేటు వేసేందుకే వారితో నిర్బంధ పదవీ విరమణ చేయించామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'అవినీతి ఆదాయపన్ను శాఖ అధికారులపై వేటు!'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ఎంతో అవసరం. అవి మన శరీర జీవక్రియలను సాఫీగా సాగేందుకు ఉపయోగపడతాయి. మరి ఆ విటమిన్స్, మినరల్స్ ఏంటోో ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరంలో ఎముకల బలానికి ముఖ్యంగా కావాల్సింది క్యాల్షియం. ఇది మన శరీరానికి అందాలంటే విటమిన్ డి తప్పకుండా ఉండాలి. విటమిన్ డి, క్యాల్షియం లోపం ఉన్నవారికి తరచుగా ఎముకల నొప్పులు, వెన్నెముక నొప్పి, జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతాయి.మెగ్నీషియం మన శరీరానికి ఎంతో అవసరమైనది. నాడీ వ్యవస్థ సాఫీగా సాగేందుకు, నిద్ర సమస్యలు రాకుండా ఉండేందుకు ఇది ఎంతో అవసరం.ఐరన్ అనేది మల్టీ విటమిన్. పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువగా ఐరన్ లోపం అనేది ఉంటుంది. ఐరన్ లోపం ఉండేవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఎంతో అవసరం.మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండాలంటే జింక్ ఎంతో సాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. అంతేకాదు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్స్ ఎంతో అవసరం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన
|
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. పెద్దపాడు - 2 సచివాలయం పరిధిలోని,తంగివానిపేటలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఇంటింటా పర్యటించి నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, లబ్ధి వివరాలను తెలిపారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.48,100కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.52,470కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.700 పెరిగి రూ.64,700కి చేరింది
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
దళితబంధు: మరో రూ.500 కోట్లు విడుదల
|
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను కరీంనగర్ కలెక్టర్ అకౌంట్ కు ప్రభుత్వం బదిలీ చేసింది. విడతల వారీగా దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తంగా రూ. 2వేల కోట్లు విడుదల చేసినట్లు అయింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం రూ. 2వేల కోట్లు కేటాయిస్తానని పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా అధికారులు నిధులు విడుదల చేశారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ట్యాంక్బండ్కు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి
|
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి ట్యాంక్బండ్కు చేరుకున్నదని గణేష్ ఉత్సవకమిటి అధ్యక్షలు తెలిపారు. ఎన్టీఆర్మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు ఖైరతాబాద్ మహా గణపతి చేరింది. కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం చేయనున్నట్లు వివరించారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఎన్నికల సంఘం అవసరాల కోసం కొత్తగా మరిన్ని ఈవీఎంలు కొనుగోలు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది, లోక్ సభకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఉన్న ఈవీఎంల రకాల్లోనే బెల్, ఈసీఐఎల్ నుంచి కొనుగోలు చేస్తారు. ఇందు కోసం రూ.1,300 కోట్లకు పైగా అవుతుందని అంచనా వేశారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'అదనపు ఈవీఎంల కోసం రూ.1300 కోట్లు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
ఏపీలో త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి రాబోతున్నారన్న ప్రచారం ఊపందుకొంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఆమెకేనని తెలుస్తోంది. ఇధిలావుంటే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సమీర్ శర్మ ఈ నెలాఖరుతో పదవీ విరమణ పొందనున్నారు. సమీర్ శర్మను మరింత కాలం పాటు సీఎస్ గా కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించి ఉంటే. ఇప్పటికే సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఉండేవారు. అయితే ఏపీ నుంచి కేంద్రానికి అలాంటి లేఖ ఏమీ వెళ్లలేదు. దీంతో సమీర్ శర్మ ఈ నెలాఖరుతో పదవీ విరమణ పొందక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సమీర్ శర్మ పదవీ విరమణ పొందితే. ఆయన స్థానంలో నూతన సీఎస్ గా పదవి దక్కించుకునే వారు ఎవరు? అన్న దిశగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారికి సీఎస్ గా పదవి ఇచ్చే సంప్రదాయం ఉన్నా. పలు కారణాలతో ఈ సంప్రదాయాన్ని చాలా కాలం క్రితమే ఆయా ప్రభుత్వాలు పక్కనపెట్టేశాయి. తమకు ఇష్టమైన అధికారిని సీఎస్ గా ఎంచుకునే కొత్త సంప్రదాయం ఎప్పుడో మొదలైపోయింది.
ఈ క్రమంలో ఏపీకి నూతన సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి ఎంపికయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలక్ష్మి కంటే సీనియర్లుగా నీరబ్ కుమార్ ప్రసాద్ (1987 బ్యాచ్)తో పాటు 1988 బ్యాచ్ కు చెందిన పూనం మాలకొండయ్య, గిరిధర్ లు ఉన్నారు. వీరిలో గిరిధర్ ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉండటంతో ఆయన ఏపీకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. అదే సమయంలో ఇటీవల పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ పూనం మాలకొండయ్యపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక నీరబ్ కుమార్ ప్రసాద్ పై వ్యతిరేకతేమీ లేకున్నా. ఆయన వైపు జగన్ దృష్టి సారించే అవకాశాలేమీ లేవని తెలుస్తోంది.
