inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: రూ. 500 పెట్టిన చిచ్చు,బైకుకు నిప్పు పెట్టిన యువకుడు
ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు కేవలం ఐదు వందల కోసం బైక్ను తగులబెట్టాడు. బండిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం రూరల్ మండలం ఎదులపురం గ్రామానికి చెందిన గణపారపు రవీందర్ స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వీర్ల సాయి రవీందర్ స్నేహితులు. అయితే డబ్బులు అవసరమైన సాయి. మంగళవారం ఉదయం రవీందర్ను వద్ద రూ. 500 చే బదులుగా అడిగాడు. సాయంత్రం డబ్పులు తిరిగి ఇస్తానని చెప్పాడు. దీంతో రవీందర్ తన వద్ద ఉన్న రూ. 500 సాయికి ఇచ్చాడు. రాత్రి గ్రామంలోని బస్టాండ్ వద్ద రవీందర్కు సాయి తారసపడ్డాడు. ఉదయం తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని రవీందర్ సాయిని అడిగాడు. అందుకు అతడు తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అటుగా వెళ్తున్న సాయి అన్న ఉపేందర్ వారి వద్దకు వచ్చాడు. గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎదైనా ఉంటే ఉదయం మాట్లాడుకోవాలని ఇంటికెళ్లాలని వారిని హెచ్చరించాడు. దీంతో రవీందర్ కోపంతో ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్రోల్ నింపుకొని ఉపేందర్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి బయట పార్క్ చేసిన టూ వీలర్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అది గమనించిన ఉపేందర్ కుటుంబ సభ్యులు వెంటనే మంటల్ని ఆర్పేశారు. ఈ ఘటనలో బండి పాక్షికంగా తగులబడిపోయింది. ఘటనపై ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవీందర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని కానీ. రూ. 500 కోసం బండి తగులబెట్టడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. అంత ఫ్రస్టేషన్ ఉంటే ఎలా అని అంటున్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: వ్యవసాయంతో విప్లవాత్మక మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. విజ్ఞాన మార్పిడి, శిక్షణల కోసం 11 జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సంస్థలతో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీఎం క్యాంపు ఆఫీసులో కాసేపట్లో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'వ్యవసాయంతో విప్లవాత్మక మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు'.
2
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు అంటూ సంక్షేమ పథకాలపై తనకున్న అభిప్రాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తంచేశారు. జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఐటీ విభాగం సదస్సుకు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజంగా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పస్థాయికి వెళుతుందని అన్నారు. కానీ ఆ విధంగా ఆలోచించే కీలకమైన నాయకులు లేరని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. "సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు. కానీ నువ్వు సంక్షేమ పథకాల మీదే వ్యవస్థను నడుపుతానంటే. అది ప్రజలను బలోపేతం చేసినట్టు కాదు, ప్రజలను బలహీనులుగా తయారుచేస్తున్నట్టే. సంక్షేమ పథకాలు ఎప్పుడంటే. నడవలేని పిల్లవాడ్ని చేయి పట్టుకుని నడిపించాలి. పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు? వాళ్లను వదిలేసెయ్" అంటూ పవన్ కల్యాణ్ హితవు పలికారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: కేసీఆర్, జగన్ మరోసారి భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు జూన్ 28న మరోసారి సమావేశం కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరు ఇరువురూ కలవడం ఇది నాలుగోసారి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి నదీ జలాల వినియోగంపై కేసీఆర్, జగన్ మధ్య చర్చ జరిగింది. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి కృష్ణా నదిలోకి మళ్లించాలన్న ఆలోచనకు మరింత పదును పెరుగుతోంది. దీనిపై కసరత్తు చేస్తున్న ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఏపీలో ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు నీరు సక్రమంగా అందజేయాలంటే గోదావరి నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నదానిపై చర్చిస్తున్నారు. ఇక, గోదావరిలో ఇంద్రావతి కలిసిన తర్వాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించే అవకాశం ఉంటుందని, ఇరు రాష్ట్రాలు సహకారంతో కరవు జిల్లాలకు వరద జలాలను వినియోగించుకోవచ్చని కేసీఆర్ సూచించారు. ఈ సూచనకు సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, దీనిపై ఉన్నతస్థాయి అధికారులతోనూ చర్చించారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం నీటి మళ్లింపు సామర్థ్యాన్ని రోజుకు ఒక టీఎంసీకి పెంచడంపైనా సీఎంల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జూన్ 28న హైదరాబాద్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు దీనికి సంబంధించిన ఎజెండా ఇతర అంశాలపై సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించడంపైనే కేసీఆర్, జగన్ మధ్య ప్రధాన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గోదావరికి వరద వచ్చే మూడు నెలల సమయంలో 250 నుంచి 300 టీఎంసీల నీటిని మళ్లించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నీటి అవసరం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం, కృష్ణా బేసిన్లో లభ్యమయ్యే నీరు, అదనంగా ఎంత అవసరం అనే అంశాలు ఆధారంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. జల వివాదాలకు సంబంధించిన ఇతర అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, జూన్ 28న భేటీ గురించి అధికారికంగా సమాచారం లేకున్నా సీఎంల సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తోనూ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుతో చర్చించారు. నీటిని మళ్లించే ప్రతిపాదనల గురించి ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఇంజినీర్లు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకొంటున్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: కీళ్ల నొప్పులను తగ్గించడంలో పుదీనా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది మన కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పుదీనా ఆకులు కడుపు నొప్పిని కూడా తగ్గిస్తాయి. రోజ్ మేరీ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల శరీరంలోని కీళ్ల నొప్పులతో బాధపడే వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. రాగులు, జొన్నలు, సజ్జలు రోజూ ఆహారంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'కీళ్ల నొప్పులకు వీటితో చెక్'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతుంది. 11వ రోజు, పులివెందులకు చెందిన గనుల వ్యాపారి గంగాధర్, వైఎస్ వివేకాకు దగ్గరి సంబంధం ఉన్న గంగిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళను విచారించారు సీబీఐ అధికారులు.ఇక 12 వ రోజు గంగిరెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, చిన్నపరెడ్డి లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ విచారణ జరుగుతుంది.ఇప్పటికే వీరంతా గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. కాగా గంగిరెడ్డిని రెండవ రోజు విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'వివేకానంద రెడ్డి హత్యకేసులో 12వ రోజు కొనసాగుతున్న విచారణ'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: తేదీ 29 -11-2022 రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని జడ్. పి. హెచ్. ఎస్ నందు 9, 10 తరగతి తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువు పై పోటీలు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు గంగిశెట్టి జగదీశ్వర్ నిర్వహించారు. గతంలో ట్రస్ట్ వారు అందించిన నిఘంటువులను ఉపయోగించి ఇచ్చిన పదములకు అర్థములు నిర్ణీత సమయంలో సరిగ్గా వ్రాయడంలో మంచి ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు ట్రస్ట్ వారు బహుమతులు మరియు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమము పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు సిహెచ్. వేణు, కొండ సత్యనారాయణ, ట్రస్ట్ వ్యవస్థాపకుడు గంగిశెట్టి జగదీశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఆంగ్ల నిఘంటువుపై పోటీలు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు సాయం... అర్హతలివే
తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి, మూడు విడతల్లో రూ.3 లక్షలు అందించనుంది. లబ్ధిదారులకు సొంత స్థలం ఉండి స్థానిక నివాసి అయ్యుండాలి. స్థానిక అడ్రస్ తో ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డు ఉండాలి. 2 గదులు, టాయిలెట్ ప్లాన్ తో ఇల్లు కట్టుకోవాలి. ఇప్పటికే ఆర్సీసీ రూఫ్ తో ఇల్లు ఉంటే పథకానికి అనర్హులని, దరఖాస్తు దారు GO-59 ప్రకారం లబ్ధి పొంది ఉంటే అనర్హులని తెలిపింది. సొంత భూమి ఉండి ఇళ్లు లేని పేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలో నిరాశ్రయుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: అక్కడ మూతపడిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెరుచుకుంటుందా?
భద్రాచలం, చర్లలో గ్రూపులు, పదవుల గొడవల మూలంగా మూతపడిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెరుచుకుంటుందా? లేక శాశ్వతంగా క్లోజ్ అవుతుందా? అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. ఇంతకాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలు ప్రక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యతారాగం ఆలపిస్తూ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమౌతుండగా. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలో పెత్తనం, పదవుల కోసం గ్రూపులుగా విడిపోయి, గొడవలు పడుతూ వీధికెక్కి ప్రజల్లో చులకనై చివరకు చర్లలో పార్టీ ఆఫీసు మూత వేసుకున్నారు. స్వయంగా పార్టీ మండల అధ్యక్షుడే టీఆర్ఎస్ ఆఫీసుకి తాళం వేసి మూసివేయడం గమనార్హం. అధ్యక్షుని తీరుపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు మూసి వేసినంత మాత్రాన పార్టీలో నాయకుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు, గొడవలు సద్దుమణుగుతాయా? అని గులాబీ శ్రేణులు మదనపడుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్య నాయకులే సరికొత్త సమస్యలు సృష్టిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. దీంతో సెప్టెంబర్ 2న చర్లలో పోలీస్స్టేషన్కి ఎదురుగా పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఇంతలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు రావడంతో నాయకుల నడుమ ఆధిపత్యపోరు ఎక్కువైంది. పార్టీ అధ్యక్ష, కార్యదర్శి పదవుల విషయంలో రెండు గ్రూపులు పోటీపడ్డాయి. ఒక గ్రూపుకి అధ్యక్ష పదవి, మరో గ్రూపుకి కార్యదర్శి పదవి ఇచ్చారు. అధ్యక్ష, కార్యదర్శిలు కలిసి పనిచేస్తారని అందరూ అనుకునేలోపు పార్టీ అనుబంధ సంఘాల కమిటీ విషయంలో మళ్ళీ గ్రూపు గొడవలు రగిలాయి. చర్లలో పార్టీ కార్యాలయాన్ని అధ్యక్షుడు మూసివేసిన విషయం బుధవారం చర్ల మండల పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. ఎన్ని గొడవలు ఉన్నా కార్యాలయం మూసివేయడం కరెక్టు కాదని, వెంటనే ఆఫీసు తెరిపించమని ఆయన మండల అధ్యక్షుడు రాజారావుకి చెప్పినట్లు సమాచారం. సాయంత్రం వరకు కార్యాలయం తెరుచుకోకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయమై నాయకులను వివరణ కోరగా కార్యకర్తలు కొట్టుకుంటారేమో అనే భయంతో తాత్కాలికంగా మూసివేశానని, త్వరలోనే కార్యాలయం తెరుచుకుంటుందని తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: కాకినాడ సెజ్పై జగన్ కన్నేయడం ఇవాళ్టిది కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్మోహన్ రెడ్డి 14 ఏళ్ల కల అని అన్నారు. తండ్రి వైఎస్ హయాంలో టీడీపీ అడ్డుకుందనే కక్షకట్టారని, సీబీఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా.భూములను ఆక్రమిస్తున్నారని యనమల ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి బినామీ ఆయన అల్లుడు రోహిత్రెడ్డేనని యనమల విమర్శించారు. రూ.5 వేల కోట్ల భూముల్ని బినామీల పేరుతో కొట్టేస్తున్నారని, కాకినాడ సెజ్ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లని.అందులో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్మోహన్ రెడ్డి 14 ఏళ్ల కల : యనమల'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: రెహమాన్ ఇంట్లో పెళ్లి బాజాలు
సంగీత దర్శకుడు రెహమాన్ కుమార్తె ఖతీజా నిశ్చితార్థం డిసెంబరు 29న ఘనంగా జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిశ్చితార్థం ఫొటోలను ఖతీజా సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక, ఖతీజా చేయందుకోబోయే వ్యక్తి పేరు రియాసిద్దీన్ షేక్ మహ్మద్. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన రియాసిద్దీన్ కూడా సంగీత రంగంతో సంబంధం ఉన్నవాడే. సినీ, వినోద రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా వ్యవహరిస్తున్నాడు. ఖతీజా గతంలో 'రోబో' చిత్రంలో ఓ పాట కూడా పాడింది. రోబో చిత్రానికి రెహమానే సంగీతం అందించారు. డిసెంబరు 29న ఖతీజా పుట్టినరోజు కాగా, అదే రోజున నిశ్చితార్థం జరిగింది. ఖతీజా, రియాసిద్దీన్ ల పెళ్లికి ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. రెహమాన్ కు ఖతీజా, రహీమా అనే కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు కూడా ఉన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఏకంగా 30 మంది యువతులను తన వలలో వేసుకున్నాడు. వారు నుంచి కోట్లలో దోచేశాడు. వివరాల్లోకి వెళ్తే. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నగర శివారులోని మరకంబట్టు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి వాహనాని చెక్ చేయగా అందులో నాలుగు కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించారు. అప్పటికే అతడిపై చీటింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు. చిత్తూరు సమీపంలోని ఎన్.ఆర్ పేటకు చెందిన యువతికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమయ్యాడు. వెబ్ సైట్లో ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెతో మాట్లాడాడు. మ్యాట్రిమోనీ సైట్ లో మీ ప్రొఫైల్ చూశానని ఆమెను ముగ్గులోకి దించాడు. అంతేకాదు బట్టతలకు విగ్గుపెట్టి అందగాడిలా కటింగ్ ఇచ్చాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని. ఏడాదికి 20 లక్షలకు పైగా జీతమొస్తున్నట్లు ప్రొఫైల్ లో ఉండటం ఆ యువతి నమ్మింది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఉన్నట్లుండి ఆమెకు ఓ రోజు ఫోన్ చేసి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఏడుస్తూ మాట్లాడుతూ రూ.1.40 లక్షలు మరో యువతి ఖాతాలో వేయించాడు. ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్ చిత్తూరుకు చెందిన బాధిత యువతితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 30 మంది యువతులను మోసం చేశాడు. కొందరి వద్ద ఉద్యోగాలిప్పిస్తానని కూడా డబ్బులు వసూలు చేశాడు. ఇలా దాదాపు రూ.3 కోట్ల వరకు యువతులను చీట్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒంగోలుకు చెందిన ఐటి ఉద్యోగిని వద్ద నుంచి రూ.27 లక్షలు, నరసారావు పేట ఉద్యోగిని నుంచి రూ.40 లక్షలు, మదనపల్లెకు చెందిన యువ వైద్యురాలి వద్ద నుంచి రూ.7 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. ఇలా వచ్చిన డబ్బుతో తాను జల్సాలు చేసుకునేవాడు. అలాగే ఒక్కో అమ్మాయికి ఒక్కో మొబైల్ నెంబర్ వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈజీ మనీ కోసం గంజాయి కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అనంతరం శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించారు. మ్యాట్రిమోనీ సైట్లలో సంబంధాలు చూసే ముందు యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'విగ్గుపెట్టి 30 మంది అమ్మాయిలను మోసం...!'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: తెలంగాణలో వర్ష సూచన...!
