inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
|---|---|---|---|
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
బంగ్లాదేశ్తో గురువారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (85; 43 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్ ఆదివారం నాగ్పూర్లో జరుగుతుంది. రెండో టీ20 మ్యాచ్లో రోహిత్ ఆరు సిక్సుర్లు కొట్టడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (37) బాదిన భారత కెప్టెన్గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ధోనీ (34) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ధోనీ 62 ఇన్నింగ్స్లో 34 సిక్సర్లు బాదగా. రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్లోనే 37 సిక్సర్లు బాదాడు. ఇక 26 ఇన్నింగ్స్లో 26 సిక్సర్లతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ల జాబితాలో మాత్రం రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (534) టాప్లో ఉండగా. పాకిస్తాన్ హిట్టర్ షాహిద్ అఫ్రిది (476) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (398), మెకల్లం (398)లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన రోహిత్. అంతర్జాతీయ టీ20ల్లో తన రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు. 22వ అర్ధ సెంచరీతో విరాట్ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. కెప్టెన్గా ఇద్దరూ ఆరు అర్థ సెంచరీలు చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'రోహిత్ సిక్సర్ల వర్షంతో ధోనీ రికార్డు బద్దలు!'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
న్యూఢిల్లి : పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శన సమయంలో కాశ్మీర్కు చెందిన ఒక యువకుడు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీనితో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిని అబిద్ హుస్సేన్ (28)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని న్యూఢిల్లి డిసిపి మాధుర్ వర్మ చెప్పారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'భారత్ వ్యతిరేక నినాదాలు చేసిన కాశ్మీరీ యువకుడి అరెస్టు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
శశికళ మేనల్లుడు దినకరన్ కు మద్దతుగా నిలిచారనే ఆరోపణలతో 46 మందిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వేటు వేశారు. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ పదవులతో పాటు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేటు పడిన వారిలో ధర్మపురి, తిరుచిరాపల్లి, పెరంబులూరు, విల్లుపురం, మధురై జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నారు. మరోవైపు, అపోలో ఆసుపత్రిలో దివంగత జయలలితకు అందించిన చికిత్సకు సంబంధించిన ఆధారాలను అందజేయాలంటూ ఈ నెల 22న ఈమెయిల్ ద్వారా శశికళకు సమన్లు వచ్చాయి. జయ మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ ఈ సమన్లను జారీ చేసింది. సమన్లు వచ్చిన విషయాన్ని జైలు అధికారులు శశికళకు తెలిపారు. ఈమెయిల్ ద్వారా వచ్చిన సమన్లను తీసుకోవడానికి శశికళ నిరాకరించారు. నేరుగా వచ్చి సమన్లను అందజేస్తేనే తాను తీసుకుంటానని ఆమె చెప్పినట్టు జైలు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ మెయిల్ ద్వారా శశికళకు సమన్లు పంపలేదని కమిషన్ ప్రకటించంది.
Get more interested news in English
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ '46 మందిపై వేటు వేసిన పళనిస్వామి!'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
హైదరాబాద్: ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ తరువాత మహిళా క్రికెట్ పట్ల ఆదరణ పెరగడం పట్ల భారత కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక మంచి పరిణామంగా ఆమె అభివర్ణించారు. మనకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందునే వరల్డ్ కప్ లో ఆకట్టుకున్నామని మిథాలీ అన్నారు. అదే సమయంలో భారత్ లో మహిళా క్రికెట్ కు ఆదరణ కూడా పెరగడం శుభసూచకమన్నారు. హైదరాబాద్ నుంచి అధిక స్థాయిలో క్రీడాకారులు తయారు కావడానికి కారణం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహమేనన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహించడం ఆయా క్రీడాకారులు తమ అదృష్టంగా భావిస్తున్నానని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వానిదేనన్నారు.మరొకవైపు తమకు ఇక్కడ మీడియాకు అండగా ఉండటం అభినందనీయమని మిథాలీ తెలిపారు. కాగా, భారత్ లో క్రీడాకారులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుండటం దురదృష్టకరమన్నారు.ఇక్కడ క్రీడాకారులు భారీ సక్సెస్ సాధించిన తరువాతే వారిని గుర్తిస్తారన్నారు. అదే విదేశాల్లో అయితే యుక్త వయసు నుంచి క్రీడాకారుల పట్ల శ్రద్ధ చూపెట్టి, అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వానిదే: మిథాలీ'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
లాంగ్జంప్లో భారత్కు రజతం
|
లాంగ్ జంప్లో భారత క్రీడాకారుడు మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. తాజాగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం సాధించాడు. కామన్వెల్త్ చరిత్రలో లాంగ్ జంప్లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచాడు. 8.08 మీటర్లు దూకి, తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. బహామాస్కు చెందిన లక్వైన్ నైర్న్ 8.08 మీటర్లు దూకినా, సాంకేతిక అంశాల ఆధారంగా అతడికి స్వర్ణం దక్కింది.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
రైతులకు కేంద్రం శుభవార్త
|
రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున 3 వాయిదాలలో రూ.2వేల చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీఎం కిసాన్ నగదు 6వేల నుంచి రూ. 8వేలకి పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
తెలంగాణ నుండి భద్రాద్రిని ఏపీలో కలిపే అంశం పైన ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ప్రతిపాదించినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణాలోని ఆంధ్రకు సంబంధించిన పలు భవనాలు అక్కడి ప్రభుత్వానికి అప్పగించిన క్రమంలో జగన్ ఈ ప్రతిపాదనలు చేయగా, తప్పక పరిశీలిస్తానని కేసీఆర్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేంద్రం సైతం సుముఖంగా ఉన్నట్లుగా ఏపీ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే, ప్రస్తుతం తెలంగాణలోని ప్రజలు ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలంను తమ అయోధ్యగా పిలుచుకుంటారు. ఈ ఆలయ నిర్మాణానికి రామదాసు గోల్కొండ నవాబుల నిధులు వాడటంతో ఇది తమ వారసత్వ ఆలయంగా చెపుతారు. అయితే భద్రాద్రిని ఏపీలో విలీనం చేసే అంశంపై గవర్నర్ నరసింహన్ కూడా చర్చించారని ఇప్పటికే పోలవం ముంపు మండలాలు ఏపిలో కలిపినందున భద్రాచలాన్ని కూడా ఇచ్చేటందుకు సిఎం కెసిఆర్ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఎనిమిది మండలాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ డివిజన్ 1959కి పూర్వం ఆంధ్రా ప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. తదుపరి పరిపాలనా సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక, ప్రాధమిక సదుపాయాలను మెరుగు పర్చే లక్ష్యంతో పాటు జిల్లా కేంద్రం దూరంగా ఉండటంతో భద్రాచలం డివిజన్ను ఖమ్మం జిల్లాలో కలిపారు. అయితే 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం కోసం భద్రాచలం ఊరు తప్ప మిగతా మండలమంతా, కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాలను తిరిగి ఎపిలో కలిపిన విషయం విదితమే.
ఇప్పుడు భద్రాచలం కూడా ఏపిలో కలిపే ప్రక్రియ ఆరంభం కావాలంటే ముందుగా రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్లో సవరించాలి. ఆ తరువాత రాష్ట్రపతి గజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇదెంతవరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'కేసీఆర్ భద్రాద్రిని ఏపికి ఇచ్చేస్తారా?'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
వెలిగొండ ప్రాజెక్ట్ ని అటకెక్కించిన జగన్
|
గతంలో జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వెలిగొండ ను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్నిసార్లు అడిగిన చేసింది ఏమి లేదన్నారు. ఇటీవల కూడా సెప్టెంబర్ చివరి నాటికి వెలిగొండను పూర్తి చేస్తానని మోసపూరిత హామీ ఇచ్చారన్నారు. అయితే ప్రాజెక్టుకు రూ.3500 కోట్లు అవసరం కాగా. బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ప్రకటించారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఆ అధికారం ప్రధానికి లేదు: అసదుద్దీన్ ఓవైసీ
|
ప్రభుత్వాధినేతగా ఉన్న మోదీ పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించరాదని రాజ్యాంగం చెబుతోందని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధిక్కరించారంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ను పోస్ట్ చేశారు. నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని మోదీ సోమవారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇలా పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే అర్హత ప్రధానికి లేదని అసదుద్దీన్ ఆరోపించారు.