ఇక పూనం, గిరిధర్ ల బ్యాచ్ కే చెందిన శ్రీలక్ష్మి. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారిణిగా పేరు పడ్డారు. గాలి జనార్దన్ రెడ్డికి సహకరించారనే ఆరోపణలతో విధుల నుంచి సస్పెండ్ అయిన శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అప్పటిదాకా తెలంగాణ కేడర్ ఐఏఎస్ గా ఉన్న శ్రీలక్ష్మి. ఏపీ కేడర్ కు మారేందుకు సిద్ధపడ్డారు. శ్రీలక్ష్మి కోసం జగన్ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు లేఖలు రాయడంతో పాటు తన ఢిల్లీ పర్యటనల్లో ఆయన శ్రీలక్ష్మి అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించారు.
మొత్తానికి శ్రీలక్ష్మిని కేంద్రం ఏపీ కేడర్ కు మార్చగానే. ఆమెకు జగన్ కీలకమైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అప్పగించారు. నెలల వ్యవధిలోనే ముఖ్య కార్యదర్శి నుంచి ఆమెకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పించారు. అదే సమయంలో సీఎస్ గా శ్రీలక్ష్మి పదవి దక్కించుకునేందుకు అడ్డంకిగా ఉన్న అక్రమ మైనింగ్ కేసులో ఆమెకు ఇటీవలే తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే. సమీర్ శర్మ తర్వాత శ్రీలక్ష్మికే సీఎస్ గా అవకాశాలు ఉన్నాయన్న దిశగా అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి...జగన్ ఆశీస్సులు ఆమెకేనా'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
కర్నూలు: జిల్లాలో కరోనా బుసలు...కొత్తగా మరో 144 మందికి
|
కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. మెున్నటి వరకు కరోనా దెబ్బకు పట్టణాలన్నీ వణికిపోయాయి. తాజాగా కరోనా దెబ్బకు పల్లెటూర్లు సైతం వణికిపోతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో 144 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2939కి చేరుకున్నాయి.ఇకపోతే జిల్లాలో 1103 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతుండగా 1743 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి జిల్లాలో 93 మంది మృతి చెందారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను పెంచింది. ఇకపోతే కరోనా పాజిటివ్ కేసులన్నీ కంటైన్మెంట్ జోన్లలోనే నమోదు అవుతుడటంతో అధికారులను మరింత కలవరపెడుతోంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
??????????? ???????? ???????????? ??????? ???? ???????
|
???? ???????????????????? ?????? 15?? ??????????????? ????? ?????? ??????, ?????? ???? ????? ???? ??????? ? ?????? ??????. ‘?? ??? ??????????? ??????????? ???????? ????????????. ?????????? ???????? ?????????? ???????? ????, ?????? ?????????, ???????? ????? ???? ????. ???????!! ’ ??? ?? ?????? ?? ???? ????????????.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పంచాయతీ వడ్డీపల్లిలో గురువారం వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల మేరకు వడ్డేపల్లి గ్రామంలో నివసించే వివాహిత శిరీష (20) గురువారం తెల్లవారుజామున తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'వివాహిత వివాహిత ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఎలాంటి భయం లేకుండా ఓటింగ్లో పాల్గొనవచ్చు: నిమ్మగడ్డ రమేష్
|
విశాఖ కలెక్టరేట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖలో విజ్ఞులు ఎక్కువ మంది ఉన్నారని, అధికారులు కూడా చక్కటి ప్రతిభావంతులు ఉన్నారని నిమ్మగడ్డ అన్నారు. విశాఖలో పోలింగ్ శాతం తక్కువ ఉందని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఓటర్లు మరింతగా ఓటింగ్ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ఓటింగ్లో పాల్గొనవచ్చని అన్నారు. ఏకగ్రీవాల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోందో అదే చేస్తున్నట్టు ఎస్ఈసీ చెప్పారు. పార్టీలను కానీ, వ్యక్తులను కానీ కించ పరిచే తీరు ఎప్పుడు ఎన్నికల సంఘానికి లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. పూర్తిగా ఏకగ్రీవానికి ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదని అన్నారు. విశాఖ లాంటి జిల్లాలో 10 లేదా 15 శాతమో ఏకగ్రీవాలు అయితే పర్వాలేదని. కానీ ఆ శాతం 40 నుంచి 45 శాతం ఉంటే అది జిల్లా ఎన్నికల యంత్రాంగం విఫలం అనుకోవాలని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
|
స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 443 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి లాభాలు సాధించాయి. అయితే నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వంటి సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్ సంస్థల షేర్లు లాభాలను సాధించాయి.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
సంగారెడ్డి లో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
|
సంగారెడ్డి లోని శ్రీ వైకుంఠపురము దేవాలయ వారి అద్వర్యంలో ఆచార్య పురుషులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళ ఆశీస్సులతో ప్రారంభించిన(అష్టోత్తర శత కళ్యాణోత్సవములలో) 108 కల్యాణాల లో భాగముగా 14 కళ్యాణోత్సవములు వైభవముగా జరుపుకున్నారు. 15 వ కళ్యాణ ఉత్సవం ఆదివారం కంచర్లపల్లి విజయకుమారి రమేష్ బాబు దంపతులసేవగా వారి స్వగృహం లో మన స్వామి కంధాడై వరదాచార్యుల స్వామి వారి పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం మహోత్సవం అంగరంగ వైభంగా కన్నుల పండుగగా భక్తుల అద్వర్యంలో ఘనంగా జరిగింది.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కాంట్రాక్టు నర్సుల ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యాలి