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో. ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 11న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: కృష్ణానది కుడిగట్టు కరకట్టపై లింగమనేని రమేష్ నిర్మించిన భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. సోమవారం ఉదయాన్నే జేసిబిలతో ఈ భవనానికి చేరుకున్న అధికారులు కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకే కూల్చివేయక తప్పటం లేదంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ భవనంలో ప్రతిపక్షనేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న విషయం విదితమే. మూడు రోజుల క్రితమే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటియజమానికి సీఆర్డీఏ నోటీసులు జారీ చేస్తూ, వారం రోజుల్లోగా కట్టడాలను కూల్చివేయాలని, లేదంటే తామే కూల్చివేస్తామంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు కరకట్టపై ఉన్న మరో రెండు నివాసాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. కాగా తనకు పంచాయితీ అన్ని అనుమతులు జారీ చేసిందని, తాజాగా పుట్టిన సీఆర్డీఏ అధికారులు తమకు అనుమతులు లేవని నోటీసులు జారీ చేయటంపై తీవ్రంగా మండి పడిన భవన యజమాని రమేష్ వారం రోజులు సమయం ఇచ్చినప్పటికీ హడావిడిగా కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోందని, పోలవరం ప్రోజక్టు ఎత్తు తగ్గించేందుకు తెలంగాణ సిఎం తో సమావేశ మవుతున్న జగన్ ఆ విషయాలపై జనం దృష్టి మరల్చేందుకు తిరిగి కూల్చివేతని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు సచివాలయ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంపై కూడా ఇదే తరహా వ్యూహంలో ప్రభుత్వం ఉందన్నది విపక్షాల వాదన.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'చంద్రబాబు అద్దె ఇల్లు కూల్చేస్తున్న సీఆర్డీఏ అధికారులు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: చెన్నై :తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రంజాన్ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఎఐఎడిఎంకె ప్రతియేటా నిర్వహించే ఇఫ్తార్ విందు ఈ ఏడాది పళనిస్వామి నేతృత్వంలో జరుగనున్నది. పళనిస్వామి ఇఫ్తార్ విందును ఇక్కడి చెన్నై ట్రేడ్ సెంటర్లో నిర్వహించనున్నారు. గత ఏడాది ఇఫ్తార్ విందును అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత నిర్వహించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ '21న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్న పళనిస్వామి'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి సమీపంలో రెండు చోట్ల దాడులు నిర్వహించి కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు పట్టుకొన్నామని పోలీసులు తెలిపారు. శుక్రవారం గ్రామీణ పోలీసు స్టేషన్ వద్ద ఎస్ఐ సుధాకర్తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఇద్దరి నుంచి 1248 టెట్రా ప్యాకెట్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'కర్ణాటక మద్యం పట్టివేత'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: ఈరోజు కర్నూలులో బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీతో పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై వివరణ ఇచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ఎక్కడా చెప్పలేదు. అదంతా మీడియా కల్పితమని ఆరోపించారు. జనసేనతో పొత్తు ఉందని, ఆ పార్టీతోనే ఎన్నికలకు వెళ్తామని సోము వీర్రాజు అన్నారు. ఏపీలో ఎన్నికలకు బీజేపీ రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తోందన్నారు.తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో ఇప్పటి వరకు పొత్తు ప్రతిపాదనలు రాలేదని అర్థమవుతోంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'టీడీపీతో పొత్తు ఉంటుందని ఎక్కడా చెప్పలేదు: సోము వీర్రాజు'.
2
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి
మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త మునిసిద్ధులు, కుమారులు సురేశ్, హరికృష్ణ ఉన్నారు. పలువురు ప్రముఖులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుతూహలమ్మ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం వింజం పంచాయతీ లక్ష్మిరెడ్డిపల్లిలో గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: విజయవాడ : దుర్గగుడి వద్ద కొనసాగుతున్న పోలిసులు ఓవర్ యాక్షన్.ఉన్నతాధికారులు సూచించిన మారని పొలిస్ సిబ్బంది NSS విద్యార్దులు పై వన్ టౌన్ సిఐ వీరంగం. మనస్తాపానికి గురై. ఇంద్రకీలాద్రి పై ఎన్ ఎస్ ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్ల అందోళన . దుర్గమ్మ అంతరాలయం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను బయటకు పంపేసిన వన్ టౌన్ సిఐ కాశీవిశ్వనాధ్. మీరిక్కడ అవసరం లేదంటూ NSS విద్యార్దులు ను దూషించిన సిఐ దర్శనంకు వెళ్ళనీయకుండానే వెనక్కీ పంపీంచేయడంతో తీవ్ర మనస్ధాపానికి గురైన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు డబ్బులు తీసుకొని మెము విధులు నిర్వహించడం లేదని కేవలం అమ్మవారి సేవ కోసమే వచ్చామంటున్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు . క్యూలైన్ల లో వాటర్ ప్యాకేట్లు పంచడంతో పాటు అమ్మవారి సన్నిధిలో క్యూలైన్లు సజావుగా సాగడంలో మా పాత్రే కీలకం. పోలీసుల తీరుకు నిరసనగా వాలంటిర్లు బాయ్ కాట్. దుర్గగుడి అధికారులు వివరణ ఇచ్చేంతవరకు విధులు చేపట్టమని తేల్చిచెప్పిన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'దుర్గగుడి వద్ద కొనసాగుతున్న పోలిసులు ఓవర్ యాక్షన్'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: ఏపీలోని వైసీపీ మీడియా కో-ఆర్డినేటర్ పదవికి పార్టీ నేత కె.రవిచంద్రారెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకాన్ని చేపట్టినట్లు పేర్కొంది. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'వైసీపీ మీడియా కో-ఆర్డినేటర్గా రవిచంద్రారెడ్డి'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: శుక్రవారం నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నెహ్రు యువ కేంద్రం నల్గొండ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జి20 మిషన్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్ 2023 పై యువతకు అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం జి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య చోల్లేటి గోపాల్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు వసుధైవ కుటుంబం అనే అంశం పై భారత దేశం జి20 ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణమని చెప్పారు. ఈ కార్య్రమానికి విశిష్ట అతిధులుగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య టీ కృష్ణ రావ్, ఓఎస్డీ టు వీసీ ఆచార్య రవి అలువాల, ఎక్సైజ్ ఎస్సై వి రోజా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ మద్దులేటి పసుపుల, గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ సభ్యులు రాజేంద్ర రెడ్డి హాజరయ్యారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మద్దులేటి పసుపుల జీ20 విశిష్టతను వివరించారు. మరియు వై 20 యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉండే యువత పాలిసీ మేకింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం పాలన అదేవిధంగా పథకాలు అమలుపరిచే విధానంలో గాని యువత భాగస్వామ్యం ఏవిధంగా ఉండాలి వాళ్ళ యొక్క పాత్ర గురించి చెప్పడం జరిగింది. యూత్ ఇన్ లెజిస్లేచర్ అండ్ పాలిటిక్స్ ప్రభుత్వ పాలన మరియు పథకాల రూపకల్పనలో యువత పాత్ర ఏవిధంగా ఉండాలి, సంక్షేమ పథకాలు అనేక సామాజిక కార్యక్రమాలు అనేక సంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి. ఈరోజు భారతదేశ అభివృద్ధికి పాటుపడవలసిన ప్రధాన కర్తవ్యం గా యువత గుర్తించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడటానికి శాశ్వత పరిష్కారంగా లైఫ్ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రెటరీ చేతుల మీదుగా భారత ప్రధాని ప్రారభింపజేశారని చెప్పారు. అలాగే భారత ప్రభుత్వ కృషి వలన ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరం ను సిరిధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం తో భారత ప్రభుత్వం సిరిధాన్యాల వలన కలిగే ప్రయోజనాలు & మిషన్ లైఫ్ ప్రచారాన్ని నెహ్రు యువ కేంద్రం ద్వారా దేశ యువతకు చేరవేసే ప్రయత్నం చేస్తోంది. సిరిధాన్యాలను ఆహారం లో భాగస్వామ్యం చేసుకోవడం వలన అనారోగ్య సమస్యలకు ఉపశమనం తో పాటు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యం తోపాటు జీవవైవిధ్యము , పర్యావరణం కాపాడబడుతుంది, యువత సిరిధాన్యాల ఫుడ్ ప్రాసెసింగ్ లో నూతన ఆవిష్కరణ లు లను కనుగొని ఉపాధి పొందడం తో పాటు ఉద్యోగాలను కూడా సృషించాలి. ఈ సంవత్సరం సిరిధాన్యాల వినియోగానికి విశేష కృషి చేస్తున్న డాక్టర్ ఖాదర్ వలి గారికి పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. అలాగే మిషన్ లైఫ్ లో యువకులు పాలుపంచుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వడం తోపాటు సుస్థిర ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు పొందాలని కోరారు. శ్రీ టీ కృష్ణ రావ్ గారు మాట్లాడుతూ యువత ఇలాంటి అవగాహన సదస్సులను ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు. ఎక్సైజ్ ఎస్సై వి రోజా యువత ఎటువంటి పరిస్థితిలోనైనా మత్థు పదార్థాలను, మాదక ద్రవ్యాలను దరిచేరనివ్వొద్దని కోరారు. సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ కనిబరిచిన యువతకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సదస్సులో నెహ్రు యువ కేంద్ర అధికారి ప్రవీణ్ సింగ్, ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ ఆఫీసర్లు, వాలంటీర్లు దేవేందర్, చందు, కొండా నాయక్, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'యువతకు అవగాహన సదస్సు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: జనసేన ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న జనసేన పార్టీ ఎపి కార్యాలయంలో 2019 సార్వత్రిక ఎన్నికల ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియను శుక్రవారం కొనసాగించారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి అభ్యర్థుల బయోడేటాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ ఈ రోజు రాత్రి వరకు కొనసాగే అవకాశముంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, పి.హరిప్రసాద్, మహేందర్ రెడ్డిలు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారంటే. "గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గజ్వేల్ లో ఇల్లులేని నిరుపేద కుటుంబం ఉండవద్దు. గజ్వేల్ ను మొత్తం ఎక్స్ రే తీసి ప్రణాళికతో ముందుకు పోదాం. జవనరి చివరి నాటికి కాళేశ్వరం నీళ్లు గజ్వేల్ కు వస్తాయి. జనవరిలో జలాల పండుగ చేసుకుందాం. ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి. స్వయం సమృద్దే లక్ష్యంగా ముందుకు పోదాం. త్వరలోనే గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశమవుతా. అందరిని కలుపుకొని పోతా. పార్టీలతో సంబంధం లేదు. గజ్వేల్ ఎక్స్ రే రిపోర్టు అంటే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఎవరెవరికి ఏం కావాలి, ఇండ్లు లేని వారు ఎంత మంది, ఉపాధి కావాల్సిన వారెంత మంది అని డేటా తీయడం.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు: సీఎం కేసీఆర్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యిక పాలన కాకుండా. రాచరిక పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత జి.మధు సుధన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ లో ఆదివారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికిక్కడ ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక, నియంతత్వ చర్యగా అభివర్ణించారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తారన్న భయంతో కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం సరైనది కాదని పోలీస్ యంత్రాంగం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనుల గురించి కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపి, ప్రశ్నిస్తారని తెలిసి ముందస్తు అరెస్టుల పాల్పడడం టిఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని జిఎంఆర్ తెలిపారు. తక్షణమే అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు తీరును పరిశీలించి, ఆయకట్టు రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: భాజపా, జనసేన నేతల కీలక సమావేశం
విజయవాడ : భాజపా, జనసేన నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. తాజా రాజకీయాలు, అమరావతి రైతుల ఆందోళనలపై ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం, ఇరుపార్టీలు కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేస్తున్నారు. 2024 వరకు ఉమ్మడి కార్యాచరణపై సమగ్ర చర్చ జరుగుతోంది. సమావేశంలో భాజపా అగ్ర నేతలు కన్నా, సునీల్ దేవధర్, జీవీఎల్, పురందేశ్వరి, సోము వీర్రాజు. జనసేన నేతలు పవన్కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: కొత్త కంపెనీలకు సరిపడా ఏపీలో మానవవనరులు -యువనేస్తం పథకం సమీక్షలో మంత్రి నారా లోకేష్