భారత రాజ్యాంగం పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల పేరిట ఆయా శాఖల అధికారాలను విభజించిందని సదరు ట్వీట్లో అసదుద్దీన్ పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రభుత్వాధినేతగా ఉన్న మోదీ పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించరాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదీ వెనకాల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూర్చుని ఉన్న ఫొటోను కూడా ప్రస్తావించిన ఓవైసీ. లోక్ సభ స్పీకర్ ప్రధాని కింద సబార్డినేట్ కాదని కూడా తెలిపారు. వెరసి ఈ కార్యక్రమంలో మోదీ రాజ్యాంగాన్ని ధిక్కరించారని ఆయన ఆరోపించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన నైపద్యంలో జిల్లాకు హెడ్ క్వార్టర్స్ అయిన అనకాపల్లిలో గల రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ గారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ఉదయం కలిశారు పార్లమెంటులో ఆయన కార్యాలయంలో కలిసి అనకాపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ గా మారడంతో పాటు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య కు తగినట్లు అభివృద్ధిని చేయాలని కోరారు. ప్రయాణికులకు నీడనిచ్చే షెడ్స్ ఏర్పాటు చేయాలని, మొదటి తరగతి , సాధారణ తరగతి ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని, ప్లాట్ ఫారం లపై ట్రైన్ కోచ్ ల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రయాణికులు రద్దీ దృష్టిలో పెట్టుకుని రిఫ్రెష్మెంట్ గదులు , మరుగుదొడ్లు శుభ్రపరిచే ఎప్పటికప్పుడు శుభ్రంగా పరిచే విధంగా తగిన సిబ్బందిని పెంచాలని, ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలకు తగిన పార్కింగ్ విస్తీర్ణాన్ని పెంచాలని, స్టేషన్ ఆవరణ ప్రాంతంలో మొక్కలు ఎక్కువ నాటాలని, వృద్ధులు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ ను ఆపరేటింగ్ చేసేందుకు తగిన సిబ్బందిని పెంచాలని, కొత్త జిల్లాగా ఏర్పడిన అనకాపల్లికి ప్రజా ప్రతినిధులు వ్యాపారవేత్తలు ప్రజలు అనకాపల్లి స్టేషన్ నుండి రకరకాల ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వుందన్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని ట్రైన్లు కోరమండల్ ఎక్స్ప్రెస్ 12842, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 12863, ముంబై ఎల్టిటి ఎక్స్ప్రెస్ 18519 అనకాపల్లి స్టేషన్ నందు నిలపాలని మరియు ట్రయల్ రన్ బేసిస్ పద్ధతిలో రత్నాచల్ ట్రైన్ ను యలమంచిలి స్ట్రేషన్ నందు నిలపాలని, అనకాపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ నందు టవర్ క్లాక్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై స్పందించిన గౌరవ రైల్వే మంత్రి గారు అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు త్వరలోనే చేపడతామని కేంద్ర రైల్వే మంత్రి హామీ ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన ఎంపీ సత్యవతమ్మ'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో కుర్చీలో కూర్చోని లోక్సభను నడిపించారు. లోక్సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన గురువారం ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్సభ కార్యకలాపాలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్షనేత మిథున్రెడ్డి ఇటీవలే లోక్సభ ప్యానల్ స్పీకర్గా నియమితులైన విషయం విదితమే.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'లోక్సభ స్పీకర్ కుర్చీలో మిథున్రెడ్డి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
ప్రజలకు వ్యాక్సినేషన్ అందించడంలో ప్రపంచంలోనే భారత్ టాప్ టెన్ స్థానంలో నిలిచింది. ఇదిలావుంటే కరోనా తో పోరాడేందుకు స్వదేశీ టాకాలతో భారత్ యుద్దం ప్రారంభించి ఏడాది పూర్తయింది. కరోనా కరాణంగా లక్షలాది మంది ప్రాణాలు వదిలారు. ఈ రోజుకు భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వ్యాక్సినేషన్ లో భాగస్వామలు అయిన ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోదీ సెల్యూట్ చేసారు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్గా దీనిని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేసిన హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ప్రజలందరికీ ఆయన ఓ ట్వీట్లో అభినందనలు తెలిపారు.''ఈ రోజుతో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, ప్రతి ఒక్కరి కృషితో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్గా ఇది నిలిచింది'' అని మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో 156.76 కోట్ల వ్యాక్సినేషన్ కవరేజ్ పూర్తి చేసుకుంది. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లతో వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం 45 పైబడిన వాళ్లకు విస్తరించారు. ఆ తదుపరి 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. ఈ నెల 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్లు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల వరకూ అర్హులైన వారికి 156 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారు. గత 24 గంటల్లో 66 లక్షల వ్యాకినేషన్ డోస్లు వేశారు. ఇక, వచ్చే నెలాఖరు నుంచి 12 -15 ఏళ్ల వయసు గ్రూపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని పైన ఇప్పటికే అధ్యయనాలు సాగుతున్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్ల ట్రయిల్స్ నిర్వహిస్తున్నారు. అన్నీ పూర్తయితే. కేంద్రం అధికారికంగా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరిగి థర్డ్ వేవ్ విస్తరిస్తున్నా.లక్షలాది కేసులు నమోదవుతున్నా. మరణాల సంఖ్య పెరగకపోవటం కొంత ఉపశమనంగా ఉంది. అయితే, భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ కారణంగానే మరణాల రేటు తగ్గుముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'వ్యాక్సినేషన్ లో ప్రపంచంలోనే టాప్ టెన్ స్థానంలో'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
పట్టాలు తప్పిన సెల్దా ఎక్స్ ప్రెస్
|
ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల పలు రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. శనివారం సాయంత్రం సెల్దా ఎక్ప్ ప్రెస్ కూడా పట్టాలు తప్పింది. జమ్మూ నుంచి కోల్ కతా బయల్దేరే కంటే ముందు సెల్దా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వాషింగ్ అనంతరం రైలును ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో ఐదు ఖాళీ బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులెవరూ బోగీలలో లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 16 రోజుల్లో 7 రైలు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఆర్డర్ చేసిన రెండు రోజుల్లోనే ఓలా స్కూటర్ డెలివరీ
|
వినియోగదారులకు ఓలా శుభవార్త తెలిపింది. ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లోనే స్కూటర్ డెలివరీ చేస్తామని, వచ్చే వారం నుండే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని సంస్థ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో బుక్ చేసిన రోజే ఇస్తామని, ఇతర ప్రాంతాల వారికి రెండు మూడు రోజులకు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ పేరుతో మూడు స్కూటర్లను విక్రయిస్తోంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
వివాహిత ఆత్మహత్యపై వివాదం
|
బనగానపల్లె నియోజకవర్గంలోని కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో సుధా అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య పాల్పడిన సంఘటన వివాదానికి దారి తీసింది. సుధా హత్యకు భర్త రాముడే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. సుధను ఆమె భర్త రాముడే చిత్రహింసలు చేసి ఉరివేసి హత్య చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే ప్రయత్నం చేశారు. దీంతో మృతురాలి బంధువులు తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం జరగనివ్వమని పోలీసులను అడ్డుకున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
మత్స్యకారులకు భారీగా చిక్కిన చందువా పారలు
|
విశాలమైన శరీర ఆకృతి వెండిలా మెరిసి పోయే రంగు చూడచక్కని విదంగా ఆకట్టుకునే చందువా పారలు అచ్చుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు ఆదివారం భారీగా చిక్కాయి. చూడడానికి ఆకట్టుకునే రూపంతో పాటు రుచిలోనూ బాగ న్నవి లభ్యం కావడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. వీటిని కేజీ రూ. 600 చొప్పున వ్యాపారులు మత్స్యకారుల నుంచి కొనుగోలు చేశారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
దేశవ్యాప్తంగా మహిళలకు షాక్ తగలింది. వంట గ్యాస్ ధర 6 రూపాయలు పెరిగింది. 14.2 కిలోల లిక్విఫైడ్ పెట్రోలియం (ఎల్పీజీ) గ్యాస్ సిలిండర్ ధరను రూ.6 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ లేని వాణిజ్యపరమైన ఎల్పీజీ ధర మరింతగా పెరిగింది. 19 కిలోలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.22.5 పెంచారు. వాణిజ్యపరమైన ఎల్పీజీ సిలిండర్ ధర ఈ పెంపుతో రూ.730 అవుతుంది. ధరల పెంపు బుధవారం నుంచి, అంటే మే 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చింది. సబ్సిడి మీద అందించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిందర్ ధర ఢిల్లీలో 502 రూపాయలకు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.13 కాగా, డీజీలి ధర రూ.66.71.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'పెరిగిన వంట గ్యాస్ ధర'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
జనవరి 10న జరిగే సమావేశంలో రూ.50 వేల కోట్ల ప్రతిపాదనలను ఆమోదించనున్న యోగి ప్రభుత్వం
|
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. లక్నోలోని జిల్లా పరిపాలన మరియు భారతీయ పరిశ్రమల సంఘం మంగళవారం ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ లో నిర్వహించబడుతుంది.జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.ఈ సదస్సుకు డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ముఖ్య అతిథిగా హాజరవుతారు మరియు పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించడానికి యోగి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు ప్రభుత్వ పరిశ్రమ అనుకూల విధానాల గురించి పెట్టుబడిదారులకు తెలియజేస్తారు.సదస్సు సందర్భంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
మహిళ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నా ఎమ్మెల్యే
|
జూబ్లీహిల్స్ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్ సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన తెలంగాణ మహిళ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ దేశం లొనే ఎక్కడా లేని విదంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొదపు సంఘం గ్రూప్ లకు 3 కోట్ల 52 లక్షల రూపాయలను మంజూరు చెయ్యడం జరిగిందని అన్నారు. కల్యాణ లక్ష్మీ, కే. సీ. ఆర్ కిట్, షాదీ ముబారక్ వంటి పధకాలను తీసుకువచ్చి మహిళల స్వావలంబన కోసం, వారి సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అసలైన మహిళా బంధు గా నిలిచారని అన్నారు. ఏ ఒక్క ఆడపిల్లల తండ్రి అప్పు లేకుండా పెళ్లిళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డల ముఖాల్లో తెలంగాణ ప్రభుత్వం చిరునవ్వు తెచ్చిందని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా ఇంటికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కానుకలను ప్రభుత్వం అందించడం ఎంతో గర్వకారణమన్నారు. మహిళలకు కానుకలను అందించారు. ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎం సి డి సి రమేష్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డి పి ఓ హిమబిందు, కృష్ణవేణి, స్తానిక కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, సి ఎన్ రెడ్డి, జి టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, నాయకులు సంజీవ, సంతోష్, విజయకుమార్, విజయ్ సింహ, వేణు, సత్యనారాయణ, కృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి విధుల్లో చేరాలి
|
వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపిస్తాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు పారిశుద్ధ్య కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
విజయవాడ బయలుదేరిన మంత్రి కామినేని శ్రీనివాస్
|
విశాఖపట్నం :ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖ నుంచి హుటాహుటిన విజయవాడ బయలు దేరారు. పెనుగంచిప్రోలు వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించానని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి, సంఘటనా స్థలం వద్ద సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఏపీ మంత్రి కామినేని విజయవాడకు బయలుదేరారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో నరేంద్రమోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రేపు మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు దేశవ్యాప్తంగా సేవా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు దేశవ్యాప్తంగా సేవా వారోత్సవాలు : కిషన్ రెడ్డి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
తిరుమల: కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో ఎంపీ సీఎం రమేశ్ తిరుమలలో మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకున్న ఆయన సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. తన చిరకాల కోరిక నెరవేరడంతో తలనీలాలను సమర్పించానని తెలిపారు. కేంద్రప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంగతిని పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. సొంత జిల్లాలో పరిశ్రమ నిర్మించేందుకు కృషి చేయాల్సిందిపోయి ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'మొక్కు తీర్చుకున్న సీఎం రమేశ్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
నేటి పంచాంగం:వారం: ఆదివారంద్వాదశి ఉ.8.21ఉత్తరాషాఢ మ.1.52శుభసమయం: ఉదయం.8.09-8.38, సాయంత్రం.5.35-5.50దుర్ముహూర్తము: సాయంత్రం.4.41-5.31వర్జ్యము సాయంత్రం.6.04-7.45
రాశి- మేషంసమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.
రాశి- వృషభంఒక సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.
రాశి- మిధునంనిరుద్యోగుల యత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది.
