inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
|---|---|---|---|
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈమ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అయితే 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్లు కోహ్లి 82 పరుగులు, డుప్లెసిస్ 73 పరుగులు చేసారు. ముంబై బౌలర్లు 2 వికెట్లు తీశారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
బుధవారం ములుగు సమీపంలోని జాతీయ రహదారి 163 పై జాకారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.మృతురాలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన భద్రమ్మ(40)గా గుర్తించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ పుణ్యక్షేత్రం నుంచి హన్మకొండకు తిరిగి వస్తుండగా డ్రైవర్ అదుపుతప్పి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారులు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'సమ్మక్క-సారలమ్మ ను దర్శించుకుని వస్తుoడగా ఆక్సిడెంట్... ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఉద్యమంలా నీటి సంరక్షణ
|
అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రానున్న 90 రోజు లకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సంరక్షణ ఉద్యమం చేపట్టాలని ఇందుకోసం చెరువులు, చెక్ డ్యాంలు, పంటకుంటలను పటిష్ట పరచాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికల్లా 90 రోజుల ప్రణాళికను విజయవంతం చేసి చూపి ంచాలన్నారు. నీటి సంరక్షణ ఉద్యమంపై బుధవారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 20లోగా నీటి సంరక్షణ ఉద్యమానికి శ్రీకారం, ఇందుకోసం 90 రోజుల కార్య ప్రణాళిక సిద్ధం చేశారు. భవిష్యత్లో రాష్ట్రంలో నీటి సమస్య అనేదే తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు ఇప్పటివరకు పూర్తయిన 3.25 లక్షల పంటకుంటలను ఘనంగా ప్రారంభిం చాలని నిర్ణయించారు. ఈ 90 రోజుల్లోగా పంటకుంటల సంఖ్య 5 లక్షలకు చేరాలని లక్ష్యం పెట్టుకున్నారు. నరేగా నిధులతో చిన్నతరహా చెక్ డ్యాంల నిర్మాణం, చిన్న-మధ్యతరహా చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు జరపాలని నిర్ణయించారు. జలవనరుల శాఖ నిధులతో మధ్యతరహా, భారీ చెక్ డ్యాంల నిర్మాణం, వంద ఎకరాలకు మించిన చెరువుల నిర్వహణతోపాటు నీటి సంర క్షణ ఉద్యమంలో భాగస్వాములుగా ఇంజినీరింగ్ విద్యార్ధులు ఉండాలని నిర్ణయించారు. రెయిన్ గన్స్ నిర్వహణకు సర్వీస్ ప్రొవైడర్ను నియమించాలని ఆదేశించారు.
మిర్చి రైతులు నష్టపోకుండా సాయం
కనీస ధర లేక నష్ట పోతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రభుత్వ సాయంగా క్వింటాల్ మిర్చికి ఎంత ధర ఇవ్వాలి, ఇందుకు సంబంధించి విధివిధానాలపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మిర్చి రైతుల ప్రయోజనాల కాపాడేందుకు కేంద్ర సాయంతో సంబంధం లేకుండా యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చర్చల అనంతరం కొనుగోలు ధరపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, నారా లోకేష్, అధికారులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,బోరున విలపించిన అభిమానులు
|
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా. ఆ లిస్టులో కొంత మంది సిట్టింగులకు నిరాశే ఎదురైంది. అందులో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఒకరు. కాగా. కేసీఆర్ ప్రకటించిన లిస్టులో తన పేరు లేదని తెలిసి. రాజయ్య భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు తన నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే. అభిమానులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కిందపడి వెక్కివెక్కి ఏడ్చారు. ఆయనను అలా చూసి అభిమానులు సైతం బోరున విలపించారు. అనంతరం. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్లిన రాజయ్య. అక్కడ కూడా కిందపడి మళ్లీ బోరున ఏడ్చేశారు. ఆయనను ఓదార్చుతూ కార్యకర్తలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానిక నేత రాజయ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
అయితే. భావోద్వేగంతోనే కార్యకర్తలనుద్దేశించి రాజయ్య మాట్లాడారు. తాను ముందు నుంచి నియోజకవర్గ ప్రజల కోసమే పని చేశానని చెప్పుకొచ్చారు. పవిత్రమైన వైద్య వృత్తిని సైతం వదలిపెట్టి. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానంటూ వివరించారు. అయితే. ఇప్పుడు ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో తాను ఎలాంటి నిర్ణయం తీసుకోనని. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలు కూడా సంయవనం పాటించాలని సూచించారు. ఇప్పుడున్నదాని కంటే ఉన్నతమైన స్థాయి కల్పిస్తానని కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని. ఆయన మాట మీద తనకు నమ్మకం ఉందని తెలిపారు. పదవి లేకపోయినా ప్రజల కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు రాజయ్య.
అయితే. నియోజకవర్గంలో సర్పంచ్ నవ్య వ్యవహారం రాజయ్యను పోటీలో లేకుండా చేసింది. సర్పంచ్ నవ్య వివాదంతో పాటు ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా. ఈసారి కూడా స్టేషన్ ఘన్పూర్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు రాజయ్య. అంతేకాదు. కేసీఆర్ అనుగ్రహం కోసం రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు. కానీ. చివరికి కడియం శ్రీహరికే స్టేషన్ ఘన్పూర్ టికెట్ కేటాయించారు గులాబీ బాస్. అయితే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక రాజయ్య. భావోద్వేగానికి లోనయ్యారు.
ముందు కాంగ్రెస్ నేతగా ఉన్న రాజయ్య. ఉద్యమం సమయంలో టీఆర్ఎస్లో చేరి. 2014 ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలిచారు. అంతే కాదు. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, వైద్యారోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనూ పలు సంచలన ఆరోపణలు రావటంతో. మంత్రి పదవి నుంచి తొలగింపబడ్డారు. 2018 ఎన్నికల్లోనూ స్టేషన్ ఘన్పూర్ స్థానం నుంచే ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఈసారి మాత్రం ఆరోపణలు రచ్చకెక్కటం. సర్వేలు కూడా ఆయనకు ప్రతికూలంగా రావటంతో. కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అయితే. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
రేపు నర్సీపట్నం వెళ్లనున్న సీఎం జగన్
|
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. 11.15 – 12.50 జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన, తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్కు శంకుస్ధాపన, అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం 1.25 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 3.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ ఈ ఏడాది కొత్త బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 600 లకు పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆటపై ఎంత దృష్టి పెడతాడో. ఫిట్నెస్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాడు.కేఎల్ రాహుల్. క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆట తీరుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. బ్యాటు పట్టుకొని కేఎల్ రాహుల్. క్రీజులోకి అడుగుపెట్టాడంటే చాలు. అభిమానులు స్టేడియంలో నుంచి కేరింతలు పెట్టడం చాలా కామన్. అయితే. కేవలం రాహుల్ ఆటకు మాత్రమే కాదు. ఆయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అనే చెప్పొచ్చు. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. మరి తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఆయన ఏం చేస్తుంటారు.? ఆయన డైటింగ్ సీక్రెట్ ఏంటో ఓసారి చూసేద్దామా.
లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ ఈ ఏడాది కొత్త బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 600 లకు పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆటపై ఎంత దృష్టి పెడతాడో. ఫిట్నెస్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాడు.కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ కోసం కేవలం జిమ్ కి పరిమితమవ్వడు. జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు.స్విమ్మింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, రన్నింగ్ చేయడం, యోగా లాంటివి కూడా చేస్తూ ఉంటాడు.ఇక డైట్ విషయానికి వస్తే. కేవలం ఒకే డైట్ కి పరిమితమవ్వడట. వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతాడట. కీటో, నో కార్బ్, హై ప్రోటీన్ ఇలా. అన్ని డైట్స్ ఫాలో అవుతూ ఉంటాడట.ఎల్ రాహుల్ కి. దక్షిణ భారత వంటకాలు అంటే ఎక్కువగా ఇష్టమట. ముఖ్యంగా అన్నం, దోశ లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడట.
డైట్ లో షుగర్ ని ఎవాయిడ్ చేస్తాడట. అయితే. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ లను మాత్రం తింటూ ఉంటాడట. చీట్ డే రోజు ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతాడు.మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే కాదు. లేనప్పుడు కూడా తన బాడీకి ఆయన బ్రేక్ ఇవ్వరు. స్విమ్మింగ్ అయినా చేస్తారు. కానీ ఫిజికల్ యాక్టివిటీకి మాత్రం బ్రేక్ ఇవ్వడు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'కేఎల్ రాహుల్ డైట్ సీక్రెట్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
వాణిజ్యం మరియు పెట్టుబడులతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే మార్గాలను అన్వేషించడానికి జపాన్ ప్రధాన మంత్రి కిషిదా ఫుమియో మార్చి 20 మరియు 21 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. జపాన్ ప్రధాని తన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సంబంధాల యొక్క మొత్తం విస్తరణను కవర్ చేస్తూ విస్తృత చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు పక్షాలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతాయి అని ప్రకటనలో పేర్కొంది.జి20కి భారత్ అధ్యక్ష పదవి, జి7లో జపాన్ అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రాధాన్యతలపై కూడా ఇరువురు నేతలు చర్చిస్తారని ఎంఇఎ తెలిపింది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'భారత్లో పర్యటించనున్నా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు
|
హైదరాబాద్ నగరంలో ఓ కంత్రీ కుర్రోడి వ్యవహారం బట్టబయలైంది. లేడీస్ హాస్టల్లో ఉండే అమ్మాయిలు స్నానం చేస్తుంటే నగ్న వీడియోలు తీశాడు. అలా ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్నవీడియోలు తీసి తన ట్యాబ్లో భద్రపరిచాడు. చివరకు ఆ కంత్రీ కుర్రోడిని ఓ అమ్మాయి గుర్తించి హాస్టల్, పోలీసు సిబ్బంది సహకారంతో అరెస్టు చేశారు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఏరియాలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ అనేక ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు నివశిస్తూ ఉద్యోగాలు, విద్యాభ్యాసం చేస్తూ వస్తున్నారు.
ఈ హాస్టల్ పక్కనే ఓ బహుళ అంతస్తు భవనం ఉంది. ఈ భవనంలో నుంచి ఆ కంత్రీ కుర్రోడు తన మొబైల్ ఫోనులో అమ్మాయిలు బాత్రూమ్లో స్నానం చేస్తుంటే చిత్రీకరించాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్ఫోన్ ఫ్లాష్ లైట్ వెలగడాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోలను తన దగ్గరే ఉంచుకున్నాడా? లేక స్నేహితులకు ఎవరికైనా పంపించాడా? అన్న అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారు. బాలుడు 8వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులే సెల్ఫోన్ కొనిచ్చిట్టుగా దర్యాప్తులో తేలింది. అతని ఫోనులో ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడునొవాక్ జకోవిచ్ గురించి అతని మాజీ ప్రేయసి నటాషా షాకింగ్ విషయాలు వెల్లడించింది. జకోవిచ్కి దీపిక పదుకొణె అంటేనే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీపిక ‘ట్రిపులెక్స్’ చిత్రంలో నటిస్తున్నప్పుడు అమెరికాలో ఉంది.
