inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
|---|---|---|---|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు...?
|
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి ఆళ్లనాని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ సాక్షిగా. వైయస్ జగన్పై వారాహి యాత్రలో పవన్ దుష్ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై, సమస్యలపై పవన్కు కనీస అవగాహన లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ జనసేన సభకు జిల్లా నలుమూలల నుంచి జనాన్ని తరలించారన్నారు. ఏలూరులో సమస్యలపై తమ్మిలేరు రక్షణ గోడను వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించామన్నారు. దశాబ్దన్నర కాలం పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు. ఏనాడూ తమ్మిలేరు ముంపుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
చితిపై పడుకొని స్వయంగా తనకు తాను నిప్పు పెట్టుకొని వృద్ధుడు మరణించిన ఘటన అందరిని కలిసి వేస్తోంది. కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను పిండేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే. గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కుమారులకు వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల భూమిని పంచేశారు.
వృద్ధాప్య పింఛను తీసుకుంటూ గ్రామంలోనే ఉంటున్న పెద్ద కొడుకు కనకయ్య వద్ద వెంకటయ్య ఉండేవారు. అయితే, తండ్రి పోషణ బాధ్యత తనదొక్కడిదే కాదన్న విషయంలో ఐదు నెలల క్రితం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ సందర్భంగా నెలకొకరు చొప్పున వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషులు తీర్పు చెప్పారు.
గ్రామంలో పెద్ద కుమారుడి వద్ద ఉంటున్న వెంకటయ్య నెల రోజులు గడిచిపోవడంతో నవాబుపేటలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 2న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లి రాత్రికి అక్కడే ఉన్నారు. ఆయనతో ఆ రాత్రి తన బాధలు చెప్పుకున్నారు. తర్వాతి రోజు అక్కడి నుంచి బయలుదేరి నవాబ్పేటలోని కుమారుడి వద్దకు వెళ్తున్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే, సాయంత్రమైనా ఆయన అక్కడికి చేరుకోలేదు. నిన్న మధ్యాహ్నం గ్రామంలోని ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఉన్న వెంకటయ్య మృతదేహం కనిపించింది. తాటికమ్మలను ఒక్కచోట కుప్పగా వేసి దానికి నిప్పంటించి అందులో దూకి వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'చితిపై పడుకొని నిప్పు పెట్టుకుని వృద్ధుడి ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు సమాచారం. జిల్లా స్థాయి నేతలతోను ఆయన సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈడీ తనిఖీల్లో ముఖ్యంగా జూదం ఆడటానికి ఉపయోగించే టోకెన్లు పెద్ద మొత్తంలో దొరికాయి. ఈ దందాలో వందల కోట్ల హవాలా జరిగిందని ఈడీ తేల్చింది. మాధవరెడ్డి, చికోటీ ప్రవీణ్ కు ఈడీ నోటిసులిచ్చింది. సోమవారం నుంచి వారిని విచారించనుంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'క్యాసినో వ్యవహారంలో 16 మంది ఎమ్మెల్యేలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో 61. 68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. కాగా, బాలికలు 68. 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54. 66 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించామన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలు, టైం టేబుల్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే ఫెయిలైన విద్యార్థులను వారి తల్లిదండ్రులు దగ్గరకు తీసుకొని భరోసా కల్పించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆవేశాలకు లోను కావొద్దని, మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావాలని సూచించారు. విద్యార్థులకు తల్లిదండ్రులు బాసటగా నిలిచి, వారిలో మనో ధైర్యాన్ని అందించాలన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
మన దేశానికి తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో కొనసాగుతున్న సవాళ్ళకు తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి జరుగుతున్న పరిణామాలు జత కలిశాయని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే చెప్పారు. దీర్ఘకాలిక పరిష్కారం కుదిరే వరకు ఇటువంటి సంఘటనలు కొనసాగుతాయని చెప్పారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు.
తూర్పు లడఖ్లో గత మే నెలలో చైనాతో ప్రారంభమైన ప్రతిష్టంభనను ప్రస్తావిస్తూ, మునుపెన్నడూ ఎరుగని పరిణామాలు సంభవించడంతో పెద్ద ఎత్తున వనరులను అక్కడికి పంపించవలసి వచ్చిందన్నారు. దళాల మధ్య సమన్వయం ఏర్పరచవలసి వచ్చిందని, తక్షణమే స్పందించవలసి వచ్చిందని, ఇవన్నీ కోవిడ్-19 మహమ్మారి సమయంలో చేయవలసి వచ్చిందని వివరించారు.
మనకు చైనాతో సరిహద్దు సమస్య ఉందని తెలిపారు. ఏదైనా దుస్సాహసంతో కూడిన సంఘటన జరిగితే గతంలో మాదిరిగానే ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సరిహద్దు ఒప్పందం కుదరాలని, దీర్ఘకాలిక పరిష్కారం వచ్చే వరకు ఇటువంటి సంఘటనలు కొనసాగుతాయని చెప్పారు. ఉత్తర సరిహద్దుల్లో శాశ్వత ప్రశాంతత ఏర్పడే విధంగా మనం కృషి చేయాలన్నారు.
సుదీర్ఘ సేకరణ ప్రక్రియలు, అధికారగణం స్పీడ్ బ్రేకర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరించకుండా మనల్ని నిరోధిస్తున్నాయని, ఈ అపాయం వాస్తవమని వ్యాఖ్యానించారు. వ్యాపారం చేయడం సులువుగా మార్చాలనే లక్ష్యంతో వ్యవస్థీకృత మార్పులు తేవడం కోసం చాలా కృషి జరిగిందని చెప్పారు. అయితే ఇది కొనసాగుతున్న కృషిగా మిగిలిపోతోందని చెప్పారు. తర్కాన్ని ధిక్కరించే, ఆధునిక ఉత్తమ ఆచరణలకు భిన్నమైన పాత కాలపు నిబంధనలు, ప్రక్రియలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఇటీవల అత్యవసర అధికారాలను రక్షణ దళాలకు ఇవ్వడం వల్ల చాలా సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. అత్యవసరంగా ఆయుధాలు, ఇతర పరికరాలను సేకరించేందుకు డిఫెన్స్ సర్వీసెస్కు ఆర్థికాధికారాలను కల్పించడం వల్ల సత్ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. ఈ అధికారాలను మొదట గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు కల్పించారని, ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టు వరకు పొడిగించారని చెప్పారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'చైనాతో కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణ : ఇండియన్ ఆర్మీ చీఫ్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 483 మంది, కామారెడ్డిలో 341 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 67 మంది ఓటర్లు ఉండగా, చందూర్ మండల పరిషత్లో అత్యల్పంగా నలుగురు ఓటర్లు ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 12న ఫలితాలు వెలువడనున్నాయి.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
మనిషి తన స్వంత అభివృద్ధితో వచ్చిన సామాజిక జీవి. అతను తన స్వంత ఆలోచనలు మరియు ఆలోచనలతో ఈ దశకు వచ్చాడు. అతను తన పురోగతితో నష్టపరిహారాన్ని పొందడమే కాకుండా, అతని పురోగతికి అడ్డుగా వచ్చిన అనేక వ్యాధులకు గురికావడం వంటి ప్రతికూల అంశాలను కూడా పొందాడు. వాటిలో ఒకటి ఈ డిప్రెషన్. ఇది నయం చేయగల వ్యాధి మరియు ప్రారంభ దశలో వీలైనంత త్వరగా చికిత్స పొందవచ్చు. ఇది సహజ మరియు మూలికా నివారణను కలిగి ఉంది.ముఖ్యంగా వయోజన జనాభాపై దాడి చేసే ఆందోళన రుగ్మత కలిగిన వ్యాధులలో ఈ డిప్రెషన్ ఒకటి. మన వయస్సు ఎంతైనా, ఎక్కడి వారైనా సరే. డిప్రెషన్ అనేది మానసిక రుగ్మత, ఇది వ్యక్తిలో ప్రబలంగా ఉంటుంది మరియు ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు. ఇక్కడ ఈ స్థితిలో అతను మానసిక రుగ్మతకు గురవుతాడు, అది అతని మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితిలో అతను అసాధారణ భావాలు లేదా సాధారణ భావాలను కలిగి ఉంటాడు, ఇది ప్రశాంతత మరియు లోతైన సమస్యల వర్గంలోకి వస్తుంది. ఒక వ్యక్తికి ఈ వ్యాధి తీవ్రంగా దాడి చేస్తే, అతను తన రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాడు లేదా అతను తన సాధారణ జీవితానికి దూరంగా ఉంటాడు మరియు ఇది నిస్పృహ క్రమం యొక్క లక్షణాలుగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తిత్వ లోపానికి దారితీస్తుంది మరియు స్వీయ-అభివృద్ధి లోపిస్తుంది.ప్రారంభ దశలో మనిషికి ఇది వచ్చినప్పుడు అది కేవలం విచారం గానే పరిగణించబడుతుంది. కానీ ఇది లోతుగా వెళ్లకూడదు, ఎందుకంటే అతను తన రోజువారీ కార్యకలాపాల నుండి అసాధారణంగా మారతాడు. కాబట్టి, అతను దానికి ప్రారంభ దశలో చికిత్స పొందాలి. అతను చిన్న విషయాలకు కలత చెందవచ్చు, కానీ అతని డిప్రెషన్ వ్యాధికి ఇవి పెద్దగా దోహదపడకూడదు. మీరు చికిత్స కోసం సంప్రదించిన వైద్యుడు ఇచ్చే సరైన చికిత్సతో ఈ వ్యాధిని నయం చెయ్యడానికి చాల అవకాశాలు ఉన్నాయ్ . ఈ డిప్రెషన్కు కారణం ఖచ్చితంగా కనుగొనబడలేదు. మునుపటి రోజుల్లో మనిషి తన ఆలోచనలు మరియు భావోద్వేగాలతో చెదిరిపోవడమే ప్రధాన కారణం. కానీ దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి మరియు ఇది జీవసంబంధమైన, పర్యావరణ మరియు జన్యుపరమైన వంటి ఈ కారకాలపై ఆధారపడి ఉండవచ్చు. ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధులతో ప్రభావితమైనప్పుడు కూడా ఇది సంభవించవచ్చు, అది నయం కావడానికి కొంత సమయం పడుతుంది. మందులు వాడినా వ్యాధి నయం కానప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.టెన్షన్, విచారం, కొత్త విషయాలు లేదా అలవాట్లు లేదా రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి లేకపోవడం, అనవసరంగా అలసిపోయినట్లు, చేసే పనులలో నిష్క్రియాత్మకంగా, ఏకాగ్రతతో ఉండలేనప్పుడు, తనపై అపరాధభావంతో బాధపడటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు అతను ఈ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పవచ్చు. ఆత్మహత్య గురించి ప్రయత్నించడం లేదా ఆలోచించడం కూడా దేనిలో ఒక భాగమే .వైద్యుడు సూచించిన సహజమైన లేదా మూలికా మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఈ డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. అవసరమైతే రోగికి కౌన్సెలింగ్ కూడా తీసుకోవచ్చు. మీ దృష్టిని సహజమైన లేదా మూలికా చికిత్సల వైపు మళ్లించడం మంచిది, ఎందుకంటే అవి మీకు ఎటువంటి దుష్ప్రభావాలు రానివ్వవు. సహజమైన నివారణల ద్వారా వ్యాధిని నయం చేయవచ్చు, తద్వారా అవి మీకు హాని కలిగించవు మరియు వీలైనంత త్వరగా మిమ్మల్ని నయం చేస్తాయి.మీరు చేయగలిగే ప్రధాన విషయం ఏమిటంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం. మొదటి దశలో అవసరమైన పరీక్షలు క్రమం తప్పకుండా ఉండాలి. ఉత్సాహంతో మరియు అలసటతో దూరంగా ఉండటం. రోజువారీ కార్యకలాపాలు లేదా ఇతర పనులు చేయడంలో విశ్వాసం కలిగి ఉండటం. వారి పనిలో, ఆలోచనలలో చురుకుగా ఉండే వ్యక్తులను మనం ప్రోత్సహించినప్పుడు ఈ డిప్రెషన్కు సహాయం చేయవచ్చు. వ్యాధిని నయం చేయగల మంచి వాతావరణాన్ని కలిగి ఉండాలి.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'మనిషికి ఉండే డిప్రెషన్ని సహజ చికిత్స విధానంలో కూడా తగ్గించవచ్చు తెలుసా...?'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రేవ్ పార్టీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి
|
జూబ్లీహిల్స్ పబ్లో రేవ్ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లు, ఉద్యోగుల కోసం ఓ ఫార్మా కంపెనీ పబ్ను బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. 22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ ప్రతి ఏటా రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ యువతులంతా నెల్లూరుకు చెందిన వారు. సినిమా అవకాశాలు, ఈవెంట్స్లో డ్యాన్స్ చేసేందుకు వచ్చిన యువతులు వ్యభిచార రొంపిలోకి దిగారు. ఫార్మా కంపెనీ పేరును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అమెరికా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన ఆయనను స్వాగతించేందుకు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ, పలువురు పాకిస్థానీ అమెరికన్లు మాత్రమే వచ్చారు తప్ప అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. విమానాశ్రయం వద్దకు ఒక ప్రోటోకాల్ అధికారి మాత్రమే వచ్చారు. ఖాతార్ ఎయిర్ వేస్ విమానంలో అమెరికా వచ్చిన ఇమ్రాన్. తమ రాయబారి అసద్ మజీద్ఖాన్ అధికారిక నివాసంలోనే బసచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఖాన్ సమావేశం కానున్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'పాకిస్థాన్ ప్రధానికి అమెరికా గడ్డపై ఘోర పరాభవం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ షర్మిల. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో పాటు తమకు మద్దతుగా నిలిచే వారితో భేటీలు నిర్వహిస్తున్న షర్మిల. ఏప్రిల్ 9న కొత్త పార్టీకి సంబంధించి ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సాధారణంగా పార్టీ పెట్టిన తరువాత ఆ పార్టీ నిర్మాణానికి సంబంధించి కమిటీల ఏర్పాటుపై నేతలు దృష్టి పెడుతుంటారు. కానీ వైఎస్ షర్మిల మాత్రం పార్టీ ప్రకటన కంటే ముందుగానే. ఈ విషయంలో దూకుడును ప్రదర్శిస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్ కుమార్తె. ఇందుకోసం కమిటీల ఏర్పాటుపై ఫోకస్ చేశారు.
గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16లోపు కమిటీలు ఏర్పాటు పూర్తి కావాలని తనకు సన్నిహితంగా ఉండే నేతలకు స్పష్టం చేశారు. ఈ కమిటీల ఏర్పాటు బాధ్యతలను తన అనుచరుడు పిట్టా రాంరెడ్డికి షర్మిల అప్పగించారు.
పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి ఉన్న అభిమానులతో కమిటీలు ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 1200 మందికి బాధ్యతలు అప్పగించే యోచనలో షర్మిల ఉన్నట్టు తెలుస్తోంది. మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు తమకు ఆదరణ ఎక్కువగా ఉందని భావించిన చోట గ్రామస్థాయిలోనూ కమిటీల ఏర్పాటు చేయాలని ఆమె తన సన్నిహిత నేతలకు సూచించినట్టు సమాచారం. మొత్తానికి రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల పక్కా ప్లాన్తోనే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'పార్టీ పెట్టకముందే వాటిపై కీలక నిర్ణయం...'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
అనంతపురం జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. పామిడి దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కొట్టాలపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలగొండకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు.ఇక పెద్దవడుగూరు మండలం మిడుతూరు దగ్గర పాదచారులపైకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులను పామిడి మండలం ఎదురూరుకు చెందినవారిగా గుర్తించారు. రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
బిజెపిలో చేరిన ఇద్దరు ఎంజిపి ఎమ్మెల్యేలు
|
గోవాలో రెండవసారి అర్థరాత్రి డ్రామా నడిచింది. అధికార బిజెపి మిత్రపక్షమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టఈ (ఎంజిపి) ఎమ్మెల్యేలు ఇద్దరు తమ పార్టీకి గుడ్బై చెప్పారు. తాము బిజెపిలో చేరుతున్నట్లు వారు స్పీకర్కు లేఖ ఇచ్చారు. ఈ వ్యవహారం మొత్తం అర్థరాత్రి దాటిన తరువాత జరగడం గమనార్హం. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో మరణించిన తరువాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగిన విషయం విదితమే. ఇప్పుడు రెండవసారి అర్థరాత్రి ఇద్దరు ఎంజిపి ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. తమ శాసనసభ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని కోరుతూ ఎంజిపి ఎమ్మెల్యేలు మనోహర్ అజ్గాంకర్, దీపక్ పౌస్కర్లు రాత్రి 1:45 గంటలకు స్పీకర్కు లేఖ అందజేశారు. ఈ లేఖపై మూడవ ఎమ్మెల్యే సుదిన్ ధవలికర్ సంతకం చేయలేదు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
జడ్పిటిసి సభ్యుని కారు ఢీ కొట్టిన ఆటో
|
నిజాంపట్నం జడ్పిటిసి సభ్యుడు నర్రా సుబ్బయ్య కారు ప్రమాదానికి గురైంది. పొన్నూరు మండలం మునిపల్లి వద్ద శుక్రవారం సుబ్బయ్య కారును కూరగాయల ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే
|
తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండే బంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది. పసుపు వర్ణంలో మెరుస్తూ తీయగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. రుచిలో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న బంగినపల్లి మామిడికి భౌగోళిక గుర్తింపు లభించింది. బంగినపల్లి మామిడికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా. తాజాగా చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ జియో ట్యాగ్ మంజూరు చేసింది.
బంగినపళ్లి మామిడి మూలాలు ఏపీకి చెందినవని జియో ట్యాగ్ ద్వారా స్పష్టం అవుతుంది. దాదాపు వందేళ్ల నుంచి బంగినపల్లి మామిడి రకాలను తెలుగునాట సాగు చేస్తున్నారు. బనగానపల్లె, బనగానపల్లి మామిడి పండ్లు అని కూడా పిలిచే ఈ పండ్లను కర్నూలు జిల్లాలోని బనగానపల్లె, పాణ్యం, నంద్యాల తదితర ప్రాంతాల్లో పండిస్తారు. ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, మెదక్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ బంగినపల్లిని విరివిగా సాగు చేస్తున్నారు.విదేశాల్లోనూ ఈ మామిడి రకం సాగు అవుతున్నప్పటికీ మన దగ్గర నుంచి ఏటా 5500 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. బంగినపల్లి మామిడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు జీఐ రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సిందిగా 2011లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
బనగానపల్లె ప్రాంత నవాబులు తొలిసారిగా ఆ ప్రాంతంలో ఈ రకం మామిడిని సాగులోకి తీసుకొచ్చారు. నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ఈ రకాన్ని పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4 లక్షల హెక్టార్లలో బంగినపల్లి మామిడిని పండిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 15 వేల హెక్టార్లలో ఈ రకం సాగవుతోంది. బంగినపల్లి మామిడికి జిఐ ట్యాగ్ లభించడం వల్ల విదేశాల్లో ఈ రకానికి డిమాండ్ మరింత పెరిగి, రైతులకు మెరుగైన మార్కెట్ ధర లభించే అవకాశం ఉంది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఎమ్మార్పీఎస్ నేతలు యత్నించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 20 మార్కులు తగ్గించాలని కోరారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసులును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. అసెంబ్లీ దగ్గర సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టు పక్కల నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఎమ్మార్పీఎస్ యత్నం...అరెస్ట్ చేసిన పోలీసులు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
వాయుసేన విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు లభ్యం
|
ఈ నెల 11వ తేదీన అసోంలోని వాయుసేన ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకుని, నిమిషాల వ్యవధిలోనే కూలిపోయిన ఏఎన్ -32 విమానంలో ప్రయాణించిన వారిలో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగతా ఏడుగురి శరీర భాగాలు లభ్యమయ్యాయని తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో వీరి శరీర భాగాలు చెల్లాచెదరుగా పడివున్నాయని అధికారులు తెలిపారు. రష్యాలో తయారైన ఈ టర్బోప్రాప్ ట్రాన్స్ పోర్ట్ విమానం, అసోంలోని జోర్హాట్ నుంచి మేచుకాకు బయలుదేరి కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల తరువాత విమానంలోని అందరూ మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. జోర్హాట్ లోని ఎయిర్ బేస్ కు మృతదేహాలు, శరీర భాగాలను చేర్చామని, వాటిని బంధువులకు అప్పగించనున్నామని ఓ అధికారి తెలిపారు. విమానంలోని సీవీఆర్ (కాక్ పీట్ వాయిస్ రికార్డర్), బ్లాక్ బాక్స్ లను గతవారంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో విమానం కూలిన కారణంగానే, విమానాన్ని గుర్తించడంలోనూ, మృతదేహాలను వెలికి తేవడంలోనూ ఆలస్యం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండల పరిధిలోని ముట్రాజ్ పల్లి గ్రామంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద పదవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆదివారం రోజున మాజీ వైస్ ఎంపీపీ సున్నం సతీష్ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు నిర్వహించారు. బోనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షం వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండి రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. శివసత్తుల నృత్యాలతో భాజ బద్ధంత్రీలతో డిజె సౌండ్ సిస్టం లో యువకుల నృత్యాలతో బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు సారరామ గౌడ్ జిల్లా కోఆప్షన్ నెంబర్ మన్సురల్లి, నాయకులు మైసా గౌడ్, సలీం శంకర్ గౌడ్, రమణ ముత్రాజ్పల్లి ఉపసర్పంచ్ వెంకటేశం , తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'బోనమెత్తిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
యూపీలో బీజేపీయే...రెండో స్థానంలో ఎస్పీ...మూడో స్థానంలో బీఎస్పీ
|
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి రానున్నదని ఏబీపీ-సీఓటర్ ఓపీనియన్ పోల్ సర్వే తేల్చింది. జనవరి 2022 నాటికి బీజేపీ ఓటు షేర్ బాగా పెరిగింది. అత్యధికంగా 41.5 శాతం ఓట్లను బీజేపీ చేజిక్కించుకోనుంది. ఇక మాజీ సీఎం అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) 33.3 శాతం ఓటు షేర్ సాధించనుంది. ఇక బీఎస్పీ 12.9 శాతం, కాంగ్రెస్ 7.1 శాతం ఓటు షేర్ నమోదు చేయనున్నాయి. ప్రియాంక గాంధీ వాద్రా విస్తృత ఎన్నికల ప్రచారం కూడా ఆ పార్టీ ఓటు షేర్ ను పెంచే అవకాశం లేనట్లే తెలుస్తోంది. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఏబీపీ-సీ ఓటర్ ఓపినియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెలువరించింది. దేశంలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ పార్టీ మరోసారి సునాయాసంగానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించనుందని తాజా సర్వే తెలిపింది. మొత్తం 403 సీట్లలో 223-235 సీట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉంది. హోరాహోరీగా పోటీ పడుతున్న అఖిలేష్ యాదవ్ ఎస్పీకి 145-157 వరకు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఘోరంగా విఫలమై 8-16 స్థానాలకే పరిమితం కానుంద.ి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉండనుంది. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లే దక్కే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. సుమారు లక్ష మంది వరకు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యువకుల అభిప్రాయాలనే తీసుకున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఓపీనియన్ సర్వే ఫలితాలను వెలువరించింది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. హంగ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎమ్డీసీ) అత్యాధునిక అంబులెన్స్లు ఏర్పాటుచేసింది. ఆరోగ్య రథం పేరుతో ఏర్పాటుచేసిన ఈ అంబులెన్స్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. ఒక్కోటీ రూ.45లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన రెండు అంబులెన్స్లోని సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద ఏపీఎండీసీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం అభినందించారు. రాష్ట్రంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాల్లో వీటిని వినియోగించాలని సూచించారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగరావు, స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ ఛైర్మన్ సీఎల్ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వాహనంలో సాధారణ రోగులకు మందులివ్వడంతో పాటు కేన్సర్ నిర్ధారణ సహా 200 రకాల పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'అంబులెన్స్లు ప్రారంభించిన చంద్రబాబు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
ఇన్కమ్టాక్స్ షోకాజ్ నోటీస్పై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని మంత్రి గుడివాడ అమర్నాధ్ ప్రశ్నించారు. రూ.118 కోట్లు చాలా చిన్న మొత్తమని. ఇది చిన్నతీగ మాత్రమే అని. పెద్ద డొంక ఉందని వ్యాఖ్యలు చేవారు. ఇన్కమ్టాక్స్ నాలుగు నోటీసులు ఇచ్చిందని. మీరు నోటీసు ఇవ్వడానికి ఎవరని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 118 కోట్లు ఎలా బాబుకు వచ్చాయో. ఇన్కమ్టాక్స్ నోటీసులో పేర్కొన్నారన్నారు. చంద్రబాబు పీఏ అన్ని వివరాలు చెప్పారని. నోటీస్లో లోకేశ్ పేరు కూడా ఉందన్నారు. నంగనాచి కబుర్లు బాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవి వైసీపీ ఆరోపణలు కాదని. కేంద్ర ఇన్కమ్టాక్స్ సంస్ధ ఇచ్చిన నోటీసులు అని చెప్పుకొచ్చారు. సి మాన్స్ కంపెనీలో 3 వేల కోట్లు స్కాంలో బాబు పాత్ర ఉందని. అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచేచారని ఆరోపించారు. దొంగ దొరికారని, తప్ప కుండా శిక్ష అనుభవించక తప్పదన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'చంద్రబాబు నంగనాచి నాటకాలకి తెర పడింది'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
ఏపీ శాసనసభలో నెలకొన్న ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెం.1పై చర్చ నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే. ఈ పరిణామాలు దురదృష్టకరమైనవని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవని పేర్కొన్నారు.