|
సహనానికి, సేవకు మారుపేరు నర్సులు. చెరగని చిరునవ్వుతో రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో మనోధైర్యాన్ని నింపే నర్సులు ప్రత్యక్ష దైవాలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎందరో ప్రాణాలను నిలబెట్టిన నర్సులకు సమాజం ఎంతో రుణపడి ఉంది. తమకు జీతాలు పెంచాలని, కాంట్రాక్టు నర్సుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ఏపీలో నర్సులు పోరాడుతున్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి అని టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. అలానే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియచేసారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
నేను అలా అనలేదు...ఇలా మాత్రమే చెప్పాను: పురందేశ్వరీ
|
ఇటీవల నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన అవధానం కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకురాలు పురందేశ్వరీ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఎన్టీఆర్ కు భారతరత్న కోసం డిమాండ్ వస్తున్నదని చెప్పారు. అంతేగాకుండా వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు ఆర్బీఐతో సంప్రదింపులు జరిపామని, మరో ఆరు నెలల్లో ఎన్టీఆర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణెం వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆమె దాని గురించి క్లారిటీ ఇచ్చారు. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పానేగానీ. దానికి అనుమతి వచ్చిందని తాను చెప్పలేదని పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియాగాంధీ: చలమల్ల
|
తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీదే అని పీసీసీ సభ్యులు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో సోనియాగాంధీ 72 వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చలమల్ల కృష్ణారెడ్డి హాజరయారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నోఏండ్లుగా తెలంగాణ సాధనకోసం పోరాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకోవడం చూసి చలించిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారని తెలిపారు. యుపిఎ చైర్ పర్సన్ గా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ గౌడ్, మునుగోడు ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు రాచకొండ భార్గవ్, ఉప సర్పంచ్ తీగుల్ల చంద్రయ్య, బత్తుల శ్రీహరి, భీమిడి ప్రదీప్ జి, నల్ల నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు దోర్నాల శ్రీనివాస్, బండారు ప్రభాకర్ రెడ్డి, యాట శంకర, గుండు నరసింహ, ఎర్రగుంట వెంకటేశం, సాతిరి రమేష్, పన్నాల రాజిరెడ్డి, కరంటోత్ శ్రీనివాస్ నాయక్, కళ్లెం దయాకర్ రెడ్డి, తగరం నాగరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊదరి శ్రీనివాస్, ఊదరి శ్యామ్, లందగిరి యాదయ్య, ఎర్ర శంకర్, బద్రి బాలరాజు, బండమీది వెంకటేష్, పాలమాకుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలను వాయిదా వేయడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటనలో ఆలస్యం, అయోమయం - ఎందుకింత గందరగోళం - నిర్ణీత సమయానికి ఫలితాలు ప్రకటిస్తామని వాయిదా వేయడం అంటే చేతకానితనమే - అధికారులు ఎందుకు ఇంత అచేతనంగా మారుతున్నారు అని అన్నారు. కనీసం ప్రభుత్వ ప్రతిష్ట కు సంబందించిన ఇలాంటి పరీక్షా ఫలితాల విడుదలనూ సకాలంలో చేయలేకపోతే ఇక మీపై భరోసా ఎలా ఉంటుంది? కనీసం మీకు మీరు సమర్థించుకో గలరా? అని శ్రీనివాసరావు అన్నారు. గతంలో పరీక్షల నిర్వహణ తో పాటు ఫలితాల తేదీ ని కూడా అకడమిక్ క్యాలెండర్ లోనే పొందుపరిచే వాళ్ళం? కచ్చితంగా అమలుచేసే వాళ్ళం. ఇప్పుడెందుకు అలా చేయలేకపోతున్నారు? వివరించగలరా అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల విషయంలో ఎందుకింత గందరగోళం : గంటా శ్రీనివాసరావు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
మహిళా ఐపీఎల్ దశ తిరగబోతోందా అంటే అవుననే చెప్పాలి. ఇదిలావుంటే ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ ను బీసీసీఐ నిర్వహించనుంది. ఐదు జట్లతో ఐపీఎల్ మొదటి సీజన్ మార్చిలో మొదలు కానుంది. బిడ్డింగ్ ద్వారా జట్లను వేలం వేసే ప్రక్రియను బీసీసీఐ చేపట్టింది. పురుషుల ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు ఉండడం తెలిసిందే. కానీ, మహిళా క్రికెట్ వచ్చే సరికి పరిస్థితులు భిన్నం. చూసే ప్రేక్షకులు తక్కువగా ఉండడం, క్రీడాకారిణుల లభ్యత తక్కువ ఉండడం వంటి అంశాల నేపథ్యంలో తొలుత ఐదు జట్లతోనే ఐపీఎల్ ఆరంభించనున్నారు.
ఐపీఎల్ మహిళా జట్టును సొంతం చేసుకునేందుకు దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు ప్రయత్నాలు ప్రారంభించాయి. హాల్దీరామ్స్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ గ్రూప్ టెండర్ డాక్యుమెంట్ ను కొనుగోలు చేశాయి. ఈ సంస్థలు బిడ్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. అలాగే, పురుషుల ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు కూడా బిడ్ డాక్యుమెంట్ తీసుకున్నాయి. కనుక ఇవి కూడా బిడ్ వేయడం ఖాయమే. మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం మహిళల బ్రాండ్లకు సంబంధించిన కంపెనీల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న మహిళా ఐపీఎల్ జట్ల వేలం జరగనుంది. అదే రోజు విజేతలను బీసీసీఐ ప్రకటిస్తుంది.
గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ కు మొత్తం మీద 10.05 కోట్ల టెలివిజన్ వ్యూవర్ షిప్ నమోదైంది. మొదటి ఐదేళ్ల పాటు మహిళా ఐపీఎల్ మ్యాచ్ ప్రసార హక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు కలిగిన వయాకామ్ 18 సొంతం చేసుకోవడం తెలిసిందే. ఐదేళ్లకు కలిపి రూ.951 కోట్లు చెల్లించనుంది. అంటే ఏటా రూ.190 కోట్లు, ఒక్కో మ్యాచ్ నకు రూ.7.09 కోట్ల చొప్పున వయాకామ్ 18 చెల్లిస్తుంది. రూ.190 కోట్లలో 80 శాతాన్ని మహిళా ఐపీఎల్ జట్లకు బీసీసీఐ పంచనుంది. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.38 కోట్ల చొప్పున మొదటి ఏడాది నుంచే ఆదాయం రానుంది.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'ఐపీఎల్ మహిళా జట్టును సొంతం చేసుకునేందుకు దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు ప్రయత్నాలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఎమ్మెల్యే కోటాలో టి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నవీన్ రావు
|
హైదరాబాద్ – ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, నవీన్ రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడడంతో నవీన్ రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ప్రేమ జంట తలుపు తట్టి... ప్రియుని కళ్లెదుటే దారుణం
|
రక్షించాల్సిన రక్షక భటులే ప్రజల మాన ప్రాణాలను భక్షించిన సంఘటన పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన పుదుచ్చేరికి ప్రతి వారాంతపు రోజుల్లో పలువురు ప్రేమజంటలు రావడం పరిపాటి. ఇలా శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు పరిసరాల చుట్టి అక్కడ బసచేశారు. గస్తీ విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ప్రేమ జంటలు ఉన్న గదులు తలుపు తట్టారు. ఒక ప్రేమ జంట తలుపు తట్టి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని, కేసులు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ ప్రేమ జంట వారికి రూ. 20 వేలు ఇచ్చి సర్దుబాటు చేసుకుంది.ఆ తర్వాత మరో ప్రేమజంట వద్దకు వెళ్లగా వారి వద్ద తగిన డబ్బు లేకపోవడంతో ప్రియుని కళ్లెదుటే అతని ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. జరిగిన సంఘటనను బయటకు చెబితే పరువు పోతుందని భావించిన ఆ జంట పుదుచ్చేరి వదిలివెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. అత్యాచారం, మామూళ్ల వసూళ్ల సంఘటనలు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై బిజెపి ఉద్యమించింది. నేటి ఉదయం బషీర్ బాగ్లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహంనుంచి శాసనసభ వరకూ బిజెపి సభ్యులు ప్రదర్శన నిర్వహించారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'నిరుద్యోగ సమస్యపై శాసనసభ వరకూ బిజెపి ర్యాలీ'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
హైదరాబాద్: దేశ ప్రజలు ఇవాళ హోళీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ . దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన హోళీ పండుగ సందర్భంగా ప్రతి ఒక భారతీయుడికి విషెష్ చెబుతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఈ రంగుల పండుగ మన ఐక్యతను చాటుతుందన్నారు. కరుణకు ఇది నిదర్శనమన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'హోళీ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ డిమాండ్ చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాలు, జిల్లాల కేంద్రాలపై ఇప్పటికే పలు కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు తెలంగాణ నుంచి కూడా ఓ డిమాండ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎంతో చేశారని వీహెచ్ కొనియాడారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలని చెప్పారు. కడపకు వైయస్సార్, విజయవాడకు ఎన్టీఆర్, మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన జగన్ కు. దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలనే ఆలోచన రాకపోవడం సిగ్గు చేటని అన్నారు. జగన్ దీనిపై పునరాలోచించాలని. కర్నూలకు సంజీవయ్య పేరు పెట్టాలని సూచించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: వి.హెచ్.'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
దుర్గమ్మ చెంతకి చేరిన వారాహి వాహనం
|
నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ . బుధవారం విజయవాడ దుర్గమ్మ చెంత పూజలు జరిపించారు. అనంతరం పవన్ ఇంద్రకీలాద్రి కి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వాహనానికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముందుజాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు. అమ్మవారి దర్శనం కోసం పవన్ లోపలికి వెళ్లగా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని లోపలికి అనుమతించలేదు. ముఖ్య నేతలను మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అధినేత పవన్ కల్యాణ్కు మంచి జరగాలని, భవిష్యత్లో జనసేన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. కాగా పవన్ రాక సందర్భంగా ఘాట్ రోడ్లు మూసివేశారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
వినాయకచవితి వేడుకలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సీఎంవోను కోరిన ఎమ్మెల్యే రాజాసింగ్...