రాశి- కర్కాటకంఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
రాశి- సింహంబంధువుల నుంచి కొత్త విషయాలు తెలుస్తాయి. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు.
రాశి- కన్యఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పొకండి. మీకు తగని పనుల జోలికి వెళ్లకండి.
రాశి- తులఇంటిలో శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడడం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు.
రాశి- వృశ్చికంసేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.
రాశి- ధనస్సుఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు దక్కవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వ్యయప్రయాసల నుంచి బయటపడతారు.
రాశి- మకరంఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దానివలన మీ ప్రతిష్టకు భంగం కలుగకుండా ఉంటుంది.
రాశి- కుంభంవ్యతిరేకులను సైతం మాటలతో ఆకట్టుకుంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్దలు తొలిగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
రాశి- మీనంసేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. పాత బాకీలు వసూలై అవసరాలు తీరతాయి.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'రాశి ఫలాలు (30-08-2020)'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
బుధవారం సీఎం వైస్ జగన్ అద్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.ఈసమావేశంలోనవయుగకు పోలవరం హైడల్ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3216.11 కోట్ల టెండర్ను రద్దుకు కేబినెట్ ఆమోదించింది. రివర్స్ టెండరింగ్పద్ధతిలో తాజా టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టర్కు ఇచ్చిన అడ్వాన్స్ల రికవరీ చేయాలని కూడా నిర్ణయించింది. నియమాలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25శాతం మేర అయిన ఇచ్చిన రూ.780 కోట్ల మొబలైజేషన్ అడ్వాన్స్లను రికవరీకి నిర్ణయం, గత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆక్షేపించింది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'నవయుగ కాంట్రాక్ట్ రద్దుకు మంత్రివర్గ ఆమోదం'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
రైలు పట్టాలపై ఓ యువతి మృతదేహం లభ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. కొత్తగూడెం పట్టణంలోని గంగభిషన్ బస్తీకి చెందిన ఓ యువతి ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో పొరుగు ఇంట్లో నివసించే యువకుడు గోడ దూకి ఆ యువతి ఇంట్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన యువతి తల్లిదండ్రులు ఆ యువకుడిని పట్టుకొని, మందలించి వాళ్లింటికి తీసుకెళ్లారు. అనంతరం వారు ఇంటికెళ్లేసరికి దీప ఇంట్లో కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలి తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం రైల్వే ట్రాక్ మీద యువతి శవం కనిపించడంతో స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు.రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని, మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని మృతురాలి తండ్రి పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో రీ పోస్ట్మార్టం నిర్వహించారు. యువతి శవంగా మారిన తర్వాత పొరుగింటి యువకుడు, అతడి తల్లిదండ్రులు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహంపై దుస్తులు సరిగా లేకపోవడంతో ఆమెను రేప్ చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇంత దారుణ ఘటన జరిగితే పోలీసులు,ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. యువతి మరణం ప్రస్తుతం మిస్టరీగా మారింది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'పట్టాల పై యువతి శవం...దారుణం'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి రోజు అక్రమంగా బంగారం తరలించడం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్ తరలించడం చేస్తుండగా పట్టుబడడం జరుగుతుంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్పోర్టులో నిఘా పెంచుతున్నారు అధికారులు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ. 11. 50 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. లగేజీ బ్యాగులో కరెన్సీ దాచి తరలించే ప్రయత్నం చేస్తుండగా స్కానింగ్లో బయటపడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ లభ్యం...!'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
హర్యానాలోని గురుగ్రామ్లో వర్షపు నీటితో నిండిన చెరువులో ఆదివారం స్నానం చేస్తుండగా ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.8 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులు మృతదేహాలను వెలికి తీసినట్టు తెలిపారు.శంకర్విహార్ కాలనీకి చెందిన దుర్గేష్, అజిత్, రాహుల్, పీయూష్, దేవా, వరుణ్లు ఈరోజు మధ్యాహ్నం చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. నాలుగు గంటలపాటు ఆపరేషన్ జరిగిందని వారు తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'హర్యానా గురుగ్రామ్లోని చెరువులో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాసుదేవారెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వాసుదేవారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఘట్కేసర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
పుప్పాల్గూడలోని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో వీడియోలను బహిర్గతం చేసి, బాలిక కుటుంబసభ్యుల పరువు తీశారని ఆరోపిస్తూ మంగళవారం ఎన్ఎస్యూఐ నేతలు రఘునందన్రావు ఇంటిని ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డగించగా తోపులాట జరిగింది. పోలీసులు ఎన్ఎస్యూఐ నేతలను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద టెన్షన్... టెన్షన్!'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
గోదావరి ఎక్స్ప్రెస్లో పొగలు
|
గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మార్చి 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు రైలు వెళ్తుండగా మౌలాలి స్టేషన్ సమీపంలో ఓ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అక్కడే రైలును నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు, అనంతరం రైలు బయలుదేరింది. దీనివలన రైలు సాయంత్రం 6: 10 నుంచి 6: 25 గంటల వరకు మౌలాలిలో నిలిచిపోయింది. గత నెల 15న గోదావరి ఎక్స్ప్రెస్ కు ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు వస్తున్న రైలు ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. 6 కోచ్లు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. పట్టాలు తప్పిన బోగీలు అలాగే కాస్త దూరం ముందుకెళ్లి నిలిచిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
కాంగ్రెస్ హయాంలోనే పుట్టగొడుగుల్లాగా కార్పొరేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలోని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాలకు విద్య అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. గత పాలకులు ప్రైవేట్ విద్యను ప్రోత్సహించారని, అందుకు ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమైక్య పాలనలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ గాడిలో పెడుతున్నారని, ఈ మూడేళ్లలో ఎన్ని కళాశాలలకు అనుమతి ఇచ్చామో ఓసారి కాంగ్రెస్ లెక్కలు తెప్పించుకొని చూడాలని ఆయన అన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కాంగ్రెస్ హయాంలో పుట్టగొడుగుల్లాగా కార్పొరేట్ కళాశాలలు: ఎమ్మెల్సీ కర్నె'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామంలో సోమవారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణలో ఒక వ్యక్తి వేలు తెగిపోయింది. వివరాల్లోకి వెళ్ళితే. గ్రామానికి చెందిన గుబిలి సుబ్రహ్మణ్యం ఇంటికి అదే గ్రామానికి చెందిన శింగిడి కొండ అనే వ్యక్తి వెళ్లాడు. వారి మధ్య పాతకక్షల కారణంగా ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో సుబ్రహ్మణ్యం చేతిలో ఉన్న కొడవలి కోసుకుని సుబ్రహ్మణ్యం చేతివేలు ఒకటి తెగిపోగా మరో వేలికి తీవ్ర గాయమైంది. దీనిపై సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ షణ్ముఖసాయి దర్యాప్తు చేస్తున్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ఇద్దరు వ్యక్తులమధ్య ఘర్షణ, వేలు తెగిపడిపోయిన వైనం'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
దమ్ముంటే కేసీఆర్ పోటీ చేయాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
|
దమ్ముంటే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ పోటీ చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో భారీగా ర్యాలీగా వెళ్లి మునుగోడు ఉపఎన్నికలో పోటీకి చండూర్ లో నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రమంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ప్రజల దృష్టంతా మునుగోడు ఉపఎన్నికపై ఉందని, రాష్ట్ర భవిష్యత్తును ఈ ఎన్నిక నిర్ణయిస్తుందని తెలిపారు. ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలబడతారని, ఇక్కడి ప్రజలు చైతన్యవంతులని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మునుగోడులో ప్రచారంలోకి దింపారని ఆరోపించారు.
డబ్బుల సంచులతో టీఆర్ఎస్ నేతలు మునుగోడులో రంగంలోకి దిగారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కౌరవ సైన్యాన్ని దింపారని, ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో దొచుకున్న డబ్బులను మునుగోడులో ఖర్చు పెట్టేందుకు సిద్దమయ్యారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా. మునుగోడు ప్రజలు తమవైపే నిలుస్తారనే నమ్మకం తనకు ఉందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారన్నారు. తాను దేవుడిని నమ్ముతానని, ఆ దేవుడే తనను గెలిపిస్తారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
నిరుద్యోగులకు గమనిక... రేపటి నుండి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
|
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-I రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను మే 2 నుండి దాని వెబ్సైట్ www.tspsc.gov.inలో స్వీకరించడం ప్రారంభిస్తుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 31 అని తెలిపింది. గ్రూప్-1 సర్వీసుల కింద 503 పోస్టులను తెలంగాణ స్టేట్ కమిషన్ ఇటీవల నోటిఫై చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్-1 పోస్టులకు ఇదే తొలిసారి నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా కమిషన్ యొక్క వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఫారమ్ను పూరించాలి. OTR అనేది వెబ్ ఆధారిత సేవ, ఇది ఉద్యోగార్ధులు తమ వివరాలను కమిషన్లో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. TSPSC జారీ చేసే ఏదైనా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.ఇప్పటికే OTR ఫారమ్ను నింపిన వారు దానిని సవరించాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం, గతంలో రాష్ట్రంలోని 10 జిల్లాలు, రెండు జోన్లు మరియు ఒక మల్టీ-జోన్ను 33 జిల్లాలు, ఏడు జోన్లు మరియు రెండు మల్టీ-జోన్లుగా తిరిగి నియమించారు. అభ్యర్థుల స్థానిక అభ్యర్థిత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం నిర్ణయించబడుతుంది. కాబట్టి, ఇప్పటికే OTR ఫారమ్ను పూరించిన అభ్యర్థులు తప్పనిసరిగా తమ ప్రాథమిక అధ్యయన వివరాలను (క్లాస్ I నుండి VII వరకు) ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం మరియు ఏవైనా ఇతర వివరాల ప్రకారం అప్డేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో, గ్రూప్-1 రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) మరియు వ్రాత పరీక్ష (మెయిన్)తో రెండు దశల ప్రక్రియగా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష జూలై లేదా ఆగస్టులో, ప్రధాన పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. ప్రిలిమినరీ పరీక్షను ఆంగ్లం, తెలుగుతో పాటు ఉర్దూలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ప్రధాన పరీక్షలో ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు, ఉర్దూలో కూడా ప్రచురించబడుతుంది.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
జీడిమెట్లలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య
|
నగర శివార్లలోని జీడిమెట్లలోని హెచ్ఎంటీ కంపెనీ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో సోమవారం 35 ఏళ్ల వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సాయికుమార్ ఆదివారం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి బహిర్భూమికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కనిపించకుండా పోయాడని గుర్తించిన కుటుంబ సభ్యులు చాలా సేపు వెతికినా ఆచూకీ లభించలేదు. మార్నింగ్ వాక్కు వెళ్లిన సమీపంలోని కాలనీ వాసులు వేలాడుతూ మృతదేహాన్ని గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఊరూర.వాడవాడల నిర్వహించారు ఆయన అభిమానులు. వనపర్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశెనగ, ఉల్వలు, ఉప్పుతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో రైతు బాంధవుడు కేసీఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. రంగులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ధాన్యంతో కేసీఆర్ చిత్రపటం...'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
హైదరాబాద్: ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఓయూ బయోమెడికల్ విభాగం, ఎంఎన్జే సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో 5కే క్యాన్సర్ అవగాహన వాక్ను నిర్వహించారు. ఈ వాక్లో వీసీ ఆచార్య రామచంద్రం, ఎంఎన్జే హాస్పిటల్ డైరెక్టర్ జయలత అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జెండా ఊపి 5కే వాక్ను ప్రారంభించారు. ఈ వాక్లో వారితో పాటు నిర్వాహకుడు మేడి శ్రీనివాస్, క్యాంపస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఓయూలో క్యాన్సర్ అవగాహన వాక్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వందరోజుల పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే జేసీ మీడియాతో మాట్లాడుతూ జగన్ తెలివైనవాడని కొనియాడారు. సీఎం జగన్ను చేయి పట్టి నడిపంచేవాడు కావాలని అన్నారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం మాట ఎలా ఉన్నా ఆర్టీసీని తెచ్చి నెత్తిన పెట్టుకోవడం అదనపు భారమేనని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుందని, ఎక్కడికీ తరలిపోదని అన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'రాజధాని ఇక్కడే ... ఎక్కడికి తరలిపోదు !'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
కొలిమిగుండ్ల మండల పరిధిలోని తిమ్మనాయినపేట చెరువు సమీపంలో చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. అబ్దుల్లాపురంకు చెందిన కొండయ్య గౌడ్ బుధవారం రాత్రి పది గంటల సమయంలో తిమ్మనాయినపేట నుంచి బైక్పై స్వగ్రామానికి వెళుతున్న సమయంలో చిరుత రోడ్డు దాటడాన్ని దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు సమాచారం.