ఏపీకి తరలివస్తున్న ప్రముఖ కంపెనీలన్నింటిలోనూ యువనేస్తాలకు అప్రెంటిషిప్ ఇప్పిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చెప్పారు. వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్లో క్రీడలు,యువజన సర్వీసులు, న్యాయశాఖా మంత్రి కొల్లు రవీంద్ర, పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ యువనేస్తం పథకం ప్రగతిపై వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి అర్హత సాధించిన ప్రతీ ఒక్కరికీ ముందుగా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు. ఏపీలో ఏర్పాటైన ప్రముఖ కంపెనీలలో నిరుద్యోగ యువత విద్యార్హతలు, ఆసక్తిని బట్టి అప్రెంటిషిప్ శిక్షణ ఇప్పించనున్నామని చెప్పారు. యువనేస్తం పథకానికి దరఖాస్తులు చేసుకుంటున్న వారి నుంచి అందుతున్న ఫిర్యాదులు తగ్గుతున్నాయని అధికారులు వివరించారు. పథకం పట్ల సంతృప్తి 83 శాతంగా నమోదైందని మంత్రులకు అధికారులు వివరించారు. ఏపీ బయట ఉన్న యూనిర్సిటీల నుంచి విద్యార్హత పత్రాల ధ్రువీకరణ సమస్య ఎక్కువగా తలెత్తుతోందని, దీనిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. యువత ఈకేవైసీ పూర్తి చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. యువతకి నచ్చిన రంగంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. సాఫ్ట్ స్కిల్స్ పూర్తి చేసిన వారికి బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకుంటామని, కోర్సు పూర్తయ్యాక పరీక్ష పెట్టి సర్టిఫికెట్లు అందజేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం యువత ఆసక్తి మేరకు డొమైన్ స్కిల్స్లోనూ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందని వివరించారు. దాదాపు 200 కంపెనీలతో మాట్లాడి యువనేస్తాలకు అప్రెంటిషిప్, ఆన్జాబ్ ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు కల్పించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో యువజన సర్వీసులశాఖ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, యువనేస్తం ప్రత్యేకాధికారి భానుప్రకాశ్, ఆర్టీజీ సీఈవో బాబు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుజాతా శర్మ వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కు,ఉన్న ఒక్క గన్మెన్ను వెనక్కు పంపించేశారు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి సెక్యూరిటీ వ్యవహారం చర్చనీయాంశమైంది. గురువారం భద్రతా సిబ్బంది విధుల నుంచి వెనక్కి వెళ్లిపోయారు. తెలంగాణ సర్కార్ రేవంత్కు ఎంపీ హోదాలో ఇప్పటివరకు 2+2 సెక్యూరిటీని ఇచ్చింది. అయితే ఇద్దరు భద్రత సిబ్బంది స్థానంలో గురువారం ఉదయం ఒక్కరు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఒక్కరే రావడంతో ఏం జరిగిందని రేవంత్రెడ్డి గన్మెన్ను ఆరా తీశారు. 1+1 సెక్యూరిటీ కల్పించాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలున్నట్లు చెప్పారు. తనకు యథాతథంగా భద్రత ఉండాలని. తగ్గిస్తే అసలు భద్రతే అవసరం లేదని రేవంత్రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విధులకు హాజరైన ఒక్క గన్మెన్ కూడా వెనక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం తనకు గన్మెన్ల రక్షణ లేదని రేవంత్ అన్నారు. అధికారులు మాత్రం రేవంత్రెడ్డికి భద్రతను తాము ఉపసంహరించలేదని చెబుతున్నారు. రేవంత్ మాత్రం తన భద్రతను తగ్గించినట్లు చెబుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి భద్రతకు కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల ఆయన మహబూబ్నగర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలే కారణమనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు మాత్రం తాము భద్రతను ఉపసంహరించలేదనడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో కీలకవ్యక్తి, పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అయిన రేవంత్కు భద్రతను తగ్గించడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తే ఇలా భద్రతను తగ్గించడం సరికాదంటున్నారు. రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసులను ఉద్దేశించి చేసిన రెడ్ డైరీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహబూబ్నగర్ పోలీసుల పేర్లు రెడ్డైరీలో రాసిపెడతామని. 100 రోజుల తర్వాత అసలు మిత్తితోని చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రేవంత్పై కేసులు కూడా నమోదయ్యాయి.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: ముస్లింలకు భరోసానిస్తూ వారి సంప్రదాయాలను, విశ్వాసాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రంజాన్ పండగను అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులను సైతం ఏర్పాటు చేస్తోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫార్త్ విందును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ముస్లిం మతపెద్దలు పాల్గొననున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ తోఫా అందించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇఫ్తార్ విందును షియా ముస్లింలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. హజరత్ అలీ సంతాప దినాల్లో ప్రభుత్వం ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త కుటుంబసభ్యుల్లో ఒకరైన హజరత్ అలీ వీరమరణం పొందడంతో ఈ రోజుల్లో సంతాప దినాలుగా పాటిస్తామని., ఆ తేదీల్లో ఎలాంటి విందు వినోదాల్లో పాల్గొనమని వారు చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే ఇఫ్తార్ విందు తేదీని మార్చాలని హోంమంత్రి, ప్రభుత్వ పెద్దలను కలిసి తాము ఇప్పటికే విజ్ఞప్తి చేశామని అన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇఫ్తార్ విందును బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు షియా ముస్లిం పెద్దలు ప్రకటించారు. ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుపై రగడ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా. రాష్ట్రంలోని పేద ముస్లిం మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెనారిటీ కార్పొరేషన్ ద్వారా వారికి 20 వేల కుట్టుమిషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రంజాన్ పండుగ కానుకగా. కుట్టుమిషన్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నామని. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం రంజాన్ బహుమానంగా నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు. కమిటీకి 500 చొప్పున గిఫ్ట్ ప్యాకెట్లను పంపించినట్లు వెల్లడించింది. మైనారిటీ విద్యార్థుల కోసం తెలంగాణ వ్యాప్తంగా 408 గురుకుల విద్యాసంస్థలను నెలకొల్పమని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి విదేశీ విద్య స్కాలర్షిప్ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అర్హులైన మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం తరపున రూ.20 లక్షల గ్రాంటును అందిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా 2022 డిసెంబరు నాటికే 2,701 మంది విద్యార్థులకు రూ.435 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'సీఎం ఇఫ్తార్ విందుపై... షియా ముస్లింల ఆగ్రహం'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: దస్తగిరి భద్రతపై సీబీఐ ఆరా,ఎప్పటికపుడు నిఘా
వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి ఉన్న భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఈ మేరకు మంగళవారం పులివెందులలోని దస్తగిరి నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు. ఆయన భద్రతకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని దస్తగిరికి సీబీఐ అధికారులు సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు తెలియజేయాలని సీబీఐ అధికారులు సూచించారు. మరో వైపు వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని, దర్యాప్తు సమయంలో ఆయన నుంచి ప్రశ్న, జవాబులను లిఖిత/ ప్రింట్ రూపంలో తీసుకోవాలని, ప్రశ్నావళిని ముందస్తుగా అందించాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 18న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ అవినాష్రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం ఉదయం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేసినట్లయితే పిటిషన్పై విచారణ జరిపినప్పటికీ ప్రయోజనం ఉండదని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి లేకుండా విచారణ ఎలా కొనసాగిస్తామని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకే తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ అనినాష్ రెడ్డిని సైతం త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వదంతులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు. ఆయన భద్రతపై సమాచారాన్ని సేకరించారు. కాగా, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఏపీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ఇటీవలే వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు భద్రతను పెంచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీసి. అప్రమత్తం చేశారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: బాలికతో అసభ్య ప్రవర్తన నిందితుడు అరెస్ట్
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 3లో ఓ బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది.సూర్యాపేట జిల్లాకు చెందిన మహేష్ అనే యువకుడు ఎన్డీఆర్ నగర్ ఫేజ్ 3లోని తన బంధువుల ఇంట్లో ఉంటూ తాపీ కూలీగా పనిచేసేవాడు. పక్క పోర్షన్లో ఉంటున్న ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు బాధితురాలు చెప్పడంతో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడు మహేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఎత్తున ర్యాలీ
శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం నాడు యువ గళం పాదయాత్రలో 153 రోజున పూర్తిచేసుకుని సందర్భంగా పట్టణంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో నాలుగు మాల వీధిలో తెలుగు దేశ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: సికింద్రాబాద్ నియోజకవర్గంలో అన్నీ వెనుకబడిన కులాల ప్రయోజనాలను పరిరక్షిస్తున్నామని, తెరాస ప్రభుత్వం చేపడుతున్న చర్యల ద్వారా పేదలకు మేలు కలుగుతోందని ఉప సభాపతి తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. లాలాపేట్ గౌడ సంఘం భవనం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో తీగుళ్ళ పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌడ కులస్తులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర గౌడ్, గౌడ్ సంఘాల నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా గౌడ సంఘం భవనానికి పద్మారావు గౌడ్ ఆరు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'గౌడ సంఘం భవనం ప్రారంభించిన పద్మారావు గౌడ్'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: భారీగా ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్
ప్రముఖ కంపెనీ అమెజాన్ ఇప్పటికే సంస్థలోని కొంతమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ నిర్ణయించింది. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఏకంగా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. అయితే ఎవరిని తొలగిస్తాం అనేది జనవరి 18న వెల్లడిస్తామని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాసీ అన్నారు. అమెజాన్ లో ప్రస్తుతం 3 లక్షల మంది ఉద్యోగులుండగా, తాజా నిర్ణయంతో 6 శాతం మేర ఉద్యోగాలు పోనున్నాయి.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: శాసనమండలి తీర్మానం ప్రతులను చింపేసిన బీజేపీ ఎమ్మెల్సీలు
అమరావతి: ఏపీకి విభజన హామీలను అమలుచేయాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ, శాసనమండలిలో తీర్మానం చేసింది. అయితే ఈ ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చింపేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియా సమావేశంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తీర్మానం కాపీలను చింపేశారు. లోపభూయిష్టమైన తీర్మాన కాపీలుగా ఆరోపిస్తూ చింపేశారు. కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకున్నామని. కేంద్రం చొరవతోనే అన్ని ప్రాజెక్ట్లు ప్రారంభం అవుతాయని. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు సొంత నిర్మాణాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ విషయంలో సహకారం లభించలేదని. మంగళగిరి ఎయిమ్స్లో త్వరలో ఓపీ స్టార్ట్ అవుతుందన్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: హైదరాబాద్ నగరశివారులో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్పల్లి ఎంపీటీసీ దంపతులు దొంతం కవిత, భర్త వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.పూర్తి వివరాల్లోకి వెళితే. హైదరాబాద్-విజయవాడ హైవే మీద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటలకు నల్లగొండ నుంచి ఎంపీటీసీ దంపతులు స్కార్పియో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. సరిగ్గా (విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి) పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ చేరుకొని యూటర్న్ తీసుకునే సమయంలో కారు ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో స్కార్పియో కారు వేగంగా టిప్పర్ వెనకాల భాగాన్ని ఢీ కొనడంతో ఎంపీటీసీ దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దంపతులను కారులో నుంచి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇది ఇలా ఉంటే గతవారమే ఎంపీటీసీ కూతురు వివాహాన్ని నల్లగొండలో అంగరంగ వైభవంగా జరిపించారు తల్లిదండ్రులు. దీంతో ఇరు కుటుంబాలు, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం...'