|
కరోనా రక్కసి తెలంగాణలో విజృంభిస్తున్న నేపథ్యంలో, గణేశ్ విగ్రహ తయారీదార్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈసారి వినాయకచవితి వేడుకలకు అనుమతి ఉంటుందా, లేదా అనేదానిపై అనిశ్చితి నెలకొనడంతో, విగ్రహ తయారీదార్లు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాల తయారీదార్లు ఎంతో అయోమయానికి గురవుతున్నారని, వినాయకచవితి వేడుకలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సీఎంవోను కోరారు. వీలైనంత త్వరగా దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపారు. కనీసం 10 అడుగుల వినాయక విగ్రహాల తయారీకైనా అనుమతి ఇవ్వాలని, విగ్రహాల తయారీదార్లకు ఇదొక్కటే ఉపాధి కావడంతో వారిపై సానుభూతితో స్పందించి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోకు రాజాసింగ్ లేఖ రాశారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి: పంచాయతీ కార్మికులు
|
హన్వాడ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం దగ్గర 29వ రోజు గురువారం సమ్మె కొనసాగుతుంది. గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అసెంబ్లీలో పంచాయతీ కార్మికుల సమస్యలు గురించి ప్రతిపక్షాల్లో గలమెత్తాలని కోరారు.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
సీనియర్ మంత్రులతో రాజ్ నాథ్ సమీక్ష
|
జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతలు, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలపై చర్చించేందుకు సీనియర్ కేంద్ర మంత్రులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్ లో వరుస కాల్పులు, సిక్కిం సరిహద్దులో చైనా దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో. కేంద్ర మంత్రులు శాంతిభద్రతలపై సమీక్ష జరిపారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
చందమామపై తొలి 4జీ నెట్వర్క్
|
బెర్లిన్:నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై నడిచిన దాదాపు 50ఏళ్ల పూర్తికావొస్తోంది. వచ్చే ఏడాది చంద్రునిపై 4జీ కవరేజ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ప్రయత్నాలు ప్రారంభించింది. వొడాఫోన్ జర్మనీ ఈ బృహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ పార్ట్నర్గా నోకియాను నియమించుకొంది. ప్రైవేట్ రంగంలో బెర్లిన్కు చెందిన స్పేస్ కంపెనీ పీటీ సైంటిస్టుల కంపెనీ సహకారంతో వొడాఫోన్ జర్మనీ, నోకియా ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారి చందమామపై ఈ ఘనత సాధించాలని చూస్తున్నాయి. మిషన్ మూన్లో భాగంగా 2019లో కేప్ కెనవరాల్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం తొలిసారి లైవ్-స్ట్రీమింగ్ ద్వారా హెచ్డీ వీడియోను ప్రసారం చేసి ప్రత్యేక అనుభూతి కల్పించనుంది. కంప్యూటర్ యుగంలో టెక్నాలజీని ఎన్నో ప్రాంతాల్లో. ఎన్నో రకాలుగా వినియోగిస్తున్నాం. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రతిఏడాది కొత్త తరం టెక్నాలజీని అందిపుచ్చుకొని జెట్ వేగంతో దూసుకెళ్తున్నాం. ప్రతి దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు మారుమూల గ్రామాలకు టెలికాం సంస్థలు 4జీ సేవలు అందిస్తున్నాయి. ఐతే ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు జాబిల్లిపై 4జీ నెట్వర్క్ను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు.
Nearly 50 years after man first went to the moon, we’re teaming up with @Nokia and @PTScientists to create the first 4G network on the moon. More details about the out of this world plan here: https://t.co/V85a2T83ra pic.twitter.com/IlKPQzBewL
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
గత 24 గంటల్లో తెలంగాణలో 19,052 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త మరణాలు ఏవీ నివేదించబడలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,253 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,86,680 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 462 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మరణించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి...!'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
విజయనగరం: 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి, జిల్లాలోని ప్రభుత్వేతర నర్సింగ్ స్కూల్స్లో జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ, స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ స్కూల్స్ లో 3 సంవత్సరాల శిక్షణలో చేరేందుకు ఈనెల 27న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా ఆరోజు ఉదయం 9 గంటలకు, జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి హాజరు కావాలని కోరారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'నర్సింగ్ కోర్సులకు 27న కౌన్సిలింగ్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కీంతో పాటు రాజధాని ఇన్నర్ రింగ్ రోడు టెండర్ల విషయంలో కేసులు నమోదు కాగా. ఇప్పుడు మరో స్కాం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీలో ఫైబర్ నెట్ టెండర్ల విషయంలో స్కాం జరిగిందని ఆరోపించి సీఐడీ. అందులో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా చేర్చుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. కాగా. ఈ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే. ఈ ఫైబర్ నెట్ స్కాంలో సుమారు రూ.121 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలిందని సీఐడీ చెప్తొంది.
2019 లోనే ఫైబర్ నెట్ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో A1గా వేమూరి హరి ప్రసాద్, A2 మాజీ ఎండీ సాంబశివరావుగా చేర్చింది. అయితే. వేమూరి హరిప్రసాద్, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావటం గమనార్హం. దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది. బ్లాక్ లిస్ట్లో ఉన్న టెర్రా సాఫ్ట్కు టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించినట్లు సీఐడీ తేల్చింది. బ్లాక్ లిస్ట్లో ఉన్న టెర్రా సాఫ్ట్కు టెండర్ దక్కేలా మేమూరి చక్రం తిప్పినట్టుగా ఆరోపిస్తున్నారు. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా. అందులో రూ. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్కు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'చంద్రబాబుపై సీఐడీ మరో కేసు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా మీడియా వెలుగులోకి తీసుకురావడంలేదేమని తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ ప్రశ్నించారు. మణిపూర్ లో మే 4న చోటుచేసుకున్న దారుణంపై యావత్ దేశం స్పందిస్తోంది. ఓ తెగకు చెందిన మహిళలను వివస్త్రలుగా మార్చి వీధుల్లో ఊరేగించడంపై జనం మండిపడుతున్నారు. పార్లమెంట్ కూడా రెండు రోజులుగా దద్దరిల్లుతోంది. ఈ ఘటనపై తాజాగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ స్పందించారు. ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా మీడియా వెలుగులోకి తీసుకురావడంలేదేమని ప్రశ్నించారు.