ప్రజల గొంతు నొక్కే జీవో నెం.1పై చర్చను కోరిన విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఆక్షేపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
అర్థవంతమైన చర్చలకు ఉద్దేశించిన వేదికలు చట్టసభలు అని, చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదని హితవు పలికారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ విధమైన దాడులు చట్టసభల నుంచి వీధుల్లోకి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయని పేర్కొన్నారు. ముందుగా చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ అధికారులపైనా ఉందని పవన్ స్పష్టం చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే ఘటన... పవన్ కళ్యాణ్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
దేశంలోని వివిధ వర్గాల నుండి విమర్శలను ఎదుర్కొన్న తరువాత, దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శనివారం గర్భిణీ స్త్రీల నియామకంపై తన సర్క్యులర్ను నిలిపివేయాలని నిర్ణయించింది.'ఎస్.బి.ఐ' ఇటీవల గర్భిణీ స్త్రీలకు సంబంధించిన నిబంధనలతో సహా 'బ్యాంక్లో రిక్రూట్మెంట్ కోసం ఫిట్నెస్ ప్రమాణాలను' సమీక్షించింది. కొత్త నిబంధనల ప్రకారం, మూడు నెలల కంటే ఎక్కువ గర్భం ఉన్న మహిళ అభ్యర్థిని "తాత్కాలికంగా అన్ఫిట్"గా పరిగణిస్తారు మరియు డెలివరీ తర్వాత నాలుగు నెలలలోపు బ్యాంకులో చేరవచ్చు. ఈ సర్క్యూలర్ కొంతమంది ఎంపీలు, బ్యాంకు యూనియన్లు మరియు ఢిల్లీ మహిళా కమిషన్తో సహా వివిధ వర్గాల నుండి వ్యతిరేకతను పెంచింది. ప్రజల మనోభావాల దృష్ట్యా, గర్భిణీ స్త్రీల అభ్యర్థుల రిక్రూట్మెంట్కు సంబంధించి సవరించిన సూచనలను నిలిపివేయాలని మరియు ఈ విషయంలో ఇప్పటికే ఉన్న సూచనలను కొనసాగించాలని బ్యాంక్ నిర్ణయించిందని SBI ఒక ప్రకటనలో తెలిపింది. తన తాజా మెడికల్ ఫిట్నెస్ మార్గదర్శకాలలో, మూడు నెలల కంటే తక్కువ గర్భం ఉన్నట్లయితే అభ్యర్థి ఫిట్గా పరిగణించబడతారని బ్యాంక్ తెలిపింది."అయితే, గర్భం 3 నెలల కంటే ఎక్కువ ఉంటే, ఆమె తాత్కాలికంగా అన్ఫిట్గా పరిగణించబడుతుంది మరియు బిడ్డను ప్రసవించిన 4 నెలలలోపు ఆమె చేరడానికి అనుమతించబడవచ్చు," డిసెంబర్ 31 నాటి కొత్త రిక్రూట్లు మరియు ప్రమోట్ల కోసం మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరం. అయితే ఇంతకుముందు, 6 నెలల వరకు గర్భం ఉన్న మహిళా అభ్యర్థులు వివిధ షరతులకు లోబడి బ్యాంకులో చేరడానికి అనుమతించబడ్డారు. ఆ దశలో ఆమె బ్యాంకు ఉద్యోగాన్ని చేపట్టడం వల్ల ఆమె గర్భం లేదా పిండం యొక్క సాధారణ ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం కలగదని, ఆమె గర్భస్రావం జరిగే అవకాశం లేదని లేదా ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం లేదని స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ నుండి సర్టిఫికేట్ అందించడం షరతుల్లో ఉంది. ఆమె ఆరోగ్యం. సవరించిన నిబంధనలను మహిళల పట్ల వివక్షగా వ్యాఖ్యానించినందుకు మీడియాలోని ఒక విభాగాన్ని నిందించిన SBI, సూచనలు స్పష్టంగా లేని లేదా చాలా పాతవి ఉన్న వివిధ ఆరోగ్య పారామితులపై స్పష్టతని అందించడానికి సవరించిన మార్గదర్శకాలు ఉద్దేశించబడ్డాయి.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'గర్భిణీ స్త్రీల రిక్రూట్మెంట్పై సర్క్యులర్ను సస్పెండ్ చేసిన 'ఎస్.బి.ఐ''.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
వికారాబాద్: జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీలో పోలీసులు గడిచిన రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అన్నపూర్ణ ఆదేశాల మేరకు డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో సరైన పత్రాలు లేని 22 బైక్లను, కారు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'వికారాబాద్లో నిర్బంధ తనిఖీలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
అతి చిన్న వయస్సులో మరణించిన యూట్యూబ్ ఫిట్నెస్ స్టార్
|
మనం ఎంతగా ఫిట్ గా ఉన్నా జీవిత కాలం ఎంత అన్నాది ఎవరూ చెప్పలేని పరిస్థితి. జర్మనీకి చెందిన యూట్యూబ్ ఫిట్నెస్ స్టార్, జోస్తెటిక్స్గా చిరపరిచితుడైన జో లిండ్నెర్ 30 ఏళ్ల అతి చిన్న వయసులోనే మరణించాడు. శుక్రవారమే అతడు మరణించగా తాజాగా ఆయన ప్రియురాలు ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఫిట్నెస్కు సంబంధించి క్రమం తప్పకుండా ట్రిక్స్, టిప్స్ చెప్పే జో లిండ్నెర్కు ఇన్స్టాగ్రామ్లో 8.5 మిలియన్లు, యూట్యూబ్లో 9.40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
లిండ్నెర్ ప్రియురాలు నిచా ఇన్స్టా పోస్టు ప్రకారం. రక్తనాళాలు ఉబ్బడం (అనూరిజం) కారణంగా జో మరణించాడు. అనూరిజం అనేది రక్తనాళాల గోడలో బలహీనత కారణంగా రక్తనాళాలు ఉబ్బిపోతాయి. బలమైన, ప్రపంచంలోనే అద్భుతమైన, నమ్మశక్యం కాని వ్యక్తిగా లిండ్నెర్ను ఆమె అభివర్ణించింది. ఆయనతో తాను కలిసి ఉన్నానని, తన కోసం నెక్లెస్ కూడా తయారుచేయించాడని రాసుకొచ్చింది. తనకు మెడనొప్పిగా ఉందని మూడు రోజుల క్రితం చెప్పాడని అయితే, అప్పటికే ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, జూన్లో సహ యూట్యూబర్ బ్రాడ్లీ మార్టిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిండ్నెర్ మాట్లాడుతూ తాను కండరాల వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పాడు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
చైనాలో మరిన్ని ప్రమాదకర వైరస్లు
|
చైనాలో ప్రాణాంతక వైరస్లు మరోసారి విజృంభించాయి. కొందరు శాస్త్రవేత్తలు చైనాలో జంతువుల మాంసాన్ని విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు నిర్వహించారు. ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో పాల్గొన్నారు. వారు 16 జాతులకు చెందిన 1725 వన్యప్రాణులను పరిశోధించారు. అయితే ఈ పరీక్షలో శాస్త్రవేత్తలు 71 రకాల వైరస్లను గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్లని వారు వెల్లడించారు. 45 రకాల వైరస్లు కొత్తవని వెల్లడించింది. పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్లో అత్యంత ప్రమాదకరమైన వైరస్లు ఉన్నట్లు గుర్తించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ పై ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. ఇస్లాం మతం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని పేర్కొంటూ మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఈ మేరకు ఫత్వా జారీ చేశారు. 2009లో మాజీ మేయర్ మల్లికా బేగం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేయగా జలీల్ ఖాన్ మతపెద్దలపై ఒత్తిడి చేసి మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించారని, ఫత్వా కారణంగా 2009లో మల్లికాబేగం ఓటమిపాలైందని ఆమె విమర్శలు చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలీల్ ఖాన్ కుమార్తె షబానా పోటీచేసేందుకు సిద్ధమవుతుండడంతో షబానా పై కూడా ఎందుకు ఫత్వా జారీచేయాలని మల్లికాబేగం ముస్లిం మతపెద్దలపై ఒత్తిడిచేసినట్లుగా తెలుస్తుంది. అప్పుడు తన మీద విషం కక్కిన జలీల్ ఖాన్ ఇప్పుడు తన కుమార్తెను ఎలా రాజకీయాలలోకి తెచ్చారని మల్లికా ప్రశ్నించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'జలీల్ ఖాన్ కుమార్తె పోటీ చేయద్దని ఫత్వా'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
సీఎం సహాయ నిధి చెక్కు అందించిన సిపిఎం నాయకులు
|
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వుడ్మలగిద్ద గ్రామానికి చెందిన గొల్ల రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దింతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చొరవతో మంజూరైన 60 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును ఆదివారం సిపిఎం రాష్ట్ర నాయకులు గోపాల్ చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. సిపిఎం పార్టీ పేదల పక్షాన ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోపాల్, నాయకులు ప్రకాష్, బుగ్గప్ప, మల్లేష్ దామోదర్, గోపాల్, అశోక్, ఉషాప్ప, వెంకతప్ప, నర్సిములు, దేవేంద్రప్ప గ్రామస్థులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
రాష్ట్రానికి అబద్ధాల ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చిందని వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అబద్ధాలతోనే గడిచిపోతున్నాయని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని ఆపేశారని. పోలవరం ప్రాజెక్టు కూడా ఆగిపోయిందని విమర్శించారు. ఒకప్పుడు ఏమీ లేని అదానీ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు అయిపోయారని అన్నారు. అదానీకి రాష్ట్రం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం కట్టబెడుతోందని. ఆంధ్రప్రదేశ్ అదానీప్రదేశ్ అయిపోయిందని చెప్పారు.
ఏపీలో కోటి మంది పేదలు ఆకలితో నిద్రపోతున్నారని. రాజన్న రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ల ధర ఆకాశాన్నంటుతోందని. ఇదే అంశం 2024లో యూపీఏను గెలిపిస్తుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 500కు తీసుకొచ్చే ఫైల్ పైనే తొలి సంతకం చేస్తామని అన్నారు. ఏపీని విడగొట్టమని దొంగ సలహాను ఇచ్చింది గులాం నబీ అజాద్ అని చెప్పారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'అబద్ధాల ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చింది: చింతా మోహన్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
రష్యా తో ఉక్రెయిన్ సామాన్య ప్రజలు సై అంటే సై అన్నట్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర ఘటనలు నెలకొంటున్నాయి. ఇదిలావుంటే రష్యా భారీ ఆయుధ సంపత్తితో తమ దేశంపైకి దండెత్తి వస్తుంటే.ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ రష్యాను అడ్డుకుంటున్నారు. అయితే రష్యా తీరుపై తమదైన శైలి ఆగ్రహంతో ఊగిపోతున్న ఉక్రెయిన్ పౌరులు కూడా రష్యా సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. రెండు రోజుల క్రితం రష్యా యుద్ధ ట్యాంక్ను సింగిల్గానే ఓ ఉక్రెయినియన్ అడ్డుకోగా.తాజాగా ఉక్రెయిన్కు చెందిన ఓ రైతు. ఏకంగా రష్యా యుద్ధ ట్యాంకును తన ట్రాక్టర్కు కట్టేసుకుని ఎంచక్కా ఎత్తుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను బ్రిటన్ ఎంపీ జానీ మెర్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా. అది ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే. ఉక్రెయిన్ను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకునే దిశగా కదులుతున్న రష్యా.పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకులను, భారీ సంఖ్యలో సైనికులను ఉక్రెయిన్కు తరలిస్తోంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకును ఆ దేశ సైనికులు అలా పక్కన ఆపేసి సేద తీరుతున్నారట. ఈ విషయాన్ని గ్రహించిన ఉక్రెయిన్ రైతు ఒకాయన. రష్యా సైనికుల కంట బడకుండా. ట్రాక్టర్తో అక్కడికి చేరుకుని యుద్ధ ట్యాంకును తన ట్రాక్టర్కు తగిలించుకుని వెళ్లాడు. అయితే ఆ రైతు అలా ఆ ట్యాంకును కొద్ది దూరం తీసుకెళ్లగానే గమనించిన రష్యా సైనికుడు ఒకరు దాని వెంట పరుగులు తీశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ. రష్యా యుద్ధ ట్యాంకును తన ట్రాక్టర్తో లాక్కెళుతున్న రైతు వెంట రష్యా సైనికుడు భయంతో పరుగులు తీయడం ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'వ్యవసాయ ట్రాక్టర్ కు తగిలించుకొని యుద్ద ట్యాంకర్ తో పరార్'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ఎల్ఓసి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
|
జూబ్లీహిల్స్ డివిజన్ బద్దం బాల్ రెడ్డి నగర్ లో నివాసముంటున్న నాగరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా విషయం తెలుసుకొని వెంటనే ఆసుపత్రిలో చికిత్స రీత్యా సీఎంఆర్ఎఫ్ నుండి లెటర్ ఆఫ్ క్రెడిట్ రూ.1, 00, 000 శుక్రవారం ఎల్ ఓ సి లెటర్, వారి కుటుంబసభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
ఏపీసీపీఎస్ ఉద్యోగులు మరోసారి సీపీఎస్ను రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు అందరు పూనుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు. జీపీఎస్ వద్దు. ఓపీఎస్ ముద్దు. అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ. సీపీఎస్ రద్దు నాకొదిలేయండి అన్న వ్యక్తి. మమ్మలనే వదిలేయమంటున్నారని మండిపడ్డారు. సీపీయస్ నే చిన్న మార్పు చేసి జీపీఎస్ అన్నారని. జీపీఎస్ వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. జేఏసీ నాయకులు ఏవిధంగా అంగీకరించారో అర్ధం కావడం లేదని తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'జీపీఎస్ వద్దు అంటున్న ఉద్యోగులు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
రోమియోలను సైతం ఇష్టపడతాం : టీఎంసీ ఎంపీ
|
శుక్రవారం ఇచ్చిన ట్వీట్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా యోగి ఆదిత్యనాథ్ కు ఘాటైన జవాబు చెప్పారు. తాము రోమియోలను ప్రేమిస్తామని స్పష్టం చేసిన మొయిత్రా ఆదిత్యనాథ్ను 'గుడ్డూజీ' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలోని కృష్ణరాంపూర్లో గురువారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో అక్కచెల్లెళ్ళు, కుమార్తెలు, మహిళల ప్రయోజనాలను కాపాడటం కోసం ఉత్తర ప్రదేశ్ తరహాలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఎంసీ రోమియోలందర్నీ కటకటాల్లోకి నెడతామని చెప్పారు. మహిళలకు బెంగాల్ ఎందుకు సురక్షిత ప్రాంతం కాదని ప్రశ్నించారు. బెంగాల్లో బాలికలకు విద్య, రవాణా ఉచితంగా అందుబాటులో ఉండాలన్నారు. బాలికల పాఠశాలల చుట్టూ తిరిగేవాళ్ళకి బుద్ధి చెప్పేందుకు యాంటీ రోమియో స్క్వాడ్ అవసరమని చెప్పారు. ఉత్తర ప్రదేశ్లో 2017లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. యోగి వ్యాఖ్యల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం ఓ ట్వీట్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారం చేపడితే యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తామంటున్నారన్నారు మీరు.''గుడ్డూజీ, మీలా కాదు, మా బెంగాలీలు హృదయాల్లో ప్రేమికులు! మేం మా సంగీతాన్ని, మా పద్యాలను, మా మిష్తీని, మా రోమియోలను సైతం ఇష్టపడతాం! '' అని పేర్కొన్నారు ఎంపీ.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఐపీఎల్ బెట్టింగ్ పై పోలీసుల రైడ్స్... !
