inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
చెన్నై నుంచి షిర్డీకి వెళ్తున్న షిర్డీసాయి ఎక్స్ప్రెస్ రైలును గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్వీ-కుప్పగల్లు రైల్వే స్టేషన్ మధ్య రైలులో చైను లాగాడు. ఎస్1, ఎస్9 స్లీపర్ బోగీల వద్దకు వచ్చిన దొంగలు కిటికీల పక్కన నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ప్రతిఘటించగా నిద్రిస్తున్న ముగ్గురు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అర్ధరాత్రి కావడం, చల్లనిగాలికోసం కిటికీలను తెరచి ఉంచడంతో దొంగలు కిందనుంచే సులువుగా చోరీ చేయగలిగారు. కొద్ది నిమిషాల తరువాత అక్కడి నుంచి బయలుదేరిన రైలు మంత్రాలయం రైల్వే స్టేషన్ చేరుకుంది. ఆదోని రైల్వే స్టేషన్లో గురువారం తెల్లవారుజామున 2:11కు స్టేషన్ చేరుకొని బయలుదేరినట్లు సమాచారం. ఇస్వీ-కుప్పగల్లు చైన్ లాగిన ప్రదేశంలో రైలు 11 నిమిషాల పాటు నిలిచిపోయినట్లు రైల్వే గార్డు మెసేజ్ ద్వారా ఆదోని స్టేషన్ మేనేజర్కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రైల్వేస్టేషన్ ఎస్ఐ సాయిని వివరణ కోరగా షిర్డీ ఎక్స్ప్రెస్కు స్టాపింగ్ చైన్ లాగింది నిజమేనని, అయితే ఎవరూ కూడా చైన్ స్నాచింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయలేదన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ట్రైన్ లో మెడలో గొలుసు చోరీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్న సీఎం అశోక్ గెహ్లాట్
|
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆగస్టు 16 నుంచి 18 వరకు మూడు రోజుల పర్యటనలో గుజరాత్లో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో అశోక్ గెహ్లాట్ గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో ఆగి కాంగ్రెస్ నేతలను కలవనున్నారు. గెహ్లాట్ మూడు రోజుల పర్యటనను కాంగ్రెస్ సభ్యులు గేమ్ ఛేంజర్గా కూడా చూస్తున్నారు.ఆగస్టు 16న అశోక్ గెహ్లాట్ సూరత్లో అడుగుపెట్టనున్నారు, అక్కడ దక్షిణ గుజరాత్లోని కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతారు. అనంతరం రాజ్కోట్కు చేరుకుని సౌరాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతారు. ఆగస్టు 17న వడోదరలో అశోక్ గెహ్లాట్ మధ్య గుజరాత్లోని కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం అహ్మదాబాద్కు చేరుకుని ఇక్కడ ఉత్తర గుజరాత్కు చెందిన కాంగ్రెస్ నేతలతో, ప్రధానంగా మెహసానాతో సమావేశమవుతారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ముగిసిన అఖిలపక్ష సమావేశం
|
న్యూఢిల్లి : పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సభ సజావుగా సాగడానికి అన్ని పార్టీల నేతలూ సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
సీఎం జగన్ కీలక ఆదేశాలు
|
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’ పథకం కింద సమగ్ర భూ సర్వేను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డ్రోన్లు సహా ఎన్ని అవసరమో అన్నీ కొనుగోలు చేయాలని, తగిన సాఫ్ట్ వేర్ సమకూర్చుకోవడంతో పాటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో అవినీతికి తావు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం అమలుపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. పారదర్శకంగా, ఆదర్శంగా సర్వే ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. సర్వే చేసిన వెంటనే గ్రామాలవారీగా మ్యాపులతో సైతం రికార్డులు అప్డేట్ కావాలని, భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. సర్వే సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్ సబ్కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని, సర్వే ప్రక్రియపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో కూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి 4 వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో సమగ్ర సర్వేపై సమీక్ష చేస్తానని సీఎం జగన్ పేర్కొన్నారు. సర్వే రాళ్లకు కొరత లేకుండా చూడాలని, సకాలంలో వాటిని అప్పగించాలని భూగర్భ గనులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
ఆ దొంగనోట్లు కలిపింది వాలంటీరే!
|
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన నగదులో నకిలీ నోట్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పింఛన్లు పంపిణీ చేసిన వాలంటీరు ఆమోస్ ను విచారించారు. మొదట బుకాయించిన వాలంటీరు, పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే నకిలీ నోట్లు కలిపినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని విధుల నుండి తప్పించారు. ఆమోస్ ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 39 నకిలీ నోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆమోస్ కు నకిలీ నోట్లు ఎక్కడినుండి వచ్చాయనేది విచారణలో తేలాల్సి ఉంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
భద్రాచలం శ్రీసీతారామచంద్ర. స్వామి వారికి శనివారం స్వర్ణ తులసి పూజలను అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులకు సుప్రభాత సేవ, ఆరాధన సేవాకాలం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం గోదావరి తీర్థ జలాలతో మూలవరులకు అభిషేకం, తిరుమంజనం జరిపించారు. నిత్యకళ్యాణ మూర్తులను మేళతాళాలతో ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకువచ్చి ఘనంగా రామయ్య కళ్యాణం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'భద్రాద్రి రామయ్యకు స్వర్ణ తులసి పూజలు'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
మాల సంఘ భవన నిర్మాణానికి మంత్రి ఈశ్వర్ చేయూత
|
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ మాల సంఘ భవన మిగిలిన పనుల కొరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కోరగా తక్షణమే స్పందించి 5లక్షలు రూపాయలను మంజూరు చేసారు. సహాకరించిన ఎంపీటీసీ పొడేటి సతీష్, వైస్ ఎఎంసి చైర్మన్ పొడేటి రవి లకు మాల సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షుడు బుపెల్లి పోచయ్య, బుపెల్లి ఆనంద్, సింహాచలం, రాంబాబు, ప్రవీణ్, కె ప్రకాష్, విద్యాసాగర్, నారాయణ, భూపతి తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
హోంశాఖ సంచల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి సంభందించిన సాధారణ సమ్మతి నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఈ నెల 8న నోటిఫికేషన్ ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను కాంఫిడెన్సిల్ గా ఉంచడంతో ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐ సోదాలకు ఆయా రాష్ట్రాల సమ్మతి అవసరమన్న ప్రభుత్వం. ఆగస్టు 3న నోటిఫికేషన్ ఉపసంహరణకు సర్కార్ సమ్మతించింది. సీబీఐ ప్రతిష్ట మసకబారడంతో ప్రభుత్వ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రాలలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవకతవక దర్యాప్తుకు ఇకపై సిబిఐకి నో పర్మిషన్ రాష్ట్రాల్లోని కేంద్ర సంస్థలపై ఏసీబీ సోదాలకు ఛాన్స్ ఉంటుంది. సీబీఐ న్యాయవిచారణ ఢిల్లీ వరకేనన్న ప్రభుత్వ యంత్రాంగం.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'హోంశాఖ సంచల నిర్ణయం'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
పీఆర్సీ రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు గురువారం చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ నేపథ్యంలో గుంటూరు వైపు నుండి విజయవాడకు చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి వద్ద పోలీసులు తనిఖీల నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సాధారణ పనులు నిమిత్తం, ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ట్రాఫిక్ వలయంతో విజయవాడ రహదారి'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ఎన్టీఆర్ మార్గ్ 4 వద్ద నిమజ్జనం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. బైబై గణేశా అంటూ భక్తులు గణనాథునికి వీడ్కోలు పలికారు.హుస్సేన్సాగర్ చుట్టూ 33 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 33 చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్బండ్పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్లో 9 క్రేన్లు ఏర్పాటు చేశారు. అలాగే పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లను ఉంచారు. 40 వేల వినాయక విగ్రహాలు హుస్సేన్సాగర్లోనూ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 74 బేబీ పాండ్స్ అధికారులు ఏర్పాటు చేశారు. శోభా యాత్రకోసం మొత్తం 168 గణేశ్ యాక్షన్ టీమ్స్ను నియమించారు. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
రైల్వే అండర్ బ్రిడ్జిక్రింద తాత్కాలికంగా మరమ్మత్తులు
|
తుగ్గలిలోని రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద వర్షపు నీళ్లు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రజల సమస్యలను గురించి రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వే అండర్ బ్రిడ్జిక్రింద తాత్కాలికంగా వెంటనే మరమ్మత్తులను చేపట్టారు. దీంతో రాకపోకలకు కాస్త అంతరాయం లేకుండా పోయింది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
--- ముక్కు దిబ్బడ, ముక్కు మూసుకుపోయి బాధ పడుతున్నారా? అయితే రాత్రి పూట పడుకునేముందు ఒక ఉల్లిపాయని మీకు దగ్గరగా ఉంచుకోండి.
--- ఈ భూమ్మీద ఉన్న చెట్ల నుండే ఎక్కువగా ఆక్సిజన్ వస్తుందనుకుంటున్నారు కదా. కానీ కాదు. చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ కన్నా సముద్రాల నుండి వచ్చే ఆక్సిజన్ చాలా శాతం ఎక్కువ.
--- మెడిసిన్ కవర్ల మీద రెడ్ స్ట్రిప్ (ఎర్రటి,పొడుగాటి చార) ఉందంటే, ఆ మాత్రలను వైద్యుడి సూచన లేకుండా వాడకూడదని అర్ధం.
--- వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసనను ఇష్టపడని వారుండరు. ఇందుకు మట్టిలో ఉండే అక్టీనామిస్ట్స్ అనే బాక్టీరియా కారణం అంట.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఈ విషయాలు మీకు తెలుసా...!'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
టిడిపికి ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి : మోత్కుపల్లి
|
హైదరాబాద్ :తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశాడని టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. నేడిక్కడ మోత్కుపల్లి విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబుకు మచ్చ వచ్చిందని చెప్పారు. పార్టీకి నాయకత్వం వహించిన వాళ్లే పార్టీని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. ఆనాడే రేవంత్ను సస్పెండ్ చేసి ఉంటే పార్టీ బ్రతికేదని ఆయన చెప్పారు. సరైన నాయకత్వం లేకే తెలంగాణలో టిడిపి భ్రష్టు పట్టిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబునాయుడుకు తాను అండగా నిలబడ్డానని అన్నారు. ఉద్యమ సమయంలో తనను హత్య చేయడానికి రెక్కీ కూడా జరిగిందని ఆయన చెప్పారు. తన జీవితాన్ని పణంగా పెట్టి చంద్రబాబుకు సహకరించానని ఆయన అన్నారు. పార్టీ తనకు ఏ పదవి ఇవ్వకపోయినా విధేయంగా పని చేశానని చెప్పారు. ఎన్టీఆర్ వద్ద పని చేసినట్లుగానే చంద్రబాబు వద్ద కూడా పని చేశానని ఆయన చెప్పారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రేవంత్రెడ్డి పిల్ పై హైకోర్టులో విచారణ
|
డ్రగ్స్ కేసు దర్యాప్తు సీబీఐ, ఈడీ, ఎన్ సీబీకి అప్పగించాలన్న రేవంత్ రెడ్డి పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మూడేళ్ళుగా కౌంటర్ దాఖలు చేయడం లేదని రేవంత్ తరఫు న్యాయవాది రచన రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. డ్రగ్స్ కేసు తదుపరి విచారణ ఈ నెల 17కి కోర్డు వాయిదా వేసింది.
