inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
|---|---|---|---|
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
కూతురు శవాన్ని 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి
|
ఛత్తీస్గఢ్ సర్గుజాలో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ తండ్రి తన కూతురు శవాన్ని భుజాలపై మోస్తూ రోడ్డుపై 10కి.మీ నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ`రాష్ట్ర ఆరోగ్యమంత్రి టీఎస్ సింగ్ డియో విచారణకు ఆదేశించారు.
అమ్దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ కూతురు సురేఖకు ఏడేళ్లు. ఆమె ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆమెను లఖాన్పుర్ గ్రామం ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బాలిక మరణించింది. అయితే మృతదేహాన్ని తరలించేందుకు వాహనం రావడానికి ముందే తండ్రి శవాన్ని మోసుకుంటూ వెళ్లిపోయాడని అధికారులు పేర్కొన్నారు. వాహనం వస్తుందని తండ్రికి చెప్పామని, కానీ అది రాకముందే అతను శవాన్ని తీసుకుని వెళ్లిపోయాడన్నారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఉద్యోగులపై వేటు వేయాలని మంత్రి టీఎస్ సింగ్ సూచించారు. విధుల్లోని ఆరోగ్య సిబ్బంది బాధిత కుటుంబం వాహనం వచ్చేంతవరకు వేచి చూడేలా చేయాల్సిందని, ఇలా జరగకుండా చూసుకోవాల్సిందని అన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... తొమ్మిది మంది మృతి
|
అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.అమెరికాలో నెవాడా రాష్ట్రం లాస్ వెగాస్లో ఆరు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.స్థానిక కాలమానం ప్రకారం. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది చిక్కుకున్నారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టడమే ఈ ఘటనకు కారణమని నార్త్ లాస్ వెగాస్ పోలీసు అధికారి అలెగ్జాండర్ క్యూవాస్ తెలిపారు. మరణించినవారంతా యుక్త వయస్సువారేనని తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ప్రభుత్వమే ఎస్సీలను గుర్తించి 75యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ఎమ్మెల్యే వెంకటేష్
|
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను గుర్తించి వారికి 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించాలని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు 50 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. కానీ అమలులో మాత్రం 75 యూనిట్ల లోపు ఉన్నవారు అధికారుల వద్ద వెళ్లి వారి పేర్లు నమోదు చేసుకుంటేనే ఉచిత విద్యుత్ వర్తిస్తుందని, అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అర్హులైన ఎస్సీల గుర్తించి వారికి 75 యూనిట్లు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల కొరత కూడా ఉందన్నారు. వాటిని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాచీన పురాతన కట్టడాలు ఉన్నప్పటికి, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం గర్వించదగ్గ విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గుర్తింపు రాకుండా కొందరు వ్యతిరేకించినా ప్రధాన మంత్రి సహకారంతో అద్బుత కట్టడమని ఒప్పించి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌళిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చామని చెప్పారు. చాలాచోట్ల పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయన్నారు. మౌళిక వసతుల కోసం కేంద్రం కృషి చేస్తున్నామని తెలిపారు. వరంగల్ వేయిస్థంభాల గుడి, వరంగల్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అలంపూర్ జోగులాంబ, గోల్కొండ ఫోర్ట్ ను పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. రామప్పకు విదేశీయులు వచ్చేలా మామూనూరు ఎయిర్ పోర్ట్ త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నామని చెప్పారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'రామప్పకు విదేశీయులు వచ్చేలా...: కిషన్రెడ్డి'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
ఎఫైర్ పెట్టుకున్న భార్యకు పెళ్లి చేసిన భర్త
|
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. శాంతిపూర్కు చెందిన అమూల్య దేబ్నాథ్, దీపాలి దేబ్నాథ్కు 24 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కొడుకుకు కూడా పెళ్లైంది. వృత్తిరీత్యా అమూల్యదేబ్నాథ్ దూరంగా ఉంటున్నాడు. అయితే అతడి తమ్ముడు కిశబ్తో దీపాలి ఎఫైర్ పెట్టుకుంది. ఇటీవల వారిద్దరినీ భర్త అమూల్యదేబ్నాథ్ పట్టుకున్నాడు. అందరి సమక్షంలో వారిద్దరికీ పెళ్లి చేశాడు.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
గుజరాత్లోని కచ్లో వీర్ బాలక్ మెమోరియల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
|
గుజరాత్లోని కచ్లోని అంజార్ పట్టణంలో 'వీర్ బాలక్ మెమోరియల్'ని ఆగస్టు 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.జనవరి 26, 2001లో, గుజరాత్లో భూకంపం సంభవించినప్పుడు, 185 మంది పాఠశాల విద్యార్థులు మరియు 20 మంది ఉపాధ్యాయులు కచ్లోని అంజార్ పట్టణంలో ర్యాలీకి హాజరైనప్పుడు సమీపంలోని భవనాల శిథిలాల కింద సమాధి అయ్యారు. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విషాదం నెలకొంది. ఈ చిన్నారుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇప్పుడు, ఈ స్మారక చిహ్నం అంజార్ నగరం వెలుపల సిద్ధంగా ఉంది మరియు ప్రధానమంత్రి దీనిని ప్రారంభిస్తారు.ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మార్గదర్శకత్వంలో ఈ స్మారకం నిర్మాణం పూర్తయింది.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఉత్తర మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లాలో మెకానికల్ లోపం కారణంగా బుధవారం వారి వాహనం ప్రమాదానికి గురై ఒక భద్రతా సిబ్బంది మరణించగా, మరో 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఎన్నికల విధుల్లో భాగంగా భద్రతా సిబ్బంది మార్చి 5న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమెంగ్లాంగ్ జిల్లాలోని ఒక ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎన్నికల శాఖ అధికారులు తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'మణిపూర్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,11 మందికి గాయాలు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి నవులూరు మక్కెవారిపేట ఇందిరాగాంధీ విగ్రహం పడమర బజారు నూతక్కి దాసు ఇంటి ఎదురుగా కమిటీ హాల్ స్థలంలో ఉన్న పంచాయితీ పబ్లిక్ ట్యాప్ నీటి సరఫరా లేక నిరూపయోగంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ పంపు ద్వారా సమీపంలోని పది పదిహేను కుటుంబాలు నీటి అవసరాలను తీర్చుకుంటామని, కాగా గత రెండు నెలలుగా ఈ ట్యాప్ నుండి నీరు సరఫరా కావటం లేదని తెలిపారు. సమస్య ఏమిటి అనేది తెలియడం లేదని, వేసవి కాలం కావటంతో నీటికోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి పంపు ని పరిశీలించి సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు. చుట్టుప్రక్కల చాలా వరకు ఇంటింటికి పంచాయితీ ట్యాప్ లు ఉన్నా ఇళ్లలో ట్యాపులో లేని వారి కి ఈ పంపు ఎంతగానో ఉపయోగపడుతుందని కావున సమస్యకు పరిష్కారమార్గం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'పబ్లిక్ ట్యాప్ వాడుకలోకి తేవాలి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు ఈ రోజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం గుండా వెళుతోన్న ఆయన కారు లారీని ఢీ కొంది. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరెవరికీ గాయాలు కాలేదు. సదరు ఎమ్మెల్సీ మరో కారులో వెళ్లినట్లు తెలుస్తోంది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ భాస్కర రామారావుకు స్వల్ప గాయాలు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
అగ్నిపథ్ పథకంపై దేశ యువతలో పలు అనుమానాలు ఉన్నాయని బీజేపీ యువనేత, ఎంపీ వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ఆయన దీనిపై మీ అభిప్రాయమేమిటంటూ దేశ ప్రజలను కోరారు. గతంలోనూ బీజేపీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపైనా వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే భారత సైనిక దళానికి కొత్త జవసత్వాలను నింపడంతో పాటుగా దేశంలోని యువతకు 10 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించే దిశగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అగ్నిపథ్ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికయ్యే అభ్యర్థులకు ఇచ్చే జీత భత్యాలు, పెన్షన్, సేవల తర్వాత లభించే ఇతరత్రా అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సవివరంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై ఓ వైపు విపక్షాలు విమర్శలు సంధిస్తుంటే. మరోవైపు నరేంద్ర మోదీ సర్కారుకు సొంత శిబిరం నుంచి కూడా ప్రశ్నాస్త్రాలు ఎదురవుతున్నాయి.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'అగ్నిపథ్ పథకంపై దేశ యువతలో పలు అనుమానాలు: వరుణ్ గాంధీ'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పాకిస్థాన్ లో జరిగిన కాల్పులు ఘటనలో ముగ్గురు మృతి
|
సోమవారం పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో గుర్తుతెలియని ముష్కరులు జరిపిన కాల్పులులో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు తెలిపింది.రాజధాని పెషావర్ శివార్లలో ఈ సంఘటన జరిగింది, అక్కడ ముష్కరులు ప్రజలపై కాల్పులు చేసారు. గాయపడిన వారిని రక్షకులు ఆసుపత్రికి తరలించారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
అమరావతి : సిబిఐలోని అధికారులు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతో సంస్థ అప్రదిష్టపాలైందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూను అన్యాయంగా ఐఆర్సిటిసి కుంభకోణంలో ఇరికించారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సిబిఐ ప్రత్యేక డైరెక్టర్గా నియమితుడైన ఆస్థానా కుమ్మక్కై లాలూను ఇరికించారని ఆయన అన్నారు. సివిసికి ఆలోక్ వర్మ వాంగ్మూలం కంటే ఆధారాలు ఏం కావాలని ఆయన అన్నారు. రాష్ట్రాలకు సార్వభౌమాధికారం లేదని జైట్లీ అనడం సబబు కాదని యనమల అన్నారు. రాఫెల్ డీల్ అంశంపై కాగ్ నివేదికను పార్లమెంటులో ఎందుకు పెట్టలేదని మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వద్ద రహస్యాలు ఎందుకు దాస్తున్నారని ఆయన అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'అధికారుల పరస్పర కేసులతో అప్రదిష్టపాలైన సిబిఐ : యనమల'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవాలి: రఘువీరారెడ్డి
|
కేంద్రంలో కాంగ్రెస్ రావాలంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అశోక్ గహ్లోత్ సూచనల మేరకు 5 రోజులు ప్రచారం చేస్తామన్నారు. గతంలోనూ ఇరత రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లామన్నారు. పాలనాపరంగా మాత్రమే రాష్ట్రాలు వేరన్నారు. ప్రజాకూటమి గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉందన్నారు.కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక చాలా బాగుందని అనుకూలమైన ప్రాంతంలో ప్రచారం చేస్తామన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు ఆవిష్కరణ
|
శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను దేవస్థానం ఈవో సాగర్ బాబు ఆదివారం ఆవిష్కరించారు. ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద ఆహ్వాన పత్రికలకు పూజలు నిర్వహించి ఆవిష్కరణ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులను ఆహ్వానిస్తారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన వ్యవహారంలో సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోస్గీ భగవంత్ కుమార్, కోస్గీ రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తన తమ్ముడు కోస్గీ రవికుమార్ కోసం భగవంత కుమార్ పేపేర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు.
ఢాక్యా నాయక్ బ్యాంకు అకౌంట్లను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గీ భగవంత్ కుమార్ విషయం బయటపడింది. వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కోస్గీ భగవంత్ కుమార్ పని చేస్తున్నట్లు గుర్తించారు. రెండు లక్షలకు ఢాక్యా నాయక్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ దాదాపు పూర్తయింది. అనుమానం ఉన్న మరికొంతమందిని కూడా విచారిస్తోంది. ఇప్పటివరకు నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ తేల్చింది. కొంతమంది నేరుగా నగదు తీసుకోగా. మరికొంతమంది బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. పేపర్ లీక్ చేయడం వల్ల ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్కు రూ.16 లక్షలు అందింది.
ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.10 లక్షలకు ఏఈ పేపర్ను రేణుక రాథోడ్ తీసుకున్నారు. ఆ తర్వాత రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్లు కలిసి మరో ఐదుగురికి విక్రయించారు. విక్రయం ద్వారా రాజేశ్వర్, డాఖ్యాలకు రూ.27.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. వీటిల్లో రూ.10 లక్షలను ప్రవీణ్కుమార్కు ఇవ్వగా. రాజేశ్వర్, డాక్యాలకు రూ.17.4 లక్షలు మిగిలాయి.
ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ను ఖమ్మంకు చెందిన దంపతులకు ప్రవీణ్ కుమార్ రూ.6 లక్షలకు అమ్ముకున్నాడు. ఈ డబ్బులను ప్రవీణ్ బ్యాంకులో దాచిపెట్టుకోగా. ఆ సొమ్మును సిట్ అధికారులు స్తంభింపజేశారు. ఆ తర్వాత గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్, రాజశేఖర్ ఉచితంగానే ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అటు ప్రశ్నాపత్రాలు అమ్మగా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
గోధుమపిండి కోసం తొక్కిసలాట... 11 మంది మృతి
|
పాకిస్థాన్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ జిల్లాల్లో పేదలకు ఉచితంగా గోధుపపిండి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వద్దకు భారీగా ప్రజలు రావడంతో తొక్కిసలాట జరిగి ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రోజే ముగ్గురు చనిపోయారు. పాక్ లో ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఆ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి: కేంద్ర స్పష్టీకరణ
|
సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఖాతాదార్లకు కేంద్రం ఓ సందేశం పంపింది. మీ మొబైల్ ఫోన్లకు ఎస్భీఐ పేరుతో వచ్చే మెసేజ్ లకు స్పందించి మోసపోకండి అని సూచించింది.ఇటీవల ఫోన్లకు ఓ సందేశం వస్తోంది. మీ ఎస్ బీఐ ఖాతా బ్లాక్ చేయబడింది. సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోండి అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ తో పాటే ఓ లింకు కూడా దర్శనమిస్తోంది. అయితే ఇది ఫేక్ మెసేజ్ అని, దీంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇది నకిలీ మెసేజ్ అని స్పష్టం చేసింది.
ఎస్ బీఐ తన ఖాతాదారులకు ఎప్పుడూ ఇలాంటి సందేశాలు పంపదని, ఒకవేళ మీ ఫోన్లకు, మెయిల్ కు ఈ తరహా సందేశాలు వస్తే అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. ఈ ఫేక్ మెసేజ్ పై ఎవరైనా ఎస్ బీఐ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే [email protected] కు మెయిల్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ప్రియాంకా గాంధీతో భేటీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
|
మునుగోడు లొల్లి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జీ ప్రియాంకా గాంధీతో తెలంగాణకు చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికపై రెండు రోజుల క్రితం ఢిల్లీలో ప్రియాంక నిర్వహించిన భేటీకి డుమ్మా కొట్టిన కోమటిరెడ్డిని స్వయంగా ప్రియాంకే తనతో భేటీకి రావాలంటూ కబురు పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ వెళ్లి ప్రియాంకా గాంధీతో భేటీ అయ్యారు.
ఈ భేటీ ముగిశాక బయటకు వచ్చిన కోమటిరెడ్డి అక్కడే మీడియాతో మాట్లాడారు. పార్టీలో నేతలంతా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ప్రియాంకా గాంధీ చెప్పినట్లుగా ఆయన వివరించారు. అదే సమయంలో ఏదేనీ సమస్య ఉంటే.ఎప్పుడైనా నేరుగా వచ్చి తనతో కలవవచ్చని కూడా తెలిపారన్నారు. ఇక భేటీలో పార్టీ పటిష్ఠత, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాలకు సంబంధించి తాను ప్రియాంకకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు కోమటిరెడ్డి చెప్పారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కోనసీమ జిల్లా పేరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి: రఘు రామ
|
కోనసీమ జిల్లా పేరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. అన్యం సాయి అనే వ్యక్తి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఫొటోలు దిగారని విశ్వరూప్ మంత్రి అయిన సమయంలో అమలాపురంలో ఫ్లెక్సీలు కట్టారని నిన్న అమలాపురంలో జరిగిన దాడుల్లో అతనే ప్రధాన వ్యక్తి అని ఆయన అన్నారు. సాయి వైసీపీ నాయకుడని చాలా మంది మాట్లాడుకుంటున్నారని తెలిపారు.
ఇక రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తి సీఎం అయినప్పుడు అదే విధంగా ఎక్కువ మంది కోరిక మేరకు కోనసీమ జిల్లాపై ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. జిల్లాల పేర్ల మీద గతంలో కూడా వివాదాలు రేగాయని చాలా చోట్ల ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారని చెప్పారు. కోనసీమ జిల్లా పేరుపై కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. అంబేద్కర్ ను అభిమానించని వ్యక్తి ఏ కులంలో కూడా ఉండరని. అన్ని కులాల వారు ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. జిల్లా పేరు విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మంది ప్రజలు సమర్థిస్తున్నారనే విషయంపై ప్రజాభిప్రాయాన్ని నిర్వహించాలని చెప్పారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
ఉక్రెయిన్లో శాంతిని పునరుద్ధరించడానికి ఆఫ్రికన్ నేతలు ప్రతిపాదించిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘నో’ చెప్పారు. ఈ ప్రణాళిక అమలులో శాంతిని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన నిబంధనలు ఉన్నాయన్నారు. వాటిని అమలు చేయడం కష్టమన్నారు. ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా తమపై దాడులు చేస్తుందని అందువల్ల యుద్ధాన్ని ఆపబోమని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో శుక్రవారం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'ఆఫ్రికన్ నేతల శాంతి ప్రణాళికకు పుతిన్ ‘నో’'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
దిల్లీ వెళ్లొచ్చిన మంత్రులు ధాన్యం విషయంలో ఏంచేశారో చెప్పాలని. పీసీసీ సీనియర్ ఉపాధ్యాక్షుడు మల్లురవి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఆయన. రేవంత్ రెడ్డి ఎర్రవల్లి కార్యక్రమాన్ని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండించిన మల్లు రవి. పోలీసులు కేసీఆర్ ప్రైవేటు ఆర్మీలా పనిచేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపాలు వీధి నాటకాలు ఆడుతున్నాయని మల్లు రవి అన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'పోలీసులు కెసిఆర్ ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తున్నారు : మల్లురవి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
మలేషియాకు తేజస్ ఆఫర్ చేసిన భారత్
|
ఆయుధాల కొనుగోలు నుంచి అమ్మేస్థాయికి భారతదేశం ఎదిగింది. ఇదిలావుంటే ఆయుధాల తయారీలో స్వావలంబన కోసం భారత్ ఎంతగానో కృషి చేస్తోంది. గత కొన్నేళ్లుగా దేశీయ ఆయుధ తయారీ రంగం గణనీయమైన స్థాయిలో పురోగతి సాధించింది. కీలక సాంకేతిక పరిజ్ఞానాలను సముపార్జించుకోవడమే కాదు, సొంతంగానూ ఆయుధాలను రూపొందిస్తూ ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ విధంగా రూపుదిద్దుకున్నదే తేజస్ యుద్ధ విమానం.
ఈ తేలికపాటి పోరాట విమానాన్ని భారత్ పలు దేశాలకు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా 18 తేజస్ యుద్ధ విమానాలను విక్రయిస్తామంటూ మలేసియాకు ఆఫర్ ఇచ్చింది. తేజస్. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్సీవీ) కేటగిరీకి చెందిన సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానం. 1983లోనే ఈ ప్రాజెక్టుకు పునాది పడినా, ఇన్నాళ్లకు దేశీయ యుద్ధ విమానం రూపుదిద్దుకుంది.
దీన్ని వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేసేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు రూ.4.75 లక్షల కోట్ల భారీ కాంట్రాక్టును అప్పగించింది. ఈ ఒప్పందం ప్రకారం 83 తేజస్ ఎల్సీవీలు తయారుచేయాల్సి ఉంటుంది. వీటి డెలివరీలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు.
తాజాగా మలేసియాకు ఆఫర్ ఇచ్చినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు, మన తేజస్ యుద్ధ విమానంపై అమెరికా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పార్లమెంటులో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత్ అధునాతన స్టెల్త్ యుద్ధ విమాన తయారీ కోసం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అయితే, జాతీయ భద్రత కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు గడువు, ఇతర వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
పట్నా: కాంగ్రెస్ పార్టీపై జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బలమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదన్నారు. ప్రతిపక్షాలకు ఆ పార్టీ ఎటువంటి ఎజెండాను నిర్ణయించలేకపోయిందన్నారు. ఎటువంటి ఎజెండా లేకుండానే, ప్రతిపక్ష పార్టీల్లో ఐకమ్యతం తీసుకు రావడం కుదరదు అని సీఎం నితీశ్ అన్నారు. ఇవాళ పత్రికాసమావేశంలో మాట్లాడిన నితీశ్ కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ బలహీనంగా మారిందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేయడం వల్ల నితీశ్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ రామ్నాథ్ కోవింద్కు మద్దతు పలికింది. అయితే ఆలస్యంగా ప్రతిపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత జేడీయూ, ఆర్జేడీ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అయినా కానీ నితీశ్ మాత్రం తన మాట మార్చుకోలేదు. కోవింద్కే తన సపోర్ట్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అని, ప్రభుత్వ పాలనలో ఉన్న పార్టీకి ధీటుగా ప్రతిపక్షం వ్యవహరించలేకపోయిందని నితీశ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల్లో సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు. తాజాగా జీఎస్టీ ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వానికి కూడా నితీశ్ తన మద్దతును ప్రకటించారు. నిజానికి జీఎస్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి నితీశ్ పార్టీ హాజరుకాలేదు. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా, అసలు తనకు జీఎస్టీ ప్రారంభ వేడుకకు ఆహ్వానమే రాలేదు అని, అందుకే ఆ కార్యక్రమానికి వెళ్లలేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ప్రధానిగా పోటీపడడం లేదన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ బీహార్ సీఎం నితీశ్ కుమార్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బృందానికి బెర్లిన్ లో జర్మనీ వ్యవసాయ శాఖ ఘన స్వాగతం పలికింది. ఇండో-జర్మనీ విత్తన రంగ సహకార ప్రాజెక్టులో భాగంగా జర్మనీ ఆహార-వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వనం మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి బృందం సోమవారం రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరింది. మంత్రి నిరంజన్ రెడ్డితోపాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థ సారథి, విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, విత్తనాభివృద్ధి డైరెక్టర్ కేశవులు వున్నారు. ఈ బృందం జర్మనీ, నెదర్లాండ్ లో విత్తనాభివృద్ధి, వ్యవసాయ రంగంలో సహకార వ్యవస్థపై అధ్యయనం చేయనుంది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'మంత్రి నిరంజన్ రెడ్డి టీంకు జర్మనీలో ఘనస్వాగతం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పై సీఎస్ కు సీఈవో , డీజీపీ తో రివ్యూ చేసే అధికారం ఎక్కడిది? అని ప్రశ్నించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పై సీఎస్ ఎందుకు తలదురుస్తున్నారని, ఎన్నికల కమిషన్ దీనికి సమాదనం చెప్పాలన్నారు. సీఎస్ ప్రజా సమస్యలు పై రివ్యూ చేస్తే తప్పు లేదన్నారు.తిరుపతి వెంకటేశ్వర స్వామి బంగారాన్ని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకుందని ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. దోచుకుని స్విస్ బాంక్ లో దాచుకున్న లావాదేవీలు చూసుకోటానికి మాత్రమే జగన్ స్విజర్లాండ్ లో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఏపీ లో ఏమి జరిగిన రాబందుల్లా బయటకి వచ్చిన వారు తెలంగాణా లో ఇంటర్ విద్యార్థులు మరణిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మీ కళ్ళు ,నోళ్లు పని చేయటం లేదా? అని ప్రశ్నించారు. ఏపీ లో విద్య, విద్యార్థులు గురించి మాట్లాడిన పెద్ద మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'మంత్రి మండలి నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు: ఎమ్మెల్సీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు శుక్రవారం పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వరావు ప్రకటనలో తెలిపారు. అచ్చంపేట మండలంలోని పలు గ్రామాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. అచ్చంపేట మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే పర్యటన'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