|
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్మెంట్ లో పోలీసులు రైడ్స్ చేశారు. ఐపిఎల్ క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్, ఎస్ఓటీ, కూకట్ పల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి వారిని పట్టుకున్నారు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. బెట్టింగ్ చేస్తున్న నిందితుల నుంచి 30 లక్షల 6 వేల నగదు, 1 కారు, 3 ల్యాప్ టాప్ లు, 11 మొబైల్ ఫోన్లు, 3 కమ్యూనికేషన్ బోర్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
సరిహద్దు సమస్య పరిష్కారంపై ప్రాంతీయ కమిటీని ఏర్పాటుకు అంగీకరించిన హిమంత శర్మ, జోరంతంగా
|
అసోం, మిజోరాం రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. అస్సాం హౌస్లో జరిగిన వన్-టు వన్ సమావేశంలో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరియు అతని మిజోరం కౌంటర్ జోరమ్తంగా ఆగస్టు 9న ఐజ్వాల్లో జరిగిన మంత్రుల స్థాయి చర్చలను సమీక్షించారు.సరిహద్దు సమస్య పరిష్కారంపై చర్చలు జరిపేందుకు అస్సాం మంత్రి అతుల్ బోరా నేతృత్వంలోని మంత్రుల స్థాయి ప్రతినిధి బృందం ఐజ్వాల్ను సందర్శించింది.రెండు పొరుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి సంబంధించిన అనేక సమస్యలపై ఇద్దరూ చర్చించుకున్నారని ఆయన చెప్పారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
దున్నపోతు ఢీకొని వాహనదారుడు మృతి
|
చాగలమర్రి మండలంలోని మద్దూరు మెట్ట సమీపంలో 40వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని దున్నపోతు తగిలిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. పెద్దబోదనం గ్రామానికి చెందిన కాటసాని ఈశ్వర్రెడ్డి (42) చాగలమర్రికి ద్విచక్రవాహనంపై వచ్చి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఆయనను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడని, కేసు దర్యాప్త చేస్తున్నామని ఎస్ఐ రమణయ్య తెలిపారు. మృతదేహానికి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
'ఎస్బిఐ' లావాదేవీల నిబంధనల్లో కీలక మార్పులు
|
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఐఎంపీఎస్ లావాదేవీలపై పరిమితిని పెంచింది. కస్టమర్లు డిజిటల్ మార్గంలో చేసే రూ.5 లక్షల వరకు చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ తో సహా ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన ఎస్బీఐ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది.డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను అనుసరించేలా కస్టమర్లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ. 5 లక్షల వరకు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదని ఎస్బీఐ తాజా ప్రకటనలో పేర్కొంది. ఇక బ్రాంచ్ ద్వారా జరిపే లావాదేవీలకు సంబంధించిన సేవల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. అయితే, కొత్తగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొత్త స్లాబ్ ను తీసుకువచ్చారు. ఈ స్లాబ్ కు ప్రతిపాదిత సేవా ఛార్జీలు రూ.20+జీఎస్టీ గా నిర్ణయించారు. ఈ ఛార్జీలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఎస్బీఐ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.ఎస్బీఐ ఐఎంపీఎస్ ఛార్జీలు-ఆన్లైన్ మోడ్:రూ.5 లక్షల వరకు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు.ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా జరిపే లావాదేవీలు ఐఎంపీఎస్ ఛార్జీలు-ఆఫ్లైన్ మోడ్:రూ.1,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు.రూ.1,000-10,000 వరకు రూ.2 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.రూ.10,000-1,00,000 వరకు రూ.4 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.రూ.1,00,000-2,00,000 వరకు రూ.12 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.రూ.2,00,000-5,00,000 వరకు(కొత్త స్లాబ్) రూ.20 సర్వీస్ ఛార్జి+జీఎస్టీ.ఎస్బీఐ ఎన్ఈఎఫ్టీ సర్వీస్ ఛార్జీలు-ఆఫ్లైన్ మోడ్:రూ. 10,000 వరకు రూ. 2 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.రూ. 10,000-1,00,000 వరకు రూ.4 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.రూ.1,00,000-2,00,000 వరకు రూ.12 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.రూ. 2,00,000 పైన రూ. 20 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.ఎస్బీఐ ఆర్టీజీఎస్ సర్వీస్ ఛార్జీలు-ఆఫ్లైన్ మోడ్: రూ.2,00,000-5,00,000 వరకు రూ.20 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ.5,00,000 పైన రూ.40 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలు దాటగా, ప్రస్తుతం తెలంగాణలో 4,172 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు 526,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 459 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 232 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఎటువంటి మరణాలు సంభవించలేదు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి!'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
కరీంనగర్ : వరంగల్ సభను విజయవంతం చేసిన ప్రజలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీలు ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు మానుకోవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ను ప్రజలను ఆశీర్వదిస్తున్నారనడానికి వరంగల్ సభే నిదర్శనమని చెప్పారు. చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని స్పష్టం చేశారు. మేడిగడ్డ పూర్తయితే కరీంనగర్ జిల్లా వాటర్ హబ్గా మారుతుందన్నారు. కాకతీయ కాలువ సామర్థ్యం ఎల్ఎండీ కింద 9.40 లక్షల ఎకరాలకు నీరిస్తామని పేర్కొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'వరంగల్ సభను విజయవంతం చేసిన ప్రజలకు ఈటల కృతజ్ఞతలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
పెట్రోల్ వాహనాలను వీడి, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టిసారిస్తున్న ప్రజలకు అవి మంటల్లో కాలిపోతుండడం కలవరానికి గురి చేస్తోంది. తాజాగా 20 ఎలక్ట్రిక్ వాహనాలు కాలి బూడిదవడం సంచలనం రేకెత్తించింది. ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని నాసిక్లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లను కంటైనర్లో తరలిస్తుండగా అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. నాసిక్లోని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీ ఫ్యాక్టరీలోనే ఈ ప్రమాదం జరిగింది.
ఆ స్కూటర్లను బెంగళూరుకు తరలిస్తుండగా వాటిలో మంటలు చెలరేగాయి. మొత్తం 40 స్కూటర్లతో కంటైనర్ బయల్దేరింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి, అందులో 20 వాహనాలు దగ్ధమయ్యాయి. మూడు వారాల వ్యవధిలో మంటలు ఏర్పడి ఎలక్ట్రిక్ బైక్లు తగులబడిన ఘటనల్లో ఇది ఐదవది. మార్చి 26న పుణెలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రికల్ స్కూటర్, అదే రోజున తమిళనాడులోని వెల్లూరులో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ మంటలు చెలరేగి బూడిదయ్యాయి. మార్చి 28న తిరుచ్చిలోనూ. 29న చెన్నైలోనూ ఇవే తరహా ఘటనలు జరిగాయి.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'మంటల్లో కాలిబూడిదైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
హుబ్లీలో వేదాంత సేసా గోవా నిర్మించిన అత్యాధునిక వైద్య కేంద్రాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ప్రారంభించారు.కొత్తగా నిర్మించిన మెడికల్ సెంటర్లో అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి అని తెలిపారు. భారతదేశ పురోగతికి ఆరోగ్య సంరక్షణ మరియు నైపుణ్యం చాలా కీలకం, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, ఆత్మనిర్భర్ భారత్ యొక్క విజన్ను సాకారం చేయడానికి మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము అని అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'హుబ్లీలో వేదాంత సపోర్టెడ్ మెడికల్ సెంటర్ను ప్రారంభించిన ప్రహ్లాద్ జోషి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
సీఎం జగన్కు నారా లోకేశ్ బహిరంగ లేఖ
|
సీఎం జగన్కు టీడీపీ నేత లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. పదో తరగతి పేపర్ల లీక్, మాస్ కాపీయింగ్తో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. పేపర్ల లీక్, మాస్ కాపీయింగ్పై మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన సమాధానం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఆయనను విద్యాశాఖ నుంచి తప్పించి. ఇంకా మిగిలిన రెండు పరీక్షలు అయినా పకడ్బందీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్ధిపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవిందు నర్సింహారెడ్డి అరెస్ట్ చేసింది. ఆయనను ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో హాజరు పరచగా, ఏసీబీ న్యాయస్థనం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నర్సింహారెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా అక్రమ ఆస్తుల ఆరోపణలతో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి నివాసంతో పాటు ఆయన బినామీ ఇళ్లపై గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సిద్ధిపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్నగర్తో పాటు ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలోనూ దాడులు చేశారు. సోదాల్లో కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల 33వేలు నగదు, నర్సింహారెడ్డి బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గొల్కొండలో ఒక విల్లా, శంకర్పల్లిలో 14 ఫ్లాట్లు, జహీరాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. రెండు కార్లు సీజ్ చేశారు. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏఎస్పీ గోవిందు నర్సింహారెడ్డి అరెస్ట్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
రామచంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు
|
తెలుగుదేశం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పార్టీకి, ప్రజలకు అంకితభావంతో కూడిన సేవలను అందిస్తూ, ప్రజల మన్ననలను అందుకుంటున్న మీరు. ఆరోగ్య ఆనందాలతో, కీర్తి సంపదలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అని టీడీపీ అధినాయకుడు నారా లోకేష్ తెలియచేసారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ఏఐఏడీఎంకే నాయకురాలు శశికళ రాజభోగమేలుతున్నారని సంచలన ప్రకటనలు చేసి పత్రికలకు ఎక్కిన ఆ రాష్ట్ర జైళ్లశాఖ మాజీ డీఐజీ డీ రూప రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా ఈ పతకాన్ని అందజేశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు కోర్టు జైలు శిక్ష విధించగా ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలు సిబ్బంది శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని, ఆమె జైలులో ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారని పేర్కొంటూ రూప ఉన్నతాధికారులకు ఓ నివేదికను అందజేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె పత్రికల్లోకెక్కారు. అనంతరం ఆమెను జైళ్లశాఖ నుంచి మరో విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ప్రెసిడెంట్ మెడెల్ అందుకున్న డీఐజీ రూప'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’ విడుదల
|
టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. www. eamcet. tsche. ac. in అనే వెబ్సైట్ నుంచి విద్యార్థులు రెస్పాన్స్ సీట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు జులై 30, 31 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు సాఫీగా ముగిశాయి. రెండురోజుల్లో పరీక్షలకు మొత్తంగా 94, 476 మంది విద్యార్థులకు 80, 575 మంది (86. 3 శాతం) హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల ఫలితాలను ఒకేసారి విడుదలచేస్తామని గోవర్ధన్ వెల్లడించారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే జాతీయ ప్రధాన కార్య దర్శి సిహెచ్. శంకర్రావు డిమాండ్ చేశారు. గురువారం గుత్తిలోని ఆర్ఎస్ కాలనీలో ఆయన పర్యటిం చారు. పత్తికొండ రోడ్డు కూడలిలో ఉన్న పూలే విగ్రహానికి ఆయన పూల మాలేసి ఘన నివాళులు అర్పించా రు. అక్కడి నుంచి బైక్ ర్యాలీ అంబే ద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం యూనియన్ కార్యాలయం, లోకో డీజిల్ షెడ్ ను ఆయన సందర్శిం చారు. కార్మికులతో మాట్లాడి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు చేస్తా మని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూని యన్ డివిజన్ కార్యదర్శి విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిలు మస్తాన్ వలి, మహ్మద్ గౌస్, నాయ కులు నారాయణ, కోశాధికారి శర్మ, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రమేష్, గుత్తి బ్రాంచ్ కార్యదర్శులు రామాం జుల రెడ్డి, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి: సిహెచ్. శంకర్ రావు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
తన గత అనుభావాలను మరోసారి పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ లో తాను ఆడినప్పటి అనుభవాలను అక్తర్ గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో తాను కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించినట్టు తెలిపాడు. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో తాను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేశానని, కానీ అదెంత పెద్ద తప్పో తర్వాత అర్థమైందని అక్తర్ వివరించాడు.