| 1 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
లతా మంగేష్కర్ ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటే
|
గాన కోకిల లతా మంగేష్కర్ చనిపోయేనాటికి ఆమె ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైగానే ఉందనేది ఒక అంచనా. ముంబై సహా పలు నగరాల్లో ఆమెకు అత్యంత విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇదిలావుంటే దశాబ్దాల పాటు తన సుమధుర గానంతో కోట్లాది మందిని మైమరపించిన గానకోకిల లతా మంగేష్కర్ మృతి అందరినీ కలచివేస్తోంది. 92 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. సినీ పరిశ్రమలోకి ఆమె ఆగమనం అంత ఈజీగా జరగలేదు. తొలి రోజుల్లో స్వరం బాగోలేదని ఆమెను దర్శకనిర్మాతలు తిరస్కరించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఓ మరాఠీ చిత్రం ద్వారా ఆమె తొలిసారి గాయనిగా మారారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయికి ఆమె చేరుకున్నారు. వివిధ భాషల్లో లత దాదాపు 50 వేల పాటలను పాడారు. ఒక్కో పాటకు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఉండేది. తొలి రోజుల్లో ఆమె ఒక్కో పాటకు రూ. 25 అందుకున్నారు. అనంతరం 1950లలో ఒక్కో పాటకు ఆమె రూ. 500 తీసుకునేవారు. అదే సమయంలో పేరున్న ఇతర సింగర్స్ కు రూ. 150 మాత్రమే ఇచ్చేవారు. అనతికాలంలోనే ఆమె ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆ తర్వాత స్టార్ సింగర్ గా ఆమె భారీగా సంపాదించారు. చనిపోయేనాటికి ఆమె ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైగానే ఉందనేది ఒక అంచనా. ముంబై సహా పలు నగరాల్లో ఆమెకు అత్యంత విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
అనంతపురం, కదిరి జాతీయ రహదారిపై రాఘవంపల్లి సమీపంలోని పొలాల్లోకి ఐచర్ వాహనం దూసుకు వెళ్లడంతో ఐచర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం నుంచి రాప్తాడుకు వెలుతున్న ఐచర్ గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వేగంగా వెలుతూ అదుపుతప్పి రాఘవంపల్లి వద్ద పొలాల్లోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ వేంపల్లి చండ్రాయుడు (36) వాహనంలోనే మృతి చెందాడు. గురువారం పొలంలోకి వెళ్లిన రైతు పుల్లయ్య పొలంలో ఐచర్ వాహనంలో మృతదేహం ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతునిది వైఎస్సార్ కడప జిల్లా, చింతకొమ్మదిన్నె మండలం, కృష్ణాపురం గ్రామ వాసిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై పడి మృతుని భార్య అయిషా గుండెలవిరిసేలా రోదించారు. మృతునికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వా సుపత్రికి తరలించారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
న్యూజిలాండ్కు యూఏఈ కోలుకోలేని షాకిచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో యూఏఈ విజయం సాధించింది. కివీస్పై యూఏఈకి ఇదే తొలి విజయం. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. యూఈఏ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 143 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'న్యూజిలాండ్కు యూఏఈ భారీ షాక్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా టెస్టులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'కరోనా టెస్టులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
కాంగ్రెస్ నేతల పోరాట ఫలితం... అస్సాం సీఎం పై హైదరాబాద్ లో కేసు నమోదు
|
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ నేతలు తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అసోం సీఎంపై ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీని అవమానించారనే ఆరోపణల కింద కేసులను చేర్చామని పోలీసులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు బదిలీ అవుతాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్లో జీడీ ఎంట్రీ చేసుకున్నారని, వాటిని జూబ్లీహిల్స్ పీఎస్కు బదిలీ చేస్తారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఒకే విషయంపై అనేక ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్లో చేరొచ్చు,ఉపయోగకరంగా అటల్ పెన్షన్ యోజన
|
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో బాగా పాపులర్ అయిన స్కీమ్ అటల్ పెన్షన్ యోజన. ఈ పథకంలో ఇప్పటికే కోట్లాది మంది చేరారు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్లో చేరొచ్చు. ఇదొక సామాజిక భద్రతా పథకం. వయసు మళ్లిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. అంతే కొద్దిరోజుల్లోనే కోట్లాది మంది ఇందులో చేరారు. మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. భారత పౌరులు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వయసు తక్కువగా ఉన్నప్పుడు ఇందులో చేరితే అంత ఎక్కువ లాభం వస్తుంది. 40 ఏళ్ల తర్వాత చేరేందుకు అవకాశం ఉండదు. అటల్ పెన్షన్ యోజనలో భాగంగా కనీసం 20 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూషన్ చేయాలి.
సాధారణంగా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే దానిని బట్టి 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత పెన్షన్ రూపంలో అందుతుంటుంది. ఇది రూ.1000 నుంచి రూ.5000 మధ్య ఉంటుంది. ఇది చాలా చిన్న మొత్తంలో సేవింగ్స్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో నెలకు రూ.42 ఇన్వెస్ట్ చేస్తుంటే. 60 ఏళ్ల వయసు తర్వాత కచ్చితంగా రూ.1000 చొప్పున పెన్షన్ వస్తుంది. నెలకు రూ.42 అంటే రోజుకు రూపాయి కంటే కాస్త ఎక్కువ అంతే. ఇక అదే నెలకు రూ.210 చొప్పున అటల్ పెన్షన్ యోజనలో చేరితే. 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.5000 పెన్షన్ రూపంలో వస్తుంది.
18 ఏళ్ల వయసులో చేరితే ఆ వ్యక్తి 60 ఏళ్లు వచ్చే వరకు అంటే 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210 చెల్లించాలి. దీంతో వయసు మళ్లిన సమయంలో ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. నెలకు రూ.210 పొదుపు చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. నెలకు రూ.210 అంటే. రోజుకు రూ.7 అంతే. ఇక భార్యాభర్తలిద్దరూ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే నెలకు రూ.420 చొప్పున సేవింగ్స్ చేస్తే. 60 ఏళ్లు నిండాక మొత్తం నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ అందుతుంది.
ప్రస్తుతం అన్ని జాతీయ బ్యాంకులు ఈ స్కీమ్ను అందిస్తున్నాయి. ఆయా బ్యాంక్ వెబ్సైట్లకు వెళ్లి కూడా ఈ ఖాతా తెరవొచ్చు. పోస్టాఫీస్లోనూ దీనిని తీసుకోవచ్చు. అవసరమైన సమాచారం నింపడం లేదా వారికి అందించడంతో ప్రక్రియ పూర్తవుతుంది. దీని కోసం ఆధార్ కార్డు, వాలిడేట్ మొబైల్ నంబరు కావాలి.
మీరు నెలకు రూ.5 వేలు పెన్షన్ కావాలనుకుంటే. ప్రస్తుతం మీ వయసు 18 అనుకుంటే. 42 సంవత్సరాల పాటు నెలకు రూ.210 చొప్పున కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. ఇక మీ వయసు ప్రస్తుతం 40 అయితే. 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు రూ.1454 కట్టాలి. అందుకే చిన్న వయసులోనే చేరితే ఎక్కువ లాభం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత. ఏదైనా ప్రమాదవశాత్తు సంబంధిత వ్యక్తి చనిపోతే. సంబంధిత నెలనెలా పెన్షన్ జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. జీవిత భాగస్వామి కూడా చనిపోతే. నామినీకి పూర్తి డబ్బు వస్తుంది. ఈ పథకంలో చేరిన వారు ఇన్కంటాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద రూ.50000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
ఏ రంగంలోనైనా పూర్తి అవగాహనతో అడుగు పెట్టాలి. ఇదిలా ఉంటే ఎల్ఐసీ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను మార్చిలో ప్రారంభింనుంది. పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఐపీవోలో పాల్గొంటారన్న అంచనాలున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు కూడా అడుగుపెట్టొచ్చని భావిస్తున్నారు. ఐపీవోలకు వచ్చే ఆయా కంపెనీల సానుకూలతలు, ప్రతికూలతల గురించి అధ్యయనం చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నష్టాల రిస్క్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో ఐపీవోలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందనను చూశాయి. లిస్టింగ్ లోనే కొన్ని రెట్టింపునకు పైగా లాభాలను ఇచ్చాయి. కానీ, అదే సమయంలో షేరు జారీ ధర కంటే తక్కువలో లిస్ట్ అయినవీ ఉన్నాయి. లిస్టింగ్ ధరతో పోలిస్తే భారీగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నవి కూడా కనిపిస్తాయి. 2021 ఏప్రిల్ 1 నుంచి సుమారు 50 కంపెనీలు ప్రజల నుంచి రూ.1.11 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిల్లో 18 కంపెనీల షేర్లు జారీ ధర కంటే దిగువనే ట్రడ్ అవుతున్నాయి. మిగిలిన 32 కంపెనీల్లో 12 కంపెనీలు 15 శాతం వరకు పెట్టుబడిని వృద్ధి చేశాయి. పేటీఎం షేరు జారీ ధర రూ.2,150 కాగా అదిప్పుడు రూ.823 సమీపంలో ట్రేడ్ అవుతోంది. పీబీ ఫిన్ టెక్, కార్ ట్రేడ్ టెక్ షేర్లు కూడా ఐపీవో ధర కంటే దిగువనే ఉన్నాయి. ‘ఐపీవోకు దరఖాస్తు చేసుకుందాం. అలాట్ అయితే లిస్టింగ్ అయిన వెంటనే లాభాలకు అమ్ముకుందాం’ ఈ ధోరణితో ఉంటే దాన్ని మార్చుకోవాలి. మంచి కంపెనీ, దీర్ఘకాలంలో చక్కని వృద్ధికి అవకాశం ఉందని భావిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి. స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే భారీగా నష్టాలకూ సిద్ధ పడాల్సిందే.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'అధ్యయనం చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టాల రిస్క్ తప్పదట'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
విమానానికి తప్పిన పెను ప్రమాదం !
|
హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్ బస్320 నియో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)వారణాశి ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఎవరు చేసిన ఘనత నాదే అంటాడు చంద్రబాబు
|
ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్నితప్పుగా భావిస్తూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. మొబైల్ ఫోన్ల విప్లవం తెచ్చింది ప్రధాని పీవీ. సెల్ ఫోన్లో మొదటి పలకరింపు కేంద్ర మంత్రి సుఖ్ రాం, బెంగాల్ సిఎం జ్యోతి బసుల మధ్య 1995 జులైలో జరిగింది. ఆ టైంలో ఎన్టీఆర్ కాళ్ల దగ్గర మోకరల్లి, వెన్నుపోటు కుట్ర రచనలో బిజీగా ఉన్నాడు బాబు. సెల్ ఫోన్ క్రెడిట్ తనదే అంటాడేంటి సిగ్గు లేకుండా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
తాడిపత్రి పట్టణంలోని స్థానిక చింతల వెంకటరమణ స్వామి ఆలయ సమీపంలోని సత్యసాయి భజన మందిరంలో బుధవారం ఉదయం సత్యసాయి. 37వ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. శివ లింగం, సత్యసాయి చిత్రపటాలను రంగు రంగు పూలతో అలంకరించారు. అనంతరం శివలింగానికి గణపతి పూజ రుద్రాభిషేకం నిర్వహించారు. సత్య సాయి భక్తులు సత్యసాయి వ్రతం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సత్యసాయి సేవాసమితి సభ్యులు, మహిళలు పాల్గొ న్నారు. యల్లనూరు రోడ్డులోని శ్రీ వాణి పాఠ శాలలో సత్యసాయి జయంతి వేడుకలు జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. పాఠశాల డైరెక్టర్ కార్తీక్, కరస్పాండెంట్ నీలకంఠ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఘనంగా సత్యసాయి జయంత్యుత్సవాలు'.