అప్పుడు దీపిక జకోవిచ్తో కలిసి రాత్రి డిన్నర్ డేట్కి వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అక్కడి మీడియా ఆమెను దీపిక అని గుర్తించలేదు. దాంతో ‘జకోవిచ్ తన ప్రేయసితో వచ్చాడు’ అని హెడ్లైన్స్లో పేర్కొన్నాయి. డిన్నర్ తర్వాత ఇద్దరూ ఒకే కారులో వెళ్లడం, మీడియాని చూసి దీపిక తల దించుకోవడం వైరలయ్యాయి.తాజాగా ఈ ఫొటోల గురించి మీడియా నటాషాను అడగ్గా ఆమె పై విధంగా స్పందించింది.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక '‘జకోవిచ్కి దీపిక అంటేనే ఇష్టం’'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
‘ఇండిపెండెన్స్ డే’కు బదులుగా ‘రిపబ్లిక్ డే’
|
ఢిల్లీ పోలీసు విభాగం ఆగస్టు 15ను ‘రిపబ్లిక్ డే’గా ప్రచురించి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైందని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఆగస్టు 15కు సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన దక్షిణ ఢిల్లీ పోలీసు విభాగం, అందులో ‘ఇండిపెండెన్స్ డే’కు బదులుగా ‘రిపబ్లిక్ డే’ అని తప్పుగా ప్రచురించింది. దీంతో మన్జీత్ సింగ్ చుఘ్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పుల నోటిఫికేషన్లను పై అధికారులు పరిశీలించి ఆమోదించలేదని పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ఈ పిటిషన్ బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.
ఇలాంటి వివాదాస్పద ఘటన 2016లో ఓ సారి జరిగింది. చండీగఢ్కు చెందిన భాజపా విభాగం ఆగస్టు 15 సందర్భంగా గణతంత్ర దినోత్సవం అని ఓ చోట పేర్కొంది.1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తేదీ ఆగస్టు 15ను ‘ఇండిపెండెన్స్ డే (స్వాతంత్ర్య దినోత్సవం)’అని, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 26ను ‘రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం)’గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
|
అనంతపురం, కదిరి జాతీయ రహదారిపై రాఘవంపల్లి సమీపంలోని పొలాల్లోకి ఐచర్ వాహనం దూసుకు వెళ్లడంతో ఐచర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం నుంచి రాప్తాడుకు వెలుతున్న ఐచర్ గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వేగంగా వెలుతూ అదుపుతప్పి రాఘవంపల్లి వద్ద పొలాల్లోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ వేంపల్లి చండ్రాయుడు (36) వాహనంలోనే మృతి చెందాడు. గురువారం పొలంలోకి వెళ్లిన రైతు పుల్లయ్య పొలంలో ఐచర్ వాహనంలో మృతదేహం ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతునిది వైఎస్సార్ కడప జిల్లా, చింతకొమ్మదిన్నె మండలం, కృష్ణాపురం గ్రామ వాసిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై పడి మృతుని భార్య అయిషా గుండెలవిరిసేలా రోదించారు. మృతునికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వా సుపత్రికి తరలించారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
కూకట్ పల్లి నియోజకవర్గం, బాలానగర్ డివిజన్ పరిధిలో బి బి ఆర్ హాస్పిటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కోసమట్టం ఫైనాన్స్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరి నరేందర్ ఆచార్య, మరియు డివిజన్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ మందడి సుధాకర్ రెడ్డి హాజరై, బ్యాంక్ ను ప్రారంభించారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'గోల్డ్ లోన్ బ్యాంక్ ను ప్రారంభించిన కార్పొరేటర్'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ
|
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అహ్మదాబాద్ చేరుకుని సబర్మతీలోని రనిప్ పోలింగ్ కేంద్రం 115 లో ప్రధాని మోదీ ఓటు వేశారు. ఓటు వేసేందుకు ప్రధాని పోలింగ్ కేంద్రం బయట లైనులో నిలబడటం విశేషం. ప్రధాని రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొన్నది. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేయనున్న పోలింగ్ కేంద్రం వద్దకు ప్రజలు భారీగా చేరారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
మేడ్చల్ జిల్లా: మేడ్చల్ మండలంలో గురువారం మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. సభా స్థలి లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కండ్లకోయ లోని మార్కెట్ కమిటీ ఆవరణంలో గేట్ వే ఐ టీ హబ్ , పూడూరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'మేడ్చల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నది ఈ నెల 16న తేలనున్నది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ముఖ్యమంత్రి ఎవరన్నది ఈ నెల 16న ప్రకటిస్తామని బీజేపీ తెలిపింది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'యూపీ సీఎం పేరును 16న ప్రకటించనున్న బీజేపీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
దేశంలోని మైనారిటీ సంక్షేమం కోసం మోడీ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మైనార్టీల్లో బాగా వెనుకబడిన వర్గాల అభివృద్దే ధ్యేయంగా మోడీ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకుని సమాజంలో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. శనివారం హైదరాబాద్ లక్డికాపూల్ లో బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మైనార్టీల రక్షణ, బాద్రత విషయంలో మోడీ సర్కార్, బిజెపి పూర్తి భరోసనిస్తుందని మతాలు ఏవైనా అన్ని వర్గాల వారు ఆర్థికంగా ఎదగాలన్నది మోడి ఉద్దేశ్యం ఆన్నారు. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో బిజెపి యువ మోర్చ రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు శనివారం ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు ఇవి కొనసాగనున్నాయి.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'మైనార్టీల సంక్షేమంపై మోడీ ప్రత్యేక దృష్టి: ఎంపీ లక్ష్మణ్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
వివేకానంద జయంతి ఉత్సవాలు, యువజన దినోత్సవం సందర్భంగా గురువారం బొబ్బిలి నియోజకవర్గం కూనాయవలస లో, భారత ప్రభుత్వము, యువజన క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం యువజన అధికారి జి. విక్రమాదిత్య ఆదేశాలు మేరకు బాడంగి నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ రేజేటి. పృధ్వీరాజ్ మరియు ఏఎంసీ చైర్మన్ బొమ్మి శ్రీనివాసరావు, సర్పంచ్ బోడెల. విజయ్ బాబు, యువతకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడెల. సింహాచలం పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఫైనల్లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. భారత జట్టు అమ్మాయిలు సైతం స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. సంతోషంతో చిందులేశారు. బాలీవుడ్ పాపులర్ సాంగ్ 'కాలా చష్మా'కు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ వీడియోను ఐసీసీ ట్విట్టర్ లో షేర్ చేసింది.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'స్టేడియంలో స్టెప్పులేసిన టీమిండియా ప్లేయర్లు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
టీబీజీకేఎస్ గెలిస్తేనే సింగరేణికి భవిష్యత్తు: ఎంపీ పొంగులేటి
|
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ను గెలిపిస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని గౌతమ్ఖని ఓపెన్ కాస్ట్ బొగ్గుగని వద్ద జరిగిన సమావేశంలో ఎంపీ పొంగులేటితో పాటు ఎమ్మెల్యే జలగం వెంకట రావు, మండలి విప్ పల్లా రాజేశ్వర రెడ్డి పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఏపీ అసెంబ్లీ మరోసారి వాయిదా
|
ఏపీ అసెంబ్లీ మరోసారి వాయిదా పడింది. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. సభలో విజిల్స్ ఊదుతూ బాలకృష్ణ, టీడీపీ సభ్యుల నిరసన తెలుపడంతో అసెంబ్లీ దద్దరిల్లింది. టీడీపీ సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభ వాయిదా వేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఆ రోజు నిద్ర పోలేదు... బాగా ఏడ్సిన : సీఎం కేసీఆర్
|
టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవేదనకు లోనయ్యారు. మహిళా సంక్షేమంపై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఓ సమావేశానికి వెళ్లే ముందు. ఒక్క నిమిషం మాట్లాడుతామని చెప్పి ఇద్దరు బాలికలు తన వద్దకు వచ్చారు. మేము అనాథ పిల్లలం. కేజీబీవీలో చదువుతున్నాం. టెన్త్ అయిపోతుంది. తర్వాత మేం ఎక్కడికి పోతామో తెలుస్తలేదు అని ఆ పిల్లలు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేరు. ఆదరించే బంధువులు లేరు. ఇది క్రూరమైన సమాజం. ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలి. ఏం చేయాలి. ఆ రోజంతా నిద్ర పోలేదు. బాగా ఏడ్సిన మనసులో అని కేసీఆర్ తెలిపారు.నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి సంభవిస్తే. మనం ఆ పరిస్థితిలో ఉంటే అని ఆలోచించాను. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం త్వరలోనే మంచి కార్యాచరణను రూపొందించి తీసుకువస్తామన్నారు. కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం. హాస్టల్స్ను పెంచుతున్నాం. అనాథ పిల్లలు స్టేట్ చిల్డ్రన్ కింద ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమే అనాథలకు తల్లిదండ్రులు. వారిని ఆదరించాలి. అనాథ బిడ్డలు తారసపడితే వారిని చేరదీసి, కడుపులో పెట్టుకుని సాదుకోవాల్సిన అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ అన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
సుప్రీం కోర్టు మాజీ సీజేఐ రమణకు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం అందించారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అడిటోరియంలో అక్కినేని 99వ జయంతి వేడుకలు నిర్వహించారు. రసమయి సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఈ ఉత్సవాలను నిర్వహించింది. ముఖ్య అతిధిగా తమిళనాడు మాజీ గవర్నర్ టీఎస్ రామ్మోహన్ రావు హజరయ్యారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఎంపీ విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'మరో పురస్కారం అందుకున్నమాజీ సీజేఐ రమణ'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో వరుసగా మూడోసారి ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో ఆయన ఎంతో చొరవ చూపారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి అకాడమీ చైర్మన్ బాధ్యతలు లభించాయి.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'అల్లం నారాయణ పదవీ కాలం పొడిగింపు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
ప్రతిష్టాత్మక డే అండ్ నైట్ టెస్టు సన్నద్ధత కోసం ఆదివారం నుంచి ఫ్లడ్లైట్ల వెలుతురులో టీంఇండియా ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఈ టెస్టులో పింక్బాల్ను ఉపయోగించనున్న నేపథ్యంలో ఇరు జట్లు దీనిపై దృష్టిని సారించాయి. బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభం కానున్నది. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో. డే అండ్ నైట్ టెస్టుకు ముందు రెండు రోజుల అదనపు సమయం లభించింది. దీంతో అటు బంగ్లా, ఇటు టీమిండియా ఆటగాళ్లు పింక్బాల్తో ప్రాక్టీస్ కొనసాగించారు. రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ తొలిసారి ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబి బంతితో ప్రాక్టీస్ చేశారు. శనివారం బంగ్లాతో మ్యాచ్ ముగిశాక హౌల్కర్ స్టేడియంలో కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో శిక్షణ కొనసాగింది. కోల్కతా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కోసం గులాబి బంతికి అలవాటు పడేందుకు హౌల్కర్ మైదానంలో సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ బంతితో సాధన చేశాడు. రిజర్వు బ్యాట్స్మెన్ హనుమ విహారి, శుభ్మన్ గిల్ సైతం సాధన చేయడం గమనార్హం. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను రాత్రిసమయంలో రోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. కోచ్ రవిశాస్త్రి బంతి ప్రవర్తనను దగ్గరుండి పరిశీలించారు. కూకాబుర్ర గులాబి బంతులతో దులీప్ ట్రోఫీలో ఆడిన అనుభవం కుల్దీప్కు ఉంది. అతడు బంతిని ఫ్లైట్ చేసినప్పుడు సీమ్ను అందుకోవడంలో బ్యాట్స్మన్ ఇబ్బంది పడ్డారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ఫ్లడ్లైట్ల వెలుగులో తొలి డే అండ్ నైట్ టెస్టుకు సన్నద్ధం'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకకు వెళ్ళిన ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని, మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదం లేదని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కొనసాగుతుందని తనకు గట్టి నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'మా ప్రభుత్వం కూలిపోదు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలలో AVN రెడ్డి గారు విజయం సాధించడంతో దేవరకొండ పట్టణంలో బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయులతో స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ భావితరాలకు బంగారు భవిత నిచ్చే విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉన్న గురువుల చేత ఎన్నుకోబడిన ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి AVN రెడ్డి గారి విజయం, టిఆర్ఎస్ అవినీతి, బంధుప్రీతి, నియంతృత్వ పాలనకు చమర గీతం పాడాలని నిదర్శనం. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, మేధావులు అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య ఎస్సీ మోర్చా పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ వస్కుల సుధాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు జల్దా భాస్కర్, సముద్రాల సహదేవ్, నారాయణదాసు చండీశ్వర్, చిలక రాజు శ్రీను, పొలగోని గణేష్, సిరమొని మహేష్, పున్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'దేవరకొండ లో AVN రెడ్డి గెలుపు సంబరాలు'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