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల రాజకీయ భవిష్యత్తు ఏంటన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆమెకు తిరుగులేని క్రేజ్ ఉంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి గెలిచి ఎంపీ అయ్యాక ఆమె ఓ రేంజ్లో చక్రం తిప్పారు. అటు లోక్సభలోనూ ఎట్రాక్షన్గా నిలిచారు. ఎప్పుడైతే 2018 ఎన్నికలు ముందుగా వచ్చాయో అప్పటి నుంచి ఆమె జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి స్టేట్ కేబినెట్లో మంత్రి అవుతారని అనుకున్నారు. కానీ ఆమె తిరిగి లోక్సభకు పోటీ చేశారు. గతేడాది ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు.అప్పటి నుంచి ఆమెకు రాజకీయంగా కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇక ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కూడా ఆమె పేరు తెరమీదకు వచ్చింది. కవితకు రాజ్యసభ సీటు గ్యారెంటీ అనుకున్నారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా ఆమెను పక్కన పెట్టేశారు. అసలు పెద్ద పెద్ద మేథావులన బడేవాళ్లే కేసీఆర్ను ఎదిరించే దమ్ము లేక దగ్గుతూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. టీఆర్ఎస్లో వీధిలో కుంపటి పెట్టే కెపాసిటీ ఉన్న ఏకైక మనిషి ఒక్క హరీశ్రావు.ఆయనే గప్చుప్గా ఉన్నారు.ఇక ఇప్పుడు రాజ్యసభకు ఎంపికైన కేకేలు. కేఆర్లకు రాజ్యసభ ఇవ్వకపోయినా వాళ్లు చేసేదేం లేదు. ఏదో కేసీఆర్కు ఇవ్వాలినిపించింది ఇచ్చారు అంతే. ఇక ఇప్పుడు కవిత భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నించుకుంటే. ఇప్పడామే ఏం చేయాలి. ఎమ్మెల్సీని చేసి. మంత్రి వర్గంలోకి తీసుకుంటారా.? తీసుకుంటే కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా మారే ఛాన్స్ ఉంది. అసలు ఏ పదవి ఇవ్వకపోతే ఇంట్లో ఖచ్చితంగా కుంపటి రగిలే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితను రాజ్యసభకు పంపినా కేసీఆర్ను అడిగే వాడే లేడు. మరి ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది ? ఆమె ఏం చేస్తుందన్నది ? చూడాలి.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తులో ఎన్ని చిక్కు ప్రశ్నలో...!'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఏన్కూరు ఎత్తిపోతల ఆధునికీకరణకు రూ. 2.4 కోట్లతో ప్రతిపాదనలు
ఏన్కూరు ఎత్తిపోతల పథకం ఆధునికీకరణకు రూ. 2. 40 కోట్లతో సాగు నీటిపారుదల శాఖాధికారులు ప్రతిపాదనలు రూపొందించారని భారాస లోక్సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎత్తిపోతల పథకం విషయాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన సూచన మేరకు సంబంధిత అధికారులు ఈ ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ, మంచినీటి అవసరాల కోసం 1999లో పథకాన్ని నిర్మించారని చెప్పారు. వివిధ కారణాలతో ఈ పథకం పాక్షికంగా నడుస్తోందన్నారు. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు దీనిద్వారా సాగునీరు అందుతోందని తెలిపారు. ఆధునికీకరణ ద్వారా అదనంగా 300 ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉందన్నారు. తద్వారా ఏన్కూరు, గార్ల ఓడ్డు గ్రామాల ప్రజలకు మంచినీటి, సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో ప్రతి రైలు ఆపాలి
పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అయిన రాజంపేటలో ప్రతి రైలును ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలు రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి నరసింహ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఐన రాజంపేట రైల్వేస్టేషన్లో కనీసం ప్యాసింజర్లు , వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లకు మాత్రమే పరిమితమవడం తప్ప మరో రైలు స్టాపింగ్ లేదన్నారు. పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే రాజంపేట పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఆపకపోవడానికి ప్రధాన కారకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే కారణమని అన్నారు. బ్రిటిష్ కాలం నుండి అనేక ఎక్స్ప్రెస్ లు, సూపర్ ఫాస్ట్ లు ఆపుతున్న సందర్భంలో జిల్లా బైపరికేషను సందర్భంగా రాజంపేట పార్లమెంటు కోటలో ఏ ఒక రైలు ఆగడం లేదన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో వైద్య కళాశాల కట్టాలని చెప్పినప్పటికీ కళాశాలను మదనపల్లికి తరలించుకోవడం, జిల్లా కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటికి తరలించడం పాలకుల నిర్లక్ష్య ధోరణి తప్ప మరొకటి కాదన్నారు. రాజంపేట ప్రజానీకం దగ్గరలో తిరుగుబాటు చేయడానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పదేపదే రాజంపేట ప్రజానీకాన్ని పాలకులు దగా చేయడం తప్ప ఏ విషయం లోనూ న్యాయం చేయడం లేదన్నారు. జిల్లా పోయింది, వైద్య కళాశాల పోయింది, ప్రభుత్వ కార్యాలయాలు పోయాయి ఇలా చెప్పుకుంటూ పోతే రాజంపేట ప్రాంతం ఎడారి ప్రాంతంగా మార్చే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కంకణం కట్టుకున్నారన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని శివాజీ విగ్రహానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శోభా యాత్ర కోసం ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన విగ్రహానికి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో పూజలు నిర్వహించారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో. రాష్ర్టానికి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ గంగా తీర ప్రాంతం సరిహద్దు ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున అల్పపీడన ఆవర్తనం విస్తరించి ఉంది. ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'మరో మూడు రోజులు వర్ష సూచన'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: శ్రీనగర్ : శ్రీనగర్ పార్లమెంటు నియోజవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికలో బడ్గాం జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంపై నిరసనకారులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి చెదరగొట్టారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'పోలింగ్ కేంద్రం వద్ద పెట్రోల్ బాంబు దాడి'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: విశ్వాసంలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో షిండే విజయం సాధించారు. శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని కాపాడుకున్నారు. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిన్నటిదాకా అఘాడి కూటమితో ఉన్న శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిచ్చారు. బల పరీక్షలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే అమరావతికి వచ్చా: చంద్రబాబు
రాజధాని నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే అమరావతికి వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ఐదారు గొప్ప నగరాల్లో ఒక నగరంగా అమరావతిని తయారు చేయాలని భావించానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని నాయుడు విమర్శించారు. రాజధాని ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం అని అన్నారు. నాడు తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు తమపై నమ్మకంతో భూములు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతిలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పడానికి వచ్చానని అన్నారు. రైతులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: 10న జిల్లాస్థాయి సీనియర్ హాకీ జట్టు ఎంపిక
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ధర్మవరం వేది కగా జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ హాకీ చాంపియన్ షిప్ పోటీల్లో తలపడే జిల్లా జట్టును ఈ నెల 10న ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ శనివారం తెలిపారు. ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 1994, జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలి, పదో తరగతి మార్కులిస్టు, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలి.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రైనా అత్తామామల హత్య... నిందితుడు ఎన్కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబీకుల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో శనివారం జరిగింది. 2020 ఆగస్టులో పఠాన్కోట్లోని రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ చోరీకి పాల్పడ్డాడు. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో రైనా అత్తమామలతో పాటు బావమరిదిని కూడా హతమార్చారు. అప్పటికే పరారిలో ఉన్న రషీద్ తాజాగా పోలీసుల కంటపడ్డాడు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఏ ఘటనలో అయినా తక్షణ న్యాయం అసాధ్యం!
ఏ ఘటనలో అయినా తక్షణ న్యాయం అనేది అసాధ్యం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డే స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలో పోలీసులు నలుగురు యువకులను ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో సిజెఐ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతీకార చర్యలతోనే న్యాయం సిద్థిస్తుందని అనుకుంటే అది న్యాయ లక్షణాన్ని కోల్పొతుందని బోబ్డే చెప్పారు. రాజస్థాన్ హైకోర్టుకు చెందిన నూతన భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యా యం కీలక మౌలిక లక్షణాలను సంతరించుకుని ఉం టుంది. న్యాయం సిద్ధించే క్రమంలో దగ్గరిదారులు ఉంటాయని భావించడం లేదు. సమగ్రంగా అన్ని అంశాలను పరిశీలించుకున్న తరువాతనే న్యాయం వెలువరించడం సరైన న్యాయం అన్పించుకుంటుందని అభిప్రాయపడ్డారు. త్వరితగతి న్యాయం కోసం చర్యకు దిగడం ప్రతీకార చర్య అవుతుందని పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొన్ని ఘటనలు నిజంగానే మునుపటి చర్చను మరోమారు రగిలిస్తున్నాయని అన్నారు. పలు చోట్ల మహిళలపై దాడు లు, అత్యాచారాలు, కాల్చిచపంపడాలు వంటి ఘటనలను ప్రధాన న్యాయమూర్తి పరోక్షంగా ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలపై గతంలో తీవ్రస్థాయి చర్చలు ఆవేదనలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి ఘటనలతో తిరిగి చర్చకు ఆజ్యం పోసినట్లు అయిందని తెలిపారు. క్రిమినల్ జస్టిస్ సిస్టం పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందాల్సిందే, జరిగిన నేరాలకు శిక్షలు పడటం, తగు న్యాయం దక్కే వ్యవస్థ సమగ్రం కావాల్సి ఉంది. ఇం దులో ఎటువంటి సందేహం లేదన్నారు. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను బట్టి తీర్పుల దశలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై పునరాలోచన జరగాల్సి ఉందన్నారు. న్యాయం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా? అనేది కీలక ప్రశ్న. న్యాయం న్యాయంగానే వెలువడాల్సి ఉంటుంది. పగ ప్రతీకారపు ఛాయలను సంతరించుకుంటే న్యాయం గతి తప్పుతుందని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. గత ఏడాది అసాధారణ రీతిలో నలుగురు న్యాయమూర్తులు పత్రికలతో మాట్లాడటం, వ్యవస్థపై ఆక్షేపణలకు దిగడంపై కూడా సిజెఐ మాట్లాడారు. జడ్జిల ఈ చర్య తమను తాము సరిదిద్దుకునే చర్య అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. సీనియరు న్యాయమూర్తులు అత్యున్నత న్యాయస్థానం పరిస్థితి బాగా లేదని చెప్పడం, పలు తక్కువ స్థాయి విషయాలు జరగడం మంచిది కాదని చెప్పడంపై ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. ఈ విధంగా వారు బహిరంగంగా మాట్లాడటం సమర్థనీయం కాదన్నారు. ఓ విధంగా చూస్తే ఇది స్వీయ దిద్దుబాటు చర్య అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది జనవరి 12వ తేదీన సీనియర్ న్యాయమూర్తులు జె చలమేశ్వర్, రంజన్ గొగోయ్, ఎంబి లోకూర్, కురియన్ జోసెఫ్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో అసాధారణ ఘట్టంగా మారింది. నిజానికి న్యాయవ్యవస్థ తనను తాను సరిదిద్దుకోవల్సి ఉంటుంది. అప్పటి విలేకరుల సమావేశంతో దిద్దుబాటుకు వీలేర్పడింది. అయితే ఇది వివాదాస్పద చర్యగా మారింది. దీనిని న్యాయమూర్తిగా తాను సమర్థించడం లేదన్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: పంజాబ్ ప్రభుత్వం జనవరి 15 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది
వ్యాప్తి చెందుతున్న COVID-19 కేసుల దృష్ట్యా, ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేయడానికి పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. పంజాబ్ ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, కొన్ని మినహాయింపులతో మున్సిపల్ ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించబడుతుంది. బార్లు, సినిమా హాళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, స్పాలు 50% సామర్థ్యంతో పనిచేయడానికి సిబ్బందికి పూర్తిగా టీకాలు వేసిన తర్వాత అనుమతించబడతాయి.జిమ్లు మూసివేయబడినప్పటికీ, పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పూర్తిగా టీకాలు వేసిన సిబ్బంది మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు హాజరు కావడానికి అనుమతించబడతారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్దం చేస్తున్నామన్నారు. విశాఖలో పర్యటిస్తున్న మంత్రి బొత్స మున్సిపల్ ఎన్నికల పై క్లారిటినిచ్చారు. అదే విధంగా రెండు విడతల్లో విశాఖ మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే దాని పై కమిటి వేశామని, కమిటి నివేదిక తర్వాత రాజధాని పై స్పష్టత వస్తుందన్నారు. రాజధాని పై అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఫిబ్రవరిలో ఏపీ మున్సిపల్ ఎన్నికలు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ సూర్యా మహల్ కూడలి వరకు భారీ ఎత్తున జరిగింది. పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్ధులు, ఐసిడిఎస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేసారని, మహిళల రక్షణకోసమే దిశ చట్టాన్ని చేయడం జరిగిందని తెలిపారు. మహిళలను వేధించిన వారికి సత్వరంగా శిక్షను అమలు చేయడానికి, అత్యాచార బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019 చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఇందు నిమిత్తం అమ్మఒడి పథకం, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటి ప్రజా ప్రయోజనకర పథకాలను రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృధ్ధి పరచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలు, మహిళలల రక్షణ కోసమే దిశ చట్టాన్ని చేయడం జరిగిందన్నారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడం, నేరస్ధులకు 21 రోజులలోగా శిక్షణను అమలు చేయడమే దిశ చట్టం వుద్దేశ్యమన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్ ను దిశ కేంద్రంగా మార్చడం జరిగిందని, న్యాయ సహాయం, వైద్య సేవలు, పోలీసు సేవలన్నీ ఒకే దగ్గర పొందే వెసులుబాటు దిశ కేంద్రంలో కలగుతుందన్నారు. సోషల్ మీడియోలో మహిళలు, బాలికలపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వారికి 2 సం.ల జైలు శిక్ష వుంటుందని, రెండవ సారి పోస్టింగ్ చేసినట్లయితే అదనంగా 2 సం.లు శిక్ష వుంటుందని చెప్పారు.ర్యాలీలో భాగంగా బాలికల రక్షణపై మంత్రి క్రిష్ణ దాస్ ప్రతిజ్ఞ చేయించారు. బాలికల రక్షణ, దిశ చట్టాల పోస్టరును విడుదల చేసారు. మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దిశ చట్టం బ్యానర్ పై మంత్రి క్రిష్ణదాస్, జిల్లా కలెక్టర్ నివాస్ తదితరులు సంతకాలు చేసారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా క్రీడల్లో ప్రతిభ చూపిన బాలికలకు నెహ్రూ యువ కేంద్రం పుస్తకాలను బహుమతులుగా అందించింది. ఈ బహుమతులను మంత్రి క్రిష్ణ దాస్ జాతీయ స్ధాయి క్రీడాకారులైన కె.సౌమ్య (జూడో), ఎస్.పవిత్ర (సెపక్ తక్రా) , ఎస్.ప్రేమ శ్రీ(సెపక్ తక్రా), జాకా లలితదేవి (బాక్సింగు) లకు అందించారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్ధ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఎం.చెంచయ్య, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు డైరక్టర్ జి.జయదేవి, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, డిప్యూటీ డి.ఇ.ఓ జి.పగడాలమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్య లక్ష్మి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వి.పద్మ, డిఎస్పీ డిఎస్ఆర్విఎస్ఎన్ మూర్తి, జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి.రమణ, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. శ్రీరాములు, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్, క్షేత్ర ప్రచార అధికారి ఎస్.శ్రీధర్, సెట్ శ్రీ ఇన్ ఛార్జ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.వి.ప్రసాద రావు, క్రీడల చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్ ప్రజా రావాణా శాఖ పి.ఆర్.ఓ. బి.ఎల్.పి.రావు, లాయర్ కె.మోహన్ రావు, దిశ కేంద్రం ఎ.ఎస్.ఐ. అరుణకుమారి, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు కె. సత్యవాణి., హనుమంతు కిరణ్ కుమార్, సుగుణా రెడ్డి, వివిధ కళాశాల విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'బాలికల రక్షణ, దిశ చట్టాల పోస్టరును విడుదల చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: పుణే: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు రెండో ఇన్సింగ్స్లో ఆస్ట్రేలియా మొదటి ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో వార్నర్ (10) 2 ఫోర్లు, ఒక టూడీ కొట్టి ఓవర్ చివరి బంతిలో ఎల్బీడబ్యూ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 10 పరుగులు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం లోని శంకరంపేట్ మండలం సంకాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గ్రామంలోనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కాంగ్రేస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల గురించి తెలుపుతున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'సంకపూర్ గ్రామంలో మొదలైన గడప గడపకు కాంగ్రెస్'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మహారాష్ట్రలో బర్డ్ఫ్లూ...8 వందల కోళ్లు మృతి
ముంబై: దేశంలో బర్డఫ్లూ కలకలం రేపుతున్నది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో మాయదారి రోగంతో కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి. తాజాగా ఈ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర చేరింది. రాష్ట్రంలోని పర్బణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో గత రెండు రోజుల్లో సుమారు 800 కోళ్లు మృతిచెందాయి. దీంతో కోళ్ల నమూనాలను ల్యాబ్కు పంపించామని జిల్లా కలెక్టర్ దీపక్ మధుకర్ అన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగానే ఆ కోళ్లు మృతి చెందినట్లు అందులో తేలిందన్నారు. మురుంబా గ్రామంలోని ఎనిమిది ఫౌల్ట్రీఫామ్లలో 8 వేల కోళ్లు ఉన్నాయని వెల్లడించారు. బర్డ్ఫ్లూ నేపథ్యంలో మిగిలిన కోళ్లన్నింటిని చంపేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో బర్డ్ ఫ్లూ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హరియానా, గుజరాత్లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ, ఛత్తీస్గఢ్లలో మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. వాటి రిపోర్టు ఇంకా రావాల్సివుంది.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. నిన్న కరోనాతో 6 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 530867కు చేరింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు వహించాలని, మాస్కులు పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
ఐపీఎల్​ 15వ సీజన్​లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్​ లో లక్నో సూపర్​ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్​ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పృథ్వీ షా (61), పంత్ (39*), సర్ఫరాజ్ ఖాన్ (36*) రాణించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించారు. బ్యాటింగ్ లో డికాక్ (80) రాణించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (24), ఎవిన్ లూయిస్ (5), దీపక్ హుడా (11) నిరాశపరిచారు. కృనాల్ పాండ్య (19*), బదోనీ (11*) నాటౌట్గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, లలిత్ యాదవ్, శార్దూల్ ఒక్కో వికెట్ తీశారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి పరీక్ష అవసరం లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. కేంద్ర రహదారి రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సవరించిన నియమాన్ని జులై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.కొత్త నిబంధనల ప్రకారం డ్రైవర్లకు డ్రైవింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. అలా శిక్షణ పొంది డ్రైవరు పరీక్ష క్లియర్ చేసిన తర్వాత, లైసెన్స్ పొందే సమయంలో డ్రైవింగ్ పరీక్షలు చేయమని వారిని అడగరు.తేలికపాటి మోటారు వాహనం కోసం ఈ ప్రత్యేకమైన డ్రైవింగ్ కోర్సు గరిష్టంగా నాలుగు వారాల పాటు 29 గంటలు కొనసాగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇబ్బంది లేకుండా ఉండటానికి, రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇక్కడ అభ్యర్థులు డ్రైవింగ్ పరీక్షలు తీసుకోకుండా లైసెన్స్ పొందవచ్చు. శిక్షణా కేంద్రాల్లో సిమ్యులేటర్లు ఉంటాయి. శిక్షణా కేంద్రాల్లో మీడియం, హెవీ మోటారు వాహన డ్రైవింగ్ కోర్సుల కాలపరిమితి ఆరు వారాలపాటు 38 గంటలు ఉంటుంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి పరీక్ష అవసరం లేదు!'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఏబీఎన్- టీవీ 5ల పై ప్రభుత్వం నిషేదం సరికాదు : ఏపీడబ్ల్యూజే
ఏబీఎన్ టీవీ 5 ల పై ప్రభుత్వం నిషేదం విధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఏపీడబ్ల్యూజే ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి ఏ జయ ప్రకాష్ మీడియాలో మాట్లాడుతూ. జర్నలిస్టులకు కులము మతము రాజకీయమే ఉండదని ఒక సంఘటనను వార్తల రూపంలో చెప్పడమే వారి ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ మధ్యన చాలా మందికి జర్నలిస్టులను విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందని అన్ని రంగాల్లో కొంత మార్పు వచ్చినట్టు జర్నలిస్టు వ్యవస్థలో కూడా మార్పు వచ్చిందని అలాగే అందరూ ఒకే రకంగా ఉంటారు అనే భావన తప్పు అని అన్నారు. ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫియా, సంఘ విద్రోహ చేతుల్లో ఎందరో జర్నలిస్టులు బలయ్యారని ఎందరో అవమానాలతో రాజకీయ ఒత్తిళ్లలో తమ ఉద్యోగాలను కోల్పోయారన్నారు. అయినా వారు ఎవరూ కూడా తమ ఆత్మాభిమానాన్ని చంపుకో లేదని నీతిగా నిజాయితీగా తన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. అధికారం మారినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆందోళనతో ను ఆవేశంతోనూ చానెళ్లపై పత్రికల పై వేటు వేయడం వాటిని అణగదొక్కే ప్రయత్నం శ్రీమతి ఇందిరాగాంధీ నుంచి మొదలైందని రాష్ట్రంలో వచ్చిన అందరూ ముఖ్యమంత్రులు తమకు అనుకూలంగా లేని పత్రికల పై ఒత్తిడి పెంచడం ప్రకటనలు నిలిపివేయడం అవసరమైతే వాటిని నిషేధించే ప్రయత్నం చేయడం సర్వసాధారణం అయింది అన్నారు. ఇలాంటి తరుణంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు మారిన ఏపీడబ్ల్యూజే తన పోరాటం కొనసాగిస్తూనే ఉందన్నారు. గతంలో సాక్షి పత్రికపై ఒత్తిడులు పెంచినప్పుడు నిజాయితీగా నిబద్ధతతో ఏపీడబ్ల్యూజే పోరాటం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏబీఎన్ టీవీ 5ల పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వాటిని తక్షణమే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: జలుబు అనేది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్. దీని వల్ల ఎగువ శ్వాసకోశ సంక్రమణ ప్రభావితమవుతుంది. వ్యక్తికి వచ్చిన జలుబు, ఫ్లూ ఎక్కువ రోజులు ఉంటే ఛాతీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ శ్వాసకోశ, దిగువ శ్వాసకోశం, శ్వాసనాళ నాళాలను ప్రభావితం చేస్తుంది. ఛాతీ ఇన్ఫెక్షన్ వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా ఇది వస్తుంది. ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులకు గాలిని రవాణా చేసే వాయుమార్గాల్లో వాపు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లోని బ్యాక్టీరియాతో పోరాడే కణాలు దెబ్బతింటాయి.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'జలుబుతో చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: తమ ముఖ్యమంత్రి కేసీఆర్ సంథించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నీతి ఆయోగ్ వింత ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నీతి ఆయోగ్ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. నీతి ఆయోగ్ తీరును ఎత్తి చూపిన సీఎం కేసీఆర్ ను తప్పుపడుతూ ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనను ఖండించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా. ఏవేవో అంశాలతో ప్రకటన చేయడం ఏమిటని నిలదీశారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకొందని, బీజేపీకి వంతపాడేలా ప్రకటన చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదని. నిధులిచ్చినా వాడుకోలేదంటూ నీతి ఆయోగ్ అనడం ఏమిటని మండిపడ్డారు. నీతి ఆయోగ్ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు ఇవ్వాల్సిందని. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను సమర్థించడం ఏమిటని నిలదీశారు. పెద్దగా పనితనం చూపని, వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నారని. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధిలో వేగంగా ముందుకెళుతున్న తెలంగాణపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణ కోసం చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదని నీతి ఆయోగ్ ను ప్రశ్నించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'మా సీఎం ప్రశ్నలకు స్పందించకుండా...పొంతనలేని ప్రకటనలేంటీ: మంత్రి హరీష్ రావు'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: అమరావతిలో అతి పెద్ద శిల్పారామం ఏర్పాటు చేస్తాం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో అతిపెద్ద శిల్పారామం నిర్మించాలని యోచిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయని, ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రాన్ని స్వర్గధామంలా మార్చే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అలాంటి పొరపాట్లు తిరిగి జరగకుండా చూసేలా పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతులు జారీచేయనున్నట్టు తెలిపారు. దీంతో పర్యాటకం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అలానే జిల్లాల్లో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను గుర్తించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నమన్నారు మంత్రి అవంతి .