| 2 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
వీరమహిళలను అభినందించిన పవన్
|
జనసేన వీరమహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఉదయం సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై పవన్ వారితో చర్చించారు. ఇటీవల కోనసీమ వరద బాధితుల కోసం వీర మహిళలు చేసిన కృషిని పవన్ పేరుపేరునా అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సత్కరించారు. వారి కృషిని ప్రశంసిస్తూ జ్ఞాపికలు కూడా అందజేశారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం 12,820 కరోనా పరీక్షలు నిర్వహించగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 99.39 శాతంగా ఉంది. ఇంకా 408 శాంపిళ్ల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇవాళ హైదరాబాద్ లో 60, మేడ్చల్ మల్కాజిగిరి 9, నల్గొండ 8, రంగారెడ్డి 7, ఖమ్మం 6, యాదాద్రి జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'తెలంగాణలో కొత్త కరోనా కేసుల సమాచారం'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
శిరీష మృతి కేసు రకరకాల మలుపులు తిరిగి ఓ దగ్గర ఆగిపోయింది. మొదట హత్యగా భావించగా. మధ్యలో ఆత్మహత్య అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్షుణ్ణంగా దర్యాప్తు చేయటంతో. హత్యేనని తేలింది. దీంతో. సంచలనంగా మారిన శిరీష మృతి కేసు మిస్టరీ రెండు రోజుల్లోనే వీడింది. అయితే. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. మొదటి నుంచి శిరీష బావపైన అనుమానపడుతున్న పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే. నిన్నటి వరకు ఒకటికి ఒకటి పొంతన లేకుండా. సమాధానాలు చెప్పాడు. దీంతో. పోలీసులు హత్యా. ఆత్మహత్యా అన్న కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇక జాతీయ మహిళా కమిషన్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వటంతో. అలర్ట్ అయిన పోలీసులు. శిరీష బావను తమదైన స్టైల్లో గట్టిగానే విచారించారు. దీంతో. ఎట్టకేలకు నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు.
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసులో. శిరీషను అతి క్రూరంగా చంపింది తన బావేనని పోలీసులు నిర్ధారించారు. అయితే. శిరీషను చంపటం ఒక అంశమైతే. అంత కిరాతకంగా ఎందుకు చంపాడు అన్నది మరో ఉత్కంఠ రేకెత్తించే అంశంగా మారింది. అయితే. నిందితుడు అనిల్కు శిరీషను శారీరకంగా అనుభవించాలనే బలమైన కోరిక ఉండేదని. పోలీసులు తెలిపారు. కానీ ఆమె వికారాబాద్లో నర్సింగ్ చదువుకుంటూ ఉండడంతో. తన కోరిక తీరలేదు. తన కోరిక ఇలా ఉండగానే. ఇటీవల ఇంటికి వచ్చిన శిరీష. ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉండటం. చాటింగ్ చేస్తుండటం. ఫోన్లు మాట్లాడుతుండటం చూసి. అనిల్కు అనుమానం వచ్చింది. దాంతో పాటు తీవ్రమైన కోపం కూడా వచ్చింది.
ఈ క్రమంలోనే. తన తల్లికి అనారోగ్యం కారణంగా ఇంట్లో వంట చేయాల్సిన బాధ్యత శిరీషపై పడింది. కానీ. ఆమె వంట పని వదిలేసి ఫోన్తోనే సమయంలో గడుపుతుండటంతో. ఇంట్లో గొడవ జరిగింది. ఈ విషయం కాస్త అనిల్కు తెలియటంతో. ఫోన్లోనే తిట్టాడు. అక్కడితో ఆగకుండా. వెంటనే బైక్ మీద కాల్లాపూర్కు వెళ్లాడు. తండ్రితో పాటు తాను కూడా శిరీషపై చేయి చేసుకున్నాడు. దీంతో. తీవ్ర మనస్తాపానికి లోనైన శిరీష. ఆమె రూంలోకి వెళ్లి ఉరి వేసుకుంటున్న సమయంలో తలుపులు బద్దలుకొట్టి మరీ ఆపాడు.
తనను కొట్టారన్న విషయాన్ని మనసులో పెట్టుకున్న శిరీష. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా. బయట నుంచి గొళ్లెం పెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని శిరీష తమ్ముడు. బావకు సమాచారం అందించాడు. సమాచారం అందగానే. అనిల్, అతని భార్య ఇద్దరు కలిసి పరిగి నుంచి కాల్లాపూర్ వచ్చారు. తన భార్యను ఇంటి దగ్గర వదిలిన అనిల్. శిరీషను వెతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే. గోనె మైసమ్మ గుడి వద్ద శిరీష కనిపించింది. ఆమెతో మాట్లాడున్న క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలోనే. ఇన్ని రోజులుగా తనతో కలవకుండా. వేరే వారితో మాట్లాడుతుందనే అక్కసుతో ఎలాగైనా చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెను కర్రతో ఎక్కడపడితే అక్కడ కొట్టాడు. ఆ తర్వాత. పక్కనే ఉన్న నీటి కుంట దగ్గరికి తీసుకువెళ్లాడు. పగిలిన ఖాళీ బీరు సీసాతో ఆమె కళ్లల్లో పొడిచాడు. అనంతరం. ఆ బీరు సీసాను అదే కుంటలో వేశాడు. ఆమెను కూడ అదే కుంటలో పడేసి కాళ్లతో తొక్కాడు. చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత గుంటలో కాళ్లు చేతులు కడుక్కొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ. ఏమీ ఎరుగనట్టు కుటుంబ సభ్యులతో కలిసి శిరీషను వెతుక్కుంటూ వెళ్లాడు. అనంతరం ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే.!
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'అందుకే శిరీష హత్య చేశా,నింధితుడు అనిల్ వెల్లడి'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్...
|
ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం కొనసాగించింది. 5 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో. 4 వార్డులను ఆప్ కైవసం చేసుకోగా. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఇదో సందేశమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ. కళ్యాణ్పురి, రోహిని, త్రిలోక్పురి, షాలిమార్ భాగ్ వార్డుల్లో విజయం సాధించింది. చౌహాన్ భంగర్ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సీవీ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఘోర ప్రమాదం... నలుగురు సజీవదహనం
|
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చక్రతా సమీపంలోని మారుమూల ప్రాంతమైన తుని గ్రామంలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు సజీవదహనమయ్యారు. నాలుగు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇల్లు చెక్కతో తయారుచేయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
2532 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
|
ఇండియన్ రైల్వేస్ తాజాగా మరోసారి భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టింది. మొత్తం 2500లకు పైగా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చ్ 5 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ముంబాయిలోని వివిధ విభాగాల్లో 1767 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలో 420 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూణేలో 152, షోలాపూర్ లో 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ అర్హత సాధించి ఉండాలి. NCVT సర్టిఫికేట్ ను పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఐటీఐ, టెన్త్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ముంబై బౌలర్లను ఓ ఆట ఆడుకొన్న...స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్
|
ఐపీఎల్ తాజా మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లను స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఓ ఆట ఆడుకొన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దంచి కొట్టింది. పంజాబ్ స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ముంబై బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (52)తో కలిసి ఇన్నింగ్స్ను ఆరంభించిన ధావన్ ఏకంగా 70 పరుగులు చేశాడు. 49 బంతులను ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 3 సిక్స్లతో వీర విహారం చేశాడు. మరోవైపు మయాంక్ కూడా గబ్బర్కు ఏమాత్రం తగ్గకుండా 32 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు.
కెప్టెన్ ఔటైన తర్వాత రెండు వికెట్లు పటాపటా పడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన జితేశ్ శర్మ (30) కూడా బ్యాటును ఝుళిపించాడు. గబ్బర్ అవుట్ అయ్యాక. జితేశ్కు జత కలిసిన షారూఖ్ ఖాన్ కేవలం 5 బంతుల్లోనే 15 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వెరసి పంజాబ్ కింగ్స్ తన 20 ఓవర్ల బ్యాటింగ్లో 5 వికెట్ల
నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్కు 199 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు హోలులో లాయర్లందరినీ ఆశ్చర్యపరిచారు. దివ్యాంగులైన తన ఇద్దరు పెంపుడు కూతుళ్లను ఆయన విజిటర్స్ గ్యాలరీ గుండా ఫస్ట్ కోర్టుకు తీసుకువచ్చారు. తన ఛాంబర్ ను చూపించి కోర్టు పని విధానాన్ని వారికి వివరించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కూతుళ్లతో సుప్రీంకోర్టుకు సీజేఐ'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన సన్నకారు రైతు , ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్య మిటని కలచివేసింది. ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేశారు. వాటిని సరిచేయమని శ్రీ ఆంజనేయులు నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా స్పందించకపోవడంతో విసిగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతుల భూముల వివరాలను పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు చేయడమే ఒక పొరపాటు అయితే వాటిని సరి చేయకుండా ఆ రైతులను తమ చుట్టూ తిప్పిందుకొంటున్న అధికారుల ధోరణిని కచ్చితంగా తప్పుబట్టాలి. రైతుల సమస్యలను పరిష్కరించలేని వ్యవస్థలు. వాటికి బాధ్యులుగా గ్రూప్ వన్, ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండి ఏం లాభం? అంజనేయులు ఈ 7వ తేదీన గుంటూరు కలెక్టర్ దగ్గరకు పురుగుల మందు డబ్బాపట్టుకొని వెళ్ళి మరీ తన గోడు చెప్పుకొన్నారు. కలెక్టర్ ఈ సమస్యను పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం విలువ ఒక రైతు ప్రాణం, రైతులకు సంబంధించి అనేక పనులు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉన్నాయి. ఆ శాఖ నిర్లక్యం అన్నదాతలకు మానసిక శోభను కలిగిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అయినా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి రైతుల భను తీర్చడంలో పాలకులు ప్రత్యేక దృష్టిపెట్టడం లేదు. పాస్ పుస్తకాల జారీ నుంచి పంట నష్ట పరిహారం వరకూ రైతులకు సంబంధించిన పనులను చేసి పెట్టడంలో రెవెన్యూ సిబ్బంది సమాజానికి ఆహారం అందించే ఒక కష్ట జీవి కోసం బాధ్యత నిర్వర్తిస్తున్నామని భావించాలి. ఆ ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి. ఈ రైతును గత నాలుగేళ్ళు తిప్పించుకొని సమస్యను పరిష్కరించని అధికారులను. రాజుగా కలెక్టర్ ఆదేశించినా నిర్లక్ష్యం వహించిన వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సన్నకారు రైతు శ్రీ ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి అని తెలియచేసారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన ఘటన జమ్ము కశ్మీర్ లో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జమ్ము కశ్మీర్ లోని పూంచ్ లో గల సురన్ కోట్ ఆర్మీ క్యాంపులో ఓ జవాన్ కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీనిపై ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'సహోద్యోగి కాల్పుల్లో... ఇద్దరు జవాన్లు మృతి'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
అమరావతిలో పేదలకు ఇళ్లు,శంకుస్థాపన చేసిన సీఎం జగన్
|
ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయంగా అభివర్ణించారు. చరిత్ర ఉన్నంతవరకూ ఇవాళ మరిచిపోలేని రోజని. ఇంటి పట్టాలు అందించి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామన్నారు. అమరావతిలో నిరుపేదలకు నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్దిదారులకు నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు.