నెల్లూరు జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్ బాలకోటేశ్వరరావు దూరం పెడుతున్నాడు. దీంతో సదరు మహిళ. తన ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'నెల్లూరు లో రోడ్డు ఎక్కినా డాక్టర్ వివాహేతర సంబంధం... రచ్చరచ్చ!'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఆర్మీలో అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడాన్ని నిరసనగా ఉద్వేగ భరిత ఆందోళనతో ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపిన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులను బేషరతుగా విడుదల చేయాలని, ఆ అభ్యర్థులపై పెట్టిన కేసులను ఎలాంటి షరతులు లేకుండా ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఈ అభ్యర్థులకు పాల్గొనే అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు.2019-2020 సంవత్సరంలో ఆర్మీ పరీక్షకు ఉతీర్ణులైన అభ్యర్థులకు వెంటనే పరీక్ష నిర్వహించి వారిపై వున్నా కేసుల్ని వెంటనే ఎత్తి వేసి వారికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలనిగెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆర్మీ పరీక్షల అభ్యర్థులు అగ్నిపథ్ పథకంతో ఆందోళనకు గురై ఉద్వేగ పూరిత వాతావరణంలో నిరసనకు దిగారని, ఇది ఎంత మాత్రం క్రూరమైన కుట్ర కాదు అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. భారతదేశంలోని ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 (2) ప్రకారం రాష్ట్రపతి సుప్రీం కమాండర్ అని, రాష్ట్రపతిగా తనకు ఉన్న విశేష అధికారాల నేపథ్యంలో ఆ అభ్యర్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రపతి కి విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ అయిన అభ్యర్థులపై పోలీసులు పెట్టిన కేసులను ఉపసంహరించాలని, పోలీసులు అరెస్టు చేసిన ఆర్మీ అభ్యర్థులను బేషరతుగా విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారత రాష్ట్రపతిని ఈ సందర్భంగా కోరారు. దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదని అని అన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'అగ్నిపథ్ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలి: గెల్లు శ్రీనివాస్ యాదవ్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
నెల్లూరు జిల్లా యంత్రాంగం అపమ్రత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి తీరం వైపు దూసుకు వస్తుండడంతో అలర్టయ్యారు. ఈనెల 15వ తేదీన కడలూరు, నాగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం రేవులో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. దీంతో ముప్పు ముంచుకు వస్తోందని అంచనా వేస్తున్నఅధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండే తీరంలోని మండలాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించారు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. కాగా తుఫాన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'నెల్లూరు జిల్లాకు తుఫాను ముప్పు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారంరామయ్యకుస్వర్ణభద్ర కవచధారణ అలంకరణ నిర్వహించారు. ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదన తదితర నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం అంతరాలయం నుండి స్వామి వారి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చారు. తదుపరి నిత్య కళ్యాణమూర్తులకు వైష్ణవ సంప్రదాయం ప్రకారం విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవాచనతో నిత్యకళ్యాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామి వారికి, అమ్మ వారికి కంకణధారణ, జీలకర్ర, బెల్లం, కన్యాదానం, మంగళ సూత్రధారణ తదితర కార్యక్రమంను నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'స్వర్ణభద్ర కవచధారణ అలంకరణలో భద్రాద్రి రామయ్య'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఆ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించింది; డిమిట్రో కులేబా
|
రష్యాపై కఠిన అంతర్జాతీయ ఆంక్షలు, వాణిజ్య ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మరోమారు అంతర్జాతీయ సమాజాన్ని వేడుకున్నారు. యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ పెట్టుకున్న దరఖాస్తుపై త్వరలోనే చర్చించనున్నట్టు యూరోయిన్ కౌన్సిల్ తెలిపింది. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి డిమిట్రో కులేబా మాట్లాడుతూ. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని ఆరోపించారు. రష్యా సైన్యం చుట్టుముట్టిన మరియుపోల్ నగరంలో రష్యన్ సేలను 3 లక్షల మంది పౌరులను నిర్బంధించాయని ఆరోపించారు. చాలా రోజులు వారికి నీళ్లు, ఆహారం అందడం లేదని, దీంతో చిన్నారి డీహైడ్రేషన్తో మరణించినట్టు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే రష్యా యుద్ధ నేరాలకు పాల్పడతోందని, అది కూడా వారి వ్యూహంలో భాగమని ట్వీట్ చేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించింది. ఇటీవల టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏపి ప్రభుత్వం టి.టి.డి పాలక మండలి సభ్యుడిగా తిరిగి నియమించినా, ఆయన నిర్దేసించిన సమయంలో ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆయన నియామకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
2025-26 నాటికి తమ కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తీసుకువస్తామని రాయల్ ఎన్ ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ వెల్లడించారు. ప్రముఖ వాహన తయారీ సంస్థలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బాటపడుతున్నాయి. పర్యావరణ హిత వాహనాల తయారీని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అంతకంతకు పెరిగిపోతున్న కాలుష్య నివారణకు విద్యుత్ ఆధారిత వాహనాలే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా మరో నాలుగేళ్లలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ప్రవేశించనుంది.
దీనిపై రాయల్ ఎన్ ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ స్పందించారు. 2025-26 నాటికి తమ కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తీసుకువస్తామని వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా గడువు అంటూ ఏమీ లేదని, అయితే కచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఎలక్ట్రిక్ కాన్సెప్టు బైక్ పై ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో పరిశోధన జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాంలపై విద్యుత్ ఆధారిత బైక్ ను నిర్మించడమా, లేక కొత్త ప్లాట్ ఫాం రూపొందించడమా అనేది చర్చిస్తున్నామని వివరించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'అప్పటిలోపు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రికల్ బైక్ ను తీసుకొస్తాం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
తిరుమల వద్ద తనిఖీల్లో ఇద్దరు అరెస్ట్
|
తిరుమల దేవస్థానం ప్రాంతంలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో రెండు టీవీలను గుర్తు తెలియని వ్యక్తులు తిరుమలకి తీసుకుని వచ్చారు. తిరుమల జీఎన్సీ వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీల్లో భాగంగా కానిస్టేబుల్ వారిని ఆపి చెక్ చేయగా. టీవీలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా తెలుస్తోంది. పలు ప్రదేశాల్లో సెకండ్ హ్యాండ్ టీవీలు అమ్మకాలు చేస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
| 1 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొద్దిపాటి లక్షణాలతో కనిపించడంతో పరీక్ష చేయించుకున్న మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ సందర్భంగా కొద్దిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అవంతి తెలిపారు.అవంతి ప్రస్తుతం విశాఖపట్నంలోని తన నివాసంలో ఐసోలేషన్లో ఉన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో శనివారం రాత్రి బలమైన ఈదురుకారులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈదురు గాలులతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తూ విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కొంతమేరకు ఉపశమనం పొందారు. అలాగే మండలంలో పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసాయి.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కంభం లో ఈదురు గాలులతో కూడిన వర్షం'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
అవిభక్త కవలలు వీణా-వాణిలకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. టెన్త్ ఎగ్జామ్స్ లో ఇరువురికి వేర్వేరుగా హాల్ టికెట్లు ఇవ్వాలా.? లేక తలలు కలిసి ఉండటం చేత ఒక్కటే ఇస్తే సరిపోతుందా అనే అంశంపై బోర్డు అధికారులు అయోమయంలో ఉన్నారు. గత నాలుగు నెలలుగా దీనిపై చర్చలు జరుపుతున్నా. కూడ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. ఒకవైపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కు మరో 27 రోజులు మాత్రమే సమయం ఉంది. 5 రోజుల్లో హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. దీంతో వీణా-వాణిల పేరెంట్స్తో పాటు కవలలకు అడ్మిషన్లు ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్లో ఆందోళన నెలకుంది. ప్రస్తుతం వీణావాణిలు పదో పరీక్షలు రాసేందుకు సంసిద్ధులై ఉన్నారు. కానీ హాల్టికెట్ల విషయంలో ఇప్పటికీ గందరగోళం కొనసాగుతూనే ఉంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'వీణావాణిల టెన్త్ ఎగ్జామ్స్పై సస్పెన్స్'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
పుల్వామా ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
|
జమ్మూకశ్మీర్ : సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పుల్వామా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాట్లను ఆర్మీ దళాలు ప్రతిఘటించాయి. ఆర్మీ దళాలు, ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు లష్కరే యీ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కాకపురా సెక్టార్లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు నిన్న సాయంత్రం నుంచి ఇవాళ తెల్లవారు జాము వరకు కాల్పులను కొనసాగించాయి. మృతి చెందిన ఉగ్రవాదులు ఇటీవలే లష్కరే తొయిబా సంస్థలో చేరారు. ఆయా సెక్టార్లలో ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47 లు, ఒక పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఉన్నది 16 ఎమ్మెల్సీ స్థానాలు అయినా 7 సీట్లకే తెగ డిమాండ్ వచ్చి పడింది. ఆశావహులంతా ఆ 7 ఎమ్మెల్సీ ఖాళీలపైనే గురి పెట్టారు. మిగిళిన 9 సీట్ల కన్నా ఎమ్మెల్యే కోటాలో సీటు దక్కించుకుంటే ఆ కిక్కే వేరని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం నేతలంతా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు నేడో రేపో నోటీఫికేషన్ రాబోతోంది. మార్చ్ 3 నాటికి మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో 7 ఎమ్మెల్యే కోటా, 5 స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయుల కోటా2, పట్టభద్రుల కోటా 1, గవర్నర్ కోటాలో 1 ఖాళీ అవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే కోటాలో ఐదుగురి పదవీ కాలం అయిపోయింది. మిగిళిన ఇద్దరిపై వేటు పడింది. మొత్తం 16 సీట్లున్నా ఎమ్మెల్యే కోటాలోని 7 సీట్లకే భారీగా డిమాండ్ ఏర్పడింది.ఎమ్మెల్యే కోటా మినహా వేరే ఏ కోటాలో టికెట్ దక్కినా ఎన్నికలు తప్పవు. ఎమ్మెల్యే కోటాలో కూడా ఎన్నికలు జరిగుతాయి. ఒక్కొక్క అభ్యర్థికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం పడతాయి. కాని టీఆర్ ఎస్ కు మొత్తం 90 మంది సభ్యుల బలం ఉంది. అయితే టీఆర్ ఎస్ కు 5 సీట్లు పక్కా వస్తాయి. అభ్యర్థులకు ఏ ఎమ్మెల్యే ఓటు వేయాలో సీఎం కేసీఆర్ చూసుకుంటారు.