చరిత్రలో ఎప్పుడు ఎలాంటి కలహాలు జరిగినా సరే అందులో మహిళలనే అవమానిస్తున్నారని స్మిత సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టి దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. మణిపూర్ లో అమాయక మహిళలను వివస్త్రలుగా మార్చి వేల మంది ముందు నిలబెడితే దాదాపు 70 రోజుల తర్వాత కానీ బయటకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణం మన మూలాలను కదిలిస్తోందని, అక్కడి మీడియా ఏంచేస్తోందని ప్రశ్నించారు.
మణిపూర్ తగలబడిపోతుంటే, దారుణాలు జరుగుతుంటే ప్రపంచం దృష్టికి తీసుకురాకుండా ఏంచేస్తోందని మీడియాను నిలదీశారు. రాజ్యాంగపరంగా తమకున్న విశేష అధికారాలను ఉపయోగించి మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలంటూ స్మిత సబర్వాల్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ను ట్యాగ్ చేస్తూ స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు. నైతికత లేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మిత సబర్వాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'మణిపూర్ దార్నాలను మీడియా పట్టించుకోకపోవడం ఏమిటి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 12,710 మంది ఒప్పంద ఉపాధ్యాయులను రెగ్యులరైజే చేసింది. అలాగే, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ త్వరలోనే బస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద 20 వేల మంది విద్యార్థులకు ఈ సర్వీసును అమలు చేస్తామని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో తమ విద్యను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ పథకం తెచ్చామన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'ప్రభుత్వ బడుల్లో బస్ సర్వీస్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
ఏపీలోని అనంతపురం జిల్లాలో రూ.5కే కడుపునిండా భోజనం దొరుకుతుంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్పందన క్యాంటీన్ కు వెళితే కేవలం రూ. 5 రూపాయలే భోజనం, అయితే అది ఎలా పడితే అలా ఉండదు. మంచి నాణ్యమైన భోజనంలో రెండు మూడు కూరలు ఉంటాయి. ఇప్పటివరకు దీనిని స్పందన ఆర్గనైజేషన్ స్థాపించింది. AP తెలంగాణా రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న స్పందన సంస్థ. అనంతపురం జిల్లాలో ఒక చోట వ్యవసాయం చేస్తూ, అక్కడ వరి, ఇతర కూరగాయలు పండిస్తున్నారు. వీటన్నింటి ద్వారా ప్రజలకు నాణ్యమైన భోజనం అందుబాటు ధరల్లో అందించాలని భావించారు. ఇందులో భాగంగా తొలిసారిగా అనంతపురంలోని బస్టాండ్ పక్కన చంద్రా ఆస్పత్రిలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా భావంతో ఉండాలన్న రెస్పాన్స్ క్యాంటీన్ ద్వారా అతి తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించడం మంచి ఆలోచన. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లో అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'అనంత లో రూ.5 కే కడుపునిండా భోజనం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
పేదలకు తక్కువ డబ్బులుకే వైద్యం అందించాలని కౌన్సిలర్ మైపాడ అన్నారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి ఏడోవార్డులో ఆర్ఎంపి బాబ్జి ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని సూచించారు. వార్డు వాసులు ఈ క్లినిక్ ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైపాడ మహేశ్వరి పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'పేదలకు తక్కువ డబ్బులుకే వైద్యం అందించాలి'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
చైనా వ్యక్తి 256 ఏళ్లు బ్రతికినట్లు వెల్లడించిన న్యూయార్క్ టైమ్స్ కథనం
|
ప్రపంచంలో మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే అదే ఒక వింత. కానీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఒక వ్యక్తి ఏకంగా 256 సంవత్సరాలు బ్రతికాడని చెబుతున్నారు. మరి ఇంతకీ ఇన్ని సంవత్సరాలు బ్రతికిన ఆయన ఎవరు? ఆయన ఎక్కడ జన్మించాడు? ఆయన గురించి వివరాలు తెలుసుకుందాం.చైనాలో జన్మించిన లి చింగ్ యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికినట్లు చెంగ్డూ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న వు చుంగ్ చై తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈయన 1827సం.లో 150 పుట్టినరోజు, 1877 సం.లో 200 పుట్టినరోజు జరుపుకున్నట్లు చైనీస్ గవర్నమెంట్ రికార్డులో నమోదైనట్లు తెలిపింది. అయితే ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ 1928లో ఆధారాలతో సహా వెలుగులో తెచ్చింది. ఈ కథనాన్ని 1930లో ప్రచురించింది.