పేరుకు ఇది రాజధాని పేదలకు ఇళ్లు ఉండొద్దా అని ప్రశ్నించారు సీఎం. పేదలకు వ్యతిరేకులంతా కోర్టుల్లో 18 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని. మూడేళ్ల పాటూ పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించామన్నారు. ఈరోజు నుంచి ఇది అందరి అమరావతి. పేదలకు అండగా మార్పు మొదలైందన్నారు. చంద్రబాబు అండ్ కో పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని హైకోర్టుకు వెళ్లారని. పేదలకు ఇళ్లు ఇస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఇళ్లు కట్టిస్తానంటూ గతంలో చంద్రబాబు మోసం చేశారని. ఇప్పుడు పేదవాడికి ఇల్లు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు.
పేదలకు ఇల్లు రాకూడదనేదే వీరందరు కుట్ర చేశారని. దీని కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలోనే చూశామని. కానీ చివరికి శత్రువులపై పేదలు సాధించిన విజయమన్నారు. ఇది పెత్తందారులపై పేదల విజయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎందుకు చేయలేదని. ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యమన్నారు. పేదవాడికి ఏ మంచి పని జరిగినా అడ్డుకోవడమే వీరి పని. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా. పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలందరికీ ఈరోజు మరిచిపోలేని రోజని.
పేదలకు మంచి చేస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారని. చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడే అప్పులు తక్కువ అన్నారు. అన్ని అవరోధాలను దాటుకుని అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నామని. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశాం. గత ప్రభుత్వం చేయని మంచి చేశామన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు.
ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన తర్వాత సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నంకు అందజేశారు. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ కాగా. పేద కుటుంబానికి చెందిన ఆమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. తనకు లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు జీవరత్నం.
ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో. మొత్తం 25 లే అవుట్లలో 50,793 మంది పేదలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ లే అవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది ప్రభుత్వం. అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, డిజిటల్ లైబ్రరీలు, ఆస్పత్రుల నిర్మాణం కూడా జరగనుంది. ఇలా ఇళ్ల నిర్మాణంతో పాటుగా అన్ని రకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఓంకారం క్షేత్రంలో బండలాగుడు పోటీలు
|
మహా శివరాత్రి పండగను పురస్కరించుకొని ఓంకార క్షేత్రంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను బుధవారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పాలపండ్ల వృషభ ప్రదర్శనలో గుంటూరు జిల్లా వేటపాలెంకు చెందిన శైశాచౌదరి, శివరామకృష్ణల వృషభాలు 4200 అడుగుల అత్యధిక దూరాన్ని లాగి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ద్వితీయస్థానంలో ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లెకు చెందిన మహబూబ్బాష, వెంకటసుబ్బారెడ్డిలకు చెందిన వృషభాలు 3865 అడుగుల దూరాన్ని లాగాయి.బండి ఆత్మకూరు మండలం ఎ కోడూరుకు చెందిన చాగంటి నాగేశ్వరరెడ్డి వృషభాలు 3732 అడుగుల దూరాన్ని లాగి తృతీయ స్థానంలో, గడివేముల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బోయిన వెంకటేశ్వర్లు వృషభాలు 3642 అడుగుల దూరాన్ని లాగి నాల్గో స్థానం, మైలవరం మండలం చిన్న కోమెర్ల గ్రామానికి చెందిన సమరేశ్వరరెడ్డి వృషభాలు 3600 అడుగుల దూరాన్ని లాగి ఐదో స్థానం దక్కించుకున్నాయి.వీరికి వరుసగా రూ. 35వేలు, రూ. 25వేలు, రూ. 15 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు నగదు బహుమతులను వైసిపి మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేసు వెంకటరామిరెడ్డి, బారెడ్డి భాస్కర్రెడ్డి, పెప్సీ నాగేశ్వరరెడ్డి, జగన్మోహన్రెడ్డి, చక్రపాణి, శంకర్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, నర్ల సుబ్బారెడ్డి, అవుటాల నాగేశ్వరరెడ్డి, లింగాల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
వారికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీష్ రావు
|
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ , ప్రాసెసింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు సోమవారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని 2020 - 21 సం.లో డిగ్రీ , బి టెక్ పూర్తి చేసి విదేశీ వెళ్లి ఉన్నత చదువు లు చదువుకోవాలని ఆసక్తి ఉండే వారికి పలు పరీక్షలకు శిక్షణ మరియు వీసా ప్రాసెసింగ్ పూర్తి ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు.
ఎడు-కాగ్ సంస్థను ఒప్పించి సిద్దిపేట విద్యార్థుకు విదేశీ ఉన్నత విద్యకు ప్రోత్సాహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులకు మన సిద్దిపేట లోనే ఉచితంగా వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చి , వారు అనుకున్న కోర్స్ లో ప్రవేశం పొందే వరకు అన్ని రకాల శిక్షణ , దిశానిర్దేశం ఉచితంగానే అందిస్తామన్నారు. ఈ సౌకర్యం ఈ గొప్ప అవకాశం సిద్దిపేట విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన వారు సిద్దిపేట లోని క్యాంప్ కార్యాలయం లో సంప్రదించాలన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
రామ మందిర నిర్మాణం భూమిపూజ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో ఈ మహా క్రతువు నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హిందువుల కల నెరవేర్చే ఈ బృహత్తర యజ్ఞానికి అతికొద్ది మంది మాత్రమే అతిథులుగా హాజరవుతున్నా. దేశవ్యాప్తంగా కోట్లమంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది.
కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారమయ్యే అద్భుత క్షణం ఆసన్నమైంది. రామాయణంలోని ఉత్కృష్ట ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే విశ్వమందిర నిర్మాణానికి అంకురార్పణ చేసే ముహూర్తం సమీపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరగనుంది. శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.అయోధ్య సర్వం సిద్ధం.శంకుస్థాపన మహోత్సవానికి చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భవ్య రామమందిర భూమిపూజ సందర్భంగా. అక్కడి ఆలయాలు, రహదారులు సహా అడుగడుగునూ శోభాయమానంగా తీర్చిదిద్దారు. దీపాలతో అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి.భూమిపూజకు సంబంధించి నగరంలో ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శంకుస్థాపన మహోత్సవానికి తరలి రావాలని దేవుళ్లు, దేవతలను ఆహ్వానించడానికి మంగళవారం 'రామార్చన పూజ' చేశారు. వేదమంత్రాలతో రామ జన్మభూమి ప్రాంగణమంతా మారుమోగుతోంది
12 గంటల 15 నిమిషాలకు.రామమందిర శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు అయోధ్యకు చేరుకోనున్నారు. ఆ వెంటనే హనుమాన్గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాముడిని దర్శించుకునే ముందు ఇక్కడనున్న హనుమంతుడికి పూజలు చేయాలని ప్రజలు విశ్వసిస్తారు. ప్రధాని అక్కడే 5-7 నిమిషాల పాటు ఉంటారు.అనంతరం అక్కడి నుంచి రామమందిర శంకుస్థాపన వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అప్పటికే భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభమవుతుంది. ఆయన వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు
మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో క్రతువు ముగిసేలా ముహూర్తం నిర్ణయించారు. ఆ సయంలో వేద పఠనం, మంత్రోచ్ఛారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భూమి పూజ కార్యక్రమంలో ఐదు వెండి ఇటుకలను కూడా ఉపయోగించనున్నారు. మధ్యాహ్నం 1:30 వరకు భూమిపూజ జరిగే అవకాశముంది.అతిథులు కుదింపు.కరోనా వైరస్ నేపథ్యంలో అతిథుల సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 200కుపైగా అతిథులను అనుకున్నప్పటికీ. ఆ సంఖ్యను 170-180కి పరిమితం చేశారు. ఈ జాబితాలో. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్, రామజన్మభూమి న్యాస్ అధిపతి నృత్యగోపాల్ దాస్, సంఘ్ నేతలు భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే, విశ్వహిందూ పరిషత్ కార్యాధ్యక్షుడు అలోక్ కుమార్ తదితరులతో పాటు దాదాపు 50 మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. భాజపా అగ్రనేతలు ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్జోషిలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
వేదికపై ప్రధాని మోదీతో పాటు మోహన్ భాగవత్, నృత్యగోపాల్ దాస్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు.ప్రత్యక్ష ప్రసారం.కరోనా తీవ్రత దృష్ట్యా శంకుస్థాపన వేడుకకు తరలి రావద్దంటూ అనుచరులకు, భక్తులకు ట్రస్టు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అయోధ్య, ఫైజాబాద్లో ఎల్ఈడీ తెరలను, శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రసంగాన్ని వినేందుకు లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత.అయోధ్య భూమిపూజ, ప్రధాని రాక నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్లోని పలు జిల్లాల్లో భద్రత బలగాలు అప్రమత్తత ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇప్పటికే పోలీసులు అయోధ్య వీధుల్లో భారీ స్థాయిలో గస్తీ కాస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'రామ మందిర నిర్మాణానికి నేడే భూమి పూజ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
సీఎం మల్లన్న స్వరూపం,యాదవుల అభ్యున్నతికి కృషి చేశారు: తలసాని శ్రీనివాస్ యాదవ్
|
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ప్రయాణిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ యాదవుల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న స్వరూపం అని మంత్రి అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రూ.11 వేలకోట్ల వ్యయంతో 75 శాతం సబ్సిడీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రజల బాగోగులు పట్టించుకునే ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్ను రాష్ట్ర పండుగగా తమ ప్రభుత్వం నిర్వహిస్తుందని తలసాని అన్నారు. యాదవులు నీతి నిజాయితికి మారుపేరని ముఖ్యమంత్రి అనేక సార్లు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఎవరెవరికి ఎంత ధరంటే?
|
ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో ఎంతో వేడిగా, ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. సన్ రైజర్స్ అవమానకరంగా విడిచిపెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తన్నుకుపోయింది. 6.25 కోట్ల బిడ్ తో గెలిచింది. ఇతడి కోసం సీఎస్కే, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. చివరికి ఢిల్లీ విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా క్రికెటర్, వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ ను 6.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇది కొత్త ఫ్రాంచైజీ. కనుక వికెట్ కీపర్, మంచి బ్యాటర్ గా అతడి సేవలను జట్టు వినియోగించుకునే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ కు వరుసగా మూడు సీజన్లలో మెరుగైన సేవలను డీకాక్ అందించాడు. రిటెన్షన్ కారణంగా అతడ్ని ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. అయినా మరోసారి అతడ్ని సొంతం చేసుకునేందుకు పోటీలోకి దిగింది. రూ4.60 కోట్ల వరకు ఆఫర్ చేసింది. కానీ, లక్నో జట్టే గెలిచింది.
ఫాప్ డుప్లెసిస్ కోసం సీఎస్కే కష్టపడినా ఫలితం దక్కలేదు. ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో జట్లు కూడా అతడి కోసం బరిలోకి దిగాయి. ఢిల్లీ, ఆర్సీబీ మధ్య ప్రధానంగా వేలం పోటీ నడిచింది. చివరికి ఆర్సీబీ 7 కోట్లతో అతడ్ని గెలుచుకుంది.
మహమ్మద్ షమీ కోసం ఆర్సీబీ బిడ్డింగ్ తో వేలం మొదలైంది. గుజరాత్ టైటాన్స్ 3 కోట్లు ఆఫర్ చేయగా, తర్వాత లక్నో, కేకేఆర్ కూడా పోటీ పడ్డాయి. చివరికి 6.25 కోట్ల ఆఫర్ తో గుజరాత్ టైటాన్స్ షమీని సొంతం చేసుకుంది.
ట్రెంట్ బౌల్ట్ ను 8 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుచుకుంది. అతడి కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ కూడా పోటీ పడ్డాయి.