16న బెజవాడలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అవగాహన
|
బెజవాడలో ఈ నెల 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియపై వైసీపీ అధిష్టానం వర్క్షాప్ నిర్వహించనుంది. అవగాహన కార్యక్రమానికి అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు రావాలని అధిష్టానం ఆదేశించింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కలకలం రేగింది. ఓ మహిళా అక్కడున్న పర్యాటకులను, భద్రతా సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ. అమర జవాన్ జ్యోతి పై చెప్పు విసిరింది. ఆ సమయంలో అక్కడే సైనికాధికారులు కూడా ఉన్నారు. వారిని పక్కకు నెట్టి, అమర జవాన్ జ్యోతి వద్ద ఉన్న పూల కుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు తన మొబైల్ లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. మానసిక స్ధితి సరిగా లేని ఆ మహిళా సుల్తాన ఖాన్ గా గుర్తించామని తెలిపారు. ఆమె తన వివరాలు ఏమీ చెప్పడంలేదని, వారి కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'భద్రతా సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసిన మహిళా'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
మహిళల అభివృధ్ధి చెందిననాడే దేశం అభివృధ్ధి పదంలో ముందుకు సాగుతుందనే కాంక్షతో మహిళ అభ్యున్నతి కోసం కేంద్రప్రభుత్వం బీజేపీ ప్రదాని మోడీ ఆధ్వర్యంలో కృషిచేస్తుందని వేదమాత ఎంటర్ప్రైజస్ ఎండీ దుప్ప రవీంధ్ర పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా నిరుపేద మహిళకు వేదమాత ఎంటర్ప్రైజస్ ఆధ్వర్యంలో దుప్ప రవీంధ్ర చేతు మీదుగా బుధవారం ఉచిత గ్యాస్ కనక్షన్ను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా దుప్ప రవీంధ్ర మాట్లాడుతూ తన తల్లిపడిన కష్టం దేశంలో మరే మహిళ పడకూడదనే అకాంక్షతో త్లెరేషన్కార్డు కలిగిన మహిళందరికీ మోడీ ఉచితంగా గ్యాస్ పంపిణీచేస్తున్నారన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన త్లెరేషన్కార్డు కలిగిన మహిళందరికీ నేడు గ్యాస్ ఉచితంగా అందిస్తున్నామన్నారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు మెంబర్ పైడి వేణుగోపాలం మాట్లాడుతూ జిల్లాలో 25వే మందికి ఈ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళ అభ్యున్నతి కోసం ఈ పథకానికి ఎనిమిదివేల కోట్లు వెచ్చించిందన్నారు. బీజెపి జోనల్ ఇన్చార్జ్ పూడి తిరుపతిరావు మాట్లాడుతూ గతంలో కేవం 2కోట్ల మందికి మాత్రమే గ్యాస్ కనక్షన్ు ఉండేవని గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో వీటి సంఖ్యను ఆరు కోట్లకు పెంచిన ఘనత ప్రధానమంత్రి మోడీకే చెందుతుందన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'మహిళ అభ్యున్నతే బీజేపీ లక్ష్యం'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత్ కు పసిడి పతకం
|
ప్రపంచ కప్ ఆర్చరీ కాంపౌడ్ విభాగంలో భారత జట్లు పసిడి పతకం సాధించింది. షాంగైలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ వన్ పోటీలలో అభిషేక్ వర్మ, చిన్నా, రాజు శ్రీధర్, అమన్ జీత్ సింగ్ లతో కూడిన భారత జట్టు కొలంబియాపై 227-221 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
రవీంద్ర జడేజా(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 66 నాటౌట్), హార్దిక్ పాండ్యా(76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్తో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ముందు భారత్ 303 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరి విధ్వంసానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 5 ఫోర్లతో 63)క్లాసిక్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 302 పరుగులు చేసింది.152 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్. ఒకానొక దశలో 250 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ చివర్లో జడేజా-పాండ్యా ద్వయం 6వ వికెట్కు అజేయంగా 150 పరుగుల భాగస్వామ్యం అందించడంతో కోహ్లీసేన 300 పరుగుల మార్క్ను అందుకుంది. ఆసీస్ బౌలర్లలో అగర్ రెండు వికట్లు తీయగా. హజల్ వుడ్, జంపా, అబాట్ తలో వికెట్ తీశారు.
ఓపెనింగ్ జోడీ విఫలం.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేనకు ఈ మ్యాచ్లో కూడా శుభారంభం దక్కలేదు. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనింగ్ జోడీని మారుస్తూ టీమిండియా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం కూడా ఫలించలేదు. గత రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్పై వేటువేసిన టీమ్మెనేజ్మెంట్ అతని స్థానంలో శుభ్మన్ గిల్(33)కు అవకాశం కల్పించింది. కానీ అతను కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఆదిలోనే శిఖర్ ధావన్(16) వికెట్ కోల్పోగా. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్తో శుభ్మన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ 56 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో కుదురుకుంటుండగా. అగర్ దెబ్బతీశాడు. గిల్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్కు చేర్చాడు.
అయ్యర్, రాహుల్ రాణించలే.
ఆ తర్వాత అయ్యర్, కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నారు. రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన అయ్యర్. జంపా బౌలింగ్లో లబుషేన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ ఎల్బీగా వెనుదిరగడంతో భారత్ 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పాండ్యాతో కలిసిన విరాట్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ కొద్దిసేపటికే హజల్ వుడ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరగడంతో భారత్ 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో రివ్యూకు వెళ్లిన ఆసీస్. ఫలితం సాధించింది.
చెలరేగిన పాండ్యా, జడేజా.
ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ అనంతరం చెలరేగింది. ఆసీస్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ వారికి చుక్కలు చూపించింది. తొలుత 55 బంతుల్లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేయగా. ఆ తర్వాత 43 బంతుల్లో జడేజా అర్థ సెంచరీ సాధించాడు. అబాట్ వేసిన 48వ ఓవర్ను జడేజా చీల్చిచెండాడు. హ్యాట్రిక్ బౌండరీలతో హాఫ్ సెంచరీ అందుకున్న అతను ఆ వెంటనే మరో భారీ సిక్సర్ కొట్టి 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఓ దశలో స్వల్ప స్కోర్కే పరిమితం అవుతుందనుకున్న భారత్. భారీ స్కోర్ చేసింది. జడేజా-పాండ్యా ధాటికి చివరి 5 ఓవర్లలో 76 పరుగులు వచ్చాయి.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'చెలరేగిన పాండ్యా, జడేజా...'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడి
|
ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడి చేసింది. ఇది రాజధాని కీవ్తో సహా పలు నగరాలపై 20కి పైగా క్షిపణులు మరియు రెండు డ్రోన్లను ప్రయోగించింది. తాజా రష్యా దాడుల్లో ఉమన్ నగరంలోని 9 అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. అందులో ఇద్దరు పిల్లలు. మరో 17 మంది గాయపడ్డారు. డ్నీపర్లో జరిగిన మరో దాడిలో 31 ఏళ్ల మహిళ, ఆమె రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారని స్థానిక గవర్నర్ తెలిపారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
|
గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ ను నిరసిస్తూ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు రామ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ. రాజాసింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, పిడి యాక్ట్ ప్రయోగించడం దారుణమని అన్నారు. వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ రెడ్డి, భజరంగ్ దళ్ మండల అధ్యక్షులు కుమ్మరి రాజు, గ్రామ అధ్యక్షులు రవి, అఖిల పక్ష నాయకులు వేణుగోపాల్, వెంకటేష్, సురేష్, నరేష్ తిరుపతయ్య హిందూ బంధువులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 18 నుంచి 20 వరకు పాఠశాలల్లో సప్లిమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించాలి. ఆగష్టు 1 నుంచి 10వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగష్టు 1న తెలుగు, 2న హింది, 3న ఇంగ్లీషు,4న మ్యాథ్స్,5న జనరల్ సైన్స్, 6న సోషల్ స్టడీస్, 8న సంస్కృతం,అరబిక్ 1, 10న సంస్కృతం,అరబిక్ 2 పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మద్యాహ్నాం 12.45 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
రాష్ట్రపతి ఎన్నికలు దేశమంతా హాట్టాపిక్గా నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ప్రకటించింది.అదే విధంగా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం యశ్వంత్ సిన్హా తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ సమక్షంలో సిన్హా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూ-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూద్ అబ్దుల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంత్రి కేటీఆర్ తదితర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
మహారాష్ట్ర సర్కార్ కు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సవాల్ విసిరారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని మహారాష్ట్ర సర్కార్ కు ఆయన సూచించారు. ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవి రాణాలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర సర్కారుకు పెద్ద సవాలే ఎదురైంది. నవనీత్ కౌర్ దంపతులకు మద్దతుగా నిలిచిన ఆ రాష్ట్ర విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్. తామంతా హనుమాన్ ఛాలీసా పఠిస్తామని, దమ్ముంటే తమను కూడా అరెస్ట్ చేయాలంటూ మహారాష్ట్ర సర్కారుకు సవాల్ విసిరారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ కాసేపటి క్రితం ప్రకటన చేశారు. 'నవనీత్ కౌర్ దంపతుల మాదిరే తమపైనా విద్రోహ కేసులు పెట్టుకోవచ్చు' అని కూడా ఫడ్నవీస్ సవాల్ చేశారు.
హనుమాన్ జయంతి నాడు సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ ఛాలీసా పఠించాలని డిమాండ్ చేసిన ఎంపీ నవనీత్ కౌర్. సీఎం అందుకు సిద్ధంగా లేకుంటే ఆయన ఇంటి ముందు తామే హనుమాన్ ఛాలీసా పఠిస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన శ్రేణులు నవనీత్ కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించే యత్నం చేశాయి.
చివరకు నవనీత్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి విద్రోహ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. బెయిల్ కోసం నవనీత్ దంపతులు దరఖాస్తు చేసుకోగా స్థానిక కోర్టు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నవీనత్ దంపతులు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీకి కూడా ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించిన విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్. నవనీత్ కౌర్ దంపతుల డిమాండ్లో తప్పేముందని ప్రశ్నించారు. అయినా హనుమాన్ ఛాలీసాను మహారాష్ట్రలో కాకుండా పాకిస్థాన్లో పఠిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. హనుమాన్ ఛాలీసా పఠిస్తామంటేనే విద్రోహ కేసులు పెడతామంటే. తామంతా కూడా హనుమాన్ ఛాలీసా పఠిస్తాం, దమ్ముంలే తమపైనా విద్రోహ కేసులు పెట్టాలని ఆయన సవాల్ చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: దేవేంద్ర ఫడ్నవీస్ సవాల్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
తెలంగాణ మంత్రి కేటీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేయటంపై ట్వీట్ చేసే అర్హత కేటీఆర్కు లేదని ఆయన అన్నారు.
గతంలో మా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం మీరంతా కలిసి సస్పెండ్ చేయలేదా? అని ప్రశ్నించారు. 'కాలక్షేపానికి ఓటీటీలో మంచి షోలను సూచించాలని అడిగావు కదా 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా చూడు' అని రాజాసింగ్ సూచించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కేటీఆర్తో ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ భేటీ
|
పాలమూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లు మంత్రి కేటీఆర్ను కలిశారు. కసిరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో కేటీఆర్ను కలవడం ప్రాధాన్యం ఏర్పడింది. జైపాల్యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డిల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు తిరిగి టికెట్ కేటాయించింది. పార్టీ నుంచి కల్వకుర్తి టికెట్ను కసిరెడ్డి కూడా ఆశించారు.