"ఆ మ్యాచ్ కు వాంఖెడే స్టేడియం వేదిక. సచిన్ ఆడుతుండడంతో జనంతో స్టేడియం క్రిక్కిరిసిపోయింది. నా మొదటి ఓవర్లోనే సచిన్ వికెట్ తీశాను. ఓవర్ అయిపోయిన తర్వాత ఫైన్ లెగ్ పొజిషన్ లో ఫీల్డింగ్ కు వెళ్లాను. దాంతో ముంబయి జనాలు నన్ను విపరీతమైన మాటలతో దూషించడం ప్రారంభించారు. ఇంతలో కెప్టెన్ సౌరవ్ గంగూలీ వచ్చి. అసలు నిన్ను సచిన్ ను అవుట్ చేయమని ఎవరు చెప్పారు? ఇది ముంబయి అని మర్చిపోయావా? వాళ్లు నిన్ను బతకనిచ్చేట్టు లేరు. నువ్వు అక్కడొద్దు. మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చెయ్. అని చెప్పాడు. సచిన్ ను అవుట్ చేసిన కారణంగానే ప్రేక్షకులతో అన్ని మాటలు పడాల్సి వచ్చింది" అని అక్తర్ వివరించాడు.
ఆనాటి మ్యాచ్ లో కోల్ కతా మొదట 67 పరుగులకే కుప్పకూలగా, ముంబయి ఇండియన్స్ 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక స్టార్ ఆటగాడు సనత్ జయసూర్య 17 బంతుల్లో 43 పరుగులతో విశ్వరూపం ప్రదర్శించడం నాటి మ్యాచ్ లో హైలైట్. సచిన్ డకౌట్ అయినా, జయసూర్య, రాబిన్ ఊతప్ప పనిపూర్తి చేశారు. ఏదేమైనా సచిన్ వికెట్ తీసిన ఫలితంగా ముంబయిలో ఆ మ్యాచ్ షోయబ్ అక్తర్ కు చిత్రమైన అనుభవాన్ని అందించింది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'సచిన్ ను అవుట్ చేసినందుకు ఎన్నో మాటలు పడ్డా: షోయబ్ అక్తర్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
లద్దాఖ్లో పేలుడు... ముగ్గురు మృతి
|
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లోని కార్గిల్ జిల్లాలో పేలుడు సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా. పదకొండు మంది గాయపడ్డారు. ద్రాస్ పట్టణంలోని ఓ షాప్లో అనుమానాస్పద వస్తువు పేలుడుకు గురైందని అధికారులు వెల్లడించారు. మరోవైపు జమ్ముకశ్మీర్లో ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న లష్కరే-తొయిబాకు చెందిన రెండు ఉగ్రముఠాలను భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
భారత మహిళా క్రికెటర్ కుటుంబంలో కరోనా విషాదం నింపింది. కొద్ది రోజుల క్రితం తల్లి కోల్పోయిన వేదా. ఇప్పుడు మరో దుర్వార్త వినాల్సి వచ్చింది. కరోనాతో పోరాడుతూ. వేదా కృష్ణమూర్తి సోదరి కూడా మరణించారు. ఈ రోజు ఉదయం వేదా సోదరి.వత్సల శివ కూమార్ కరోనాతో చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఆమె తల్లి చెలువంబా దేవీ కరోనా బారినపడి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. వేదా కృష్ణమూర్తి కుటుంబంలోని కొందరి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వారు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే , కొద్ది రోజుల క్రితం వేదా అమ్మకు శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను చిక్కమగళూరు జిల్లాలోని కడూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. మరోవైపు వేదా కృష్ణమూర్తి తండ్రి ఎస్జీ కృష్ణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో వారు కడూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే వేదా కృష్ణమూర్తికి మాత్రం కరోనా నెగిటివ్గా నిర్ధారణ అయింది.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'క్రికెటర్ కుటుంబంలో విషాదం'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
"హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ మారుతుంది జాగ్రత్త" అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయన మాట్లాడుతూ. అందరూ అనట్లేదు కానీ కొందరు వాలంటీర్లు ప్రజలను పరోక్షంగా భయపెడుతున్నారు. కొందరు వాలంటీర్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికే. వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడు. ఇది వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలి అని హితువు పలికారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఇది వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలి'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
పశువుల సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే
|
ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలంలోని బిజ్వార్ గ్రామంలో పశువుల సంతను ప్రారంభించారు. ఏడాది క్రితం వారాంతపు సంతను ప్రారంభించామని దానితో పాటు పశువుల సంతను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. గ్రామాలలో పాడిపశువులు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. ఇటీవల ఫిల్మ్మేకర్ కరణ్ జోహార్తో సెల్ఫీ దిగారు. ఆ స్పెషల్ మూమెంట్ ఫోటోను ఆమెన తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ద కరణ్ జోహార్ సెల్ఫీ అంటూ ఆమె దానికి క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈవెంట్లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ టైమ్లో కేంద్ర మంత్రి స్మృతీ. ఇలా సెల్ఫీ దిగారు. ఈ ఈవెంట్కు బాలీవుడ్ బ్యూటీలు. దీపికా పదుకునే, ఆలియా భట్లు కూడా హాజరయ్యారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కరణ్ జోహార్తో స్మృతీ ఇరానీ సెల్ఫీ'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
పలమనేరు మండలంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. కొంతకాలంగా ఎండ తీవ్రతకు అల్లాడిపోయిన ప్రజలు తొలకరి వానతో చల్లగా మారిన వాతావరణంతో ఉపశమనం పొందారు. పలమనేరులో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రోడ్లు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'పలమనేరు మండలంలో ఓ మోస్తారు వర్షం'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన మినిరత్న కంపెనీ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 62
1.అసిస్టెంట్ ఇంజినీర్ - 59
2. అకౌంటెంట్ - 02
3. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ -01
అర్హతలు:
- అసిస్టెంట్ ఇంజినీర్ అకౌంటెంట్ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
- అకౌంటెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు ఎంకామ్ పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు డిప్లొమా/డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,456
వయసు: డిసెంబర్ 20, 2021 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.400.
దరఖాస్తులు ప్రారంభం: 27.11.2021
వెబ్ సైట్: https://cochinshipyard.in/
లాస్ట్ డేట్: డిసెంబర్ 20, 2021
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'రూ.50,456 జీతంతో ఉద్యోగాలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
స్టీల్ పరిశ్రమలో పేలుడు
|
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం గండిగూడలోని స్టీల్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఇనుమును కరిగిస్తుండగా ఫర్నెస్ పేలింది. ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ. పాఠశాలలకు వేసవి సెలవులను పెంచనున్నారంటూ చక్కర్లు కొడుతున్న వార్తలపై సర్కారు క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. జూన్ 12న పాఠశాలలు తెరవాల్సి ఉంది. రాష్ట్రంలో గత కొంత కాలంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో. పాఠశాలలు తెరిస్తే. పిల్లలు చాలా ఇబ్బందులు పడనున్నారని. అందుకే సర్కారు వేసవి సెలవులను పొడగించే యోచన చేస్తుందంటూ. సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే. ఈ వార్తలకు చెక్ పెడుతూ. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. వేసవి సెలవులు పొడిగించే ఆలోచన లేదని. యథావిధిగా పాఠశాలలు జూన్ 12న ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది.
మరోవైపు. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు హెల్తీ డ్రింక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే. పాఠశాలలు పునప్రారంభం అయ్యే సమయానికి ఎండలు పూర్తిగా తగ్గే అవకాశం లేదు. అంతేకాకుండా. పాఠశాలలకు వచ్చే క్రమంలో చాలా మంది పిల్లలు అల్పాహారం చేయకుండానే వస్తున్నట్టు రిపోర్టులు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం. పాఠశాల ప్రారంభమైన తర్వాత 11 గంటల సమయంలో పిల్లలందరికీ రాగి జావా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో. స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే రాగి జావను పిల్లలకు అందజేయనున్నారు.
అయితే. తెలంగాణలో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలవుల పొడిగింపు అంశం తెరమీదికొచ్చింది. కాగా. వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం. ఈ వడగాలులు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంటాయని. ఆ తర్వాతా రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడనుందని అంచనా వేసింది. ఈ క్రమంలో. సెలవులు పెంచాలన్న యోచనకు బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే. ఆంధ్రప్రదేశ్లోనూ పాఠశాల పునప్రారంభాన్ని వాయిదా వేయాలంటూ ప్రతిపక్ష నేతల నుంచి తీవ్ర స్థాయిలో డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. ఈసారి గణనీయమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో. పాఠశాలలు తెరవటం పిల్లల ఆరోగ్యాన్ని అంత మంచిది కాదంటూ సీఎం జగన్కే నేరుగా లేఖలు రాస్తున్నారు. అయితే. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'యథావిధిగా జూన్ 12నే పాఠశాలల పునప్రారంభం'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
రాష్ట్రపతి నిలయానికి పెరిగిన తాకిడి
|
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో కొత్తగా అభివృద్ది చేసిన పచ్చదనంలో ప్రజలు సేద తీరుతున్నారు. కొత్త సంవత్సరం జనవరి ఒకటిన ఒక్క రోజే పదివేలకు మందికిపైగా సందర్శించారు. భారత రాష్ట్రపతి శీతాకాల విడిది కేంద్రం బొల్లారం అతిధి గృహం సందర్శకులతో కిటకిట లాడుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచనల మేరకు అటవీ శాఖ భారీ ఎత్తున పచ్చదనం చేపట్టింది. కొత్తగా వేలాది మొక్కలు నాటడంతో పాటు రాక్ గార్డెన్, బటర్ ఫ్లై పార్క్, అరుదైన జాతి మొక్కలతో వనాలను అటవీ శాఖ అభివృద్ది పరిచింది. రాష్ట్రపతి పర్యటన ముగిసిన తర్వాత అనవాయితీగా ప్రజలకు బొల్లారం సందర్శన కోసం అధికారులు తెరిచి ఉంచారు. ఈ నెల ఆరుదాకా ఎవరైనా సరే రాష్ట్రపతి అతిధి గృహంతో పాటు అక్కడి పార్కులను సందర్శించవచ్చు. కొత్త సంవత్సర ఆరంభం జనవరి ఒకటి ఒక్కరోజే పదివేలకు మందికి పైగా పర్యాటకులు వచ్చినట్లు, ఇది రికార్డు అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో, స్కూలు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెరిగేలా అటవీ శాఖ చక్కని ప్రయత్నాలు చేసిందని సందర్శకులు అభినందిస్తున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
పరీక్షల ప్రక్రియకు విఘాతం కల్గించే చర్యలను ఏ దశలోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. శనివారం టీఎస్పీఎస్సి గ్రూప్-4 పరీక్షల సందర్బంగా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని దరిపల్లి ఆనంతరాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో జరిగిన సంఘటనను కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షా కేంద్రంలో ఉదయం పూట పరీక్ష వ్రాసిన నలుగురు అభ్యరులు, పరీక్ష అనంతరం ఇన్విజిలేటర్ కి పూరించిన ఓఎంఆర్ పత్రాలు ఇవ్వకుండా, పరీక్షా కేంద్రం నుండి వెళ్ళడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు అభ్యర్థులను వారించి, ఓఎంఆర్ పత్రాలతో బయటకు వెళ్లకుండా అడ్డగించినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్ మాట వినకుండా, వారి విధులకు ఆటంకం కల్గించి, ఓఎంఆర్ పత్రాలతో బయటకు వెళ్లినందుకు ఆ నలుగురు అభ్యర్థులపై చర్యలు తప్పవని, అభ్యర్థులను మధ్యాహ్న పరీక్షకు అనుమతిని నిరాకరించినట్లు కలెక్టర్ అన్నారు. ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి, ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి పరీక్షలు వ్రాస్తున్న అభ్యర్థుల ఆశలను వమ్ముచేసే ఇలాంటి సంఘటనలు సహించేది లేదని, అభ్యర్థులు ఈ విధంగా ఎందుకు చేశారో పూర్తి విచారణ చేపట్టి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'పరీక్షల ప్రక్రియకు విఘాతం కల్గించే చర్యలను ఏ దశలోనూ ఉపేక్షించేది లేదు'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
'మహిళల కోటాలో లోకేష్కు మంత్రి పదవి'
|
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ. చివరి బడ్జెట్లోనూ మహిళలకు అన్యాయం చేశారన్నారు. మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు పాలనలో మహిళకు భద్రత కరువైందని ఆరోపించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇప్పటి వరకు శిక్షల్లేవన్నారు.సీఎం నియోజక వర్గంలో మహిళను వివస్త్రను చేసినా పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. బెల్టు షాపులను దశలవారీగా ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందన్నారు. మరో వైపు మహిళల కోటాలో లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. లోకేష్ను మంత్రిని చేస్తే. రాష్ట్రమంతటా ఉద్యోగాలిచ్చినట్లేనా అని ప్రశ్నించారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై తన అసంతృప్తిని ప్రతి రోజు మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు. తాజాగా గురువారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ వైసీపీ నుంచి పోటీచేయడంలేదని స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'వైసీపీ నుంచి నేను పోటీ చెయ్యను'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
హీరో సిద్దార్థ్ తాను చేసిన వ్యాఖ్యలపై స్వయంగా క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై సినీ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ సిద్ధార్థ్ అనడంతో ఎంతో మంది విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సైనాకు సిద్ధార్థ్ క్షమాపణ చెప్పారు. మీ మీద వేసిన జోక్ కు క్షమాపణ చెపుతున్నానని. మనం జోక్ చేసినప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తే అది మంచి జోక్ కాదని అన్నారు. నువ్వు ఎప్పుడూ మా ఛాంపియన్ వేనని చెప్పారు. తన క్షమాపణలను మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో సైనా స్పందిస్తూ. ఆయనే ట్విట్టర్లో అలా అన్నారని. ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని తెలిపారు. ఆయన క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని తెలిపారు. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ట్వీట్ చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'క్షమాపణలు చెప్పినందుకు సంతోషం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పంజాబ్లో 14 కేజీలకు పైగా హెరాయిన్ స్వాధీనం; ఇద్దరు అరెస్ట్
|
పంజాబ్లోని అమృత్సర్ మరియు ఫజిల్కా జిల్లాల్లో భద్రతా దళాలు శనివారం రెండు వేర్వేరు ఆపరేషన్లలో 14 కిలోగ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. మొదటి కేసులో, అమృత్సర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ద్వారా గాలిలోకి జారవిడిచిన ఐదు కిలోగ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.సరిహద్దు భద్రతా దళం మరియు పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం ఈ స్వాధీనం చేసుకున్నట్లు BSF అధికార ప్రతినిధి తెలిపారు. రెండవ సంఘటనలో, పంజాబ్ పోలీసులు ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేశారు మరియు ఫజిల్కా జిల్లాలో వారి వద్ద నుండి తొమ్మిది కిలోల కంటే ఎక్కువ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. జలాలాబాద్ పోలీస్ స్టేషన్లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదైంది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