సీఎస్కే జట్టు బ్రావోను ఎట్టకేలకు మళ్లీ తానే గెలుచుకుంది. ఎన్నోఏళ్లుగా బ్రావో సీఎస్కే జట్టు సభ్యుడిగా ఉన్నాడు. రిటెన్షన్ విధానంలో భాగంగా అతడ్ని విడుదల చేసిన సీఎస్కే 4.4 కోట్లతో వేలంలో తిరిగి సొంతం చేసుకుంది.
నితీష్ రాణాను రూ.8 కోట్లతో కేకేఆర్, జేసన్ హోల్డర్ ను రూ.8 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ గెలుచుకున్నాయి.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
తెలంగాణ భవన్లో ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయశంకర్సార్ విగ్రహానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ ఆశయాలను కేసీఆర్ సాధిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అటు అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఎంపీ బూర నర్సయ్య అన్నారు. విపక్షాలు అడ్డుకున్నా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగవన్నారు. జయశంకర్సార్ ఆశయాలకనుగునంగా బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'జయశంకర్ సార్ ఆశయాలను నెరవేరుస్తాం : నాయిని'.
| 2 |
['tel']
|
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ఏపీ విద్యార్దులకు అలర్ట్...ముఖ్య తేదీలివే
|
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యార్దులకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు. జూన్ చివరి నాటికి టెన్త్ ఫలితాలు.మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు. జూలై మొదటి వారం లోగానే ఇంటర్ ఫలితాల వెల్లడి.జూలై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు.జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు.ఆగష్టులో ఫలితాలు, సెప్టెంబర్ లో కౌన్సెలింగ్ మరియు క్లాసుల ప్రారంభం.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
చిన్నారులకు కోవాగ్జిన్... నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్
|
2-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొవాగ్జిన్కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫార్సులు చేసినట్లు సమాచారం. భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్ టీకాపై ఇటీవల క్లినికల్ ప్రయోగాలు నిర్వహించింది. 2 నుంచి 18ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్ టీకా 2, 3 దశల ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసింది. ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకు(డీసీజీఐ) అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన డీసీజీఐ నిపుణుల కమిటీ. పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇచ్చేలా అత్యవసర అనుమతులు జారీ చేయాలని సిఫార్సులు చేసింది. దీనికి కేంద్రం అనుమతి లభిస్తే భారత్లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ఇదే కానుంది. పిల్లలకు ఇచ్చే కొవాగ్జిన్ టీకా కూడా 2 డోసుల టీకానే. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది.
| 1 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయభేరి
|
అమరావతి: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించింది. ఎక్కువ చోట్ల తెదేపా అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు.కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డులో తెదేపా అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్ విజయం సాధించారు.వైకాపా అభ్యర్థిపై ఆయన 150 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడలో జరిగిన ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైకాపాకు చెందిన వార్డు మెంబర్ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైకాపా. ఇక్కడ గెలిచి వైకాపాకు చెక్ పెట్టాలని తెదేపా వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి.చివరకు తెదేపా అభ్యర్థి గెలుపొందడంతో వైకాపా శ్రేణులు నిరాశ చెందాయి.చిత్తూరు 38 డివిజన్లో తెదేపా అభ్యర్థి వసంత్కుమార్ వైకాపా అభ్యర్థిపై 1,508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.ఎలమంచిలి మున్సిపాలీటీ 16వ వార్డులో తెదేపా అభ్యర్థి వనం గీతా గ్రేస్ విజయం సాధించారు.మంగళగిరి మున్సిపాలిటీ 31 వార్డులో వైకాపా అభ్యర్థి రమణయ్య గెలుపొందారు.మాచర్ల 15 వార్డులో వైకాపా అభ్యర్థిపై తెదేపా అభ్యర్థి అంకారావు 64 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 16 వార్డులో స్వతంత్ర అభ్యర్థి రవికుమార్ గెలుపొందారు.తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
తూర్పు గోదావరి: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉభయగోదావరి జిల్లాలను కలిపే రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధ దంపతులను మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో భార్య చావా నాగమణి (59) అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిని అరికరేవుల గ్రామవాసులుగా గుర్తించారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం... మహిళ మృతి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
మహాత్ముడికి నివాళులర్పించిన మాజీ ప్రధాని మన్మోహన్
|
న్యూఢిల్లి : మహాత్మా గాంధీ 70వ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. రాజ్ఘాట్లోని గాంధీ సమాధి వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త కష్టం వచ్చి పడింది. చంద్రబాబు నాయుడ్ని అక్రమ అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గళం వినిపిస్తున్నారు. అందులో భాగంగా వేలాది మంది బాబుకు మద్దతుగా ఉత్తరాలు రాస్తున్నారు. ‘బాబుతో నేను’ పేరిట సెంట్రల్ జైలుకు నిత్యం వేలాది ఉత్తరాలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఓ ఉద్యమంలా మారింది.
సెప్టెంబర్ 18 నుంచి ఈ ఉత్తరాల ప్రవాహం మొదలైంది. 20వ తేదీన 2150 ఉత్తరాలు రాగా. 21న 6250 ఉత్తరాలు వచ్చాయి. 22న 8340 ఉత్తరాలు రాగా. శనివారం అత్యధికంగా 23,570 ఉత్తరాలొచ్చాయి. రిజిస్టర్డ్ పోస్టులు, స్పీడ్ పోస్టులు. ఈ పోస్టు కార్డులకు అదనం కావడం గమనార్హం. ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడికి 50 వేల లేఖలు పంపించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. కాగా చంద్రబాబు నాయుడి అరెస్ట్ను నిరసిస్తూ. ఏపీ ప్రజలు 7 లక్షల లేఖలు రాశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లేఖలు చంద్రబాబుకు చేరకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి రాజమండ్రి దాన్వాయిపేటలోని పోస్టల్ ఆఫీసుకు వెళ్లి. లేఖలకు సంబంధించిన వివరాలను తపాలా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 50 వేల లేఖలు మాత్రమే చంద్రబాబుకి చేరాయని. మిగతా లేఖలు ఎక్కడని వారు అధికారులను ప్రశ్నించారు.
చంద్రబాబుకు భారీ ఎత్తున లేఖలు వస్తుండటంతో. వాటిని తీసుకెళ్లేందుకు జైలు నుంచి ఓ అధికారి పోస్టాఫీసుకు వస్తున్నారని పోస్టల్ అధికారులు చెప్పినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. మిగతా లేఖలు మరో రెండు రోజుల్లో రాజమండ్రికి చేరకుంటాయని తపాలా అధికారులు టీడీపీ నేతలకు చెప్పారు. అంటే ఈ లేఖలన్నీ తీసుకెళ్లడం జైలు సిబ్బందికి తలకు మించిన భారం కానుంది.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'బాబుకు సంఘీభావంగా పోటెత్తుతున్న పోస్ట్ కార్డులు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
సొరకాయతో కలిగే ప్రయోజనాలు
|
సొరకాయ శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సొరకాయలో విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సొరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సొరకాయలోని పొటాషియం బీపీ పెరగకుండా చేస్తుంది. సొరకాయ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. సొరకాయ అధిక దాహాన్ని తగ్గిస్తుంది.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
అమరావతి: మీడియాకు సంకెళ్లు వేసి ఈ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అసెంబ్లీకి కొన్ని ఛానళ్ల నిరాకరణపై చంద్రబాబు నేతృత్వంలో తెదేపా నిరసన చేపట్టింది. జీవో 2430ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సచివాలయం ఫైర్స్టేషన్ వద్ద తెదేపా నేతలు నోరు, చేతులు, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. మీడియాపై 2430 తీసుకొచ్చి బెదిరించడం దుర్మార్గం అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయం చంద్రబాబు అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే వరకు పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ నిలవనుంది. నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నాందేడ్లోని రాజకీయ పార్టీల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు టీఆర్ఎస్ పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. గతంలో నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'మహారాష్ట్ర ఎన్నికల బరిలో టీఆర్ఎస్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
ముచ్చటైన జగనన్న పాలన 30 ఏళ్లు ఉండాలని ఆదివారం శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలియజేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాలతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కొత్త సంవత్సరం పేదవాళ్ల ఆరోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థను జగనన్న తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే బీపీ ట్యాబ్లెట్ల దగ్గర నుంచి అన్ని కూడా అందుబాటులో ఉంచుతారని అన్నారు. మీ చదువు, ఆరోగ్యం కోసం ఎవరూ కష్టపడకుండా చూడాలన్నదే జగనన్న అభిమతమని అన్నారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ముచ్చటైన జగనన్న పాలన 30 ఏళ్లు ఉండాలి: ఎమ్మెల్యే'.
| 2 |
['tel']
|
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
ఓటు వేసిన ఒడిషా సీఎం
|
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఏరోడ్రోమ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ లోని 112వ నెంబర్ పోలింగ్ బూత్ లో నవీన్ పట్నాయక్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఒడిషాలో భువనేశ్వర్,కటక్, ధన్ కనల్,సంబల్ పూర్,కియోంజహర్,పూరి లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
తాహిర్ హుస్సేన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐబీ అధికారి అంకిత్ ను హత్య చేసినట్లు తాహిర్ పై ఆరోపణలు ఉన్నాయి. తాహిర్ ను ఇప్పటికే అప్ నుంచి కేజ్రీవాల్ సస్పెండ్ చేశారు. ఢిల్లీ అల్లర్లకు తాహిర్ హుస్సేన్ కారణమంటూ ఆరోపణలు వచ్చాయి.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'పోలీసుల ఎదుట లొంగిపోయిన తాహిర్ హుస్సేన్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
ధర్మాపూర్లో మేకల కాపరి దారుణ హత్య
|
వికారాబాద్: జిల్లాలోని ధారూర్ మండలం ధర్మాపూర్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చేనులో మేకలు పడ్డాయని మేకల కాపరిని పొలం యజమాని నరికి చంపాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. అచ్చుతాపురం మండలంలో గురువారం పెదపాడు, ఖాజిపాలెంసచివాలయలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతవరకు పరిష్కారం కాని సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోన సంధ్య, తదితరులు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
వైఎస్ భారతి ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం. రాయదుర్గంలోని భూమి, సండూర్ వాటాలను జప్తు నుంచి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ బిల్డర్స్, భగవత్ సన్నిధి భూములు మరియు భవనాలు, రెవా ఇన్ఫ్రా భూములు మరియు భవనాల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.బెంగళూరులోని భూములను ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుని విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. అయితే అటాచ్ చేసిన రూ.14.29 కోట్లను తిరిగి ఇవ్వాలని వైఎస్ భారతి చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'వైఎస్ భారతి ఆస్తుల ఈడీ అటాచ్...హైకోర్టులో విచారణ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి సుచరిత అన్నారు. ఈరోజిక్కడ ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 155 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయన్నారు. గతంతో పోలిస్తే అగ్నిప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి రూ.2కోట్లు ఖర్చవుతున్నాయన్నారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'అగ్నిమాపక శాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ: హోంమంత్రి సుచరిత'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
ఢిల్లీ: రాజ్యసభ టీఆర్ఎస్ పక్షనేత కే. కేశవరావు ఇంట్లో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఎంపీలు చర్చిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశానుసారంగా అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నారు. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో రాజ్యసభ సభ్యులు సమావేశమయ్యారు. ఓటింగ్ సమయంలో ఎలా వ్యవహరించాలో సభ్యులకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'కేకే ఇంట్లో టీఆర్ఎస్ ఎంపీల భేటీ'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
నాగ్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ఆదివారం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2కి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. జీరో మైల్ ఫ్రీడం పార్క్ మరియు ఖాప్రి స్టేషన్ల మధ్య కొంతమంది విద్యార్థులతో కలిసి ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. రైలు ఎక్కే ముందు జీరో మైల్ స్టేషన్లో ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఎగ్జిబిషన్లో మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద 36 స్టేషన్లు ఉన్నాయి, ఇది 40 కి.మీ. 8,650 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'నాగ్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ యొక్క మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ'.