దీంతో ఎమ్మెల్యే కోటాలో అయితే గెలుపు పక్కా అనే గ్యారంటీతో ఏదో ఒకటి చేసి ఎమ్మెల్యే కోటాలో టికెట్ దక్కించుకోవాలని ఆశావహులంతా తెగ పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే కోటా అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా గ్రాడ్యువేట్ కోటా, టీచర్స్, పట్టభద్రుల కోటాలో టికెట్ వస్తే ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓటర్లకు అంత ఖర్చు పెట్టినా ఎన్నికల సమయంలో ఎవరికి ఓటు వేస్తారోనన్న టెన్సన్ తప్పదు. ఎమ్మెల్యే కోటా అయితే ఖర్చు తప్పుతుంది టెన్సన్ తప్పుతుంది. సో ఆశావహులంతా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూడా ఖర్చుతో కూడకున్న వ్యవహారంగా ఉండేది. టీఆర్ ఎస్ వచ్చాక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖర్చు తప్పింది. దీంతో ఆశావహులంతా మొదటి ఆప్షన్ ఎమ్మెల్యే కోటాలోని టికెట్నే ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు గులాబీ బాస్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. నోటీఫికేషన్ రాగానే అభ్యర్తులందరిని ఒకే సారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతాకోటాలోని అభ్యర్థులు ఎవరైనా ఎమ్మెల్యే కోటాలో సీటు దక్కించుకునే అదృష్టవంతులెవనే చర్చ ఆసక్తికరంగా మారింది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో నోటీఫికేషన్...'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
విధి నిర్వహణలో ఓన్న పోలీస్ అధికారి. రోడ్డుపై ఓ మహిళకు ముద్దుపెట్టుకుని. తన అధికారిక వాహనంలో ఆమెను ఎక్కించుకుని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి. అతడ్ని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం ప్రిన్స్ జార్జ్ కౌంటీలో చోటుచేసుకోగా. ఆ పోలీస్ అధికారిని ఫ్రాన్సిస్కో మార్లెట్గా గుర్తించారు. ఓ పార్క్ సమీపంలో మహిళను ముద్దుపెట్టుకుని. పోలీస్ వాహనం వెనక సీటులోకి ఆమెతో సహా వెళ్లి డోర్ వేసుకోవడాన్ని అక్కడున్నవారు వీడియో తీసి. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. యువతిని కారులోకి ఎక్కించిన తర్వాత లోపల ఇద్దరూ ఏం చేసారనేది తెలుసంటూ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వీడియో తీసిన బాల్టిమోర్ బ్యానర్ అనే సంస్థకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ. పార్క్ నుంచి వెళ్లడానికి ముందు పోలీస్ అధికారి, ఆ మహిళ కారులోపల కనీసం 40 నిమిషాల పాటు ఉన్నారని చెప్పారు. ప్రిన్స్ జార్జ్ కౌంటీలోని ఆక్సన్ హిల్ హైస్కూల్ సమీపంలో కార్సన్ పార్క్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో. టిక్టాక్ సహా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో మార్లెట్ను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, ఆ మహిళతో అతడికి ఉన్న సంబంధం గురించి స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు.
అతడ్ని పోలీస్ బాధ్యతల నుంచి తప్పించామని, దర్యాప్తు కొనసాగుతోందని ప్రిన్స్ జార్జ్ కౌంటీ పోలీస్ విభాగం మంగళవారం ట్వీట్ చేసింది. అయితే, మార్లెట్కు ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేంకాదు. గతంలో 2016లో తన మాజీ ప్రియురాలి కుమార్తెను కొట్టిందనే ఆరోపణలతో ఓ బాలికపై చేయిచేసుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దీంతో అతడ్ని వేతనం లేకుండా సస్పెండ్ చేశారు. గృహహింస ఆరోపణలు రావడంతో మే నెలలో ఆయనను నెల రోజుల పాటు సస్పెండ్ చేయడం గమనార్హం.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'పెట్రోలింగ్ వాహనం వద్ద పోలీస్ ముద్దులు, హగ్గులు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 27న పశ్చిమ బెంగాల్లో పర్యటించే అవకాశం ఉందని ఒక అధికారి బుధవారం తెలిపారు.ఆమె మార్చి 27 మరియు 28 తేదీలలో రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ఉంటారు" అని అధికారి తెలిపారు. మార్చి 28న శాంతినికేతన్ను రాష్ట్రపతి సందర్శిస్తారని ఆయన తెలిపారు.అయితే, ఆమె పశ్చిమ బెంగాల్ పర్యటనకు ముందు, ముర్ము మార్చి 16 నుండి 21 వరకు కేరళ, తమిళనాడు మరియు లక్షద్వీప్లలో పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్ తెలిపింది.2023 మార్చి 17న రాష్ట్రపతి కొల్లాంలోని మాతా అమృతానందమయి మఠాన్ని సందర్శిస్తారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'మార్చి 27 నుంచి పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ముర్ము'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గుడిసె బూడిదపాలు
|
పుల్లలచేరువు మండలం రేగుల పెంట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. గిరిజన కుటుంబానికి చెందిన తాటి అంకాలయ్య తన పనుల నిమిత్తం తాళం వేసి కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాప్తి చెంది 8 గొర్రె పిల్లలు, సామగ్రి పూర్తిగా బూడిద పాలైనట్లు బదితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
ప్రకాశంజిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. మున్నా గ్యాంగ్ జాతీయ రహదారిపై లారీలు ఆపి 13మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఇందుకు సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. ఈ హత్య కేసుల్లో 18 మందిని నిందితులుగా కోర్టు నిర్ధారించింది. 2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18 మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. వీరంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించారు.
మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య వంటి పలు కేసులు ఈ మున్నా గ్యాంగ్పై ఉన్నాయి. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో నిందితులు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హత్య చేశారని తేలడంతో. ఒంగోలు జిల్లా కోర్టు ఈ గ్యాంగ్లోని ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఉరి శిక్ష విధించింది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో... 12 మందికి ఉరి ఆరుగురికి జీవిత ఖైదు'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
|
మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం రేకలకుంట గ్రామ 2వ సచివాలయం పరిధిలోని గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ఆరా తీశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామగోవిందరెడ్డి, ఎంపీపీ వీర నారాయణ రెడ్డి, రాజ నాయుడు, స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
జనసేన సిద్ధాంతాలు... ఆకర్షిస్తున్నాయి
|
ఏడు బలమైన సిద్ధాంతాలు కలిగిన జనసేనపట్ల తమకు నమ్మకం ఉందనీ. ఈ సిద్ధాంతాలపై నిబద్ధతతో ఉన్న పవన్ కల్యాణ్ గా ద్వారానే పాలనలో మార్పు వస్తుందని విశ్వసిస్తున్నామని జనసేన అభ్యర్థిత్వం కోసం వచ్చిన ఆశావహులు చెబుతున్నారు.గిరిజన, ఎస్సీ హక్కుల కోసం పోరాడినవారు, భూసేకరణ అమలులో లోపాలపై న్యాయపోరాటాలు చేసినవారు జనసేన అభ్యర్థిత్వం కోరుతూ స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగితే పోరాటం చేసిన గిరిజన నేతలు కూడా వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల తరఫున, ఆ ప్రాంతంలోని ఎస్టీల పక్షాన నిలిచిన నాయకులు ఆ ప్రాంతంలో జనసేన పక్షాన నిలుస్తామని బయో డేటాలు ఇచ్చారు. అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి నలుగురు పాత్రికేయులు బయో డేటాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ 10 మంది జర్నలిస్టులు బయో డేటాలు ఇచ్చారని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు తెలియజేశారు. భారత రక్షణ దళంలో సేవలందించి విరమణ తీసుకున్న సైనికాధికారులు, సైనికులు జనసేన అభ్యర్థిత్వం కోసం వచ్చారు. వీరిలో కమెండో ఆపరేషన్స్ లో పాల్గొన్న ఓ విశ్రాంత అధికారి ఉన్నారు. ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగినప్పుడు నిర్వహించిన కమెండో ఆపరేషన్స్ లో ఈయన పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
భోపాల్లో 'ఇండియా' భారీ ర్యాలీ
|
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తొలి బహిరంగ సభ జరిపేందుకు ప్రతిపక్షాల ఇండియా ఫోరం సమన్వయ కమిటీ నిర్ణయించింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, బీజేపీ ప్రభుత్వ అవినీతిపై అక్టోబర్ మొదటి వారంలో భారీ ర్యాలీ, సభ చేపడుతున్నట్టు ప్రకటించింది. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఇండియా ఫోరం సమన్వయ కమిటీ మొదటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్ను దేవాన్ష్ చదివినా. అరెస్టుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెబుతాడని నారా బ్రాహ్మణి అన్నారు. లోకేష్ను కూడా నేడో, రేపో అరెస్టు చేయాలని చూస్తున్నారని. తప్పుచేయని తాము ఎవరికీ భయపడమని అన్నారు. ‘మా వెనుక 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, టీడీపీ కుటుంబం ఉంది. మాలో పోరాట స్ఫూర్తి ఉంది. న్యాయ వ్యవస్థపై మాకు అపారమైన నమ్మకం ఉంది’ అని బ్రాహ్మణి అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శనివారం (సెప్టెంబర్ 16) సాయంత్రం రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం మీడియాతో నారా బ్రాహ్మణి మాట్లాడారు.
‘చంద్రబాబు నాయుడు 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విజనరీ. భారతదేశానికి ఐటీని తెచ్చిన దార్శనికుడు. నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రజల కోసం కష్టపడిన అలాంటి నాయకుణ్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమం. ఇలాంటి పరిణామం చూసి ఓ యువతిగా నేను చాలా బాధపడుతున్నాను. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా కాకుండా, ఒక సాధారణ మహిళగా ఆయన అరెస్టును తీవ్రంగా గర్హిస్తున్నాను’ అని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడికే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలే ఆలోచించాలని బ్రాహ్మణి అన్నారు. ‘చంద్రబాబు లాంటి నాయకుడు లేకపోతే యువతీ యువకులకు నైపుణ్యం, ఉద్యోగాలు వచ్చేవా? అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా?’ అని ఆమె ప్రశ్నించారు.
‘వచ్చే వారంలో చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు బయటకు రావాలి. ఏపీకి న్యాయం జరగాలి. ఇందు కోసం మా పోరాటం కొనసాగుతుంది’ అని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు నాయుడు కియా, జోహో లాంటి అనేక పరిశ్రమలు, కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఆమె చెప్పారు. ‘చంద్రబాబు తప్పు చేయలేదని యావత్ దేశం నమ్ముతోంది. అందుకే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. మేం ఎప్పుడూ ఒంటరి వాళ్లం కాదు. రాష్ట్ర ప్రజలు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు మాకు అండగా ఉన్నారు’ అని బ్రాహ్మణి అన్నారు ‘చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్టు చేస్తారని, మేం ఇలా రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో, మేం రాజమండ్రిలో, మా కుమారుడు దేవాన్ష్ హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. చంద్రబాబు ఐటీని తెచ్చి రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?’ అని బ్రాహ్మణి ప్రశ్నించారు.
చంద్రబాబు పర్యటనలకు, లోకేష్ యువగళం పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తోందని. దీన్ని ఓర్చుకోలేక తమపై కక్ష సాధిస్తున్నారని బ్రాహ్మణి ఆరోపించారు. కక్ష సాధింపుతోనే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర యువతకు గంజాయి, లిక్కర్ ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తోంది. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టడంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారు, ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని బ్రాహ్మణి అన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'దేవాన్ష్ చదివినా రిమాండ్ రిపోర్టు తప్పని చెబుతాడు,నారా బ్రాహ్మణి'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ)కి కొత్త తలనొప్పి వచ్చింది. 2016లో ప్రపంచకప్ సందర్భంగా పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కట్టిన రూ.161.32 కోట్లను వెనక్కు ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బీసీసీఐని డిమాండ్ చేసింది. లేదంటే 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ తో పాటు 2021 ఛాంపియన్స్ ట్రొఫీని మరో దేశానికి తరలిస్తామని హెచ్చరించింది.2016లో టీ20 ప్రపంచకప్ భారత్ లో జరిగింది. ఈ సందర్భంగా కేంద్రానికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని బీసీసీఐ తెలిపింది. ఒకవేళ పన్ను చెల్లించాల్సి వస్తే దాన్ని తాము భరిస్తామని హామీ ఇచ్చింది. కానీ టోర్నీ పూర్తయ్యాక వేర్వేరు పన్నుల కింద సుమారు రూ.161.32 కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. దీంతో ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ ఈ పన్నులను చెల్లించాక, మిగిలిన మొత్తాన్ని ఐసీసీకి అందించింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేయాలని ఐసీసీ కోరుతోంది. లేదంటే భారత్ కు రావాల్సిన ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని కోత పెడతామని హెచ్చరించింది. అంతేకాకుండా 2023 వన్డే ప్రపంచకప్, 2021 ఛాంపియన్స్ ట్రోఫిలను ఇతర దేశానికి తరలిస్తామని అల్టిమేటం జారీచేసింది. కాగా, అదనపు పన్ను భారాన్ని భరిస్తామని తాము హమీ ఇచ్చినట్లు ఉన్న మినిట్స్ ను చూపాలని బీసీసీఐ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మనవాడే అని శశాంక్ మనోహర్ ను ఐసీసీ అధ్యక్షుడిని చేస్తే. సొంత బోర్డుకే ఎసరు పెడుతున్నాడని మండిపడ్డారు. ఐసీసీ కోరిన రూ.161.32 కోట్లను ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ప్రపంచకప్ ను లాగేసుకుంటాం!: ఐసీసీ వార్నింగ్'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఏ కష్టం వచ్చిందోగానీ పసిగుడ్డును వదిలేసి పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది.చిక్కనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ శశిధర్, భార్య లావణ్య (32)తో కలిసి క్వార్టర్స్లో ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లి కాగా, వీరికి ఆరునెలల మగ బిడ్డ ఉన్నాడు. ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే.ఆదివారం ఉదయం శశిధర్ డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంట్లో లావణ్య ఉరి వేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శశిధర్ ఉరికి వేలాడుతున్న భార్యను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె కన్నుమూసింది.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
బ్రేకింగ్ : మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్
|
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి కళ్యాణ్ చక్రవర్తిని రంగా రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రదీప్ జైన్ సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే చర్యలో విఫలం కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రదీప్ జైన్. కళ్యాణ్ చక్రవర్తి మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసాడు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్ కేసులు
|
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. రికవరీ రేటు 96.56శాతంగా ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,11,033 కరోనా క్రియాశీల కేసులుండగా. క్రియాశీల రేటు 2శాతానికి తగ్గింది. మరోవైపు వైరస్ కారణంగా నిన్న మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1,52,093 మంది కరోనాకు బలయ్యారు. శుక్రవారం 8,03,090 కరోనా పరీక్షలు నిర్వహించగా. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,57,65,491 మందికి టెస్టులు చేశారు.