చెరువులో నీళ్లు ఉండటంతో పాటు చుట్టు పక్కల కొండలు ఉన్న కారణంగా చిరుత సంచరించి ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'తిమ్మనాయినపేట చెరువు సమీపంలో చిరుత సంచారం'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
హోలీ వేడుకల్లో పాల్గొన్న బాలీవుడ్ సినీ ప్రముఖులు
|
ముంబై : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాళ హోలీ వేడుకలు ఘనంగా కొనసాగాయి. బాలీవుడ్ సినీ ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ప్రముఖ నటి, ఎంపీ హేమమాలిని యూపీలో అభిమానులతో కలిసి హోలీ జరుపుకున్నారు. యాక్టర్ గోవిందా తన కుటుంబసభ్యులతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ముంబైలోని నివాసంలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య హోలీ వేడుకలను జరుపుకున్నారు. నటుడు, కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్ యూపీలో సన్నిహితులు, కుటుంబసభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
పంజాబ్కు చెందిన రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా ఆదివారం దేశ రాజధానిలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని, లోక్సభ స్పీకర్తో జరిగిన సమావేశంలో విద్య, ఆరోగ్యం, ముఖ్యంగా అందుబాటు ధరల్లో ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించామని అరోరా తెలిపారు.పంజాబ్లో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రెండు రంగాలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి బిర్లాకు వివరించినట్లు ఆయన తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో విద్య,ఆరోగ్యం గురించి చర్చించిన పంజాబ్ ఎంపీ సంజీవ్ అరోరా'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
అమరావతి : ఈనెల 23వతేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని 301 కరువు మండలాల విద్యార్థులకు రేషన్ కూపన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తీవ్ర ఎండల దృష్ట్యా టేక్ హోం పద్ధతిలో కూపన్ల పంపణీ జరుగుతుందన్నారు. అలాగే 20, 21, 22 తేదీల్లో రేషన్, సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ '23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు : మంత్రి గంటా'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
రేపు ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు తాము వేచి చూస్తామని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం వెల్లడించారు. ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న తరుణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ పార్టీకి కావాల్సినంత మెజర్టీ రాకుండా హంగ్ వస్తే పరిస్థితి ఏమిటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ హంగ్ వస్తే జేడీఎస్ మద్దతు కీలకమవుతుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఈ ఉదయం తన్వీర్ అహ్మద్ చెప్పిన సంగతి తెలిసిందే. (తనను తాను జేడీఎస్ అధికార ప్రతినిధిగా తన్వీర్ చెప్పుకోవడం గమనార్హం.) ఈ క్రమంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం స్పందిస్తూ. మద్దతుపై నిర్ణయం తీసుకున్నామనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ అంశంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన్వీర్ అహ్మద్ ప్రస్తుతం జేడీఎస్ లో లేరని. ఆయన వ్యాఖ్యలకు విలువ లేదని చెప్పారు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు తాము వేచి చూస్తామని అన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఫలితాలు వచ్చేవరకు వేచి చూస్తాం...జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
మట్టి విగ్రహాలనే వినియోగించండి: పవన్ కళ్యాణ్
|
పవన్ కల్యాణ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది హిందువుల తొలి పండుగ అని, తలచిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రార్థించే వేడుక అని తెలిపారు. పర్యావరణానికి హాని చేయకుండా పండుగ జరుపుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. నివాసాల్లోనూ, మంటపాల్లోనూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని సూచించారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వినాయకుడ్ని పూజించే ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసైనికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేశాడు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించిన సీఎం జగన్
|
ఏపీ అసెంబ్లీలో సీఎం వైెఎస్ జగన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చి ఆర్థికంగా ఇబ్బందులున్నా, మూడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశామన్నారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనాలను నేరుగా అందజేశామన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటీ లేదన్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు, అవ్వాతాతలు, మహిళలు, రైతులు, స్వయం ఉపాధి చేసుకునే వారి కళ్లల్లో వెలుగులు నింపామని చెప్పారు. రూ.2.56 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. ఏప్రిల్ నెలలో వసతి దీవెన, వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యా దీవెన, రైతు, మత్స్యకార భరోసా, వ్యవసాయ భీమా పథకాలకు నిధులు జమ చేస్తామన్నారు. జూన్లో అమ్మ ఒడి, జులైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు వంటి వాటికి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఆగస్టులో నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వసతి దీవెన, రైతు భరోసా, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు అమలు చేస్తామన్నారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కొల్లూరు డబుల్ బెడ్రూం కాలనీ పరిశీలన
|
హైదరాబాద్: రామచంద్రాపురం కొల్లూరులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ నేడు పరిశీలించారు. కొల్లూరులో రూ. 135 కోట్లతో 15,670 డబుల్ బెడ్రూం ఇండ్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 124 ఎకరాల్లో 117 బ్లాకుల్లో డబుల్ బెడ్రూం కాలనీ రూపుదిద్దుకుంటుంది. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ. దేశంలోనే అతిపెద్ద మోడల్ హౌజింగ్ కాలనీగా రూపొందనుందన్నారు. కాలనీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజితో పాటు సివరేజ్ ప్లాంట్ను నిర్మిస్తామన్నారు. కాలనీలో పాఠశాల, అంగన్వాడి కేంద్రం, పోలీస్ స్టేషన్, ఫైర్స్టేషన్, బస్టాప్ సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
|
ఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ పిటిషన్ పై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 17కు వాయిదా వేసింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
బర్త్ డే పార్టీలో భోజనం పెట్టలేదని పక్కింటి మహిళలను ఓ వ్యక్తి కత్తితో పొడిచేశాడు. ఢిల్లీలోని ద్వారకా సమీపంలో కక్రోలా వద్ద ఈ ఘటన జరిగింది. పుష్ప అనే యువతి తన తమ్ముడి బర్త్డే పార్టీని జులై 5న నిర్వహించింది.
చుట్టుపక్కల వాళ్లను పిలిచి భోజనం పెట్టారు. అర్ధరాత్రికి బాగా తాగి వచ్చిన పక్కింటి వ్యక్తి విక్కీ (28)ని వారు వెళ్లిపోమన్నారు. ఆగ్రహంతో పుష్ప కుటుంబంలో నలుగురు మహిళలను కత్తితో పొడిచాడు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'బర్త్డే పార్టీలో ఫుడ్ పెట్టలేదని కత్తితో దాడి'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై ఐదుగురు సభ్యుల ప్యానెల్ను నియమించిన యూపీ ప్రభుత్వం
|
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఐదుగురు సభ్యుల కమిషన్ను నియమించింది.ఈ కమిటీకి జస్టిస్ (రిటైర్డ్) రామ్ అవతార్ సింగ్ నేతృత్వం వహిస్తారు.అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ప్యానెల్ రాజ్యాంగంపై నోటిఫికేషన్లో కమిషన్ పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఆరు నెలల పాటు ఉంటుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ
|
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. కొత్త మున్సిపల్ చట్టం వివరాలను ప్రభుత్వం హైకోర్టు సమర్పించింది. పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాటు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అభ్యంతరాల పరిష్కారానికి అనుసరించిన విధానాలను హైకోర్టు అడిగింది. వార్డుల విభజన, ఓటరు జాబితాలపై అభ్యంతరాలు ఏ విధంగా పరిష్కారం చూపుతున్నారని అడిగింది. అభ్యంతరాల పరిష్కారానికి చట్టంలోని విధివిధానాలేమిటని ప్రశ్నించింది. భోజన విరామ అనంతరం కేసు హైకోర్టులో విచారణకు రానుంది.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
బీజేపీకి సీఎం జగన్ సూచన...