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా జీవనకాల గరిష్ఠమైన రూ.61,000 స్థాయిని అందుకున్నాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.61,360 తాకింది. సానుకూల అంతర్జాతీయ ధోరణులు ఇందుకు కారణమని HDFC సెక్యూరిటీస్ తెలిపింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250కి చేరింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ '10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: బడ్జెట్ పై ముగిసిన పీయూష్ గోయల్ ప్రసంగం
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో ఇవాళ బడ్జెట్ ప్రసంగం చేశారు. లోక్ సభలో బడ్జెట్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగం చేశారు. బడ్జెట్ పై పీయూష్ గోయల్ గంటన్నరకు పైగా ప్రసంగించారు.ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.12 లక్షల కోట్లు ఆదాయం లభిస్తుందని చెప్పారు. మిజొరం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బడ్జెట్ లో ఆయన 15,166 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 80శాతం పెరిగిందన్నారు.దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నవారికి లబ్ధి చేకూర్చే విధంగా పన్ను పరిమితిని పెంచుతున్నట్లు చెప్పారు. 5 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్నును మినహాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల 3 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్ను 40 వేల రూపాయిలనుంచి 50 వేల రూపాయిలకు పెంచారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు
సూర్యాపేట: సూర్యాపేట భగత్సింగ్ నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ నేతృత్వంలో పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 35 బైక్లు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత. రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం. డిసెంబర్ 27 నుంచి 30 వరకు ఉత్తర, ఈశాన్య జిల్లాలతో పాటు అటవీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువ- హైదరాబాద్ వాతావరణశాఖ
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: మతోన్మాద శక్తులను ఓడిస్తాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ
వీర తెలంగాణ పోరాటం నడిపినటువంటి తెలంగాణ గడ్డలో మతోన్మాద శక్తులకు గెలవడానికి అవకాశం లేదని భవిష్యత్తు మునుగోడు ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. ఆదివారం ఉదయం కల్వకుర్తి పట్టణంలో ని యుటిఎఫ్ భవన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల పట్ల నిరంకుశ వైఖరితో ప్రజలను రెండుగా చీల్చే ప్రయత్నం బిజెపి చేస్తున్నదని అటువంటి ఆటలు తెలంగాణలో సాగనివ్వమని హెచ్చరించారు. ధన బలంతో తెలంగాణలో అధికారాన్ని సాధించాలని ఆశతో బిజెపి ఉన్నదని తెలంగాణ రాష్ట్రం సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర శక్తులకు నిలయంగా ఉన్నదని ఈ విషయాన్ని బిజెపి గుర్తించుకోవాలని హితవు పలికారు. దేశాన్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంస్కృతిక జాతీయ వాదం పేరుతో ప్రజల సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. మతోన్మాదాన్ని దేశం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి తరిమికొట్టే బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు సీపీఎం జిల్లా నాయకులు కందికొండ గీత చింత ఆంజనేయులు బి. ఆంజనేయులు శ్రీనివాసులు బాల్ రెడ్డి మల్లయ్య బాలస్వామి మల్లేష్ శంకర్ అశోక్ శివవర్మ దశరథం నరసింహ తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: దేశవ్యాప్తంగా రేపు చేపట్టనున్న జనతా కర్ప్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో స్పీడ్ గా కరోనా విస్తరిస్తుందని, విదేశాల నుంచి వస్తున్న వారితో ఇది ఎక్కువగా ఉందని తెలిపారు. దీనికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమని సూచించారు. అవసరమైతే స్వీయ ఐసోలేషన్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఎవరు బయటకు రాకుండా ఉంటే కొంత వరకు అరికట్టేందుకు అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని దాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. పేదలు, దినసరి కూలీలు ఇబ్బంది పడే అవకాశం ఉందని, వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపట్టాలన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా సరుకులు సరఫరా చేయాలని తెలిపారు. వివిధ ఫైనాన్స్ సంస్థలకి చిరు ఉద్యోగులు వాయిదాలు చెల్లించే వారికి వెసులుబాటు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా అప్రమత్తంగా ఉండాలని, మిగతా వారిని చైతన్య పర్చాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణ కోసం నిరుపేదలతో కలిసి సహకారాన్ని అందించాలన్నారు. స్వీయ నియంత్రణ, సోషల్ డిస్టన్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'జనతా కర్ఫ్యూ లో పాల్గొనండి : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: అసఫ్ జాహీ వంశానికి చెందిన చివరి, ఎనిమిదవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు మీర్ అలీఖాన్ ముఖరంజా బహదూర్ టర్కీలో కన్నుమూశారు. ఇస్తాంబుల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. నిజాం వారసుడి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. ముఖరంజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అంతేకాదు, ముఖరంజా భౌతికకాయం హైదరాబాదుకు చేరుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి అంత్యక్రియల స్థలాన్ని నిర్ణయించాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ కు స్పష్టం చేశారు. ముఖరంజా నిజాం వారసుడిగా విద్యావైద్యా రంగాల్లో సేవలు అందించారని, పేదల కోసం కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. నిజాం పెద్ద కుమారుడు అజమ్ ఝా, దుర్రే షెహవార్ దంపతులకు 1933లో ముఖరంజా జన్మించారు. ఆయన విద్యాభ్యాసం డెహ్రాడూన్, లండన్ లో జరిగింది. 80వ దశకంలో ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందారు. 1971 వరకు ముఖరంజా హైదరాబాద్ యువరాజు హోదాలో ఉన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'చివరి నిజాం కన్నుమూత... సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీని నేడో రేపో నియమిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ, ఆయన కన్నా, ప్రియాంకా గాంధీ అయితే బాగుంటుందని సోనియా అభిప్రాయపడుతన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె కొందరు సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాగా, మన్మోహన్ సింగ్ తదితర పెద్దల ముందు సోనియా స్వయంగా ప్రియాంకా పేరు ఎత్తినట్టు తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తావన ఆమె నోటి నుంచి రాగా, సీనియర్ నేతలు అశ్చర్యపోయారని, తుది నిర్ణయం తీసుకోకున్నా, రాహుల్ కన్నా ప్రియాంకా గాంధీ అయితే, పార్టీకి మేలు కలుగుతుందన్న అభిప్రాయం ఆమెలో వ్యక్తమైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని చాలా కాలంగా భావిస్తున్న సోనియా, మరో ఒకటి రెండు నెలల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, ప్రియాంక ప్రస్తావనను ఆమె మామూలుగానే తీసుకొచ్చారని, ఆమె మనసులో మాత్రం ఏదో బలంగానే ఉందని తమకు అనిపించిందని, ఈ ఎత్తుగడ వెనుక ఎంతో ఆలోచనను ఆమె చేసి వుండవచ్చని ఓ సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నో సంవత్సరాలుగా ప్రియాంకకు పార్టీలో కీలక పదవిని ఇవ్వాలని డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రియాంక మాత్రం రాజకీయాల పరంగా తన తల్లి, సోదరుడి నియోజకవర్గాలైన అమేథి, రాయ్ బరేలీలపైనే దృష్టిని సారించి వున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'సోనియాగాంధీ సంచలన నిర్ణయం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: గూడూరు పట్టణం లోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రేమట గ్రామానికి చెందిన మాదాసి రాము అనే వ్యక్తి వద్ద తెలంగాణ మద్యం 94 బాటిళ్లు (180 ఎంఎల్) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట నారాయణ రెడ్డి ఆదివారం తెలిపారు. నిందితుడు తులిశాపురం, రేమట గ్రామాల మధ్య బైక్ పై మద్యం బ్యాటిళ్లను తీసుకెళ్తుండగా సిబ్బందితో దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు చెప్పారు. మద్యం స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'తెలంగాణ మద్యం పట్టివేత, వ్యక్తి అరెస్టు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నేడు ఉదయాన్నే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించి, అక్కడి నుండి అసెంబ్లీ వద్ద గన్ పార్క్ కు చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: న్యూఢిల్లీ : బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని గత కొద్ది రోజుల నుంచి ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేడే'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా జస్టిస్ నసీరుల్ముల్క్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ నసీరుల్ ముల్క్ నామినేట్ అయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాఖాన్, జాతీయ అసెంబ్లి స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిఖ్లతో కలిసి ప్రతిపక్ష నాయకుడు కుర్షీద్ షా విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించగల వ్యక్తిని తాము ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకున్నామని కుర్షీద్ షా చెప్పారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: కాంగ్రెస్ నేతలు కావాలనే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత మర్రీ శశీధర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడితే సహించమన్నారు. టిఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రానికి పట్టిన శనిలాంటి కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ది చెప్పాలి: కర్నె ప్రభాకర్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: గుంటూరు జిల్లాలో, అరుదైన వ్యాధి కారణంగా వికృతంగా మారినా ఓ బాలిక ముఖానికి గుంటూరు జీజీహెచ్ లో శస్త్ర చికిత్సచేసి, తస్లీమ్ ముఖాన్ని తిరిగి పొందేలా చేశారు. షబీనా తస్లిమ్ కు చిన్నతనం నుంచి ముఖంలో ఒకవైపు భాగం వయసుతోపాటు పెరగడం లేదు. తస్లీమ్ ను పరీక్షించి ప్రోగ్రెసివ్ హెమి ఫేషియల్ అట్రోఫీ అనే అరుదైన రుగ్మత ఉందని వైద్యులు గుర్తించారు. శనివారం బాలికకు ఆటోలోగస్ అనే కొవ్వు బదిలీ శస్త్రచికిత్స ని నిర్వహించినట్లు వైద్యులు సుమితా శంకర్ వెల్లడించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ప్రభుత్వాస్పత్రిలో అరుదైన చికిత్స'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: బంగారం చోరీ ఘటనపై కేసు నమోదు
సత్తెనపల్లి పట్టణంలో బంగారం చోరీ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని 17వ వార్డు పాత సాలిపేటకు చెందిన కె. సీతారావమ్మ ఈనెల 2న నరసరావుపేట నుండి బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఆటోలో బయలుదేరింది. తన వెంట బ్యాగులో బంగారం వస్తువులను తీసుకెళ్లింది. మరుసటి రోజు బ్యాగు తెరిచి చూస్తే బంగారం కనిపించలేదని ఆటోలోని 10 సవర్ల బంగారం చోరీ అయినట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బీజేపీ నేత ఏపీ జితేందర్రెడ్డి కీలక వ్యాఖలు
మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్రెడ్డి బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు శుక్రవారం ప్రచారం సాగింది. ఈ రూమర్స్ విన్న వెంటనే జితేందర్ రెడ్డి తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఈ వార్తలపై తీవ్రంగా స్పందించారు. "నువ్వా నన్ను కొనేది.నా జుట్టు కూడా కొనలేవు. నేను బీజేపీ పార్టీలోనే ఉంటాను, బండి సంజయ్ను సీఎం చేస్తానంటూ జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ప్రపంచకప్: లంక 136 ఆలౌట్