పూలతో అలంకరణ. హారతితో స్వాగతం
మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ బృహత్తర కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో నేటి నుంచి టీకా పంపిణీ మొదలవుతుంది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు.
టీకా పంపిణీ ప్రారంభం కోసం ఇప్పటికే ఆయా కేంద్రాలు సిద్ధమయ్యాయి. వ్యాక్సినేషన్ కేంద్రాలను పూలు, బెలూన్లతో అలంకరించారు. కొన్ని చోట్ల టీకా తీసుకునే లబ్ధిదారులను స్వాగతించేందుకు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హారతి పళ్లెంతో వారికి స్వాగతం పలకనున్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి. ప్రజలోకి వెళుతున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామన్నారు. దౌర్జన్యాలకు, దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు.
రాష్టంలో పరిపాలన రోజు రోజుకీ దారుణంగా మారుతోందని, అప్పుల బాధతో ప్రభుత్వం తలమునకలు అవుతోందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయన్నారు. బీజేపీని ప్రశ్నించలేని అసమర్థతలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి బద్వేలులో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ ఆస్తులు ప్రవేటీకరణ ఆపాలంటే. అది కాంగ్రెస్తోనే సాధ్యమని శైలజనాధ్ అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
పార్లమెంటు ప్రాంగణంలో టిడిపి ఎంపిల నిరసన ప్రదర్శన
|
న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపిలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద కూడా వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని, ఎపికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
గతేడాది భారత సైన్యం కశ్మీర్లో 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వీరిలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు. మొత్తం 93 ఎన్కౌంటర్లలో వీరు హతమైనట్టు కశ్మీర్ పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా, ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కు చెందిన వారు 108 మంది ఉన్నారు. ఆ తర్వాత వరుసగా జైషే మహ్మద్ (35), హిజ్బుల్ ముజాహిదీన్ (22), అల్ బదర్ (4), అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ (3) ఉగ్రవాదులు ఉన్నట్టు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. గతేడాది 100 మంది ఉగ్రవాదులు వివిధ ర్యాంకుల్లో చేరారు. గతేడాది ఉగ్రవాదుల్లో చేరినవారి సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 37 శాతం తగ్గింది. మొత్తం రిక్రూట్ అయిన ఉగ్రవాదుల్లో 65 మందిని సైన్యం కాల్చి చంపింది. 17 మందిని అరెస్ట్ చేసింది. ఇంకా 18 మంది క్రియాశీలంగా ఉన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఏకంగా 172 మంది ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టింది'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
రైతుల సంఘటితానికే రైతు వేదికలు : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
|
రైతుల కోసం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 79 రైతు వేదిన భవనాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక భవనానికి మంత్రి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ భవనాలన్నింటినీ దసరా వరకు పూర్తి చేస్తామన్నారు.జిల్లా కేంద్రంలోని గొల్లపేట కాలనీలో ఇటీవల మృతి చెందిన సత్యనారాయణ మృతికి పరిహారంగా. 5 లక్షల రైతు భీమా చెక్కును ఆయన భార్య లక్ష్మికి అందజేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని రైతు భీమా పథకం అందజేయడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
మేడారంలో భక్తుల సందడి
|
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ గుడికి ఇవాళ భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడంతో సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు తరలివచ్చారు. దీంతో మేడారం ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతున్నది.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కాంగ్రెస్ డిక్లరేషన్ ఆచరణ సాధ్యమేనా?: తలసాని
|
వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కానిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ డిక్లరేషన్ రాష్ట్రానికి సంబంధించిందా? దేశానికి సంబంధించిందా? అనే విషయంలో స్పష్టత లేదని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత. హామీల అమలుకు అయ్యే ఖర్చు ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వ్యవసాయం లాభసాటిగా మారిందని చెప్పారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్. రైతులకు ఏం చేశారో చెప్పగలరా? అని నిలదీశారు. రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. పదే పదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పడంపై మంత్రి తలసాని మండిపడ్డారు. కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటానికి తలొగ్గి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి టూరిస్టులుగా వచ్చి వెళ్తున్నారన్న తలసాని. వారితో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
యువగళం పాదయాత్ర భాగంగా నారా లోకేష్ కలిసి శనివారం మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి తనయుడు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి అడుగులో అడుగు వేశారు. ప్యాపిలి మండలం సభాష్ పురం దగ్గర యువగళం పాదయాత్రలో దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'యువగళం పాదయాత్రలో పాల్గొన్న దివాకర్ రెడ్డి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ దత్తా ఒడిశాలోని భువనేశ్వర్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారంనాడు ఆయన తుదిశ్వాస విడిచారు. దత్తా మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
బాలాసోర్ సదర్ నియోజవకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మదన్ మోహన్ దత్తా బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జిబన్ ప్రదీప్ దేశ్పై గెలుపొందారు. కాగా, దత్తా మృతి పట్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దత్తా తనకు సోదరుడు వంటివాడని అన్నారు. ముక్కుసూటి తత్వం, ప్రజాసేవ పట్ల అంకింతభావం కలిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజర్ పట్నాయక్ సైతం ఓ ట్వీట్లో దత్తా మృతికి సంతాపం తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'గుండెపోటుతో బిజెపి ఎమ్మెల్యే మృతి...'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఎంఆర్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
|
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తట్టు (మీజిల్స్), రూబెల్లా వ్యాధుల నివారణ కోసం చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నగరంలోని రాజ్ భవన్ స్కూల్ లో ఎంఆర్ వ్యాక్సిన్ ను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. 9 నెలల నుంచి 15 ఏండ్ల వయసు వారికి ఈ టీకా వేస్తారని తెలిపారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ వేశారన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మంది పిల్లలకు వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. స్కూళ్లలో 60 లక్షల మంది పిల్లలు ఉన్నట్లు ఆయన చెప్పారు. దీనిపై ఎలాంటి అపోహలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 5 వారాల పాటు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన తెలియజేశారు. రెగ్యులర్ వ్యాక్సిన్ తో పాటు ఎంఆర్ కూడా తీసుకోవాలని ఆయన చెప్పారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
భారత్- ఆసీస్ మూడో టెస్టు వేదిక మార్పు
|
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టును మరో చోటుకు తరలించనున్నారు. ధర్మశాలలో ఔట్ ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడమే కారణమని బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీ ఇప్పటికే హెచ్పీసీఏ స్టేడియం పిచ్, ఔట్ ఫీల్డ్ ను తనిఖీ చేశారు. ఆయన బోర్డుకు నివేదిక అందించనున్నారు. విశాఖపట్నం లేదా బెంగళూరుకు మూడో టెస్టును తరలించే అవకాశముంది.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఏపీ బాధ్యతలను కూడా హైకమాండ్ నాకు అప్పగించింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
|
కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా మీడియాతో కిషన్ రెడ్డి తొలిసారి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సురక్షిత స్థావరంగా మారిందని. నగరంలో వారిని పూర్తిగా కట్టడి చేస్తామని ఆయన తెలిపారు. హోంమంత్రి అమిత్ షాతో కలసి పనిచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేనందువల్ల. ఆ రాష్ట్రాన్ని కూడా చూసుకునే బాధ్యతను తనకు అప్పగించారని. ఈ మేరకు హైకమాండ్ తనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని తెలిపారు. తనను కేంద్ర మంత్రిని చేసిన సికింద్రాబాద్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
అస్తానా : షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందినందుకు భారత దేశాన్ని అభినందిస్తున్నానని పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. కజఖస్తాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న ఎస్సిఒ సదస్సులో నవాజ్ మాట్లాడుతూ ముందుగా భారత్కు అభినందనలు తెలిపారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'భారత్కు అభినందనలు తెలిపిన నవాజ్ షరీఫ్'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
దారుణం... పనిమనిషిపై పైశాచికత్వం
|
ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు పురుషులు పశువుల్లగా ప్రవర్తించారు. దొంగతనం నెపంతో పనిమనిషిని మూడు రోజులు బంధించి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వావివరసలు మరిచి తాత, తండ్రి, కొడుడు ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జార్ఖండ్లోని ధన్ బాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పోనం, స్థానికంగా ఉన్న గణ్ వీర్(పేర్లు మార్చం) ఇంట్లో పనిచేస్తోంది. గత వారం గణ్ వీర్ ఇంట్లో పెద్ద ఎత్తున్న నగదు, బంగారం మాయం అయ్యాయి. పనిమనిషి పోనం దొంగతనం చేసిందని అనుమానించారు.నేను చేయలేదు అని బాధితురాలు ఎంత మొత్తకున్నా ఎవరూ వినలేదు. ఆమెను గదిలో బంధించి తమ డబ్బు ఎక్కడుందో చెప్పాలంటూ చిత్ర హింసలు పెట్టారు. ఆమె నేను దొంగతనం చేయలేదంటూ, తనను వదిలిపెట్టాలంటూ ప్రాధేయపడినా వినలేదు. ఈ క్రమంలో ఇంటియజమాని బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అనంతరం అతడి కుమారుడు, అతడి తండ్రి కూడా ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. ముగ్గురూ కలిసి మూడు రోజుల పాటు మహిళపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఎట్టకేలకు బాధితురాలు అక్కడనుంచి తప్పించుకుని తన కుటుంబ సభ్యులను కలిసింది. అనంతరం పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఆ ప్రమాదానికి కారణమదే...