| 2 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
తాళం వేసిన ఇంట్లో దొంగతనం...50 గ్రా బంగారం, 30 గ్రా వెండి మాయం
|
తూర్పు గోదావరి జిల్లా, రాజోలు సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు దొంగతనం చేశారు.ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. తాళం వేసిన ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. అంతర్వేదిలో నివాసముంటున్న చల్లా కఅష్ణమూర్తి ఇంట్లో 50 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి ని దొంగలు దోచుకుపోయారు. తాళాలు పగులగొట్టి దొంగలు ఇంట్లో చొరబడ్డారు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన కఅష్ణమూర్తి ఫిర్యాదుతో సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...!
|
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశీయ ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పైకి కదిలాయి. మంగళవారం పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 12 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ. 79.25కు, డీజిల్ ధర రూ.73.51కు చేరింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 13 పైసలు పెరుగుదలతో రూ.78.90కు చేరింది. డీజిల్ ధర కూడా 12 పైసలు పెరుగుదలతో రూ.72.83కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 14 పైసలు పెరుగుదలతో రూ.78.54కు చేరింది. డీజిల్ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.72.49కు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.74.61కు చేరింది. డీజిల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.67.49కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 13 పైసలు పెరుగుదలతో రూ.80.21కు చేరింది. డీజిల్ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.70.76కు ఎగసింది.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.81 శాతం పెరుగుదలతో 59.73 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.89 శాతం పెరుగుదలతో 54.55కు ఎగసింది.
| 1 |
['tel']
|
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
కవితలకు ఆహ్వానం: వనపట్ల సుబ్బయ్య
|
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయం, అమరవీరుల స్మృతి చిహ్నం, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుపై కవితా సంకలనాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నట్లు ప్రముఖ కవి, కవితా సంకలనం సంపాదకమండలి సభ్యులు వనపట్ల సుబ్బయ్య సోమవారం తెలిపారు వీటి విశిష్టతపై నాగర్ కర్నూలు జిల్లా కవులు, రచయితలు 25 లైన్ లకు మించకుండా కవితలు రాసి ఈనెల 31లోగా 9492765358 వాట్సప్ నంబర్ కు పంపాలని కోరారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్పై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతలకు ఇంగితజ్ఞానం లేదని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న గవర్నర్పై కామెంట్స్ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గవర్నర్ పదవిని రబ్బర్స్టాంప్గా మార్చిందే కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గవర్నర్ మెచ్చుకుంటుంటే. కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ను ప్రశంసిస్తుంటే. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదన్నారు. గవర్నర్లను అడ్డంపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్దేనని దుయ్యబట్టారు. గవర్నర్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చింది కాంగ్రెస్సేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'కాంగ్రెస్ నేతలకు ఇంగితజ్ఞానం లేదు : ఎమ్మెల్సీ కర్నె'.
| 2 |
['tel']
|
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
కర్నూలు జిల్లా గూడూరులోని పడమర బీసీ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు నాగరాజు రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే. నాగరాజు కు సొంత పొలం మూడు ఎకరాలు ఉంది. ఈ పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. అయితే దిగుబడి సరిగా రాకపోవడంతో పంటల సాగు కోసం చేసిన రూ.8 లక్షల అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ విక్టరిబాబు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
శ్రీ కృష్ణ జన్మాష్టమికి అనువైన ముహూర్తం ఇదే!
|
నేడు ఉదయం 7:57 గంటలకు అష్టమి తిథి, మ. 2:30 గంటలకు రోహిణి నక్షత్రం ప్రారంభమవుతాయి. పంచాంగం ప్రకారం జన్మాష్టమి పూజా సమయం సెప్టెంబర్ 6 రాత్రి 11.57 నుంచి అర్ధరాత్రి 12:42 వరకు ఉంటుంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉపవాస వ్రతం ఆచరించే వారు సెప్టెంబర్ 7వ తేదీ ఉ. 6:02 గంటల నుంచి సాయంత్రం 4:14 గంటల మధ్య విరమించాలని పండితులు చెబుతున్నారు. రేపు సాయంత్రం 4.14 గంటలకు ఉట్టి కొట్టే సమయంగా నిర్ధారించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
దేశవ్యాప్తంగా ఓ వైపు కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నా, పాజిటివిటీ రేటు పెరగడం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,678 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 26 మంది కరోనా మహమ్మారిన పడి తాజాగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 14,629 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ్యాప్తంగా కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713కి చేరింది. 5.99 శాతానికి పాజిటివిటీ రేటు పెరిగింది.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'అదుపులోకి వస్తున్న కోవిడ్ కేసులు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
ఇసుక కోసం కటకట
|
ఏపీలో నిర్మాణం రంగం ఇప్పుడు రాష్ట్రానికి కీలక సమయం. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధికి తొలి మెట్టు నిర్మాణం రంగం. అలాంటి నిర్మాణ రంగం ఇప్పుడు సంక్షోభంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు ఇసుక కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఒక్క యూనిట్ ఇసుక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో నిర్మాణ రంగం వేగంగా ముందుకు వెళ్తుండగా ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చే వరకు ఇసుక రవాణాను ఆపేయడం, కేవలం ప్రభుత్వ అధికారుల అధీనంలోనే ఇసుక తవ్వకం జరుగుతుండడంతో రెండు జిల్లాలలో ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కొత్త నిర్మాణాలు పూర్తిగా ఆపేయగా ఇప్పటికే మొదలైన నిర్మాణాల కోసం తోట్లవల్లూరు క్వారీలో ఇసుక కోసం ట్రాక్టర్లు, ట్రక్కులు కోలోమీటర్ల మేర క్యూలో ఉంటున్నాయి. రెండు జిల్లాలకు కలిపి ఈ క్వారీలోనే తవ్వకాలు జరుగుతుండగా అక్కడ మొత్తం 12 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం నూతన ఇసుక విధానం సాధ్యమైనంత త్వరగా అమలుచేసి ఇసుక సరఫరాలో కొరతకు అడ్డుకట్ట వేయకేపోతే నిర్మాణ రంగం ఇంకా కుదేలవడం ఖాయంగా కనిపిస్తుంది.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఉపాధిహామీ పథకం సిబ్బంది
|
మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఉపాధిహామీ పథకం సిబ్బంది.ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపిన ఉపాధిహామీ పథకం సిబ్బంది. ఉపాధిహామీ పథకం సిబ్బందికి లబ్ది చేకూర్చేలా ఇటీవల తీసుకున్న నిర్ణయాలు. ఉపాధిహామీ పథకం లో కీలకం గా ఉన్న క్షేత్ర సహాయకులను ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులు గా నియమిస్తూ నిర్ణయం
ఈ నిర్ణయం వలన 12 వేల మందికి పైగా క్షేత్ర సహాయకులకు లబ్ది. 288 ఆఫీస్ సబ్ ఆర్డీనేట్లు,డ్రైవర్ల ను ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులు గా నియమిస్తూ నిర్ణయం.లిస్ట్ 2 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ మేట్ల వేతనాలు 4500 నుండి 5500 పెంపు,పెంచిన జీతం 2018,జులై నెల నుండి ఇవ్వాలి అని నిర్ణయంఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు, జూనియర్ మేట్లు,సీనియర్ మేట్ల ప్రమాదంలో చనిపోతే ఇచ్చే పరిహారం 3 లక్షల నుండి ఐదు లక్షలకు పెంపు
చంద్రన్న భీమా తో సంబంధం లేకుండా ఐదు లక్షలు పరిహారం. ఉపాధిహామీ పథకంలో పని చేసే సిబ్బంది ప్రమాదంలో చనిపోతే చంద్రన్న భీమా 5 లక్షలు,పరిహారం 5 లక్షలు మొత్తంగా 10 లక్షలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అని నిర్ణయం. ప్రస్తుతం ఇస్తున్న 5 వేల రూపాయల నుండి 15 వేలకు పెంపు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది
తల్లి,తండ్రులకు కూడా మెడికల్ రిఎంబర్స్మెంట్ వర్తింపుఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది నగదు రహిత వైద్య సేవలు అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి అని నిర్ణయం. చెంచు ప్రాంతంలో పనిచేస్తున్న 34 మంది సిబ్బందిని ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులు గా నియమిస్తూ నిర్ణయం. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది.
జీతభత్యాలు,గ్రేడ్ల విధానంలో ఉన్న వ్యత్యాసాన్ని అధ్యయనం చేసి ఉద్యోగస్తులకు మరింత మేలు చేసే విధంగా గ్రామీణాభివృద్ధి స్పెషల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. ఉద్యోగస్తులకు మరింతగా లబ్ది చేకూర్చేందుకు సమగ్ర హెచ్ఆర్ పాలసీ రూపొందించాలి అని నిర్ణయం. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 30 రోజుల సాధారణ సెలవులతో పాటు మరో 20 రోజులు జీతం తో కూడిన సెలవులు ఇచ్చేందుకు అంగీకారం.ఎన్టిఆర్ వైద్య సేవ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల నుండి అవసరమైన పత్రాలు ఇవ్వడం తప్పనిసరి. జూనియర్ మేట్లు,సీనియర్ మేట్లు పేర్లను ఫీల్డ్ అస్సిస్టెంట్స్ గా మార్చాలి అని నిర్ణయం
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
మన శరీరంలో ఊపిరితిత్తులు స్వయంగా శుభ్రపరుచుకుంటాయి. అయితే కాలుష్య కారకాల వల్ల సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ జ్యూస్ లతో లంగ్స్ పనితీరు మెరుగు సహా ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం నిత్యం ఉదయాన్నే తీసుకోవాలి. అలాగే దానిమ్మ రసం, ఆపిల్, పైనాపిల్, టమాటా వంటి జ్యూస్ లు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఈ జ్యూస్ లతో ఊపిరితిత్తుల ఆరోగ్యం పదిలం'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
తిరుపతి:కపిలతీర్థంలో శ్రీకపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 9వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ నిర్వాహకులు ఇవాళ పురుషమృగ వాహనం, సాయంత్రం కల్యాణం, రాత్రి అశ్వ వాహనసేవ నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
|
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'వైభవంగా శ్రీకపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కారు చక్రం కింద నలిగిన చిరు ప్రాయం
|
చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. కారు వెనుక చక్రం కింద పడి 18 నెలల చిన్నారి షణ్ముఖ మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే చిలుకూరు మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ శేఖర్ శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బుధవారం మధ్యాహ్నం వారి ఇంటికి బంధువులు కారులో వచ్చారు. కారు డ్రైవర్ కారును ఇంటిముందు చెట్టు వద్ద పార్కు చేశాడు. కొద్దిసేపటి తర్వాత పని నిమిత్తం శిరీష ఇంటి నుండి బయటకు వచ్చింది. తల్లి తో పాటు 18 నెలల చిన్నారి షణ్ముఖ కూడా అనుసరించింది. బయటికి వచ్చిన చిన్నారి షణ్ముఖ కారు డోర్ వద్ద ఆడుకుంటుంది.