కసిరెడ్డి కాంగ్రెస్లో చేరి కల్వకుర్తి నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ను హైదరాబాద్లో కసిరెడ్డితో పాటు జైపాల్యాదవ్ కలిశారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఇద్దరి విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడతానని, ఎవరూ తొందరపడొద్దని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. కేటీఆర్ను వేర్వేరుగా కలిశామని ఎమ్మెల్సీ కసిరెడ్డి చెబుతుండగా. ఇద్దరూ కలిసి కేటీఆర్ను కలిసినట్లు, సమస్య సమసిపోయినట్లు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అంటున్నారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చాలా రోజులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో విభేదాలు ఉన్నాయి. నారాయణరెడ్డి 2018లోనే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. జైపాల్యాదవ్కు బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వడంతో ఎమ్మెల్సీగానే కొనసాగుతూ వచ్చారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డికి బీఎర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఈ సారైనా ఎమ్మెల్యేగా పోటీ చేయలని భావించారట. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు తిరిగి టిక్కెట్టు కేటాయించింది. అప్పటి నుంచి కసిరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనుకున్న సమయంలో కేటీఆర్ను కలవడం ఆసక్తికరంగా మారింది. కసిరెడ్డి చేరికకు బ్రేక్ పడినట్లేనా అనే చర్చ జరుగుతోంది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్న్యూస్ అందించారు. 2014 జూన్ 2కు ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే దీనికి సంబంధించిన ఫైల్పై సీఎం జగన్ సంతకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ పొందుపర్చింది. అందులో భాగంగా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్పై నాలుగు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదేళ్ల సర్వీస్ నిబంధనను ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది. ఐదేళ్ల నిబంధన తొలగింపుతో అదనంగా మరో నాలుగు వేల మందికి లబ్ధి జరగనుంది. ఐదేళ్ల సర్వీస్ నిబంధన కలిగి ఉండటం కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమస్యగా మారింది. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తివేయడం వల్ల మరింతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యే అవకాశం లభించింది.
2014 జూన్ 2 నాటికి 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయాలని గతంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఐదేళ్ల సర్వీస్ నిబంధన వల్ల తాము రెగ్యులర్ అయ్యే అవకాశం కోల్పోతున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఐదేళ్ల నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
మంకీపాక్స్ కేసులు భయపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 1019 కేసులు నమోదు చేయబడ్డాయి. తాజాగా బ్రెజిల్ దేశంలో కూడా తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 41 ఏళ్ల వ్యక్తితో పాటు 26 ఏళ్ల మహిళలో కూడా మంకీపాక్స్ లక్షణాలను అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'బ్రెజిల్ లో తొలి మంకీపాక్స్ కేసు'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఆ రుణాలపై అదనపు వడ్దీ పడింది...వాటి భారమెంతో తెలుసా
|
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకొన్న రుణాలపై అదనపు వడ్దీ పడింది. ఏకంగా రూ. 8182 కోట్ల అదనపు వడ్డీ పడింది. తిరిగి చెల్లించే గడువును వాయిదా వేయడం వల్లే అదనంగా ఇంత మొత్తం భారం పడిందని కాగ్ రిపోర్టులో పేర్కొన్నారు. 14 సంవత్సరాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అసలు, వడ్డీ కలిపి రూ. 1,41,544.59 కోట్లు చెల్లించాలని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరంపై ఆడిట్ నిర్వహించిన కాగ్. తుది నివేదికను సిద్ధం చేసింది. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం 2015లో ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 2022 మార్చి వరకు రూ. 87,449.15 కోట్ల మేర 15 రుణ ఒప్పందాలు జరిగాయి. ఇందులో నిర్మాణ సమయంలో చెల్లించే వడ్డీ రూ. 11,220.22 కోట్లు కూడా కలిపి ఉందని కాగ్ వర్గాలు తెలిపినట్లు ‘ఈనాడు’ ఓ కథనం ప్రచురించింది.
12 సంవత్సరాల్లో 7.8 శాతం నుంచి 10.9 శాతం వరకు వడ్డీ చెల్లించేలా ఈ ఒప్పందాలు జరిగాయని. 2022 మార్చి వరకు రూ. 64,283.40 కోట్ల రుణాలు తీసుకొని ఖర్చు చేశారని కాగ్ వర్గాలు తెలిపాయి. 15 ఒప్పందాల్లో. పదింటికి గాను 2020-21, 2021-22లలోనే తిరిగి చెల్లింపు ప్రారంభమైంది. అయితే, కాళేశ్వరం కార్పొరేషన్ విజ్ఞప్తి మేరకు 4 ఒప్పందాల్లో ఏడాది, 5 ఒప్పందాల్లో రెండేళ్లు తిరిగి చెల్లింపును బ్యాంకులు వాయిదా వేశాయి. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాలేదని వాయిదా వేశారు. దీంతో అదనపు వడ్డీ భారం పడుతోంది. మొత్తం రూ. 8182.44 కోట్ల అదనపు భారం పడుతోందని కాగ్ నివేదికలో పేర్కొన్నారు.
బ్యాంకుల నుంచి తీసుకునే మొత్తానికి ప్రభుత్వ వాటాగా మార్జిన్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 20 నుంచి 30 శాతం వరకు ఉంది. మార్జిన్ మనీ కింద రూ. 9522.13 కోట్లకు ప్రభుత్వం రూ. 4074.75 కోట్లు విడుదల చేసింది. మరో రూ. 5447 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణాన్ని మార్జిన్ మనీ కింద మళ్లించారు. దీనివల్ల అదనంగా రూ. 1381.42 కోట్ల వడ్డీ భారం పడింది. ఒప్పందం మేరకు ఎలాంటి వాయిదాలు లేకుండా అసలు, వడ్డీ కలిపి వచ్చే 14 ఏళ్లలో రూ. 1,41,544.59 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
హైదరాబాద్ :అతివేగం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. జీడిమెట్ల విలేజ్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రక్షిత్ రెడ్డి(23) అనే విద్యార్థి మృతిచెందాడు. కోంపల్లి నుంచి సుచిత్రకు వెర్నా కారులో రక్షిత్ శనివారం తెల్లవారుజామున బయలుదేరాడు. అయితే జీడిమెట్ల విలేజ్ క్రాస్ వద్ద కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన రక్షిత్ రెడ్డిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 10 ఏపీ 5355గా గుర్తించారు. రక్షిత్ రెడ్డి నిజామాబాద్లోని మారుతి నగర్కు చెందిన నరేంద్రప్రసాద్ కుమారుడు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిపోయారు
|
ఏటీఎం మెషీన్ ను దొంగలు ఎత్తుకెళ్లిపోయిన ఘటన రాజస్థాన్ లోని అజ్మెర్ లో గురువారం జరిగింది. అరిన్, రూపన్ గఢ్ ప్రాంతాల్లో ఏటీఎం మెషీన్లు లూటీ చేయబడ్డాయి. ఒక ఏటీఎంలో రూ.8 లక్షలు, మరో ఏటీఎంలో రూ.30 లక్షలు దోచుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ దోపిడీ పద్ధతి ఒకేలా ఉందని, కాబట్టి ఒకే ముఠాకు చెందిన వారు రెండు చోట్ల చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యం- ఎంపీపీ
|
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఎంపిపి తుమ్మల పర్వీన్ భాను కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వెలుగు కార్యాలయంలో మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈకార్యక్రమానికి ఎంపీపీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ బానూను , మహిళా సర్పంచ్ లను , మహిళా సంఘాల నాయకులకు దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని , అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వడ్డీలేని రుణాలు , మహిళా సంఘాల అభివృద్ధికు రుణాలు ఇచ్చి తోడ్పాటు అందిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ మల్లూరి లక్ష్మీదేవమ్మ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల షామీర్ భాష , ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ ఏ. డిసిసి బ్యాంక్ మేనేజర్ కుసుమ , ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అనూష , ఏ పి ఎం. తలారి నాగమణి , పల్లవి మండల సమైక్య అధ్యక్షురాలు ఈశ్వరమ్మ , కార్యదర్శి లక్ష్మీ నరసమ్మ కోశాధికారి బ్రాహ్మణి మహిళా పోలీస్ లక్ష్మి సర్పంచులు పఠాన్ అభిదా , సాజిదా , వైసిపి జిల్లా కార్యదర్శి తుమ్మల బాబా వెలుగు సిబ్బంది గ్రామ సంఘాల సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
|
నిజామాబాద్ జిల్లా : దర్పల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన రాకకు నిరసనగా టీఆర్ ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ప్రజా ఆందోళన చేపట్టారు. వారిని బీజేపీ కార్యకర్తలు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. ఇప్పటికైనా ధర్నాలు, ఆందోళనలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఐ తలకు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
నల్గొండ జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం చిచ్చు రేపుతోంది. వైస్ చైర్మన్ ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర నేత బండారు ప్రసాద్ మండిపడ్డారు. నల్గొండ వైస్ చైర్మన్ పదవి తమకు ఇప్పిస్తామని టీఆర్ఎస్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన ఒప్పందాన్ని టీఆర్ఎస్ నేతలు ఉల్లఘించారన్నారు. ఒప్పందంపై జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మరో నేత కంచర్ల కృష్ణారెడ్డి సంతకం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. చైర్మన్ ఎన్నిక రోజే టీఆర్ఎస్ మోసపూరిత వైఖరి చూపిందని బండారు ప్రసాద్ మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తమకు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వలేదని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయమే వీళ్లకు ముఖ్యమన్నారు. నల్గొండ టీఆర్ఎస్ నేతలు బోడి మల్లయ్యలా వ్యవహరించారని దుయ్యబట్టారు. నల్గొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రశ్నించే గొంతుకలుగా బీజేపీ పనిచేస్తుందని బండారు ప్రసాద్ వెల్లడించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'చిచ్చు రేపుతున్న టీఆర్ఎస్, బీజేపీల అంతర్గత ఒప్పందం'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
|
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 9 కార్పొరేషన్లలో 1,586 పోలింగ్ కేంద్రాలు, 120 మున్సిపాలిటీల్లో 6,325 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 53 లక్షల 36 వేల 605 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26 లక్షల 71 వేల 694 మంది పురుష ఓటర్లు కాగా 26 లక్షల 64 వేల 557 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 354 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6 లక్షల 40 వేల మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,720 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో 44 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. దొంగ ఓట్లను అరికట్టడానికి దేశంలోనే మొదటిసారిగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను అధికారులు వినియోగిస్తున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
అక్కడ స్విమ్మింగ్ పూల్ లో దిగి ఈత కొట్టాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే
|
అమెరికాలోని హోస్టన్ సిటీలో 40వ అంతస్తు చివరన గాజుతో స్విమ్మింగ్ పూల్ నిర్మించి నిర్వాహకులు అందరి దృష్టీ ఆకర్షించేలా చేశారు. ఆ స్విమ్మింగ్ పూల్ సుమారు 500 మీటర్ల ఎత్తులో 40వ అంతస్తు అంచున వేలాడుతూ ఉంది. ఇందులోకి దిగి ఈత కొట్టాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిర్వాహకులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. అందులో ఈతకొట్టడానికి జంకే వారి కోసం నిర్వాహకులు నాలుగో అంతస్తులో మరోదాన్ని కూడా ఏర్పాటు చేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
త్వరలో కొత్త విధానంలో మొబైల్ నంబర్ పోర్టబులిటీ
|
మీరు మీ నంబర్ ను మరో నెట్ వర్క్ కు మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించడం మంచిది. ఎందుకంటే. నవంబర్ 4 నుంచి నవంబర్ 10 వరకు వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటీని నిలిపివేస్తున్నట్లు టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా(TRAI) ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్ 11 నుంచి కొత్త విధానంలో మొబైల్ నంబర్ పోర్టబులిటీ ప్రారంభం కానుంది. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ట్రాయ్ వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవలను నిలిపివేసింది.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే. మొబైల్ నంబర్ పోర్టబులిటీ మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం మొబైల్ నంబర్ పోర్టబులిటీకి దాదాపు వారం రోజుల వరకు సమయం పడుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే. కేవలం రెండు రోజుల్లోనే మీరు ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు మారిపోవచ్చు. ఈ విషయాన్ని ట్రాయ్ స్వయంగా వెల్లడించింది.