|
కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని మోచర్ల గ్రామం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో నాలుగు నిండు ప్రాణాలు బలి కావడానికి లారీ డ్రైవర్ కునుకు తీయడమే కారణమని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారికి ప్యాచింగ్ వర్క్ చేస్తున్న కూలీలపై లారీ డ్రైవర్ నిద్ర మత్తులో దూసుకు వెళ్ళాడని, దాంతో నలుగురు బలి అయ్యారని గుడ్లూరు పోలీసులు బుధవారం తెలిపారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
రాఫెల్ డీల్పై కంఎ్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) తిరస్కరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్శర్మ అన్నారు. ప్రభుత్వం తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుందని ఆయన అన్నారు. కాగ్ నివేదికను ప్రభుత్వమే రాసుకుందని ఆయన విమర్శించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'పిఎసి కాగ్ నివేదికను తిరస్కరిస్తుంది : ఆనంద్శర్మ'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
భక్తుల శ్రేయస్సు మాకు ముఖ్యం
|
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. దీనిపై డీఎఫ్వో సతీష్ మాట్లాడుతూ. ఈరోజు వేకువజామున చిరుత బందీ అయినట్లు తెలిపారు. చిరుతని ఎస్వీ జూపార్క్కు తరలించి. క్వారంటైన్లో ఉంచుతామన్నారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక మేరకు చిరుతని అడవిలో వదిలిపెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధునాతనమైన టెక్నాలజీని వినియోగించి జంతు కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా నడకమార్గాల్లో జంతు కదలికలపై నిరంతరాయంగా మానిటరింగ్ చేస్తామన్నారు. భక్త సంచారం లేనప్పుడు ఎలుగుబంటి సంచారం ఉందని తెలిపారు. కొద్దీ రోజులుగా నడకమార్గం సమీపంలో ఎలుగుబంటి సంచారం లేదన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో అర్ధరాత్రి మాత్రమే జంతు సంచారం ఉందన్నారు. శ్రీవారి మెట్టుని సాయంత్రం 6 గంటలకు మూసివేస్తాం కాబ్బటి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ప్రస్తుతానికి నడకమార్గం సమీపంలో జంతు సంచారం లేదని డీఎఫ్వో సతీష్ వెల్లడించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
విజయసాయిరెడ్డి కారణంగానే తెలుగుదేశంలోకి: గిడ్డి ఈశ్వరి
|
ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి దగ్గరై, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. పార్టీ తరఫున పాడేరు నుంచి ఎన్నికైన గిడ్డి ఈశ్వరి, సోమవారం నాడు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఆమె స్వయంగా వెల్లడించారు. విశాఖ జిల్లాలో అభివృద్ధే తనకు ముఖ్యమని, కార్యకర్తల అభీష్టం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా ఈశ్వరి వ్యాఖ్యానించారు. జగన్ పై విమర్శలు చేస్తూ, తాను పార్టీ మారితేనే పాడేరు అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. కాగా, పార్టీ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న తనలాంటి వారిని జగన్ పక్కనబెట్టడంతోనే మనస్తాపం చెందినట్టు ఈశ్వరి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. జగన్ పక్కనే తిరుగుతున్న విజయసాయిరెడ్డి కారణంగానే తాను పార్టీ మారవలసి వస్తోందని ఈశ్వరి వ్యాఖ్యానించడం గమనార్హం.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ముఖేశ్ అంబానీ ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఏ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా లాభాల్లోనే దూసుకుపోతుంది. తాజాగా మరో దిగ్గజ సంస్థను ముఖేశ్ అంబానీ టేకోవర్ చేశారు. ప్రముఖ ప్రీమియం లోదుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాలో ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. క్లోవియా మాతృ సంస్థ పర్పుల్ పాండ్ ఫ్యాషన్స్ లో 89 శాతం వాటాను రూ. 950 కోట్లకు సొంతం చేసుకుంది. మిగిలిన 11 శాతం వాటా సదరు సంస్థ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్ మెంట్ దగ్గర ఉంది. ఇప్పటికే జివామే, అమాంట్ బ్రాండ్లు రిలయన్స్ చేతిలో ఉన్నాయి. తాజాగా క్లోవియాను సొంతం చేసుకోవడంతో ఇన్నర్ వేర్ సెగ్మెంట్ లో రిలయన్స్ వాటా మరింత పెరిగింది. ఈ సందర్భంగా ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ మాట్లాడుతూ, వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'మరో సంస్థను సొంతం చేసుకున్న ముఖేశ్ అంబానీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
దేశంలో కొత్తగా 38,353 కొత్త కరోనా కేసులు
|
దేశంలో గడిచిన 24 గంటలో దేశవ్యాప్తంగా 17,77,962 మందికి పరీక్షలు నిర్వహించగా. 38,353 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల (28,204) తో పోలిస్తే ఇది 36శాతం ఎక్కువ. అయితే కొత్త కేసుల్లో సగానికి పైగా (55శాతం) ఒక్క కేరళలోనే నమోదవడం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో 21,119 కొత్త కేసులు బయటపడగా. 152 మంది మృతిచెందారు. నిన్న మరో 497 మంది వైరస్తో మరణించారు. వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,29,179 మందిని బలితీసుకుంది. అయితే కరోనా నుంచి ఒక్క రోజులో 40,013 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 3.12కోట్ల మంది కరోనాను జయించగా. రికవరీ రేటు 97.45శాతానికి చేరింది.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
|
రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. గురువారం బొప్పడం, అమృత లింగనగరం గ్రామాల్లో ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. లోకేష్ చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు స్వచ్ఛందంగా వస్తున్న జనాలను చూసి వైసీపీ నాయకుల్లో వణుకుపుడుతోందన్నారు. అందుకే అడుగడునా అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గనికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్మేళాకు 15 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. 533 మంది హాజరు కాగా 209 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ డీవీ విద్యాసాగర్ మాట్లాడుతూ. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగపర్చు కోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీబీ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ. ఇంటర్వ్యూకు హజరై ఎంపికవ్వని అభ్యర్థులు స్కిల్ హబ్స్ ట్రైనింగ్లో చేరి నైపుణ్యాలను పెంచుకుని, మళ్లీ జాబ్మేళలో పాల్గొని విజయం సాధించాలన్నారు. కార్యక్ర మానికి జిల్లా ఉపాధి అధికారి సుధ, అర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖవాణి, సెట్శ్రీ సీఈవో ప్రసాదరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, ఎస్ఈబీ సీఐ, తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'శ్రీకాకుళంలో జాబ్ మేళ తో యువతకి ఉద్యోగావకాశాలు'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తా: గద్దర్
|
హైదరాబాద్: గజ్వేల్ లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల15న తెలంగాణలోని పల్లె పల్లెకు వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారు. ఢిల్లీలో సీఐడీ అడిషినల్ డిజిని కలిసి నాకు భద్రత కల్పించాలని కోరానన్నారు. నాకు రక్షణ కల్పించాలని సీఈఓకు కూడా వినతిపత్రం సమర్పించానన్నారు. జర్నలిస్టులే నా సైన్యం అని పేర్కొన్నారు. మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గ పరిధిలో ఓటు పై చైతన్యం కల్పిస్తామన్నారు. ఓట్ల విప్లవం వర్ధిల్లాలన్నారు. రెండో దశలో ఎస్సి నియోజకవర్గ పరిధిలో, 3 దశలో బిసిలు, 4 దశలో నిరు పేదల దగ్గరకు వెళ్తానని పేర్కొన్నారు. ఫ్యూడలిస్టులు – ఇంపీరియలిస్టులు ఎన్నికల కొట్లాట రెండు వర్గాల మధ్యలోనే ఉంటుందన్నారు. అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా అపాయమన్నారు. ఒక ఓటు రాష్ట్ర రాజకీయ నిర్మాణ రూపమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినైనా కలువొచ్చుని, తప్పు కాదన్నారు. శాంతి చర్చల కోసం ఎందరినో కలిసామన్నారు. నామీద దేశంలో ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలియదన్నారు. ఏపీలో తన మీద చాలా కేసులు ఉన్నాయని, కానీ విత్ డ్రా చేస్తున్నారన్నారు.
శాంతి చర్చల సమయంలో స్థూపం ఆవిష్కరణ చేయడానికి వెళ్లిన తాను పోలీసుల జీవితం పై పాట పాడిన నాపై కేసు పెట్టారు. నాపై కేసు ఎత్తివేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. నా శత్రువులు అన్ డిటెక్టడ్ అని పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు రక్తం చిందిస్తారో వాళ్లే చిరస్మరణీయంగా ఉంటారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ఎన్నికలు ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కు సేవ్ కాన్సుట్యూషన్, సేవ్ డేమోక్రసి పుస్తకం గురించి వివరించానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. గద్దర్ మాట్లాడుతూ రాజనీతి అంటే వన్ మ్యాన్, వన్ ఓట్ అని అన్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదన్నారు. మొన్న రాహుల్, సోనియాను కలసి 45 నిమిషాలు పాటలు పాడి వినిపించానన్నారు. తనకు ఓటు వచ్చిందని, ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలనేది సమస్య అని పేర్కొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
నిలేకని నియామకంపై ఆరోపణలు
|
వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కబెట్టడానికి వచ్చిన నందన్ నిలేకని ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ఫోసిస్ చైర్మన్గా నందన్ నిలేకనిని నియమించే విషయంలో కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాను ఉల్లంఘించిందని అడ్వజరీ సంస్థ స్టేక్హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్(ఎస్ఈఎస్) ఆరోపించింది. కంపెనీ సీఈవో, ఎండీగా ఉన్న విశాల్ సిక్కా అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో, అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో నందన్ నిలేకని ఇన్ఫోసిస్లోకి పునరాగమనం చేశారు. సరియైన బోర్డు మీటింగ్ నిర్వహించకుండానే నిలేకని ఎంపిక జరిగిందని ఎస్ఈఎస్ పేర్కొంది. చైర్మన్గా ఎంపికైన నిలేకని, బోర్డు మీటింగ్లో పాల్గొన్నారని, అంటే ఆ నిర్ణయం ముందే తీసుకున్నారని ఎస్ఈఎస్ ఎండీ జెఎన్ గుప్తా అన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
గోదావరిపై వంతెన నిర్మించాలని బీజేపీ డిమాండ్
|
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన వంతెన పనులను సోమవారం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), మంచిర్యాల జిల్లా యూనిట్ కార్యకర్తలు, నాయకులు గోదావరిలో మోకాళ్ల లోతు నీటిలో నిలబడి ధర్నా నిర్వహించారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ 2018లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బ్రిడ్జి నిర్మించకుండా ప్రజలను మోసం చేశారని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్రావుతోపాటు టీఆర్ఎస్ స్థానిక నాయకులపై మండిపడ్డారు. రఘునాథ్ మాట్లాడుతూ. నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.125 కోట్లు కేటాయించిందని, ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ చేపట్టలేదన్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే పెద్దపల్లి రామగుండం నుంచి మంచిర్యాల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మరో ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే భువనగిరి, నల్గొండ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలో రేవంత్ రెడ్డి విజయాన్ని సాధించారు.టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ పై 6,270 ఓట్ల మెజారిటీతో ఆయన జయకేతనం ఎగురవేశారు. ఈ ఉదయం నుంచి కూడా ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి . అటు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో రౌండ్ లో ఒకరు ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. దాంతో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విజయం వరించడంతో, ఆయన అభిమాన గణం తేలికగా ఊపిరి పీల్చుకుంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'మల్కాజ్ గిరి లో రేవంత్ రెడ్డి గెలుపు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ప్రకృతి, అందులోని జీవుల శక్తిని గమనిస్తే. మానవుడి శక్తి చాలా చిన్నది. వైరల్ అవుతున్న ఈ గద్ద వీడియోను చూస్తే. ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. సముద్రపు నీటి లోపల ఉన్న చేపను గద్ద తన్నుకుపోయిన విధానం అబ్బురపరుస్తోంది. ఆ వీడియోను చిత్రీకరించిన విధానమూ అద్భుతంగా ఉంది. వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్లో ఓ గద్ద తన శక్తినంతా కూడదీసుకొని నీటిలో నుంచి క్రమంగా బయటకు వస్తుండటం కనిపిస్తుంది. తొలుత గద్ద ముక్కు, రెక్కలు బయటకి వస్తాయి. ఆ తర్వాత కాళ్లు కనిపిస్తాయి. చివరగా కాళ్ల మధ్యలో భారీ చేప ఉంటుంది.
ఒక జీవిది ఆకలి. మరో జీవిది బతికేందుకు పోరాటం. నీటిలో చేపకు చాలా బలం ఉంటుంది. అయినా, పట్టు విడవని గద్ద తన బలంతో దాన్ని ఓడించి పైకి ఎగరేసుకొని వచ్చింది. తన కాలి గోళ్లతో చేపను ఒడిసి పట్టుకొని, శరీరాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నీటి ఉపరితలానికి చేరుకుంది. ఆ తర్వాత కూడా కాళ్ల మధ్య చేప కదులుతుంటే. తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే పైకి ఎగిరి వెళ్లిపోతోంది.