ప్రపంచకప్ టోర్నీ తొలి పోరులోనే శ్రీలంక బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్పై న్యూజిలాండ్ బౌలర్ల జోరు కొనసాగింది. పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్. లంకను 136 పరుగులకే కుప్పకూల్చింది. లంక సారథి దిముత్ కరుణరత్నె(52 నాటౌట్: 84 బంతుల్లో 4ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 29.2 ఓవర్లలో 136 పరుగులకు పరిమితమైంది. కుశాల్ పెరీరా(29: 24 బంతుల్లో 4ఫోర్లు), తిశార పెరీరా(27: 23 బంతుల్లో 2సిక్సర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగతా బ్యాట్స్మెన్ కనీసం క్రీజులో నిలబడేందుకు కూడా పోరాడలేకపోయారు. పిచ్ స్పందిస్తున్న తీరుకు అనుగుణంగా షాట్లు ఆడలేక వికెట్లు చేజార్చుకున్నారు. లంక ఇన్నింగ్స్లో కివీస్ బౌలర్ హెన్రీ(3/29) బౌలింగే హైలెట్. ఆరంభంలోనే కళ్లుచెదిరే బంతులతో లంక బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. మరో బౌలర్ ఫెర్గుసన్(3/22) సైతం విజృంభించి లంకను కోలుకోకుండా చేసి ఆధిపత్యం చెలాయించారు. టెస్టు మ్యాచ్ల్లో అనుభవం ఉన్న కరుణరత్నె ఓపెనర్గా బరిలో దిగి ఇన్నింగ్స్ ఆఖరి వరకు నాటౌట్గా నిలిచాడు. నిదానంగా వీలైనన్ని ఎక్కువ బంతుల్ని ఆడి జట్టును చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ మరో ఎండ్లో సహకరించేవారు లేకపోవడంతో లంక 30 ఓవర్లలోపే చాపచుట్టేసింది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గోవింద్ సింగ్తో పాటు అతని కారు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. గోవింద్ సింగ్ తన భార్య షీలా సింగ్తో కలిసి రాజస్థాన్లోని మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లారు.ఈ క్రమంలో రామ్గఢ్ సమీపంలోని ఘంటియాలీ మాత ఆలయం సమీపంలోకి రాగానే గోవింద్ సింగ్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికి చేరుకుని గాయపడిన గోవింద్ సింగ్ మరియు అతని కారు డ్రైవర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య మృతి'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: చంద్రబాబు నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నాడని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేవలం తన కోసం, తన ఎల్లో మీడియా కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ను ప్రజలు ఎప్పుడో చించివేశారని అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని, ఈసారి కుప్పంలో గెలిచేది వైసీపీయేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ చంద్రబాబు పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం, పెద్దిరెడ్డి పనైపోయిందని, ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించడం తెలిసందే. ఈ నేపథ్యంలో, పెద్దిరెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజాసంక్షేమం కోసమే సీఎం జగన్ పనిచేస్తున్నారని, కానీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే చంద్రబాబు అజెండా అని విమర్శించారు. వచ్చే ఎన్నికలతో కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుట్రలను కుప్పం ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. "ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం. ఆయన సాగించిన ప్రజాకంటక పాలన గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈసారి చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కడతారు. ఇది తథ్యం! ఏపీలో ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారు. చంద్రబాబు ఏడుపులను ప్రజలెవరూ నమ్మరు. చంద్రబాబు పని ఎప్పుడో అయిపోయింది. చిత్తూరు జిల్లాను వదిలి చంద్రబాబు ఎప్పుడో వెళ్లిపోయాడు" అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'చంద్రబాబు నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నాడు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: చంద్రగ్రహణం సందర్బంగా ప్రముఖ ఆలయాలు మూసివేత
చంద్రగ్రహణం సందర్బంగా సోమవారం మధ్యాహ్నం నుంచి అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం 4 గంటల నుంచి మూసివేస్తారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. ఈ సందర్భంగా విశేష పూజ, ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాలిబాట భక్తులకు 6 వేల దర్శన టికెట్లు మాత్రమే టీటీడీ జారీ చేయనున్నది. గ్రహణ సమయంలో కంపార్టుమెంట్లలోకి భక్తులెవరినీ అనుమతించరు. ఆలయంతో పాటు అన్న ప్రసాద కేంద్రం, శ్రీవారి పోటును కూడా మూసివేస్తారు. ఉదయం 7 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయాన్ని కూడా మధ్యాహ్నం నుంచి మూసి ఉంచుతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ, శ్రీమల్లికార్జునస్వామి ఆలయాలను కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేస్తారు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున తెరిచి ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సందర్భంగా మంగళవారం ఖడ్గ మాల సేవను రద్దు చేశారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఉదయం 11 గంటల నుంచి మూసివేస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఐయాం రెడీ... ఎవరు వస్తారో చూస్తా: కత్తి మహేష్
కొద్దిసేపటి క్రితం సినీ విమర్శకుడు కత్తి మహేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చాడు. ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. తన సొంత కారును వదిలేసి, ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుని ప్రెస్ క్లబ్ కు వచ్చిన ఆయన, తనను చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడుతూ, ముందు చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, ఇప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. మరో పది నిమిషాలు లేదా పావుగంట పాటు పవన్ తరఫున ఎవరు వస్తారో చూస్తానని, ఎవరూ రాకుంటే, తాను చెప్పదలచుకున్నది చెప్పి వెళ్లిపోతానని అన్నాడు. తన చాలెంజ్ ని ఎవరైనా స్వీకరిస్తారేమో వేచి చూస్తానని చెప్పాడు. ఇదిలావుండగా, ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, అక్కడికి చేరుకున్న పవన్ కల్యాణ్ అభిమానులను ఎవరినీ గేటు దాటి లోనికి వచ్చేందుకు అనుమతించడం లేదు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: గువాహటి : అస్సాం ప్రభుత్వం ప్రభుత్వోద్యోగాల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వోద్యోగాలు ఆశించే వారికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వారు ప్రభుత్వోద్యోగాలు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయం 2021నుంచి అమల్లోకి వస్తుంది. అస్సాం మంత్రివర్గసమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నూతన భూమి విధానంపై ఒక నిర్ణయం తీసుకున్నారు. భూమి లేని నిరుపేదలకు మూడు బిఘాల భూమి ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి అర బిఘా భూమి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటిని 15 సంవత్సరాలపాటు విక్రయించడానికి వీలు లేదని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఇద్దరు కంటే ఎక్కవ మంది పిల్లలుంటే ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కేటీఆర్ అభిమాని. కేటీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేసుకొని ప్రత్యేక అభిమానాన్ని చాటుతున్నాడు. కేటీఆర్ సీఎం కావాలని కోరుతూ శుక్రవారం విజయవాడ నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆయన ఆదివారం ఖమ్మం చేరుకొన్నాడు. ఇక్కడి నుంచి వరంగల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్రను కొనసాగించనున్నాడు.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నదని పేర్కొంటున్నాడు. వారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై అభిమానిగా మారిపోయానని శేఖర్ చెప్తున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి ఇతర రాష్టలు తెలుసుకోవాలని, కేటీఆర్ సీఎం కావాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నానని శేఖర్ పేర్కొన్నాడు. హైదరా బాద్లో మంత్రి కేటీఆర్ను కలువనున్నటు చెప్పారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'కేటీఆర్ సీఎం కావాలంటూ... ఆంధ్రా యువకుడి పాదయాత్ర'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: కర్ణాటక దావణగెరె జిల్లా చన్నగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్ బసవనహళ్లిలో జయన్న అనే వ్యక్తిపై ఆదివారం గేదె దాడి చేసింది. ఈ దాడిలో అతడు మృతి చెందగా, ఆగ్రహానికి గురైన గ్రామస్థులు గేదెను బంధించారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గేదెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ గేదెను ఉడుసలంబ దేవికి సమర్పించుకోగా జయన్నపై ఇంతకు ముందు కూడా దాడికి యత్నించింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'గేదె దాడిలో వ్యక్తి మృతి... పశువు అరెస్ట్'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా. మరోసారి చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం 30 పైసల వరకు పెంచిన కంపెనీలు శుక్రవారం మరోసారి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో డీజిల్ ధరను 29-32 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు రూ.86.95, డీజిల్ లీటర్కు రూ.77.13కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన కోల్కతాలో పెట్రోల్ రూ.88.30, ముంబైలో రూ.93.49, చెన్నైలో రూ.89.39, నోయిడాలో రూ.85.98, బెంగళూరులో రూ.89.85, భువనేశ్వర్లో రూ.87.83, హైదరాబాద్లో రూ.90.42, జైపూర్లో రూ.93.12, పాట్నాలో రూ.89.40కి చేరింది. డీజిల్ లీటర్కు కోల్కతాలో రూ.80.71, ముంబైలో రూ.83.99, చెన్నైలో రూ.82.33, నోయిడాలో రూ.77.36, బెంగళూరులో రూ.81.76, భువనేశ్వర్లో రూ.84.23, హైదరాబాద్లో రూ.84.14, జైపూర్లో రూ.85.14, పాట్నాలో రూ.82.31కి చేరింది.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్లో జరుగుతున్న 70వ మిస్ యూనివర్స్-2021 పోటీల్లో పంజాబ్కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్ కౌర్ సంధు టైటిల్ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కినట్లయింది.మొదటిసారిగా 1994లో సుస్మితా సేన్ విశ్వ సుందరి కిరీటాన్ని ధరించింది. తర్వాత 2000 సంవత్సరంలో లారాదత్తా ఈ టైటిల్ను సొంతం చేసుకున్నది. మళ్లీ సరిగ్గా 21 ఏండ్ల తర్వాత అందులోనూ 2021లో 21 ఏండ్ల హర్నాజ్ సంధుకు ఈ కిరీటం దక్కడం విశేషం.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'మిస్ యూనివర్స్గా భారత యువతి హర్నాజ్ సంధు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: రాజన్నసిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త విస్తృత స్థాయి సమావేశంలో పాల్గోన్న కేటిఆర్ మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని కేటిఆర్ కోరారు. 2019 ఎన్నిక నామ సంవత్సరమన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నిలకు అవి ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికు జరుగనున్నట్లు తెలిపారు.సంక్షేమం,అభివృద్దిని చూసి టీఆర్ఎస్ను మళ్లీ గెలిపించారని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు గులాభి జెండా ఎగురాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 ఎంపి స్థానాను గెలుచుకుని ఢిల్లీిని శాసించుదామని ఈ సందర్బంగా కేటిఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్పార్టీకి కార్యకర్తు ప్రాణవాయువులాంటి వారన్నారు. సిరిస్లి నియోజకవర్గంలో 71శాతం ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే పడ్డాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామని కేటిఆర్ హామి ఇచ్చారు. అసెంబ్లి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజు అఖండ మేజార్టితో గెలిపించి, తెంగాణ ప్రజంతా సీఎం కేసిఆర్ వైపే ఉన్నారని తెలియ చేశారన్నారు.ముందస్తు ఎన్నికకు వెళ్లి గెలిచిన ఏకైక నాయకుడు కేటిఆర్మాత్రమేనన్నారు. రాహుల్గాంధీ, చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజు నమ్మలేదన్నారు. ప్రధానిమోది, అమిత్షా, ఐదు రాష్ట్రాల ముఖ్యమంతు, కేంద్రమంత్రులె ప్రచారం చేసినా ప్రజు బీజె పిని తిరస్కరించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాు సోనియాగాంధీ ఆరోగ్యంబాగాలేక పోయినా తెంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయించారని కేటిఆర్ అన్నారు. 2014లో 34శాతం ప్రజు ఓట్లు వేస్తే, 2018లో 44శాతం ఓట్లు వేసి టీఆర్ఎస్ను ఆధారించారని తెలిపారు. కేసిఆర్ సిఎంగా ఉండాని ప్రజు ఏనోన్ముఖంగా తీర్పునిచ్చారని చెప్పారు. చరిత్రలో ముందస్తు ఎన్నికకు పోయిన వారు గెలిచింది లేదని అన్నారు. పోలైన ఓట్లలో 71శాతం టీఆర్ఎస్కు రావడం ఆశామాషి కాదని తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకోసం కష్టపడ్డారు,ఇప్పుడు మీ కోసం నేను కష్టపడే సమయం ఆసన్నం అయిందని కేటిఆర్ తెలిపారు. సిరిస్లి జిల్లాలో 117 పంచాయితీు,సిరిస్లి పట్టణంలోని 33వార్డులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కార్యకర్తకు సూచించారు. సర్పంచ్గా పోటి చేయడానికి కాంగ్రెస్ వాళ్ల భయపడుతున్నారని తెలిపారు. సిఎం కేసిఆర్ పరిపానా దక్షతను దేశం మొత్తం గుర్తిస్తోందన్నారు. ట్రక్కు గుర్తు వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గిపోయాయని వ్యాఖ్యానిచ్చారు. 4వేల ఓట్ల తేడాతో 10సీట్లు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. సంక్షేమ, అభివృద్ది పథకాలను కొనసాగించాలని ప్రజు కోరుకుంటున్నారని కేటిఆర్ చెప్పుకొచ్చారు. సీఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబందు పథకాన్ని పలు రారాష్ట్రాలె అమలు చేస్తున్నట్లు తెలిపారు.మిషన్ భగీరథను 11 రాషాట్రు అధ్యాయనం చేస్తున్నాయన్నారు. రైతు పక్షాన నిబడకపోతే రాజకీయంగా పుట్టగతులుండవని ప్రధాని మోదికి అసెంబ్లి ఎన్నిక దెబ్బతో అర్థమైనట్లుందన్నారు. రైతు బందు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని ప్రధాని మోధి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సిఎం కేసిఆర్ కాలంతో పోటి పడుతు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు పంచాయితి ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీకు రూ.10క్షు కానుకగా ప్రభుత్వం ఇస్తుందన్నారు. సిరిస్లి నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీకు తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15క్షు ఇస్తున్నట్లు కేటిఆర్ ప్రకటించారు. పంచాయితీ ఎన్నికల్లో పోటి లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. లక్ష్మిపూర్తండా స్పూర్తితో సిరిస్లి నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాు ఏకగ్రీవం కావాని కోరారు. క్ష్మాపూర్ తండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మంజు అనే మహిళకు అభినందలను తెలియ చేశారు. ఈ కార్యకర్త సమావేశంలో టెస్కాబ్ చైర్మేన్ కొండురి రవిందర్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తు ఉమ, మున్సిపల్ చైర్మేన్ సామ పావని, నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజి ప్రజాప్రతినిధు, టీఆర్ఎస్ నాయకు, కార్యకర్తు తదితరు పాల్గోన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబి జెండా ఎగురాలి : కేటిఆర్'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: హైదరాబాద్ పాతబస్తీ. సీనియర్.