ప్రస్తుతం పోర్ట్ పెడితే నెట్ వర్క్ మారడానికి దాదాపు వారం రోజుల వరకు పడుతుంది. నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పదో తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు మొబైల్ నంబర్ పోర్టబులిటీ పని చేయదని ట్రాయ్ ఒక ప్రకటన ద్వారా వివరించింది. అప్పట్నుంచీ మొబైల్ నంబర్ పోర్టబులిటీకి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
తెలంగాణ ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. https://fastses.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు మొత్తం 8,383 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7,252 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి విడతలో 1,347 మంది 23 గురుకులాల్లో సీటు సాధించారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 1 నుండి 10వ తేదీలోగా పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
అమరావతి : సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తితోనే జల సంరక్షణ ఉద్యమాలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయనకు చంద్రబాబు నివాళులర్పించారు. కాటన్ చేసిన పనులను చంద్రబాబు గుర్తు చేశారు. నీటి విలువ తెలిసిన మహాశయుడు కాటన్ అని చంద్రబాబు అన్నారు. కాటన్ స్ఫూర్తితోనే నీరు – ప్రగతి వంటి జల సంరక్షణ ఉద్యమాలు చేపట్టామని ఆయన చెప్పారు. కాటన్ను ప్రజలు గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్నారని ఆయన అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తితోనే జల ఉద్యమాలు : చంద్రబాబు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
జమ్ము కాశ్మీర్లో నూతన భదత్రా విధానం : కేంద్రం నిర్ణయం
|
న్యూఢిల్లి : జమ్ము కాశ్మీర్లో నూతన భద్రతా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ము కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఉపసంహరించడం, ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జాతీయ భదత్రా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి రాజీవ్ జైన్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఏఏ అంశాలపై చర్చించారన్న విషయాన్ని ఏ ఒక్కరూ వెల్లడించలేదు. కానీ త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర సందర్భంగా శాంతిభద్రతలపై చర్చించడానికి సమావేశమైనట్లు వారు తెలిపారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
మెరుగైన పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో కలెక్టరేట్ మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆటాపాటా నిర్వహించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల హోరు'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పాడిరేడు నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర
|
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 64వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. జగన్ తన 64వ రోజు పాదయాత్రను నగరి నియోజకవర్గంలోని వేదమాలపేట మండలం పాడిరేడు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర తాత్నేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగ, టీసీ అగ్రహారం, శ్రీకాళహస్తి నియోజకవర్గం యేర్పేడు మండలంలోని ఆర్వీ కండ్రిగ, పెనుమల్లాం, పాపనాయుడుపేట, మర్రిమంద బీసీ కాలనీ మీదుగా వికృతమల వరకు కొనసాగనుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
కారులో ముగ్గురు సజీవ దహనం
|
చత్తీస్గఢ్లో శనివారం రాత్రి విషాద ఘటన జరిగింది. బిలాస్పూర్ జిల్లాలోని రతన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి రతన్పూర్-పాండ్రో రోడ్డులో ఓ కారు ప్రమాదానికి గురైంది. చెట్టుకు గుద్దుకున్న వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో షానవాజ్ ఖాన్ అనే జర్నలిస్టు, అభిషేక్ కుర్రే, మరో బాలిక సజీవ దహనం అయ్యారు. బిలాస్పూర్ నుంచి రతన్పూర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
మూడేళ్ల తర్వాత అయ్యర్-టేలర్!
|
క్రికెట్ను ఎక్కువగా ఇష్టపడే అభిమానులకు సైతం కొన్ని విషయాలను చూస్తే ఇది నిజమా. అనిపిస్తూ ఉంటుంది. టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా తొలి వన్డేలో ఇలాంటి విషయమే ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్లు, ఫస్ట్డౌన్లో వచ్చిన ఆటగాళ్ల సెంచరీలే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ డౌన్లో అంటే నాల్గో స్థానంలో హాఫ్ సెంచరీలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. నాలుగో స్థానం నుంచి పదో స్థానం వరకూ తరుచు హాఫ్ సెంచరీలు నమోదు అవుతూ ఉంటాయి. ఓపెనర్లు విఫలమైన క్రమంలో మూడు, నాలుగు స్థానాల్లో దిగే బ్యాట్స్మెన్లు సెంచరీలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నిన్న టీమిండియా-న్యూజిలాండ్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇరు జట్లలోని నాల్గో స్థానంలో వచ్చిన ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. ఒకరు చేసిన సెంచరీ భారీ టార్గెట్ను నిర్దేశిస్తే, మరొకరు చేసిన శతకం మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చింది. అందులో ఒకరు శ్రేయస్ అయ్యర్ అయితే, మరొకరు రాస్ టేలర్. భారత్ తొలుత బ్యాటింగ్ చేసే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన అయ్యర్ 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 103 పరుగులు చేస్తే, టార్గెట్ను ఛేదించే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన టేలర్ 84 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో అజేయంగా 109 పరుగులు చేశాడు. అయితే ఒకే వన్డే మ్యాచ్లో నాల్గో స్థానంలో వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లు సెంచరీలు చేసి చాలాకాలమే అయ్యింది. 2017లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఒక వన్డేలో నాల్గో స్థానంలో వచ్చిన యువరాజ్ సింగ్-ఇయాన్ మోర్గాన్లు సెంచరీలు బాదితే, ఆ తర్వాత ఇంతకాలానికి ఆ స్థానంలో ఇరు జట్ల ఆటగాళ్లు శతకాలతో మెరవడం విశేషం. వీరిలో రాస్ టేలర్ వెటరన్ క్రికెటర్ కాగా, శ్రేయస్ అయ్యర్ యువ క్రికెటర్. అంతకుముందు 2007లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డేలో నాల్గో స్థానంలో ఆడిన ఏబీ డివిలియర్స్-టెతెండా తైబులు సెంచరీలు సాధించారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
19 నవంబర్ - రాశిఫలాలు
|
మేషం - భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభం- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. మీ కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. ఖర్చులు అధికంగా ఉన్న మీ అవసరాలు నెరవేరుతాయి.
మిథునం-రావలసిన ధనం చేతికందుతుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కొనక తప్పదు. బంధువు మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి.
కర్కాటకం-ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రైవేటు సంస్థలలో వారు అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.
సింహం-ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. స్త్రీలు వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్య- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. హోటల్, తినుబండారాలు, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి.
తుల- దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు ఓర్పు, కార్యదీక్షతో పనిచేయవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి చికాకులు తప్పవు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్న మీ అవసరాలు నెరవేరుతాయి.
వృశ్చికం- రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిసాయి. స్థిరాస్థి అమ్మకంకపై ఒత్తిడి వల్ల ఆందోళనకు గురవుతారు. మీ ఆగ్రవేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది.
ధనస్సు- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కనిపిస్తుంది. స్నేహ బృందాలు అధికం అవుతాయి. కాంట్రాక్టుర్లకు పనివారితో సమస్యలు తప్పవు. దూర ప్రయాణాలలో ఏకాగ్రత చాలా అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం అవుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
మకరం- వివాహ యత్నాల్లో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానవస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కీలకమైన వ్యవహారాలలో మెళకువ వహిస్తారు.
కుంభం-ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులు దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.
మీనం- స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రత్సాహం లభిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.
.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
రైలు ప్రయాణీకులకు ఐఆర్సిటిసి శుభవార్త అందించింది. రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయడానికి కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్సిటిసి, ఫుడ్ డెలివరీ సర్వీస్ జూప్, రైలులో ఫుడ్ డెలివరీ సేవలను అందించడానికి జియో హాపిక్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రైలులో ప్రయాణించేటప్పుడు వాట్సాప్లో +91 7042062070 ఈ నెంబర్తో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. తర్వాతి స్టేషన్లో ఫుడ్ మీకు అందుతుంది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'రైలు ప్రయాణికులకు శుభవార్త'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. మూడు పర్యాయాలుగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. ఈ ఏడాది చౌహాన్ ప్రభుత్వం మరోసారి ఎన్నికలకు వెళ్లనుంది. మధ్యప్రదేశ్లో మరోసారి గెలవడం ద్వారా సత్తా చాటాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. జనవరి 17 నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను శనివారం వెల్లడించారు. మెజార్టీ స్థానాలు కమలం పార్టీ సొంతం చేసుకుంది.
పది జిల్లాల్లోని 20 నగరపాలికల పరిషత్లు, నగర పరిషత్లకు ఎన్నికలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సెమీఫైనల్గా ఈ ఎన్నికలను పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కమలం పార్టీ బలంగా ఉండొచ్చు కానీ. గుణ జిల్లాలోని రఘోగఢ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది.
రఘోగఢ్ మున్సిపల్ కౌన్సిల్లో 24 స్థానాలు ఉండగా. కాంగ్రెస్ 20 స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంది. గత రెండు దశాబ్దాలుగా రఘోగఢ్-విజయ్పూర్ మున్సిపల్ కౌన్సిల్ను హస్తం పార్టీ కంచుకోటగా మార్చుకుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా. ఇక్కడ మాత్రం కాంగ్రెస్కు తిరుగులేకుండా పోయింది. పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ. అవి ఫలించడం లేదు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'కాంగ్రెస్ కంచుకోటలో... మళ్లీ ఓడిన బీజేపీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
టిడ్కో గృహాల జాబితాలను మారిస్తే సహించబోమని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం అన్నారు. ఆయన సీపీఐ నాయకులతో కలసి పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని చెరువురోడ్డులో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయాన్ని సందర్శించారు. అక్కడ నివాసం ఉంటున్న కొద్దిమంది లబ్ధిదారులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టిడ్కో గృహాల లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా వంచించిందన్నారు. నాలుగేళ్లు గడిచినా టిడ్కో గృహాలను అరకొరగా మాత్రమే లబ్ధిదారులకు అందజేశారన్నారు. జగనన్న ఇళ్ల పేరుతో కేవలం సెంటు భూమి కేటాయించి రూ.1.80 లక్షలతో ఇంటిని నిర్మించుకోవాలని చెప్పడం దారుణం అన్నారు. సీఎం జగన్కు తాడేపల్లి, హైదరాబాద్, బెంగుళూరులో అనేక ఎకరాల్లో ఇళ్లు ఉంటే పేదవాడికి మాత్రం కేవలం సెంటు భూమి కేటాయించటం అన్యాయం అన్నారు. నిర్మాణ వ్యయం పెరిగిన కారణంగా గృహ నిర్మాణాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వాలని, ఇసుక, సిమెంట్ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈనెల 22న లబ్ధిదారులకు బాసటగా విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఏ మారుతీ వరప్రసాదు, చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి నాగబైరు రామ సుబ్బాయమ్మ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'పేదవాడికి కేవలం సెంటు భూమి కేటాయించటం అన్యాయం'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
బీటిఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్ష దివస్
|
బజార్ హాత్నూర్ మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల బీటీఆర్ఎస్ కన్వీనర్ కానిందే రాజారాం రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, 'తెలంగాణ వచ్చుడో. కేసీఆర్ సచ్చుడో. ' అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు నవంబర్ 29, దీక్షా దివాస్, ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య సాయన్న, మండల యూవజన సంఘం అధ్యక్షుడు డుబ్భుల చంద్రశేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు చట్ల జగదీష్, నాయకులు అంకుష్, కోడారి నరేష్, జాంసింగ్, మోహన్, మధుకర్, యూవకులు బాల సురేష్, జడలు నరేష్, బాల సురేష్ దొంతుల ప్రభాకర్ కాల్వ సుకుమార్ జడల నరేష్. కలవ సుకుమార్ డొంతుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
కాంగ్రెస్ నేత, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారాలని నిర్ణయించుకోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చిరుమర్తికి తాము రెండు సార్లు టికెట్ ఇప్పించామనీ, అలాంటిది తమకు ఇంత నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారుతున్న విషయాన్ని తాము టీవీలో చూసి తెలుసుకున్నామని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో ఈరోజు మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చిరుమర్తి లింగయ్య ఈరోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు లింగయ్య చెప్పగా, అందుకు కేసీఆర్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన కారు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకోలేదు. అయితే గట్టిగా పట్టుబట్టిన కోమటిరెడ్డి సోదరులు లింగయ్యకు టికెట్ ఇప్పించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఇంత నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై రాజస్థాన్కు చెందిన హాస్పిటాలిటీ గ్రూప్ మరియు దాని ప్రమోటర్లపై మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో రూ.1.27 కోట్ల “ఖాతాలో చూపని” నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తెలిపింది. ట్రైటన్ హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వర్ధా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు మరియు ప్రమోటర్లు శివశంకర్ శర్మ, రత్తన్ కాంత్ శర్మ మరియు ప్రమేయం ఉన్న కేసుకు సంబంధించి ఆగస్టు 29 న ప్రారంభమైన సోదాలు జైపూర్, ఉదయ్పూర్, ముంబై మరియు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇతరులు, ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల కింద ప్రారంభించిన సోదాలు గురువారంతో ముగిశాయి.రత్తన్ కాంత్ శర్మ రాజస్థాన్లోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువుకు పాత వ్యాపార భాగస్వామి అని ఆరోపించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'రాజస్థాన్ హాస్పిటాలిటీ గ్రూప్పై ఫెమా దాడులు...రూ. 1.27 కోట్ల నగదును ఈడీ స్వాధీనం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
మార్చి 20న తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
|
తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు 2023 మార్చి 20న నిర్వహించబడుతుందని అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పారావు సోమవారం తెలిపారు. ఎడప్పాడి కె పళనిస్వామి (ఇపిఎస్)ని అన్నాడిఎంకె పార్టీ సింగిల్ లీడర్గా పునరుద్ధరిస్తూ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించిన ఒక రోజు తర్వాత, బహిష్కరించబడిన ఎఐఎడిఎంకె నాయకుడు ఓ పన్నీర్ సెల్వం శుక్రవారం ఇపిఎస్ పార్టీని కైవసం చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
బాధ్యతలు చేపట్టిన కొత్త మంత్రులు!