|
అమరావతి పేరుతో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రస్తావించిందని, రాయలసీమలో శాశ్వత ప్రాతిపాదికన హైకోర్టు ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు సీఎం జగన్. తాము అధికారంలోకి వస్తే రైతులనుంచి టీడీపీ లాక్కున్న పొలాలను తిరిగి వారికే అప్పగిస్తామని బీజేపీ ప్రకటించిందని చెప్పారు జగన్. రైతులకే బీజేపీ మేనిఫెస్టోని కూడా చంద్రబాబు వక్రీకరిస్తున్నారని, తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన తెలుగు బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి లాంటి వారు కూడా తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లను బీజేపీ వాళ్లు తన్ని తరిమేయండని సూచించారు సీఎం జగన్.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
చీపురుపల్లి నియోజకవర్గంలో గడపగడపకు వైయస్సార్ మన ప్రభుత్వం నుంచి మంచి ఆదరణ లభించింది. శనివారం మండలంలో జరిగిన గడపగడపకు వైఎస్సార్ కు మంచి ఆదరణ లభించింది. ప్రతి ఇంటి వద్ద అ మహిళలు నీరాజనం పట్టారు. ప్రభుత్వానికి మళ్లీ నీ అవకాశం కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు అప్పలనాయుడు సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'గడపగడపకు వైసీపీ కు మంచి ఆదరణ'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూత్లో ఏర్పాట్లు సరిగా లేవంటూ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల పేర్ల జాబితాను తన ఫోటో లేకుండా ఏర్పాటు చేయడంపై మధుసూదన్ గుప్తా అసంతృప్తి వ్యక్తం చేస్తూ. అక్కడే ఉన్న ఈవీఎంను నేలకేసికొట్టారు. మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రాజద్రోహం చట్టంపై స్టే విధించిన సుప్రీంకోర్టు
|
రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని సెక్షన్ 124ఏ లోని నిబంధనలను పునఃపరిశీలించడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. పునఃపరిశీలిన పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సీసీ రోడ్లు నిర్మాణం మరియు హైమాక్స్ లైట్లకు నిధులు కేటాయించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గురువారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు గారికి హైదరాబాద్ లో వారి నివాసంలో వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. పెద్దాపూర్, నారాయణపూర్, రఘాయిపల్లి గ్రామాలకు సీసీ రోడ్లు, హైమాక్స్ లైట్లకు, నిధులు కేటాయించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్, నారాయణ పూర్ సర్పంచ్ అంజి నాయక్, రఘాయిపల్లి సర్పంచ్ రాములు, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, శ్రీను నాయక్, సుమన్ నాయక్, బర్కం గణేష్, శ్రీకాంత్ నాయక్ తదితరులు ఉన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'నిధులు కేటాయించాలని ఎంపీకి వినతి పత్రం అందజేత'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
జగన్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం తెలుగుదేశం నాయకుల పై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇటీవల అరెస్టయిన టిడిపి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం కూడా ఇలాంటి దేనని, అయితే తనపై అనవసరం ఆరోపణలు చేసినందునే స్పీకర్ కోడెల తట్టుకోలేక పోయారనిపిస్తోందన్నారు. అంతకు ముందు టిడిపి నేతలతో కలసి చింతమనేని నివాసంలో చింతమనేని ప్రభాకర్ భార్య వెంకట దుర్గా రాణిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పరామర్శిస్తూ, అధైర్య పడవద్దని, పార్టీ యావత్తు మీ వెంట ఉంటుందని ధైర్యవచనాలు చెప్పారు. కాగా ఈ సమయంలో నిమ్మల వెంట జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు సీతామాలక్ష్మి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ,ఆర్ మిల్లి రాధాకృష్ణ తదితరులున్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'కక్ష సాధింపు చర్యలు చేపడుతోన్న జగన్ ప్రభుత్వం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
టీటీడీ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. తిరుమలలోని వసతి, సేవల విషయాలు తెలిసేలా క్యూఆర్ కోడ్ విధానం అమలు చేసేందుకు సిద్దమైంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక కార్యాలయాలు, వసతి గృహ సముదాయాలు, గెస్ట్ హౌసులు, క్యూ కాంప్లెక్స్ లు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వివిధ సేవలు అందించే ఈ కార్యాలయాలు, సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇకపై భక్తులు సులువుగా తెలుసుకోవచ్చు. అందుకోసం టీటీడీ ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా శ్రీవారి భక్తుల అరచేతిలో తిరుమల రూట్ మ్యాప్ ప్రత్యక్షం కానుంది.
ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా తిరుమలలో కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. టీటీడీ వసతి సముదాయాలు, గెస్ట్ హౌసులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాల వివరాలన్నీ మొబైల్ ఫోన్ లో కనిపిస్తాయి. తద్వారా కొండపై ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు సులువు అవుతుందని టీటీడీ పేర్కొంది. వెళ్లాల్సిన చోటుపై క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుందని, దాన్ని అనుసరించి వెళితే గమ్యస్థానం చేరుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తొలుత దీన్ని శ్రీవారి వాలంటీర్ల ద్వారా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు...ఏది ఎక్కడో తెలిసిపోతుంది'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
నరసరావుపేట పట్టణంలోని, నకరికల్లులో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఏపిఎం సునీత మంగళవారం తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగిన యువతీ, యువకులకు నరసరావుపేట లోని సమీపంలోని టీటీడీసీ కోటప్పకొండలో సూపర్వైజర్-సెట్ ఈహెచ్ఎస్ కోర్సులో నాలుగు నెలల పాటు వసతి, భోజనంతో కూడిన ఉచిత శిక్షణని స్తారన్నారు. నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నందున నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు9908482907 నంబర్ ను సంప్రదించాలన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఉద్యోగ అవకాశాలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
భర్త మద్యానికి బానిస, వేరే మహిళతో సంబంధం...
|
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కళ్యాణ దుర్గంలో వరలక్ష్మీ అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది.అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కళ్యాణ దుర్గంలో వరలక్ష్మీ అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే. నార్పలకు చెందిన వరలక్ష్మీకి రెండేళ్ల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన శ్రీకాంత్త్తో వివాహమైంది.వీరికి సంతానం లేదు. భర్త మద్యానికి బానిసకావడమే కాకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిని తట్టుకోలేకపోయిన వరలక్ష్మీ భర్తతో వాదనకు దిగేది. కాగా ఇదే విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.భర్త ఏమన్నాడో తెలియదు కానీ. ఆమె శనివారం రాత్రి ఇంటిలోని పైకప్పు కడ్డికీ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో శ్రీకాంత్ ఇంట్లో లేకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
ప్రస్తుతం పురాతన వస్తువుల కొనుగోలు ట్రెండ్ సాగుతోంది. ఈ క్రమంలోనే 140 ఏళ్ల నాటి బీరు బాటిల్ రూ.4.05 కోట్ల ధర పలికింది. మద్యం విక్రయాల్లో వైన్, షాంపైన్కు ఒక ప్రత్యేకత ఉంది. అవి మాత్రమే అత్యంత ఖరీదైన రకాలని. మద్యం తాగే వారిలో. తాగని వారిలో కూడా ఒక సాధారణ నమ్మకం. కానీ ఇది నిజం కాదు. ఖరీదైన బీర్లు కూడా ఉన్నాయి. ఓ బీర్ బాటిల్ ఏకంగా కోట్లు పలికింది. నమ్మినా. నమ్మకపోయినా ఇది నిజం. "ఆల్సోప్స్ ఆర్కిటిక్ ఆలే" అని పిలువబడే 140 ఏళ్ల నాటి బీరు బాటిల్ రూ.4.05 కోట్ల ధరకు సేల్ అయింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆలేగా మారింది.
ఇంత పెట్టి కొనడానికి ఆ బీర్కు ఒక ప్రత్యేకత ఉంది. బీర్ బాటిల్ చరిత్రాత్మకమైనది. 2007లో ఓక్లహోమా అనే వ్యక్తి రూ.23 వేలకు ఈ బాటిల్ను దక్కించుకున్నాడు. దాంతో పాటు ఈ బాటిల్ తనకు 1919లో వచ్చిందని తెలుపుతూ పెర్సీ జి.బోల్స్టర్ సంతకం చేసి ఇచ్చిన ఓ నోట్ కూడా ఓక్లహోమాకు ఇచ్చారు. 1852లో ఓ యాత్ర కోసం ప్రత్యేకంగా ఈ బీర్ను తయారు చేశారని ఆ నోట్లో పేర్కొన్నారు.
ఆ నోట్తోనే కొనుగోలు దారుడు దాని ప్రత్యేకతను తెలుసుకున్నాడు. సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని సిబ్బంది కోసం వెతుకుతున్న సమయంలో సర్ ఎడ్వర్డ్ బెల్చెర్ 1852లో ఆర్కిటిక్కు తీసుకెళ్లిన కాష్లో ఈ బీర్ భాగమని ఓక్లాహోమ్ వెంటనే గ్రహించాడు. అందుకే ఆ బీర్ను ఆర్కిటిక్ వాతావరణానికి అనుగుణంగా తయారు చేశారు. అందులో ఉన్న అధిక ఆల్కహాల్ కంటెంట్ బీర్ను గడ్డకట్టకుండా చేస్తుంది. ఇంత ప్రత్యేకత ఉన్న బీర్ బాటిల్ను విక్రయంలో పెట్టగా. బాటిల్ కోసం 157కుపైగా బిడ్లు దాఖలయ్యాయి. చివరికి రూ. 4.05 కోట్లకు అమ్ముడిపోయింది. అయితే ఇంత ప్రత్యేకం గల ఈ బాటిల్ను కొనుగోలు చేసిన వ్యక్తి పగలగొట్టాడా.? అలాగే ఉంచాడా.? అనేది తెలియలేదు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'గత 140 ఏళ్ల నాటి బీరు బాటిల్ రూ.4.05 కోట్ల ధర పలికింది'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలకు గత నెల రోజులుగా పార్టీ కోసం కష్టపడిన టీఆర్ ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ సుపరిపాలనను వివరిస్తూ. పార్టీ గెలుపునకు ఇన్ చార్జిలు, కార్యకర్తలు కృషి చేశారని గుర్తు చేశారు. గతంలో కూడా సహకరించిన సోషల్ మీడియా యోధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుంది : కేటీఆర్'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా నెతన్యాహు
|
ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోసారి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్లో ఎక్కువకాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా పేరుగాంచారు. పార్లమెంట్లోని 120 మంది సభ్యుల్లో ఆయనకు 64 మంది సభ్యుల మద్దతు ఉంది. ఆయనకు సొంత లికుడ్ పార్టీ సహా కొన్ని పార్టీల మద్దతు ఉంది. ఇక ప్రధానిగా ప్రమాణం చేసిన నెతన్యాహుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
జి. సిగడాం: ఇటీవల గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పరుగు పోటీలో జి. సిగడాం కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న బోర వెంకటలక్ష్మి ప్రతిభ కనబర్చింది. నాలుగు కిలోమీటర్ల పరుగు పోరులో రెండో స్థానంలో నిలిచిందని విద్యాలయం ప్రత్యేకాధికారి ఉషారత్నకుమారి తెలిపారు. విద్యార్థినిని అధ్యాపకులు అభినందించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'పరుగు పోటీలో కేజీబీవీ విద్యార్థిని ప్రతిభ'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
ఆలయాల అభివృద్ధిపై రాజకీయాలు వద్దు : ఇంద్రకరణ్ రెడ్డి
|
హైదరాబాద్ : రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాల అభివృద్ధిపై రాజకీయాలు చేయడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు. తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రూ. 238 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినా అభివృద్ధి జరగడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 400 కోట్లు కేటాయించారని మంత్రి గుర్తు చేశారు. సాంకేతిక కారణాల వల్లే అర్చకుల వేతనాల చెల్లింపులో జాప్యం ఏర్పడిందన్నారు. అర్హులైన మిగతా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను నిషేధించే దిశగా అడుగులేస్తున్న అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం పరిమితస్థాయిలో నిషేధం విధించింది. ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ డివైస్ లలో టిక్ టాక్ యాప్ వినియోగంపై నిషేధం ప్రకటించింది. త్వరలోనే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలకు దీనిపై నియమావళిని కూడా విడుదల చేసింది.