ఎక్కడ జరిగిందో తెలియదు గానీ. ట్విట్టర్లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. గద్ద శక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రకృతి సృష్టితో మానవులు ఎప్పటికీ సరిపోలరు, పోటీపడరు. రాప్టర్స్ (Eagle / Hawk / Falcon) వేగం, లక్ష్యం, దాడి చేసి వెళ్లిపోయే తీరు అద్భుతం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు.
ఆకాశంలో వేగంగా ఎగిరే గద్దలు. నీటి ఉపరితలం కింద ఉండే చేపలు, ఇతర జీవులను ఆకాశం నుంచే గమనిస్తాయి. వాటి కళ్లు చాలా షార్ప్గా పనిచేస్తాయి. అందుకే ‘డేగ కళ్లు’ అంటారు. అదే వేగంతో దూసుకొచ్చి నీటి ఉపరితలంపై ఉండే చేపలను కాలి గోళ్లతో కరుచుకొని అంతే వేగంతో ఎగిరిపోతాయి.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'వైరల్ అవుతున్న గద్ద వేట వీడియో'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
రాష్ట్రంలో అత్యంత కరువు జిల్లాలైన అనంతపురం, కర్నూల్, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని లక్షా 65వేల కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పధకం (పల్లెజీవం) ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అమరావతి సచివాలయంలో ఎపి డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు ప్రాంత జిల్లాల్లోని కుటుంబాలను ఆర్ధికంగా, సామాజికంగా అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకురావడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పూర్తిగా మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు నుండి పంటలను కాపాడడానికి అనుకూలమైన నీటిపారుదల పద్ధతులు, మెరుగైన భూసార పరిరక్షణ, కరువును తట్టుకునే విధంగా పంట రకాలు, ఉద్యానవన పంటలకై మెరుగైన పద్ధతుతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వర్షపునీటి నిల్వద్వారా మరింత నీటిని అందుబాటులోకి తీసుకుని భూగర్భ జలాలు రీచార్జ్ చేయడం, వాతావరణం, మార్కెట్, పంటల ఎంపిక గురించి సమాచారం అందించేకు కృషి చేయాలని సిఎస్ పునేఠ ఆదేశించారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక '1.65 లక్షల కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి : సిఎస్ పునేఠ'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి
|
చిత్తూరు: రామకుప్పం మండలం విజలాపురం గ్రామ సచివాలయం ముందు ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 5 ఏళ్ల అబ్బాయి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు రామకుప్పం మండలం బందార్లపల్లె పంచాయతీ గడ్డూరు గ్రామానిజి చెందిన జయప్ప కుమారుడు హరిహరన్. హరిహరన్ తల్లిదండ్రులతో పాటు విజలాపురం ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి తిరుగు ప్రయాణంలో మోటార్ సైకిలుపై వెళుతుండగా వెనక నుండి వచ్చిన కుప్పం డిపో ఆర్టీసీ బస్సు ఏపి 07 జడ్ 0164 మోటార్ సైకిలును ఢీ కొట్టింది.
మోటార్ సైకిల్ వెనుక వైపు కూర్చున్న హరిహరన్ అదుపు తప్పి బస్ టైర్ కింద పడి తల నుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ నిర్లక్షం వలనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. హరిహరన్ మృతదేహాన్ని తండ్రి ఒడిలో పెట్టుకుని ఏడ్వడం చూసి స్థానికులు సైతం ఏడుపు ఆపుకోలేకపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
హైదరాబాద్: అసెంబ్లీలో జీరో అవర్ కొనసాగుతున్నది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే. ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా. ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం, దిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల అనుసంధానం, ఈవ్ టీజింగ్పై కఠిన చర్యలు, నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీ, లోయర్ మానేరు ఆనకట్ట వద్ద పర్యాటకాభివృద్ధి, నీరా పానీయం క్రయవిక్రయాలు లాంటి అంశాలపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'అసెంబ్లీలో కొనసాగుతున్న జీరో అవర్'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
కడప నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ దొంగతనం కేసులలో తప్పించుకు తిరుగుతున్న ఘరానా అన్నదమ్ముల దొంగలను అరెస్ట్ చేశారు. సమాచార సేకరణ ద్వారా కడప 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 లక్షల 25 వేల విలువ గల 245 గ్రాముల బంగారం, ఒక పల్సర్ మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప డీఎస్పీ శివా రెడ్డి ఆధ్వర్యంలో టూ టౌన్ సీఐ మహమ్మద్ అలీ, ఎస్సైలు తులసి నాగ ప్రసాద్, రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది సమష్టి కృషి చేశారు. దొంగలను చాకచక్యంగా అరెస్ట్ చేసిన 2 టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ అన్బు రాజన్ అభినందించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'జిల్లాలో చైన్ స్నాచింగ్ ముఠా గుట్టు రట్టు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
ఇరాన్లో ఇటీవల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 10 మందిని కత్తితో పొడిచి ఫార్మ్ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విషయంలో ఈ దాడి జరిగినట్లు ఇరాన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు ఇరానియన్లు, ఆరుగురు ఆఫ్ఘన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే దాడి చేసిన వ్యక్తికి మానసిక రుగ్మతలు ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక '10 మందిని చంపిన వ్యక్తి అరెస్టు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
అగ్నిప్రమాద ఘటన మానవ తప్పిదమే: రేవంత్ రెడ్డి
|
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జగిరిన అగ్నిప్రమాద ఘటన మానవ తప్పిదమేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. దుర్ఘటనపై సీబీఐ విచారణ కోసం పార్లమెంట్లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. శ్రీశైలం ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న రేవంత్. ప్రమాదంపై ప్రతిపక్షాలు ఎక్కడ పోరాడతాయోననే ఉద్దేశంతోనే కనీసం పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఘటనపై గవర్నర్ తమిళిసైకి లేఖ రాశామని తెలిపారు. ఘటనను ప్రధానమంత్రి కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శులకు వివరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే విచారణ జరిపించాలని కోరతామన్నారు. ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
మాజీ మంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం
|
ఏపీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సంచలన నిర్ణయంను ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన 'గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం' కార్యక్రమంలో అధికార పార్టీ వైసీపీ నేతలకు, ప్రజాప్రతినిధులకు ఊహించని షాక్లు తగులుతున్నాయి. పలు చోట్ల ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ముఖం మీదే విమర్శలు చేస్తున్నారు. రోడ్లు వేయడం లేదని, ఇళ్లు కట్టించడం లేదని ఇలా పలు కారణాలతో ప్రజాప్రతినిధులపై వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 21న సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గుడివాడలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్క పేద వాడు ఇల్లు లేదని అంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాగ్రహం పెల్లుబికుతుందనే వార్తలపై కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో జగన్ సీఎంగా ఉండడం వల్లే కోవిడ్ కష్టకాలంలో పేదలు చల్లగా ఉన్నారని చెప్పారు. వైఎస్ జగన్ జీవించి ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. వైసీపీ సర్కారు చేపట్టే సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే పనీపాటా లేకపోవడం వల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు వచ్చే ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు రావడం ఖాయమని, మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాటం చేసుకోవాలని సూచించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
కలకలం రేపుతున్న ఇసుక నుండి బయటపడ్డ పుర్రె
|
ఇసుకలో బయటపడిన ఓ పుర్రె. కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్మెట్ సాహెబ్నగర్కి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆ క్రమంలో ఇసుకను తెప్పించుకున్నాడు. కాగా ఇసుక లోడ్ను ఇంటి వద్ద పోస్తుండగా అందులో పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి పోలీసులకు సమాచారమందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించారు.
ఆ పుర్రెను మహిళకు సంబంధించినదిగా, ఆమె వయసు సుమారుగా 25-30 ఏళ్ల మధ్య ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ స్థలం యజమానిని, ఇసుకును తెచ్చిన ట్రాక్టరు సొంతదారులను ప్రశ్నించగా. మహబూబ్నగర్ నుంచి ఏడు నెలల క్రితం ఆ ఇసుకను తీసుకొచ్చి నిల్వ చేశామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ప్రముఖ తెలుగు సినిమా నటుడు మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణ వార్త యావత్ సినీ పరిశ్రమని శోకసంద్రంలోకి తోసేసింది. ఈ సందర్భంగా ఈ విషయంపై టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ. ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేష్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ బాధ నుండి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ.ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలియజేసారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'మహేష్ బాబు ఇంట్లో విషాదం'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
ఉత్తర్ ప్రదేశ్లో కన్నౌజ్లోని థాటియా గ్రామంలో కల్తీ మద్యం తాగి 25 మంది మృతి చెందారని, మరొక 25 మంది అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెప్పారు. అయితే కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించలేదని కన్నౌజ్ కలెక్టర్ చెప్పారు. విచారణ చేపట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించామని, సిఎంఒ కార్యాలయంనుంచి ఒక బృందాన్ని పంపాలని ఆదేశించామని కలెక్టర్ చెప్పారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'కల్తీ మద్యం తాగి 25 మంది మృతి'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,578 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,630 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం నిన్న రూ.2 కోట్లుగా ఉంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు క్షణికావేశంలో గురువారం వేకువ జామున తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మందేటి నరేష్ (27) అనే యువకుడు హైదరాబాదులో కోచింగ్ తీసుకోవడానికి తల్లిని రోజు డబ్బులు అడిగేవాడని, తండ్రి మల్లయ్య నాలుగు సంవత్సరాల కింద మృతిచెందగా అప్పటినుంచి అన్ని తానై తల్లి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. పెద్ద కుమారుడైన నరేష్ హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటానని తల్లిని తరచూ డబ్బులు అడిగేవాడని వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో మానసిక వేదనకు గురై క్షణికావేశంలో బుధవారం రాత్రి తల్లితో గొడవపడి గురువారం వేకువ జామున వారి వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పొలాల వద్ద వెళ్లేవారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకొని రోదించారు. ఇంటికి పెద్ద కుమారుడైన నరేష్ తల్లి కళ్ళముందే మిగతా జీవిగా కనిపించడంతో ఆ తల్లి శోకసముద్రమైంది. అటు కట్టుకున్న భర్త ఇటు చేతికందిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
అర్చకులకు వంశపారంపర్య హక్కులపై స్వరూపానందేంద్ర హర్షం
|
అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చేయడం పట్ల గురువారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. ఏపీ కేబినెట్ నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి చట్టబద్ధత కలగాలంటే అసెంబ్లీలో చర్చించాలని, దీనికి ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరమని తెలిపారు.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర బుధవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, పేష్కార్ లోకనాథం, శ్రీవారి ఆలయ ఓఎస్డి పాల శేషాద్రి కలిసి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్రధానమైందని, పౌర్ణమి గరుడసేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్పస్వామివారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బుధవారం రాత్రి జరుగనున్న గజ వాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల కోసం రూ.1.44 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేపట్టామని, భక్తులను ఆకట్టుకునేలా పుష్ప ప్రదర్శనశాల, పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేశామని, రోజుకు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నామని వివరించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
9 వాహనాలను ఢీకొన్న డంపర్
|
ఓ డంపర్ వరుసగా 9 వాహనాలను ఢీకొన్న ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురికి గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో బైక్, బస్సుతో పాటు 7 కార్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
కృష్ణంరాజు పై ఏపీ మంత్రి రోజా ప్రశంసలు కురిపించారు. సినీ రంగంలో, రాజకీయ రంగంలో కృష్ణంరాజు గారు నిజంగానే రారాజు అని ఆమె కొనియాడారు. పేరులో రెబల్ స్టార్ ఉన్నప్పటికీ ఆయన మనసు ఎంత మంచిదో, ఆయన ఎంత మంచి మనిషో ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు తదితరులు పెద్ద దిక్కుగా ఉంటూ ఇండస్ట్రీని ఎలా ముందుకు నడిపించారో మనందరం కళ్లారా చూశామని అన్నారు. తాను ఆయనతో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసినప్పటికీ. తాను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని చెప్పారు.
తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను ఎంతో ఎంకరేజ్ చేశారని తెలిపారు. ఈ రోజు ఆయన లేరు అనే వార్త విని చాలా బాధ పడ్డానని చెప్పారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అని అన్నారు. ప్రకృతిని చాలా బలంగా నమ్మిన వ్యక్తి అని. ఆయుర్వేదం అంటే ఆయనకు చాలా ఇష్టమని చెప్పారు. అడిగిన వారందరికీ సాయం చేసే గొప్ప మనిషి అని కొనియాడారు. కృష్ణంరాజు గారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కృష్ణంరాజు భౌతికకాయానికి రోజా ఈరోజు నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కృష్ణంరాజు నిజంగానే రారాజు: మం త్రి రోజా'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న నారాయణస్వామి. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కుట్రంతా గంగాధర నెల్లూరు మండలంలో మాత్రమే జరుగుతోందన్నారు. ఆరోపణలు చేసిన నేత పేరు ప్రస్తావించని నారాయణ స్వామి. తనను అవమానించిన విషయం తెలిస్తే ఏమవుతుందో తెలియటం లేదంటూ సదరు నేతకు హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి చేశానని నిరూపిస్తే. వాళ్ల కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ఇలాంటి ఆరోపణల వల్ల భవిష్యత్తులో సీఎం జగన్కు తనపై నిజంగానే కోపం వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
'నాపై ఆరోపణలు చేసిన మహానుభావుడి పేరు చెప్పను కానీ. నన్ను అవమానించిన విషయం చెబితే ఏమవుతుందన్నది ఆయనకు తెలియటం లేదు. ఆయనకు నేనేదో అన్యాయం చేశానని చెబుతున్నారు. నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టు కానీ. అవినీతి చేసినట్టు కానీ. అన్యాయం చేసినట్టు కానీ. ఆయనైనా లేదా అతని అనుచరుల్లో ఏ ఒక్కరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లకు దండం పెట్టేందుకు కూడా సిద్ధమే. ఆ మహానుభావుడే గతంలో నేను ఎస్సీగా పుట్టి ఉంటే బాగుండేది. నాకూ ఓ పదవి దక్కేదంటూ వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని నమ్ముకుని ఆయన వెంట ఉండే కార్యకర్తలు మోసపోవద్దు. ఆయన మాటలు నమ్మి పార్టీకి, కుటుంబానికి మోసం చేయద్దు. పార్టీకి అన్యాయం చేసేవాళ్లు పార్టీని వీడిపోవాలి.' అంటూ నారాణయ స్వామి సొంత పార్టీ నేతపై విమర్శలు గుప్పించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ఈ దేశంలో సామాన్యులు ఏం చేయగలరో, దాని బలం ఏమిటో చెప్పడానికి వ్యవసాయ చట్టం రద్దు ప్రకటనే ఉదాహరణ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.దేశవ్యాప్తంగా రైతు చట్టాలపై నిరసన వాతావరణం నెలకొంది. ఆందోళన ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది. మనందరికీ అన్నం పెట్టే అన్నదాతలు అనవసరంగా బలిపశువులయ్యారు. కానీ ఈ అన్నదాత తన శక్తిని చూపించాడు, అతనికి నా త్రికరణ శుద్ధి. ఈ సందర్భంగా ఈ ఉద్యమంలో అసువులు బాసిన వీరులకు సవినయంగా నివాళులు అర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇప్పుడు ప్రభుత్వం చేజిక్కించుకుంది, ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. నేను మొదట దానిని స్వాగతిస్తున్నాను. మహావికాస్ అఘాడి ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తన వైఖరిని పదేపదే ప్రకటించారు మరియు మంత్రివర్గంలో మరియు శాసనసభలో ఈ చట్టాల ప్రతికూల ప్రభావాలను కూడా చర్చించారు. కేంద్రం అలాంటి చట్టాన్ని రూపొందించే ముందు ఈరోజు జరిగిన అవమానం జరగకుండా అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు సంబంధిత సంస్థలను కూడా ఒప్పించి యావత్ దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలి. "ఈ చట్టాలను రద్దు చేయడానికి సాంకేతిక ప్రక్రియ త్వరలో జరుగుతుందని నేను ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'రైతులు శక్తి చూపించారు : ఉద్ధవ్ ఠాక్రే'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం,బాలుడి కాలు తీసేసే పరిస్థితి వచ్చింది
|
తెలంగాణలోని వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గట్లుగా మెడికల్ కాలేజీలు, నూతన ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నారు. పేదలకు నాణ్యమైన, ఉచిత వైద్యాన్ని అందిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పలుమార్లు వెల్లడించారు. అయినా. ఆడపాదడపా కొన్ని చోట్ల ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. అందుకు వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు సొంత జిల్లా సిద్ధిపేటలో చోటు చేసుకున్న ఈ ఘటనే ఉదాహరణ.
వివరాల్లోకి వెళితే. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి నెల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అతని తల్లిదండ్రులు బాబును సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా. నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించారు. అయితే అక్కడ బాలుడి పరిస్థితి మెరుగుపడకపోటవంతో సిద్ధిపేట వైద్యులు గాంధీ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. కానీ బాలుడి తల్లిదండ్రులు గాంధీకి కాకుండా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు. ఇన్ఫెక్షన్ సోకిందని కాలు తీసేయాలని చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుక్కి కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. సిద్ధిపేట గవర్నమెంట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రోధిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఓ నెటిజన్ హరీశ్ రావును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
"సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కు నెల కిందట బాబును తీసుకుపోయినం. నెల దాకా డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదు. లాస్ట్కు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రాసిన్రు. గాంధీకి ఎందుకని మేం ప్రైవేటుకు తీసుకుపోయినం. లాస్టుకు ఇప్పుడు కాలు కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఒక్కకొడుకు. గవర్నమెంట్ మంచిగ చూసుకుంటదని సిద్దిపేటలో చేర్పిస్తే. వాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు కాలు కొట్టాయాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల. ట్రీట్మెంట్ మంచిగ చేయకోవటంతో ఇంత పరిస్థితి వచ్చింది. డాక్టర్లు సూస్తున్నం. సూస్తున్నం అన్నరు కానీ వైద్యం అందించలేదు. ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి." అని బాలుడి తండ్రి ధీనంగా వేడుకున్నాడు. బాలుడి పరిస్థితిపై పలువురు చలించిపోతున్నారు. "ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు జీవితం పాడైపోయింది. ఓ పసిపిల్లాడు అవిటివాడు అయ్యాడు. దీనికి బాధ్యత వహించి, అతనికి వైద్య, ఆర్థిక సహాయం మీరే చేయాలి." అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
రైతు వద్దకు బీజేపీ కార్యక్రమం గురువారం నుంచి ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బుధవారం హైదరాబాద్లో తెలిపారు. వ్యవసాయ పద్ధతులపై అవగాహనతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులకు వివరిస్తామని తెలిపారు. 2. 8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామని వివరించారు. వీటిలో తొలిదశలో రేపు 1. 25 లక్షల దుకాణాలను ప్రధాని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'రేపటి నుంచి రైతు వద్దకు బీజేపీ'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
భర్తకు దూరంగా ఉంటున్న మహిళపై కన్నేసిన ఇద్దరు యువకులు ఆమె నగ్నచిత్రాలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. అంతేగాకుండా ఆ మార్ఫింగ్ ఫోటోలను ఆమె సోదరుడికి పంపించి తాము చెప్పినట్లు వినకపోతే మరిన్ని ఫోటోలు పంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు సోదరుడితో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పాతబస్తీకి చెందిన ఓ యువతి భర్తతో విభేదాల కారణంగా కొద్దికాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో ఆమెపై కన్నేసిన ఇద్దరు యువకులు ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నారు. ఆమెతో మాట్లాడేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. కానీ ఆ యువతి వారిని పట్టించుకోవడంతో ఆమె ఇంటికి సమీపంలోనే ఉండే ఓ మహిళను మచ్చిక చేసుకుని తమ కోరిక తీర్చేందుకు సాయం చేయాలని అడిగారు. యువతితో ఆ మహిళకు పరిచయం ఉండటంతో అప్పుడప్పుడూ ఇంటికి తీసుకెళ్లేది. ఆ సమయంలో రెండుమూడు సార్లు ఆ యువకులు అక్కడే ఉండటాన్ని గమనించిన యువతి తిరిగి వెళ్లిపోయింది.
దీంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకుని కోరిక తీర్చుకోవాలన్న ఆశ మరింత పెరిగిపోవడంతో వారు పది రోజుల క్రితం మరో పథకం వేశారు. బాధితురాలి పక్కింటివారు విందు ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకుని వెంటనే కార్యచరణ ఆరంభించారు. విందుకు తప్పనిసరిగా యువతిని పిలిపించాలంటూ మహిళను అభ్యర్థించారు. ఐదురోజుల క్రితం జరిగిన ఆ ఫంక్షన్కు హాజరైన యువతి దుస్తులపై కామాంధులిద్దరూ జ్యూస్ ఒలికేలా చేశారు. దీంతో బట్టలు శుభ్రం చేసుకునేందుకు బాధితురాలు ఓ గదిలోకి వెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకుని దుస్తులు మార్చుకుని వెళ్లిపోయింది.
ఆ గదిలోని రహస్య ప్రాంతంలో కెమెరా ఏర్పాటుచేసిన యువకులు దానిలో రికార్డయిన నగ్న చిత్రాలు, వీడియోలను మరొకరితో ఉన్నట్లు మార్ఫింగ్ చేశారు. ఈ ఫోటోలను ఆమె సోదరుడికి పంపండంతో తన సోదరిని నిలదీశాడు. తనకే పాపం తెలీదని, వారిద్దరూ తనను వేధిస్తున్నారని చెప్పడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిద్దరూ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో ఎక్కడున్నారన్న దానిపై విచారణ చేపట్టారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'మహిళకు వేధింపులు...నగ్న చిత్రాలు, వీడియోలను మరొకరితో ఉన్నట్లు మార్ఫింగ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
విధులకు ఎందుకు ఆలస్యంగా వచ్చావ్ సీఐ జారీ చేసిన మెమోకు ఓ కానిస్టేబుల్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు కానిస్టేబుల్ వివరణ లేఖలో ఇచ్చిన సమాధానం ఏంటి, అది చూసిన సీఐ ఎందుకు షాక్ అయ్యాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. శ్రీధర్ గౌడ జయానగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతీ రోజు ఉదయం 8:30 గంటలకు విధులకు హాజరవు తుంటారు. కాగా ఈ నెల 11వ తేదీన ఆయన విధులకు ఒక గంట ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావో వివరణ ఇవ్వాలని శ్రీధర్కు సీఐ మెమో జారీ చేశాడు. దానికి కానిస్టేబుల్ శ్రీధర్ వివరణ ఇస్తూ ‘సీఐ సార్ మీలా నాకు ఉదయం సుఖసాగర్ ఉడిపి హోటల్లో టిఫిన్. మధ్యాహ్నాం ఖానావళిలో భోజనం. రాత్రి ఎంపైర్లో డిన్నర్. మిలనోలో ఐస్క్రీం తర్వాత పోలీస్ స్టేషన్పై ఉన్న గదిలో నివాసం లేదు.నాకు వయసు మీద పడిన తల్లిదండ్రులున్నారు. పోలీస్శాఖలో పనిచేసే భార్య. స్కూలు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారందరినీ చూసుకోవడం నేను విధులకు హాజరుకావలి. అందుకే స్టేషన్కు రావడానికి ఆలస్యం అయ్యింది. నేను విధుల పట్ల నిర్లక్ష్యంగా ఏనాడు వ్యవహరించలేదు’ అని మెమోకు సమాధానం ఇచ్చాడు కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ. ఇది చదివిన సీఐ ఎర్రిస్వామి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన డీఎస్పీ. కానిస్టేబుల్ శ్రీధర్ గౌడను సస్పెండ్ చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'సీఐ మెమోకు కానిస్టేబుల్ పంచ్ ... సస్పెండ్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తాం
|
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్ చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్రెడ్డి, అధికారులు భేటీ అయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.
| 1 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.