శ్రీలంకతో వన్డే, టీ 20 సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ ఆరంభించింది. సోమవారం సాయంత్రం భారత జట్టు రెండుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ధావన్ -XI తో భువనేశ్వర్-XI జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో భువీ టీం విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ధావన్-XI 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. మనీశ్ పాండే 45 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 30+ పరుగులతో రాణించాడు. భువనేశ్వర్ 4 ఓవర్లు విసిరి 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన భువీ సేన 17 ఓవర్లలోనే విజయం సాధించింది. పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ 60 పరుగుల విలువైన ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో చెలరేగి అర్ధ శతకం బాదేశాడు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'ధావన్ జట్టుపై భువనేశ్వర్ జట్టు విజయం'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
శరీరంలో విటమిన్ B3(నియాసిన్) లోపం వల్ల ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. అలసట, మతిమరుపు, డిప్రెషన్, డిమెన్షియా, డెర్మటైటివ్ వంటివి రావొచ్చు. విటమిన్ B3 లభించే ఆహారం తినడం వల్ల ఈ సమస్యలు రావు. బీట్రూట్, గుడ్లు, క్యారమ్ సీడ్స్లలో విటమిన్ B3 పుష్కలంగా లభిస్తుంది. నియాసిన్ వల్ల డీఎన్ఏ నిర్మాణం-మరమ్మతులు, పోషకాలు శక్తిగా మారడం వంటి ప్రయోజనాలున్నాయి.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'విటమిన్ B3 లోపంతో వచ్చే నష్టాలివే'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
యాదాద్రిలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
|
భారీ వర్షాల కారణంగా జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీబీనగర్ - భూదాన్ పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెళ్లి వద్ద మూసి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి మండలం అనాజీపూర్ - రావిపహాడ్ వెళ్లే దారిలో చిన్నెటివాగు పొంగిపొర్లడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాయగిరి వద్ద సర్వీస్ రోడ్డు మూసివేశారు. యాదగిరిగుట్ట, మోత్కూర్ ఆత్మకూర్, తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. బొల్లెపల్లి - సంగెo మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీమలింగం కత్వా వద్ద బ్రిడ్జి మీద నుంచి మూసీ ప్రవహిస్తోంది.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
191 పరుగులు చేసిన టీమిండియా
|
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఫ్లోరిడాలోని లాడర్డేల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.కెప్టెన్ రోహిత్ శర్మ 33 పరుగులు, రిషబ్ పంత్ 44, దీపక్ హుడా 21 పరుగులు చేసారు. సంజూ శాంసన్ 30, అక్షర్ పటేల్ 20 పరుగులు చేసారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు, ఒబెడ్ మెక్ కాయ్ 2, అకీల్ హొస్సేన్ 1 వికెట్ తీశారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండలం దాసు పల్లి గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం పాలెం వారి ఆధ్వర్యంలో మంగళవారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి హాజరు అయి సదస్సును ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ ప్రదర్శన ను తిలికించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు అద్యక్షులు మాధవరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'రైతు సదస్సును ప్రారంభించిన జడ్పీ చైర్మన్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
కుక్కల దాడి ఘటనను... సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు
|
కుక్కలు బాలుడిపై దాడిచేసి అతని చావుకు కారణమైన ఘటనపై సంబంధించి తెలంగాణ హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. హైదరాబాద్ నగరంలోని అంబర్పేటలో. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలుడిపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి. పొట్టన పెట్టుకున్నాయి. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో. నెటిజన్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ. పోస్టులు పెడుతున్నారు. ఇదే ఘటనపై తాజాగా. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయ తీసుకుంది. కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై 23న (గురువారం) విచారణ జరపనుంది.
ఇటు అంబర్పేట్ ఘటన .మరవకముందే హైదరాబాద్లోని కొత్తపేట మారుతినగర్లో ఇంటి బయట ఆడుకుంటున్న రిషి అనే బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. అంబర్పేట్ ఘటన తర్వాత నెటిజన్లు తమ కాలనీల్లో ఉన్న వీధి కుక్కల సమస్యను ప్రస్తావిస్తూ. పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో వీధి కుక్కల దాడి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని వాపోతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అటు తెలంగాణలో సంవత్సరానికి 80 వేలకు పైన కుక్క కాట్లు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఈ స్థాయిలో సమస్య ఉన్నా. ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో. కుక్కల దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించడం గమనార్హం. అయితే. దీనిపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
కమలాపురం మండలం పరిధిలోని రామాపురం పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ మోక్ష నారాయణ స్వామి ఆలయంలో కార్తిక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు అభిషేకలను విశేష పూజలను జరిపించారు. కార్తిక శుద్ధ ఏకాదశి విశిష్టతను గురించి భక్తులకు వివరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'రామాపురంలో ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి పూజలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు ప్రచార రథంతో పాటు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. పోలీసులను చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్దారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెట్టిన బారికేడ్లను తీసి విసిరేసారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన సాగుతుందో లేదో అని ఉత్కంఠగా మారింది.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'కుప్పంలో టెన్షన్ టెన్షన్... పోలీసులపై టీడీపీ దాడి'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రస్తుతం 14వ రోజుకు చేరుకుంది. అయితే అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని ఇక తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని త్వరలో కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని మొండి వైకరి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమ్మెపై వెనక్కి తగ్గని కార్మికులు సమ్మెను మరింత ఉదృత్తం చేశారు. ఇటీవల సమ్మెపై హైకోర్ట్లో జరిగిన వాదనలో అటు ప్రభుత్వానికి, ఇటు కార్మికులకు చర్చలు జరుపుకుని సమ్మెను విరమించుకోవాలని, ఆర్టీసీకి తక్షణమే ఎండీనీ నియమించాలని ఆదేశాలు ఇస్తూ కోర్ట్ విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే నేడు ఇరువైపుల వాదనలు మరో సారి విన్న హైకోర్ట్ ప్రభుత్వ వైఖరిపై సీరియస్ అయ్యింది. ఎండీనీ నియమించాలని చెప్పినా ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాలని ఖరాఖండిగా చెప్పేసింది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్దమేనని ఆర్టీసీ యూనియన్లు మరోసారి కోర్ట్కు తెలిపాయి. అయితే మరో మూడు రోజులలో చర్చలు పూర్తి చేయాలని, ప్రభుత్వ నిర్ణయాలను కోర్ట్కి తెలపాలంటూ డెడ్లైన్ ప్రకటించింది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్ట్ మరో డెడ్లైన్...'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
పిల్లలకు మొదటి పుట్టిన రోజు అంటే ఏ తల్లిదండ్రులైనా చాలా సంతోషంలో ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పిలిచి ఘనంగా బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కేకులు, ఫొటోలు, భోజనాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని చిన్నారి ఆ రోజు మొదటి బర్త్డే జరుపుకుంటోందని విమానయాన సిబ్బంది తెలుసుకున్నారు. దీంతో ఆ చిన్నారికి విమానంలోనే వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
తన మొదటి పుట్టిన రోజున విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారికి ఇండిగో విమానయాన సంస్థ సర్ప్రైజ్ ఇచ్చింది. విమానంలోనే ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. దాంతో ప్రయాణికులంతా చప్పట్లతో బేబీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్ ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా. అది వైరల్గా మారింది. ఈ సంఘటన కొచ్చికి వెళ్తున్న ఇండిగో విమానంలో జరిగింది. జోయెల్ లాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కొచ్చికి వెళ్తున్నాడు. అందులో తన ఏడాది వయసు ఉన్న కుమార్తె దుర్గనాథ్ కూడా ఉంది. అయితే దుర్గనాథ్ పుట్టి. జూన్ 22 కి సరిగ్గా ఏడాది అవుతుండటంతో ఈ విషయం ఇండిగో విమానంలో ఉన్న సిబ్బందికి తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన విమానం కెప్టెన్. ప్రయాణికులకు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఒక చిన్నారి. మొదటి పుట్టిన రోజు జరుపుకుంటోందని చెప్పారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది అందరూ చప్పట్లతో దుర్గనాథ్కు బర్త్డే విషెస్ తెలియజేశారు.
విమానం కొచ్చి ఎయిర్పోర్టులో దిగిన వెంటనే పాపతో ఇండిగో సిబ్బంది కేక్ కట్ చేయించారు. అక్కడ కూడా అందరూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను జోయల్ లాల్. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తన కుమార్తెకు మొదటి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించిన ఇండిగో విమానయాన సంస్థకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు అభినందనల వెల్లువ కురిపించారు. చిన్నారికి ఇండిగో సిబ్బంది ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని ప్రశంసలు తెలిపారు. ఇటీవలి కాలంలో చాలా ఘటనలతో వార్తల్లో నిలిచి విమర్శల పాలైన ఇండిగో ఎయిర్లైన్స్. తాజాగా చిన్నారి మొదటి బర్త్ డే నిర్వహించి మంచి పని చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'విమానంలో తొలి పుట్టినరోజు జరుపుకున్న చిన్నారి,సర్ప్రైజ్ చేసిన ఇండిగో విమాన సిబ్బంది'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
???????? ?????????? ??????? ??????
|
???????????? ???????? ?????? ????? ??????? ????????????? ??????? ?????? ???????? ???????? ????????????? ???????????. ???? ?? ?????????? ?????? ????????????? ????????. ???? ???????? ???????? ???????????? ??? ????????. ???? ???????? ???????? ??????? ???????????? 40???? ???????? ?????? ???????? ???????????? ???????? ????????? ????????? ????? ?????? ?????????.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
అల్లుడి తమ్ముడితో అత్త ఎఫైర్... చివరకు అలా!
|
తాత్కాలిక సుఖాల కోసం వావివరుసలు మరిచి ప్రవర్తించిన వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. కూతురి భర్త తమ్ముడితో ఓ అత్త నడిపిన ప్రేమ వ్యవహారం చివరకు దారుణంగా ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని గూడవాండ్లపల్లెలో చోటు చేసుకున్న ఆ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రాంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సోని కొంతకాలంగా సీకేదిన్నే మండలం గూడవాండ్ల పల్లెలో నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త కొన్నేళ్ల క్రిందట అనారోగ్యంతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్న సోనీ తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లీళ్లు చేసింది. పెద్ద కుమార్తెను కృష్ణా జిల్లా తిరువూరు మండలం అక్కపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. తరచూ పెద్ద కూతురు ఇంటికి రాకపోకలు సాగించే సోనీకి తన అల్లుడికి సోదరుడైన హిమామ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వచ్చేసి సహజీవనం చేస్తున్నారు. సీకే దిన్నె మండలం గుడవాండ్లపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి పీకలదాకా తాగి గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాట అనుకోవడంతో సోనీ మనస్తాపం చెంది అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిమామ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అలంపూర్ మండలంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. తుమ్మిళ్ల లిఫ్ట్ తో ఆర్టీఎస్ చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుందని మంత్రి అన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఆర్టీఎస్ ఆయకట్టు రైతులకు వరంలాంటిదన్నారు. తుమ్మిళ్ల కింద మల్లమ్మకుంట, జూలేకల్, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించడానికి ప్రభుత్వం 776 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈ లిఫ్ట్ కింద సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన జూపల్లి'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
సెప్టెంబర్ 18 నుండి రైతు నిరసన కార్యక్రమాలు
|
రైతు కోసం తెలుగుదేశం పార్టీ సెప్టెంబర్18 న రైతు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం తెనాలి టి. డి. పి, పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు నిరసన కార్యక్రమాలు 5 జోన్లు గా విభజించి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
రైతు కార్యక్రమం జోన్-3 క్రింద మన ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, జగన్ ప్రభుత్వం 2. 5 సంవత్సరాలు కాలంలో రైతు పట్ల వ్యతిరేక, నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నరని వివరించారు. రైతులను చైతన్య పరిచే విధంగా రైతు కోసం తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
గల్వాన్ లోయలో ఘర్షణలు తలెత్తిన పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఇప్పుడు పెట్రోలింగ్ చేపట్టడం లేదు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతానికి చేరువలోనే పెద్ద సంఖ్యలో చైనా సైనికులు ఉంటున్నారు. దీంతో చైనా కార్యకలపాలను గమనించడం కోసం ఆ ప్రాంతంపై నిఘా పెట్టడం మాత్రం తప్పనిసరి. తాము గాల్వన్లోకి తిరిగి అడుగుపెట్టామని 2022 జనవరి 1న చైనా సైన్యం ఓ వీడియోను పోస్టు చేసింది. కానీ అది ఘర్షణలు జరిగిన ప్రాంతానికి దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలో తీసిన వీడియోగా గుర్తించారు. చైనా సైన్యం కదలికలను గమనించడం కోసం భారత సైన్యం తాజాగా ఎల్ఏసీ సమీపంలో పెట్రోలింగ్ను ప్రారంభించింది.