లీ చింగ్ యుయెన్ 10 సంవత్సరాల వయస్సు నుంచి ఎక్కువ కాలం జీవించే గుణాలు కలిగిన లింజై, గోజీ బెర్రీ, జిన్సెంగ్, గోటుకోలా వంటి ఔషధాలను 40సంవత్సరాల దాకా ఆహారంగా తీసుకున్నాడు. అయితే యుద్ద విన్యాసాల్లో ఆరితేరిన లీను 1749 సం.లో అంటే 71 ఏళ్ళ వయస్సులో చైనా సైన్యానికి యుద్ధ విన్యాసాలను నేర్పే గురువుగా తీసుకున్నారు. చింగ్కు 24 మంది భార్యలు, 200 మంది పిల్లలు ఉన్నారు. అతను మొత్తము 11 తరాలను చూశాడని ఆ ప్రొఫెసర్ వెల్లడించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.ఆయన ఎప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, వ్యాయామంతో శ్వాసకు సంబంధించిన పద్దతులు అవలంభించడం, తనకిష్టమైన తాబేలు పిల్లలా పరుగులు తీయడం, పక్షుల్లాగా నిద్రపోవడం, ఇలా తను పాటించిన ఆహారపు అలవాట్ల వల్లే ఇన్ని సంవత్సరాలు బ్రతికాడని తెలిపినట్లు ఆ కథనం వెలువరించింది.పోస్టల్ శాఖలో 4166 ఉద్యోగాలు.టెన్త్ పాసైతే చాలు: getlokalapp.com/share/posts/1189089
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న బీఆర్ఎస్ వివిధ రాష్ట్రాల్లో నేతలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఇదిలావుంటే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అడుగులు ఎటు వైపు కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. రాజకీయ భవిష్యత్పై స్పందించిన ఆయన. విశాఖ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఏ పార్టీ తరపున అనేది మాత్రం చెప్పలేదు. అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
తాను ఆప్, జనసేన పార్టీలో చేరతానంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది అన్నారు లక్ష్మీనారాయణ. తాను బీఆర్ఎస్లో చేరతానని కూడా ప్రచారం చేశారని. కొందరు సెన్సేషన్ కోసం. అలాగే యూ ట్యూబ్ ఛానళ్లు ఇలా చేస్తున్నాయన్నారు. వారికి వ్యూస్ ఎలా వస్తాయి. జేడీ వ్యవసాయం చేస్తున్నారంటే వ్యూస్ రావు. అదే ఆప్ , జనసేన పార్టీ, బీఆర్ఎస్ లో చేరతారంటే వ్యూస్ వస్తాయంటూ ఛమత్కరించారు. ఇవన్నీ కొందరు ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేస్తున్నవే అన్నారు. ఇప్పటికే తాను పోటీపై క్లారిటీ ఇచ్చానని గుర్తు చేశారు.
కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అన్నారు. తన ఆలోచనలతో పార్టీలు ఏకీభవిస్తే వాళ్లతో మాట్లాడతానని. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండిపెండెంట్గా పోటీచేస్ ఆప్షన్ ఉందని గుర్తు చేశారు. విశాఖ ప్రజలు గత ఎన్నికల్లో తనను ఆదరించారని. అందుకే అక్కడే పోటీ చేస్తాను అన్నారు. తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఏకీభవించే పార్టీవైపు వెళతాను అన్నారు. అవసరం లేదనుకుంటే ఇండిపెండెంట్గానైనా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం నిబంధనలకు విరుద్దంగా ఉంటే రవాణాశాఖ అనుమతి ఇవ్వదు కదా అన్నారు లక్ష్మీనారాయణ. వాస్తవానికి అంబులెన్సుకు వేసే కలర్ ఓ కోడ్ ఉందన్నారు. ఏపీలో అంబులెన్స్లకు కలర్ వేరేగా ఉందన్నారు. గతంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేశారని గుర్తు చేశారు. అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని. ప్రజల సెంటిమెంట్, ఎమోషన్స్ను వాడుకుని మనం రాజకీయం ఎలా చేస్తున్నారన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్నారు.
అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు అయ్యాక ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. ప్రజల సెంటిమెంట్తో కొట్టాలి. అందుకే ఇలాంటివి అన్నారు. నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలపై చర్చ పెట్టొచ్చు కదా అన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారన్నారు. సమస్యలపై ఎవరూ స్పందించడం లేదన్నారు. ఈ ధోరణి మారాలన్నారు.
చట్టంలో కూడా అనేక మార్పులు వచ్చాయన్నారు సీబీఐ మాజీ జేడీ. 166 A సెక్షన్ వచ్చిందని. విచారణలో ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఫాలో కాకపోతే పోలీసులపై కేసులు పెట్టొచ్చన్నారు. మహిళల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం పోలీస్ స్టేషన్కు పిలవకూడదని. మహిళల్ని సాక్షులుగా పరిగణిస్తే వాళ్ల ఇంటికి వెళ్లాలన్నారు. 15 ఏళ్ల లోపు వాళ్లను. 65 ఏళ్లు దాటిన పెద్దవాళ్లను పోలీస్ స్టేషన్కు పిలవకూడదన్నారు. వాళ్లు ఉన్నచోటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలన్నారు.