|
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజధాని ప్రాజెక్టులో ఖచ్చితంగా అవినీతి వెలికి తీస్తామని చెప్పారాయన. ఏపీ ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. తనకు అప్పజెప్పిన బాధ్యతను ఓ ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తామని అన్నారాయన. వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారాయన. అలాగే. ఏపీ మత్స్య, పశుగణాభివృద్ధి శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. సీఎంగా జగన్ తనకు అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తామని అన్నారాయన.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
బెరైటీస్ మిల్లుల పాత బకాయిల రద్దు కోరుతూ ఒనటైం సెటిల్మెంట్ కొరకు రాజంపేట ఎంపీ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే సూచన మేరకు డి. ర్. సి. సి. యూ మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి గురువారం రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఏపి ఎండిసి సి. యం. డి సంతోష్ రావుని కలిసి మిల్లు యజమానులు పడుతున్న సమస్యల మీద పాత బకాయిలు రద్దు చేయమని విన్నవించారు. సి. యం. డి సానుకూలంగా స్పందిస్తూ గొప్ప మనసుతో మిల్లుల పాత బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ కొరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమములో మిల్లు యజమానులు సురేంద్ర రాజు, గోవిందంపల్లి ఎంపీటీసీ రమేష్ పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'బరైటీస్ మిల్లుల పాత బకాయిలు రద్దు చేయండి'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్పై ఆ దేశ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రేవో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి, అలాగే చాలామంది క్రికెట్ నుంచి వైదొలగడానికి కారణం కామెరూన్ ప్రతీకార చర్యలే కారణమంటూ విమర్శించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన బ్రేవో. కొన్ని నెలల క్రితం బోర్డుకు వచ్చిన కొత్త అధ్యక్షుడు రికీ స్కిరిట్తోనైనా తమ క్రికెట్ మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే డేవ్ కామెరూన్ పదవీ కాల ముగిసిపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు బ్రేవో. కామెరూన్ పదవీ కాలం ముగియడంతో తమ క్రికెట్ బోర్డుక మంచి రోజులు వచ్చాయన్నాడు. సుదీర్ఘకాలం పని చేసిన కామెరూన్ నియంత పోకడలతో క్రికెట్ బోర్డును నాశనం చేశాడన్నాడు. అతని వైఖరి వల్ల పలువురు క్రికెటర్లు క్రికెట్కు గుడ్ బై చెప్పారన్నాడు. 2017లో వెస్టిండీస్ తరఫున బ్రేవో చివరి మ్యాచ్ ఆడాడు. కాగా, గతేడాది విండీస్ బోర్డు నిర్ణయాలతో విసుగు చెంది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన వన్డే వరల్డ్కప్లో భాగంగా వెస్టిండీస్ రిజర్వ్ ఆటగాళ్లలో బ్రేవోకు స్థానం కల్పించడం గమనార్హం. టెస్టుల్లో 2,200 పరగులతో పాటు 86 వికెట్లు సాధించిన బ్రేవో. వన్డేల్లో 2,968 పరుగులు సాధించడంతో పాటు 199 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 1,142 పరుగులు చేయగా 52 వికెట్లను సాధించాడు. 2014లో భారత పర్యటనలో భాగంగా విండీస్ కెప్టెన్గా బ్రేవో వ్యవహరించిన సమయంలోనే బోర్డుపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. జీతభత్యాల విషయంలో బోర్డు అలసత్వం ప్రదర్శించడంతో ఉన్నపళంగా పర్యటనను రద్దు చేసుకుని విండీస్కు వెళ్లిపోయాడు. దాంతో ఆ పర్యటనలో భారత్-విండీస్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యింది. అంతకుముందు భారత్తో ఆ సిరీస్లో ఆడిన నాల్గో వన్డేనే బ్రేవోకు విండీస్ తరఫున చివరి వన్డే.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'చాలామంది కెరీర్ను నాశనం చేశాడు: బ్రేవో'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
పిల్లలతో అమ్మ పొలిటికల్ సెల్ఫీ!
|
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వధేరా గాంధీ తన పిల్లలతో కలిసి తీసుకున్న సెల్ఫి సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. తన సోదరుడు రాహుల్ గాంధీ నిన్న అమేథీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ తన పిల్లలతో కలిసి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆమె తన పిల్లలతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వెంటనే ఆ ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం వెంకయ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్ ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పౌరసన్మానం జరిగిన విషయం తెలిసిందే.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఉపరాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించాలి : పవన్
|
రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లారీ యజమానులు, డ్రైవర్లతో పవన్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త ఇసుక విధానం వస్తుందంటే మొదట సంతోషించామన్నారు. ఇసుక సమస్యను వైసీపీ ప్రభుత్వం మరింత జఠిలం చేసిందన్నారు. నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక అందక కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇసుక కొరతతో 30లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. ఇసుక కొరత ప్రభావం మొత్తం సమాజంపై పడిందన్నారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
?????? ???????? ???????? ???????
|
???? ????? ?????? ???????? ?????? ???? ???????? ????????????. ??????? 22 ???? 10 ???? ???? ? ???? ??????? ???????????? ???? ???? ??? ???? ?? ????? ???????????. ??? ???? ????????? 12 ?????? ????? ???? ?? ???????? ???????????. ????????????, ????? ???, ?????? ????????????, ????? ????????? ???????? tirupatibalaji.ap.gov.in?? ?????????. ???????? ???????? ???? ???? ????????? 3 ?????? ?????? ??????????.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
స్కూళ్ల ప్రారంభం పై క్లారిటి
|
తెలంగాణలో జనవరి 31 నుంచి స్కూళ్ల ప్రారంభం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతో జనవరి 30 వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆన్ లైన్ తరగతుల నిర్వహణ కొనసాగడం లేదు. దీంతో ఆన్ లైన్ క్లాసుల పై జర్నలిస్టులు మంత్రిని ప్రశ్నించారు. కొద్ది రోజుల సెలవులకు ఆన్ లైన్ క్లాసులు ఎందుకని ఆమె తిరిగి ప్రశ్నించారు. అదే విధంగా ఈ సారి పరీక్షల రద్దు, ప్రమోట్ చేయడం వంటివి ఉండవని ఆమె స్పష్టం చేశారు. అన్ని తరగతుల వారికి పరీక్షలు ఉంటాయని, అదే విధంగా జనవరి 31 నుంచి విద్యాసంస్థలు కొనసాగుతాయని ఆమె అన్నారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... పదిమందికి గాయాలు
|
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ ఘఢ్ సమీపంలోని ఖోపోలిలో ప్రేవేటు బస్సు, కంటైనర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. 35 మంది ప్రయాణికులతో బస్సు వివాహ వేడుక నుండి తిరిగి వస్తుండగా కంటైనర్ వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయ్ ఘడ్ పోలీసులు తెలిపారు.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్ మెవానీ ర్యాలీ రద్దు
|
న్యూఢిల్లీ: గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మెవానీ నిర్వహించనున్న ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువ హంకర్ ర్యాలీ పేరుతో ఇవాళ మెవానీ సభ నిర్వహించనున్నారు. అయితే ఆ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చడంతో ఢిల్లీలో ఆందోళనలు మొదలయ్యాయి. పార్లమెంట్ వీధిలో భారీ సంఖ్యలో దళిత నేతలు హాజరయ్యారు. మరోవైపు మెవానీకి వ్యతిరేకంగా కూడా నగరంలో పోస్టర్లు వెలిశాయి. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టరాదు అని ఎన్జీటీ ఆర్డర్ ఉందని, అయితే ప్రత్యామ్నాయ రామ్లీలా మైదాన్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీస్ కమీషనర్ అజయ్ చౌదరీ తెలిపారు. మెవానీ రెచ్చగొట్టడం వల్లే ఇటీవల మహారాష్ట్రలోని భీమా కోరేగావ్లో అల్లర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
కాదు, ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనా పై తప్పుడు ప్రచారం చేసింది కేసిఆరే అని వారు ఆరోపించారు. కక్షసాధింపు చర్యలకు, అణచివేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాయపదంగా మారారన్నారు. కరోనా పై తప్పుడు వార్త ప్రచురితం చేశారంటూ ఖమ్మం కు చెందిన విలేఖరి పై అక్రమంగా కేసు బనాయించిన కేసీఆర్, కరోనాపై అసత్య ప్రకటనలు చేసినందుకు కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పారాసిటమాల్ టాబ్లెట్ తో కరోనా రాదని, 20 డిగ్రీల వేడితో కరోనా వైరస్ బ్రతకాదని, వ్యాపించదని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుదారి పట్టించారని, మరోవైపు రాష్ట్ర మంత్రులు వేడి నీళ్లు తాగితే రాదని మభ్యపెడుతున్నారు. పత్రికా యాజమాన్యాలకు, విలేకరులకు కరోనా రావాలని శపించిన కేసీఆర్ వైఖరి గతంలోనే ప్రజలంతా గమనించారు. కరోనా వైరస్ వ్యాప్తి నగరంతో పాటు పలు జిల్లాల్లో విలయతాండవం చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆ విషయం పత్రికల్లో రోజువారీగా వార్తలు వస్తుండడంతో పత్రికలపై, జర్నలిస్టులపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. వెంటనే విలేకరులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే యాజమాన్యాల పట్ల, వార్తలు వ్రాసే విలేకరుల పట్ల సమయ సందర్భాలను చూసి కేసులు నమోదు చేయడం దారుణం అన్నారు. దీనిని ప్రజా సంఘాలు ఖండించాలి. పత్రికా యాజమాన్యాలకు, జర్నలిస్టులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'విలేకరులపై కాదు... కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి : బండి సంజయ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
అనంతపురం: బుక్కపట్నం మండల కేంద్రం లోని డైట్ కళాశాల సమీపంలోని కొండలకు గుర్తుతెలియని ఆకతాయిలు నిప్పుపెట్టారు. దీంతో డైట్ కళాశాల విద్యా ర్థులు మంటలు చెలరేగకుండా ఆర్పివేశారు. మద్యాహ్నం సమయంలో డైట్ కళాశాల సమీపంలో ఉన్న బొదగడికి నిప్పుపెట్టగా మంటలు వ్యాపించాయి. డైట్ కళాశాల ప్రిన్సి పాల్ రామకృష్ణ వెంటనే స్పందించి దాదాపు 150 మంది విద్యార్థులు కలిసి మంటలు వ్యాపించకుండా ఆర్పివేశారు. విద్యార్థులు చేసిన పనిని స్థానికులు అభినందిస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'అడవికి నిప్పు పెట్టిన ఆకతాయిలు'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
వాము నీటిని తాగితే ఆ సమస్యలు దూరం
|
వాము నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఊబకాయం సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వాముతో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు. పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ వాము నీటితో దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం, అజీర్తి లాంటి సమస్యలు వాము నీటితో తగ్గుతాయి. వామును నీటిని తాగడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
మాల వేసుకొని డ్యూటీకి రావొద్దని ఆర్డర్... సీపీ పై మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్
|