కార్ప్స్ కమాండర్ స్థాయిలో 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ. ఇరు దేశాల మధ్య చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల నుంచి పాక్షికంగా సైన్యాలను వెనక్కి మళ్లించారు. కానీ కొన్ని ప్రాంతాల విషయంలో మాత్రం ఇప్పటికీ చైనా బెట్టు చేస్తూనే ఉంది. ఇరు దేశాలు సరిహద్దులకు చేరువగా సైనిక మోహరింపును పెంచుతూ. మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి. చైనాకు ఏ మాత్రం తగ్గని రీతిలో భారత సైన్యం దూకుడుగా బదులిస్తోంది. గడ్డ కట్టిన పాంగాంగ్ సరస్సు మీద భారత జవాన్లు హాఫ్ మారథాన్ నిర్వహించారు. తాజాగామంచు కొండల్లో క్రికెట్ ఆడి తమకు ఏదీ అసాధ్యం కాదని చాటారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'చైనా సైన్యం కదలికలపై భారత్ ఆర్మీ గట్టి నిఘా.'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
అక్రమ లింగ నిర్ధారణ కేంద్రం గుట్టు రట్టు
|
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లోని సాంబాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక లింగ నిర్ధారణ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. సాంబాలోని ఘాగల్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో నిర్వహిస్తున్న ఈ లింగ నిర్ధారణ కేంద్రంపై పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఎస్పి శక్తి పాఠక్ చెప్పారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
ఆర్ 5 జోన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఆర్ 5 జోన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని వెలుపల ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 1,134 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 45పై ఈరోజు విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినేందుకు ఈనెల 19కి కేసు విచారణను వాయిదా వేసింది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'R-5 జోన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
చెల్లని చెక్కు కేసులో మహిళకు జైలుశిక్ష
|
తిరుపతి నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టులో దాఖలైన చెక్కు బౌన్సు కేసులో మహిళా నిందితురాలికి మూడు నెలలు జైలుశిక్ష విధిస్తూ నాలుగో కోర్టు న్యాయమూర్తి కంచి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. స్థానిక ఎస్టీవీ నగర్ రఘునాథరెడ్డి కాలనీకి చెందిన టి. తులసి 2016 ఫిబ్రవరి 14న ఫిర్యాది తిరుపతి గ్రామీణ మండలం పద్మావతి పురానికి చెందిన జి. కామాక్షి నుంచి రూ. 6, 50, 000 తీసుకుని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. 2017 లో అసలు, వడ్డీ కలిపి రూ. 8, 50, 000 కు ఓ చెక్కు జారీ చేసింది. చెక్కు బౌన్సు కావటంతో తిరుపతి కోర్టులో చెక్కు కేసు దాఖలైంది. సాక్షుల విచారణ అనంతరం నిందితురాలు తులసికి జైలుశిక్ష విధించారు. పరిహారం చెల్లించని పక్షంలో అదనంగా మరో మూడు నెలలు జైలుశిక్ష విధించింది.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు
|
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా సీఈసీ వేటు వేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను బలరాం నాయక్ సమర్పించలేదు. దీంతో బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. బలరాం నాయక్పై వేటు వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.
గతంలో కాంగ్రెస్ తరపున 2009లో ఎంపీగా బలరాం నాయక్ ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్లో ఆయన మంత్రిగా పని చేశారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఔరంగాజేబు, టిప్పు సుల్తాన్లపై పెట్టిన పోస్టులకు వ్యతిరేకంగా నిరసనలు,తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన కొల్హాపూర్ బంద్
|
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఔరంగాజేబు, టిప్పు సుల్తాన్లను కీర్తిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటిని ఖండిస్తూ హిందూ సంస్థలు. కొల్హాపూర్లో బంద్కు పిలుపునిచ్చి భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ క్రమంలోనే స్థానిక ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద నిరసనకారులు ఆందోళన చేశారు. అయితే పోలీసులు ఈ బంద్ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
నిరసనలన పోలీసులు అడ్డుకోవడంతో హిందూ సంస్థల కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్కడే ఉన్న కొన్ని దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. వాటిని నిప్పు పెట్టారు. దీంతో ఈ నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఔరంగాజేబు, టిప్పు సుల్తాన్లను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి చేయి జారిపోయింది. ఈ క్రమంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్దనే కాకుండా కొల్హాపూర్లోని ఇతర ప్రాంతాల్లోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది.
"కొన్ని సంస్థలు కొల్హాపూర్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా వారు శివాజీ చౌక్లో ఒక్క చోట చేరారు. అందులో కొంతమంది రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దీంతో వారిని అడ్డుకునేందుకు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది" అని కొల్హాపూర్ పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర పండిట్ తెలిపారు. కొల్హాపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు భద్రతను పెంచినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కొల్హాపూర్లో నెలకొన్న పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. ఉద్రిక్తతలు చెలరేగిన వేళ మహారాష్ట్ర ప్రజలు శాంతితో మెలగాలని షిండే విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని. ఉద్రిక్తతలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొల్హాపూర్ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్ను కీర్తించే వారిని క్షమించేదే లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారన్న దేవేంద్ర ఫడ్నవీస్. అదే సమయంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడటం మహారాష్ట్ర సర్కార్ బాధ్యత అని ఫడ్నవిస్ వెల్లడించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ శివార్లలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు కూడా ప్రణాళిక సిద్ధమైందని కూడా సమాచారం. అయితే సమావేశ తేదీలు మారే అవకాశం ఉంది. తెలంగాణ ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న హస్తం పార్టీ. తెలంగాణలో పాగా వేసేందుకు ఇదే సరైన తరుణం అని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు తేవడం కోసం సీడబ్ల్యూసీ భేటీని ఇక్కడే జరపాలనే యోచనలో ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి ఆసక్తి కనబరుస్తున్న వారి దగ్గర్నుంచి ఇటీవలే దరఖాస్తులు ఆహ్వానించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయాలని టీ కాంగ్రెస్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫేస్టో విడుదల చేయాలని భావించారు. కానీ సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహిస్తే. కాంగ్రెస్ పెద్దలందరి సమక్షంలోనే మేనిఫెస్టో విడుదల చేయొచ్చనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా ఉంది. అందుకే హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు రేవంత్ రెడ్డి అధినాయకత్వాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల ముగింపు సమయంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి. ఆ సభలోనే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసే యోచనలో టీపీసీసీ ఉంది.
సీడబ్ల్యూసీ సమావేశాలకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రూపంలో ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కోసం బీజేపీ ప్లాన్ చేస్తోందని. అందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే సీడబ్ల్యూసీ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. తేదీలు మారినా సరే హైదరాబాద్లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలతో ఉంది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో ,హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు ప్రయత్నాలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్ను క్రికెట్ బ్యాట్తో చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే. ఇండోర్లో ఆక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్లు డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వార్గియా ఆయనతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆకాశ్. ఆ అధికారిని బ్యాట్తో కొట్టారు. అక్కడున్న వారు అడ్డుకున్నా ఆయన మాత్రం వదలకుండా చితకబాదారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ప్రభుత్వ అధికారిని క్రికెట్ బ్యాట్తో చితకబాదిన ఎమ్మెల్యే!'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
విజయానికి చేరువ లో టీం ఇండియా
|
మూడున్నర రోజులు కూడా పూర్తికాలేదు. అప్పుడే లంక పని పట్టేసింది టీమిండియా. ఇంకా రెండు వికెట్లు తీస్తే. ఇన్నింగ్స్ విజయం కోహ్లి సేన ఖాతాలో చేరుతుంది. తొలి ఇన్నింగ్స్లో 610 పరుగుల భారీ స్కోరు చేసిన ఇండియా. తర్వాత రెండో ఇన్నింగ్స్లో లంకను కుప్పకూల్చింది. తొలి ఇన్నింగ్స్ కంటే దారుణంగా లంచ్ సమయానికి 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. స్పిన్నర్లు, పేసర్లు కలిసికట్టుగా లంకను చెడుగుడు ఆడుకున్నారు. అశ్విన్ 3, జడేజా, ఇషాంత్ చెరో రెండు, ఉమేష్ ఒక వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ చండీమాల్ (53 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. వికెట్ నష్టానికి 21 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక. రెగ్యులర్గా వికెట్లు కోల్పోతూనే ఉన్నది. ఒక దశలో 75కే ఐదు వికెట్లు, 107కే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లక్మల్తో కలిసి చండీమాల్ కాస్తయిన పరువు నెలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ ఈ ఇద్దరూ కలిసి 9వ వికెట్కు 38 పరుగులు జోడించారు. అయితే భారత్ విజయాన్ని వీళ్లు ఎంతసేపు అడ్డుకుంటారో చూడాలి.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ఆక్సిజన్ మాస్క్కు మంటలు... రోగి మృతి
|
ఆక్సిజన్ మాస్క్కు మంటలు రావడంతో రోగి మృతి చెందిన ఘటన రాజస్థాన్ కోట లో జరిగింది. వైభవ్ శర్మ(23) అనే వ్యక్తి అనారొగ్యంతో న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అతనికి డైరెక్ట్ కరెంట్ కార్డియోవెర్షన్ షాక్ ట్రీట్మెంట్ చేశారు. కాసేపటికే ఆక్సిజన్ మాస్క్కు మంటలు వచ్చాయని, దీంతో వైభవ్ మృతి చెందాడని బంధువులు తెలిపారు. అయితే, టీబీ వల్లే వైభవ్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
చాలా మంది ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని దిగులు చెందుతుంటారు. వాస్తు ప్రకారం పటిక బెల్లం ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ దేవి నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి కరువైనప్పుడు ఓ గిన్నెలో పటిక తీసుకుని ఏదైనా ఓ మూలలో దైవ ధ్యానం చేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఓ గిన్నెలో 50 గ్రాముల పటిక వేసి పూజగదిలో పెడితే మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'పటిక బెల్లంతో ఇలా చేస్తే లాభమే!'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీ డాడానగర్ సమీపంలో గల అడా ప్రాజెక్టు మెయిన్ కెనాల్ కు గండి పడింది. కెనాల్ కు గండి పడడంతో సమీపంలోని ఇళ్లు నీట మునిగింది. స్థానికులు రెండు కుటుంబాలను రక్షించారు. మరి కొంత మంది ఇళ్లల్లో ఉన్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'అడా ప్రాజెక్టు మెయిన్ కెనాల్ కు గండి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
|
పవిత్ర రంజాన ఉపవాస దీక్షలను ముస్లింలు శుక్రవారం ప్రారంభించారు. ఉదయం సహేర్తో రోజా దీక్షలను ప్రారంభించి, సుమారు 14 గంటల పాటు ఉపవాసం పాటించి సాయంత్రం ఇఫ్తార్ సమయంలో దీక్షను విరమించారు. రంజాన నెల మొదలైన సందడి బనగానపల్లె పట్టణంలో బాగా కనిపించింది. సాయంత్రం ఇఫ్తార్ వేళ పట్టణంలో ఇఫ్తార్ విందుకు సంబంధించిన అనేక తిరుబండారాలను విక్రయాలకు పెట్టారు. అలాగే మసీదుల ప్రాంతాల్లోనూ ఇఫ్తార్కి సంబంధించిన ఖర్జూర ఫలాలు, పండ్లు వంటివి అమ్మకాలకు పెట్టారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఎరుకలకు 75 శాతం సబ్సిడీతో పందుల పంపిణీ
|
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న లక్షా 20 వేల ఎరుకల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీతో పందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి ఐదు ఆడ పందులు, ఒక మగ పంది ఉన్న 75 వేల రూపాయల విలువైన యూనిట్ ను 75 శాతం సబ్సిడీపై అందిస్తామని తెలిపారు. ఎరుకల కులస్తులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు అమలుచేయనున్న సంక్షేమ పథకాలపై మంత్రి తలసాని సచివాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రైతులకు అధనపు భారంగా హెచ్వీడీఎస్ పథకం
|
అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన హెచ్వీడీఎస్ పథకం అన్నదాతలకు అదనపు భారంగా మారుతోంది. నిబంధనల పేరుతో కొందరు విద్యుత్తు శాఖ సిబ్బంది చేస్తున్న అడ్డగోలు వసూళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రగొండపాలెం సబ్ డివిజన్ పరిధిలోని వై. పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలలో ఈ ఏడాది మార్చి నుంచి ఈ పథకం పనులు మొదలయ్యాయి.