ఒకవేళ మహిళలు ఫిర్యాదు చేయడానికి వస్తే మహిళా పోలీసు అధికారి ఉండాలన్నారు. చట్టాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేదన్నారు లక్ష్మీనారాయణ. చట్టాల ఉల్లంఘన జరిగినా ఎవరికీ తెలియడంలేదని. సివిల్ కేసుల్లో పోలీసులకు సంబంధం లేదన్నారు. కానీ మీడియా, ఎన్జీవోలు, హ్యూమన్ రైట్స్ యాక్టివ్గా ఉన్నాయని. ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'జేడీ లక్ష్మీనారాయణ గాళమేస్తున్న బీఆర్ఎస్'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి తలసాని
|
ఈ నెల 13వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో మంత్రి తలసాని మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి తలసాని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తులాభారాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నియమించబడిన ఆలయ కమిటీ సభ్యులు మంత్రి తలసాని సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
రానున్న ఏడాది కాలంలో రైల్వేల ద్వారా 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.రైల్వే ట్రాక్ల ఆధునికీకరణకు త్వరలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనున్నామని తెలిపారు. దీని వల్ల ఒక ఏడాదిలో రైల్వే అనుబంధంగా ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇక్కడ నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రైల్వేల్లో భద్రతే తమకు ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని స్పష్టంచేశారు. ఇటీవల వరుసగా జరిగిన రైలు ప్రమాదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న ట్రాక్లను మరింత పరిష్ఠపరుస్తామని, త్వరలో ఇందుకోసం టెండర్లు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రైల్వేల్లో నేరుగా ఈ ఉద్యోగాలు రానప్పటికీ రైల్వే పనులు. రానున్న 12 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్లు, భద్రతకు సంబంధించిన పనుల వల్లే సుమారు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'రైల్వేతో 10 లక్షల ఉద్యోగాలు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
గాలి, ధ్వని కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ బస్సులను రహదారులపై పరుగులు తీయించే ప్రణాళికల్లో భాగంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో బస్సులను డీజిల్తో నడిపిస్తున్నారు. ఇందుకోసం బస్ డిపోల్లోనే ఇంధన బంక్లు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు రానుండటంతో వాటికోసం డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
తొలి దశలో 20-21 డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనికి దాదాపు రూ. 120 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలంటే అధిక ఓల్టేజితో కూడిన విద్యుత్తు లైన్లు ప్రత్యేకంగా ఉండాలి. దీని కోసం విద్యుత్తు శాఖకు దరఖాస్తు చేసి ప్రత్యేక లైన్లను బస్డిపోలకు వేయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు ఒక్కో డిపోకు తక్కువగా రూ. 3 కోట్లు, గరిష్ఠంగా రూ. అయిదారు కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఆర్టీసీ డిపోలలో చార్జింగ్ స్టేషన్లు'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేస్తుంది
|
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 అంశాలను నిర్వీర్యం చేస్తూ మహిళల హక్కులకు భంగం వాటిల్లే విధంగా రాజ్యాంగస్ఫూర్తిని కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తుందని ఐద్వా రాష్ట్ర కమిటీ సీనియర్ సభ్యురాలు కె.స్వరూపరాణి అన్నారు. ఉయ్యూరు నాగళ్ల రాజేశ్వరమ్మ జానకీరామయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ మహిళా నేత నాగళ్ల రాజేశ్వరమ్మ 7వ వర్ధంతి పురస్కరించుకుని ఐద్వా ఉయ్యూ రు మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాజేశ్వరమ్మ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
గుజరాత్ లోని సముద్రతీర ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి వాతారవణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ, అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ జాలర్లు వినకుండా సముద్రంలో వేటకు వెళ్లడం వల్ల ఈ తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారులు అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అయితే, సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గిర్-సోమనాథ్ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీయడంతో సముద్రంలోకి పడవలు మునిగిపోయాయి. మొత్తంగా 12 మత్స్యకారుల బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. 12 బోట్లలో మొత్తం 23 మంది మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 11 మందిని సురక్షితంగా కాపాడు. మిగతా 12 మంది మత్స్యకారుల కోసం అధికారులు గాలిస్తున్నారు. మరోవైపు దక్షిణ గుజరాత్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'గుజరాత్లో విషాదం... 12 బొట్లు మునక... 12 గల్లంతు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడ యువతి పెట్టిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నట్టు ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా, ఈ కేసులో మరో షాకింగ్ విషయం బయటపడింది.
బాధితురాలికి ఇప్పటి వరకు అండగా ఉండి, ఆమెతో ఫిర్యాదు చేయించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలుస్తోంది. దీంతో బాధితురాలి నుంచి మరోమారు వాంగ్మూలం తీసుకోవాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీదేవి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, సోమాజీగూడలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ తనకు సాయం చేస్తున్నట్టు నటించిన రాజశేఖర్రెడ్డి, అలియాస్ డాలర్ భాయ్ కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్టు ఇటీవల పేర్కొన్న బాధితురాలు, అతడు చెప్పిన పేర్లనే ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పింది. దీంతో పోలీసులు డాలర్ భాయ్ను ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు.
అయితే, ఫిర్యాదు సమయంలో ఆమె చెప్పిన దానికి, విలేకరుల సమావేశంలో చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో బాధితురాలి నుంచి మరోమారు వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల జాబితాలోనూ మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్తుల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి న్యాయస్థానంలోనూ 164 స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు రెడీ అవుతున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'మిర్యాలగూడ యువతి పెట్టిన కేసులో మరో షాకింగ్ విషయం'.
| 2 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.