రాచకొండ సీపీ మహేష్ భగవత్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యప్పమాల వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయడమేంటి? రంజాన్ సమయంలో ఇలాంటి మెమోలు రిలీజ్ చేయాలని అన్పించలేదా? హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టమా? అని సీపీ పై మండిపడ్డారు . ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారో, హిందువులకు కూడా అలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలని కోరారు. ఎవరి ఆదేశాల మేరకు మాల వేసుకొని విధుల్లోకి రావొద్దంటూ ఆర్డర్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఆదేశాలు పై నుండి వచ్చాయా? సీఎం నుండి వచ్చాయా? లేదా ఎంఐఎం ఆఫీసు నుండి ఈ మెమో రిలీజ్ అయితే అందరికి ఫార్వార్డ్ చేస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసి ఉంటుండగా. పోలీసుల్లో మాత్రం ఎందుకు ఈ తేడాలను తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రంజాన్ సమయంలో టోపీలు, గడ్డాలు తీసేయాలి మెమోలు జారీ చేయగలరా? అని రాజాసింగ్ సీపీ ని నిలదీశారు. అయ్యప్పమాల వేసుకున్న వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని, లేదంటే జరిగే పరిణామాలపై మీరే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
ఖమ్మం జిల్లా వైరా, చిల్లకల్లు ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ కార్తీక అనే పాపకి మెరుగైన వైద్యం అందించాలని, మధిర శాసన సభ్యులు, సిఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఖమ్మం వైద్యులకు సూచించారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు రాధాకృష్ణ, లీల మృతి చెందగా ఐదేళ్ల లక్ష్మి కార్తీక గాయాలతో బయటపడ్డది. ఈ సందర్భంగా పాపను మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలి: సీఎల్పీ నేత భట్టి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
కలకలంరేపుతున్న బీఏ4, బీఏ5 సబ్ వేరియంట్లు
|
కరోనా వైరస్ వివిధ రూపాల్లో ఇంకా తన ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ4, బీఏ5 మహారాష్ట్రలో అలజడి రేపుతున్నాయి. రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 73కు చేరుకుందని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులన్నీ పుణే జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాలో గడిచిన రెండు వారాల్లో కొవిడ్ కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల చోటు చేసుకుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. బీఏ .4, బీఏ.5 వేరియంట్ల కారణంగా బ్రిటన్లో మరో కొవిడ్ వేవ్ కొనసాగుతోంది. అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం జనం ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోనూ ఈ తరహా వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర పరిణామమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 బారిన పడ్డ వారందరిలో లక్షణాలేవీ లేవని. అందరూ హోమ్ ఐసోలేషన్లో ఉండి, కోలుకుంటున్నారని అధికారుల తెలిపారు. థానే, నాగపూర్, పాల్గార్, రాయ్గఢ్ ప్రాంతాల్లో ఇటీవల కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వైద్య అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాందీలతో మంగళవారం సమావేశమయ్యారు. అదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ హరీష్ రావత్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్లు కూడా రాహుల్ నివాసానికి చేరుకోవడం గమనార్హం. రాహుల్, ప్రియాంకలతో పలు రాజకీయ సమస్యలపై చర్చలు జరిపారని, అయితే ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రం కాదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం కాంగ్రెస్ హైకమాండ్ పంజాబ్ రాష్ట్ర యూనిట్లో చేస్తున్న పలు మార్పులపై జరిగి ఉండవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కాగా, బిజెపికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న సమావేశాల్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ రాహుల్తో భేటీ అయ్యారన్న ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో. గత నెలలో ఎన్సిపి అధినేత శరద్పవార్తో ప్రశాంత్కిషోర్ పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా, ప్రశాంత్ కిషోర్ పంజాబ్ సిఎం అమరీందర్సింగ్కు ప్రధాన సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. చాలా మంది రాహుల్తో భేటీ అవుతుంటారని, పంజాబ్పై చర్చ జరిగి ఉంటే తనకు సమాచారం వచ్చేదని అమరీందర్సింగ్ పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో వరుసగా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, డిఎంకెఅధినేత స్టాలిన్, ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్, వైసిపి చీఫ్ జగన్లు విజయం సాధించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'రాహుల్, ప్రియాంకలతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ లో మంత్రి మల్లారెడ్డి ఆరోగ్య ఉప కేంద్రం భవనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఆరోగ్య కేంద్రం దగ్గర రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణి చేయడం జరిగింది. ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఆరోగ్య ఉప కేంద్రం భవనం ప్రారంభించిన మంత్రి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
విశాఖలో జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు సీసీపీ మహేంద్ర పాత్రుడు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఏసిపి నాగేశ్వర రావుతో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉంటారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై 12.34 నిమిషాలకు హత్యాయత్నం జరిగింది. నిందితుడు జానపల్లి శ్రీనివాస్ వైసీపీ అభిమానేనని చెప్పారు. పాపులారిటీ కోసం హత్యాయత్నం చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు డీజీపీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశామని చెప్పారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'జగన్ పై జరిగిన దాడిపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందోస్తు చర్యలు
|
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీ ప్రాంతంలోని అన్ని ఏరియాలలో పారిశుద్ధ్య పనులను చేయిస్తున్నారు జల్ పల్లి మున్సిపాలిటీ టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ యూసుఫ్ పటేల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జల్ పల్లి మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందోస్తు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ హరీష్ కు ఈసీ నోటీసులు
|
టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ హరీష్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలను దూషించడంపై వీరి నుంచి వివరణ కోరింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
పాకిస్థానీ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేసిన 5 మంది అరెస్ట్
|
వివిధ సర్వీస్ ప్రొవైడర్ల నుండి మోసపూరితంగా సిమ్ కార్డులను సేకరించి, కొంతమంది పాకిస్థానీ ఏజెంట్లకు సరఫరా చేయడంలో వారి ప్రమేయం ఉన్న ఐదుగురు వ్యక్తులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు సెంట్రల్ అస్సాంలోని నాగోన్ మరియు మోరిగావ్ జిల్లాలకు చెందినవారు. వారి వద్ద నుంచి 18 మొబైల్ ఫోన్లు, 136 సిమ్ కార్డులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సెంట్రల్ ఏజెన్సీ ఇన్పుట్ల ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ప్రశాంత కుమార్ భుయాన్ మరియు అస్సాం పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
సాధారణ బోగీల వద్దకు 'జనతా ఖానా'
|
ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ బోగీల వద్దకు జనతా ఆహారం, తాగునీటి సౌకర్యం అందించడానికి చర్యలు తీసుకున్నట్లు వాల్తేర్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ శనివారం తెలిపారు. మొదటి విడతగా డివిజన్ పరిధిలో ఎంపిక చేసిన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, రాయ గడ, కోరాపుట్ స్టేషన్లలో ఈ సేవలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
జిల్లా ఎస్. పి అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్. సి. , ఎస్. టి కాలనీల్లో 'సివిల్ రైట్స్ డే' ను పోలీసు అధికారులు నిర్వహించారు.
ఆయా కాలనీలోని ప్రజలకు పౌరహక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్. పి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి తేదీన ఎస్. సి. , ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి అవగాహన కల్పిస్తూ 'పౌర హక్కుల దినోత్సవం' ని పోలీసు అధికారులు నిర్వహిస్తున్నారు
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'అట్రాసిటీ చట్టం గురించి అవగాహన'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు: అక్బరుద్దీన్ ఓవైసీ
|
కరీంనగర్: బీజేపీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం బతుకుతానో తెలియదని, ఎప్పుడైనా చనిపోవచ్చని డాక్టర్లు చెప్పినట్లు అక్బరుద్దీన్ తెలిపారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్గా గతంలో ముస్లిం ఉండేవారని, ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా బీజేపీ కార్పొరేటర్ ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎంఐఎంకు ఓటు వేయనందుకు బాధలేదని, కానీ బీజేపీ గెలిస్తే సహించమని ఆక్రోశం వెళ్లగక్కారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
భూ విక్రయం పేరుతో ఒకరిని రూ. 11కోట్లు మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. మహేశ్వరం మండలం గంగారం తండాకు చెందిన మునావత్ రవీందర్ మహేశ్వరంలో 13. 38 గుంటల స్థలాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని సయ్యద్ హమీరుద్దీన్ నుంచి కొనుగోలు చేశాడు. అమెరికాలో ఉంటున్న గౌసియా బేగం రహీంకు చెందిన ఈ భూములను హమీరుద్దీన్ రూ. 13. 72 కోట్లకు విక్రయించాడని, ఇందుకు సంబంధించి రూ. 11 కోట్లు చెల్లించానని, మిగిలిన మొత్తాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. స్థలం రిజిస్ట్రేషన్ చేయడానికి హమీరుద్దీన్ విముఖత చూపాడు. ఇదే విషయంలో హమీరుద్దీన్ నివాసానికి వెళ్లి ప్రశ్నించగా తనను అసభ్య పదజాలంతో తిట్టాడని రవీందర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'భూ విక్రయం పేరిట 11 కోట్ల మోసం...!'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
కేసీఆర్ కు మరణించిన కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుంది : రేవంత్ రెడ్డి
|
అక్టోబరు 5 నుంచి 52 రోజుల పాటు సాగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెర పడిన విషయం తెలిసిందే. నేటి నుంచి కార్మికులు విధుల్లో చేరుతారని ఆర్టీసీ జేఏసీ వెల్లడించినప్పటికీ. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెకు దిగి, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరుతామంటే కుదరదంటూ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
'నియంతృత్వ దుర్మార్గ పాలనకు పరాకాష్ఠ. ముప్పై మంది చనిపోయిన కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుంది. ఇంకా ఎంత మంది చనిపోతే మీ రక్తదాహం తీరుతుంది? బేషరతుగా ఆర్టీసీ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి' అని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రేవంత్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు
|
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు మియపూర్ కోర్ట్ తీర్పు వెలువరించనుంది. బెయిల్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనని కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగరవేశారనే ఆరోపణలపై ఎంపీ రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు మరో ఏడుగురిపై నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురికి రాజేంద్ర నగర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.
| 1 |
['tel']
|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి
|
కడప జిల్లా కేవీపల్లె మండలం నూతనకాల్వ పంచాయతీలోని సంగటివారిపల్లెలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. రైతు దొరస్వామికి చెందిన గొర్రెలను మేపు కోసం శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లగా బుధవారం వర్షంతో పాటు పిడుగు పడటంతో గొర్రెలు మృత్యువాతపడ్డాయి.