జర్నలిస్ట్ (ఆంధ్రప్రభ) జావీద్ అలీ ఖాన్ మృతి చెందడం చాలా బాధకారమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ అబ్దుల్ మజీద్, హెచ్ యూజే సభ్యులు ఖాజా అబ్దుల్ హమీద్ తెలిపారు. గత ఆదివారంనాడు జర్నలిస్ట్ జావీద్ అలీ ఖాన్ అస్వస్థతకు గురై మరణించిన విషయం తెలిసిందే. జావీద్ అలీ ఖాన్ సతీమణిని హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు ఖాజా అబ్దుల్ హమీద్, ఐజేయూ ఎగ్జిక్యూటీయ్ మెంబర్ అబ్దుల్ మజీద్ కలసి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జావీద్ ఫొటోకు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జావీద్ ఆకస్మిక మరణం పట్ల చింతిస్తున్నామని తెలిపారు. జావీద్ అలీ ఖాన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు కుటుంబ పోషణకు రూ.3116రూపాయల పెన్షన్ వచ్చే విదంగా జర్నలిస్ట్ యూనియన్ తరపున కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ ఎగ్జిక్యూటీమ్ మెంబర్ అబ్దుల్ మజీద్, హెచ్ యూజే నాయకులుఖాజా అబ్దుల్ హమీద్,హెచ్ యూజే ప్రధాన కార్యద్శర్శి అబ్దుల్ హమీద్ సౌకత్, ఎగ్జిక్యూటీమ్ మెంబర్ సుల్తాన్, ఇబ్రహీం, అజర్ తోపాటు స్థానిక జర్నలిస్ట్ నేతలు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'జర్నలిస్ట్ జావీద్ అలీ ఖాన్ కుటుంభాన్నిపరామర్శించిన... ఐజేయూ, హెచ్ యూజే నేతలు'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: చిత్రావతి రిజర్వాయర్ లో ముంపుకు గురైన మొదలకుంట గ్రామానికి పరిహారం చెల్లించాలని ఆ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చిత్రావతి రిజర్వాయర్ లో తమ గ్రామం ముంపుకు గురికాగా నాలుగు వందల కుటుంబాలు నష్టపోయాయని, 2009లో తమ గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు నేటికీ పరిహారం అందించలేదని, మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమకు పరిహారం అందలేదని పేర్కొంటూ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'చిత్రావతి రిజర్వాయర్ ముంపు గ్రామానికి పరిహారం చెల్లించండి'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు చుక్కలు చూపిన గలిబిపల్లి ఓటర్లు
సినీ నటుడు, హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు చుక్కులు చూపారు. బాలకృష్ణ హిందూపురానికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని లేపాక్షి - హిందూపురం ప్రధాన రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు. లేపాక్షి - హిందూపురం మెయిన్రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు. కాగా, బాలకృష్ణ స్థానిక టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందు కోసం హిందూపురానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గలిబిపల్లి గ్రామస్తులు కొడికొండ చెక్పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారును ఆ గ్రామస్థులు అడ్డుకుని, తమ సమస్యకు పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బాలకృష్ణ వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు కొడికొండ చెక్పోస్టు వద్దకు చేరుకుని భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మాజీ ఎంపీపీ నాజియా భాను, రాష్ట్ర చంద్రదండు ఉపాధ్యక్షుడు అన్సార్ అహ్మద్, చిలమత్తూరు మండల మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను జిల్లాల్లో పర్యటించే సందర్భంలో రెడ్ కార్పెట్ స్వాగతాలు పలికే సంప్రదాయాన్ని పాటించవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు గవర్నర్ అధికారులకు పలు సూచనలు చేశారు. రెడ్ కార్పెట్ సంప్రదాయం బ్రిటిషు కాలం నాటిదని. వలస పాలకుల సంప్రదాయానిక స్వస్తి పలకాలన్నారు. రాజ్యంగబద్దంగా నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో మినహాయిస్తే మిగిలిన కార్యక్రమాల్లో రెడ్ కార్పెట్ స్వాగతం పాటించవద్దన్నారు. ఇటీవలే శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామిని దర్శనానికి వెళ్లిన గవర్నర్ కు అక్కడి ఆలయ అధికారులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గతంలో తిరుమల వెళ్లిన సమయంలో కూడ ప్రత్యేక విమానంలో కాకుండా సాధారణ విమానంలో వెళ్లారు. ఇటీవల రాజ్ భవన్లో మొక్కలు కూడ గవర్నర్ నాటించారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని గవర్నర్ భావిస్తున్నారట. గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరుడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గవర్నర్ బిశ్వభూషణ్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గవర్నర్ నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: ఇచ్చాపురం పట్టణంలో మండపల్లి తోటూర్ వెళ్లే మార్గంలో రైల్ వే ట్రాక్ వద్ద అండర్ పాస్ వేలో బురదనీరు నిల్వ ఉండిపోయింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసారుల చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానిక ఎంపిటిసి కాళ్ల గోపీ చొరవ తీసుకుని మిత్ర బృందం తో కలిసి గురువారం శ్రమదానం చేశారు. అండర్ పాస్ వేలో బురద తొలగించే పనులు చేపట్టారు. ఇది పూర్తయితే రైల్ వే గేట్ పడిన కొంత మంది వాహనచోదకలు రాకపోకలు ఇబ్బందులు తప్పుతాయి. అండర్ పాస్ వేలో బురద తొలగించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'శ్రమదానంతో అండర్పాస్ వే పనులు'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఉచిత కుట్టు శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి, నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ లో ఎస్సీ మహిళలకు వచ్చేనెలలో ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు నారాయణఖేడ్ శిక్షణా కేంద్రం ఇన్చార్జీ నగేష్ శనివారం తెలిపారు. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య వయస్సు గల ఎస్సీ మహిళలు కుల, ఆదాయం దృవపత్రాలు, బోనాఫైడ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులతో నారాయణఖేడ్ బస్తీ దవాఖాన పక్కన గల పాత ఐకేపీ భవనంలో శిక్షణా కేంద్రంలో ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: విద్యుత్ షాక్ కు గురైన ఓ లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో నగర్ లో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ గ్రామానికి చెందిన రఘుపతి లారీ డ్రైవర్ తన స్వస్థలం నుంచి ఆటోనగర్ లోని గురుదాస్ కాల్తా బాల్క్ కంపెనీకి వచ్చాడు. అక్కడ భారీ వాహనాలకు రఘుపతి డ్రైవర్ గా చేసేవాడు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో ఉన్న విద్యుత్ వైర్లు లారీకి తగలడంతో రఘుపతికి విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీ సిబ్బంది విద్యుత్ తీగలను తొలిగించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సదరు కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'విద్యుత్ షాక్ తో లారీ డ్రైవర్ మృతి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఐపీఎల్-2022 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్ లో రుతురాజ్ గైక్వాడ్ 53, జగదీశన్ 39, మోయిన్ అలీ 21 పరుగులు చేశారు. కాన్ వే 5, ధోని 7, దూబే 0 పరుగులకే వెనుదిరిగారు. గుజరాత్ బౌలర్లలో షమీ 2, రషీద్ ఖాన్ 1, సాయి కిషోర్ 1, అల్జారీ జోసెఫ్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'గుజరాత్ టార్గెట్ 134 పరుగులు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తాడిపత్రిలో కేతిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డికి సంబంధించి పుట్లూరు మండలం కోమటికుంట్లలోని తోటలో చీనీ మొక్కలు నాటిన ఏడాదిన్నరకే రూ. 13.89 లక్షల పంటల బీమా పరిహారం అందిందని ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ గౌతమిని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ఆ డబ్బుల్ని రికవరీ చేయాలని కోరారు. ఏడాదిన్నర వయసున్న చీనీ మొక్కలకు పంటల బీమా ఎలా వస్తుందన్నారు. అంతేకాదు తాడిపత్రి ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పైనా జేసీ మండిపడ్డారు. ‘ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు’ అంటూ వెంకట్రామిరెడ్డిని ఉద్దేశేంచి వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెప్పులతో కొడుతారని. వాళ్ల మాదిరిగా దోచుకోవడం తనకు చేత కాదన్నారు. ఇంట్లో నాటుసారా అమ్మి బతికేవాళ్లు. కేసులు నమోదు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెప్పుతో కొడుతావా. కొట్టురా చూద్దాం అంటూ మండిపడ్డారు. ‘మీ చిన్నాన్న చేసిన బీమా అక్రమాల గురించి ఆధారాలు ఇస్తాను చెప్పుతో కొట్టు’ అంటూ మండిపడ్డారు. పోలీసులు లేకుంటే పెద్దారెడ్డి ఒక్క అడుగువేస్తారా. వెంకట్రామిరెడ్డి తండ్రిని చంపిన వాళ్ళతో ఎందుకు రాజీ అయ్యారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 'మీ తాత, తండ్రి అంటే నాకు చాలా గౌరవం ఉంది. వాళ్లతో కారులో కూడా తిరిగాను' అన్నారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తాత చనిపోతే శవాన్ని తీసుకెళ్లే ధైర్యం కూడా వాళ్లకు లేదన్నారు. చల్లా సుబ్బారాయుడు సహాయం చేయకపోతే వెంకట్రామిరెడ్డి తాత శవాన్ని తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేదలకు దక్కాల్సిన పంటల బీమాను అక్రమంగా లక్షల రూపాయలు కొట్టేశారని చెప్పుతో కొట్టుపో అన్నారు. లండన్ హోటల్లో వెయిటర్గా పని చేసిన వెంకట్రామిరెడ్డి. ఇక్కడ గొప్పలు చెబుతున్నారన్నారు. ఇప్పటికే ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి ఆయన బాధితులు ఆధారాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటంలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుంది, గురువారం రాష్ట్రం నాలుగు కోట్ల డోస్ మార్కును దాటింది. తెలంగాణ రాష్ట్రం కీలక మైలురాయిని సాధించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా 48 రోజుల్లో కోటి డోస్లను అందించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 23 నాటికి రాష్ట్రం మూడు కోట్ల మార్కును చేరుకుంది. 2.77 కోట్ల జనాభాలో 94 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వగా, 50 శాతం మందికి రెండవ డోస్ అందిందని వారు తెలిపారు.మొదటి డోస్ను పొందిన అర్హులైన లబ్ధిదారుల సంఖ్య బుధవారం నాటికి 3,99,21,813 కోట్లుగా ఉంది. గురువారం మధ్యాహ్నానికి రాష్ట్రం నాలుగు కోట్ల మార్కును దాటింది. బుధవారం నాటికి, 2,60,47,829 మంది మొదటి డోస్ పొందగా, 1,38,73,984 మంది రెండవ డోస్ ను అందుకున్నారు. జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన తర్వాత 165 రోజుల్లోనే రాష్ట్రం మొదటి కోటి డోస్లను అందించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ స్టాక్ లభ్యత పెరిగింది మరియు అధికారులు కూడా డోస్లను అందించే ప్రయత్నాలను వేగవంతం చేయడంతో రెండవ కోటి డోస్లను ఇవ్వడానికి 79 రోజులు పట్టింది.తర్వాతి కోటి డోస్లు కేవలం 27 రోజుల్లో ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గు ముఖం పట్టటడంతో రోజువారీ కేసుల సంఖ్య తగ్గడంతో టీకా యొక్క వేగం మందగించింది.అయిన డిసెంబరు చివరి నాటికి 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు ఆరోగ్య మంత్రి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. టీకా కవరేజీ తక్కువగా ఉన్న కొన్ని జిల్లాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా సందర్శించారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి డోస్లు వేస్తున్నారు. రెండు డోసుల మధ్య గ్యాప్ పూర్తయినా రెండో డోస్ తీసుకోని వారిపై ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ '4 కోట్ల వ్యాక్సినేషన్ మైలురాయిని దాటిన తెలంగాణ రాష్ట్రం'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ప్రపంచ క్రికెట్ కు అరుదైన సంపద క్రికెటర్ రషీద్ ఖాన్ అంటూ ఆఫ్ఘనిస్థాన్ క్రీడాకారుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా మనకు ఆఫ్ఘనిస్థాన్ తో సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ ఈ ప్రశంసలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ తో ఇటీవల ఆడిన తొలి టెస్టు మ్యాచ్ విషయాన్ని, ఐపీఎల్ -11 సీజన్ లో రషీద్ రాణించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ గురించి మాట్లాడారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'క్రికెటర్ రషీద్ ఖాన్ పై ప్రధాని ప్రశంసలు'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సిరియా డ్రగ్ డీలర్ హతం
జోర్డాన్ సరిహద్దుల్లో గల స్వీడా రాష్ట్రంలోని షుయబ్లో ఓ ఇంటిపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో సిరియా డ్రగ్ డీలర్ మెహ్రీ రామ్థాన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ ధ్రువీకరించింది. అయితే దీని వెనుక జోర్డాన్ హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. రామ్థాన్ జోర్డాన్ సరిహద్దు వెంబడి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నందుకు హతం చేసినట్లు తెలుస్తోంది.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: స్థిరంగా బంగారం ధరలు
బంగారం ధర మంగళవారం స్థిరంగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,260. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గా ఉంది. నేడు వెండి ధర దిగివచ్చింది. కిలో వెండి ధర రూ. 410 తగ్గి రూ.69,300 కు చేరింది.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్లో సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. సెలవుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ సూపర్ సేవర్ కార్డు ఉపయోగపడుతుందని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.
1
['tel']