ఇప్పటికే ఉన్న 100, 63 కేవీఏ పరివర్తకాల పరిధి లోని మోటార్లకు ఈ పథకం కింద 25, 16 కేవీఏ పరివర్తకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానిక సిబ్బంది అనధికార మోటార్ల వివరాలు సేకరించి సంబంధిత రైతుల నుంచి డీడీలు కట్టించుకొని కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతి క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు.
నిబంధనల మేరకు మోటారుకు ఒక్కో హెచ్. పి. కి రూ. 940 చొప్పున 10 హెచ్. పి మోటారుకు రూ. 9, 400 కట్టాలి. రైతులే నేరుగా మీ సేవ కేంద్రాలు, సచివాలయాల్లోనే డీడీలు చెల్లించవచ్చు. అయితే కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం మీరు కట్టుకుంటే కనెక్షన్ పరివర్తకాల ఏర్పాటులో కొందరు అధికారుల చేతివాటం చూపుతున్నారు.
రిలీజ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. మేము కడితే త్వరగా వస్తుంది. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలున్నా చూసుకుంటాం. అంటూ ఒక్కొక్కరి వద్ద రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగదు ఇవ్వని రైతులకు కనెక్షన్ ఇవ్వడంలో ఇబ్బందులు పెడు తుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వై. పాలెం సబ్ డివిజన్ పరిధిలో హెచ్పీడీ ఎస్ జరుగుతున్న సబ్ స్టేషన్ల పరిధిలో మోటార్ల క్రమబద్ధీకరణ, నూతన కనెక్షన్ల కోసం వై. పాలెం మండలంలో 1, 121 డీడీలు రాగా ఇంకో 550 సర్వీసులు రిలీజ్ చేయాల్సి ఉంది.
దాదాపు 400 పరివర్తకాలు బిగించారు. త్రిపురాంతకం మండలంలో 56 డీడీలు తీసి రైతులు దరఖాస్తు చేశారు. పుల్లలచెరువు మండలం తెల్లగట్ల పరిదిలో ఇటీవలే పనులు ప్రారంభించారు.
ఏది ఏమైనా రైతులకు సాయం చేయాల్సిన అధికారులు వారి నుండి పైసా వసూళ్లకు పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వీటిపై నిఘా ఉంచాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
యువతికి బలవంతంగా మద్యం తాగించి దారుణం
|
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం పేరుతో తిరుపతికి రప్పించిన ఓ యువతిని బలవంతంగా మద్యం తాగించి వ్యభిచారకూపంలోకి దించాలని చూసిందో ఒకముఠా. ఆ దుర్మార్గుల బారి నుంచి తప్పించుకున్న ఆ యువతి గాయాలతో రుయా ఆస్పత్రిలో చేరింది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతికి తిరుపతికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో యువతి ఖమ్మం నుంచి తిరుపతి వెళ్లేందుకు అంగీకరించింది.
కారును బుక్ చేసి అందులో వస్తుండగా కరకంబాడి వద్ద మరో ఇద్దరు మహిళలు ఆ కారులో ఎక్కారు. ఆయువతిని వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో ససేమిరా అంది. దీంతో ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించి వ్యభిచార కూపంలోకి దించాలని చూశారు. అక్కడి నుంచి తప్పించుకొని యువతి రుయా ఆసుపత్రికి చేరింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఘనంగా బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సర కార్యక్రమాలు
|
బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సర కార్యక్రమాలు పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమాలను పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య ప్రారంభించి, ప్రసంగించారు. బజరంగ్ నేత్రజ్యోతి కార్యక్రమంలో 1078 మంది కంటి పరీక్షలు చేయించుకోగా వారికి 20 పనిదినాల్లో ఉచిత కళ్లజోళ్లు పంపిణి చేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అంబటి మురళీ కృష్ణ తెలిపారు. విద్యా విజేత కార్యక్రమంలో భాగంగా 1546 మంది విద్యార్థులకు ఉచితంగా ఎగ్జాం ప్యాడ్లు పంపిణీ చేశారు . గ్రామంలోని వాలంటీర్లకు అవగాహనా పోటీ పరీక్ష నిర్వహించగా 23 మంది పాల్గొన్నారు. అంబటి మురళీ కృష్ణ చేతుల మీదగా వాలంటీర్లందరిని సన్మానించి వివిధ బహుమతులను,5 లక్షల ప్రమాద బీమా పత్రాలను కూడా అందించారు. 410 కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందించారు. ఈ కార్యక్రమంలో భారీగా గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ మంగళవారం కాంట్రాక్ట్ ప్రాతిపదికన 104 మెడికల్ ఆఫీసర్స్ (డెంటల్) పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 22 హోమియోపతిక్ హెల్త్ సెంటర్లను ప్రారంభించాలని, అలాగే ఈ కేంద్రాలను నిర్వహించడానికి 22 హోమియోపతిక్ మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.హిమాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హమీర్పూర్ ద్వారా పంచాయితీ రాజ్ శాఖలో 164 (కొత్తగా సృష్టించబడిన మరియు ఖాళీగా ఉన్న) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ '104 మెడికల్ ఆఫీసర్ల కాంట్రాక్టు పోస్టులను ప్రకటించిన హిమాచల్ సీఎం'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ఎవరికీ భయపడి సీబీఐ సమ్మతి విరమించుకోలేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు సమ్మతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు. కేంద్రం సీబీఐ, రిజర్వ్ బ్యాంకులను తన చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సీబీఐకి భయపడటానికి చంద్రబాబు తప్పేమీ చేయలేదన్నారు. అలాగే వైఎస్ జగన్ కోడికత్తి నాటకం ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్ విచారణ త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. వైకాపా నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో జనం లేరని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఎవరికీ భయపడి సీబీఐ సమ్మతి విరమించుకోలేదు: ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
కుంభమేళాలో రెండ్రోజుల్లో వెయ్యి కొవిడ్ కేసులు
|
ఉత్తరాఖాండ్ లోని హరిద్వార్ లో 594కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2వేల 812కు చేరింది. మహాకుంభ్ సందర్భంగా వేల సంఖ్యలో పోగవడంతో వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారానికే హరిద్వార్ లో 408కేసులు రిజిష్టర్ అయ్యాయి.గడిచిన 24గంటల్లో ఉత్తరాఖాండ్ లో 13కొవిడ్ మృతులు, వెయ్యి 925కేసులు నమోదైయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఒకవైపు, హాస్పిటల్స్ బెడ్ లు లేకపోవడం మరోవైపు ఉన్నప్పటికీ గుంపులుగా ఘాట్ ల వద్ద కనిపిస్తూనే ఉన్నారు.
ఇక ఈ పండుగ జరుపుకోవడానికి గంగానది ఒడ్డున లక్షల్లో జనాలు ఎదురుచూస్తున్నారు. సోమవారం సంప్రదాయబద్ధమైన స్నానం చేసేందుకు దాదాపు లక్షల మంది కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన కొవిడ్ ప్రొటోకాల్స్ ఖాతరు చేయడం లేదు. సోషల్ డిస్టెన్స్ లేకపోవడమే కాకుండా, మాస్క్ లు లేకుండా తిరుగుతూ కనిపిస్తున్నారు.
ఉత్తరాఖాండ్ లో మొత్తం లక్షా 12వేల 71కేసులు నమోదు కాగా వెయ్యి 780మృతులు సంభవించాయి. దేశవ్యాప్తంగా 24గంటల్లో వరుసగా ఏడో రోజూ లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో 16న జరిగే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సభను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి. శంకరప్ప పిలుపునిచ్చారు బుధవారం సంగారెడ్డి జిల్లబసదశివపేటలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం రాచరిక వ్యవస్థ విముక్తి కోసం అనే నినాదంతో రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి కొమురం భీం దొడ్డి కొమురయ్య షేక్ బందగి శోభిల్లు ఖాన్ చాకలి ఐలమ్మ లాంటి ఎందరో వీరులు తుపాకి పట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భీకర పోరాటం చేశారు.
దేశ్ముఖ్ల దేశ్పాండే లు జమీందార్లు జాగీర్దార్లు వ్యతిరేకంగా తుపాకి పెట్టి ఎందరో కమ్యూనిస్టు కార్యకర్తలు వీర మరణం పొందారు. దాదాపు ఈ భీకర పోరాటంలో 4, 500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు నేలకొరిగారు ఒకవైపు భారత యూనియన్ మరోవైపు కమ్యూనిస్టు నాయకులతో పోరాటం చేయలేక నిజాం మిలటరీ తలొగ్గింది అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సెప్టెంబర్ 17న లోగిపోటున్నట్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి ప్రాంతానికి స్వతంత్రం స్వేచ్ఛ వచ్చినట్టు ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
అయితే నాటి నుంచి నేటి వరకు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని సిపిఐ డిమాండ్ చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ వాళ్లు ఇప్పుటి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద, మండల నాయకులు రమేష్ మహిళా సమాఖ్య నాయకురాలు లక్ష్మి, సిహెచ్ రాధిక, సిహెచ్. రమేష్, ఎండి సాధిక్ మైబెల్లి అలీ తదితరులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'రైతాంగ సాయుధ పోరాట సభను విజయవంతం చేయాలి: సీపీఐ'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
శబరిమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి సేవలు అందిస్తాయి. ట్రైన్ టైమింగ్స్ తో పాటు రూట్ల వివరాలు తెలుసుకోండి. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి త్రివేండ్రంకు, త్రివేండ్రం నుంచి హైదరాబాద్కు స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఈ రైళ్లు ప్రతీ రోజూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సీటింగ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. రైలు నెంబర్ 07230 మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్లో బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం సాయంత్రం 6.50 గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. 2021 జనవరి 18 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07229 త్రివేండ్రంలో ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ కు చేరుకుంటుంది. నవంబర్ 30 నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుంది. 2021 జనవరి 21 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దారిలో చర్లపల్లి, తెనాలి జంక్షన్, నిడబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, జోలాప్ పెట్టై, మొరప్పూర్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కొయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, ఒట్టపాళెం, షొరనూర్ జంక్షన్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనశెరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలికర, కన్యాకులం జంక్షన్, కరునగపల్లి, కొల్లాం జంక్షన్, వర్కలశివగిరి స్టేషన్లలో ఆగుతాయి. ఇప్పటికే ఈ రైళ్ల బుకింగ్ ప్రారంభమైంది. శబరిమల వెళ్లాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ లో https://www.irctc.co.in/ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇదే వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఇండియా బ్లాక్ కాన్క్లేవ్ సన్నాహాలపై సమీక్షా సమావేశానికి హాజరైన శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే
|
వచ్చే వారం ముంబైలో జరగనున్న ఇండియా బ్లాక్ కాన్క్లేవ్ సన్నాహాలను పరిశీలించేందుకు మహా వికాస్ అఘాడీ నేతల సమావేశానికి ఎన్సిపి అధినేత శరద్ పవార్ మరియు శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం హాజరయ్యారు. లాజిస్టిక్స్కు సంబంధించి సవివరమైన చర్చలు జరిగాయని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ విలేకరులతో మాట్లాడుతూ, ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న భారత సమావేశం ఎజెండాను జాతీయ నాయకులు ఖరారు చేస్తారని తెలిపారు. రాబోయే సమావేశాల లక్ష్యం సీట్ల పంపకం కాదని, భారతీయ జనతా పార్టీని ఢీకొట్టేందుకు వ్యూహం రచించడమేనని ఆయన అన్నారు.ముంబైలోని స్టార్ హోటల్లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి కాంగ్రెస్ నుండి మిలింద్ దేవరా మరియు వర్షా గైక్వాడ్, శివసేన (యుబిటి) నుండి సంజయ్ రౌత్ మరియు ఆదిత్య థాకరే మరియు ఎన్సిపి నుండి సుప్రియా సూలే, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. ఇండియా బ్లాక్ మొదటి సమావేశం జూన్లో పాట్నాలో మరియు రెండవది గత నెలలో బెంగళూరులో జరిగింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానంలో ఉపఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం పొందడంతో హుజురాబాద్ కు ఉపఎన్నిక జరగనుంది. అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టత్మకంగా తీసుకుంది. హుజురాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ ఉప ఎన్నికలో అనుచరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో విజయడంకా మోగించిన టీఆర్ఎస్. హుజూరాబాద్ పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం వరంగల్, కరీంనగర్ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చించే అవకాశం. అంతేకాదు ఉప ఎన్నిక నేపథ్యంలో నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇక, బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో అనుచరులతో మంతనాలు జరిపారు. సీఎం కేసీఆర్ పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. హుజురాబాద్ లో జరిగే ఉప ఎన్నిక కురుక్షేత్రం లాంటిదని, కౌరవులు పాండవులు మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణించారు. దీంతో ఈటలను టీఆర్ఎస్ ఎలా ఎదర్కొంటుంది అనేది ఉత్కంఠగా మారింది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'హుజురాబాద్ ఉపఎన్నికపై కేసీఆర్ ఫోకస్'.
| 2 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.