పిడుగుపాటు ధాటికి పొలంలో మేపుకు వెళ్లిన గొర్రెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి ఒకేసారి 20 గొర్రెలు మృతి చెందడంతో వాటితోనే జీవనం సాగిస్తున్న రైతు దొరస్వామి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తనకు సహకరించి ఆదుకోవాలని అధికారులను రైతు కోరుతున్నాడు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
చెప్పు విసిరిన వివాదం తమిళనాడు బీజేపీలో పెద్ద దుమారం రేపుతోంది. తమిళనాడు మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాహనంపై బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరిన ఘటన కాషాయ పార్టీలో కలకలానికి కారణమైంది. మంత్రి వాహనంపై కార్యకర్తలు చెప్పు విసరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మధురై నగర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ శరవణన్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన మధురై నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనను పార్టీ మధురై నగర పార్టీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. తాజాగా, ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించి బీజేపీలో చర్చకు తెరలేపారు.
జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో జరిగిన ఎన్కౌంటర్లో మధురైకి చెందిన రైఫిల్మ్యాన్ డి.లక్ష్మణ్ అమరుడయ్యారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు మంత్రి త్యాగరాజన్ వెళ్లారు. అదే కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై కూడా వస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, మిలటరీ ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులు మాత్రమే భాగం కావాలని, లేకపోతే ప్రొటోకాల్ ఉల్లంఘించినట్టు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి ఆదేశాలతో అక్కడికొచ్చిన జనాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించాలని మంత్రి ఆదేశించినట్టు వార్త గుప్పుమంది. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరుడు లక్ష్మణ్కు మంత్రి నివాళులు అర్పించి తిరిగి వెళ్తుండగా ఆయన వాహనంపైకి చెప్పు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
మంత్రిపై బీజేపీ నేతలు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన శరవణన్ మంత్రి త్యాగరాజన్కు క్షమాపణలు చెప్పాలని నిర్ణయించారు. అర్ధరాత్రి వేళ మంత్రిని కలిసి, సారీ చెప్పారు. అంతటితో ఆగకుండా సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు, సొంతపార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన శరవణన్ను పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పేర్కొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'బీజేపీలో ముదురుతున్న చెప్పు వివాదం...పార్టీని వీడిన కమలం నేత'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
ఆసిఫాబాద్- కుమ్రం భీం, జూలై 5: కెరమెరి మండలం సాకడ, మెట్ట పిప్రి, సూర్ద పూర్, ధనోర, గాయాగం, కొఠారి, గ్రామాల్లో 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదివాసులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ. హరితహారం కార్యక్రమంతో పాటు సీయం కెసిఆర్ మార్గనిర్ధేశనంలో రాష్ట్రం ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించారని,నర్సరీలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏడవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, ఆ నష్టాన్ని ఇప్పుడు భర్తీచేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచితే భవిష్యత్ తరాలకు ఢోకా ఉండదన్నారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా లాంటి మహామ్మారులు మనల్ని పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్సిజన్ దొరక్క చాలా ఇబ్బందులు పడటం మనం చూశామన్నారు. ప్రాణవాయువును అందించే చెట్లను కాడుకోవడంతో పాటు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్మి, కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
శరత్ కుమార్, రాధికలని అరెస్ట్ చేయమని కోర్టు ఉత్తర్వులు
|
తమిళ నటుడు శరత్ కుమార్, ఆయన సతీమణి రాధికా, లిస్టిన్ స్టీఫెన్స్ సంయుక్తంగా కొన్ని చిత్రాలని గతంలో నిర్మించారు. అయితే వారు ఆ సమయంలో రేడియన్స్ మీడియా సంస్థ నుండి తీసుకున్న రూ.2 కోట్ల రుణానికి గాను చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో రేడియన్స్ సంస్థ వారిపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శరత్కుమార్, రాధికా , లిస్టింగ్ స్టీఫెన్లు శుక్రవారం కోర్టుకి హాజరు కావలసి ఉన్నప్పటికి వారు రాలేదు. దీంతో నటుడు శరత్కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్కుమార్లను అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఇన్స్టాగ్రామ్ లో బగ్ కనిపెట్టాడు... 20 లక్షలు పట్టాడు!
|
ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుల సమ్మతి లేకుండానే వారి అకౌంట్ ను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని నిరూపించిన ఓ తమిళ కోర్రోడికి 30 వేల డాలర్లు(రూ. 20,65,815.00) బహుమతి లభించింది. ఫేస్బుక్ సంస్థ తీసుకొచ్చిన బగ్ బౌంటీ ప్రోగ్రామ్లో తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ ముత్తయ్య అనే కుర్రాడు ఈ నగదు గెల్చుకున్నాడు. ఈ ప్రోగ్రామ్ ద్వారా లక్ష్మణ్. ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుల సమ్మతి లేకుండానే వారి అకౌంట్ను హ్యాక్ చేయవచ్చని, ఈ బగ్ను ఇన్స్ట్రాగ్రామ్ టీం కూడా గుర్తించలేదని లక్ష్మణ్ తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని లక్ష్మణ్ ఫేస్బుక్ సెక్యూరిటీ టీం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ-మెయిల్స్, కాన్సెప్ట్ వీడియో ద్వారా ఈ హ్యాకింగ్ ఎలా చేయచ్చో వివరించాడు. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సెక్యూరిటీ టీం వెంటనే అప్రమత్తమై సమస్యను పరిష్కరించారు. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద బగ్ను కనుగొన్న లక్ష్మణ్కు ఇన్స్టాగ్రామ్ సంస్థ రూ. 20 లక్షల నగదును ఇచ్చింది. కాగా, లక్ష్మణ్ ఇంతకుముందు కూడా ఫేస్బుక్లో ఉన్న కొన్ని బగ్స్ను కనుగొని, సెక్యూరిటీ టీం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి సహాయపడ్డాడు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
సంపూర్ణమైన విద్యా విధానమే లక్ష్యంగా అఖిల భారతీయ శిక్షక్ సమాగమం నిర్వహింపబడుతున్నదని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఆచార్య డి. రవీందర్ గుప్తా తెలిపారు. వారణాసిలో యూజీసీ, కేంద్ర ఉన్నత విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "అఖిల భారతీయ శిక్షక్ సమాగం" లో పాల్గొన్న వీసీ శనివారం భారతీయ నూతన విద్యా విధానంపై ప్రసంగించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం ద్వారా బహుళ శిక్షణార్థ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సమ్మేళనంలో విశ్వవిద్యాలయాల్లో నూతన అకడమిక్ వాతావరణాన్ని వృద్ధిపరడం కోసం సాగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చక్కని దిశానిర్దేశం కలిగించిందన్నారు. నూతన విద్యా విధానం - 2020 ద్వారా నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ సాధికారత, ఆన్ లైన్ ఎడ్యుకేషన్, పరిశోధన, నూతన ఆవిష్కరణల కల్పన, వ్యాపార వాణిజ్య వ్యవస్థాపక వికాసం, నాణ్యత, స్థానం, గుర్తింపు, సమానత్వం వంటి ముఖ్యాంశాలతో విద్య, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలను వృద్ధి పరచడం, నాణ్యతా విద్యా విధానాన్ని అందించడం వంటి అంశాలపై కూలంకషమైన చర్చ జరిగిందన్నారు.
విద్యార్థులు ఆయా కోర్సుల్లో బహుళ ప్రవేశం పొందడం మరియు నిష్క్రమణ కావడానికి అనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పన సిద్ధం చేయాలన్నారు. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, మల్టిఫుల్ ఎంట్రి అండ్ ఎగ్జిట్ పద్ధతిని ఈ విద్యా విధానంలో రూపొందించదలచారన్నారు. బహుళ శిక్షణార్థం విద్యను సులభతరం చేయాలని నిర్దేశించాలన్నారు. కేంద్ర ఉన్నత విద్యా ఫలితాంశాల చిత్రీకరణ కోసం ఈ సమ్మిట్ నిర్దేశించబడిందన్నారు.
ఉత్తమ బోధనా సామర్థ్యంతో పాటు భాషా విద్య, సంపూర్ణ విలువలు గల ఆధారిత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయలన్నింటికి 13 భాషల్లో ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహింపబడడానికి రూపకల్పన జరుగుతుందన్నారు. సోషల్ సైన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి సాధించడానికి ఈ విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా నూతన జాతీయ విద్యావిధానం -2020 అమలుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ గ్రాండ్స్ కమీషన్ చెర్మన్ ఆచార్య జగదీష్ కుమార్, కేంద్ర విద్యా మంత్రి ధర్మేందర్ ప్రధాన్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనంద్ బిన్ పటేల్ తదితరులతో కలిసి అకడమిక్ విషయాలు చర్చించినట్లు తెలిపారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'సంపూర్ణ విద్యా విధానమే లక్ష్యం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం- ముగిసిన బ్రహ్మోత్సవాలు
|
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ముందుగా ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
ఆ తరువాత అక్కడినుండి స్వామివారు శ్రీగోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పి.ఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడినుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీకోదండరామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి 9 నుండి 9.౩౦ గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీధర్, ఏఈవో శ్రీ తిరుమలయ్య, కంకణభట్టార్ శ్రీ ఆనందకుమార దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ జి.రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ వై.రమేష్ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ముల్లును ముల్లుతోనే తీయాలన్నది పెద్దలు చెప్పిన మాట. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. భర్త రోజూ తాగి వచ్చి గొడవ చేస్తుండడంతో అతడితో మద్యం మాన్పించేందుకు భార్య తాగుబోతు అవతారం ఎత్తింది. ఆ వ్యక్తి ప్రతిరోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చేవాడు. భర్తతో తాగుడు మాన్పించాలని ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతుండేది. దాంతో ఆ మహిళ ఎవరూ చేయని పని చేసింది.
భర్త ఇంటికి వచ్చేసరికి తాగుబోతులా నటించేది. అచ్చం తాగుబోతులు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడేది. మద్యం మత్తులో ఎలా నడుస్తారో అలాగే నడిచేది. దాంతో ఆ భర్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన భార్య మందుకొట్టడం ఏంటని జుట్టు పీక్కున్నాడు.
అతడిని మరింత నివ్వెరపరిచేలా ఆ మహిళ చేయిచేసుకోవడం ప్రారంభించింది. తాగి వచ్చి తనను ఎలా కొట్టేవాడో, తాను కూడా అతడిని అలాగే చితకబాదేది. ఇలా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. అతడు తాగి రావడం, ఆమె తాగినట్టు నటించడం కొనసాగాయి.
ఈ నేపథ్యంలో, భార్య కూడా తనలాగే మద్యానికి బానిస అయిందని భావించిన ఆ వ్యక్తి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఆశ్రయించాడు. భార్య తాగిన మత్తులో వెంటపడి ఎలా కొడుతుందో చూడండి అంటూ ఓ వీడియోను అక్కడికి వారికి చూపించాడు. దాంతో ఆ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది భార్యాభర్తలిద్దరితో మాట్లాడారు.
తాను భర్తతో మద్యం మాన్పించడానికే తాగుబోతులా నటిస్తున్నానని భార్య వెల్లడించింది. అనంతరం ఆ కౌన్సిలింగ్ సెంటర్ వారు ఆ దంపతుల మధ్య ఓ ఒప్పందం కుదిర్చారు. అతడు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం తాగాలని, అందుకు భార్య కూడా ఒప్పుకోవాలని ప్రతిపాదించారు. అంతేకాదు, మద్యం తాగినప్పుడు భార్యతో వాగ్వాదం పెట్టుకోవద్దని అతడికి స్పష్టం చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ముల్లును ముల్లుతోనే తీయాలన్నది పాటించింది ఆ భార్య'.
| 2 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.