అమెరికన్లపై నిఘా వేయడానికి చైనా టిక్ టాక్ యాప్ ను ఉపయోగించే అవకాశాలున్నాయని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే అమెరికాలోని 19 రాష్ట్రాలు ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో టిక్ టాక్ వాడకాన్ని నిషేధించాయి. టిక్ టాక్ యాప్ చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్థకు చెందినదన్న సంగతి తెలిసిందే
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఆ పరికరాలపై అమెరికాలో నిషేధం'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో మూడు రోజుల్లోగా చెప్పాలని ఫార్మా కంపెనీలకు కేంద్రం ఆదేశం!
|
ఇండియాలోని ఐదు ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సమావేశమైన కేంద్ర నిపుణుల బృందం, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?దానికి ఎంత వరకూ ధర ఉండవచ్చు అనే వివరాలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. వ్యాక్సిన్ సిద్ధమైన వెంటనే దాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసి, ప్రజలకు అందించే ఆలోచనలో ఉన్నామని, అందువల్లే ధర, పంపిణీ విషయాలపై దృష్టిని సారించామని, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను చేరుస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలియజేశారు.
ఇప్పటికే వ్యాక్సిన్ ను సిద్ధం చేసి, క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ జైడస్ కాడిలా, సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, జెన్నోవా సంస్థలు కేంద్ర బృందంతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ కంపెనీల్లో రెండు హైదరాబాద్ కు చెందినవే కావడం గమనార్హం. వ్యాక్సిన్ వికటించకుండా, అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తరువాతనే ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో ఇండియా ఆచితూచి అడుగులు వేస్తోందని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు.
తమకు వ్యాక్సిన్ కావాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని, అయితే, ఇంతవరకూ ఎటువంటి ఒప్పందాలనూ కుదుర్చుకోలేదని స్పష్టంచేసిన ఆయన, సమీప భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను కూడా కోరామని తెలిపారు. ప్రాథమిక, బూస్టర్ టీకాలతో కలిపి, మొత్తం 68 కోట్ల డోస్ లు సిద్ధం కావాల్సి వుందని, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్నవారే లక్ష్యమని ఈ సమావేశంలో ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
అజయ్ దేవగణ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్విట్
|
హీరో అజయ్ దేవగణ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్విట్ చేశారు. మిగతా పారిశ్రామికవేత్తలతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో ఆనంద్ మహీంద్రా చాలా చురుగ్గా ఉంటారు. స్ఫూర్తిమంతమైన వీడియోలు పోస్టు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన ఏదైనా ట్వీట్ చేశారంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. అందుకనే ఆయన ట్వీట్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. తాజాగా, ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోందిబాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ మహీంద్రా గ్రూప్కు చెందిన ట్రక్, బస్ యాడ్లో నటించేందుకు రెడీగా ఉంటాడు. అయితే, చివరి నిమిషంలో యాడ్ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయడంతో ఆయన విసుగ్గా. ఇంకెన్నిసార్లు మారుస్తారని ప్రశ్నిస్తాడు. అవతలి నుంచి ఓ గొంతు. ‘నాలుగుసార్లే మార్చాం సర్’ అని సమాధానం వస్తుంది. దీంతో అజయ్ దేవగణ్ కొంత చిరాకుగా కనిపిస్తాడు. ఈ వీడియోను మహీంద్రా ట్రక్ అండ్ బస్ సంస్థ ట్వీట్ చేసింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ. ‘అజయ్ దేవగణ్ అసహనంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన ఇక్కడకు రాకముందే నేనే ఊరొదిలి వెళ్లిపోవడం మంచిది’ అని క్యాప్షన్ తగిలించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్
|
నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, తెలంగాణకు హరితహారం, తదితర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, జిల్లాలో కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పట్ల శ్రద్ద వహించాలని, రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని శిబిరాల వద్ద అవసరమైన చల్లని నీరు, ఓఆర్ఎస్ ను అందుబాటులో ఉంచడంతోపాటు ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలకు కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ జరుగుతుందని, వాటిని లబ్దిదారులకు అందించిన తరువాత లబ్దిదారుని ఫోటో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారం ఈ సంవత్సరం అవసరమైన మొక్కల పెంపకం నర్సరీలో పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటరింగ్ చేపట్టాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లాలో ఇప్పటివరకు 34 టీముల ద్వారా 87 గ్రామపంచాయతీలు, 33 వార్డులలో కంటి వెలుగు శిబిరాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 77, 603 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 15, 537 రీడింగ్ కళ్లద్దాలు, 700 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద గత సంవత్సరం 18. 50 లక్షల మొక్కలకు గాను 19. 29 లక్షల మొక్కలు నాటి 104 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, ఈ సంవత్సరానికి 21. 61 లక్షలు మొక్కలు నాటే లక్ష్యంగా నర్సరీలలో మొక్కల పెంపకం జరుగుతున్నదని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరా చారి, అధికారులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి ఈ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరుగనున్నది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీఓలు, రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారని సీఎంవో కార్యాలయం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఈ నెల 18న సీఎం సమీక్ష సమావేశం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
యూకే రూర్కీ జిల్లా చూడియాలాలోని చూడామణి ఆలయంలో చోరీ చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి పాదాల దగ్గరున్న చెక్క బొమ్మలను చోరీ చేసి బిడ్డ పుట్టిన తర్వాత అది ఎక్కడ నుంచి చోరీ చేశారో అక్కడే పెట్టాలట. దాంతో పాటు మరో బొమ్మను కూడా తీసుకురావాలని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఒకప్పుడు లాందౌరా రాజు పాటించిన ఆచారమే ఇప్పటికీ ఇక్కడ కొనసాగిస్తున్నారట.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఈ ఆలయంలో చోరీ చేస్తే పిల్లలు పుడతారట!'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
మహారాష్ట్రలోని పుణె శివారులో ఉన్న వడగావ్ అనే గ్రామానికి చెందిన 18 ఏళ్ల హర్షద శరద్ గరుడ్ ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. గ్రీస్ లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 45 కేజీల విభాగంలో స్నాచ్ లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 83 కేజీలతో మొత్తం 153 కిలోల బరువులెత్తి హర్షద జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఆమె ఈ ఘనత సాధించడానికి ఆమె తండ్రి అందించిన ప్రోత్సాహమే కారణం.
హర్షద తండ్రి శరద్ వెయిట్లిఫ్టింగ్లో కోచింగ్ తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి పాఠశాల పోటీల్లో వెయిట్లిఫ్టింగ్లో రజతపతకం గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత శరద్ తండ్రి మరణించడంతో కలను పక్కనబెట్టి ఉపాధిపై దృష్టిపెట్టారు. అయితే తన పిల్లలతోనైనా తన కలను నెరవేర్చుకోవాలని శరద్ అనుకున్నారు. హర్షదను వెయిట్లిఫ్టర్ను చేయాలనుకున్నారు. హర్షద 8వ తరగతి చదువుతున్నప్పుడు ఒక రోజు 50 కేజీల బియ్యం బస్తా మోసింది. ఇది చూసి శరద్ తన కుమార్తె కచ్చితంగా గొప్ప అథ్లెట్ అవుతుందని నమ్మాడు. హర్షదకు అప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఎంతో కష్టపడి ఆమెకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు.