బయటికి వెళ్లిన తల్లి తిరిగి ఇంట్లోకి వచ్చింది కానీ చిన్నారి బయటకు వచ్చిన విషయం కారు వద్ద ఆడుకుంటున్న విషయం గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత ఆరు డ్రైవర్ కారును ముందుకు కదిలించాడు ఆ సమయంలో చిన్నారి షణ్ముఖ కారు వెనుక టైరు వద్ద ఆడుకుంటూ పడిపోయింది. దీంతో కారు తలపై నుండి పోవడంతో తీవ్రంగా గాయపడింది. షణ్ముఖ కేకలు విన్న తల్లిదండ్రులు బయటికి వచ్చి తీవ్రంగా గాయపడిన చిన్నారిని వైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది అప్పటివరకు ఆడుకుంటూ హుషారుగా ఉన్న చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కొలువుదీరిన గణనాథులను ఆదివారం రాత్రి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో కొలువుదీరిన సుమారు 30 గణనాథుల మంటపాలను ఆదివారం రాత్రి 11 గంటల వరకు దర్శించుకుని విగ్నేశ్వరుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆల వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'గణనాధుడి సేవలో ఎమ్మెల్యే ఆల'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం: చంద్రబాబు
|
మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు, శిక్షలు తీసుకోవాల్సిందే అని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మహిళ భద్రతపై జరిగిన చర్చలో బాబు మాట్లాడుతూ . ప్రతి రోజూ ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని వీటికి అడ్డుకట్ట వేయాలంటే చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయన అన్నారు. హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు అన్నారు.
మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా. మహిళల రక్షణ, భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చంద్రబాబు అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావడం చాలా సంతోషమన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నిందితులు ఎంతటివారైనా శిక్షించే విధంగా చట్టాలు రావాలని వ్యాఖ్యానించారు.
| 1 |
['tel']
|
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
రాష్ట్రంలో శాంతి భద్రతలపై నివేదిక కోరిన కేరళ గవర్నర్
|
తిరువనంతపురం : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థతిపై నివేదిక సమర్పించాల్సిందిగా కేరళ గవర్నర్ సదాశివన్ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోనికి ప్రవేశించిన అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి:
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను విడుదల చేసిన పాఠశాల విద్యా కమిషనర్. దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.ఉపాధ్యాయుడు విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి. పాఠ్యాంశాల ఆన్లైన్ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్లో సూచించిన పాఠ్యప్రణాళికకే పరిమితమై ఉండాలి. విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. ఆన్లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్), రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు(లోటెక్), కంప్యూటర్ గానీ మొబైల్ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని వారు (నోటెక్). గ్రామస్థాయిలోనూ, పట్టణాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లోనూ నివసిస్తున్న విద్యార్థులు ఎక్కువ మందికి ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేనందువల్ల ముఖ్యంగా వారిపైన దృష్టి పెట్టే విధంగా ఉపాధ్యాయుడు తన ప్రణాలికను తయారు చేసుకోవాలి. ప్రత్యామ్నాయ క్యాలెండర్లో చూపిన విధంగా ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా చేయించాలి. 9,10 తరగతులకు విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. వారికి ఆన్లైన్, రేడియో ద్వారా శిక్షణ చేపట్టవచ్చు. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావాలి. ఇవి నాడు-నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి. ఇలా వచ్చేటీచర్లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఉపాధ్యాయుడు రోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి. వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి. ఉపాధ్యాయుడు తాను చేసిన రోజు వారీ పని వివరాలను ప్రతి శనివారం ఫొటో లేదా డాక్యుమెంట్ ఫార్మాట్లో గూగుల్ ఫారంలో అప్లోడ్ చేయాలి.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'పాఠ్యాంశాల ఆన్లైన్ బోధన చేపట్టవచ్చు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
తెరుచుకోనున్న శబరిమల ఆలయం
|
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో 'సేవ్ శబరిమల' ఉద్యమం జరుపుతున్న పలువురు భక్తులు మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాగా, సుప్రీం తీర్పును అనుసరించి ఆలయ దర్శనానికి వస్తున్న మహిళలను ఆందోళనకారులు, నీలక్కల్ వద్ద అడ్డుకుంటున్నారు. సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందని ఆలయబోర్డు తెలిపింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, పండల రాజ కుటుంబం, ఆలయ ప్రధాన పూజారి, అయ్యప్ప సేవాసంఘ సభ్యులు ప్రత్యేక సమావేశంలో మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
ఏపీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టీల్ప్లాంట్ భూముల్ని అమ్మేస్తున్న తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్. ఇపుడు విశాఖను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. విశాఖలో భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న విశాఖ భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఏకం కావాలని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫైర్'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐ ‘వీకేర్’ డిపాజిట్ స్కీంను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఎస్బీఐ ఈ స్కీమ్ కింద ఐదేళ్లు, ఆపై కాలపరిమితి కలిగిన సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని 30 బేసిస్ పాయింట్లు అదనంగా చెల్లిస్తోంది. సాధారణ ప్రజలకు పదేళ్ల కాలపరిమితి ఎఫ్డీపై 5.65 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
కొత్త జంట. కోటిఆశలతో కొత్త కాపురం ప్రారంభించింది. రెండునెలల పాటు వాళ్ల సంసారం సజావుగానే సాగింది. ఇంతలో భార్య గర్భవతి అయ్యింది. ఆ శుభవార్తే. వారింట్లో విషాదం నింపింది. పెళ్లయి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు, మూడు నెలల గర్భం తన భార్యకు ఎలా వచ్చిందంటూ. భర్త అనుమానం పెంచుకున్నాడు. నిద్రిస్తున్న భార్యను గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . ఎమ్మిగనూరులో బీరువాలు తయారు చేసే కార్మికుడు మహబూబ్ నివసిస్తున్నాడు. అతనికి అదే జిల్లా ఆదోని మండలానికి చెందిన రజియాబానుకు ఈ సంవత్సరం మే 2న వివాహం జరిగింది. ఇటీవల భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆమెను పరీక్ష చేసిన వైద్యులు గర్భవతి అయ్యిందని తెలిపారు. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న మహబూబ్, నిత్యమూ ఆమెను వేధించాడు. ఈక్రమంలోనే నిద్రిస్తున్న భార్య గొంతు నులిపి హత్య చేశాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మహబూబ్ను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కేసు నమొదు చేసుకొని దర్యాఫ్తు ప్రారంభించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'పెళ్లైన రెండు నెలలకు భార్యకు 3నెలల గర్భం'.
| 2 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి:
న్యూఢిల్లి : ఆధునిక సాంకేతికత వల్ల వ్యాపారం చేసుకునే విధానాలు సులభతరమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. రానున్న కాలంలో మరింత సులభతరవుతాయని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక రంగంలో జిఎస్టి వల్ల అనేక సానుకూల మార్పులు సంభవించాయన్నారు. నేడిక్కడి అక్బర్ రోడ్లో వాణిజ్య భవన్కు మోడీ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
|
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'వాణిజ్యాన్ని సులభతరం చేస్తున్న సాంకేతికత : మోడీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా: చంద్రబాబు
|
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ప్రతిబింబం అని. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమిది అని చెప్పారు. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు వివరించారు. పట్టాభి ఇంటిపైనా దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిరసన చేపట్టిన చంద్రబాబు మాట్లాడారు.
'విశాఖ, హిందూపురం, కడప పార్టీ కార్యాలయాలతో పాటు చాలా చోట్ల దాడులు జరిగాయి. తెదేపా కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. కార్యకర్తల మనోభావాలపై దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదు. నా ఫోన్ కాల్ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు. దాడుల గురించి వివరించేందుకు డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించరా?మనపైనే కాదు. ప్రజాస్వామ్యంపైనే దాడి జరిగింది. పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే దాడి చేశారు.
పోలీసులు స్పందించకుంటే నాకేమైనా ఫరవాలేదని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలయ్యాయి. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు నమోదు చేస్తారా?పట్టాభి వాడిన పదజాలం తప్పు అన్నారు. జగన్, ఆయన మంత్రులు వాడిన పదజాలంపై చర్చకు సిద్ధమా?విలువలతో కూడిన పార్టీ తెలుగుదేశం'' అని చంద్రబాబు అన్నారు.
| 1 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
155 దేశాల పవిత్ర జలాలతో రాముడికి జలాభిషేకం
|
UPలోని అయోధ్యలో ప్రపంచ వ్యాప్తంగా 155 దేశాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో శ్రీ రాముడికి జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారైలు, రాయబారులు పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్, చైనా, పాకిస్థాన్ నుంచి సైతం పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పవిత్ర జలాన్ని సేకరించడానికి రెండున్నరేళ్లకు పైగా పట్టింది. ఈ కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితమైన ఘట్టం అని మత పెద్దలు కొనియాడారు.
| 1 |
['tel']
|
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ పై మరో కేసు నమోదు అయ్యింది. కీలక పత్రాల ఫోర్జరీ తో పాటు నిధులను మళ్లించారన్న కేసులో రవి ప్రకాశ్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీంతో పాటు నకిలీ ఐడీ కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో ఐటీ యాక్ట్ కింద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై మరో కేసు నమోదు చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను పీటీ వారెంట్ పై మియాపూర్ కోర్టుకు తీసుకెళ్లారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ పై మరో కేసు'.
| 2 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి:
నక్సల్స్ దాడిలో మరణించిన అరకు ఎమ్మెల్యే రెండవ కుమారుడు కిడారి సందీప్ కుమార్ అమరావతిలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. సీసీఎల్ఏ కార్యాలయంలో సందీప్ ఛార్జ్ తీసుకున్నారు. కిడారి మరణానంతరం సీఎం చంద్రబాబు పెద్ద కుమారుడు శ్రవణ్ కుమార్ ను మంత్రివర్గంలో సభ్యుడుగా తీసుకోగా రెండవ కుమారుడికి గ్రూప్1 ఆఫీసర్ గా తీసుకుంటామని అప్పుడే ఆదేశాలిచ్చారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'డిప్యూటీ కలెక్టరుగా ఛార్జ్ తీసుకున్న కిడారి సందీప్'.
| 2 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. పట్టణంలోని రహమత్ నగర్ కు చెందిన షఫీ గత కొంతకాలంగా కార్పెంటర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఆత్మకూరు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తుండడం, తనకు కరోనా సోకిందేమో అనే అనుమానం తో ఈ నెల 22న టెస్ట్ చేయించుకున్నడు.రిపోర్ట్ లో ఎక్కడ పాజిటివ్ వస్తుందోనన్న భయంతో అటు నుంచి ఆటే వెళ్ళిపోయి నాలుగు రోజుల తరువాత పట్టణ శివార్లలోని డిగ్రీ కళాశాల సమీపం లోని ఓ పాడుబడ్డ బావిలో శవమై తేలాడు. అదే రోజు తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'కరోనా భయంతో ఆత్మహత్య'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
|
హైదరాబాద్- బెంగళూరు 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సును ఓ కారు జడ్చర్ల శివారులోని మాచారం వద్ద ఓవర్ టేక్ చేసే క్రమంలో వెనకాల నుండి బస్సును ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది.
| 1 |
['tel']
|
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
అంతర్యుద్ధంతో సుడాన్ దేశం అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సుడాన్లో చిక్కుకుపోయిన కర్ణాటక వాసులను కాపాడేందుకు కేంద్రం తక్షణం రంగంలోకి దిగాలన్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు వద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ ట్వీట్ చూసి షాకైపోయా. ఇది మనుషుల ప్రాణాలతో ముడిపడిన అంశం. సుడాన్లో మిలిటరీ దళాల మధ్య ఏప్రిల్ 14న ఘర్షణలు మొదలైన నాటి నుంచీ విదేశాంగ శాఖ అక్కడి భారతీయులు, భారత సంతతి వారితో టచ్లోనే ఉంది’’ అని మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. సుడాన్లో కర్ణాటక వాసులు చిక్కుకుపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ సిద్ధరామయ్య అంతకుమునుపు ఓ ట్వీట్ చేశారు. హక్కీపిక్కీ తెగకు చెందిన 31 మంది సుడాన్లో ఉన్నారన్న ఆయన, వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తక్షణం కలుగజేసుకోవాలని ట్వీట్ చేశారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ఇలాంటి విషయాల్లో రాజకీయాలు వద్దు: కేంద్ర మంత్రి'.