హర్షద ఎంతటి కఠినమైన సాధననైనా ఆనందంగా చేసేదని ఆమె తండ్రి శరద్ తెలిపారు. జూనియర్ స్థాయి వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు వెళ్లడానికి 2 నెలల ముందు హర్షదకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. దీంతో 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంది. ఆ కారణంగా యూనివర్శిటీ స్థాయి పోటీల్లో కూడా ఆమె పాల్గొనలేదు. దాదాపు ఒక నెల పాటు ఆమె కోచింగ్కు దూరంగా ఉంది. దీంతో ఆమె వరల్డ్ ఛాంపియన్ పోటీలకు వెళ్లగలదో లేదో అని ఆమె తండ్రి ఆందోళనకు గురయ్యారు. కానీ హర్షధ తన పట్టుదలతో అన్నట్లుగానే బంగారు పతకాన్ని సాధించింది. అనారోగ్యం వేధించినా తమ కుమార్తె పట్టుదలతో తన కల నెరవేర్చిందని శరద్ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'తండ్రి కలను నెరవేర్చిన కూతురు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడు భారీ వేతనంతో జాబ్ దక్కించుకున్నాడు. పెనుగొండ మండలంలోని గొల్లపల్లికి చెందిన భార్గవ్ కుమార్ రెడ్డి అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. డిసెంబర్ లో అతని చదువు పూర్తికానుంది. ఇంతలోనే భార్గవ్ కి క్వాల్ కాం కంపెనీలో ఏడాదికి రూ.1.70 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది. భార్గవ్ కి అతను చదువుతున్న యూనివర్సిటీ ఇప్పటికే రూ.20 లక్షలు స్కాలర్ షిప్ ఇచ్చింది. భార్గవ్ కు ఈ జాబ్ రావడం పట్ల అతని తల్లిదండ్రులు శ్రీనివాస రెడ్డి, అలివేలమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఏపీ యువకుడికి రూ.1.70 కోట్ల జీతంతో జాబ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
ఎర్రగుంట్ల పంచాయతీలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, అర్బన్ హెల్త్ క్లినిక్ భవనాలను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో భవన నిర్మాణాల పైసమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఎమ్మెల్యే పలుమార్లు భవన నిర్మాణాలను పరిశీలించారని, త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
నగరంలోని బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
జగిత్యాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమం మీ కళ్ళ ముందే ఉన్నాయని. ప్రతిఒక్కరు బాగా అలోచించి ఓటు వేయాలన్నారు. అభివృద్ధి కావాలంటే మళ్ళీ తెరాస గెలవాలన్నారు. గత ప్రభుత్వాలు రైతుల నుండి తీరువా వసూలు చేశాయని. తెరాస ప్రభుత్వం రాగానే పన్ని రద్దు చేశామన్నారు. దేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని. రైతు, చేనేత ఆత్మహత్యలు తగ్గాయన్నారు. గత ప్రభుత్వాల ఎస్సారెస్పీ ఎండిపోయిందని ప్రాజెక్టులో ఎప్పుడు నీళ్లు ఉండేలా ఎస్సార్సపీ పునర్జీవ పథకం తెచ్చామన్నారు. చంద్రబాబు ప్రోజెక్టులను అడ్డుకున్నాడని. మళ్ళీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని వలసాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. నిన్న అమిత్ షా పిచ్చి కూతలు కూశారని. కేంద్రంలో కూడా కాంగ్రెస్, బీజేపీయేత ప్రభుత్వాలు రావాలన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'అభివృద్ధి కావాలంటే మళ్ళీ తెరాస రావాలి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
మీపాలనలో మహిళా సాధికారికత ఎక్కడ?
కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
|
ఈ సువిశాల భారతావనిలోని మహిళాల సంక్షేమం పై గత పాలకులు విఫలమయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. గుజరాత్లో శనివారం జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. ఆడ శిశువుల సంరక్షణ, మహిళా సాధికారత విషయాల్లో మార్పు తీసుకువచ్చే క్రమంలో దేశంలో మొట్టమొదటిసారి మహిళల సంక్షేమానికే ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన , ఉజ్వల, బేటీ బచావో బేటీ పఢావో, చేపట్టిన ఘనత తమదేనని, ప్రస్తుతం దేశంలో 18 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు వైమానిక దళంలోనూ ఫైటర్ పైలట్లుగా మహిళలను నియమిస్తున్నారు. నావికా దళంలోనూ మహిళా అధికారిణుల విభాగం ఉంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించడంలో విఫలమైందని, అయితే మహిళలకు భద్రతపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ముస్లిం మైనార్టీ వర్గాలలో మహిళలు ఎదుర్కొంటున్న తలాక్ సమస్యపై కొందరు అతివాదుల, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నా, ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తూ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబద్ధతతో క`షిచేస్తున్నది తామేనని అన్నారు. .
ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలనే లక్ష్యంతో ‘ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లక్షలాది మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించి, పథక లక్ష్యం పూర్తి చేస్తున్నామని చెప్పారు. . మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే దోషులకు కఠిన శిక్షలు పడేలా చేసిన ఘనత బిజెపికే దక్కుతుందని అన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని పంచాయతీ రాజ్శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఏపీలో భర్తీ చేయనున్న గ్రామ సచివాలయ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. మొత్తం 20 లక్షల మంది వరకు దరఖాస్తు చేయవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 31 ఉదయం, సెప్టెంబర్ 1న రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఒకటికంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే పరీక్షా కేంద్రంలో అవకాశం ఇస్తామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు: ద్వివేది'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
మంగళగిరి డీఎస్పీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
|
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి డీఎస్పీ రామంజనేయులు, సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐ బాలకృష్ణలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించగా ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన తమ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు చెప్పారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించారని తెలిపారు.రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం చెవిరెడ్డి దీక్షకు దిగారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి దాదాపు 6 గంటల పాటు నిర్బంధించారు. తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత చెవిరెడ్డిని విడుదల చేశారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
అంత్యక్రియలకు రూ.5 వేలు ఆర్థిక సాయం
|
గత కొంత కాలంగా గుండెకు సంభంధించిన వ్యాధితో బాధపడుతూ.ఇటీవలే గుండె ఆపరేషన్ జరిగిన కూడా కోలుకోలేక మృతి చెందిన ప్రకాషనగర్కు చెందిన హనుమంతమ్మ అంత్యక్రియల ఖర్చులకుగాను 22వ మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం 35వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని వెల్లాల లలితా మధుసూధన శర్మ సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు సాయిరామ్, మహదేవ, స్వామిదాసు, వీరేష్, రాము, ఎర్రిస్వామి , కృష్ణ, జయరామ్ పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
హైదరాబాద్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా. చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్ సడలింపులతో మళ్లీ చోరీలు పెరిగాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. హైదరాబాద్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి, లక్షా 80 వేల నగదు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గతంలోనూ ఈ ఇద్దరిపై పలు కేసులు నమోదైనట్లు మహేశ్ భగవత్ చెప్పారు. గత నెలలో మేడిపల్లిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన రితురాజ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రసాద్ సేన్ అనే వ్యక్తితో కలిసి, రెక్కీ నిర్వహించి శివారు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
‘‘మన ప్రభుత్వం నియమించిన వలంటీర్లను మన పార్టీ కోసం వాడేద్దాం. ప్రతి పాతిక ఇళ్లకు ఒక గృహసారథిని నియమిస్తాం. వలంటీర్ల సేవలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరగాలి. వచ్చే ఆర్నెల్లలో గృహసారథులు.కుటుంబాలతో మమేకమవుతారు. జనాలకందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వారి చేతులమీదుగానే జరగాలి. సచివాలయాల వేదికగానే ఎన్నికల కసరత్తు ఉంటుంది. ఈసారి మళ్లీ మన ప్రభుత్వంఅధికారంలోకి రావాలి. అందుకోసం ప్రభుత్వ పరపతిని ఉపయోగించుకుందాం’’ అంటూ గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ పెద్దలు సంకేతాలిస్తున్నారు. అవ్వాతాతలకు పింఛన్లు మొదలు ప్రతి ప్రభుత్వ పథకమూ ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల ద్వారా ప్రభుత్వం. ప్రజలకు చేరుస్తోంది. ఇక నుంచి ఈ సేవలను గృహసారథుల పర్యవేక్షణలో అందిస్తూ, గరిష్ఠంగా పార్టీ ప్రయోజనం పొందేలా వైసీపీ అధిష్ఠానం పక్కా ప్రణాళిక వేసిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. అందులోభాగంగానే గృహసారథులకు వలంటీర్లు సహకరించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఆ పార్టీలో జన్మభూమి కమిటీలు, ఈ పార్టీలో గృహసారథులు, మిగతాది అంత కామన్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ సీఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఎండి ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం గుంటూరులోని ఎమ్మెల్యే కిలారి రోశయ్య గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన సిఐ హుస్సేన్ ను పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడవద్దని ఫ్రెండ్లీ పోలీసు ను కొనసాగించాలని ఎమ్మెల్యే కిలారి సిఐకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'పొన్నూరు ఎమ్మెల్యే కిలారి ని కలిసిన అర్బన్ సీఐ హుస్సేన్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఏడో రోజు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం ఉండనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ ఉండనుంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
‘పేట్రీయాటిక్ రైడ్‘ను డీసీపీలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే
|
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల డెకత్లాన్ వద్ద HCG (హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్) మరియు SCSC (సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్) సంయుక్త ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలతో దేశభక్తిని చాటుతూ ఏర్పాటు చేసిన ‘పేట్రీయాటిక్ రైడ్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు, డీసీపీలు శిల్పవల్లి గారు, శ్రీనివాస్ రావు గారితో కలిసి ప్రారంభించారు. ఈ ‘పేట్రీయాటిక్ రైడ్‘లో 100 కిలోమీటర్లు సుమారు 350కి పైగా రైడర్లు పాల్గొని ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‘ సృష్టిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు వివిఎస్ రామలింగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు ప్రశాంత్, రాజు మరియు హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ ఫౌండర్ రవీందర్ నందనూరి, దుండిగల్ రైడర్స్ భీమ్ సింగ్, ప్రవీణ్ గడిల తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఫ్లాట్ నుంచి లుంగీ, నైటీతో రావద్దు... నొయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీ డ్రస్ కోడ్
|
తమ అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో నివాసం ఉండేవారు లుంగీలు, నైటీలతో బయటకు రావద్దని, పార్కింగ్ ప్రదేశాల్లో తిరగొద్దని ఓ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ డ్రస్ కోడ్ తీసుకొచ్చింది. గ్రేటర్ నొయిడాలోని హిమ్సాగర్ అపార్ట్మెంట్ జూన్ 10 జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్లాట్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పురుషులు లుంగీ, మహిళలు నైటీలు వేసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. జనం ఎలాంటి బట్టలు వేసుకోవాలో వారి వ్యక్తిగత విషయమని కొందరు మండిపడుతుంటే. మరి కొందరు మాత్రం మంచి నిర్ణయమేనని సమర్దిస్తున్నారు.