| 2 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
పొగమంచు కారణంగా 8 వాహనాలు ఢీకొన్న ఘటన యూపీలోని జౌన్పూర్ లో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జాఫ్రాబాద్ పరిధిలోని బైజాబాద్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న జాఫ్రాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పైనుంచి తొలగించారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఘోర ప్రమాదం... 8 వాహనాలు ఢీ'.
| 2 |
['tel']
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్రశాఖ ప్రకటించింది. ఐఎంఏ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరిరావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఫణీంద్ర, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు వెల్లడించారు. ఆరోజు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులను పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం గవర్నర్పేటలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైద్య విద్యకు తీరని విఘాతం కలిగించే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, 2017 నుంచి పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా బిల్లును ఆమోదింపచేసుకుందన్నారు. దీనిని నిరసిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని, 8న వైద్యసేవలన్నీ పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. 9 నుంచి 15 వరకు శాంతియుత ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జాతీయ సంఘం పిలుపు మేరకు 15వ తేదీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
|
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఏపీలో రేపు వైద్యసేవల బంద్'.
| 2 |
['tel']
|
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
హెచ్.సి.ఎ అనాలోచిత నిర్ణయాలకు అభిమానులు బలి
|
ఈ నెల 25 నాడు టి20 సిరీస్ లో భాగంగా 3 వ మ్యాచ్ మన ఉప్పల్ స్టేడియం జరుగనుంది. టికెట్ల విక్రయాలలో హెచ్. సిఎ మొదట పేటీఎం లో ప్రారంభించిన కొద్దీ సమయానికే సోల్డ్ అవుట్ అని క్లోజ్ చేసారు. ఆ సమయానికే కొద్దిమంది బుక్ చేసుకున్న వారికి క్యాన్సల్ల్డ్ అని మెస్సేజులు వచ్చాయి. ఇక జింఖానా గ్రౌండ్స్ దగ్గరికి వెళ్లి టికెట్స్ తీస్కోవాలనుకున్న అభిమానులకు హెచ్. సి. ఎ చుక్కలు చూపించింది. టికెట్స్ అమ్మకపోవడం కాదు కదా వారి ప్రాణాల మీదికి తెచ్చింది. జింఖానా గ్రౌండ్స్ దగ్గర కనీస ఏర్పాట్లు చేయకుండా టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించడo వలన టిక్కెట్ల కోసం అభిమానులు ఎగపడ్డారు. ఈ సందర్బంగా పోలీసులు అభిమానుల పై లాటీ ఛార్జ్ చేయడం వలన తొక్కిసలాట జరింగింది. ఈ తొక్కిసలాటలో చాల మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న జింఖానా సిబ్బంది, హెచ్ సిఎ మీద చర్యలు తీసుకోకుండా అభిమానులపై లాటీ లాఠీచార్జి చేయడం అమానుషం అని ఇప్పటికైనా టిక్కెట్లను విక్రయాలను ప్రారంభించి ఎలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలి అని కోరారు.
| 1 |
['tel']
|
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి:
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి అశ్వద్ధామరెడ్డి రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సహా పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆ సమ్మెకు జేఏసీ తరఫున అశ్వద్ధామరెడ్డి నేతృత్వం వహించారు. దాదాపు 52 రోజుల పాటు సమ్మె చేసినా ప్రభుత్వం దిగిరాలేదు. అంతేకాదు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, సంస్థకు నష్టాలు తెచ్చేలా వ్యవహరిస్తూ విధులకు హాజరు కావడం లేదంటూ వారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకు వెళ్లినా వారికి మొండిచేయి ఎదురైంది. సమ్మె చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో కార్మికులకు ఏమాత్రం లాభం జరగలేదు. పైగా, ఆర్టీసీ ప్రైవేటీకరణ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం కార్మికులకు గట్టి దెబ్బ తగిలింది. ఇలా. పలు సందర్భాల్లో కార్మికులకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో. దానికి బాధ్యత వహిస్తూ తన పదవికి అశ్వద్ధామరెడ్డి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మెపై వ్యూహాత్మకంగా వ్యవహరించలేదన్న అపోహలు రావడం, అదీకాక. సమ్మె కాలంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు రావడం ఆయన్ను మనస్తాపానికి గురిచేసినట్లు, అందుకే రాజీనామాకు మొగ్గు చూపినట్లు సమాచారం.
అంతేకాకుండా. సమ్మె విరమణ విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించి కార్మికులను నట్టేట ముంచారనే అపవాదు ఆయనపై పడింది. సమ్మెను విరమించిన అనంతరం పలువురు ఆర్టీసీ కార్మికులే ఆయనపై విమర్శలు చేయడం కూడా రాజీనామా చేయాలన్న నిర్ణయానికి ఓ కారణంగా తెలుస్తోంది. సమ్మె విరమణ తర్వాత రెండు రోజులుగా బయట కనిపించలేదు. చర్చల్లోనూ పాల్గొనలేదు. అయితే. ఈ రోజు కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం.
అయితే. రాజీనామా వార్తలపై అశ్వద్ధామరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించే వరకు పోరాటం కొనసాగుతుందని, రాజీనామాపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రాజీనామా వార్తల పై క్లారిటీ అశ్వద్ధామరెడ్డి'.
| 2 |
['tel']
|
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
తిరుపతిలో ఈ మార్పుకు కారణం ఇదే!
|
ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లకు సిరాను ఎడమ చేతి చూపుడు వేలికి బదులు కుడిచేతికి పెట్టనున్నారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్ల ఎడమ చేతికి సిరాను పెట్టారు. అది ఇంకా తొలగిపోకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తిరుపతి ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ బరిలో ఉన్నారు.
| 1 |
['tel']
|
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
ఉప్పల్ డివిజన్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉప్పల్లో కొత్తగా మరో 59 మందికి కరోనా సోకింది. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 67 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 35 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈస్తటిక్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిగ్మతుల్లా, బోగా ప్రకాష్ తెలిపారు. అదే విధంగా ఆదివారం రామంతాపూర్ ఆరోగ్య కేంద్రంలో మొత్తం 85 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 24 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. రవీనా, ల్యాబ్ టెక్నీషియన్ నరసింహ తెలిపారు. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది, ప్రజలు వైరస్ను నివారించడానికి నియమాలను పాటించాలని మరియు శారీరకంగా మాస్క్ ధరించి చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు.
|
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'ఉప్పల్ డివిజన్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు...!'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ భేటీ
|
పార్టీ పనితీరుపై సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఆత్మపరిశీలనకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడంలేదన్న కపిల్ సిబల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే, ఈ భేటీలో బీహార్ ఎన్నికలు, కాంగ్రెస్ ఘోర పరాజయం అంశం చర్చకు వచ్చే అవకాశం లేదని, ఆ అంశం సమావేశం ఎజెండాలో లేదని, ఈ సమావేశంలో సాధారణ పాలనా సమస్యలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, పార్టీ అధినాయకత్వ వైఖరిని తప్పుబడుతూ గత ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాశారు. దాంతో పార్టీ సంస్థాగత, కార్యనిర్వాహక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధ్యక్షురాలు సోనియాగాంధీ అడ్వైజరీ కమిటీనీ ఏర్పాటు చేశారు.ఈ అడ్వయిజరీ కమిటీలో కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా సభ్యులుగా ఉన్నారు. అయితే, మంగళవారం జరుగుతున్న అడ్వయిజరీ కమిటీ భేటీకి సోనియాగాంధీ అందుబాటులో ఉండటంలేదు. దాంతో తాజా భేటీలో బీహార్ ఫలితాలపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
| 1 |
['tel']
|
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి:
కివీ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే జీర్ణక్రియ సవ్యంగా ఉంటుంది. వీటిలో ఎక్కువ కెలొరీలు, పీచుపదార్థం ఉంటాయి. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గుతారు. కివీ పండ్లు తింటే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. వీటిలో పోషకాలు, యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తరచుగా తింటే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
|
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'కివీ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే'.
| 2 |
['tel']
|
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
కేంద్రానికి ప్రజలే బుద్ధి చెబుతారు
|
కార్మికుల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి, నిర్వాసిత నాయకుడు పులి రమణారెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 560వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజల సంపదైన ప్రభుత్వ రంగాలను కార్పొరేట్లకు అప్పగించాలని యోచిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ రంగాల పరిరక్షణకు ప్రభుత్వాలు కట్టుబడి వుండాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ మాట్లాడుతూ నేటి పాలకులు రాజ్యాంగ నియమ నిబంధనలను విస్మరిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని ఉపయోగించి ప్రజలకు సంక్షేమ పాలనను అందించకుండా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నాయకుడు పరంధామయ్య ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా సెయిల్లో గానీ ఎన్ఎండీసీలో కానీ విలీనం చేసే విధంగా పెద్దలు యోచించాలన్నారు. నాయకులు అప్పారావు, సన్యాసిరావు మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ‘ఉక్కు’ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
| 1 |
['tel']
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్ జిల్లాకు ఉంది. కేసీఆర్ కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. ఉప ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవచ్చు. గ్యాప్ ఇవాళ రాలేదు. ఐదేళ్ల క్రితమే వచ్చింది. హరీశ్రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం వెళితే గేట్ దగ్గరే ఆపేశారు. రెండో సారి అపాయింట్ మెంట్ తీసుకుని పోయాం. రెండోసారి కూడా గేట్ల నుంచే బయటకు పంపించారు. మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్ను అడిగాను. అది ప్రగతి భవన్ కాదు. బానిస భవన్ అని పేరు పెట్టుకోవాలని చెప్పా. సీఎంవోలో ఒక్క బీసీ కానీ. ఎస్సీ అధికారి ఉన్నారా? బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు? రాష్ట్రం కోసమే ఇన్నాళ్లు అవమానాలు భరించా. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు కావాలి. ఇప్పుడు సంఘాలు వద్దా? బొగ్గు గనులతో సంబంధం లేని వ్యక్తులు ఆ సంఘాన్ని నడుపుతున్నారు'' అని విమర్శించారు.
|
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'అది ప్రగతి భవన్ కాదు...బానిస భవన్ : ఈటల'.
| 2 |
['tel']
|
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అరెస్టు
|
యూపీలో ఎన్ కౌంటర్ లో హతమైన వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అరవింద్ రామ్ విలాస్ త్రివేదిని ముంబై ఏటీఎస్ బృందం శనివారం అరెస్టు చేసింది. అతనితోపాటు డ్రైవర్ సుశీల్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. యూపీలో ఎనిమిది పోలీసు సిబ్బందిని వికాస్ దూబే గ్యాంగ్ దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వికాస్ దూబే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో పోలీసులకు దొరికాడు. పోలీసులు యూపీకి తీసుకొస్తుండగా వికాస్ పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
| 1 |
['tel']
|
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
విషాదం... చెరువులో పడి వ్యక్తి మృతి
|
విజయనగరం జిల్లా కుమరాం వెలమ చెరువులోప్రమాదవశాత్తు జారిపడి ఎస్. ఎల్లయ్య(40) మృతి చెందాడు.ఈనాడు కథనం ప్రకారం.కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఎల్లయ్య ఆదివారం బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లాడు. కాలు జారి నీటిలో పడి మునిగిపోయాడు.ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతికారు.
సోమవారం చెరువులో విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
| 1 |
['tel']
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.