‘సొసైటీ ప్రాంగణంలో వాకింగ్ డ్రస్ కోడ్’ పేరుతో గ్రేటర్ నొయిడా ఫేజ్-2లో హిమ్సాగర్ హౌసింగ్ సొసైటీ ఉత్తర్వులు జారీచేసింది. ‘మీరు హౌసింగ్ సొసైటీ పరిసరాల్లో ఎప్పుడైనా తిరుగుతున్నప్పుడు మీ ప్రవర్తనపై ఎవరైనా అభ్యంతరం చెప్పే అవకాశం లేకుండా వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందుకే ఎవరూ ఇంటి దుస్తులైన లుంగీ, నైటీ ధరించి తిరగవద్దని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొంది. ఈ చర్యను కొందరు ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
‘బహిరంగ ప్రదేశాలలో నడవడానికి నైటీలు, లుంగీలు సరైనవి కాదు. వీటిని పాతకాలం నాటివి పరిగణిస్తున్నారు. అయితే వస్త్రధారణ విషయం కొన్ని పద్దతులు అనుసరించాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘వీటితోపాటు కార్టూన్ ప్రింటెడ్ బాక్సర్ షార్ట్లు, ప్రింటెడ్ నైట్ సూట్లు, స్పోర్ట్స్వేర్ను కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది’ అని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఖాప్ పంచాయతీ మాదిరిగా ఉందని మరో నెటిజన్ మండిపడ్డాడు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో దుస్తులకు చోటు లేదా? అని ఒకరు. మనది విచిత్రమైన ప్రాధాన్యతలతో కూడిన సమాజం అని ఇంకొకరు ఇలా కామెంట్లు చేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు అనుమతి లభించిందని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ విజయగణేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్(ఎన్సీఐఎస్ఎం) షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఆయుర్వేద వైద్య కళాశాలలో అడ్మిషన్లు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
సామాన్యులతో కలసిమెలసి తిరగడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంచి అలవాటుగా ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని తాను బస చేసిన హోటల్ కు వెళుతుండగా, మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని రాహుల్ గాంధీ గమనించారు. ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా, ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే తన వాహనం నుంచి దిగిన రాహుల్ గాంధీ బాధితుడి పరిస్థితిని అంచనా వేశారు. వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ ను రప్పించి ఆ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ తీసుకున్నారు. బాధితుడికి ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ మానవతా దృక్పథంపై నెటిజన్ల నుంచి అభినందల జల్లు కురుస్తోంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'సాటి మనిషిలా స్పందించిన...శభాష్ అనిపించుకొన్న రాహుల్ గాంధీ'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
కరోనాను నియంత్రించడానికి ప్రధాని మోదీ లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ఘటన నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ ను సెప్టెంబర్ దాకా పొడిగిస్తారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఒక నివేదిక రూపొందించిందనే ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బీసీజీ దీనిపై స్పందిస్తూ ఇది నిరాధారమైన వార్త అని, తాము ఎలాంటి అంచనాలు వెలువరించలేదని తెలిపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని ప్రజల్ని కోరింది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ఫేక్ న్యూస్: సెప్టెంబర్ దాకా లాక్ డౌన్ పొడిగింపు...'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
సీఎం జగన్ కీలక ఆదేశాలు
|
ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు ఈ ఏడాది పూర్తి కావాలని. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. గ్రామాల్లో 14 వేల ట్రై సైకిళ్లు, అర్బన్ ప్రాంతాలకు సమీపంలోని పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వైఎస్ఆర్ జలకళ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైందని. ఈ ప్రాజెక్టు సమర్థవంతంగా ముందుకు సాగాలన్నారు. బ్రిడ్జిల వద్ద చెక్ డ్యామ్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీలో రాష్ట్ర పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారని. వారే పథకం అమలు తీరును పర్యవేక్షిస్తారని సీఎం జగన్ వెల్లడించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం నిరసనబాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఉమ్మడి కృష్ణ జిల్లా, బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేశారు. ముఖ్య అతిథిగా ఏపీజీఈఏ కృష్ణా జిల్లా అధ్యక్షుడు రాము పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, నాగరాజు, జి.శివరామకృష్ణ, ఎస్.రామకృష్ణ, వీరబాబు, సత్యనారాయణ, జి.శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'కొనసాగుతున్న ఉద్యోగుల నిరసనలు'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్-విజయవాడ హైవేపై వరద ప్రవహిస్తోంది. వర్షపు నీరు చేరుకోవడంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద హైవేపై మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి. రోడ్లపైకి భారీగా నీళ్లు చేరుకోవడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా అధికారులు దారి మళ్లిస్తున్నారు.
వేరే మార్గంలో వాహనాలను మళ్లిస్తుండటం, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోదాడ-హుజూర్నగర్ రహదారిపై ఏకంగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రోజూ తిప్పే రెగ్యులర్ బస్సులను రద్దు చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. విజయవాడ వెళ్లేవారి కోసం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సజ్జనార్ తెలిపారు.
040-69440000, 040-23450033 నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలసుకోవచ్చని సజ్జనార్ ప్రయాణికులకు సజ్జనార్ సూచించారు. హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఉద్యోగులు చాలామంది ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వెళతారు. అలాగే సాధారణ ప్రజలు కూడా ఎక్కువగా ఈ మర్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో ఈ మార్గంలో తిరిగే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుణంగా టికెట్ల రేట్లు పెరిగేలా డైనమిక్ టికెట్ ప్రైసింగ్ సిస్టమ్ను కూడా టీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ రెండు సిటీల మధ్య ప్రయాణికుల రద్దీ కారణంగా టీఎస్ఆర్టీసీకి ఆదాయం కూడా బాగానే వస్తోందని చెప్పవచ్చు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'హైదరాబాద్-విజయవాడ మార్గంలో బస్సులు రద్దు'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం
|
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుంది. మూడు నుంచి నాలుగు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చని విశాఖ వాతావరణ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. నిజానికి కేరళ తీరాన్ని జూన్ 4 నాటికి రుతు పవనాలు చేరుకుంటాయని తొలుత అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం జూన్ 7 నాటికి రుతు పవనాలు కేరళను తాకవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు రుతు పవనాల వ్యాప్తి కొనసాగుతుంటుంది.
దక్షిణ అరేబియా సముద్రంపై పశ్చిమాది గాలులు పెరుగుతుండడంతో, పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పడమర గాలుల తీవ్రత ఆదివారం నుంచి పెరిగింది. సముద్ర ఉపరితలానికి 2. 1 కిలోమీటర్ల ఎత్తుకు జూన్ 4న చేరాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపైనా మేఘాల వ్యాప్తి పెరుగుతోంది. ఈ అనుకూల పరిస్థితులతో రుతుపవనాలు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మరింత పురోగమిస్తాయి అని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటున్నప్పటికీ. సాధారణ వర్షాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. 2022లో నైరుతి రుతు పవనాలు మే 29 కేరళ తీరాన్ని చేరగా, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న చేరుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆలస్యమైనట్టు తెలుస్తోంది.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఆప్ అసమ్మతి ఎమ్మెల్యేలకు నోటీసు
|
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు కపిల్ మిశ్రా, సందీప్ కుమార్లకు ఢిల్లి శాసనసభ నోటీసులు జారీ చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 9వ తేదీలోగా సమాధానమివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కపిల్ మిశ్రా, సందీప్కుమార్లకు నోటీసులు ఇచ్చామని, ఈ నెల 9లోగా సమాధానమివ్వాలని పేర్కొన్నామని స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అన్నారు. నోటీసు ఇవ్వడం ద్వారా తనను భయపెట్టాలని చూస్తున్నారని కపిల్ మిశ్రా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ప్రచారం చేయడం గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటువంటి చిన్న చిన్న విషయాలకు పాల్పడకుండా, తన మిగిలిన కాల వ్యవధిలో మోడీలాగా ప్రజలకు ఉపకరించే పనులు చేయాలని కోరారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
మునుగోడు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మన మునుగోడు-మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మునుగోడు మండలం కిష్టాపురం, పలివెల,కచలా పురం, జక్కలివారిగూడెం గ్రామాలలో బీజేపీ,టీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఛార్జిషీట్లను డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఏఐసిసి సభ్యులు పాల్వాయి స్రవంతి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాశ్ నేతతో కలిసి ఇంటింటికి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు.పేదలకు ఇండ్లు, రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అమలు అయ్యాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు.అభివృద్ధి పేరుతో గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన భూములను తిరిగి లాక్కుంటుందని ఆరోపించారు.
చైతన్యవంతులైన మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి, పాల్వాయి చెన్నారెడ్డి, జాల వెంకన్న ,జనార్దన్, సైదులు నర్సింహా, వెంకన్న, పాల్వాయి వెంకటరెడ్డి'సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
అదుపు తప్పి బోల్తా పడిన స్కూల్ బస్సు
|
స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన రాజస్థాన్లోని జాలావర్ రోడ్పై జరిగింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
పెద్ద సోదరుడిని కోల్పోయా : సుమిత్రా మహాజన్
|
న్యూఢిల్లి : లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీ మృతిపై ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ తన పెద్ద సోదరుడిని కోల్పోయానని అన్నారు. తమ భావజాలాలు వేరైనా సోమ్నాథ్ ఛటర్జీనుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, స్పీకర్గా ఆయన విధానాల స్ఫూర్తితోనే తాను ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నానని ఆమె చెప్పారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎస్ జీ 201 విమానం దాదాపు 30 నిమిషాలు గాల్లోనే తిరిగింది. ముంబయి నుంచి బయలుదేరిన ఈ విమానం యూపీ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో గురువారం రాత్రి చేరింది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండ్ చేయడానికి అనుకూల వాతావరణం లేక ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో విమానం దాదాపు అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ ఉంది. దీంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. చివరకు విమానాన్ని తిరిగి ముంబయి మళ్లించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ల్యాండింగ్ కు నో... అరగంట గాల్లోనే విమానం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటిసులు
|
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటిసులు ఇచ్చింది. ఎన్నికల అపిడవిట్ లో ఇచ్చిన సమాచారం పై ఐటీ నోటిసులిచ్చింది. 4 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తుంది. దీని పై ఐటీ ఆరా తీస్తుంది. ఎన్సీపీ శివసేనకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐటీ నోటిసులు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ కక్ష పూరితంగానే నోటిసులు జారీ చేసిందని ఎన్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
రాష్ట్రంలోని 1000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లు వెచ్చించనుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం తెలిపారు.రాష్ట్రంలోని 1,000 ఉన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను 'న్యూ డేస్ స్కూల్'గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గౌహతి నగరంలోని ఐదు పాఠశాలలను ముఖ్యమంత్రి ఆదివారం తనిఖీ చేశారు.తొలిదశలో గౌహతి, దాని పరిసర ప్రాంతాల్లోని 10 పాఠశాలల్లో ప్రభుత్వం ఈ పనిని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి తెలియజేశారు.2026లోపు రాష్ట్రవ్యాప్తంగా 1000 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఐదేళ్లలో మరో 2000 పాఠశాలలను చేపడతాం. రాష్ట్రంలోని దాదాపు 4000 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నాం అన్ని తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'అస్సాం గౌహతిలో పాఠశాలలను తనిఖీ చేసిన సీఎం హిమంత బిస్వా శర్మ'.
| 2 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.